కరోనా మరణాలు పెరగడానికి ఇదే కారణం?
కోవిడ్ 19 లో మత్తువాడకం వల్లే మరణాలు పెరిగాయా? ఐసియు పద్దతులు సరిగా పాటించడం లేదా? అసలు నిజం ఏమిటి. ఒక పరిశోధన మీముందుకు.
ఐసియు లో ఉన్న కోవిడ్ 19 రోగులకు డెలీరియం మోతాదు ఎక్కువై కోమాలో ఉన్నట్లు కనుగొన్నారు. దీర్ఘకాలంగా భయపెట్టిన కోవిడ్ రోగులను ఇంకా వెంటాడుతోంది. కోవిడ్ 19 తో ఆసుపత్రిలో చేరి ఐసియులో చికిత్స పొందుతున్న రోగులలో డెలీరియం ఎక్కువైనందు వల్ల కోమాలోకి చేరినట్లు నిపుణులు అంచనా వేసారు. ఊపిరితిత్తులు పనిచేయకపోవడం ఎక్కువ శాతం మత్తు మందుల వల్లేనని విశ్లేషించారు. దీనికితోడు బంధుమిత్రుల పరామర్శలు, మెదడు సరిగా పనిచేయకపోవడం గమనించినట్లు వివరించారు. ఈ మేరకు అంతర్జాతీయంగా జరిగిన పరిశోధన అంశాలను లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ పరిశోధకులు వండర్ బిట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ సమన్వయంతో స్పెయిన్ పరిశోధకులతో కలిసి జనవరి 8 న కధనాన్ని ప్రచురించింది. సుదీర్ఘకాలంపాటు జరిగిన పరిశోధనలో డేలీరియం వల్ల జరిగిన పలు సంఘటనలును పరిశోధన బృందం నిశితంగా పరిశీలించింది. ఈ మేరకు 2088 మంది కోవిడ్ 19 రోగులు ఏప్రిల్ 28 కి మందు ఆసుపత్రిలో చేరారని, అందులో 69 మంది పెద్దవాళ్ళే అని, 14 దేశాలలో ఇంటెన్సివ్ కేర్ లో చేరినట్లు తెలుస్తోంది. ఐసియులో ఉన్నప్పుడు ఇచ్చే డెలీరియం అత్యంత ఖరీదుతో కూడుకున్నదని, ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఐసియులో దీర్ఘకాలం పాటు ఉండే వారిలో డిమ్నీషియా వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిపై వివిఎంసిలో రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేసారని అన్నారు. శరీరం ఆధారంగా క్రిటికల్ కేర్ గైడ్ లైన్స్ ను పలుదేశాలకు మెడికల్ సొసైటీ ఇచ్చిందని చెప్పారు. సొసైటీ మార్గదర్శకాల ప్రకారం రోగిని పూర్తిగా పరిశీలించిన మీదట పెయిన్ మేనేజ్ మెంట్ పూర్తి అనాలసిస్ లేదా నిద్ర మాత్రలు ప్రతి రొజూ స్పాంటేనియస్ గా ఇవ్వాలని మత్తు నుండి మేల్కొల్పే ప్రయత్నం చేయాలనీ సత్వరం పంపించడం వ్యాయామం కుటుంబ సబ్యులతో కలవడం ప్రధానమనవి. ఈ పరిశోధనలో 82 % రోగులు డెలీరియం మీడియన్ 10 రోజులు మాత్రమే ఉన్నారని, 55 % మంది డెలీరియం మీడియన్ మూడురోజులు ఉన్నారని, 12 రోజులు ఆపైన ఉన్నవారికి మెదడు పనిచేయక పోవడం డెలీరియం కోమాకు చేరిన వారు ఉన్నట్టు కనుగొన్నారు. ఇంతకు రెండింతలు నాన్ కోవిడ్ రోగుల్లో ఉన్నారని గమనించారు.
స్పెయిన్ కి చెందిన యునివర్సిటీ ఆఫ్ వాలెన్సియా మల్టీ సైట్ ఐసియుపై పరిశోధన నిర్వహించింది. 5 రోజుల పరిశోధనలో 4 రోజులు కోమా, ఒకరోజు డెలీరియం కోవిడ్ 19 రోగులను పంపడం వల్ల మెదడు పనిచేయక పోవడం, రోగులపై శ్రద్ధ సంరక్షణ చేపట్టకపోవడం వంటి వాస్తవాలు వెలుగు చూసాయన్నారు. పాండమిక్ సమయంలో రోగులకు చికిత్స చేసే విషయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అలాగే కీలక పాత్ర పోషించిన విషయాన్నీ మర్చిపోకూడదు అన్నారు. ఈ నేపథ్యంలో ఒక పరిశోదన అత్యవసర పరిస్థితులలో సంరక్షణ అంశాలపై చేసిన పరిశోధనలో పలు లోపాలు వెలుగు చూసాయి. ఇందులో దీర్హ కాలం పాటు మత్తు మందులు ఇవ్వడం బెంజో డయా జపైన్ నరాలపై పనిచేస్తుంది. కుటుంబసభ్యుల సహాకరం లేకపోవడం ఇమ్మునైజేషన్, ఐసోలేషన్ , వంటి కోవిడ్ ప్రోటోకాల్ ను పక్కకుపెట్టినట్లు గమనించారు. ఐసియు పూర్తిగా పడకేసింది. అసలు వ్యవస్త పనిచేయలేదని ఈ సమయంలో ఎవరు సరిగా సహకరించకపోవడంతో, మెదడు పనిచేయని స్థితికి చేరిందని ఇది చాలామంది అత్యవసర రోగులకు సంబందించింది అని, ఈ పరిశోధనలలో చాలా ఐసియులలో మత్తుమందులు వికటించాయని నిబందనలకు అనుగుణంగా వ్యవహరించలేదని తెలుస్తోంది. దీనికి గల కారణం ఉహించలేమని అన్నారు. చాలా ఆసుపత్రులలో ఐసియు ప్రొవైడర్స్ తక్కువగా ఉన్నారని, ఐసియు ప్రొవైడర్స్ ఉత్తమ వైద్యాన్ని అందించే ప్రయత్నం చేసినప్పుడే మత్తుమందులు సైతం తక్కువగా ఉన్నాయని కాగా కోవిడ్ 19 సమయంలో ఊపిరితిత్తులు సరిగా పనిచేయడంలేదని తెలిసినా అందుకు సమర్థమైన నిర్వహణా పద్దతులు అవలంబించాల్సినప్పటికీ అందులోభాగంగా ఎక్క్యుట్ బ్రెయిన్ డిస్ ఫంక్షన్, డీప్ సడేషన్ పద్ధతి నివారణా చర్యలు సరిగాలేవని తేల్చారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, పరీక్షలు జరిపిన రోగులకు దగ్గరగా పరిశీలించినప్పుడు వారి లక్షణాలు వారి పట్ల చూపిన శ్రద్ద తీసుకున్నచర్యలు క్లినికల్ అస్సెస్మెంట్ ఇందులో 88 % మంది రోగులకు ఇన్వేసివ్లీ మెకానికల్ వెంటిలేటర్ వినియోగించాలని 67 % కి ఐసియు చేరిన వెంటనే benzodiczpine మత్తు ఇచ్చినట్లు తెలుస్తోంది. 50 % రోగులలో డెలీరియం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రోగులను కుటుంబసభ్యులు వర్చువల్ ద్వారా మాట్లాడటం ద్వారా 30 % మందిపై డేలీరియం ఇబ్బందులు తక్కువని తేల్చారు. మనం రెండు మూడు విడతలుగా వచ్చే కోవిడ్ ను ఎదుర్కునేందుకు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని, ఏ అంశాలపై పరిశోధన చేసినా పెట్రిక్ పాన్ దారీ పాండే ప్రోఫెసర్ ఎనస్తీషియా ఈ అంశాలను వివరించారు. ఈ సమయంలో దీర్హకాలంపాటు ఎక్క్యుట్ బ్రెయిన్ డిస్ ఫంక్షన్ నివారించాలని, కోవిద్ 19 ఐసియు పద్దతులు మార్చాలని అందులో భాగంగానే రోగులకు తక్కువ మొతాదులో మత్తు మందు ఇవ్వాలని, వర్చువల్ విధానంలో కుటుంబ సభ్యులతో మాట్లాడే వీలు కల్పించాలని సూచించారు.