English | Telugu
ఒక సినిమా సూపర్హిట్ అయ్యింది, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది అంటే దానికి అనేక కారణాలు వుంటాయి. కథ, హీరోహీరోయిన్లు, డైరెక్టర్ టేకింక్... ఇలా కారణం ఏదైనా కావచ్చు. కానీ, అన్నింటినీ మించి సినిమాని సరైన పద్ధతిలో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా సుకుమార్ సినిమాను ప్లాన్ చేశారు. అందులో మొదటి భాగంగా ‘పుష్ప ది రైజ్’ మూవీ. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఇది ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేయటంతో పాటు అల్లు అర్జున్ డాన్స్, మేనరిజమ్ తెగ వైరల్ అయ్యింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం రీల్స్ చేయటంతో పుష్ప సినిమా క్రేజ్ పీక్స్కి చేరుకుంది. దీంతో పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఖుషి'. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి.. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. గత శుక్రవారం (సెప్టెంబర్ 1)న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఖుషి'.. ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నే రాబట్టింది. అయితే, సోమవారం నుంచి ఈ సినిమా వసూళ్ళ పరంగా తిరోగమన బాట పట్టింది.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. ఆయన తాజా చిత్రం జవాన్ కూడా ఆ స్థాయి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉంది? షారూఖ్ కి మళ్ళీ పఠాన్ స్థాయి విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
2020లో ఓటీటీ ప్లాట్ఫామ్పై విడుదలైన ‘నిశ్శబ్దం’ తర్వాత సినిమా చేయని అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో మళ్ళీ పేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ‘జాతిరత్నాలు’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత ఈ సినిమాతో ఎంటర్టైన్ చెయ్యడానికి వచ్చాడు నవీన్ పొలిశెట్టి. వీరిద్దరి రేర్ కాంబినేషన్లో సినిమా వస్తోందంటే ఆడియన్స్లో క్యూరియాసిటీ, ఎక్స్పెక్టేషన్స్ ఉండడం సహజం. ఆ ఎక్స్పెక్టేషన్స్ మధ్య గురువారం విడుదలైన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్ అయ్యిందీ, ఏ మేరకు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసింది అనే విషయాలను సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కాంబినేషన్ తోనే ఆడియన్స్ ఎటెన్షన్ పొందిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. లేడీ సూపర్ స్టార్ అనుష్క, యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి తొలిసారిగా కలిసి నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. 2014లో రిలీజైన 'రారా కృష్ణయ్య'తో దర్శకుడైన పి. మహేశ్ బాబు.. భారీ విరామం అనంతరం మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన మూవీ ఇది. ప్రచార చిత్రాలతో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా.. గురువారం (సెప్టెంబర్ 7) థియేటర్స్ బాట పట్టింది.
తమిళ్ బ్యాచ్ తో హిందీ స్టార్ షారుక్ ఖాన్ చేసిన సినిమా 'జవాన్'. ఇందులో బాలీవుడ్ బాద్షా షారుక్.. ద్విపాత్రాభినయం చేశారు. అతనికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా.. ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కనిపించింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాని కోలీవుడ్ కి చెందిన దర్శకుడు అట్లీ రూపొందించారు. అలాగే, తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలు సమకూర్చాడు. భారీ అంచనాల నడుమ గురువారం (సెప్టెంబర్ 7) ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తండ్రీకొడుకులుగా నటించిన హిందీ సినిమా 'జవాన్'. లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ కెప్టెన్ అట్లీ ఈ మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. ఈరోజు (సెప్టెంబర్ 7) హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని థియేటర్స్ లో మార్నింగ్ షో పూర్తిచేసుకుంది కూడా. ఇప్పటికే ఫస్టాఫ్ హైలైట్స్ ఇచ్చేశాం. ఇక సెకండాఫ్ హైలైట్స్, మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే..
లేడీ సూపర్ స్టార్ అనుష్కతో కలిసి టాలెంటెడ్ స్టార్ నవీన్ పొలిశెట్టి నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. హిలేరియస్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని 'రా రా కృష్ణయ్య' దర్శకుడు పి. మహేశ్ బాబు తీర్చిదిద్దారు. ఈరోజు (సెప్టెంబర్ 7) ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని థియేటర్స్ లో మార్నింగ్ షో పూర్తిచేసుకుంది కూడా. ఇప్పటికే ఫస్టాఫ్ హైలైట్స్ ఇచ్చేశాం. ఇక సెకండాఫ్ హైలైట్స్, మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే..
స్వల్ప విరామం అనంతరం లేడీ సూపర్ స్టార్ అనుష్కా శెట్టి నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. 'జాతిరత్నాలు' వంటి బ్లాక్ బస్టర్ తరువాత నవీన్ పొలిశెట్టి ఇందులో హీరోగా నటించాడు. 'రా రా కృష్ణయ్య' ఫేమ్ పి. మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. రథన్ బాణీలు, గోపీసుందర్ నేపథ్య సంగీతం అందించిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' .. గురువారం (సెప్టెంబర్ 7) థియేటర్స్ లోకి వచ్చింది. ఓవరాల్ గా.. పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది.
'పఠాన్' వంటి సెన్సేషనల్ మూవీ తరువాత బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన సినిమా 'జవాన్'. కోలీవుడ్ కెప్టెన్ అట్లీ ఈ మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు.. దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతారకి కూడా ఇదే తొలి హిందీ సినిమా. విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించాడు. యువ సంగీత సంచలనం అనిరుథ్ బాణీలు కట్టిన ఈ బిగ్ టికెట్ మూవీ.. గురువారం (సెప్టెంబర్ 7) థియేటర్స్ లోకి వచ్చింది. ఓవరాల్ గా.. మంచి టాక్ నే తెచ్చుకుంది.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ టైటిల్ రోల్ లో నటించిన సినిమా 'జవాన్'. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ రూపొందించారు. ఈరోజు (సెప్టెంబర్ 7) ఈ క్రేజీ ప్రాజెక్ట్.. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో జనం ముందుకు వచ్చింది. కొన్ని థియేటర్స్ లో ఫస్టాఫ్ పూర్తిచేసుకుంది కూడా. ఇక ఫస్టాఫ్ హైలైట్స్ విషయానికి వస్తే..
లేడీ సూపర్ స్టార్ అనుష్క, టాలెంటెడ్ స్టార్ నవీన్ పొలిశెట్టి టైటిల్ రోల్స్ లో నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని పి. మహేశ్ బాబు రూపొందించారు. ఈరోజు (సెప్టెంబర్ 7) ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జనం ముందుకు వచ్చింది. కొన్ని థియేటర్స్ లో ఫస్టాఫ్ పూర్తిచేసుకుంది కూడా. ఇక ఫస్టాఫ్ హైలైట్స్ విషయానికి వస్తే..
'కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు' అంటారు. ఇదే విషయాన్ని గుర్తు చేసిన అనుష్క శెట్టి.. తనకు పెళ్లి చేసుకోవాలనే ఉందని, కానీ ఆ టైం రావాలని అంటున్నారు.
సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై స్వాతి రాజు నిర్మిస్తున్న సినిమా 'మాస్ మహారాజు'. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.