English | Telugu
శింబు, హన్సికల ప్రేమాయణం ముగిసినట్లే అని గతకొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలకు వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలుసుకునే ఉంటున్నారు. అయితే ఈ విషయంపై ఎవరూ కూడా స్పందించలేరు. తాజాగా శింబు తన ప్రేమాయణం ముగిసిందని ప్రకటించేసాడు.
"వెంకటాద్రి ఎక్స్ప్రెస్" సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన రకూల్ ప్రీత్ సింగ్ ను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఆమె ల్యాప్టాప్ బ్యాగ్లో 8ఎం ఎం బుల్లెట్ కనిపించడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "రేసుగుర్రం" చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన "జులాయి" చిత్రం మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.
మలయాళంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన "దృశ్యం" చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానున్న విషయం అందరికి తెలిసిందే. తెలుగులో వెంకటేష్, మీనా కలిసి నటించబోతున్నారు.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో రొమాన్స్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ మళ్లీ పాత ప్రియుడు రణవీర్ సింగ్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది.
పవన్ "గబ్బర్ సింగ్ 2" చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న....
బాలకృష్ణ నటిస్తున్న "లెజెండ్" సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కోసం భారీగా పోటీ నెలకొంది.
గతంలో వర్మ తెరకెక్కించిన "రంగీలా" సినిమా మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా మోహన్ బాబు, విష్ణు నటిస్తున్న
హిందీలో ఘనవిజయం సాధించిన "ఓ మై గాడ్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మోడ్రన్ కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్, మధ్య తరగతి మనిషి పాత్రలో వెంకటేష్ నటించబోతున్నాడు.
"అత్తారింటికి దారేది" సినిమాలో పవన్ మరదలుగా నటించి సినిమా విజయంలో ఓ కీలక పాత్ర వహించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవడంతో ఈ అమ్మడికి చాలా ఆఫర్లు వస్తున్నాయి.
అల్లరి నరేష్ హీరోగా వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా రకూల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయినట్లుగా గతకొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న "లెజెండ్" చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కుదిరిదే మార్చి 28న లేదంటే ఏప్రిల్ 4న "లెజెండ్"ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రవితేజ హీరోగా ప్రముఖ రచయిత బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "పవర్". ఇటీవలే హైదరాబాదులో షూటింగ్ పూర్తి చేసుకొంది.
"హార్ట్ ఎటాక్" చిత్రంతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ హీరోగా మరో చిత్రం ప్రారంభం అయ్యింది. శ్రవణా మూవీస్ బ్యానర్లో నిఖితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నిన్న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.