English | Telugu
ప్రస్తుతం చైతన్య నటించిన "ఆటోనగర్ సూర్య" విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే "మనం", "ఒక లైలా కోసం" చిత్రాలు కూడా షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి.
ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ రామేశ్వరంలో జరుగుతుంది. ఇందులో శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్.
టాలీవుడ్ లేడీ యాంకర్ లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని, టాప్ 5 లో ఒకరిగా కొనసాగుతున్న సుమ అప్పుడప్పుడు తన నోటి దురుసు చూపిస్తూంటుందని అందరికి తెలిసిందే.
హీరో నితిన్ కు సొంత బ్యానర్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. "శ్రేష్ట్ మూవీస్" అనే పేరు మీద బ్యానర్ ఏర్పాటు చేసి, అందులో వరుసగా "ఇష్క్", "గుండెజారి గల్లంతయ్యిదే" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు.
"నిన్నే పెళ్ళాడుతా" సినిమాలో "పండు" గా కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన బాలీవుడ్ హీరోయిన్ టబు ఇటీవలే హాస్పిటల్ లో చేరింది. ప్రస్తుతం టబు హిందీలో.....
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న "లెజెండ్" మూవీ టైటిల్ ను ఇటీవలే లోగో విడుదల చేసారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
"వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది.
"హార్ట్ ఎటాక్" సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న నితిన్ తన తరువాతి చిత్రాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. నితిన్ తన సొంత బ్యానర్లో ఓ చిత్రం చేయబోతున్నాడు.
హీరోగా ఇప్పటివరకు ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న జగపతిబాబు ప్రస్తుతం విలన్ పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే జగపతిబాబు త్వరలోనే బాలీవుడ్ కి వెళ్ళబోతూన్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలను ఫిబ్రవరి 27న రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది.
ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రభస" చిత్ర షూటింగ్ గతకొద్ది రోజులుగా షూటింగ్ నిలిచిపోయింది.
మలయాళంలో సూపర్ హిట్టయిన "దృశ్యం" సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నవదీప్, స్వాతి కలిసి నటించిన "బంగారు కోడిపెట్ట" చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా స్వాతి మీడియాతో మాట్లాడుతూ...
నాని, వాణీకపూర్ జంటగా నటించిన తెలుగు, తమిళ చిత్రం "ఆహా కళ్యాణం" చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో విజయం సాధించిన "బ్యాండ్ బాజా బారత్" సినిమాకు రీమేక్.
పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ముహూర్తపు కార్యక్రమాలు ఈరోజు ఉదయం 5 గంటలకు ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానంలో జరిగాయి.