English | Telugu

Karthika Deepam2:  ఆవేశంగా తాత దగ్గరికి వెళ్ళిన దీప.. జ్యోత్స్న  కన్నింగ్ ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-328 లో.. కాంచన, అనసూయలు.. శివనారాయణకు చాలా నచ్చజెప్పడానికి ట్రై చేస్తారు. ఆ గౌతమ్ మంచివాడు కాదు.. అతడితో జ్యోత్స్న పెళ్లి చేయొద్దని వాళ్ళు చెప్తుంటే.. శివనారాయణ మాత్రం వినడు. ఏది ఏమైనా ఈ పెళ్లి జరిగి తీరుతుందని శివనారాయణ చెప్పేసి లోపలికి వెళ్లిపోతాడు. తర్వాత సుమిత్ర, పారిజాతం ఇద్దరిని కూడా కాంచన బతిమిలాడుతుంది. సుమిత్ర వినకపోగా.. పారిజాతం మాత్రం.. తనకు నిజం తెలిసినా తెలియనట్లు నటిస్తూ మాటలు అనేస్తుంది. ఇక నిస్సహాయంగా ఏడ్చుకుంటూ అనసూయ, కాంచన తిరిగి బయలుదేర్తారు. ఇక కాంచన వాళ్లు వెళ్ళగానే జ్యోత్స్న దగ్గరికి పరుగుతీస్తుంది పారిజాతం.

Brahmamudi : ఆఫీస్ కి వెళ్ళిన రాజ్.. వాళ్ళు చూస్తారేమోనని కావ్య టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -692 లో..... యామిని రాజ్ ని ఎక్కడ తన ఫ్యామిలీ చూస్తుందోనని టెన్షన్ పడుతుంది. అందుకే రాజ్ ని అక్కడ నుండి తీసుకొని వెళ్ళాలనుకుటుంది. బావ వేరొక దగ్గర కళ్యాణం జరుగుతుంది కదా అక్కడికి వెళదామని రాజ్ తో యామిని అంటుంది. ఎక్కడ అయితే ఏంటి అని రాజ్ అంటాడు. యామిని పేరెంట్స్ కూడా వేరొక దగ్గరికి వెళదామని రాజ్ ని ఒప్పిస్తారు. రాజ్, యామిని వాళ్ళు వెళ్తుంటారు. నేను కార్ తీసుకొని వస్తానంటూ రాజ్ వెళ్తాడు. ఒకసారి కళావతిని కలవాలని తన కోసం చూస్తాడు.

Eto Vellipoyindhi Manasu : మైథిలీ కాదని నిరూపించడం కోసం సీతాకాంత్ ప్లాన్.. నిజం తెలుసుకున్న రామలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -374 లో.... రామలక్ష్మి సీతకాంత్ ఇద్దరు ఒకే ప్లేట్ లో భోజనం చేస్తుంటారు. వాళ్ళని చూసి ఆ పెద్దావిడ, తన భర్త మురిసిపోతారు. ఇద్దరు భోజనం చేస్తారు తర్వాత సీతాకాంత్ పక్కకి వచ్చి తను మైథిలి అయితే నాతో కలిసి అలా ఒకే ప్లేట్ లో భోజనం ఎలా చేస్తుంది. ఖచ్చితంగా తను నా రామలక్ష్మినే ఎలాగైనా తాను బయటపడేలా చెయ్యాలనుకుంటాడు. తన ఫ్రెండ్ కి కాల్ చేసి కొంతమంది రౌడీలని పంపించు నన్ను కొట్టమని చెప్పమని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు వెళ్తుంటే ఆ పెద్దవాళ్ళు వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తారు.

Illu illalu pillalu : పెళ్ళి షాపింగ్ కి వెళ్ళిన భాగ్యం.. తన డబ్బుతోనే కొనివ్వమన్న ప్రేమ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -128 లో... సేట్ దగ్గరికి చందు వెళ్లి పది లక్షలు కావాలని అడుగుతాడు. మీ నాన్న తో ఒక మాట చెప్పించు ఇస్తానని సేట్ అంటాడు. డబ్బు గురించి మా నాన్నకి తెలియొద్దని చందు అంటాడు. అప్పుడే రామరాజు సేట్ కి పత్రిక ఇవ్వడానికి వస్తాడు. రామరాజుకి ఎదరుగా సేట్ బయటకు వెళ్తాడు. నా కొడుకు పెళ్లి తప్పకుండా రావాలని రామరాజు చెప్తాడు. వస్తాం ఏమైనా డబ్బు కావాలా అని రామరాజుని సేట్ అడుగుతాడు. వద్దు పెళ్లి కోసం డబ్బు దాచానని రామరాజు అంటాడు.

Illu illalu pillalu : డబ్బుల కోసం కొడుకు.. శుభలేఖ ఇవ్వడానికి తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -127 లో...... ప్రేమ దగ్గరికి రేవతి వస్తుంది. ప్రేమ తన తల్లిని చూడగానే ఎమోషనల్ అవుతుంది. నువ్వు ఈ ఇంట్లో ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఎప్పుడు నువు లక్ష్మీదేవిలా నగలతో కళకళలాడుతు ఉండాలని ప్రేమకి నగలు ఇస్తుంది రేవతి. దాంతో ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నేను వెళ్ళొస్తా అంటూ రేవతి వెళ్తుంది. గుమ్మం బయటే పెద్దావిడ వింటుంది. రేవతి రాగానే ఎక్కడ మీ ఆయన చూస్తాడోనని టెన్షన్ అయిందని లోపలికి వస్తుండగా సేనాపతి, భద్రవతి ఎదరుపడుతారు.

"సుప్రీమ్ హోస్ట్" సుధీర్...డ్రామా జూనియర్స్ బ్లాక్ బస్టర్ అంటున్న నెటిజన్స్

సుడిగాలి సుధీర్ దశ తిరిగిపోయినట్టు కనిపిస్తోంది. మొదట ఢీ డాన్స్ షోకి హోస్ట్ గా, జబర్దస్త్ లో కమెడియన్ గా, టీం లీడర్ గా, శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి యాంకర్ గా చేసాడు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ మూవీస్ కూడా చేసాడు. ఆ తర్వాత మళ్ళీ బుల్లితెర మీదకు వచ్చి ఫామిలీ స్టార్స్ షోకి హోస్టింగ్ చేస్తున్నాడు. అలాంటి సుధీర్ ఇప్పుడు లేటెస్ట్ షోకి యాంకర్ గా రాబోతున్నాడు. అదే డ్రామా జూనియర్ సీజన్ 8 కి హోస్ట్ గా చేయబోతున్నాడు. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద సుప్రీమ్ హీరో అంటూ చిరంజీవిని అనేవారు...ఇప్పుడు బుల్లితెర మీద సుప్రీమ్ హోస్ట్ అంటూ సుధీర్ పేరు వేస్తున్నారు. ఈ షో మెగా లంచ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.

Eto Vellipoindhi manasu: సీతాకాంత్ ప్రయత్నాలు కనిపెట్టేసిన రామలక్ష్మి.. డేంజర్ లో వాళ్ళిద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు(Eto Vellipoindhi Manasu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-372 లో సీతాకాంత్, తమ పోలీస్ ఫ్రెండ్ ని తీసుకొని రామలక్ష్మి ఇంటికి వెళ్తారు. రామలక్ష్మి చూసి.. ఏంటి ఈ రోజు చాలా యాక్టివ్ గా ఉన్నారని అడుగగా.. ఎస్ ఈ రోజునా రోజు.. అలాగే ఉండాలని అంటాడు. ఇక రామలక్ష్మి చూసి మళ్ళీ ఏదో ప్లానింగ్ తో వచ్చాడని అనుకుంటుంది. మీరు లండన్ వెళ్ళాక ఆ రియల్ ఎస్టేట్ రంగా గానీ అతని అనుచరులు గానీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు కాల్ చేయండి అని ఎస్సై చెప్తాడు. అది విన్న రామలక్ష్మి.. మీ నెంబర్ నా దగ్గర లేదని చెప్తాడు. మీలాంటి వాళ్ళ కోసం నా వాడి దగ్గర విజిటింగ్ కార్డులు ఉంటాయని సీతాకాంత్ అనగానే.. తన విజిటింగ్ కార్డ్ తీసి రామలక్ష్మికి ఇస్తాడు ఎస్సై.