నా భర్త నుంచి విడిపోతున్నాను..ప్రముఖ నటి వెల్లడి
షీలా రాజ్ కుమార్..తమిళ చిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. 2016 లో వచ్చిన ఆరతు సైనం అనే మూవీతో చిత్ర రంగ ప్రవేశం చేసిన షీలా ఆ తర్వాత టూలెట్, మనుసంగదా, అసురవధం,నమ్మ వెట్టు పిళ్ళై ,ద్రౌపతి ,మండేలా, బిచ్చగాడు 2 లాంటి ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా నటించి ఎంతో మంది తమిళ ప్రేక్షకులని తన నటనతో ఆకట్టుకుంది.