డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ థెరపీ...

ఎన్  ఐ హెచ్ ఎల్  నేషనల్  ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్  న్యురో లాజికల్  డిజార్డర్స్  స్ట్రోక్ అన్న అంశం చాలా పెద్దది.  ఇటీవలే న్యూరో డిజార్డర్స్ పై పరిశోదనలు 1౦౦౦ ఘంటలు పైగా రోగుల పై  బ్రెయిన్ రికార్డింగ్ ను నిర్వహించారు. వారి ఓ సి డి  క్లినిక్ లో,ఇంటి వద్ద  నిర్వహించారు. ఈ సమాచారం  ఇది తొలి అడుగుగా శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. డీప్ బ్రెయిన్  స్టిమ్యులేషన్ తో న్యూరో సైక్రియాటిక్  డిజార్దర్ సమస్యలకు  చికిత్స చేయవచ్చని శాస్త్రజ్ఞులు  పేర్కొన్నారు. ఒక చిన్న పరిశోదనలో పరిశోధకులు నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్ ఆర్ధిక సహాయం తో 1౦౦౦ ఘంటల కు పైగా ప్రయోగాత్మకంగా  బ్రెయిన్ రికార్డింగ్ ను  ఇంటి వద్ద  క్లినిక్ లో నిర్వహించారు.  ఈ సమాచారం డాటా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స ద్వారా  న్యూరో సైక్రియాటిక్ డిజార్డర్స్ ను నివారించడం లో రోగులకు  పునర్జీవితం  ఇచ్చినట్లే అని అంటున్నారు వైద్యులు. పార్కిన్సన్స్ ట్రాక్షన్ ద్వారా  సైక్రియాటిక్  లక్షణాలకు అ ప్సేసివ్ కంపల్సివ్ డిజార్దర్  అంశం పై న్యూరో మెడిసిన్  లో ప్రచురించారు. నేషనల్ న్యూరో డిజార్డర్స్ న్యురోలజికల్ డిజార్డర్స్ స్ట్రోక్ సహకారం తో చేసిన  బ్రెయిన్ రీసెర్చ్ ఎల్విన్సింగ్ ఇన్నోవేటివ్  న్యూరో టెక్నాలజీస్  అధునాతన న్యూరో టెక్నాలజీ  తో చేసిన పరిశోదన లు  చేపట్టారు. ఇంటివద్ద క్లినిక్ లో బ్రెయిన్  రికార్డింగ్ ను పరిశోదన ద్వారా అడ్సిసివ్కంపల్సివ్  డిజార్దర్ ఎన్ ఐ హెచ్  బ్రెయిన్ ఇనిషియేటివ్   గురించి డాక్టర్  జిన్ జే నాగాయి  మాట్లాడుతూ  బ్రెయిన్ ఇనిషియేటివ్  ద్వారా తీవ్ర ప్రభావం ఎలా ఉంటుందో  నిరూపించే  ప్రయాత్నం ప్రయత్నం చేసారు.  బ్రెయిన్ యునివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ వేడిన్  బయో మెడికల్ ఇంజనీర్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ జోర్డాన్ డీప్ బ్రెయిన్ స్తిమ్యు లేషన్ తెరఫీ పరిశోదనకు  నాయాకత్వం  వాహించారు. ఈ బృందంలో రోడే ఐలాండ్ వే ఎన్ గుడ్ మాన్  ఇల్రేనే ఎల్వుడ్ అధ్యక్షులు సైక్రియాట్రీ  బాయిల్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్  హూస్టన్ బ్రెయిన్ రికార్డింగ్ ను ముగ్గురు రోగుల వద్ద  సమీకరించారు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కు  ఓ సిడి చికిత్స తీసుకున్నారు. ఈ రికార్డింగ్ ను టెలి తెరఫీ సెషన్ ద్వారా సహజంగా వారు నిత్యం చేసే వ్యవహార శైలి,పై బ్రెయిన్  రికార్డింగ్ నిర్వహించారు.  ఈ డాటా బ్రెయిన్  న్యురల్ సిగ్నేచర్స్,ప్రవర్తన,లక్షణాలు గుర్తించడం ద్వారా ప్రత్యేకమైన డి బి ఎస్  చికిత్సలో మార్పులు  చేర్పులు చేయవచ్చు. రికార్డులు ప్రత్యేకంగా ముందడుగు  రోగులు  వారి  వాతా వరణం  నిత్యజీవితా ల లో ఎలాంటి   ప్రభావం చూపుతుంది. ఓ సి డి న్యూరో సైక్రియాటిక్  డిజార్దర్స్  కు చికిత్స చేయడం  అన్నదిపెద్ద సవాలుతో కూడుకున్నది. వారి లక్షణాలు ఒక్కో సారి స్థిరంగా ఉండవచ్చు. లేదా ఉండక పోవచ్చు.మార్పు వస్తూ ఉంటుంది. మోటార్ డిజార్దర్స్ లో ముఖ్యంగా పార్కిన్సన్స్  ఓ బి ఎస్ తో పాటే పెరుగుతుంది. ఓ సి డి లక్షణాల లో భాగం గా అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటుంది.ఆ వ్యక్తి నివసించే వాతావరణం లో మార్పులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి వాతావరణ ప్రభ్హవం వల్ల కూడా మార్పులు సంభవిస్తూ ప్రభావితం అయ్యే అవకశాలు ఉన్నాయని నిపుణులు  భావిస్తున్నారు. ఓ సి డి కి ప్రస్తుతం ఓ బి ఎస్  తెరఫితో ఎలాక్రోర్స్  ఇంప్లాంట్ చేస్తారు. దీనిద్వారా స్టిమ్యులేషన్ చేసి క్లినిక్ లోనే ఉత్తమమైన స్టిమ్యులేషన్  విధానాన్ని అవలంబిస్తామని  డాక్టర్  బోర్దన్  అన్నారు. అయితే లక్షణాలు  రావడానికి కారణాలు చాలానే ఉండవచ్చుక్లినిషియన్ ఓబీ ఎస్ పద్ధతి ద్వారా రోగికి క్లినిక్ లోనే ఉంటాడు. కొన్ని కొన్ని సందర్భాలాలో వారి వారి అవసరాలను మార్చాల్సి ఉంటుంది. వారు చికిత్స తరువాత  క్లినిక్ నుండి వెళ్ళిన తరువాత మార్చుకోవాలి. మరో సవాలు ఏమిటి అంటే  బయో మార్కర్స్ వల్ల మెదడు పనిచేసే విధానం లో  చాలా మార్పులు ఉంటాయి. దీనికి అదనం గా ఓ సి డి లక్షణాలు  తోడైతే న్యూరో సైక్రియాట్రిక్  డిజార్దర్ చికిత్స ప్రభావమైతే  కొన్ని కొన్ని సార్లు చికిత్స వారాలు,లేదా నేలలు, చికిత్సకు సమయం పట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. అంటే దాని అర్ధం క్లినిషి యన్స్  ప్రోగ్రామింగ్ పై ఆధార పడిఉంటుంది.ఓబీ ఎస్ సిస్టం అన్నది  రెండవ అంశం మాత్రమే చికిత్స తరువాత రోగులు చాలా ఆనందంగా  సంతోషంగా ఉంటారు. లేదా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది.  ఓబీ ఎస్ పోజిటివ్ రెస్పాన్స్ రావచ్చు... స్టిమ్యులేషన్ ప్రభావం వల్ల  మనం  స్టిమ్యులేషన్ సరైన పరిదిలో సరిగ్గా చేస్తున్నామా లేదా అన్నది మనకి తెలుస్తుంది.స్టిమ్యు లేషన్  ఐ డి యా  ట్యూన్ చేసామా లేదా అన్నది మని డాక్టర్ గుడ్ మ్యాన్ అన్నారు. పరిశిదకులు వారి పరిశోదనలో  ఈ సవాళ్ళను సాంకేతికతను వినియోగించి ఎలా ఎదుర్కోవచ్చో తెలుస్తుంది. గతంలో పర్కిన్సన్స్ బ్రెయిన్ పై  ఏమైనా ప్రయోగించారా లేదా అన్నది వివిధ రకాల పరేక్షల ద్వారా నిర్ధారిస్తారు. ప్రస్తుతం చేసిన పరిశోదనలో  చేసిన బ్రెయిన్ రికార్డింగ్స్ ను ఎలాక్రాడ్స్  కారణంగా ఓబీ ఎస్ తెరఫీ  ఇ ఇ జి సమయం ఆధారంగా మానసికంగా  రికార్డు చేసినప్పుడు ముఖం లో మార్పులు వస్తూ  ఉంటాయి. లక్షణాలను బట్టి ఎలా స్పందిస్తారు.అన్నది గమనించవచ్చు. టెలి తెరఫి సర్క్యుట్స్  లేదా వారు చెప్పిన లక్షణాల ను బట్టి  ప్రతిరోజూ  తమ జీవన శైలి పై  ఎలాంటి ప్రభావం  చూపుతుంది ఇంట్లో వ్యవహార శైలి  ఎలా ఉంటుందో  తెలుస్తుంది. డైవర్స్ డాటా ఆధారంగా పరిశోధకులు  రోగుల,వ్యక్తుల న్యూరో సిగ్నేచర్స్ ను బట్టి ఓ సి డి  బ్రెయిన్ యాక్టివిటి  లో మార్పులు ఆయా సమయాలను బట్టి  క్లినికల్ స్కోర్స్ ఒసిడి  లక్షణాలను బట్టి ముందుకు సాగుతామని నిపుణులు అంటున్నారు. వారిలో వచ్చే రెస్పాన్స్ ఆధారంగా స్టిమ్యులేషన్ పై దృష్టి పెడతారు వారికి బయో మార్కర్స్ లక్షణాలను బట్టి పనిచేస్తాయా లేదా అన్నది కూడా నిర్ధారించుకోవాలి.                           .                           

మరో ప్యాండమిక్ వస్తే??

ప్రపంచ దేశాలు మరో ప్యాండమిక్ కు  సిద్ధం గా ఉన్నట్ల లేనట్ల? ప్యాండమిక్ అంటే నే భయం ఎక్కడనుంచి ఎలా వస్తుందో దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అసలు మొదటి సారి వచ్చిన  ప్యాండమిక్ విషయంలో పూర్ర్హిగా అవగాహనా లేమి కనపడింది. కాగా రెండవ విడత  ప్యాండమిక్ లో నూ అదే పనితీరు.అటు ప్రజా ఆరోగ్యం, చికిత్స పద్దతులు. ప్రజా ఆరోగ్యానికి అవసరమైన  మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం తో మరిన్ని ప్రాణాలు కోల్పోయారు. మేము అంతా తర్వాత వచ్చే  ప్యాండమిక్ వస్తుందన్న నేపధ్యం లో  ఒకరకమైన ప్రకటనల నేపధ్యం లో  కోవిడ్ ను నియంత్రించేందుకు తయారు చేసిన వ్యాక్సిన్ల ప్రభావం తక్కువే,తామర తుంపరగా పెరిగి పోతున్న కోవిడ్ వేరియంట్లను ఎదుర్కునే  శక్తి  వ్యాక్సిన్లకు ఉందా? అన్నది. సందేహంగా మారింది. వైరస్  అనేది ల్యాబ్ లలో దాని ద్వారా ముఖ్యంగా  పిల్లలకు మీజిల్స్ తట్టు వంటి సమస్యలు, పోలియో వంటి వ్యా దుల బారిన పడకుండా  వ్యాక్సిన్ లు కనిపెట్టారు. ముఖ్యంగా కుక్కకాటుకు కూడా వ్యాక్సిన్ కనిపెట్టినా వాటి ప్రభావం ఏమాత్రం ఉంది అన్నది  మరోప్రశ్న?. ప్రపంచం కోరోనాను  ఎదుర్కునేందుకు సన్నద్ధంగాలేకపోవడం వల్లే తీవ్రత ప్రభావం ఎక్కువ గా ఉందని దాని ప్రభావం  సమర్ధంగా ఎదుర్కోవడం లో విఫలమయ్యా మా?  లేదా  మరో ప్యాండమిక్ ను ఎదుర్కోడానికి సిద్ధ మౌతున్నమా ? అన్నది ప్రశ్న ? చాలా దేశాలు కోరోనా నిర్మూలనకు సరైన చర్యలు  చ్గేపట్టడం లేదన్నది వాస్తవం? అసలు   ముందు ముందు భవిష్యత్తు ఎలాఉంటుంది అన్న అంశం పై  ఒక రిపోర్ట్... జి హెచ్ ఎస్ గ్లోబల్ హెల్త్ సేక్ర్యు రీటి  ఇండెక్స్ చేసిన  సంనద్దత ఆయా సందర్భాలలో ఆరోగ్యం అత్యవసర సమయం లో ఎలాంటి సమస్యలు వస్తాయి. న్యూక్లియర్ ద్వారా వచ్చే  సమస్యలు ఆర్ధిక పరిస్థితుల ప్రభావం అంశం పై జాన్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ బ్లూమింగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కొన్ని అంశాలను వెల్లడించింది.  2౦21  జి హెచ్ ఎస్ ఇండెక్స్ సంస్థ వెల్లడించిన అంశాల ప్రకారం... అన్నిదేశాలలో అత్యవసర సమయంలో  వారి వద్ద ఉన్న  శక్తి సామర్ధ్యాలు స్పందించినప్పుడు వారిలో ఉండే సత్త కోవిడ్19 పై ప్రభావ వంతం గా తీవ్రంగా స్పందించడం లో వారిలో ఉండే సత్త కోవిడ్ 19 పై ప్రభావ వంతంగా తీవ్రంగా స్పందించడం ఎలా ఉండాలి అన్న అంశం పై పూర్తిగా అవగాహన లేకపోవడం పరిస్థితికి అనుగుణంగా సిద్ధంగా లేకపోవడం చూస్తే  ఆర్ధికంగా,ప్యాండమిక్ వల్ల ప్రమాదం దేశాలలో 1౦౦ కి ౩8.9% మాత్రం మార్కులు సాధించాయి. 2౦19 నాటి కన్నా  ఏ మాత్రం  మార్పులేదని నిపుణుల అంచనా మొత్తం మీద యు.ఎస్ లో 76% లోపే ఉందని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్యానికి సంబందించిన ఉత్పత్తుల తయారీ,నివారణ, అత్యవసర సమయంలో వచ్చే పెతజన్స్ వంటి అంశం లో ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ  ఇక అత్యవసర సమయంలో  పెతోజన్స్  నివారణలో  1౦౦ కి 28. 4%గా ఉన్నట్లు గుర్తించారు. 11౩ దేశాలలో పెద్దగా అప్రమత్తంగా  లేరని. వ్యాధి వ్యాప్తి  జంతువులనుంచి  మనుషులకు  సంక్రమించింది. ౩ సంవత్సరాల కాలం లో  195 దేశాలలో 155 దేశాలు సర్వేలో ప్యాం డమిక్ కు సన్నద్ధం లేదని.ఎపిడమిక్ లో 7౦ % క్లినిక్లు ఆసుపత్రులు కమ్యూనిటి హెల్త్ సెంటర్స్ లో ను సన్నద్ధం గా ఉన్నట్లు కనబడడం లేదు.  నేడు నాయకులకి ఒక అవకాశం ఉంది. డాక్టర్ జేన్నిఫార్ నుజ్జో సీనియర్ స్కాల్లర్ జాన్స్ హాప్కిన్స్ సెంటర్ సెక్యురిటీ బాల్టి మోర్ మాట్లాడుతూ దేదికేటెడ్ గా పెట్టుబడులు కొనసాగించాలని ఎవరి శక్తి కొలది వారు కోవిడ్ 19 పై స్పందించాల్సిన అవసరం ఉదని అన్నారు. దీర్ఘకాలిక అంశంగా పరిగణించి దశాబ్దాలు సాగించవచ్చు ఒకవేళ మనం ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రపంచం స్మసనంగా మారుతుంది. భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదుర్కోక తప్పదు.ఆత్మ విశ్వాసం కోల్పోవడం అంటే ప్రజా ఆరోగ్యం పట్ల వ్యాధినిర్ధారణ నిరోధం విషయంలో  అంతా మాస్క్ ఇంటి వద్దే ఉండడం,వ్యాక్సినేషన్, నియంత్రణ,ప్రోటో కాల్స్ వంటివి మన ముందున్న సవాళ్ళు. రెండు సంవత్సరాల పాటు యు ఎస్ రాజాకీయ నాయకులు ఆరోగ్య అధికారుల లక్ష్యాలు,ఉద్దేశాలను ప్రశ్నించారు. ఈ  ఆంశాల పైన  చర్చలు జరిపారు. ప్రజా ఆరోగ్యం సంరక్షించేందుకు చేపట్టిన చర్యలు ప్రజలు అంగీకరించారా లేదా? తక్కువధరకే వైద్య సేవలు  అందించడం సాధ్యమా? వైద్యసేవల పై పరిమితులు నియంత్రణ,ముఖ్యంగా రోగులకు మెరుగైన సేవలు అందించడానికి వీలైన  బెడ్లు,మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టు బడులు ప్రోత్సాహం వైద్యానికి ప్రభుత్వాలు,ఆసుపత్రులు కొను గోలు చేసే పరికరాల దిగుమతుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందాలేదా అన్నది మరో ప్రశ్న.  ఇలా అసలు కోవిడ్ కు వేరియంట్లకు ఎలాంటి చికిత్స చేయాలి అందుకు సంబందించిన దిశా నిర్దేశం చేయడం లో ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో చాలా దేశాలాలో ఒక వైద్య విధాన మంటూ ఉందా అన్నది మరోసందేహం. ఇప్పటికీ చాలా దేశాలు తమ దేశాలాలో సమగ్ర ఆరోగ్య విధానం రూపొందించు కోక పోవడం దురదృష్ట కరం. దీనినిబట్టి మరో ప్యాండమిక్ వస్తే తప్ప ప్రజా ఆరోగ్యానికి మోక్షం లేదన్నది వాస్తవం.             

అడెనోవైరస్ ఇన్ఫెక్షన్స్...

అడెనోవైరస్ ఇన్ఫెక్షన్స్ వివరణ... అడెనో వైరస్ కు కారణం శ్వాసససంబందిత అనారోగ్యమే.కాని గ్యాస్ట్రో ఎట్రోఎంట్రయి టిస్ ,కంజ క్టివైటిస్ ,సైస్టిటిస్ ,రాష్ తో కూడిన అనారోగ్యం ఎక్కువగా జన సమూహం లో ఉండడం వల్ల ఒత్తిడి ,అడెనో వైరస్ ఇన్ఫెక్షన్ కు కారణం గా పేర్కొన్నారు.దీనిని ఈరకమైన డిజార్దర్  ఏ క్క్యుట్  రె స్పిరెట్రి డిసీజ్ దీనిని వైద్య పరిభాషలో ఏ ఆర్ డి  అంటారు.  ఎక్యుట్ రె స్పిరేటరీ లక్షణాలు... అడేనో వైరస్  ఇన్ఫెక్షన్ నులక్షణాలను బట్టి  విభజించారు.సహజంగా జలుబు,నిమోనియా, బ్రోన్ కైటిస్ గా విభజించారు.అడెనో వైరస్ ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది.నోటి ద్వారా,ఆయా సందర్భానుసారానని అనుసరించి నీటిద్వారా వ్యాప్తి చెందుతుంది.  ఎక్యుట్ రెస్పిరేట్రి ఇన్ఫెక్షన్ నిర్ధారణ పరీక్ష... అడెనోవైరస్ ఇన్ఫెక్షన్  క ల్చర్  టెస్ట్,రక్తం లో  యాంటి బాడీఎంతశాతం ఉంది అన్న పరీక్ష చేసి వైరస్ శాతం ఎంత ఉందొ నిర్ధారించి సమస్యను గుర్తించి చికిత్స చేస్తారు.  అడెనోవైరస్ ఇన్ఫెక్షన్ కు చికిత్స... చాలా మట్టుకు ఇన్ఫెక్షన్ లకు లక్ష నాళను బట్టి చికిత్స చేస్తారు అది స్వల్ప ప్రభావం తో కూడిన  మందు లనే వాడతారు  

ప్రాసెస్డ్ ఆహారంతో రెండోసారి హార్ట్ ఎటాక్...

యు పి ఎఫ్  అల్ట్రా ప్రోసెస్డ్  ఫుడ్  ఫార్ములాతో  ప్రత్యేకంగా వండిన ఆహారం వల్లే గుండెకు సంబందించిన సమస్యలకు  కారణం అవుతుంది.ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్  మొత్తం ఆహారం లో ఉండడం వల్ల దీనిప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల్ జరిగిన పరిశోదనలో  అల్ట్రా ప్రోసెస్డ్ ఫుడ్ వల్ల గుండెకు సంబందించిన  సమస్యలు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది రక్త నాళాల పై తీవ్ర ప్రభావం  చూపుతుంది. ఒక నూతన పరిశోదన ప్రకారం  ఆహారం ప్రత్యేకంగా  తీవ్ర ప్రభావం ఉంటుందని,ఒకసారి గుండె సమస్య వచ్చి తగ్గిత్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఆహారం  మొత్తం లో  లేదా అందుకు వాడే  ఇంగ్రీడియంట్స్ లేదా దినుసులు 5 కంటే ఎక్కువ  వాడరాదు. తరచుగా  ఖర్చులేని  ఆహారపు ఉత్పత్తులు అనుగుణంగా అల్ట్రా ప్రోసేసేడ్ ఫుడ్ కు  అనుగుణంగా  మార్చడం జరుగుతుంది. ఇప్పటికే అల్ట్రా ప్రోసేస్సేడ్ ఫుడ్  వల్ల అనర్ధాలు తప్పవని శాస్త్రజ్ఞులు వివరిస్తూ వచ్చారు.  దీర్ఘ కాలం తరువాత గుండె సంబంధిత  సమస్యలకు  కారణం అవుతోంది. కార్డియో వాస్క్యులర్ డిసీజ్ కు కారణం అవుతోంది. అని నిపుణులు  తెలిపారు. ఒక నూతన పరిశోదనలో యు పి ఎఫ్ వాడకం వల్ల గుండేనొప్పి లేదా  గుండె పోటుకు  దారి తీయవచ్చు.  ఈ విషయానికి సంబంధించి  డాక్టర్ మారియా లారా బోనాకో ప్రజలు  ఎక్కువ మొత్తం లో  అల్ట్రా ప్రిసేస్ద్  వినియోగిస్తారో 2/3 వంతు  మందిలో రెండవ సారి  గుండెపోటు కు దారి తీయవచ్చు. ఈ పరిశోదనలో రెండవ సారి ఆహారాన్ని  తక్కువ స్థాయిలో అంటే 6౦ % హైలీ ప్రోసేసేడ్ ఫుడ్ కావడం గమనించవచ్చు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ  యురోపియన్ హార్ట్ డిసీజ్ లో ప్రచురించారు. పరిశోదనలో ఎపిడమాలాజీ విభాగం ఐ ఆర్ సి సి ఎస్ న్యూరో పోజ్జిల్  ఇటలీ విష యం గుర్తించింది. అల్ట్రా ప్రోసేస్సేడ్ ఫుడ్ ను గుర్తించాలి .... యు పి ఎఫ్  అల్ట్రా ప్రోసేస్సేడ్  ఫుడ్  అంటే అందులో  ఎ మాత్రం పోషకాలు ఉండవని కేవలం చాలా  ఘాటుగా ఉంటుందని అయితే మరో మాటలో చేప్పాలంటే  ఒకవేళ సమతులంగా  ఆహారం  ఉంటె  అది ప్రాసెస్ చేసిందని చెప్పవచ్చు. కార్దియోలజి సమస్యతో బాధ పడే  వారు  తీసుకోవాల్సిన ఆహారం పై ఆ విభాగం డై టీ షియన్ మైకేల్ రూత్ స్టైన్  ఈ అంశం పై పరిశోదనలో పాల్గొనలేదు.  చాలామంది తమ ఆహారం లో అత్యధికంగా కాలరీలు ఉండే విధంగా  దృష్టి సారిస్తారని ఆహార పదార్ధం పై లేబుల్  పై  ఉండే  న్యుట్రీషియన్స్ ఉన్నాయా లేదా చూస్తారని దానిని మదింపు చేస్తారని అందుకే కొనుగోలు దారులు కొనే ముందు ఆహారం లో ఏమున్నాయో పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి. రూత్ స్టన్ మాట్లాడుతూ ఆహారం లేబుల్ ను చూడడం ద్వారా కొంత వరకూ సహాయ పడుతుంది. అందులో ఎ ఇంగ్రీడియన్  ఉన్నాయో  చదవాలి.నోవా క్లాసిఫికేషన్ లో చూడాలి.  అల్ట్రా ప్రోసేస్సేడ్ ఫుడ్ ను నాలుగు విభాగాలుగా విభజించారు....  గ్రూప్1 --- ఈ విభాగంలో ప్రాసెస్ చేయని,లేదా చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన  లేదా అసలు ప్రాసెస్ చేయని ఉడక పెట్టిన లేదా పేస్తో రైజేడ్  చేసిన ఆహారం ఉండవచ్చు. గ్రూప్ 2 ---ఈ గ్రూప్ లో కల్నరీ ప్రాసెస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అధికంగా వాడి ఉండవచ్చు. లేదా గ్రూప్ వన్ లో ఉన్న ఆహారం కావచ్చు. నూనె,ఉప్పు, మ్యాపుల్ సిరప్  ఇతర దినుసులు  ఈ విధంగా గ్రూప్ ఒక్కో గ్రూప్ లో ఒక్కోరకమైన ఆహారం  తయారు చేస్తారు. గ్రూప్౩ --- ఈ గ్రూప్ లో కొన్ని సార్లు బ్రెడ్ లేదా వెన్న ఇతర దినుసులు లేదా గ్రూప్ 1,2  లో వాడిన దినుసులు వాడవచ్చు. గ్రూప్ 4 ----ఇందులో ఇతర  డ్రింక్స్ కలుపితారు,త్వరాగా ఉడకడానికి వైన్, కలపడం వల్ల ఆహారం రుచికరంగా ఉండేందుకు రక రకాల  కొవ్వు పదార్ధాలు నిల్వ ఉంచే  ఇతర రసాయనాలు ఫుడ్ కలర్ కృత్రిమ సువాసనలు. రీఫైండ్ చేసిన దినుసులు,సాఫ్ట్ డ్రింక్స్, స్వేట్స్, ఇతర రకరకాల్ ఆహార పదార్ధాలు  ఆహారం  లేదా మాంసము విచ్చుకున్న ఆహారం కావచ్చు. ప్రభావం తక్కువ స్థాయిలో మరణాలు యు పి ఎఫ్ లో  పోషక విలువలు ఆహారం తోనే ముప్పు. అన్న విషయాన్ని  గ్రహించాలని రెండవ సారి హార్ట్ అట్టాక్ వచ్చే అవకాసం ఇవ్వరాదని తెలుస్తోంది.     

చిన్న నిర్లక్ష్యం భారీ మూల్యం!! 

ప్రపంచంలోని 57 దేశాలలో వ్యాపించిన ఓమైక్రాన్   చిన్న నిర్లక్ష్యం ప్రమాదకారిగా మారవచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే ప్రపంచం వ్యాప్తంగా వ్యాపించిన ఓమైక్రాన్  వేరియంట్ 5 7 దేశాలకు విస్తరించిందని డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. అయితే  ఒమైక్రాన్  డెల్టా వేరియంట్  కంటే తక్కువ ప్రబావం కలిగిఉందని గుర్తించినట్లు  డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. చాలా దేశాలకు విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకుల  వల్లే వ్యాప్తి చెందిందన్న విషయాన్నిస్పష్టం చేసింది.  డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్  టేడ్రోల్  అద్నం  గేబ్రియల్  మాట్లాడుతూ  ఒమైక్రాన్ వ్యాప్తి ఉందన్న విషయం స్పష్ట మైంది అని అన్నారు. ఒమైక్రాన్ విస్తరణ నివారణకు దేశాలు  సమగ్ర చర్యలు చేపట్టడం ద్వారా  ఆసుపత్రుల లో చేరుతున్న వారి సంఖ్యను తగ్గించవచ్చని అభిప్రాయ పడ్డారు. అన్ని దేశాలు  దీనిపై దృష్టి పెట్టాలని గేబ్రియల్ సూచించారు. టెస్టింగ్ ట్రేసింగ్  పరీక్షలు  సీక్వెన్సింగ్ పెంచాల్సిన అవసరం ఉందని  గే బ్రియల్ స్పష్టం చేసారు. కాగా ఒక చిన్న నిర్లక్ష్యం  కొంచం కాదు భారీ మూల్యం చెల్లించక తప్పదని  ఆయన హెచ్చరించారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ  వారాంతపు సమీక్షలో భాగం గా సమర్పించిన రెపొర్ట్ లో  ఒమైక్రాన్ వేరియంట్  ప్రభావం  గానంకాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరముందని అన్నారు.కాగా ఆరోగ్యశాఖ సంస్థలు మాత్రం డెల్టా వేరియంట్ ప్రభావం కన్నాఒమైక్రాన్ తీవ్రత  తక్కువగా ఉంటుందని ఆసుపత్రులలో  రోగుల సంఖ్య  పెరగవచ్చని  ఎందుకంటే  త్వరిత గతిన  వ్యాప్తి చెందడం ఆందోళన కారమని ముందు జాగ్రతగా  చర్యలు చేపట్టడం ద్వారా  ఒమైక్రాన్ తీవ్రతను  తగ్గించేందుకు ప్రయాత్నం లో భాగం గా చర్యలు పూర్తిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది.   

కోవిడ్19 నిర్మూలనకు అయుష్ లో పరిశోధన

కేంద్రం అనుమతి  రాజ్య సభలో అయుష్ మంత్రిత్వశాఖ పరిశోదన ల పై ఆడిన ప్రశ్నకు కేంద్రఅయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి మహేంద్ర భాయి ముజఫర్ రాజ్య సభకు రథ పూర్వక మైన సమాధానం ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సమాధాన మిస్తూ శాస్త్రవేత్తలు,సంస్థలు,అసుపట్గ్రులు,ఆయా రాష్ట్రాల అయుష్ విభాగాలు  ఆయుష్కు ఉపయోగ పడే అసేమ్ట మేటిక్,మైల్డ్,మోడరేట్ ఇన్ఫెక్షన్ల నివారణకు ప్రత్యామ్నాయ వైద్యంగా పరిశోదనలు చేయాలని నిర్ణ యించినట్లుకేంద్రమంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు,లైసెన్స్ అధారితీకి ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈమేరకు డ్రగ్ కొంట్రోలర్లు అనుమతులు కలిగి ఉన్న మందుల ఉత్పత్తి దారులు అయుష్ 64 వ చట్టం కింద అనుమతులు ఇవ్వాలని లిఖితపూర్వక  సమాధానం లో స్పష్టం చేసారు.ఆయా రాష్ట్రాలు వారి వారి పరిధిలో అసిమ్ప్త  మటిక్ ,మైల్డ్,మోడరేట్  కోవిడ్ 19 కు ఈ అంశం పై అడిగిన ప్రశ్నకు సమాధాన మిచ్చారు. కోవిడ్ నియంత్రణలో భాగం గా ఆయుష్ మంత్రిత్వ శాఖ అయుష్ ఇంటర్ డి సిప్లినరి,అయుష్ రీసెర్చ్ అండ్ డవలప్మేంట్  టాస్క్ ఫోర్స్కు చిమన్ గా ప్రొఫెసర్ పట్వర్ధన్,శాస్త్రజ్ఞులు,పరిశోధకులు,ఐ సి ఎం ఆర్ సభ్యులు ఏ.ఐ .ఎం.ఎస్ కు చెందిన సభ్యులుఆయుష్ సభ్యుల ను నియమించ్జినట్లు మంత్రి సభకు వివరించారు. ఆరోగ్య శాఖ సహకారం తో ఆఉయుష్ శాఖ ఒక పరిశోదన చేసిందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుతుంబ సంక్షేమం,మినిస్ట్రీ ఆఫ్ సై,న్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ,డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్సెస్,వివిధ రాష్ట్రాల అసుపత్రులతో కూడిన సభ్యుల బృందం నియమించి నట్లు అయుష్ శాఖా స్పష్టం ప్రకటన.

న్యుమోనియా కారణాలు చికిత్స ...

ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ సోకి వాచిపోయి నొప్పిని కలగ చేయడమే న్యుమోనియా అని అంటారు. న్యుమోనియా వల్ల  ఇంగ్లండ్ లో 27,౦౦౦ మంది చనిపోతున్నారని ఒక అధికారిక అంచనా.సాధారణంగా శరీరంలో మరేదో సీరియస్ జబ్బుకు కాంప్లికేషన్ గా నిమోనియా వస్తుంది.బ్యాక్టీరియా,వైరస్ లు,ఫంగి,వంటి విష పదార్ధాలు ఊపిరి తిత్తుల్లో కి ప్రవేశించి వాటికీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు అవి వాచీ ఆవ్యక్తిలో న్యుమోనియా ఏర్పడుతుంది.న్యుమోనియలో రెండు రకాలు ఉన్నాయి. 1.లోబార్ న్యుమోనియా  2. బ్రాంకో న్యుమోనియా  బ్రాంకో న్యుమోనియా లో లోబార్ న్యుమోనియా లో ప్రారంభ దశలో ఊపిరి తిత్తికి సంబంధించి న ఏదైనా ఒక లోబ్ ఇన్ఫెక్ట్ అవుతుంది.అభివృద్ధి చెందిన దేశాలలోఇది చ్సలా అరుదు.బ్రంకో న్యుమోనియాలో బ్రాంచి లో గాని వాపు ప్రారంభమై తర్వాత అది ఊపిరి తిత్తులోకి కాన సముదాయానికి వ్యాపిస్తుంది. న్యుమోనియా ఎంతకాలం ఉంటుంది? బ్యాక్టీరియా మూలంగా వచ్చే న్యుమోనియా ను సరైన యాంటిబయాటిక్ మందులతో ట్రీట్ చేస్తే వరం పదిరోజులలో తగ్గిపోతుంది. అయితే వైరస్ వాళ్ళ వచ్చ్చే న్యుమోనియా అంతసీరియస్ కాదు.,మందులు అంతగా పనిచేయవు. వారం రోజులలో దానికి అదే తగ్గిపోతుంది. ఈ రెండు రకాల న్యుమోనియా లో పూర్తిగా స్వస్థత పొందడానికి రెండు మూడు వరాల సమయం పడుతుంది.  న్యుమోనియా కారణాలు... న్యుమోకోకస్ ,స్టెపిలోకోకస్వంటి బ్యాక్టీరియా మూలంగా వస్తుంది. వైరస్ ల మూలంగా వచ్చే న్యుమోనియా కి చికెన్ పొక్ష్ వైరస్ లు  న్యుమోనియా లక్షణాలు ... న్యుమోనియా లో విడవకుండా పొడి దగ్గు. తీవ్రమైన జ్వరం,ఎగ శ్వాస,దిగ శ్వాస వస్తుంది. చాతిలో నెప్పి ఒకసారి చాతికి ఒక వైపునేనొప్పి ఉంది శ్వాస పీలుస్తున్నప్పుడు,దగ్గు తున్నప్పుడు ఎక్కువ అవుతుంది. జ్వరం చలి,పొడి దగ్గు కఫం ఉండదు కానీ ఏ కొద్దిగా ఉన్నా తెమడ వస్తే అందులో ఎర్రగా రక్తపు చరాలు కనిపిస్థాయి. శ్వాస ఇబ్బందిగా ఉంటుంది.నీరసం,అలసట, తలనొప్పి,తేమలటం వాంతులు,చిన్న పిల్లలో వ్యాధి లక్షణాలు అంతగా కనిపించవు,దగ్గు కొద్దిగా ఉండచ్చు.అసలు ఉండకనూ పోవచ్చు.బాగా జ్వరం డొక్కలు లోపలి పోతూ ఎగశ్వాస,దిగ శ్వాస ఉంటె మాత్రం పిల్లలో న్యుమోనియా తీవ్రంగా ఉన్నది అనడానికి సూచనగా చెప్పవచ్చు.  న్యుమోనియా ఎవరికీ వస్తుంది... వృద్ధులకు,వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి న్యుమోనియా రావచ్చు. వేరే ఇతారత్ర కారణాల వాళ్ళ ఆసుపత్రిలో చేరిన వారికి న్యుమోనియా వస్తుంది. సిగరెట్టూ తాగే వాళ్ళకి, మద్యం సేవించే వాళ్ళకి,పోషకాహారం లోపం ఉన్నవారికి,వైరల్ ఇన్ఫెక్షన్తో బాధ పడే వారికి, క్రానిక్ బ్రాంకైటిస్ లేదా ఎంఫి సేమా,రాకత హీనత ఉన్న వారికి,రేడియో తెరఫీ, కీమో తెరఫీ తీసుకుంటున్న క్యాన్సర్ రోగులకు దీనివల్ల రోగులలో రోగనిరోదక  వ్యవస్థ బలహీన పరుస్తాయి.ఎయిడ్స్ తో బాధ పడే వారికి అన్నిరకాల వ్యవస్థలకు న్యుమోనియా సోకే అవకాసం ఉంది.  న్యుమోనియాను ఎలా నిర్ధారిస్తారు... ఛాతీ,ఎక్సరే కఫం విశ్లేషణ రక్త పరీక్ష ద్వారా న్యుమోనియా బ్యాక్తీరియా కు సంబందించినద కాదా లేక వేరే బ్యాక్టీరియా అన్న విషయంలో డాక్టర్లు ఒక నిర్ధారణకు వచ్చి అందుకు అనుగుణంగా మందులను రాసి ఇస్తారు.  న్యుమోనియా చికిత్స... సరిపడా బెడ్ రెస్ట్ తీసుకోవాలి.ఆవిరిని పీల్చడం  పుష్కలంగా ఫ్లుఇడ్స్ తీసుకోవాలి.జ్వరం ఇతర సంబందిత సమస్యలకు డాక్టర్ను సంప్రదించాలి.టాబ్లెట్లను ఇవాలి బ్యాక్టీరియా మూలంగా వచ్చిన న్యుమోనియా అయితే డాక్టర్ రాసిన యాన్తి బాయితిక్స్ ని రాసి ఇస్తారు. ముక్కు దిబ్బడ వేస్తే ముక్కులో డ్రాప్స్ స్ప్రే కాంతివి డాక్టర్ సూచన మేరకు వాడాలి.కఫం లేని దగ్గు ఉంటె  దగ్గు మందులు.కఫం తో కూడుకున్న దగ్గుకు మరో మందును డాక్టర్ సూచన మేరకు వాడాలి   న్యుమోనియా ప్రమాదమా... న్యుమోనియా వ్యాధి గ్రస్తులు సహజంగా రెండు వారాలలో కోలు కుంటారు.వృద్ధులు కాస్త బలహీనంగా  ఉన్నవారు ఊపిరి తిత్తుల కణ జాలం చికిత్సకు లొంగక పోతే క్రమేపీ తగకుంటే ఊపిరి తిత్తులు దెబ్బ తిని రేస్పిరేటరీ ఫైల్యూర్ తో చనిపోయే అవకాశాలు ఉన్నాయి.                                                                   

రెడ్ లైట్ తెరఫీ తో కంటి చూపు మెరుగు... 

మూడు నిమిషాలు ఎర్రటి కాంతిని చూస్తే కంటి చూపు మెరుగు పడుతుంది.  ఒక పరిశోదనలో ఎర్రటి కాంతిని లైట్ ను చూస్తే కంటి చూపు తగ్గుతుందని వస్తున్న ప్రచారంలో వాస్తవాన్ని తెలుసుకునేందుకు ఒక పరిశోదన చేపట్టారు. మనం వాడే ఎర్రటి లైట్  మైటో  కాన్ డ్రియా  రెటీనా పై పడుతుంది.మైటో కాన్ డ్రియా ఒక రకమైన కణాలు అవి శక్తి నిస్తాయి. లండన్  యునైటెడ్ కింగ్ డం కు చెందిన కాలేజ్ ఆఫ్ లండన్ సరైన లైట్ ఉంటె కంటి చూపు  తగ్గదని నిపుణులు కనుగొన్నారు ఈ పరిశోదనలో మూడు నిమిషాల పాటు ఎర్రటి కాంతి లేదా లైట్ ఉదయం వేళ వారానికి ఒక్కసారి తీసుకుంటూ  వయస్సు ద్వారా సంక్రమించిన  మందగించిన చూపు పెరుగుతుందని అంటున్నారు. ఈ మేరకు పక్షులు,ఎలుకల పై పరిశోదనలు చేసారు.ప్రోఫెసర్  గ్లెన్ జేఫ్ఫ్రి  మాట్లాడుతూ జంతువుల పై  ఎలాంటి ప్రభావం చూపుతుంది ఎర్రటి కాంతి తో కూడిన  లైట్ ఒక అవసరం కోసం 67౦ నానోమీటర్లు దూరంలో అమరుస్తారు.  రెటీ నల్ మైటో కాండ్రియా,,, ప్రొఫెసర్ జెఫ్రీ  కంటి చూపు  మెరుగు పడడం  వంటి అంశం పై చేసిన పరిశోదన  వాస్తవానికి లైట్ల ప్రభావం వల్ల  మైటో కాండ్రియా వాటి ప్రాధాన్యత గురించి వివరించారు.కణాలు అత్యున్నత  శక్తి వంతమైన సాధన మని మైటో కాండ్రియా  కు చార్జర్ లా పనిచేస్తుందని అన్నారు.వయస్సు రీత్యా  ఎవరి కైతే చూపు మండగిస్తుందో ఈ సాధనం ఉపకరిస్తుంది. 4౦ సంవత్సరాల తరువాత చూపు మండగిస్తుందని 7౦% ఏ టి పి  తగ్గుతుంది. అయితే ఉన్న కణాలలో శక్తి  లేకపోవడం వల్ల చూపు మందగిస్తుంది. ప్రొఫెసర్ జెఫ్రీ  ఇచ్చిన వివరాల ప్రకారం  కంటిలోపల  మైటో కాంద్రియా పై లాభనష్టాల పై కొత్త పరిశోదనలు చేసారు. రెటీనా మై టో  కాన్డ్ డ్రియా  కాక మరే ఇతర  అవయవం  ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. దీనివల్ల చాలా సులభంగా అప్తికల్స్  సరైన లైట్ ద్వారా  రేటినల్ మైట్రో కాండ్రి యా,మైటో కాండ్రియా లివర్,కిడ్నీ రెటీనా లో  వయస్సుతో నిమిత్తం లేకుండా ఇతర అవయవాల కన్నా త్వరగా బలహీన పడేది రెటీనా మీరు ఏమి చూసారు అన్న ప్రశ్నకు సమాధానం దొరుకు తుంది. దీనిని రెడ్ లైట్ తెరఫీ గా పిలుస్తారు.దీనివల్ల కొంతమేర చూపు మెరుగు పడుతుంది.  కలర్ కాంట్రాస్ట్ విజన్... స్త్రీ పురుషులలో  చిన్న పరిశీలన  34 సంవత్సరాల నుండి 7౦ సంవత్సరాల  ఉన్న వారిలో వస్తున్న మార్పులను వారి కలర్ కాంట్రాస్ట్ ఆధారంగా కంటి చూపును లెక్కించారు. ప్రారంభంలో  రంగులలో వ్యత్యాసం అందరిలోనూ  సాధారణ కలర్ కాంట్రాస్ట్ ఉందని గుర్తించారు.  కలర్ కాంట్రాస్ట్  విజన్ మూడు గంటల పాటు పరీక్షించారు.దానికి ఎర్రటి లైట్ పై పరిశీలించగా మరో వారం తరువాత  పరిశీలిస్తే మరల తిరిగి ఉదయం  పరిశీలిస్తే 17% పెరిగింది.                               .          

 దడ పుట్టిస్తున్న ఓమైక్రాన్...    

భారత్ లో పెరుగుతున్న  ఓమైక్రాన్  బాధితుల సంఖ్య ?  భారత్ లో ఓమైక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం మొత్తం 6,822  కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది . వివరాలు ఆయారాష్ట్రాలలో ఈ క్రింది విధంగా ఉన్నాయి.                                                 రాష్ట్రాలు  ఓమైక్రాన్  బాధితుల సంఖ్య కేరళా                  3,277  తమిళ నాడు.                719 మహారాష్ట్ర  518 వెస్ట్ బెంగాల్ 465 మిజోరం 330   మరణాలు   220 అయారాష్ట్రాలలో  చేపట్టిన చర్యల వివరాలు  ఈ క్రింది విధంగా ఉన్నాయి.  ఉత్తరప్రదేశ్.... ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాద్ ఆదేశాల మేరకు విదేశాల నుండి వస్తున్న వారికి ఇతరులకు ఆర్ టి పి సి ఆర్  పరీక్షలకు అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యింది.  అసుపాత్రుల లో మెరుగైన సేవలకు త్వరిత గతిన సౌకర్యాల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు.  తమిళ నాడు.... ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వం లోని ప్రభుత్వానికి  ఓమైక్రాన్ నుండి ప్రజలను రక్షించు కోవడం పెద్ద సవాల్ గా మారింది. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు  తప్పనిసరిగా ఆర్ టి పి  సి ఆర్ పరీక్షలు  ఓ మైక్రాన్  బాధితులకు  ఇసోలేషణ్ చికిత్స. ప్రభుత్వ ఆసుపత్రులలో పడకల పెంపు.  ఇప్పటికే  5,858  పరీక్షలు నిర్వహించగా, 5,249  హై రిస్క్  కేసులు  గుర్తించారు.  డిల్లి రాష్ట్రం.... డిల్లి కేజ్రీవాల్ నేతృత్వం లోని ఆప్ సర్కార్ గతం లో కోవిడ్ ప్రభావాన్ని చూసిన అనుభవం ప్రస్తుతం డిల్లి లోని పరిస్థితులను మంత్రి జైన్ సమీక్షించారు. గ్రేడేడ్ రెస్పాన్స్  యాక్షన్ ప్లాన్ సహకారం తో  టెస్టింగ్,ట్రేసింగ్, ఇసోలేషణ్ విధానాని అమలు చేసేందుకు సన్నధం అవుతోంది. ప్రస్తుతం విదేశాల నుండి వచ్చే  ప్రయాణీకులతో డిల్లి విమానాశ్రయం కిటకిట లాడుతోంది కాగా ఆర్ టి పి సి ఆర్  పరీక్షల కోసం  ఘంటల తరబడి వేచిచూడాల్సి రావడం తో అటు అంతార్జాతీయ ప్రయాణీకులు డొమెస్టిక్ ప్రయాణీకులు  తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. కాగా రెండవ విడత ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆప్ సర్కార్ మెరుగైన  చికిత్సకు సన్నద్దం అవుతున్నట్లు  తెలుస్తోంది . ప్రస్తుతం ఓమైక్రాన్ శాస్త్రీయత .... ఓమైక్రాన్ పై వస్తున్న కొన్ని సందేహాలకు సమాధానం దొరకడం లేదు. ఓమైక్రాన్  ప్రభావం స్వల్పంగా ఉంటుందా.లేక తీవ్రంగా ఉంటుందా,ఎలాంటి ప్రబావం ఉంటుంది,వ్యాదితీవ్రత ప్రభావం అనారోగ్యం ఉంటుంది అన్న సందేహాలకు పూర్తిగా సమాధానం లభించడం లేదు. గతంలో కోవిడ్ తీవ్రత ఇమ్యునిటీ పై ప్రభావం, వేరియంట్ తీవ్రత ప్రభావం వ్యాక్సినేషన్ ఒమైక్రాన్ ను నిలువ రించాగాలదా?సొత్ ఆఫ్రిక పరిశోదనలో ఓమైక్రాన్  వ్యాప్తి ఎక్కువే,లక్షణాలు స్వల్పమే,అయినా  తక్కువస్థాయిలో వైద్యం  అవసరం? ఎలాంటి చికిత్స ఇస్తున్నారు? ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో  వారిలోనే వైరస్ వచ్చిచేరుతోందా ? వైరస్ ఎలా వ్యాపిస్తుంది.?  వైరస్ వచ్చిన యువతీ యువకులలో  ఇన్ఫెక్షన్ శాతం ఎంత? చాలా ఆసుపత్రులలో  స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. సౌత్ ఆఫ్రికాలో  ఒమైక్రాన్  ఎలా ప్రవర్తిస్తోంది? అలాగే ఇతర దేశాలలో  ప్రవర్తిస్తోంధా? ఒక్కోచోట జీనోమిక్స్ సీక్వెన్స్ ఎలాఉంది? జీనోమిక్ సీక్వెన్స్ లో ఎలాంటి తేడాలు ఉంటున్నాయి.? వ్యాక్సిన్ ఓమైక్రాన్  ను నియంత్రించ గలదా?అన్నసందేహాలు అటు సామాన్యుడితో పాటు ఇటు వైద్యులను వేదిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఇపాటికే వ్యాక్సిన్ కంపెనీలతో  సంప్రదింపులు జరుపు తోంది. వ్యాక్సిన్లు  తీవ్రతను తగ్గిస్తాయా? మరణాలను నిరోదిస్తాయా? ప్రస్తుతం ఒమైక్రాన్ విస్తరిస్తోంది. అన్న అంశం పై పరిశోదనలు జరుగుతున్నాయి. ఓమైక్రాన్  ఇన్ఫెక్షన్ స్తాయి. వ్యాక్సిన్ పనితీరు, ఓమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు, ఓమైక్రాన్ కు చికిత్స ప్రభావం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం వీటిపై సమాగ్రసమాచారాం అందించే బాధ్యత ఆయాదేశాలాడే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ  పేర్కొంది.                                                                                                         

థర్డ్ వేవ్ వచ్చేసిందా?

  అంటే అవుననే అంటున్నారు నిపుణులు.ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 25 దేశాలాలో  తన ప్రతాపం చూపిస్తోంది. భారత్ లో కోరోనా థర్డ్ వేవ్ ప్రారంభ మైందా ? రోజు రోజుకు  పెరుగుతున్న కోరోనా పోజిటివ్ కేసులు. విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకుల సంఖ్య పెరిగిపోతూ ఉండడం తో డిల్లి విమానాశ్రయం కిటకిట లాడుతోంది. వేలాదిగా ఆర్ టి పి సి ఆర్ పరీక్షలకోసం ఘంటల  తరబడి  ప్రయాణీకులు వేచి చూస్తున్నారు.  ప్రయాణీకులతో కిటకిట లాడుతున్న డిల్లి విమానాశ్రయం పరిస్థితి చూస్తే ఎవరికీ కోరోనా పోజిటివ్ వస్తుందా ఏ క్షణాన ఒమైక్రాన్ విస్పోటనం పేలుతుందో అని డిల్లి సర్కార్ బెంబేలు పడిపోతోంది. భారత్ లో మూడవ విడత ఒమైక్రోన్ ప్రభావం చూపు తొంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలనుండి  వస్తున్న సమాచారం ప్రకారం రాజస్తాన్, కర్ణాటకా,తమిళ్ నాడు,తెలంగాణ ,మహారాష్ట్రలలో  నిర్వహిస్తున్న పరీక్షలలో  కోవిడ్ పోసిటివ్ గా  గుర్తిస్తున్నారు. ఈమేరకు ఆయా రోగుల నమూనాలాను  జీనో మి సీక్వెన్స్ పరీక్షలకు పంపినట్లు సమాచారం. ఇదిలా ఉంటె తెలంగాణా లోని కరీంనగర్ జిల్లలో వైద్య కళా శాల విద్యార్ధులకు కోరోనా పోజిటివ్ గా నిర్ధారణ కావడం  తీవ్ర  ఆందోళనకు గురిచేస్తోంది. కరీమ్ నగర్ జిల్లాలోని చల్ మేరా ఆనంద రావు ఇన్స్టిట్యుట్  ఆఫ్  సైన్సెస్ కళా శాల  లోని 43 మంది వైద్య విద్యార్ధులకు కోరోనా పోజిటివ్ గా గుర్తించడం పట్ల అటు తల్లి తండ్ర్లులు ఇటు యాజమాన్యం  తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారు. కాగా గత వారం రోజులుగా విద్యా సంస్థలలో నే కోవిడ్ కేసులు రావడాన్ని గమనించవచ్చు. ఇదిలా ఉండగా కళాశాలాల లోనే కోరోనా కేసులు రావడాన్ని బట్టి చూస్తే వారు ప్రత్యక్షంగా తరగతులకు హాజరు  కావడమే అని  నిపుణులు అంటున్నారు. ఓమై క్రాన్ త్వరితగతిన విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరించిన నేపధ్యంలో పోజిటివ్ కేసుల లో ఓమై క్రాన్   ఉందే మో? అన్న అనుమానం కలిగిస్తోంది.దేశంలో మొత్తం మీద ఓమైక్రాన్ కేసులు నమోదు కావడం  తో  అందునా ముఖ్యంగా బెంగళూరు,లోని స్ఫూర్తి కళా శాల లో 182 కేసులు,హైదరాబాద్ లోని టెక్ మహేంద్ర వైద్య కళా శాల లో  కోరోనా పోజిటివ్ కేసులు బయట పడుతూ ఉండడం తో కళాశాల లలో  విద్యార్ధులు రోజూ హాజారు కావడమే దీనికి కారణం గా  పేర్కొంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ లోని చల్ మేరా ఆనంద్ రావు వైద్య కళాశాలలో నిర్వహించిన కళా శాల వార్షికోత్సవం లో 2౦౦ కు పైగా విద్యార్ధులు పాల్గొనడం వల్లే కోరోనా వచ్చిందా అన్న సందేహం కలుగుతోంది. కాగా కళా శాల వేడుకలలో ఎవారూ మాస్క్ ధరించక పోవడం ప్రాధాన కారణమై ఉండవచ్చని జిల్లా వైద్యఆ ధికారులు పేర్కొనడం గమనార్హం. అయితే కళాశాల వార్షికోత్సవం అంశం తమ కు తెలియదని  వార్షికోత్సవం వారం రోజుల క్రితం నిర్వహించారని దీనికారణం గానే కోవిడ్ వ్యాప్తి  జరిగి ఉండవచ్చని. కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి జువేరియా మీడియాకు తెలిపారు. కళా శాల లో జరిగిన వేడుకలకు పెద్దసంఖ్యలో విద్యార్ధులు  గుమిగూడడం వల్లే చాలా మందికి మాస్క్ ధరించాలేదని వైద్య అధికారులు వెల్లడించారు. 2౦౦ మంది పైగా విద్యార్ధులు పరీజ్షలు చేయగా  అందులో 43 మంది  విద్యార్ధులకు పోజిటివ్ వచ్చినట్లు తేలిందని.పరిస్థితిని దృష్టిలోఉంచుకుని ప్రత్యేక శిబిరం ద్వారా  మరో 1౦౦౦ మందికి  పరీక్షలు చేయగా మొత్తంగా 43 మందికి పోజిటివ్గా  గుర్తించారని పేర్కొన్నారు. హైదరాబాద్,సంగారెడ్డి జిల్లలో ని ప్రభుత్వ పాట శాలలో,ఇంద్రేశం లోని మరో పాట శాలలో  విద్యార్ధులకు కోరోనా సోకడం పై త్ఘీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా విదేశాల్ నుండి వచ్చిన మరో 13 మందికి కోరోనా పోజిటివ్ గా నిర్ధారణ కావడం తో   జీనోమ్ సీక్వెన్స్  పరీజ్షకు పంపారు. రోజురోజుకు  కోవిడ్ సోకిన వారి సంఖ్య పెరుగుతూ ఉండడం తో అటు సామాన్యులు అధికారులు,ప్రభుత్వ వర్గాలలో దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తీవ్రైబ్బందులు పడుతున్నారు.  బాధితుల పట్ల  ఇలాగేనా ప్రవర్తించేది...కాస్త మనుషుల్లా చూడండి ... ఇది ఇలా ఉంటె లండన్ నుండి వచ్చిన ఒక మహిళ కు కోరోనా నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారని  వెంటనే మరో గంటలో  ఆమెకు పోజిటివ్ వచ్చిందని తెలిపారని ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపొమ్మని అధికారులు వేదిన్చారని అధికారుల ప్రవార్తన తో తను తమ కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురి అయినట్లు  ఆమె సెల్ఫి వీడియోను ఒక ప్రముఖ చానల్ కు పంపినట్లు సమాచారం.  రెండు విడతలుగా వచ్చిన కోవిడ్  బారిన పడిన వారికి చుక్కలు చూపిన అధికారులు తమ అసహనాన్ని ప్రదర్శించడం  పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా రోగులను కనీసం మనుషుల్ల చూడాలని బాధితులు వేడుకుంటున్నారు.   ఒక చిన్న తప్పిదం వందల మంది కి కోరోనా సోకడానికి కారణమా  రెండవ విడత చేసిన నష్టాన్ని మర్చిపోకముందే మూడో విడత  వ్యాప్తి పెరగడాన్ని  నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే జరిగిన కోరోనా విస్తరణలో విద్యార్ధులు పెద్దఎ త్తున హాజరు కావడమేనని నిపుణులు అంటున్నారు. కాగా తాజా  పరిస్థితి దృష్ట్యా  తమ పిల్లలను బడికి పంపాలా వద్ద అన్నసందేహం తల్లి తండ్రులను వేదిస్తోంది.ఇది ఇలా ఉంటె  పాట శాలాకు వెళితేనే పటాలు చదు వుకోగలుగుతున్నామని  విద్యార్ధులు ఉపాద్యాయులు అనడం గమనార్హం.అసలు విద్యార్ధులను  కళా శాలకు పంపడం పాట శలాకు పంపడం వల్లే కోరోనా పోజిటివ్ వచ్చిందని అంటున్నారు తల్లి తండ్రులు. కళాశాలలు పాట శాలాలు తెరిచే ముందు పునరాలోచించాలని విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టుబట్టి తిరిగి ప్రారంభించడం వల్లే  కోరోనాకు కారణమని అనుకుంటున్నారు.                                                  

స్ట్రోక్ పక్షవాతానికి రెండు కారణాలు....

స్ట్రోక్ విష యం లో చాలా జాగ్రతగా ఉండాలి. సహజంగా వైద్యులు చెపుతున్న దానిప్రకారం రక్తప్రసారం లో హెచ్చుతగ్గులు ఉంటాయి ముఖ్యంగా హై బిపి వల్ల  స్ట్రోక్  పక్షవాతం వక్చెఅవకసాలు ఉన్నట్లు నిపుణులు  విశ్లేషిస్తున్నారు. అందుకే బిపి విషయం లో చాలా జాగ్రతగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలం లో వయసుతో నిమిత్తం లేకుండా పక్షవాతం బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయం గా పెరుగుతున్నట్లు  నిపుణులు  గుర్తిం చారు.  స్ట్రోక్ లేదా పక్షవాతం  వైద్య శాస్త్ర ప్రకారం మరణం లేదా  అంగవైకల్యానికి దారితీస్తుంది. ఒక పరిశోదనలో శాస్త్రజ్ఞులు  కొన్ని అంశాల పై దృష్టి సారించారు. స్ట్రోక్ లేదా పక్షవాతానికి కొన్ని ఘంటల ముందే కొంచం ఉద్వేగం ఆవేశం  వచ్చి ఉండవచ్చని  అవసరాను గుణంగా వ్యవహరించి ఉండవచ్చు. ఇర్లాండ్ కు చెందిన జాతీయ విశ్వవిద్యా లయం. సంయుక్తంగా నిర్వహించిన   అధయనం  విషయాలను  యురోపియన్ హార్ట్ జనరల్ లో  ప్రచురించారు. వీరి అధయనం లో  2౦ మందిలో ఒకరికి స్ట్రోక్  వచ్చిన వారు ఉన్నారని,వీరు ఎక్కువగా శారీరకంగా శ్రమ పడుతూ  ఉంటారని నిపుణులు కనుగొన్నారు కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్ స్ట్రోక్ పై పరిశీలన చేసారు. త్గీవ్రమైన  స్ట్రోక్ వచ్చిన 13,462 పై  పూర్తిగా అధ్యయనం జరిపారు. ఇందులో కొన్ని కీలక అంశాలను  విశ్లేషించారు. అధ్యయనం లో  ఐర్లాండ్  తో పాటు 32 దేశాలు పాల్గొన్నాయి. ఎన్ యు ఐ గాల్వేలో  క్లినికల్ ఎపిడిమియాలజి ప్రోఫెసర్  ఈ పరిశోదనకు  ఎడుయు స్మిత్ నాయకత్వం వహిస్తున్నారు.  ఈ సందర్భంగా  స్మిత్ మాట్లాడుతూ  స్ట్రోక్ ను నిలువరించడం  డాక్టర్ల ప్రధమ కర్తవ్యం అని అన్నారు. ఉన్నతమైన సాంకేతికత పరిజ్ఞానం ఉన్నప్పటికీ  స్ట్రోక్ వస్తుందని అనుమానం  ఉంటె వెంటనే గుర్తించడం  సాధ్యం కావడం లేదనిమేము  మాఆధ్యయనం లో స్ట్రోక్ కు గల కారణాలు అవకాశాలు పెరుగుదల కారణాల  పై ప్రయత్నం చేసామని  అన్నారు.  స్ట్రోక్ పక్షవాతానికి కారణాలు.... పరిదోదకులు భావనాత్మక  సమస్యలు 3౦% గా పేర్కొన్నారు. అధికంగా శ్రమించే వారిలో  6౦% ఎక్కువగా ఉంటుందని  వీరి బరువు బాడీ మాస్ ఇండెక్స్  కు సాధారణంగానే  ఉంటుంది. అయితే వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు లేవు. అధికబరువు  లేదా శరీరానికి వ్యాయామం  లేకపోవడం.తీవ్ర ఒత్తిడి కి గురియ్యేవారికి హై బిపి ఉన్నవారు.బిపి ని అదుపులో ఉన్న్చుకుంటే  స్ట్రోక్ లేదా పక్షవాతం బారిన పడకుండా నివారించ వచ్చని తెలుస్తోంది.                         

ఒమైక్రాన్ గురించిన అవగాహన...

దక్షణ   ఆఫ్రికాలో శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోదన తో పాటు ప్రపంచం మొత్తం ఓమిక్రాన్ పై విస్తృత పరిశోదనలు చేస్తున్నారు. ఓమైక్రాన్  లో చాలా రకాలు  ఉన్నందున  ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని  అందించే ప్రయత్నం.  ఓమై క్రాన్ వ్యాప్తి ... ఓమైక్రాన్ పై ఇప్పటికీ ఏరకమైన స్పష్టత లేదు. ఓమైక్రాన్ త్వరా విస్తరిస్తుందని వ్యక్తి నుండి వ్యక్తికి త్వరాగా వ్యాపించే అవకాసం ఉందని పేర్కొన్నారు.ఇతర వేరియంట్ తో పోలిస్తే  డెల్టా వేరియంట్ పై జరిపిన పరీక్షలలో బాధితుల సంఖ్య పెర్గింది.ఎపిడమాలాజి పరిశోదనలో ఒమైక్రాన్ పై నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వ్యాధి తీవ్రత...  ఓమై క్రాన్  కు గల కారణాలు తీవ్రత ఇన్ఫెక్షన్ శాతం పై ఇతర వేరియంట్ల నుండి వచ్చే ఇన్ఫెక్షన్ ను పోల్చి చూడాల్సి ఉంది. దక్షణ ఆఫ్రికాలో పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది.ఎపిడమాలజి పరిశీలనలో ఒమైక్రాన్ కాక ఇతర ఏ కారణాలు ప్రభావం చూపుతుంది అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. ప్రాధమిక సమాచారం ప్రకారం ఆసుపత్రులలో చేరుతున్న వారిసంఖ్య పెరుగుతుంది.దీనికికారణం ఇన్ఫెక్షనేనా లేదా ఓమై క్రాన్ ఇన్ఫెక్షన్ కారణమా కాదా? అన్నది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఓమైక్రాన్ లక్షణాలు లేనట్లు గుర్తించారు. ఇతర వేరియంట్లు ఇన్ఫెక్షన్ ఉందా అన్న కోణం లో  విశ్వవిద్యాలయం పరిశోదనలు చేస్తున్నారు  ఈ క్రమం లోనే చాలా మంది యువతీ యువకులలో లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నట్లు గుర్తించారు.ఓమైక్రాన్ తీవ్రత శాతం ఓమైక్రాన్ వారం లేదా కొన్ని వారాలు డెల్టా వేరియంట్  ప్రపంచ వ్యాప్తంగా   తీవ్రప్రభావం చూపింది. మరణాల కు కారణమయ్యింది. డెల్టా వేరియంట్ తో ప్రభావం చూపినప్పుడు  మరణాల రేటును నివారించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవాలని  నిపుణులు సూచిస్తున్నారు. సార్క్ కోవిడ్ 2 తీవ్రప్రభావం... ప్రాధమిక సాక్జ్ష్యదారాల మేరకు ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గిన వారికి మళ్ళీ ఇన్ఫెక్షన్ సోకడం ఇతర వేరియంట్లతో పోల్చి చూసినప్పుడు. ఓమిక్రాన్ గురించిన సమాచారం  తక్కువే రానున్న రోజుల్లో మరింతసమాచారాం సేకరించాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ ప్రభావం... ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటికే సాంకేతిక సభ్యులతో వేరియంట్ త్గీవ్రత ప్రభావందానిని ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు వ్యాక్సిన్లు వ్యాదితీవ్రతను,మరణాలను  నివారించాగాలదా? నివారణలో వ్యాక్సిన్ పనితీరు,ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు తీవ్రవ్యాదులపై  ఎలాంటి ప్రభావం చూపుతుందా ? అన్న సందేహాలకు  పరిశోదన ల లో  సమాధానం  దొరకాల్సి ఉంది.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు  వాటి ప్రభావం... కాస్టికో  స్టెరాయిడ్స్ 1ల్  రేసిప్టర్లు,బ్లాకర్లు,ఎలాంటి ప్రభావం చూపుతాయి,కోవిడ్ తీవ్రతను ఎలా నియంత్రించాలి చికిత్సను సమార్ధంగా ఎలా నిర్వహించాలి.ఇతర చికిత్సలవల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అన్నది ఒక అంచనా చికిత్స ప్రభావవంతంగా ఉండేందుకు మార్పులు. ఓమై కరణ్ గురించి తెలుసుకోవాలి.  ఓమై క్రాన్ కు చికిత్స చేయవచ్చు లండన్  ఎం హెచ్ ఆర్ ఏ ఆమోదం ... ఓమై క్రాన్ దేనికి లొంగదు దాదాపు 3౦ రకాలుగా వేరియంట్ మార్పు చెందుతుందని మ్యుటేషన్  కావడం వల్ల చికిత్స సాధ్యమా కాదా ? అన్నది సందేహం గామారింది.ఈ నేపధ్యంలో లండన్ కు చెందినా డాక్టర్స్ చేసిన పరిశోదన లో సోత్రో వేమాబ్ చికిత్స తో ఓమిక్రాన్ ను  చెక్ పెట్టవచ్చు అంటూ చేసిన ప్రకటన అందుకు బ్రిటన్ లోని  వైద్య నియంత్రణ సంస్థ ది మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ రేగ్యులేట రీ అధారిటీ  ఎం హెచ్ ఆర్ ఏ  చికిత్సకు ఆమోదం తెలిపింది.సరికొత్త యాంటీ బాడీ చికిత్స ఓమైక్రాన్ వంటి కొత్త వేరియంట్ పై సమర్ధంగా  పనిచేస్తుందని అధికారులు  అభిప్రాయ పడ్డారు. సోత్రో విమాబ్ ఔషదాన్ని సింగల్ మొనో క్లోనల్ యాంటీ  బాడీ లతో తయారు చేసినట్లు సమాచారం.కోరోనా వైరస్ పైన ఉండే కొమ్ము వైరస్  కు అంటుకుంటుంది ఆ వైరస్ మానవాళి  కణాలలోకి ప్రవేసించకుండా  నిలువరిస్తుంది. సోత్రో విమాబ్ సురక్షితమని   ఒమైక్రాన్  వ్యాదిలక్షణాలు  బయట పద్దవెంటనే సోత్రో విమాబ్ ఇస్తే ప్రయోజనం ఉంటుందని,తీవ్రస్తాయి అనారోగ్యం ముప్పు ఉన్నవారికి  ఈ ఔషదం ఉపయోగపడుతుందని.ఎం హెచ్ ఆర్ ఏ  EXEQUTIVE డైరెక్టర్ జూన్ రేస్స్  తెలిపారు. సోత్రో విమాబ్ ను రక్తనాళాల ద్వారా 3౦ నిమిషాలు ఇవ్వవచని తెలిపారు కాగా 1 2 సంవత్సరాలు ప బడ్డ వారికి సోత్రో విమాబ్  వారు  ఆసుపత్రి పాలు కాకుండా మరణాల బారిన పడకుండా 79% రక్షణ కల్పించవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు  అయితే సోత్రో విమాబ్ ఇచ్చినవారిలో  ఔషదానికి ముందు ఔషదం తీసుకున్న తరువాత  ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అసలు సోత్రో వేమాబ్ చికిత్స కు ముందు ఎలాంటి క్లినికల్ ట్రైల్స్  చేసారు వాటి ఫలితాలు  వెల్లడి కావాల్సి  ఉందని అప్పుడే  ఔషదం  పనితీరు తెలుస్తుంది ఒక అంచనా వేయవచ్చని  నిపుణులు అంటున్నారు.  ఒమైక్రాన్ లేదా ఇతర వేరియంట్ల పై పరిశోదన కొనసాగాల్సిందే... ప్రస్తుత  సమయం లో పెద్ద శాస్త్రజ్ఞులతో సమన్వయం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రజ్ఞులు ఓమిక్రాన్ ను గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు.ఆదిసగా  పరిశోదన కొనసాగించాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం ఓమై క్రాన్ దాని ప్రభావం స్వరూప స్వభావాలు  అంచనా వివిధ దేశాలలో కోరోనా ప్రభావం చికిత్సా పద్దతులు.అంచనా అవగాహనా అవసరం గతం నుండే వర్తమానం సాధ్యం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని  అనుసరించాల్సిన విధాన నిర్ణయాలు లేదా ఆరోగ్యవిదివిదానం అమలుతీరు వంటి అంశాలను  సమీక్షించు కోవాలి.  ఓమిక్రాన్ తీవ్రత వ్యాప్తి ఇన్ఫెక్షన్ తీవ్రత లక్షణాలు వ్యాక్సిన్ పనితీరు చేస్తున్న పరిక్షలు ఆధునిక పరీక్ష సాంకేతికత వివరాలు సమగ్రసమాచారం. వివిదరకాల్ చికిత్సలు వాటి ప్రాభావం పై పరిశోదనలు.  ఆసుపత్రిలో చేరినరోగుల వివరాలు డాటా సేకరించేందుకు ప్రోత్సహిస్తుంది.క్లినికల్ దాటా క్లినికల్ గా ఎలాంటి లక్షణాలు రోగులు ఎదుర్కుంటున్నారు. అన్న అంశం పై వచ్చే ఫలితాలు. ఎప్పటికప్పుడు అందించడం అవసరం. రానున్న రోజుల్లో మరింత సమాచారం ప్రపంచ ఆరోగ్యసంస్థ  పర్యవేక్షణ కొనసాగిస్తుంది. డాటా అందుబాటులో ఉంచే ప్రాయాత్నం ఓమిక్రాన్ ప్రవర్తన, రూపాంతరం చెందడం.పై నిశితంగా పరిశీలించాల్సి ఉంది. డబ్ల్యు.హెచ్ ఓ  చేపట్టిన చర్యల పై దేశాలకు దిశానిర్దేశం... ఓమైక్రాన్ వేరియంట్ ను గుర్తించిన అనంతరం ప్రపంచ ఆరోగ్యసంస్థ చాలా చర్యాలు చేపట్టింది. దేశాలు పూర్తిగా దృష్టి సారించాలని కేసులు సీక్వెన్స్ పెరుగుదల జీనోమ్ సీక్వెన్స్ దాటా ఆధారంగా ప్రాచుర్యం లేదా ప్రాచారం కల్పించడం జి ఐ ఎస్ ఏ ఐ ఇన్  ఆధారంగా ప్రాధమిక స్థాయిలో వచ్చే  కేసులు  ఆయా ప్రాంత్ఘాలలో క్లస్టర్ల ఏర్పాటు.ఆయా ప్రాంతాలలో చేపట్టిన పరీక్షలు ల్యాబొరేటరీ రిపోర్ట్ ఆధారంగా అంచనా.ఓమై క్రాన్ విస్తరణ రూ పాలు దానిలక్షణాలు,ప్రభావం వ్యాక్సిన్ ప్రభావం వ్యాధినిర్ధారణ,చికిత్ద్సలు తెరఫీలు ప్రజా ఆరోగ్యం సామాజిక పద్దతులు. 26 తేదీన ప్రకటన కోవిస్తరణను నియంత్రించడం.ప్రామాడం అంచనా శాస్త్రీయ పద్ధతి అనుసరించాలి. ప్రజా ఆరోగ్యానికి వైద్యం అందించే శాక్తి వ్యాధి తీవ్రత కేసులు పెరిగి నప్పుడు సమర్ధవంతంగా నిర్వహించడం. కీలకం కోవిడ్ వ్యసినేషణ్ వివిధ వర్గాలలో వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించడం. ఓమైక్రాన్ లేదా ఇతర వైరస్ లు వేరియంట్లు విస్తరించకుండా ఉండాలంటే స్వీయా నియంత్రణ వ్యక్తిగతం గా సామాజిక దూరం పాటించడం ఒక్కకరు ఒక్కోమీతారు దూరాన్ని పాటించడం తప్పనిసరి. ఇంట్లో గాలి వెలుతురు సరిగా ఉండే విధంగా చర్యలు చేపట్టడం. సమూహాలకు దూరంగా ఉండడం.,దగ్గు లేదా తుమ్ములు వచ్చి నప్పుడు మీ మోచేతిని అడ్డుగా పెట్టుకోవడంవ్యాక్సిన్ వేయించకోవడం ముఖ్యం.ఇప్పటికే ప్రపంచదేశాలలో ఓమిక్రాన్  ప్రభావం చూపుతోంది. మరింత సామగ్ర సమాచారం క్రోడీక రించాల్సి ఉంది..                    

సోత్రో విమాబ్ తో ఒమైక్రాన్ కు చక్  ....

ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమైక్రాన్ కు ప్రస్తుతం ఉన్న మోలోక్లోనల్ తెరఫీ పెద్దగా ఉపయోగపడదని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఏ చికిత్సకు లొంగదని  ఓమిక్రాన్ వేరియంట్ లో 3౦ రకాలుగా పరివర్తన మ్యుటేట్ కావడం వల్ల చికిత్స సాధ్యమా కాదా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ. లండన్ కు చెందిన  వైద్య నిపుణులు  సరికొత్త  యాంటి బాడీ  చికిత్స ను  బ్రిటన్ లోని వైద్యనియంత్రణ సంస్థ  ది మెడిసిన్ హెల్త్ కేర్  ప్రొడక్ట్స్ రేగ్యులేటరీ  ఆథారిటీ  ఏజెన్సీ ఆమోదించింది. ఒమైక్రాన్  వంటి కొత్త వేరియంట్ ను సమర్ధవంతంగా ఎదుర్కుంటుందని  ఆసంస్థ వెల్లడించింది.  ఈ  మందుకు సోత్రో విమాబ్ గా నామకరణం చేసారు.వేరియంట్ వచ్చిన తక్కువ కలం లోనే చికిత్స అందడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోరోనా వైరస్ పైన ఉండే స్పైక్ ప్రోటీన్ కొమ్ముఆకారాం లో ఉండే దీనికి వైరస్ అన్తుకుంటుందని  అది మానవ  కణ జాలం లోకి  ప్రవేసించ కుండా నిలువరిస్తుంది. ఇది సుఅరక్షిత మైన  ఔషద మని  కోరోనా తీవ్రంగా ప్రాణ హాని ఉన్నవారికి సైతం  ఉపయోగ పడుతుందని నిపుణులు వెల్లడించారు. సోత్రో విమాబ్ రక్తనాళాల ద్వారా  ఇవ్వవచ్చని ముప్పై నిమిషాలు చేసే చికిత్స  79% సురక్షితమని  నిపుణులు పేర్కొన్నారు. వ్య్యాది లక్షణాలు బయట పడిన వెంటనే చికిత్స అందించడం ద్వారా  సోత్రో విమాబ్ ఇస్తే ప్రయోజనం  ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. సో ఏది ఏమైనా  ఓమిక్రాన్ ను నిలువరించే చికిత్స అందుబాటులోకి రావడం  హర్షించ దగ్గ పరిణామం గా వైద్యులు పేర్కొన్నారు.  ఓమై క్రాన్ బారిన పడ్డ ఇజ్రాయిల్ డాక్టర్ .... ఇజ్రాయిల్ కు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ మావుర్  వెల్లడించారు. స్వత హగా డాక్టర్ ఎలాడ్ మావుర్ ఫెబా మెడికల్ సెంటర్ అవీవ్  లో కార్దియలజిస్ట్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.  లండన్ లో నిర్వహించిన ఒక వైద్యసదస్సుకు హాజరయ్యేందుకు నవంబర్ 19 న లండన్   కు వెళ్లానని  ఆయన వివరించారు.  లన్ డ న్ లో నాలుగు రాత్రులు గడిపినట్లు తెలిపారు.  అయితే ఓమిక్రాన్ కొత్త వేరియంట్ గురించి తెలుకున్నానని. ఒమైక్రోన్  సౌత్ ఆఫ్రికాలో పుట్టిన విషయాన్నీ  గురించి విన్నానని అన్నారు.  లండన్ లో ఉన్న పది రోజులు కోవిడ్ లక్షణాలు గుర్తించానని డాక్టర్ మావుర్ వివరించారు. లండన్ లో ఉన్న కొద్ది రోజుల్లోనే  ఒమిక్రాన్ బారిన పడ్డట్టు గుర్తించినట్లు వివరించారు.   నవంబర్ 27 ణ లండన్ లో పరిక్షలు చేస్తే వెంటనే పాజిటివ్ గా నిర్ధారించారని డాక్టర్ మవోర్ తెలిపారు. ఓమిక్రాన్ లక్షణాలాలో భాగం గా  జ్వరం,కండరాల నొప్పులు,గొంతునొప్పి.ఉన్నట్లు డాక్టర్ మవోర్ స్పష్టం చేసారు.అయితే తనకు ఎప్పుడు ఎలా ఇన్ఫెక్ట్ అయ్యిందో చెప్పలేనని తనతో పాటు సదస్సు కు హాజరైన వారికి సోకి ఉండవచ్చు  అని నాకు ఓమిక్రాన్ సోకిన్దన్నది నిజం.పది రోజుల క్రితం సోకిందని డాక్టర్ ఎలాడ్ మావుర్ తొలి కేసుగా నమోదు కావడం విశేషం గతం లో వచ్చిన వేరియంట్ కన్నా త్వరగా సోకింది.   

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ జీవితాంతం వేదిస్తుందా ?

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ ను ఏ ఎల్ ఎస్ గా పిలుస్తారు. గర్భస్థ సమయంలో పిండం లోనే పెరుగుతూ వచ్చే  మెదడు నాడీ సంబంధిత వ్యాధి గా నిపుణులు పేర్కొన్నారు.  దీనిని మోటార్ న్యురోన్ వ్యాధిగా పేర్కొన్నారు. అయితే ఏ ఎల్ ఎస్ మొదట 1869 లోనే స్త్రీలలో వచ్చినట్లు గుర్తించారు.  లౌ గేహేరి  ఒక బేస్ బాల్ అట ఆడే స్త్రీ కి సోకింది ఆమె 1941 లో నే ఆమె మరణించింది.  అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్  లక్షణాలు ... ఏ ఎల్ ఎస్ ఫలితంగా ఒక ప్రథ్యెఅమైన నరం అరిగిపోవడం వల్ల కేంద్ర నాడీ వ్యావస్థ సహజంగా మన కదలికలను నియంత్రిస్తుంది.మనా నాడీ వ్యవస్థలోని ఈ మోటార్ నేఇరోన్ కణాలు అరిగిపోవడం వల్ల బలహీనపడి సహజంగానే ఎట్రోఫి అని అంటారు దీనివల్ల కండరాలు పూర్తిగా నియంత్రిస్తుంది.దీనివల్ల కండరాలు చచ్చుబడి పోతాయి ఇదే దీనిలక్షణం  గా పేర్కొన్నారు.ఏ ఎల్ ఎస్ వాళ్ళ కండరాల పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.కాళ్లు ట్రిప్పింగ్ లేదా పడిపోవడం  చూస్తాము. దీనికి కారణం మోటార్ కంట్రోల్ మన చేతులో ఉంటుంది.మున్ చేతులు ,మాట పడిపోవడం.వినపడక పోవడం మూగా పోవడం మింగడం చాలా కష్టంగా ఉంటుంది.శ్వాస తీసుకోలేక పోవడం,అలసట కండరాలు తీవ్రంగా నొప్పికి గురికావడం. లేదా క్రామ్స్ గా మారితీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.  అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్ నిర్ధారణ పరీక్షలు... న్యూరో మస్కులార్పరీక్ష ద్వారా బలహీనం గా ఉండడాన్ని గుర్తించవచ్చు. ఒక భాగం లో చాచ్చు బడడం గమనించవచ్చు. కొన్ని సందర్భాలలో కాళ్లు లేదా భుజాలు పిర్రలు కండరాలలో స్పాసం  మేలితిరగడం,లేదా ఒక్కోసారి నాలుక  కూడా తిరిగి పోతుంది.కొంతమంది రోగులు నవ్వును, ఏడుపు ను సైతం  ఆపుకోవడం కష్టంగా అనిపిస్తుంది.  దీని నిర్ధారణకు ఇ ఎం జి ఎలెక్ట్రో మాయోగ్రామ్ ద్వారా మోటార్ నాడీ విధానాన్ని నరాలను సెన్సార్ చస్తుంది. సహజంగా ఉండే విధంగా ఉందొ లేదో చూస్తుంది.  అమ్యోత్రో ఫిక్ లటేరాల్ స్క్లేరోసిస్ కు చికిత్స... ఈ అనారోగ్యానికి చికిత్స లేదు ఏ ఎల్ ఎస్ సహజంగా పుట్టుకతోనే గర్భాలోనే పెరుగుతుంది.ఐదు సంవత్సరాల లో పెరుగుతింది అంటే అప్పటికి గాని బయట పడదు.రిలుజోలె దీర్ఘకాలంగా వేదిస్తుంది.అయితే దీనిని నివారణ అసాధ్యం. 

వెస్ట్ నైల్ వైరస్ ఇన్ఫెక్షన్ ప్రమాదకరం...

వెస్ట్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ అయిన దోమల నుండి వస్తుంది. వెస్ట్ నైలె వైరస్ కు గల కారణాలు లక్షణాలు చికిత్స గురించి తెలుసు కుందాము. వెస్ట్ నైలె వైరస్ అంటే ఏమిటి? వెస్ట్ నైలె వైరస్  మైక్రో అర్గానిజం దోమల వల్ల వస్తుంది.చాలా అరుదుగా వస్తుంది . వెస్ట్ నైలె వైరస్ ను ఆఫ్రికాలో కనుగోనారు.ముఖ్యంగా పశ్చిమ ఆసియా,మిడిల్ ఈస్ట్, కరేబియా లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికైతే వైరస్ సోకిందో ఇన్ఫెక్ట్ అయిన దోమ కాటుకు క్యు లేక్స్ దోమలు అమెరిక రాష్ట్రం లో wnv ని విక్టర్ గా పిలుస్తారు.వెక్టర్ అనేది ఒక జంతువు ఇంఫెక్ష్సన్ తో కూడిన వ్యాధికి కారణం గా తేల్చారు.వ్యాధి సోకిన మనుషులను పక్షులు,దోమలు,దోమలు, గుర్రాల ద్వారా ఇతర జంతువులు వెస్ట్ నైలే వైరస్ వల్ల జ్వరం,దీనిని న్యూరో ఇన్ వేజివ్  వ్యాధిగా పేర్కొన్నారు.  అమెరిక సంయుక్త రాష్ట్రాలలో వెస్ట్ నైలె వైరస్ చరిత్ర ... 1999 లో నే వెస్ట్ నైలె వైరస్ చాలా తీవ్రంగా ఉంది.1937  లో నే వెస్ట్ నైలే వైరస్ ను గుర్తించారు. మొదట యుగాండా లోని వెస్ట్ నైలె జిల్లలో వ్యాపించింది.అనంతరం వెస్ట్ నైలె అమెరికాలో న్యూయార్క్ నగరం లో కలిసి పోయింది ఆగష్టు 1999 లో అక్కడ 62 మందితో వెస్ట్ నైలె  తో బాధ పడుతూ ఉండగా 7 గురు మరణించారు.వెస్ట్ నైలే లో తీవ్రంగా వ్యాపించింది. 2౦12 లో సి డి సి వివరాల ప్రకారం 111 8 మంది వెస్ట్ నైలె వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. వైరస్ ను గుర్తించి నప్పటికీ నుంచి ఎక్కువ కేసులు పెరిగాయి.అమెరికాలో 47 రాష్ట్ర్రాలలో56 %  న్యురో ఇన్వేజివ్ వ్యాధులు దాదాపు 75%కేసులు ఐదు రాష్ట్ర్రాల నుంచే వచ్చాయి. మిసిసిపి,టెక్సాస్,లూసియాన,సౌత్ డకోటా,ఒక్ల మొహాల్,దాదాపు సగానికి సగం కేసులు  టెక్సాస్ నుంచే వచ్చాయని డ ల్లాలో కూడా ఎక్కువ కేసులు ఉన్నట్లు గుర్తించారు. సి డి సి వివరాల ప్రకారం 1999 లో 5౦, ౦౦౦ ప్రజలు వెస్ట్ నైలె వైరస్ వల్లే అని ఇందులో ఇందులో  23,౦౦౦ మంది మరణించారు.వెస్ట్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు 2౦18 లో   అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 25% కేసులు కాగా 2౦19 లో ఆగస్ట్ నాటికి ప్రతి రాష్ట్రం హవాయి లోను వెస్ట్ నైలె కేసులు వచ్చాయి. ఆప్రాంతం లో 26౦౦కేసులు రిపోర్ట్ అయ్యాయి. 167 మరణాలు చోటు చేసుకున్నాయి.16,౦౦ కేసులలో శరీరంలోని నాడీ  వ్యవస్థ  తీవ్రంగా దెబ్బతింది.దీనిని తీవ్రంగా పేర్కొన్నారు.ఇందులో 1౦% రోగులు తమ న్యూరో ఇన్వేజివ్  వ్యవస్థ చనిపోయిందని సి డి సి కి రిపోర్ట్ చేసారు. వెస్ట్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ కు కారణం దోమలే అనిగుర్తించారు.పక్షులలో వైరస్ జీవించి ఉండడం వాటి తో పాటే వైరస్ మరింత పెరిగి ఆడ దోమలకు వేస్టన్ నైలె వైరస్ పక్షులకు విభిన్న మైన రక్త ఆహారం లభిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన  పక్షులు వాటికీ ఇన్ఫెక్షన్ సోకిన చలించవు తెలియదు  అయితే ఇన్ఫెక్షన్ సోకిన పక్షులు చనిపోతాయి.కొన్ని బతికి  పోతాయి.  వేస్టన్ నైలె ఇన్ఫెక్షన్ సోకిన ప్రజలు ఎలా ఇబ్బంది  పడతారు... ఇన్ఫెక్షన్ సోకిన దోమ కుట్టడం వల్ల ప్రజలు ఇన్ఫెక్షన్ కు గురి అవుతున్నారు.అయితే పక్షుల ద్వారా మనుషులకు  వైరస్ సోకిన దాఖలాలు ఎక్కడా లేవు.అయితే ఇన్ఫెక్షన్ అయిన పక్షులు ఆహారం  పై దోమలు వాలడం వల్ల దోమలు ఇన్ఫెక్ట్ అవు తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.  రక్తం లో వైరస్ సోకడం వల్ల 3౦౦ రకాల పక్షులకు వైరస్ సంక్రమించింది.యు ఎస్ లో అయితే పక్షి నుంచి మనిషికి  వ్యాపించిన దాఖలాలు లేవు. వైరస్ ను దోమ సలైవా లో గ్రంధులలో ఉంటుంది.వైరస్ ను ఇంజెక్ట్ చెయాడం ద్వారా మనుషులకు,విస్తరిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.  వెస్ట్ నైలె వైరస్ అంటువ్యాదా ? వేస్టేన్ నైలె వైరస్  అంటు వ్యాదా అని అనుమానం వస్తుంది,ఇతర వైరస్ లాగా విస్త్రిస్తుందా? అన్నది మరో ప్రస్న? వెస్ట్ నైలె వైరస్ కన్టేజియాస్ కాదు అంటే అంటువ్యాధి కాదని ఒకరి నుండి ఒకరికి వ్యపించదని.ముట్టుజున్నా,ముద్దు  పెట్టుకున్న,హెల్త్ వర్కర్ రోగికి చికిత్స చేసిన అంటు కోదనిఇన్ఫెక్షన్ వేరొకరికి సోకదుఅని వైరస్ బారిన పడ్డవారు  చివరికి చేరినట్లు కాదని అంటే డని ఆర్ధం మనశరీరం ఇన్ఫెక్షన్ అయినప్పటికీ ఇమ్యూన్ సిస్టం వైరస్ ను నివారిస్తుంది. దోమలు,ఇతర అతిధులు,గుర్రాలు,వెస్ట్ నైలె వైరస్ వస్తే చనిపోతాయి.  వెస్ట్ నైలె వైరస్ విస్తరించడం అరుదు... రక్తం ఎక్కించడం వల్ల.ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్,బృస్ట్ ఫీడింగ్,తల్లి గర్భం నుండి బిడ్డకు,ల్యాబొరేటరీ ద్వారా,సంక్రమిస్తుంది.  గర్భిణిగా ఉన్నప్పుడు నైలె వైరస్ వస్తే ప్రమాదమా?... గర్భం తో ఉన్న స్త్రీ కి వెస్ట్ నైలె వైరస్ సోకడం వల్ల పుట్టిన బిడ్డకు ప్రమాదం తక్కువగానే ఉంటుందని  నిపుణులు చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ చాలా తక్కువ శాతం కేసులు పరిసీలించినట్లు తెలుస్తోంది.  గర్భస్థ వేస్టేన్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ ప్రభావం ఎలాఉంటుంది? పిండం పై ఎలా ఉంటుంది.అప్పుడే పుట్టిన  పిల్లలు ఇతర చికిత్స సమయం లో వచ్చిన సమస్యల పై పూర్తి పరిశోదనలు చేసారు. ఒక తల్లి ఇన్ఫెక్షన్ బారిన పడ్డప్పటికీ 17 మంది పిల్లలు ఆరోగ్యగా పుట్టారని నిపుణులు కనుగొన్నారు.అయితే వాస్తవానికి డాక్యుమెంట్ లో గర్భస్థ సమయం లో కొత్తగా పుట్టిన వారు,గర్భస్థ సమయంలో ఇన్ఫెక్ట్ అయిన  వారు ఒక్కరు మాత్రమే దీనిని బట్టి వెస్ట్ నైలె వైరస్ తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తుంది.ఆరోగ్యం పై  తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించారు. అందులో గర్భిణిగా ఉన్నప్పుడు ప్రమాదం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేస్టేన్ నైలె వైరస్ ఇతర దోమలు వల్ల ఇన్ఫెక్షన్ తో వచ్చిన దోమాలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా దోమలకు దూరంగా ఉండాలి.దోమలను పెంచే ప్రదేశానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా దోమల నుండి రక్షించుకునే బట్టలు వేసుకోండి.మీశరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచండి. ఇతర రిపలేన్ట్స్ ఎఫ్ డి ఏ అనుమతి పొందిన వాటినే వాడాలి.ఆరకంగా గర్భిణీ స్త్రీలను రక్షించుకోవాలి.                                 

వ్యాక్సిన్ కరోనాను  కట్టడి చేయడంలో విఫలమైందా ?

వ్యాక్సిన్ వచ్చింది కోరోనా చచ్చింది అంటూ జబ్బలు చరుచుకున్న మనం ప్రస్తుతం కొత్తగా వస్తున్న వేరియంట్ ఒమి క్రాన్  పై ప్రభావం చూపడం లేదాని ఈ వేరియంట్ దేనికీ లోన్గాదని నిపుణులు తేల్చారు. వ్యాక్సిన్ వచ్చినరోజుల్లో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల  యాంటి బాడీలు 9౦ % పెరుగుతాయని ప్రచారం కల్పించారు.ఆడే మాదిరిగా వ్యాక్సిన్ వల్ల కోరోనా ను ఎదుర్కునే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భారీ ఎత్తున ప్రచారం చేసారు. అయితే  ఈ విషయాన్ని గమనించిన  శాస్త్రజ్ఞులు శరీరంలో యాంటీ బోడీలు పెరిగినా 6 నెలలు మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు. ఆతరువాత వ్యాక్సిన్ వేసుకొని వారికి కోరోనానుండి రక్షణ అసాధ్యమని కనీసం వ్యాక్సిన్ రెండుడోసులు తీసుకుంటే 3౦ % ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షణ కల్పించవచ్చని ఉత్పత్తిదారులు నమ్మబలికారు.      అయితే రెండవ వేరియంట్ డెల్టా వేరియంట్  ప్రభావం తో  అసలు కోరోనా నుండి వివిదరకాల వేరియంట్ల నుండి రక్షణ అసాధ్యమని తేలిపోయింది.దీని కారణం గా వ్యాక్సిన్ పనితీరుపట్ల,దీనిప్రభావం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వ్యాక్సిన్  వైరస్ లను తట్టుకును రక్షణ కల్పించాలేనప్పుడు  వ్యాక్సిన్లు నిరర్ధకమని నిపుణులు  విమర్శలు గుప్పిస్తున్నారు. పనిచేయని వ్యాక్సిన్లు కోట్ల లో ఉత్పత్తిచేసిన వ్యాక్సిన్ ల పనితీరు అంతేనా బూదిడలో పోసిన పన్నీరేనా అన్నది ప్రశ్న ? ఇందుకు నిదర్సనంగా వయస్సుతో నిమిత్తం లేకుండా యాంటీ బోడీ లెవెల్స్ 5౦ % కి పడిపోయాయని శాస్త్రజ్ఞులు గుర్తించారు. యాంటీ బాడీ లెవెల్స్  మాధ్య వ్యత్యాసంగుర్తించారు. 65 సంవత్సరాల లోపు ఉన్న  వారిలో రెండింతలు కాగా,65 సంవత్సరాలు పై బడిన వారిలో రెండవ వ్యాక్సిన్ తరువాత గణనీయంగా పురుషుల కంటే స్త్రీలలో యాంటీ బాడీల శాతం ఎక్కువ టేక్రాస్ బయోమెడికల్ రీసెర్చ్ల్ఇన్స్టిట్యుట్ డాక్టర్ బ్రెండన్ మైకల్ హెన్రీ  భయ పెడుతున్న కోరోనా ఆసుపత్రిలో ఉన్న వారికి ఎలా సహకరించింది.? యాంటీ బాడీలు గణనీయంగా తగ్గినట్లు పరిశోదనలో కనుగొన్నారు.దీనికి అదనంగా బూస్టర్ వ్యాక్సిన్ అవసరమా కాదా అన్న అంశం కూడా పరిశోదన చేస్తున్నట్లు బ్రెండన్ తెలిపారు.రోగనిరోదక శక్తి పెంపు ,సార్క్ కోవిడ్ ను ఎదుర్కునేందుకు ఇన్ఫెక్షన్ ,కోవిడ్ పెరుగుదల,పై పరిశోదనలు చేస్తున్నామని డాక్టర్ హెన్రీ వెల్లడించారు.స్త్రీ,పురుషులలో యాంటీ బాడీల లో వ్యత్యాసానికి కారణం హార్మోన్లు అని పేర్కొన్నారు.స్త్రీల కంటే పురుషులలో టేస్టా స్టేరాన్ లు ఎక్కువగా ఉండడం.గమనించారు. హార్మోన్ తగ్గడం వల్ల వ్యక్తులలో ఇమ్యునిటీ వ్యవస్థ తేడాగామనిన్చావచ్చని.స్త్రీల కంటే పురుషులలో పెరగడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం క్రోమోజోములుగా గుర్తించారు.క్రోమోజోములలో ప్రత్యేక జీన్స్ కి ఇమ్యునిటీ కి సంబంధం ఉంది.స్త్రీలలో రండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయనిక్ష్ క్రోమోజోమ్స్ చాలా ఆక్టివ్ గా ఉంటాయని. కొన్ని డీ ఆక్టివ్ గా ఉన్నాయి. క్రోమోజోమ్స్ వల్ల ఇమ్యూన్ పెంచేందుకు సహకరిస్తాయి.అని డాక్టర్ హెన్రీ తమ పరిశోదనలో పేర్కొన్నారు. అయితే కొత్తగా పుట్టుకొచ్చిన ఒమి క్రాన్ సైతం ఏ వ్యక్సింకు లోన్గాదని నిపుణులు గుర్తించారు. అయితేinsa cog వేరియంట్ ను గమనిస్తున్నారు.దేశంలో ఒమి క్రాన్  వైరస్ దాఖలాలు ఎక్కడా కనపడలేదు.అయితే అంతర్జాతీయ ప్రయాణీకుల పై నిఘా  కేసులు పెరిగే పక్షం లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.అయితే రెండు డోసులు తీసుకున్న వారిలో కోరోనా సోకడం ఆందోళన వ్యక్తం అవుతోంది. అసలు వ్యాక్సిన్ తీసుకొని వారి పరిస్థితి ఏమిటి అన్నది మరోప్రస్న. త్వరిత గతిన విస్తరించే ఒమి క్రాన్  ను నవంబర్ 24న  సౌత్ ఆఫ్రికాలో కనుగొన్నట్లు గుర్తించారు. బోత్స్ వానా,బెల్జియం,హాంగ్ కాంగ్,ఇజ్రాయిల్,దేశాలలో వ్యాపించిందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. కోవిడ్19 తో  ఇప్పటికే ప్రపంచం వణికి పోతుంది.ఈ నేపధ్యం లో ఒమేక్రోన్  రొం లోని బంబినో గేసు ఆసుపత్రికి చెందిన డాక్టర్ల బృందం ఒమి క్రాన్ న్ ఇమేజ్ ను విడుదల చేయడంలో విజయం సాధించింది.  ఒమేక్రోన్ మూడు రకాల డైమెన్షన్ లలో ఇచ్చిన ఇమేజ్ లలో చాలా రకాల పరివర్తనలు రెండింతలు మ్యుతేట్ కావడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.డెల్టా వేరియంట్ కన్నా  ఎక్కువ గా ఒమిక్రాన్   పరివర్తనలు మ్యుటేషన్స్ ను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.ఈ రకమైన పరివర్తన అత్యంత ప్రమాదకరమని మూలకణాలను ప్రభావితం   చేస్తుఉండడాన్ని నిపుణులు గుర్తించారు.    

ఓమి కార్నో కొత్తవేరియంట్ కలకలంతో కేంద్రం అప్రమత్తం .

కోరోనా మూడవ వేవ్ వస్తుందా రాదా అన్న సందేహాలు అనుమానాలు వ్యక్జ్తం చేస్తూ నిపుణులు చేసిన విశ్లేషణలు పటాపంచలు చేస్తూ సౌత్ ఆఫ్రికాలో కోరోనా కొత్తవరియట్ ను గుర్తించినట్లు ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ హెల్త్ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యు హెచ్ ఓ కోరోనా కొత్తవేరియంట్ ను సౌత్ ఆఫ్రికాలో గుర్తించినట్లు తెలిపారు. కొత్తవేరియంట్ కు బి.1 .1 52 9 ను సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు.  దీనికి ఒమిక్రాన్  గా  నామ కారణం చేసారు. ఇది చాలా వేగంగా పరివర్తన చెందుతోందని. ఈ వేరియంట్ అత్యంత  ప్రమాదకరమని వేరియంట్ అనూహ్యంగా పరివర్తన చెందడం ఆ, త్వరిత గతిన విస్తరిస్తోందని   ఆందోళన కలిగించే అంశంగాప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.ఈమేరకు అత్యవసర సమావేశం నిర్వహించిన డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. డెల్టా వరియంట్ ప్రపంచం మొత్తం విస్తరించిందని కొత్తవేరియంట్ బి.1.1 .529 గా శాస్త్రజ్ఞులు గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మార్ తెలిపారు. కాగా చర్చల అనంతరం వేరియంట్ పై మరిన్ని పరిశోదనలు చేయాలనీ అన్నారు. ప్రపంచ దేశాలలో ఇప్పుడిప్పుడే విదేశి ప్రయాణీకులకు సడలింపులు ఇస్తున్న వేళ కొత్తవేరియంట్ తో సోతాఫ్రికా లేదా ఇతరా దేశాల నుండి వస్తున్న ప్రయాణీకుల పట్ల అప్రమత్తం గా ఉండాలని ముఖ్యంగా బ్రెజిల్,బంగ్లాదేశ్,బోత్స్ వానా,చైనా,మారిషస్,న్యూజీలాండ్,జింబాబ్వే,సింగపూర్,ఇజ్రాయిల్, హాంగ్ కాంగ్,యూరప్ దేశాలు ముఖ్యంగా యు కే దేశాల నుండి వచ్చే ప్రయానీకులకు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయాలని కేంద్రం సన్నద్ధం అయ్యింది. భారత్ లో కొత్త వేరియంట్ తో కొత్త కరోనా కేసులు పెరిగాయి..భద్రం భారత్ లో కొత్తవేరియంట్ ప్రభావం ఉందా? భారాత్లో రోజురోజుకి కోరోనా కేసులు పెరుగుతున్నాయి.ఈ క్రమం లో బెంగళూరు కు చెందిన స్పూర్తి వైద్య కళా శాలలో 182 మంది విద్యార్ధులు,ఉద్యోగులకు కోరోనా పోజిటివ్ గా గుర్తించడం తో తీవ్రకలకలం కొనసాగుతోంది. వివరాల లోకి వెళితే బెంగళూరు లోని నర్సింగ్ విద్యార్ధులు పూర్తిగా వ్యజ్సిన్ వేసుకున్నప్పటికీ కోరోనా సోకడం తీవ్రా ఆందోళన కలిగిస్తోంది.నర్సింగ్ వుద్యార్ధులు బీస్ సి చదువుతున్నారని.అందులో ఒక్క విద్యార్ధి మాత్రం వ్యాక్సిన్ వేయిన్చుకోలేదని.ఆమెకు  జూన్ లో పోజిటివ్ వచ్చిందని. ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏమిటి  అంటే  ప్రతి 15 రోజులకు ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు కళా శాల యాజామాన్యం చెపుతున్నది  నిజమేనా అన్నది సందేహం కలిగిస్తుంది.కాగా కళాశాలలో అందరికీ వ్యాక్సిన్లువేయించిందని చెప్పడం కొసమెరుపు. ఇదిలా ఉంటె బెంగళూరు విద్యార్ధులకు   దాదాపు 182 మంది విద్యార్ధులకి పోజిటివ్  కావడం పై దీనికి గల  కారణాలు అసలు వారికి సోకిన వేరియంట్డెల్టా వేరియంట్,లేదా కొత్తవేరియంట్ లక్షణాలు ఉన్నాయా, కొత్త వేరియంట్ ప్రభావం ఎలాఉంది ఎలా సోకింది. చికిత్స విధానం పై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందని  కళా శాల యాజ మాన్యం పేర్కొంది. ఇదిలా ఉంటె హైదరాబాద్ లో కూడా కోవిడ్ మొదలు మొదలు అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. టెక్‌ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, ఐదుగురు అధ్యాపకులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే హైదరాబాదులోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్త్రోఎంట్రోలోజీలో చికిస్థ పొదుతున్నప్రముఖ నృత్యదర్శకుడు కూడా కోవిడ్ బారిన పడినట్లు ఆసుపత్రి వర్గాలు ద్రువికరించాయి. అలాగే ఖమ్మం జిల్లాలో కొందరు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తో౦ది. మొత్తం మీద తెలంగాణలోను కోవిడ్ కలకలం మొదలై౦ది అని అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ మేరకు ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని ఫై వైద్య అధికారులు సూచించారు.      

కోవిడ్ వల్ల మెదడుకు తీవ్ర నష్టమేనా?

 కోవిడ్ వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూందని అది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని  దీనివల్ల డి మ్నీషియా  కు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వల్ల నరాల సంబందిత నష్టం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా జ్ఞాన శక్తి తగ్గడం.అసలు కోవిడ్19 మెదడు కు నష్టం డి మ్నీషియా వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు గమనించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ మెదడు పై చూపే ప్రభావం ప్రమాద కరంగా ఉంటుందా?ఇక  తరచుగా సాంకేతిక పరిజ్ఞానం వరూధి సాధించాక యాపులు,స్మార్ట్ ఫోన్ల వాడకం  మరింత పెరిగింది. దీనివల్ల రేడియేషన్ ప్రభావం కూడా తోడై తే డి మ్నీషియా, డయాబెటిస్ ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ ను అల్జీమర్స్ కు వాడవచ్చు. తల నొప్పి,మెదడులో బ్రెయిన్ ఫాగ్,లేదా వాసన గ్రహించ లేకపోవడము.రుచిని  కోల్పోవడం వంటివి కోవిడ్ లక్షణాలు.అని తెలుసు.పరిశోధకుల వివరాల ప్రకారం  పైన పేర్కొన్న లక్షణాలను బట్టి మెదడు పని తీరుపై వైరస్ ప్రభావం ఉందని  విశ్లేషిస్తున్నారు.దీనిప్రభావం ఎలాఉంటుంది.సమస్య వస్తే పరిష్కారం ఉంతుందా  అన్న అంశాన్ని వివరించారు.ప్రాధమిక స్థాయిలో చేసిన పరిశోదనలో కోవిడ్19  అల్జీమర్స్ కు సంబంధం ఉందని.అనుమానం వ్యక్తం చేసారు.కోవిడ్19 వల్ల న్యురోలాజికల్  గా నరాల పై తీవ్రప్రభావంవల్ల తీవ్రమైన డ్యామేజి నష్టం ఉంటుందని.దీర్ఘకాలం పాటు  జీవించాల్సిన వారి జీవితం తక్కువ కాలం ఉంటుందని తెలిపారు.  ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో జ్ఞాన శక్తి లేదా జ్ఞాపక శక్తి తగ్గడం గమనించవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఏజింగ్ న్యూరో సైన్సెస్ విభాగం డైరెక్టర్ ఎలిజేర్ మస్లిహా మాట్లాడుతూ మరిన్ని  శోధనలు జరగాల్సి ఉందని తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్ 47౦ మిలియన్ల ప్రజల పై కోవిడ్ దీర్ఘ కాల ప్రభావం పై పూర్తిగా పరిశోదన చేయడం ద్వారా కోవిడ్19 పరిణామాలు మెదడు పై ప్రభావం  అంశం పై మరిన్ని సంస్థలు పరిశోదనలు చేస్తున్నాయి. పరిశోధకులు జాతీయ స్థాయిలో సమగ్ర సమాచారం.సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.  న్యూరో లక్షణాలలో భాగంగా .... దీనివల్ల వచ్చే సమస్యలు ప్రజల పై ప్రజలు వారి అనుభవం బయోలాజికల్ శామ్పుల్స్ డాక్టర్ వద్ద సమాచారం సమీకరించడం మొదలు పెట్టారు. కోవిడ్19 మెదడు మధ్య సంబంధం కోవిడ్ తీవ్ర ఇన్ఫెక్షన్ సమయం లో ఏమి జరిగింది. ఇన్ఫెక్షన్ దీర్ఘ కాలంగా ఎదురయ్యే సమస్యల పై పరిశోదనలు చేస్తున్నారు . ప్యాండమిక్ ప్రారంభం అయినప్పటి నుంచి 9౦%మంది వైరస్ బారిన పడి ఇన్ఫెక్ట్ అయిన వారిలో  న్యురోలజి సమస్యల లో  జ్ఞాన శక్తి, జ్ఞాపక శక్తి కోల్పోవడం శ్రద్ధ లేకపోవడం , ప్రజలు ఇతరులతో  వ్యవహరిస్తున్నారో,వారి వాతావరణం న్యూయార్క్ కు చెందినా న్యూరో సైకోలజిస్ట్ డాక్టర్  జక్విలిన్ బెకేర్ పరిశోదనకు నాయ కాత్వం వహిస్తున్నారు.  జ్ఞాన శక్తి సమస్యలు కోవిడ్ లో దీర్ఘ కాలిక అనారోగ్యం తీవ్రత సహజంగా నిర్వహణ సా మర్ధ్యం  తగ్గిపోవడం. ఇతరుల సూచనలు అనుసరించడం గమనించవచ్చు. అసలు విషయాన్ని తెలుసుకోవాలనే ఆశక్తి లేకపోవడం లేదా పూర్తిగా జ్ఞాపక శక్తిని కోల్పోవడం  మర్చిపోవడం వంటి సంఘటనలు గమనించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైన పేర్కొన్న సమస్యతో ఆసుపత్రిలో చేరిన వారిని ఓ పి లో చికిత్స చేసి పంపారు. నిర్వహణ సామర్ధ్యం,జ్ఞాపక శక్తి తగ్గిపోవడం దీనిపై డి మ్నీషియా, రావచ్చు.దీనివల్ల న్యూరో డీజనరేషన్  కోవిడ్ ప్రజలలో ఉంటుందని అన్నారు. కాగా సమస్యల నుండి బయట పడ్డవారు.మధ్య వయస్కుల పై మరో పరిశోదన చేస్తున్నారు. కాగా న్యూరో డీ జనరేటివ్ డిజార్దర్స్  యువతీ యువకులలో వచ్చిన పరిష్కరించవచ్చు. ఇంకా వాటిపై మరిన్ని పరిశోదనలు సాగాల్సి ఉంది.శాస్త్ర వేత్తలు మౌంట్ సినాం అభిప్రాయ పడ్డారు. వ్యాక్సినేషన్ కోవిడ్19 వచ్చిన దిమ్నీషియా ప్రభావాన్ని తగ్గించవచ్చు.                                                       

డయాబెటిస్ లో హెచ్చుతగ్గులు ఆన్లైన్ ట్రీట్మెంట్...సురక్షితమా?

కోవిడ్ తరువాత ఆరోగ్య సంరక్షణ విషయం లో కోవిడ్ కు ముందు ఎలా ఉందొ ఇప్పుడు అలాగే ఉంది.కొన్ని రకాల నియంత్రణల మధ్య ఆసుపత్రులు కోవిడ్19 ను సమీక్షిస్తున్నాయి. ఇతర అనారోగ్య సమస్యలు వెనక్కి నెట్ట బడ్డాయి.ఇక వైద్య సేవలు ఆన్ లైన్ కావడం తో  పట్టించుకునే వారే కరువయ్యారు. వారు చేస్తున్న చికిత్సలు సురక్షితమ? కాదా? అన్నది ప్రశ్న. ఇంటర్ నెట్ విస్తరించడం తో హెల్త్ పై రకరకాల యాప్ లు వస్తున్నాయి. ఇక వీటిని చూస్తున్న వారికి ఎన్నో సందేహాలు ప్రశ్నలు వేదిస్తున్నాయి.ఇవి సురక్షితమ కాదా? అన్నదే సందేహం. మరో వైపు ఆన్ లైన్ లో సమాచారం అందుతూ ఉండడం తో నిపుణులను సంప్రదించకుండానే చికిత్స చేసుకోవడం, మామూలు చికిత్స లేదా దీర్గకాలిక వ్యాధులకు కామినేషణ్ అఫ్ మెడిసిన్  వ్యక్తిని పరిశీలించకుండా ఎలా వైద్యం చేస్తారు. ఇక ఆన్ లైన్ ఆరోగ్యం పై ఎవరి పర్యవేక్షణ లేదు. నియంత్రణ లేదు. ముఖ్యంగా ఇలాంటి ఆన్ లైన్  ట్రీట్ మెంట్ పై ఆడిట్ లేకపోవడం తో సలహాను తీసుకోవాలంటే నిశితంగా పరిశీలించండి అన్ లైన్ మ్యాప్స్ సరైనవా కాదో తెలుసుకోవాలి. వారి ప్రచార ఆర్భాటం ఎత్తుగడలు,చిత్ర విచిత్రంగా ఉంటాయి. వారు వైద్యరంగం లో ఏ మేరకు నైపుణ్యం ఉందొ తెలియదు కాని ప్రచార ఆర్భాటం అధికంగా ఉంటుయంది. ఉదాహరణకు డయాబెటిస్ జీవితాంతం ఉంటుంది.ప్రజలు సైతం పలు ప్రత్యామ్నాయ వైద్య ప్రక్రియలు వైపు చూస్తున్నారు.కొంత మంది అయితే మేము నయం చేస్తామంటూ వాగ్దానం చ్గేస్తున్నారు. అలాంటి వైద్యుల పై శ్రద్ధ చూపాల్సిన అవసరం వారి పై పూర్తినిగా అవసరం. డయాబెటిస్ ఉన్న వారు వారి  బరువు పెరగకుండా నియంత్రించుకోవాలి.ఇక డయాబిటీస్ ఉన్నవారిలో కొలస్ట్రాల్ లెవెల్స్,బిపి నియంత్రించుకోవాలి. దీర్ఘ కాలం గా తలెత్తే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నియంత్రించాలి.ఈ సమయంలో ఒక్కోసారి చక్కెర శాతం షుగర్ లెవెల్స్,బిపి వంటివి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి.వైద్యులు ప్రతికేసునూ నిశితంగా పరిశీలించాలి. అసలు ఏ సమస్య కైనా నిర్దిష్టమైన వైద్య విధానం లేనందువల్ల నియంత్రణ లేనందువల్ల ఎవరికీ తోచిన పద్దతిలో వైద్యాన్ని అందిస్తున్నారు. అంతార్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ డయాబెటీస్ ను నిర్లక్ష్యం చేయవద్దని మరో రెండేళ్లలో 2 మిలియన్ల ప్రజలు డయాబెటీస్ బారిన పడవచ్చు నని హెచ్చరించింది.మరో రెండేళ్ళు ఇలాంగే డయాబెటిస్ నియంత్రణకు క్రుశిఅవసరమని ఫెడరేషన్ పేర్కొంది.ముఖ్యంగా అల్పాదయ,మధ్య తరాగతి వర్గాలు డయాబెటిస్ నుండి రక్షణ సాధ్యం కాకపోవడం గమనార్హం.  ఆయా వర్గాలు ఆసుపత్రికి వెళ్ళడం ప్రయాణ ఖర్చులు,అలాగే జనసమూహం లో క్యు లో నిలబడి డయాబెటిస్ రక్త పరీక్ష చేయించు కోవడం.కోవిడ్ సమయం లో అవసరమా?అని ప్రజలు ఆలోచిస్తున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని టేలిమేడిసిన్ సౌకర్యాన్ని పెంచాల్క్సిన అవసరం ఉంది.కేంద్ర కుటుంబ సంక్షేమ బ్శాజ్హ మంత్రి ఆన్ లైన్ ఆసుపత్రుల పై నియమ నిబందనలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.నేరుగా ఇంటివద్దే రక్త పరీక్జ్ష లు ఆన్ లిన్ కాకుండా నేరుగా వైద్యుని కలిసేవీలు ఉన్నప్పుడే రోగి తమ సమస్యను చెప్పుకుంటాడని తద్వారా మేలైన వైద్యం అందుబాటులోకి వస్తే దీర్ఘ కాలిక రోగులకు మేలైన వైద్యం అందించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.