లివర్‌ను నాశనం చేసే 5 రకాల ఆహారాలు

లివర్ మన శరీరానికి అత్యంత కీలక మైన అంగం. మనం తీసుకున్న ఆహారాన్ని వివిధ రూపాలాలో విభజిస్తుంది.శరీరాన్ని సంరక్షిస్తుంది.శరీరంలో ని బ్లడ్ షుగర్ నియంత్రించడం విశాపూరిత పదార్దాలాను బయటికి పంపడం లివర్ ఫ్యాట్ ను తగ్గిస్తుంది.కార్బో హైడ్రెడ్స్ ను నిల్వ ఉంచి ప్ర్తోటీన్ ను తయారు చేసేందుకు సహకరిస్తుంది.లివర్ మన శరీరాన్ని డి టో క్సికేట్ చేస్తుంది.అలాగే మేతాబాలిజం ను నియంత్రిస్తుంది.మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం తీసుకోవడం అత్యవసరం.కొన్ని ఆహారాల వల్ల లివర్ ను నాశనం చేస్తాయి.మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే లివర్ ను నాశనం చేసే ఐదు రకాల ఆహారం నుంచి  లేదా లేదా తప్పించాలి. లివర్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యాల నుండి మిమ్మల్ని మీరు సంరక్షించేందుకు ఈ ఆహారాన్ని తీసుకోండి. ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ కు దూరంగా  ఉండండి.నివారించండి... అధికంగా ఫ్యాట్ ను పెంచి మీ లివర్ ను ఫ్యాటీ గా తాయారు చేస్తుంది.అందుకే అత్యధికంగా ఫ్యాట్ ఇచ్చే ఫ్రైడ్ రైస్ ను నివారించండి.ఫ్రెంచ్ ఫ్రై లలో చాలా ఎక్కువ రీ ఫైండ్ కార్బో హైడ్రేడ్స్ సంబందిత ఫ్యాట్ ఉంటాయి. ఇవి మీ లివర్ ను ఫ్యాటీ గా మారుస్తాయి.అయితేచాలా తక్కువ రీఫైండ్ ఫ్రెంచ్ ఫ్రై లో లివర్ ఫ్యాటీ గా మారుతుంది. అయితే  దీనివల్ల   లివర్ లో వాపు వస్తుంది. చీజ్ బర్గర్... బయటి నుంచి తెప్పించిన వెన్న బర్గర్ లలో సాచు రేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.అది మీలివేర్ ను నాశనం చేస్తుంది.పాడు చేస్తుంది. మీ లివర్ ను ఫ్యాటీ గా మారుస్తుంది.అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అందించిన సూచన ప్రకారం వెన్నలో ఏనిమల్ ఫ్యాట్ ఉంటుందని అది లివర్ ను నాశనం చేయడం తో పాటు శరీరంలో ఉన్న గుండె సమస్యకు కారణం అవుతుంది. పాస్తా-ఫ్రైడ్ బ్రెడ్... రీఫైండ్ గ్రైన్ ఫుడ్ లో చాలా ఎక్కువాశాతం చక్కెర ఉంటుంది.ఫ్రైడ్ బ్రెడ్ పాస్తాలు, పిజ్జాలు,బిస్కట్లు రీ ఫైండ్ చేసిన జోన్నలలో తయారు చేస్తారు.అవి తినడం వల్ల ఫ్యాటీ తయారు అవుతారు.దీని వల్ల లివర్ కు వివిదరకాల రోగాలు పెరుగు తాయి. కిస్ మిస్ ను ఎక్కువగా త్తీసుకో కూడదు... కిస్మిస్  ను అతిగా తినడం మీ లివేర్కు మంచిది కాదు.మీ లివర్ ను పాడు చేస్తుంది.ఇందులో అధికశాతం  చక్కెర,అధిక క్యాలరీలు ఉంటాయి.మీలివేర్ కు హాని కలిగించవచ్చు. వెన్న... పాల ఉత్పత్తులలో వెన్న ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది.ఇందులో అత్యధిక శాతం.స్యాచు రేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అది మీలివర్ ను  ఫ్యాటిగా తయారు చేస్తుంది.మీరు ఒక వేళ మీకు వెన్న తిన్నాలన్న క్రేజ్ ఉంటె దీనికి బదులు  ఆలివ్ ఆయిల్ ను వాడవచ్చు. గమనిక... ఇది కేవలం ఎవరినీ ఉద్దేసించి కాదు కేవలం సామాన్యుల అవగాహన కోసం చేసేందుకు మాత్రమే రాయడం అయినది.అని గమనించాలరు.                                               

జుట్టు నల్లగా నిగనిగలాడాంటే...

చాలా మందిలో చిన్నపిల్లలలో బాల మెరుపు అంటే వెంట్రుకలు తెల్ల బడకుండా ఉండాలంటే,కంటి చూపు సమస్యలు రాకుండా ఉండాలంటే ఖర్చులేని చిట్కా ఒకటి మీకోసం.అందిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్తర్ టి వేణుగోపాల్ గారు. నిషి జల నస్యం చికిత్సగురించి మన పూర్వీకులు  ఆయుర్వేదం లో పొందుపరిచినట్లు వేణుగోపాల్ వివరించారు.ఈ ప్రక్రియ అద్భుత ఫలితాలు ఇస్తుందని అన్నారు. నిషి జల నస్యం కోసం మీరు మీరు కుండలో నీళ్ళు మాత్రమే వాడండి.అంటే మాఇంట్లో తాగే నీళ్ళు బగామరి గించి ఆరబెట్టిన గోరు వెచ్చటి నీటిని ఒక ద్రోపర్ బొట్టిల్ ను తీసుకుని అందులో గోరు వెచ్చటి నీటిని నింపండి. ఈ ప్రక్రియను బ్రహ్మ ముహూర్తం లో అంటే తెల్ల వార్జామున 3,4 గంటల సమయంలో నిషి జల నస్యం  తీసుకోవాలి.ముందుగా మీరు ద్రోపెర్ బోటిల్ లో నీరు నింపుకుని ఉంచుకోండి.మీరు బోర్ల పడుకుని మీ తలను 45 % వెనక్కి వంచండి.ముక్కులో ఒక పది చుక్కలు వేసుకోండి.గొంతులోకి వచ్చాక  ఉమ్మేసయాంది 5 నిమిషాల తరువాత కుడి వైపు ముక్కులో,ఎడమ వైపు ముక్కులో1౦ చుక్కలు   మరోసారి వేయండి.ఇది ఒక ప్రేవెంటివ్ చిట్కా  మాత్రమే. నిషి జల నస్యం వల్ల లాబాలు ఏమిటో చూద్దాం.. వ్యాస వల్లి ఫలితగ్నం అని సంస్కృతంలో అంటారు.అంటే పెద్దగా ఖర్చులేకుండానే ఆరోగ్యం. ముఖంలో అనారోగ్య సమస్య ఉన్నట్లు కనిపిస్తారు. ప్రేమేచ్యుర్ గ్రీ హెయిర్ అంటే బాల మెరుపు తగ్గుతుంది.గ్రీ రంగులో ఉండే వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి. నాస్య పద్దతిలో చేసే ఈ ప్రక్రియకి తెల్ల వెంట్రుకలు రాలి కొత్త వెంట్రు కలు వస్తాయి .శరీరంలో వాత పిత్త కఫం సమస్యల వల్లే వెంట్రుకలు రాలిపోతాయి.వాత పిత కఫ దోషాలు ప్రకోపిస్తాయి. పీనసం... ముక్కు దిబ్బడ,లేదా ముక్కు కారడం,ఎండిపోవడం,తల బరువుగా అనిపించడం. వైస్వరం... వైస్వరం అంటే గొంతుపోవడం అంటే గొంతు బొంగురు పోవడం.లేదా పొడి దగ్గు తో బాధ పడే వాళ్ళు  నిషీ జల నస్యం చేస్తేకొన్ని సమస్యలకు పరిష్కారం దొరికి నట్లే.నిషి జల నస్యం తో బలమేరుపు,వెంట్రుకలు రాలకుండా ఆపడం,ముక్కుదిబ్బడ,గొంతు బొంగురు పోవడం  వంటి సమస్యలకు చక్కని ఖర్చులేని చికిత్స చేసుకోవచ్చు.

ప్రతి ఒక్కరు అల్లం తినాలి... లేదంటే..

ఆధునిక యుగంలో యాంత్రీకరణ వల్ల యువతీ యువకులు సెక్స్ ను పూర్తి సామార్ధ్యంగా  వినియోగించుకోలేక పోతున్నారు.అందులో ఒకటి సరైనా ఆహారం తీసుకోక పోవడం ఒత్తిడి కారణం అయితే స్త్రీల్లలో సంతానా లేమి పి సి ఓ డి,పి సి ఓ ఎస్ వంటి సమాస్యలు వీటికి తోడు  థైరాయిడ్,హార్మోన్ లోపం వంటి సమాస్యలు వెంటాడుతున్నాయి. ఇక మగ వారిలో వీర్యకణాల వృద్ధి  లేకపోవడం మెల్లగా పురుషత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు వేతాడుతున్నాయి.ఈ కారణంగానే  చలాకుతున్బాలు విడాకులు సైతం తీసుకుంటున్నారు.ఇలాని సమాస్యకు చెక్ పెడుతూ  ఇక సెక్స్ సమార్ధ్యాన్ని పెంచే చికిత్స చేసుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఒక అల్లం ముక్క చాలు మీ సమార్ధ్యాన్ని అమాంతం పెంచుతుందని అంటున్నారు.అల్లం లో చాలా రకాల ఔషద గుణాలు ఉన్న యన్న విష్యం అందరికి తెల్సిందే అసలు అల్లనికి సెక్స్ కు సంబంధం ఏముతి అన్న సందేహం రావచ్చు.కాని సంప్రాదాయా వైద్యంలో అలలన్నీ సహాజమైన స్తిములేంట్ గా వివిధ పద్దతులలో వాడుతున్నారు.శృంగారంలో స్త్రీ పురుషులను కార్యానికి పూరి కోల్పాలంటే అల్లం చాలా సహాజం గా పని చస్తుంది. వాస్తావానికి మదం దయు బెర్రీ కింగ్ 15 తరచుగా ఆయన ప్రియురాళ్ళకు అలలన్నీ తరచుగా అందించేవారని మూడ్ తెప్పించేందుకే  వాడే వారని అంటారు.దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది.ఈ వ్యాససం మరింత లోతుగా పరిసీలించి  అల్లం వల్ల లాభాలు అది సడి సెక్స్ సామార్ధ్యం పెంచుతుందో లేదో చూద్దాం. రక్త ప్రసారాన్ని  పెంచుతుంది... అయితే అల్లం వాటి ప్రభావం పై తక్కువగానే పరిశోదనలు నిర్వహించారు.ఒక పరిశోదనలో అల్లం వల్ల  రక్త ప్రసారం సెక్సువల్ ఎరోజన్ తగ్గిస్తుంది.ఒక పరిశీలన పరిశోదనలో అల్లం సిప్టా లిక్,డయా స్టాలిక్ రక్త పోటును తగ్గిస్తుంది. మున్ముందు జరిపిన మరో పరిశోదనలో ప్రత్యేక లాభాలు ఉన్నాయని రాకత పోటును పెంచేందని. సెక్సులో పాల్గొన లేక పోయిన స్త్రీపురుషులలో వారి సమార్ధ్యాన్ని పెంచడంలో అల్లం కీలక పాత్ర పోషించిందని పరిశోదన తెలిపింది. అల్లం వాళ్ళ రక్తం గడ్డ కట్టడం,రక్త నాళాల పనితీరు ను మెరుగు పరుస్తుంది.వివిదరకాల్ సమాస్యలను నివారిస్తుంది. ఆక్సి డేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది... ఆక్సి డేటివ్ స్ట్రెస్ ఎలాంటి పరిస్థితి అంటే సహాజంగా జరగాల్సిన ప్రక్రియ మీశారీరంలో యాంటి ఆక్సిడెంట్ ఇంఫ్లామేషణ్ కణాలు కు తీవ్రనాష్టం వాటిల్లే అవకాసం ఉంది.ఆక్సి డేటివ్ స్ట్రెస్ వాళ్ళ వాళ్ళ సెక్స్ సామార్ధ్యం లేకపోవడం ఇమ్పుటేన్సిపెరుగుతుంది. ఇంఫ్లామేషణ్ ను తగ్గించి ఆక్సిడెంట్ స్ట్రెస్ ఇతర వయస్సుల రీత్యా వచ్చే కనాలాలో వచ్చే మార్పులు ఇతర వస్తువులతో కలిసినప్పుడు వచ్చే సమస్యలు ఎరక్తల్ డిశ్ ఫంక్షన్ లేదా సీగ్రస్కలనం ,లేదా అసలు స్పందించక పోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానవులలో సెక్స్ సామార్ధ్యం పెంచడంలో అల్లం ఎలాదోహదం చేస్తుందో మరిన్ని పరిశోదనాలు చేయాల్సి ఉంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సినది ఏమిటి అంటే ఈ పరిశోదన మానవులలో ఇంకా తక్కువ శాతం చేయగలిగా మని టేస్ట్ ట్యూబ్ జంతువులలో జరిపిన పరిశోదన మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు.అయితే అల్లం వాడకం వాళ్ళ నేరుగా వచ్చే ప్రభావం సెక్స్ సామార్ధ్యం పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్న అంశం పై వీలైనంత ఇజ్జువ పరిశోదనలు జరాగాల్సిణ అవసరం తెలియ చేస్తుంది.

ఇంట్లో శత్రువు దోమలు...

ఇప్పుడు వానాకాలం వచ్చిందిఈగలు తెచ్చింది.అలాగే దోమలు తెచ్చింది. దోమలు వచ్చాయా మలేరియావచ్చినట్టె ,డెంగ్యు వచ్చినట్టే అంటున్నారు నిపుణులు. ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నామా దోమకాటుకి బలికాక తప్పదు మరి. మలేరియా వచ్చి గ్రమీనా ప్రాంతాలు,ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో పరిస్థితి  ఘోరంగా తయారౌతోంది మలేరియా రాకుండా ఇచ్చిన దోమ తెరలు అటకెక్కాయి. మాలేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అస్సలు తీసులోరు.ఏళ్ల తరబడి సీజన్ రాగానే  సమస్య వస్తుందని తెలుసు జాగ్రతలు చెప్పాలని ప్రజలకు అవగాహన కల్పించాలని  కోరుకుందాం.దొంగలు పడ్డ ఆరునేలలకి కుక్కలు మొరిగినట్టు మలేరియా వచ్చినవాళ్లు పిట్టలా రాలిపోయాక అప్పుడు వస్తాయి ఫాగింగ్ యంత్రాలు,నీళ్ళలో బ్లీచింగ్ పౌడర్లు. ఆ పోయేది ఏముందిలే అప్పుడుకాక పోతే ఇప్పుడు ఎవడు అడుగుతారు చ్చూసేది ఎవరు అన్నట్లు గా అధికారుల తీరుకు మనం సిగ్గుపడాలి. కనీసం ప్రధాన మున్సిపాలిటీలు,పంచాయితీలు ప్రత్యేకంగా తండాలలో కనీసం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు లేవు అత్యంత ప్రమాదకర స్థితిలో కూడా చికిత్స అందించడానికి అంబులెన్స్ లు రావు అలా కొన్ని కిలోమీటర్లు రోగిని మోసుకు పోయే డోలీలు ఎప్పుడూ చూస్తున్నాం అయినా అయినా సంవత్సరాలు గడుస్తున్న ప్రజా ఆరోగ్యం విషయంలో పూర్తిగా అశ్రద్ధ కనబరుస్తున్నారు పాలకులు.ఇప్పటికే ఫాగింగ్ చేయాలి నీరు నిల్వ ఉండే ప్రాంతాలలోవాటిని తొలగించేబాధ్యతను మున్సిపాలిటీలు,పంచాయితీలు తీసుకోవాలి మలేరియా రోగుల సంఖ్యను గుర్తించడం.క్వినైన్ మందుల పంపిణీ చేపట్టాలి అదైనా చేస్తారా లేదా? అన్నది అనుమనామే ఏ ఎటికాయేడు రోగాలు వస్తాయని తెలిసినా బాధ్యతతో కూడిన ప్రణాలికలు సిద్ధం చేయకపోవడాన్ని  చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడాన్ని ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మీ ఇంట్లో దోమలు రాకుండా జాగ్రత్త పదండి... దోమలు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో ముఖ్యంగా మీ ఇళ్ళలో ఫ్లవర్ వాజ్లు ,చేపల తోట్టెలు,మురికి కూపాలలో కాలావ గట్లు,మొదలైన ప్రాంతాలలో దోమలు గుడ్లు పెడతాయి.దోమలు లార్వా వారం రోజుల్లో పెరిగి కుట్టటం మొదలు పెడతాయి. దోమలు కుట్తాయో దద్దుర్లు,దురద,మలేరియా,బ్రెయిన్ ఫీవర్,ఫైలేరియా జపనీస్ ఎన్ సఫలైటిస్,ఎలిఫేంటియాస్,ఎలర్జీ రీయక్షన్స్, లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలు.... 1)నీరు నిల్వ ఉండే గుంటలను పూడ్చి వేయాలి. 2)ఫ్లవర్ పార్ట్శ్,ఫ్లవర్ వాజులు,ట్యూబులు,బక్కెట్ల లో నీటిని ఎప్పటికప్పుడు తోడేయ్యాలి. 3)పాలు కూరలు సాంబార్ పిండివంటల పైన మూత వేసుకోవాలి. 4)తలుపులు,కిటికీలుబాల్కనీలకు,తెరలు వేసి ఉంచాలి. 5)సాధ్యమైనంత వరకు దోమ తెరలు కట్టుకుని పడుకోవడం మంచిది. 6)ఆరుబయట నిద్రిస్తే కాళ్ళు చేతులను దోమలు కుట్టకుండా కపుకోవాలి. 7)ఇళ్ళను మురుగు కాల్వలకు దూరంగా ఉండేటట్లు చూడాలి. 1౦ )సిట్రో నేలా,యూకలిప్టస్ ఆయిల్ ను శరీరానికి రాసుకుంటే దోమాకాట్ల బారిన  పడకుండా రక్షించుకోవచ్చు. 11)ఓడోమాస్ లాంటి క్రీములు టార్టాయిస్,రూస్టార్,క్రొకోడైల్ లాంటి రేపలేన్త్స్,గుడ్నైట్, కాస్పర్ససమూరాయ్,రిపలేంట్ మ్యాట్స్ వాడవచ్చు. దోమల మందులు చేసే అపకారం... రిపలేంట్ క్రీమ్స్ సున్నిత చర్మాన్ని దెబ్బ తీస్తాయి. కాయిల్స్ నుంచి వచ్చే పొగవల్ల ఆస్తమా శ్వాస కొస సంబందిత వ్యాధులు వస్తాయి. స్ప్రేయర్స్ వల్ల సుస్తీ,తలనొప్పి,వికారం,ఏర్పడతాయి.ఎక్కువగా వాటిని పీల్చుకుంటే  అలర్జీలు సంభవిస్తాయి.కాబట్టి ఎవరో వాస్తారు ఎదో చేస్తారు అనుకోకుండా దోమలనుంది, దోమ కాటునుండి రక్షించుకోవాలంటే పైన చెప్పిన నివారణా చర్యలు చేపట్టండి స్వీయ రక్షణ తో అయినా ఆరోగ్యాన్ని కాపాడుకోండి.                

డెంగు జ్వరాకి ఆయుర్వేద చికిత్స...

డెంగు జ్వరంతో 5 ఆయుర్వేద చికిత్చలు చికిత్సలు----- డెంగ్యు వచ్చిన వెంటనే సకాలంలో చికిత్స చేయకుంటే అలసట రక్తపు వాంతులు వస్తాయి. తీవ్రమైన పోట్ట నొప్పి రక్తంలో ప్లేటిలేట్లు పడిపోవాదం వంటి తీవ్ర సమస్యలు ఎదుర్కొనక తప్పదు. డెంగ్యు జ్వరం ఏడిస్ ఇజిప్ట్ దోమ కుట్టడం వాళ్ళ వస్తుంది.ఇజిప్ట్ దోమ పొద్దున్న పూట మాత్రమే కుడుతుంది.డెంగ్యు జ్వరం వాతావరణం లో వచ్చే మార్పులు వర్షాలు వివిధ రకాల వాతావరణం వల్ల త్వరగా విస్తరిస్తుంది.భయంకరమైన తల నొప్పి వాంతులు.శరీరం పై దద్దుర్లు,మోకాళ్ళ లో నెప్పులు. కంటి వెనుక భాగం లో నెప్పులు. వంటివి డెంగ్యు జ్వరం లక్షణాలు. డెంగ్యు వచ్చిన వా రికి సకాలంలో చికిత్స అత్యవసరం... డెంగ్యు జ్వరం వచ్చిన వారికి సరైన సమయంలో సత్వర చికిత్స అవసరం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న అత్యంత తీవ్రంగా మారి ప్రాణాలే పోవచ్చు.అంటునారు వైద్యులు. చికిత్స చేయకుంటే అలసట భయంకరమైన తల నొప్పి.రక్త ప్రసరణలో మార్పులు రక్త ప్రసరణలో మార్పులు రక్త ప్రసరణ తగ్గిపోవడం గాబరాగా పొట్టలో తీవ్రమైన నొప్పి త్వరగా రక్త శ్రావం.వంటి ఖటిన మైన సమస్యలు ఎదుర్కోక తప్పదు.డెంగ్యు కు చికిత్స చేయడం అంటే డెంగ్యు లక్ష ణాలాను సరి చేసేందుకు చేస్తారు. డెంగ్యు కు ఆయుర్వేదం లో చికిత్సలు... ఆయుర్వేదం మీ జ్వరం తగ్గించేందుకు సహాయ పదగలదు. ఆయుర్వేద చికిత్స చేయండి ఇలా..... డెంగ్యు కోసం మీ డాక్టర్ ఏ మందులు ఇచ్చారో వాటితో పాటు.వాటితో పాటు త్వరగా రికవరీ పొందాలంటే మీరు ఆయుర్వేద చికిత్స చేసుకో వచ్చు. కొబ్బరి నీళ్ళు... కొబ్బరి నీళ్ళ వల్ల చాలా లాభాలు ఉన్నాయి.మీ శరీరం నుండి చర్మం వరకూ ఆరోగ్యం గా ఉంటుంది.అనారోగ్యం గా ఉన్నప్పుడు  ఒక్క గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగండి మీ శరీరాన్ని డీ హై డ్రే షన్ కు గురి కానివ్వరాదు.మీ ఆహారంలో కొబ్బరి నీళ్ళు తప్పని సరిగా చేర్చండి.  కర్వే పాకు ---- శరీరంలో బరువు తగ్గాలంటే కంటి చూపు బాగా ఉండాలంటే కార్వే పాకు తో 5 లాభాలు ఉన్నాయి. కార్వే పాకు ను ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిది.కార్వే పాకులో ఔషద గుణాలు,పోషక తత్వాలు  సమృద్ధిగాఉన్న పోషక ఖజానా ఇందులో సమృద్ధిగా కాల్షియం,ప్రోటీన్లు,ఐరన్ ,ఫోలిక్ యాసిడ్,విటమిన్ బి,సి,వంటివి లభిస్తాయి.సంపూర్ణ ఆరోగ్యానికి అత్యవసరం కూడా. పప్పులో లోనే కాదు ఇతర కూరాగాయాలు. ముఖ్యంగా దక్షినాది రాష్ట్రాలాలో ప్రతి వంటకంలో దీనిని వినియోగించడం మనం గమనించ వచ్చు.పండుగ సమాయాలాలో చేసే పులిహరా దద్దోజనం,కూరాగాయాలలో పోపు సమాగ్రిలో దీన్ని కొనకుండా ఉండారు.అలాగే కర్వేపాకు ఖారం,సొంటి ఖారం లో దీని ని సాంబార్,రసం ఇతర వేపుడు కూరలలో సువాసనకు వేస్తారు ముఖ్యంగా రోటి పచ్చల్లలో కర్వేపాకు వాడాతారు ఔషద గుణాలు ఉన్న కార్వే పాకు పోషక తత్వాలు ఉన్న ఖజానా గా చెప్పవచ్చు. కార్వే పాకులో సంపూర్ణంగా కాల్షియం,ప్రోటీన్లు ఐరన్,వంటివి ఎక్కువ మోతాదులో లభిస్తాయి.ఇన్ని లక్షణాలు ఉన్న కార్వేపాకును ఉదయం పరగడుపునే తీసుకుంటే కొన్ని రకాల రోగాలాకు చికిత్స చేయచ్చు. అసలు కర్వే పాకును ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.... కొలస్ట్రాల్ ను నియంత్త్రిస్తుంది,బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది.పరగడుపున కర్వేపాకును తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతుంది.అంటే మీ ఊబకా యాన్ని ఖచ్చిత్తంగా తగ్గిస్తుంది.మీరు పరగడుపునే తులసీ ఆకులు తిన్న తరువాత కర్వే పాకును తింటే మీ బరువు మీ చేతిలో ఉంటుంది. ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో 1౦-12 కర్వే పాకు ఆకులను వేయండి బాగా మరిగించండి.నీరు సగానికి అయిపోగానే ఆనీటిని తాగండి.మీకు పొట్ట నొప్పి యసిడిటి  వివిదరకాల సమాస్యలకు కర్వేపాకు తినండి ఆరోగ్యంగా ఉంటారు.మీరు కర్వేపాకు ను పెరుగు లేదా మజ్జిగలో కూడా కలిపి తీసుకోవచ్చు. కర్వే పాకు మీమేదడును చురుకుగా ఉంచుతుంది.ఎవరైనా అల్జీమర్స్ వ్యాధితో బాధ పడే వారికి కార్వేపాకును ను తీసుకుంటే మంచి లాభం ఉంటుంది.ఎనిమియా అంటే రాకత హీనాథ తో బాధ పడే వారికి ఇది మంచి ఔషదం గా పని చేస్తుంది.కర్వేపాకు లో విటమిన్ సి,తో పాటు ఐరన్ లభిస్తుంది.మీ రక్త హీనాత తో బాధా పడే వారికి మంచి ఔషదం గా పనిచేస్తుంది.రక్త హీనత నుండి మిమ్మల్ని సంరక్షిస్తుంది. డెంగ్యు తో బాధా పడే వారు ఆయుర్వేదం తో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే పోప్పయిని విరివిగా తీసుకోవడం,ఎక్కువ మొత్తంలో యాపిల్ జ్యూస్. కొబ్బరి నీళ్ళు,వాతెర్మిలన్ జ్యూస్ లు తీసుకుంటూ మజ్జిగ,సరైనా ఆహారం తీసుకోవాలి అప్పుడే మనం పూర్తి ఆరోగ్యంగా బయట పడగలం.                        .         .                                             

మనోధైర్యానికి మించిన మందు లేదు...

మనం శారీరకంగా  బలంగా ఉంటె సరిపోదు మానసికంగా బలంగా ఉన్నప్పుడే దేనిని అయినా ఎదుర్కోగలం ఇది అందరు మానసిక నిపుణులు చెప్పేదే   మానసిక సంహర్షణకు గురి అవ్వడం మనవ సహజ లక్షణం సంఘర్షణలో వాస్తవాలు తెలుసుకోక పోవడం ఒకటి అయితే అన్నిటికీ భయపడడం ఎదో అయిపోయింది అన్న భయం అందరిని వెంటాడుతోంది. అంతా భయం గుప్పెట్లో బిక్కుబిక్కు మంటూ భయం భయం గా బతుకు తున్నాడు సామాన్యుడు.కాస్త దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, కొంచం ఒంట్లో వేడిగా ఉన్న ఆక్సి పల్స్ మీటర్ తో ఆక్సిజన్ తగ్గ గానే  అమ్మో కుయ్యో మొర్రో అంటూ  ఆసుపత్రికి వెళతామని ఇంట్లో ట్రీట్మెంట్ వద్దని అంటున్నారు మీకు పోసిటివ్ అనగానే,లేదా సిటి స్కాన్ లో ఇన్ఫెక్షన్ అనగానే భయానికి గురిఅవుతున్నారు సామాన్యజనం అలాగే చుట్టూ అదేపనిగా కుయ్ కుయ్ మంటూ అంబులెన్స్ కూతలు మరోవైపు రాత్రివేళ పోలీస్ సైరెన్ మోతలు వెరసి సామాన్యుడిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దగ్గర బంధువులు పోయరన్న వార్త దీనిమూలంగా పోయారని చెప్పగానే తీవ్ర మానోవేదనకు గురికావడం చ్చూస్తున్నాం.ముఖ్యంగా అయిన వాళ్ళందరికీ దూరంగా ఎక్కడో పట్టణంలో హాస్టల్ లో  ఉంటున్న   యువత తీవ్ర మనోవేదనకు  గురి అవుతున్నారని మానసిక  వైద్యులు వివరించారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నామన్న ఆందోళన తోనే  యువత తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఊరు పోదామంటే అక్కడ కరోనా ఇక్కడ ఒంటరి తనం నాకే కరోనా వస్తే దిక్కెవరు అన్న ప్రశ్న వారిని వేదిస్తోంది. మొత్తంగా తన చుట్టూ ఉన్నవాళ్ళకి కరోనా ఉందేమో అన్న భయం యువతను వేదిస్తోంది ఈసమస్యకు పరిష్కారం దొరకక కొట్టు మిత్తడుతున్న యువత నిరాశా నిస్పృహలకు గురిఅవుతున్నారు. ఇంకొందరు తనకు కరోనా వచ్చిందని  ట్రీట్ మెంట్ కి రూపాయిలేదని అందరినీ ఇబ్బంది పెట్టేబదులు తానే తనువు చాలిద్దామని రైలుకింద తల పెడదామని వెళ్ళాడు అక్కడ తనని అదృష్టం వెక్కిరించిందిఅలా ఒక్కసారి ఫెయిల్ అయినా మల్లె మళ్ళీ ప్రయత్నం చేసే స్వభావం వాళ్ళది వాళ్ళని ఇంట్లో వాళ్ళే  కనిపెట్టి గమనించాలి లేదా నూరేళ్ళ జీవితాన్ని ముగిస్తే పడే మానసిక వేదన తల్లి తండ్రుల కడుపుకోత కు గురిచేయడమే అంటున్నారు నిపుణులు. ఇలా ఒక్కొక్కళ్ళది ఒక్కో వేదన ఇక నగరాలలో  ఇంకోసమస్య చిన్న చిన్న కంపె నీలలో చేసే ఉద్యోగుల  పరిస్థితి మరీ దయనీయం ముఖ్యంగా ఈ ఒక్క ఉద్యోగం పోతే బతుకుబండిని ఈడ్చేది ఎలా అనుకుంటూ పరుగుపరుగున బస్సులోపడి పోతున్నాడు సగటు కార్మికుడు అక్కడ బస్సులో రద్దీ గా ఉండడం తో తప్పక ఎక్కాల్సిన పరిస్థితి బస్సులో ఎవరికైనా కోరోనా ఉంటె  అమ్మో అటు రాక ఇటు ఇంటికిపోక బస్సులోనే అయినా తప్పని బతుకుపోరాటం. కుటుంబాన్ని నెట్టుకు రావాలని తాపత్రయం మొండి ధైర్యం తో బతికేస్తున్నాడు సగటు మధ్యతరగతి వాళ్ళు.ధైర్యాన్ని కోల్పోతే మానసికంగా కున్గిపోతారు అందుకే ధైర్యే సహాసే లక్ష్మి అన్నట్లు నియమాలు పాటిస్తూనే కరోనాతో పోరాడాలి ఒక మనోధైర్యం మరికొందరికి ప్రేరణ మానసికంగా కున్గిపోవద్దు పోరాడు  ఒత్తిడికి ధైర్యానికి మధ్య సాగే ఘర్షణ మిమ్మల్ని నిర్వీర్యం చేయక ముందే ఒక నిర్ణయానికి రండి మానసిక ధైర్యానికి,మనో బలానికి   మించిన మరో మందులేదంటున్నారు మానసిక నిపుణులు. కోరోనా వైరస్ ప్యండమిక్ శరవేగంగా విస్త రిస్తున్న వేళ ప్రపంచాన్ని ఊడ్చేస్తోంది. దానికి కారణం భయం ఏమౌతుందో అన్న ఆందోళన కారణం జనాభా వివిధ వర్గాలు అందులో వృద్ధులు రక్షణ కల్పించే వారు వివిదరకాల అనారోగ్య సమస్యల తో ఉన్న వారు ప్రజా ఆరోగ్యం- మానసిక ఆరోగ్యం అన్న విషయాన్ని  విశ్లేషించి నప్పుడు. మానసిక ప్రభావం చాలా ఉంటుంది కారణం యాన్ క్సైటి, ఒత్తిడి.అనిమాత్రం అనుకుంటారు. ఈ మధ్య కాలంలో నూతనంగా పరిశీలించినప్పుడు మానసిక ప్రభావం ప్రత్యేకంగా క్వారంటైన్ లో ఉన్నప్పుడు వారు తీవ్ర ప్రభావానికి గురైనట్లు గిర్తించారు. వీరు సహజంగా చేసే కార్యక్రమానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల ఒంటరిగా ఉన్నామన్న వారిని ఒత్తిడికి గురిచేసింది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాణాంతక మైన మద్యం ఇతర మందులు లేదా  మత్తు పదార్ధాల వాడకం, వారిని వారు గాయ పరుచుకోడం. ఆత్మ హాత్య చేసుకోవలన్న ఆలోచన వారిలో పెరిగిందని మానసిక వైద్యులు గుర్తించారు. ప్రజా ఆరోగ్యం బాధ్యత దృష్ట్యా డబ్ల్యు హెచ్ ఓ అధిక జనాభా గల దేశాలలో ఇప్పటికే చాలామంది పై  దీని ప్రభావం పడింది. లంబార్టీ, ఇటలీ ప్రాంతాలలో ఈసమస్యను గుర్తించి సేవలు అందిస్తున్నారు. ప్రజలు తీవ్ర మానసిక ఆందోళణ, యాంక్సాయిటీ వల్ల మానసికంగా కృంగి పోతున్నారు. మనో ధైర్యాన్ని  కోల్పోతున్నారు.ఆరోగ్య కార్యకర్తలు లేదా ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్లు సైతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కున్తున్నట్లు గుర్తించారు. వారిలో ఆందోళణ కర స్థాయిలో అనారోగ్య సమస్యలు వారిని వేదిస్తున్నాయి.నేడు అవి ప్రాధాన అంశం గ మారి పోయింది. అనారోగ్యానికి చికిత్చ చేయవచ్చు మానసిక అనారోగ్యానికి చికిత్చ లేదనే చెప్పాలి ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో ఈ సమస్య చుట్టు ముట్టింది. మనకు ముఖ్యంగా జీవితం మనుగడ అన్నదే పెద్ద సవాలుగా మారింది. మనం తీసుకునే ఆహారం పూర్తిగా మనకు రోగ నిరోధక శక్తిని ఇస్తుందా నిద్ర అలసట లేదా అనారోగ్యం అనే భావన మనిషిని క్రుంగ దీస్తుంది అది వారి రోజు వారీ కార్యక్రమాల పై పడుతుంది. ఇలా ఇబ్బంది పడుతున్న వారిని బయటకు రప్పించాలి. అందుకే పెద్దవాళ్ళు శాస్త్రజ్ఞులు చెప్పేది ఒక్కటే మానసికంగా ఖుంగి పోకుండా  మానసికంగా ఉండాలంటే మనోధైర్యానికి మించిన మందు మరొకటి లేదు.                  

రోజూ ఈ నాలుగూ తినాల్సిందే..

ప్రపంచంలో ఏ మూల చూసినా.. ఎవ్వరి నోట విన్నా కరోనా ప్రస్తావననే. ఈ మహమ్మారి గురించిన భయందోళనలే. లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న ఈ వైరస్ ను ఎదుర్కోవాలంటే మనలో రోగనిరోధక శక్తి పెంచుకోవడమే ఏకైక మార్గం. కంటికి కనిపించకుండానే చాలామంది ఊపిరి తీస్తున్న ఈ సూక్ష్మక్రిమిని అంతమొందించాలంటే రోగనిరోధక శక్తిని పెంచే సూక్ష్మపోషకాలు ఎన్నో ఉన్న వీటిని తీసుకోవల్సిందే.. బజారుకు కూరగాయల కోసం వెళ్ళితే  తప్పకుండా చాలామంది తీసుకునేవి నాలుగు రకాల ఆకుకూరలు. వెజ్ అయినా... నాజ్ వెజ్ అయినా ఈ నాలుగు ఉండాల్సిందే. మరి ఆ నాలుగు ఎంటో తెలుసా.. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మెంతికూర. పప్పులో, సాంబర్ లో కరివేపాకు లేకపోతే రుచి సహించదు. వంకాయ అయినా, ఆలు అయినా మెంతికూర వేస్తేనే రుచి.  బిర్యానీ వండిన తర్వాత కాస్త పుదీనా వేయకపోతే ప్లెవరే రాదు. చాట్ అయినా...కట్లెట్ అయినా సన్నగా తరిగిన కొత్తమీర అలా అలా చల్లితేనే టెస్ట్ అదిరిపోతది. మరి ఈ నాలుగు కేవలం రుచికోసమేనా.. కాదు ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి ఎంతో అవసరం అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి వీటిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకుంటే ఈ సారి తప్పక మీ వెజిటబుల్ బ్యాగ్ లో వీటికి మరింత చోటిస్తారు. కరివేపాకు.. కూరలో కరివేపాకులా.. సాంబర్ లో కరివేపాకులా తీసిపారేయకండి అన్న మాట మనం చాలా సార్లే వింటాం. నిజానికి కూరలోనూ.. సాంబర్ లోనూ.. పప్పులోనూ వేసిన కరివేపాకులోని పోషకాల గురించి తెలుసుకుంటే అసలు తీసిపారేయరు. కరివేపాకులో తాజా సువాసన, కమ్మని రుచి ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ఆ వంటలకు ఎక్కువ రుచి, వాసన ఉంటుంది. సాధారణంగా పెరటిలో ఉండే చెట్లల్లో కరివేపాకు తప్పక ఉంటుంది. మన దేశంలోనే కాకుండా చైనా, ఆస్ట్రేలియా, నైజీరియాల్లో ఎక్కువగా పెరుగుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ , వివిధ రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ డయాబెటిక్ , యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలతో పాటు, హిపటో ప్రొటెక్టివ్ లక్షణాలు అధికంగా ఉంటాయి.ఇది జీర్ణ, కాలేయ సమస్యలను నివారించడానికి దివ్యంగా పనిచేస్తుంది. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, అథిక కొవ్వును కరిగిస్తుంది.  బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు ఎక్కువగా తీసుకోవాలి. కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ తాగడం వల్ల కొవ్వు కరిగించుకోవడంతో పాటు, బరువు తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యూరిన్ , బ్లాడర్ సమస్యలను నివారిస్తాయి.  కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి చేర్చి తాగడం వల్ల యూరినరీ సమస్యలు చాలా త్వరగా తగ్గుతాయి. రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉండేందుకు కరివేపాకు ఉపయోగపడుతుంది. రక్త హీనతను తగ్గిస్తుంది.  ఇందులో అధికమోతాదులో ఉండే ఐరన్ శరీరంలోని రక్తకణాలకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది.  చిన్నవయసులోనే డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. దీనికి సరైన పరిష్కారం కరివేపాకు ఎక్కువగా తీసుకోవడం. కరివేపాకు ఎక్కువగా తినేవారిలో త్వరగా వృద్దాప్య లక్షణాలు కనిపించవు. కరివేపాకులో ఉండే యాంటీహైపర్ గ్లిసమిక్ రక్త నాళాల్లో గ్లోకోజ్ ను కంట్రోల్ చేస్తుంది. సీజన్ మారినప్పుడల్లా అనారోగ్య సమస్యలకు గురయ్యేవారు తమ ఆహారంలో కరివేపాకు ఎక్కువగా చేర్చుకుంటే సీజనల్ గా వచ్చే సమస్యలు దరిచేరవు. కరివేపాకులో పుష్కలంగా లభించే విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. కరివేపాకును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కళ్ళ సంబంధించిన జబ్బులను నివారించుకోవచ్చు.చర్మ సంరక్షణకు కరివేపాకు, వేపాకులు సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరి ప్రతిరోజూ రెండుపూటలా మజ్జిగతో కలిపి తాగాలి. కరివేపాకు పేస్ట్ కు కొద్దిగా పసుపు చేర్చి చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్స్ ను తగ్గిస్తుంది. జుట్టు సమస్యలకు కరివేపాకు మంచి రెమిడీగా పనిచేస్తుంది. జుట్టు తర్వగా తెల్లబడటం, రాలిపోవడం, బట్టతల సమస్యలకు కరివేపాకు మంచి ఔషధం. మరి ఇన్ని ఉపయోగాలున్న కరివేపాకును తీసి పారేస్తారా.. నమిలి మింగేస్తారా మీరే తెల్చుకోండి పుదీనా పుదీనాలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకుంటే ప్రతిరోజూ తప్పక మీ డైట్ లో చేర్చుకుంటారు. అలర్జీని, ఉబ్బసాన్ని దూరంచేసే ఔషధలక్షణాలు ఇందులో ఉన్నాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. పూదీనా టీ, పూదీనా పచ్చడి ఇలా తరచూ పుదీనా తీసుకుంటే ఫలితం కనిపిస్తుందట. పుదీనాలో ఉండే విటమిన్ సి, డీ, ఇ, బి లు.. కాల్షియం, పాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యాలను దూరం చేస్తాయి. అంతేకాదు ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అలర్జీని దూరం చేస్తాయి.  శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తాయి. పుదీనా టీ తాగడం వల్ల నోటిలోని హానికర బాక్టీరియాలను నశిస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. వర్షాకాలంలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు, గొంతునొప్పి తగ్గుతాయి. ముఖం పై నల్లమచ్చలు, మొటిమలకు పుదీనా రసం దివ్యౌషధం.  కొత్తిమీర అన్ని రకాల వంటల్లో కొత్తిమీర వాడుతాం. గార్నిష్ కు ఉపయోగిస్తాము. ఇందులో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు, విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో ఇతర ఏ ఆకుకూరల్లో లేని విధంగా విటమిన్ సి, విటమిన్ బి, భాస్వరం, కాల్షియం, ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ ఉంటాయి. కొత్తిమీరలో ఉండే  యాంటీ-ఆక్సిడేంట్స్  శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. కొత్తమీరలో అధికంగా ఉండే విటమిన్ కె  ఎముకలు బలంగా ఉండటానికి దోహదం చేస్తుంది.  కొత్తిమీర వాసన మనసును ఆహ్లాద పరుస్తుంది. ఇందుకు కారణం ఇందులోని 'ఎసేన్షియాల్ ఆయిల్స్'. వీటి వల్ల కొత్తిమీర వాసనతో తలనొప్పి, మానసిక అలసటను టెన్సన్స్'ను తగ్గిస్తుంది. మెంతికూర అతి విలువైన పోషకాలు ఉండే మెంతికూరను ఎక్కువగా నాన్ వెజ్ లో వాడతారు. కొద్దిపాటి చేదు రుచితో ఉండే మెంతి టమాటాతో కలిపి పప్పు చేసినా ఎంతో రుచిగా ఉంటుంది. మెంతి పరోటాలు మరింత రుచిగా ఉంటాయి. ఎండపెట్టిన మెంతిని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. మెంతికూరలో అత్యధికంగా ఐరన్ వుంటుంది.  రక్తహీనతతో బాధపడేవారికి మెంతులు, మెంతికూర మేలు చేస్తాయి. తాజా మెంతికూర ఆకును జ్యూస్ షుగర్ వ్యాధితో బాధపడేవారికి బాగా పనిచేస్తుంది. శరీరానికివసరమైన పీచు పదార్ధాలు,  విటమిన్ కె, ప్రొటీన్లు, నికోటినిక్ యాసిడ్ కూడా వుంటాయి. మెంతిని ఏ రూపంలో వాడినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతులు, తాజా మెంతి,ఎండిన మెంతి ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బాదంపప్పుతో 10 రకాల లాభాలు            

బాదం పప్పు రుచికరంగా ఉండడమే  కాదు.. ఎంత శక్తివంతమో తెలుసుకుందాం. బిపి, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నవారికి పీచుపదర్ధాన్ని అందిస్తుంది. బాదం పప్పు వల్ల పోషక విలువలు మరెన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. ఒక ఔన్స్ బాదం పప్పులో 165 క్యాలరీలు, 6 గ్రాముల కార్బో హైద్రేట్స్, 35 గ్రాముల పీచుపదార్ధాలు ఉంటాయి. కొవ్వువల్ల వచ్చే హృద్రోగ సమస్యలనుండి నివారించేది బాదం పప్పుమాత్రమే అంటే అతిశయోక్తి కాదు. కొలెస్ట్రాల్ నియంత్రించడంలో బాదం  కీలక  పాత్ర పోషిస్తుందని  వైద్యులు పేర్కొన్నారు. 1/3 వంతు కప్పు బాదం పప్పు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. బాదం పప్పులో కాల్షియం లభిస్తుంది. దీనివల్ల బాదం శరీరంలోని ఎముకల నిర్మాణానికి దోహదం చేస్తుంది. రక్తనాళాలలో రక్తం గడ్డ కడితే బాదం దీనిని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన కండరాలు, బలమైన గుండెకు దోహదం చేసేది బాదం పప్పే. మీకు ఒకవేళ ఎలర్జీ ఉంటే అంటే ముఖ్యంగా పాలుత్పత్తులు ఇతర పదార్ధాలవల్ల ఎలర్జీ ఉంటే వీటి స్థానంలో ఆవుపాలకు బదులు బాదం పాలు వాడవచ్చు. ఈ పాలలో లాక్టోసీస్, కొలెస్ట్రాల్ లేకుండా ఉంటాయి. ఆహారంలో పీచుపదార్ధం అత్యవసరం. మీ రక్తంలో చక్కర నిల్వను తగ్గిస్తుంది. హృద్రోగ సమస్యకు చెక్ పెట్టేది బాదం మాత్రమే. 23 బాదం పప్పులకు 25 గ్రాముల పీచుపదార్ధం లభిస్తుంది. శరీరంలో వచ్చే ముడతలను నివారిస్తుంది. మెటబాలిజం ను వృద్ధి చేస్తుంది. అందరు ఎదుర్కొంటున్న  అధిక బరువు నుంచి బయటపడేందుకు బాదం ఉపయోగ పడుతుంది. సెలోటోనియం లెవెల్ ను నియంత్రిస్తూ నిద్రను నియంత్రించడంలో బాదం కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల పగలు మేల్కొని రాత్రి సుఖంగా నిద్రపోవచ్చని నిపుణులు  వెల్లడించారు. అరకప్పుబాదం తీసుకోవడంవల్ల శరీరం లోని ఆర్గాన్లు మెరుగు పడతాయని సెక్స్ జీవితం సంతృప్తికరంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. బాదం పప్పులు విటమిన్ ఇ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. శరీరంలో కణాలు నాశనం కాకుండా కాపాడుతాయి. విటమిన్ ఇ ఎక్కువగా తీసుకుంటే హృద్రోగ సమస్యలు ఆల్జీమర్స్ , క్యాన్సర్ ను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ల్యాక్టో బేసిలెస్ వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు  సహాకరిస్తుంది. ఇన్ఫెక్షన్ ల నివారణకు అవసరమైన రసాయనాలు బాదం అందిస్తుంది.

బొప్పాయి వల్ల ఆరోగ్య లాభాలు

పోప్పాయ పండు తీసుకోడం వల్ల ఎన్నో ఆరోగ్యలబాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఆహారం అరుగాదలకు పోప్పయా దోహదం చేస్తుంది.పన్ను నెప్పి నుంచి కొంత ఉపసమనం ఇచ్చేది పోప్పయా పండే అంటే ఆతిశాయోక్తి కాదు.మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేది పోప్పయా పండు మీ శరీరంలో ఉన్న గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పోప్పయా పండు తీసుకోవాల్సిందే.పపయా వాళ్ళ క్యాన్సర్ తగ్గిస్తుందని పూర్తి నమ్మకం. పోప్పయా మీశారీరం  సహజంగాపని చేయాలంటే  విటమిన్లు,మినరల్స్అందిస్తుంది.ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వందల సంవత్సరాలుగా పోప్పయా అందరికీ పళ్ళలో మహారాణి గా పిలుస్తారు. క్రిస్టోఫర్ కొలంబస్ పోపయాను సహజంగా పోప్పయలో పపైన్ అనే దైజేషన్ ఎంజైం ఉండడం వల్ల దీనిని ఎక్కువగా వాడె వారని ప్రతీతి. ప్రోటీన్లు తక్కు వై నప్పుడు, మీశారీరంలో ఉన్న పెద్ద పేగులు చిన్న పేగులను పూర్తిగా శుభ్రం చేస్తుంది. మీరు బరు తగ్గాలంటే పోప్పయా అద్భుతమైన సదనం అని చెప్పవచ్చు.పేగుల్లో ఉండే పురుగులను పోప్పయా తీసివేస్తుంది.పేగుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ లను వాటి వల్ల వచ్చే సమస్యలను పరిశోధకులు పూర్తిగా పరిశోదించారు.పాపయా వక్షోజాల క్యాన్సర్ కు పేంక్రేయటిక్ క్యాన్సర్ కు నివారించడంలో సహకరిస్తుంది.పోప్పయా ననుండి ఫోలేట్ ,విటమిన్ సి,విటమిన్ ఇ ,పోప్పయా వాళ్ళ సుదీర్ఘకాలం నుండి మీరు ఎదుర్కుంటున్న ఆహారం సులభంగా జీర్ణమై సులభంగా విరేచనం కాకుండా బాధపఫుతున్నారో వారికీ సంపూర్ణ విరేచనం కాకపోవడం వంటి సమస్య నుండి విముక్తి లభిస్తుంది. పోప్పయా ఒక తోనిక్ లా పనిచేస్తుంది.అది మీ పొట్ట పెగులపను పూర్తిగా పీచు పదార్ధం అందం వల్ల మీ ఆహారం జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది.

ఈగలు వాలిన ఆహారం తిన్నారో అంతే సంగతి...

భయ పెడుతున్నామని మాత్రం అనుకోకండి... ఈగలువాలిన ఆహారం తీసుకున్నారో అంతే సంగతి... ఎక్కడి కైనా బయటికి వచ్చినప్పుడు సరైన ఆహారం తీసుకోవాడం ముఖ్యంగా పరిశుభ్రమైన ఆహారం దొరకదు. అటువంటప్పుడు అక్కడ దొరికిన ఆహారాన్నే తీసుకోక తప్పని పరస్థితి. ముఖ్యంగా ఎండాకాలంలో  పరిశుభ్రమైన మంచి నీళ్ళు దొరకవు. కొన్ని ఆహార పదార్ధాలు అక్కడ దొరికే నీటితోనే తయారు చేస్తారు. ముఖ్యంగా తీపి పదార్ధాలు, పాలపదార్ధాలు, టీ, కోఫీ, టిఫిన్ అమ్మెహోటళ్ళలో రోడ్డు పక్కన బండి మీద దుమ్ముపడుతూ మురికి కాల్వల పక్కన వండే ఆహారం పట్ల శ్రద్ధ చూపించండిలేదంటే  అనారోగ్యమే. గ్యాస్ట్రో ఎంత్ర్రాలజిస్ట్ లు అంటున్న ఆవిషయం ఏమిటో చూద్దాం పదండి... మనం తినే ఆహార పదార్ధాలపైన ఈగలు వాలినప్పుడు ఏమౌతుందిలే అనుకుంటున్నారేమో... మనం తినే ఆహారాన్ని ఈగ ఉన్నది ఉన్నట్లుగా తినలేదు. అందుకని మొదటగా ఈ పదార్ధం మీద ఈగ కక్కు తుంది. తరువాత ఆకక్కును తన కాళ్ళతో కసాపిసా కాళ్ళతో ఆహరంలోకి కలిపేస్తుంది. అలా కలపటం వల్ల కక్కుతో ఆహార పదార్ధం ద్రవరూపంలోకి మారుతుంది. ఇలా తోక్కుతున్నఆహార పదార్ధంలోనే మనకు అపకారం కలిగించే సూక్ష్మ క్రిములు కూడా చొరబడతాయి. పల్చగా అయిన ఆ ఆహారాన్ని కక్కుతో సహా ఈగ మళ్ళీ లోపలికి పీల్చుకుంటుంది. అలా పీల్చుకున్న సమయంలోనే కొంత మలాన్ని కూడా  విసర్జిస్తుంది. అలా విసర్జింపబడ్డ మలం ఆహార పదార్ధం మీద మిగులుతుంది. ఆ ఆహారాని మనం ఆహా.. ఆహా.. అనుకుంటూ లొట్టాలేసుకుంటూ మనం తింటాం.                                                                                          ఇప్పుడు మనం ఏమేమి తిన్నాం ?                                                              ఆహారాన్ని, దానితో పాటు ఈగ కక్కుని, ఈగ మలాన్ని, సూక్ష్మ క్రిములని, కాబట్టి  ఆహార పదార్ధాల విషయంలో మనం తీసుకోవాల్సిన  జాగ్రత్తలంటూ కొన్ని ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందామా...                                                                                                               1) ఆహార పదార్ధాల మీద మూతలు ఉంచాలి.                                                                                                                                       2) ఆహార పాత్రల పైన మూతలు ఉంచాలి.                                                                                                        3) మంచి నీళ్ళ పాత్రల మీద మూతలు ఉంచాలి.                                                                                                           4) డస్ట్ బిన్ మీద మాత్రం మర్చిపోకుండ మూత ఉంచాలి.                                                                                 5) అసలు ఇంటి పరిసరాలలో ఈగలు లేకుండా చూసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆహారం తీసుకున్నారో ఫుడ్ ఇన్‌ఫెక్షన్ అవ్వడం, వాంతులు, విరేచనాలు లాంటి అనేక రకమైన వ్యాధులు మనకు తెలియకుండానే సోకుతాయి. ముఖ్యంగా కోసిన పళ్ళు, లేదా చెరుకురసం ఉన్న బండ్లు, లేదా గప్ చిప్ బండ్లు, స్వీట్  స్తల్ల్స్ , రోడ్డుపై తోపుడు బళ్ళు ఇలా ఒకటి ఏమిటి ఇక్కడ అక్కడ అన్నదే లేదు ఎక్కడైనా అపరిశుభ్ర ఆహారం ఉంటుంది. అందుకే ఈగవాలిన ఆహారం తీసుకుంటారో.. ఇంట్లో ఒండుకుంటారో ఒక్కసారి మన ఆరోగ్యం గురంచి మనమే ఆలోచించుకోవాలి. సో... పొరిగింటి కూరకి వెళ్తారా.. ఇంటికూరకే వస్తారా మీఇష్టం ఛాయస్ ఇస్ యువర్స్.

మెదడు, గుండె పనిచేయాలంటే ఖనిజాలు కావాలి.. 

శరీరంలోని కీలక అంగాలు సరిగ్గా పని చేయాలంటే శరీరానికి ఖనిజాలు అవసరం. ప్రతి సెకను ప్రతి రోజూ మన శరీరం ఖనిజాల పైనే ఆధారపడి ఉంటుంది.ముందుగా అసలు ఖనిజాలు ఎక్కడ ఉంటాయో కనుక్కోవాలి. ఖనిజాల వల్ల కొన్నిబిలియన్ల్స కణాలు స్పందిస్తాయి. ఇవి ఒకవిధంగా చెప్పాలంటే  విద్యుత్ తరంగాలు తగలగానే మనం ఎలా స్పందిస్తామో ఖనిజాల వల్ల మన శరీరంలో ఉన్న మెదడు, గుండె అలా స్పందిస్తుంది. స్పందించడమే కాదు సరిగా పనిచేసే విధంగా  ఖనిజాలు సహకరిస్తాయి. శరీరంలో ఉన్న ఖనిజాల మూలంగా ఓస్మోసిస్ వల్ల శరీరంలో ఉన్న  నీటి వత్తిడిని నియంత్రించి పోషకాలను తీసుకుంటుంది. శరీరానికి చాలా ఖనిజాలు కావాలి. వాటిని తప్పక వాడాల్సిన  అత్యవసరమైన ఖనిజాలుగా పేర్కొన్నారు. ఇవి కొన్ని సందర్భాలలో రెండుగా విభజింపబడ్డాయి అవి మ్యాక్రో ఖనిజాలు, మైక్రో ఖనిజాలు ఈ రెండు ఖనిజాలు సమానమైనవి కీలకమైనవే అని నిపుణులు విశ్లేషించారు. ఖనిజాలు పెద్ద మొత్తంలో అంటే ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో అవసరం. ఖనిజాలు తక్కువ అవసరమన్న సంకేతం మనకు ఇవ్వదు. అయితే ఆ ఖనిజాలు మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తాయని మన శరీరం సరిగ్గా పని చేయాలంటే పూర్తి స్థాయిలో సహజమైన ఉప్పుఖనిజాలు అవసరమని నిపుణులు పేర్కొన్నారు.  ఖనిజాలను కనుగోనడం అత్యవసరమని వాటిని సక్రమంగా అందించినప్పుడే అటు మెడకు, ఇటు నరాలకు ఒక విద్యుత్ తరంగాలుగా పని చేస్తాయి. ఖనిజాలు హార్మోన్ ఉత్పత్తి చేయడంలో దోహదం చేస్తాయి. ఖనిజాలు కేవలం ఒక సెల్ల్యులార్ స్థాయిలో మెటబాలిజంను నియంత్రించడంలో  కీలకంగా వ్యవహరిస్తాయి. నిపుణుల అంచనా ప్రకారం 90 % ప్రజలు ఖనిజాల లోపంతో బాదపడుతున్నారని అంచనా. ఖనిజాల సమాతౌల్యం లోపం నివారించాడానికి హిమాలయ రాక్ సాల్ట్ లో 84రకాల ఖనిజాలు ఇందులో ఎలక్ట్రో  లైట్స్ ,  కాల్షియం అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం , ఐరన్  వంటివి లభిస్తాయని నిపుణులు తేల్చారు. సహజంగా సంప్రదాయ బద్దంగా తాజా పప్పులు, తాజా పళ్ళు, కూర గాయాలు, పోషకాలతో పాటు సారవంతమైన భూమిలో సహజంగా ఐరన్, ఖనిజాలు లభిస్తాయి.  కానీ, దురదృష్ట వసాత్తూ నేడు ప్రపంచంలో భూములలో సహజంగా లభించే పోషకాలను మనం గుర్తించకపోవడం గమనించవచ్చు. ఆధునిక వ్యవసాయం పేరుతో మనం చేస్తున వ్యవసాయం పూర్తిగా క్రిమి సంహారక మందుల పైనే ఆదారపడడాన్ని మనం గమనించవచ్చు అలాగే భూమికోతకు గురికావడం, ప్రకృతి విపత్తుల వల్ల మనకు భూమి ద్వారా లభించే పోషకాలు కోల్పోతున్నామని  నిపుణులు అన్నారు. ఇప్పటికే సహజంగా ప్రకృతి నుంచి  లభించే  ఖనిజాలు కనుమరుగుకావడం పై  శాస్త్రజ్ఞులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ భూమిలో ఉండాల్సిన సహాజ ఖనిజాలు లోపిస్తే వాటి ప్రభావం ఆయా పంటలు ఉత్పత్తి పైన పడే అవకాశం ఉందని నిపులు హెచ్చరిస్తున్నారు. అదేపనిగా భూమిపై కృత్రిమ ఎరువులు క్రిమి సంహారక మందులు వాడడం వల్ల ఆహార ఉత్పత్తుల ద్వారా రావల్సిన సహజ ఖనిజాలు లోపిస్తున్నాయని  ఇది ప్రకృతి సమతౌల్యం ఏర్పడి, వాతావరణాన్ని సైతం కలుషితం చేస్తున్నాయని ఈ విషయం తీవ్రంగా పరిగణించాలని శాస్త్ర వేత్తలు సూచించారు.అందుకు మానవ జీవితానికి ఖనిజాలు తప్పనిసరి అని నిపుణులు సూచించారు. 

ట్రెడ్మిల్ వల్ల మరణిస్తున్నారు...

శరీర వ్యాయామానికి ఉపయోగించే ట్రెడ్మిల్ ఉత్పత్తిదారుడు పెల్టన్ మాట్లాడుతూ పిల్లలి కంపనీ నిర్మించిన ట్రెడ్మిల్ వల్ల చనిపోయారని తెలిపారు. నేడు చాలా దురదృష్ట సంఘటన ను చూసాను. అది పిల్లలు వాడె ట్రెడ్మిల్ ద్వారా చనిపోయారన్న ఆలోచన బాధించిందని పెల్టన్ కంపనీ సి ఇ ఓ జాన్ ఫోల్లెయ్ ఒక ప్రకటనలో వివరించారు. మనకు తెలిసిన కొన్ని ఘటనలు వేళ్ళ మీద లెక్కించ దగ్గవి  మాత్రమే అయితే ట్రెడ్మిల్ వల్ల పిల్లలు గాయపడడాన్ని చని పోవడాన్ని కొన్ని కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురిఅయ్యాయనిఆవేదన  వ్యక్తం చేసారు.  మరణించడం లేదా ఇతర గాయాల పై పిల్లలు చర్చించలేదు. ఈ అంశాలపై వినియోగ దారుల ఉత్పత్తి రక్షణ కమీషన్ విచారణ జరుఉతోంది ఇక పై ప్రతి ఒక్కరు ట్రేడ్ వినియోగించే వారు అన్ని రకాల సంరక్షణ తీసుకోవాలని ఫోల్లీ విజ్ఞప్తి చేసారు.పిల్లలు లేదా ఇతర జంతువులు పెలోటిన్ వ్యాయామ పరికరం నుంచి దూరంగా ఉండాలి. ట్రేడ్ పూర్తి చేసిన వ్యక్తి అయిన తరువాత మాత్రమే సంరక్షణ కీను  పిల్లలకు చేరకుండా దూరంగా ఉంచాలని కోరారు. మాఉథ్పత్థులద్వరా మంచి స్ఫూర్తి దాయక అనుభవం అందించాలనే మేము ప్రయత్నం చేస్తామని నూతన పద్దతులను అందరికీ అందించాలని  ప్రయత్నిస్తున్నట్లు ఫోలేయ్  వివరించారు.భవిష్యత్తులో ఎటు వంటి ప్రమాదం నివారించేందుకు అవసరమైన అధ్యయనం చేస్తున్నట్లు ఫోలేయ్ వివరించారు. మరల ఈపరికరం వాడె వారికి సంరక్షణ పద్దతులు అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు పెలటన్ ఇంటరాక్ట్.సైకిల్ గురించి అందరికీ తెలిసిందని  కరోనా వైరస్ ప్యాండమిక్ సమయంలో బాగా ప్రాచుఉర్యం లోకి వచ్చింది అని తెలిపారు. పెలోటన్ పరికరాలలో ట్రేడ్ ట్రెడ్మిల్ లో  వీడియో స్క్రీన్ లో ఇచ్చే సూచనల ఆధారంగా వ్యాయామం చేయవచ్చని. ఇతర సభ్యులు  త్ట్రేడ్డ్ లేదా ట్రెడ్మిల్ వల్ల 2 2 5౦ ౦ మందికి గాయాలు అయ్యాయని 2 ౦ 19 లో అత్యవసర  చికిత్స విభాగంలో 8 సంవత్సరాల లోపు పిల్లలు 2 ౦ ౦ ౦ మంది చికిత్స  తీసుకున్నట్లు కంష్యుమర్ ప్రొటెక్ట్ సేఫ్టీ తెలిపింది. ట్రేడ్మిల్ తో జాగ్రత్త.  

మలేరియా... జాగ్రత్తలు..

మలేరియా దోమలున్న  వాతావరణం లో మనిషికి దుర్భరంగా ఉంటుంది.పల్లె నుంచి పట్టణాల దాకా ప్రతి చోటా దానాలు స్వైర విహారం చేస్తూనే ఉంటాయి.దోమలిన్న ప్రాంతంలో మనిషి ఒక్క రోజుకూడా రాత్రి హాయిగా ప్రశాంతంగా కంటి నిండా నిద్ర పోయిన దాక లాలు లేవు,ముఖ్యంగా దోమలు ప్రజా ఆరోగ్యానికి పెద్ద సవాలు విసురు తున్నా యే మో అని అనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందా నీరు నిలువ ఉన్న ప్రాంతలాలో అవి చేరి తమ సంతానాన్ని వృద్ధి చేస్తాయి. అక్కడ పుట్టిన దోమలు తమ ఇష్టం వచ్చి నట్టు కుట్టి కుట్టి అక్తం పీల్చేస్తాయి.దోమల ద్వారా వ్యాపించే వ్యాదులలో ప్రభలంగా వినిపించేది  నలేరియా గత కొన్ని దశాబ్దాలుగా దోమలను నిర్మూలించడానికి తద్వారా మలేరియా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అన్నే ఇన్నీ కావు కాని చిత్తశుద్ది కన్నా చెత్త శుద్ధి ఎక్కువై పోవడం వల్లే దోమల నివారణలో ఘోరంగా విఫల మౌతున్నాము.మలేరియా అనఫేలేస్ అనే ఒక ప్రత్యేక దోమ మూలంగా మలేరియా వ్యాప్తి చెందుతుంది.ఈ దోమలు మురికి నీళ్ళలోను చెత్త చెదారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వృద్ధి చెందు తాయి.నిలువ ఉన్న పరిశుభ్రమైన నీటి మీద కూడా కాపురం చేస్తూ ఉంటాయి.ప్లాస్మోడియం అనబడే సూక్ష్మ క్రిమి మూలంగా మలేరియా వ్యాధి వస్తుంది. ఈ సూక్ష్మ క్రిమి ఆడ దోమ లాలాజల గ్రంధులలో నివాసం ఏర్పరుచుకుంటుంది.మనిషిని ఆడ దోమ కుట్టినప్పుడు దాని లాలా  జలం ద్వారా ఈ క్రిమి అతడి చర్మం లోకి ప్రవేశించి అక్కడి నుంచి అతడి రక్తం లోకి ప్రవేశిస్తుంది.ప్లాస్మోడియం అనబడే సూక్ష్మ క్రిములు మొదట మనిషి కాలేయం లో అంటే లివర్ లోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. కాలేయంలో అసంఖ్యంగా వృద్ధి చెందాక అక్కడి నుంచి తిరిగి అతడి రక్త ప్రవాహంలోకి చేరి అక్కడి ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ప్రారంభిస్తాయి.మ్మాలేరియా క్రిమి కాలేయంలో వున్న దశలో మలేరియా తాలూకు లక్షణాలు ఏవి మనిషిలో కనిపించవు. రక్త ప్రవాహం లోకి చేరి ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం మొదలు పెట్టాక విపరీత మైన జ్వరం,చలి వంటి లక్షణం మొదలు అవుతుంది.మాలేరియా దోమ ఒకరికుట్టి వెంటనే మరో వ్యక్తిని కుట్టిందో అతడికి కూడా మలేరియా  అంటుకుంటుంది.ఈ విధంగా ఆడ దోమలు మలేరియా వ్యాప్తికి దోహదం చేస్తాయి. మలేరియా లక్షణాలు.. మలేరియా క్రిమి కాలేయం  నుంచి రక్తం లోకి ప్రవేసించాక అక్కడి ఎర్ర రక్త కణాలు చిట్లడం మొదలు అవుతాయి.సరిగ్గా ఆ సమయంలో అతడిలో 1౦3-1౦4డిగ్రీల ఫారన్ హీట్ జ్వరం తో వణుకుడు మొదలు అవుతుందిరోగికి విపరీతమైన తల నొప్పి ఉండచ్చు.వెన్ను నొప్పి ఉండచ్చు. వాంతులూ రావచ్చు. శారేరం లోపలి నుంచి వచ్చే చలిని తట్టుకోలేక రోగి దుప్పటి మీద దుప్పటి కప్పుకోవాలని సనుకుంటాడు.జ్వరం గరిష్ట స్థాయికి చేరుకున్నాక మాత్రమే అతడిలో చలి తగ్గి పోతుంది. చలి తగ్గిన కొన్న్ని గంటల లోనే జ్వరం సాధారణ స్థితికి చేరి చెమటలు పట్టడం మొదలు అవుతాయి.ఈ సమయంలో రోగి నీ రసంగా బలహీనంగా ఉంటాడు. జ్వరం తగ్గిన ఒకటి నుంచి మూడు రోజుల దాకా రోగి మామూలుగా తిరిగు తాడు.ఆతరువాత మళ్ళీ చలిజ్వరం రావచ్చు మలేరియా ముఖ్య లక్షణాలాలో ఒకటి రోజు విడిచి రోజు లేక రెండు రోజుల కొకసారి జ్వరము,చలి మొదలు అవ్వడం కాలేయం లివర్ నుండి రక్త ప్రవాహానికి మలేరియా క్రిములు ప్రవేసించినప్పుడల్లా జ్వరం చలి మొదలు అవుతుంది. మలేరియా నిర్ధారణ... సాధారణంగా మలేరియాకి సంబందించిన లక్షణాలైన చలి జ్వరం వస్తునప్పుడుడాక్టర్లు డాక్టర్లు పెద్దగా టెస్ట్లు చేయరు.తమకున్న అనుభవం ఆధారంగా ట్రీట్ చేయడానికి పూనుకుంటారు.ఏ కొద్ద్దిగా నైనా సందేహం ఉంటె రక్త పరీక్ష చేయించి దానిని నివృత్తి చేసుకుంటారు.చేతి వేలు నుండి రెండు రక్తపు బొట్లు తీసి గాజు పలక పైన అద్ది అందులోని ఎర్ర రక్త కణాలలో మలేరియా క్రిములు ఉన్నాయేమో పరీక్ష చేస్తారు. మలేరియాతో రక్త హీనత... మలేరియా జ్వరం మాటి మాటికీ వస్తోంటే రోగిలో ఎర్ర రక్తస్ కణాలు బాగా క్షీణించి అతడు రక్త హీనత కు గురి అవుతాడు.తీవ్రమైన కేసులలో అతని కాలేయం వాపు వస్తుంది. దీనివల్ల రోగి ఎక్కువసేపు నడవ లేక పోవడం,ఆయాసం వస్తూ ఉంటుంది. మెడకు మాలేరియా వస్తుందా?  ప్లాస్మోడియం ఫల్సిపరుం అనబడే ఒక రక మైన మలేరియా క్రిమి మూలం,గా వ్యక్తి మెదడుకు సోకితే ఈ రకమైన మలేరియా  వచ్చినప్పుడు వ్యక్తి మెదడులోని సూక్ష్మ సూక్ష్మ రక్త నాళాలుపూడుకు పోయి అతడికి ఫైట్స్ రావచ్చు ఒక్కో సారి మరణం కూడా సంభవిస్తుంది. ఈ మలేరియాని సెల్లబ్రల్ మలేరియా అంటారు.ఈ వ్యాధి సమయంలో ఎర్ర రక్త కణాలకు విపరీత మైన నష్టం సంభవించి కిడ్నీలో అవలక్షణం ఏర్పడి జ్వరంతో పాటు ఆవ్యక్తి మూతరం ముదురు రంగులో వెలువడుతుంది.దీనిన్ని బ్లాక్  వాటర్ ఫీవేర్ అని దీనివల్ల రోగులు మరణించ వచ్చని వైద్యులు పేర్కొన్నారు. మలేరియా కు చికిత్స... మలేరియా జ్వరాన్ని  ట్రీట్ చెయ్యడానికి మూడు దసలు ఉంటాయి.... *మొదటగా చలి జ్వరాన్ని తగ్గించడం. *రెండవది చలి జ్వరం రాకుండా చూడడం. మూడోది మలేరియా క్రిములను పూర్తిగా శరీరం నుంచి తొలగించడం  చాలా కాలం నుంచి మలేరియా జ్వరానికి క్వినైన్ టాబ్లెట్లను వాడుతూ వస్తున్నారు.ఈ రోజుల్లో ఇంకా కొన్ని కొత్త మందులు ఉన్నాయి. కొత్త మందులకి దిదే ఎఫెక్ట్స్ తక్కువ.మలేరియాకి క్లోరోక్విన్,కమా క్విన్  ఆయా పరిస్థితి అప్పుడు అందుబాటులో ఉన్న మందులను దృష్టిలో ఉంచుకుని డోసేజ్ మారుతూ ఉంటుంది. మదటి రోజు సింగల్ డోస్  4 త్యాబ్లేట్లు ఒకే సారి వేసుకోమంటారు.ఆరు గంటల తరువాత మరో రెండు టాబ్లెట్లను వేసుకోవాలి.మూడు రోజులు ఉదయం ఒక టాబ్లెట్ ను సాయంత్రం ఒక టాబ్లెట్,వేసుకోవాలి. 

బోదకాలుకి జలగతో వైద్యం!

జలగ పట్టిందో వదలదు రక్తం పీల్చేస్తుంది అని భయపడతారు.ఇది నిజం  సహజంగా ఎవరైనా వ్యక్తి మనల్ని పట్టుకుంటే జలగలా పట్టుకున్నాడురా బాబు అంటూ  అనుకుంటూ ఉంటాం.జలగతో మేలు జరుగుతుంది.హానీ జరుగుతుంది కా నీ యు నాని వైద్యంలో  ముఖ్యంగా ఎలిఫెన్ టియా సిస్,అంటే బోధకాలుకు వైద్యం చేయవచ్చు అంటున్నారు సత్యా యునాని  హెల్త్ కేర్ కు చెందిన యునాని వైద్యురాలు డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. బోధకా లుకు అసలు చికిత్సలేదని శస్త్ర చికిత్స చేసినా కొద్దో గొప్పో ఫలితం ఉన్నప్పటికీ బోదకాలు ను  పూర్తిగా యధాస్థానం లోకి తీసుజు రావడానికి యునాని  లో చక్కటి వైద్యం ఉందని అంటున్నారు. డాక్టర్ సత్య బోధకాలుతో తమ జీవితం ముగిసి పోయిందని అనుకోరాదాని సహజంగా ఇతర వైద్య ప్రక్రియలో కాలు ను ఎత్తులో పెట్టుకోవాలి లేదాఒక టాబ్లెట్,ఇంజక్షన్ ఇస్తారు.   మీ కాలులో చీము లేదా పురుగులు తొలగించాలంటే శస్త్ర చికిత్స చేస్తారు అలా కాకుండా యునాని చికిత్సలో దలక్,నుతూల్,రుసాల్ అలక్ చికిత్సలు చేయడం ద్వారా కొంత మేరా నెల రోజులలో బోధకాలును తగ్గించవచ్చని ఆమె భారోసా ఇచ్చారు. బోదకాలు వాపు పెరిగే కొద్ది ఖర్చు అధికం అవుతుందని భారాన్ని భరించడం ఎవరికైనా కష్టమే అని డాక్టర్ సత్య అన్నారు. బోదకాలు  తీవ్రత నుండి ఉపసమనం కలిగించడానికి యాభై సంవత్సరాల నుండి తీవ్ర వేదన అనుభవిస్తున్న వాళ్ళు.చిన్నప్పటి నుండి బోధకాలుతో సతమత మౌతున్నవాళ్ళు ఉన్నారని సత్యా తెలుగు వన్ కు చెప్పారుమ్బోధకాలు పై యునానిలో ఇప్పటికే చాలా కేసులపై పరిశోదన చేసామాని ఆమె తెలిపారు.ఆపరిశోదనల ఆధారంగా నే ఇప్పటికీ చికిత్స చేస్తున్న మని  యునానిలో బోధకాలుకు చేసే చికిత్స ఒక నిర్దిష్ట మైన ప్రక్రియలో చేస్తామని డని వల్లే మంచిఫలితాలు వస్తున్నా యని ఆమె తెలిపారు. బోధకాలు ఎలా వస్తుంది... గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలాలో దోమలు విజ్రుం భిస్తాయి.ఫైలేరియా సిస్ ప్యారాసైట్ నెమటో డెన్ ఫై లేరియా డిడా దోమ లార్వా ద్వారా అవి దోమను కాటు వేసినప్పుడు అది చర్మం  నుండి శరీరం లోకి ప్రవేశించి లిం ఫోటిక్ వేసేల్స్ లోకి ప్రవేశించి శరీరం మొత్తం వ్యాపిస్తుంది.మారో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దోమ కాలు ఉపరితలపై భాగం పై మాత్రమే పగలు జుడుతుంది.పగలు అలాగే ఉంటుంది రాత్రి పూట టేస్ట్ చేస్తే అసలు కాలులో ఫై లేరియాస్య ఉందొ లేదో తేలిపోతుంది.దీని లక్షనాలాలో భాగం గా 15 రోజులు ఆపైన జ్వరం రావాడం జ్వరం వాంతులు రావడం.మోషన్స్ రావడం రేషన్ సైజ్ పెరుగుతుంది లిమ్ఫోటిక్ సిస్టం దెబ్బ తింటుంది.జ్వరం నివారణకు  తులసి రసం వాడవచ్చు.బోదకాలు చికిత్సకు రేజ్మినల్ తెరఫి,దలక్,ఇజామాత్,నుతూల్,మూలకాల తో తయారు చేసిన డికాక్షన్.కాలిని శుభ్రం చేయడం. కంప్రెషన్ వారం వారం  లీచ్ తెరఫీ అంటే జలగాతో బోడకాలుకి చికిత్స చేస్తామని సత్య తెలిపారు.   అసలు జలగతో తెరఫీ ఎలా చేస్తారు?... బోదకాలు లేదా ఎలిఫెంటియాసిస్ కు కీలక మైన చికిత్స లీచ్ తెరఫీ వారానికి ఇదురోజులు చేస్తాం.అలాగే నెలకు నాలుగు సార్లు లీచ్ తెరఫీ చేసుకోవచ్చు శరీరం తత్వాన్ని బట్టి ఒకసరా రెండుసార్లా అన్నది నిర్ణయిస్తాం.ముందుగా పచ్చి పసుపు తీసుకుని నీళ్ళలో పసుపు వేసి నప్పుడు ఉండలు ఉండలు గా లేకుండా మీల్లు పసుపు రంగులోకి మరాతాయి.జలగాను జాంక్ ని నీటిలో వేసాక జలగ సుద్ది అవుతుంది. పసుపు ఉండలు కట్టి రంగులోకి మారుతుంది.నీటిలో జలగ మెల్లగా కదులు తుంది.జలగలు  38 రకాలు ఉంటాయి.మేడి కేటేడ్ జలగలు గుర్తించి య్హీసుకోవాలి మేడి కేటేడ్ జలగా తలల చిన్నదిగా ఉంటుంది.దీని శరీరం పైన బూదిదరంగులో ఉంటుంది.దీనిని ఇందాక చెప్పిన విధం గా ఇర్సాల్ అలక్ పద్దతిలో బోదకాలు లేదా,వేరికోస్ అల్సర్ కి లీచ్ తెరఫి చేస్తాం.మని డాక్టర్ సత్య వివరించారు. ఎలిఫేన్ టియాసిస్ కు రకరకాల చికిత్సలు చేస్తాం.ఒక నెల అవసరాన్ని బట్టి రెండు నెలలు చికిత్స చేస్తాం.ఒక సారి బోదకాలు వచ్చిందో తగ్గడం అసాధ్యం రక్తం పూర్తిగా గడ్డకట్టడం వల్ల  పాడై పోతుంది.జలగ ఒక్కసారి పట్టుకుంటే పూర్తిగా రక్తం పీల్చేస్తుందని అనడం సరికాదని. 5లేదా 1౦ ఎం ఎల్ రక్తం మాత్రం తీసుకుంటుందని ఎపాదిన్ యారిదన్ విడుదల చేస్తుంది దీనివల్ల రక్తం పూర్తిగా విడకోత్తబడి ఉంటుంది. ఆరక్తాని జలగ తాగుతుందిహ అలోపతి వైద్యులు ఇచ్చే హేబారిన్ ఇంజక్షన్ లీచ్ నుంచి తీసినదే అని ఆమె అన్నారు. హెపారిన్ వాళ్ళ రక్తం పూర్తిగా విడిపోయి ఇతర చికిత్సలు చేసాక ఇతర సమస్యలు పుట్టుకొస్తాయి.యురిన్ ద్వారా బయటికి పోతాయి. చర్మం సహజంగా రావడానికి ప్రయత్నం చేస్తారు.ఇర్సాల్ అలాక లో కొందరు 15నుండి 2౦ జలగలు పెడతారు.అల్స ఒకేసారి 2౦-3౦ జలగలు పెట్టకూడదు.రోగికి ఉన్న ఇన్ఫెక్షన్ బ్లడ్ ఆధారంగా జలగలు పెట్టాలె తప్ప ఎక్కువగా పెట్టినంత మాత్రాన రోగికి బోదకాలు వెంటనే తగ్గి పోదు అల్లచేస్తే లేని ఇతర అనారోగ్యాలు పుట్టుకొస్తాయి. అన్ని లీచ్ లు పెట్టకూడదు.కొన్ని మెడికల్ బేస్ లీచ్ లు లు అంటే జలగలు పెట్టాలి.ఇక్కడ గ్రే,గ్రీన్ రంగులో ఉన్న ఉన్న జలగాను పెట్టాము చూదండి ఆమె కాలు పై పెట్టినా వెంటనే ఎలా గట్టిగా పట్టుకుందో.రక్తాన్ని ఎలా పీలుస్తుందో చూడండి దానిపోత్తేలాకడులు తోందో అలా దాదాపు ఈమెకు నాలుగు వారాలు చేస్తే మొత్తం ఇన్ఫెక్షన్ పోయి నెలరోజుల్లో మామూలు కాలు గా మారిపోతుంది అసలు బోదకాలు రాకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్త పడండి. ఇంటిలోకి దోమలు రాకుండా మేష్ పెట్టుకోండి.ఎఒజూ సాంబ్రాణి వెయ్యండి.దోమలు అరికట్టడానికి రేపలేన్ట్స్ వాడకండి డని వల్ల శ్వాస కొస సంబందిత  వ్యాధులు వచ్చే అవకాసం ఉంది.ముఖ్యంగా రేస్పి రేటేరీ సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

వేడి నీళ్లు తాగితే...

పానం అనగానే కొందరికి ఇదేమైనా పానం అనగానే తాగేది అన్న భావనలోకి వెళ్లి పోతారు. అయితే ఇది మీరు అనుకున్న పానం కాదు.  అసలు పానం అనగానే మందు అన్న అర్ధం చేసుకోవచ్చు అయితే ఆయుర్వేదం లో పానం చరక సంహితలో నిషి ఉష్ణోదక పానం గురించి చెప్పారు.నిషి ఉష్ణోదక పానం తో చికిత్చ చేయవచ్చునని ఇది మనకు ఋషులు భోదించిన 1౦౦౦ సంవత్సరాల కాలం నాటి చికిత్సగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ టి.వేణుగోపాల్ తెలుగు వన్ న్యూస్ కు తెలిపారు. ఆయుర్వేదంలో రోగాలకు చికిత్స తో పాటు రోగాలు రాకుండా కాపాడుకునే ప్రాముఖ్యత ముఖ్యమని నిషి ఉష్ణోదక పానం గురించి చరక సంహితలో పేర్కొన్నారు.అయితే నిషి ఉష్ణో దక పానం మనకు ఒక రూపాయి ఖర్చుకూదాలేదు. ఇది ఆరోగ్య చిట్కా అని అంటారు ఓజస్ ఆయుర్వేద ఆసుపత్రికి చెందిన ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ టి వేణుగోపాల్ తెలిపారు. నిషి ఉష్ణో దక పానం కేవలం రోజూ మనం తీసుకునే మంచి నీళ్ళే అయితే నిషి ఉష్ణోదక పానానికి ఆర్ ఓ వాటర్ గాని మినరల్ వాటర్ వాడరాదని అన్నారు డాక్టర్ వేణుగోపాల్.ఈ మందు తయారీకి కేవలం బోర్ వెల్ వాటర్ లేదా నల్ల లో వచ్చే మంచినీళ్ళు చాలా బాగా పనిచేస్తాయని నిషి ఉష్ణోదక పానం సేవనం అంటే తాగడం వాళ్ళ మంచి ఆరోగ్యలభాలు ఉన్నాయి. అని అంటున్నారు వేణుగోపాల్ గారు. నిషి ఉష్ణోదక పానం తయారి ఎలాచేయాలి... బాగా కడిగి శుభ్రం చేసిన గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని అరగ్లాసు వచ్చే వరకు బాగా మరగ పెట్టండి.లేదా మీకు ఇంకా ఎక్కువ నీళ్ళు తాగాలని ఉంటె రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఒక గ్లాసు  అయ్యేంతవరకు మరగనివ్వాలి.అందులో 1/4 వంతుకు మరగ పెట్టవచ్చు.అలా బాగా 1/2 భాగం మరగనివ్వవచ్చు. నిషి ఉష్ణోదక పానం ఎప్పుడు తాగవచ్చు... పాడుకోడానికి ముందు అంటే రాత్రి ఆహారం తీసుకున్నాక రెండు లేదా మూడు గంటల  తరువాత తాగ గలిగిన నీటిని గోరువెచ్చగా తాగాలి.అలా తీసుకున్న నిషీ  ఉష్ణో దక పానం.అద్భత ఫలితాలు ఇస్తుంది. ఈ ఉష్ణోదక పానం తీసుకోవడం వల్ల పొట్టలో పేరుకు పోయిన మలం కడుయ్తులు తుంది. మల బద్ధకం,సమస్యనుండి విముక్తి లభిస్తుంది,పేగులలో పేరుకు పోయిన మలినాలు పోతాయి కడుపు పూర్తిగా క్లీన్ అయిపోతుంది.క్రమం తప్పకుండా తీసుకోవడం డైట్ లో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం లేదు. నిషి ఉష్నోడక పానం వల్ల ఆకలి పెరుగు తుంది.జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగు తుంది. మీరు ఒబెసిటి తో బాధ పడుతున్నారా?... మీరు ఊబాకాయం తో బాధ పడే వారికి వేడి నీళ్ళు మీ కొవ్వును కరిగిస్తుంది.మీశారీరంలో పేరుకు పోయిన కొవ్వు తగ్గి శరీరం నాజూకు గా తాయారు అవుతారు. కొలస్ట్రాల్ లేదా లిపిడీ మియా ఎల్ డి ఎల్.లేదా హెచ్ డి ఎల్ తగ్గుతుంది.దీనికోసం నూనెలు మార్చాల్సిన అవసరం లేదు. మందుల వాడకం తగ్గించ వచ్చని నిషి ఉష్ణో దక పానం ఈ సమస్యకు మేలైన పరిష్కారమని పేర్కొన్నారు. తుమ్ములు,ముక్కు కారడం,జలుబు,శ్వాస సంబందిత సమస్య లకు,బ్రోంకై టిస్ తో ఉన్నవాళ్లు వేడి నీళ్ళు తాగితే పొడి దగ్గు సమస్య శ్లేష,కఫ ,పిత్త వాత సమస్యలు తగ్గుతాయి.ఖర్చులేని నిషీ ఉష్ణోదక పానం వాళ్ళ ఆమ్లాలు సరిగా ఉంటాయి. నిషి ఉష్ణోదక పానం రాత్రి మాత్రమే ఎందుకు తీసుకోవాలి... రాత్రి పూట వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం ఉషారుగా తాయారు అవుతుంది.రాత్రి పడుకునే వరకు అలిసిపోరు. పైగా నీరసం రాదు.రాత్రి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. చర్మం లో ముడతలు పోయి.చర్మం నిగారింపు వస్తుంది..అన్ని రకాల అనారోగ్యాలకు ఒకే మందు నిషీ ఉష్ణోదక పానం తో మేలైన లాభాలు. ఇప్పటి నుంచే ఖర్చులేని  వేడి నీటిని తాగండి మంచి ఫలితాలు చూడండి. 

కళ్లను ఎలా శుభ్రం చేసుకోవాలి?

కంటిని ఎలా శుభ్రం చేయాలి? కంటిని ఎందుకు శుభ్రం చేయాలి? కంటిని శుభ్రంగా కడగడం అవసరమా? కంటిని శుభ్రం చేయాలంటే ఎలాంటి డ్రాప్స్ వేయాలి? అసలు కళ్ళు వాటికి అవే శుభ్రం చేసుకుంటాయా ? లేదు వ్యక్తి కంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి? ఒక వేళ కంటిలో ఏదైనా దుమ్ము,ధూళి,ఇసక రేణువులు  లేదా ఫారిన్ బాడీ లేదా పార్టికల్స్ కంట్లో పడ్డప్పుడు  ఎలా మనల్ని మనం కాపాడు కోవాలి? మనం  తక్షణం ఎలా స్పందించాలి? భవిష్యత్తులో కంటికి ఎలాంటి నష్టం జరగ కుండా వ్యవహరించాలి?  సహజంగా కంటి నుంచి వచ్చే నీరు కంటిని శుభ్రం చేస్తుంది. వ్యక్తి కన్నును అర్పిన ప్రతి సారీ కన్ను తనను తాను శుభ్రం చేసుకుంటుంది. అయితే మీ కంటి నుంచి వచ్చే కన్నీరు.కంటిని శుభ్రం చేస్తుందా కంటిలో  ఉండే ఫారిన్ బాడీని పార్టికల్స్,రాసాయానాలు అత్యంత ప్రమాదకర మై  నప్పుడు.కంటి శుభ్రం చేస్తున్నప్పుడు ఎవరైనా అత్యవసర సమయంలో  సహాయం కోసం సంప్రదించండి.ఒక వేళ కంటికి ప్రమాదం జరిగితే  వెంటనే ఆసుపత్రిలో ముఖ్యంగా కంటి వైద్య నిపునుడిని సంప్రదించండి. కంటిని ఎందుకు,ఎప్పుడు శుభ్రం చేయాలి? కంటిని ఎందుకుఎప్పుడు  శుభ్రం చేసుకోవాలి? కంటి ఎందుకు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అన్న ప్రశ్నకు చాలానే కారణాలు ఉన్నాయి. కంట్లో రసాయనాలు... కంట్లో ఏదైనా రసాయనం పడ్డ వెంటనే కంటిని శుభ్రం చేయాలి.అయితే రసాయన పరిశ్రమలలో ప్రమాదాలు జరగడం సహజం సర్వ సాధారణం అయితే రసాయన పరిశ్రమలో ప్రమాదం జరగకుండా  ఉండడానికి సేఫ్టీ మేజర్ తీసుకోవాలి,అయితే కొన్ని సందర్భాలాలో రసాయన పరిశ్రమలలో  రసయానాలు పేలడం వంటి సందర్భాలాలో కంట్లో రాసాయానాలు పడ్డప్పుడు రసాయనం పడ్డ వెంటనే వెంటనే కదగకే పోవడం వంటివి చేస్తూ ఉంటారు.అలాకాక అశ్రద్ధ చేయడం నిర్లక్ష్యం చేయడం వల్ల రసాయనం అలాగే ఉండి పోయి కళ్ళు పోయే ప్రమాదం ఉంది.ఒక్కోసారి రసాయనంకంట్లో పడ్డ వెంటనే కళ్ళు పోయే ప్రమాదం ఉంది.లేదా కన్ను పూర్తిగా పోయే ప్రమాదం ఉంటుంది.అలా రసాయనం కంట్లో పడ్డప్పుడు వెంటనే దగ్గరలో పరిశ్రమలో డిస్టిల్ వాటర్ లేదా ట్యాప్ నల్లా నీటితో కన్నును శుభ్రంగా కడగాలి కంట్లో దుమ్ము ధూళి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి వెంటనే సమీపం లోని కంటి వద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళాలి ఒక వేళ అత్యవసర సమాయంలో సర్జరీ చేయాల్సి వస్తే డాక్టర్ సర్జరీ చేస్తారు. అందుకే మీ కంటిని రసాయనం పడ్డ వెంటనే నలపకుండా శుభ్రం చేయండి. ఫారిన్ఓబ్జేక్ట్స్... మనకంటిలో ఫారిన్ అబ్జేక్ట్స్ అంటే కంటికి సంబంధం లేని వస్తువులు పెట్టుకుంటూ ఉంటారు.ఉదాహరణకు కాంటాక్ట్ లెన్స్ లేదా ఇతర వస్తువులు అమర్చుకుంటారు.అలాగే పరిస్రమాలాలో లేదా ఇతర కూలీలు సైతం పని చేస్తున్నప్పుడు ఇసుక, మట్టి రేణువులు పడ్డప్పుడు కంటిని అదే పనిగా నలపడం చేస్తూ ఉంటారు,అలా ఏదైనా పార్టికల్ కంట్లో పడ్డప్పుడు ఇక్కోసారి వ్యక్తి కంట్లో ఇరి టేటింగ్ గా ఉంటుంది.ఆవెంటనే చాలా మంది కంటిని కనురెప్పల్ని రెండు మూడు సార్లు బ్లింక్ చేస్తే కంట్లో పడ్డ నలక పోతుంది అలాకాకుండా అల్సాగే ఆరేనువు మిమ్మల్ని ఇబ్బంది పెడితే వెంటనే చల్లటి నీటితో కాన్నును శుభ్రంగా కడగాలి,లేదా డిస్టిల్ వాటర్ లేదా మంచినీటితో కడిగితే డస్ట్ పార్టికల్స్  పోయి కళ్ళు  శుభ్రంగాఉంటాయి.కళ్ళ లో డస్ట్ పార్టి కల్స్ అలాగే ఉంటె కళ్ళు ఇబ్బందిగా ఉంటాయి.అలగే కళ్ళలో ఉన్న పార్టికల్స్ అతుక్కు పోతే చాలా ప్రామాదమే అని వైద్యులు అంటున్నారు. ఉదాహరణకు కొందరు గాజుపనులు చేసే వారు ఉంటె గాజు ముక్కలు కంట్లో పడ్డాయో అవి అలాగే కన్నులోపల లేదా కన్ను గుడ్డు పై చాలా గుచ్చుకుపోతే చాలా ప్రమాదమని చెప్పాలి.ఒక్కోసారి కన్నులోపాలి భాగం లో కృత్రిమ కన్ను అమార్చాల్సిన అవసరం వస్తుంది. అలాంటి పరిస్థితులలో నిపుణులైన వైద్ద్యుల సలహా తో కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి కంట్లో గాజుముక్క పడితే వెంటనే నలపకుండా కప్పులో నీరు తీసుజుని కంటిని కప్పులో ఉన్న నీటితో కంటిని పెట్టడం వల్ల కంటిలో నీరు చేరి మెల్లగా ఆపార్టికల్  తొలగించుజోవచ్చు.  ఇన్ఫెక్షన్ ఇంఫ్లామేషణ్... కంటిలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఎర్రగా మారడం,లేదా కళ్ళ కలక వల్ల కళ్ళు ఎర్రగా మారవచ్చు.కన్ను వాయడం లేదా మూసుకు పోవడం జరుగుతూ ఉంటుంది.దీనివల్ల నీళ్ళు కారడం,లేదా వాపు,కంటిలోపల ఎర్రగా ఉన్న్దదమ్మ దీని లక్షణం. ఈ సమస్య చాలా సహజ మైనది.అయితే కంటిలోకి వైరస్ ఉంటె లేదా బ్యాక్టీరియా ఉంటె కంటిని శుభ్రం చేసుకోవడం అవసరం సురక్షితం. కంటిలోపల కంటి చుట్టూ ఒక వేళా కన్ను ఇన్ఫెక్షన్ ఉంటె అది బయటికి వస్తుంది. కంటినిఎలా శుభ్రం చేయాలి? కంటిని శుభ్రం చేయాలని అనుకునే వ్యక్తులు అత్యవసరంగా ఎమర్జెన్సీ ఐ వాష్ సొల్యుషన్స్ ఉన్నాయి.కంటిని శుభ్రం చేయాలి చాలా ల్యాబెరేట్రీ లలో లేదా వంటింట్లో ఇలాంటి సొల్యుషన్స్ ఉంటాయి.ఒక వేళ అందుబాటులో లేకుంటే మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.లేదా షవర్ ద్వారా కంటిని శుభ్రం చేసుకోవాలి. కంటిని శుభ్రం చేసుకునే ముందు కంటిలో మీరు కాంటాక్ట్ లెన్స్ వాడుతూ ఉన్నట్లయితే వాటిని తీసివేయాలి.దీనివల్ల ఇరిటేషన్ వచ్చినప్పుడు. కంటిని శుభ్రం చేసుకోవచ్చు.కంటి లోపలి నుండి బయటికి కంటి చివరికి చేరుతుంది. ప్రతి ఒక్కరు తమకంటిని 1౦ నుండి15 నిమిషాలు శుభ్రం చేయాలి.కంటిని తెరచి ఉంచి ఆ నీటి ప్రవాహాన్నికంటి లోపలినుంచి నీటితో కడగాలి దీనివల్ల కంటిలోపల చేరిన రసాయనాలు ప్రభావ వంత మైన అల్కలైన్ బయటికి పంపవచ్చు.కంటి చుట్టు ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా పరి శుభ్రం చేయాలి.కంటిలో ఎక్కడైనా రాసాయనాలు చేరిన అవి పూర్తిగా పోవాలి.ఆవిధంగా శుభ్రం చేసిన తరువాతా ఆప్తమాలాజిస్ట్ ను  కలవాలి.రేణువులను పూర్తిగా తొలగించాలి. కంటిలో చేరిన ఇసుక రేణువులు,మురికి లేదా ముఖ్యంగా స్త్రీలు ఐ ల్యాష్ లు,కాజాల్ లాంటివి చాలా మంచి వాడుతూ ఉంటాలి. కాటుకా అలాగే కంటి రెప్ప పై అలాగే ఉంటాయి. కంటిని ముట్టు కునే ముందు చేతులను  పరిశుభ్రంచేయాలి. మీ కంటిలో పార్టికల్స్ పడ్డప్పుడు ఒకటికి రెండు సార్లు కంటిని బ్లింక్ చేయండి అలా చేస్తే కన్త్కో పడ్డ పార్టికల్స్ బయటికి వాస్తాయి అలా మీ కంట్లో పడ్డ పార్టికల్స్ ను బయటకు పంపే ప్రయత్నం చేయాలి. కం ప్రెస్... కంటిలో ఒక వేళ వాపు ఉంటె వేడి లేదా చల్లటి కంప్రేషర్ ను వాడచ్చు.కంటిని నలపకుండా ఒత్తిడి పెట్టకుండా కంప్రేస్ చేయచ్చు. టీట్రీ ఆయిల్... ఒక పరిశోదనలో టీ ట్రీ ఆయిల్ చాలా ప్రభావ వంతంగా పని చేస్తుందని కంటిలో వచ్చే కండీషన్ల ఆధారంగా బ్లెడ రైటిస్ టీ ట్రీ ఆయిల్ షాంపూ వాడవచ్చు అది కంటి రెప్పల పైన ఉన్న కను రెప్పల పైన మాత్రామే వాడాలి 5౦%టీన్ ట్రీ ఆయిల్ తో కను రెప్పలు శుభ్రపడతాయి. కంట్లో చుక్కలు... కంటిని శుభ్రం చేయడానికి లేదా కడగ డానికి కంటి చుక్కలు సహాయ పడతాయి.కంటి చుక్కల పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. ఒక్క సారి మీ కంటిని మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది.మీ దగ్గరలోని కంటి వైద్యుని సంప్రదించండి. కంటిని సంరక్షిన్చుకోడానికి కొన్ని సూచనలు... కంట్లో రసాయనాలు లేదా రేణువులు ధాతువులు పడ్డప్పుడు కంటిని శుభ్రం చేయాలి. క్రింది విధంగా వ్యవహరించకూడదు... కంటిని నల పడం,కంటిపై ఒత్తిడి పెట్టడం చేయకూడాడు. కంటికి ఏఆయింట్ మెంట్ వాడకూడాడు. కంట్లో ఇరుక్కు పోయిన పార్టికల్స్ ను తీవ్రంగా తొలగించే ప్రయత్నం చేయాలి. ఆహారం లో స్త్రీక్స్ తీసుకోవాలి కంటి వాపు తగ్గేందుకు మందులు లేదా డాక్టర్ సూచనను పాటించాలి.కంటి వాపు ఎక్కువ ఉన్న అలాగే ఉన్న కంటిలో ఏదైనా బ్యాక్టీరియా చేరిందేమో గమనించాలి. కంటిని వేటితో శుభ్రం చేయాలి... నీటితో కంటిని శుభ్రం చేయాలి.కంటిలో చేరిన పార్టికల్స్ ను శుభ్రం చేయాలి. కంటిపై ఒత్తిడి పెట్టకూడాడు. స్తేరాయిడ్ లేని ఇంఫ్లా మేటరీ మందులు వాడాలి. ఇబు ఫ్రోబిన్,ఆస్ప్రిన్,వంటి మందులు బ్లీడింగ్ కు కారణం అవుతాయి. అవసరమైన పక్షంలో డాక్టర్ సలహా మేరకు కొంతచ్ట్ లెన్స్ వేసుకోవాలి. కంటికి ఫస్ట్ ఎయిడ్... కంటిలోకి చేరిన పార్టికల్స్ వల్ల కంటిలో ఉంటె ఇబ్బందిగా ఉండచ్చు కంటిని గట్టిగా నలిపితే  నల్ల గుడ్డు లేదా తెల్ల గుడ్డు కు ప్రమాదం జరగవచ్చు. కంటిలో పార్టికల్స్ తొలగించకుంటే అవి అక్కడే ఉంటె కంటికి ప్రమాదం కాగలదని అందుకే  ఏదైనా రేణువులు ఇతరా పర్తికల్స్ పడితే కంటిని నీటితో శుభ్రంగా కడగడం కంటిని శుభ్రం  చేయడం తప్పని సరి. కంటిలో రాసాయానాలు పడితే కంటిని నీటితో శుభ్రంగా ఫ్లష్ చేసి రసాయనాన్ని తొలగించాలి. కంటికి ఏదైనా గాయం అయిన పక్షంలో కంటిలో మరేవస్తువూ పడకుండా కంటికి ఏదైనా షీల్డ్ అమర్చాలి. వైద్యుని సలాహా త్రేసికోవడం తప్పని సరి. వైయుని సంప్రదించడం ద్వారా శాస్త్ర చికిత్స అత్యవసరమైన పక్షంలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సహ్త్ర చికిత్స చేయడం చికిత్స తరువాత జగ్రతాలు పాటించడం స్దారణ స్థితికి వచ్చే వరకు జాగ్రత్తలు పాటించడం అవసరం.కంటితోనే జీవితానికి వెలుగు చీకటి.

రక్తం గడ్డకట్టడం ప్రమాదమా...

క్లాట్ రక్తం గడ్డకట్టడం అది రక్త శ్రావం కాకుండా ఆపడం,సహజంగా మీకు గాయం అయినప్పుడు రక్తం దానంతట అదే గడకట్టాలి.అప్పుడే గా యమైన చోట రక్తం గడ్డకట్టి రక్తం ఆగుతుంది.అలా కాకుండా మీ రక్తనాళం పూర్తిగా మూసుకు పోతుంది. అసలు రక్తం గడ్డకట్టడం అంటే... ఇది అంటే రక్త కణాల కలయిక ముద్ద అది మీరక్తంలో ఉన్న ప్రోటీన్ ఒక రక్తపు గడ్డ,అది మీ శరీరంలో రక్త శ్రావాన్ని నియంత్రిస్తుంది.మీ శరీరానికి గాయమై నప్పుడు తగ్గి పోతుంది.అలాజరగలేదు అంటే అది రక్తస్రావం అసలు రక్తం రావాడం లేదు అంటే మీ రక్తనాళం మూసుకుపోయి ఉంటుంది ఆ రక్తనాళం లో ఎక్కడో రక్తం గద్దకట్టుకుపోయిందని దానివల్లే రక్తస్రావం జరగడం లేదని అర్ధం.అని అంటునారు నిపుణులు. దీనివల్ల ఎలాంటి సమస్యల కు కారణం అవుతాయి... శరీరంలో అనుకోకుండా వచ్చే క్లాట్స్ వల్ల తీవ్రసమస్యలు వాస్తాయి.ఒక్కో సారి చనిపోవచ్చు అని అంటున్నారు నిపుణులు.అది గుండే లోపాల రక్త నాళాలు కావచ్చు.లేదా గుదేపోటు రావచ్చు.రెప్పపాటులో జరిగిపోతాయి.కాస్త కాళ్లు నెప్పిగా ఉన్నా లేదా వాపులు ఉన్నా అది మీశరీరం లోపల ఉండే అవకాశం ఉంది.దీనినే దీప్ త్రెంబోసిస్,లేదా మీ ఊపిరి తిత్తులలో వస్తే పల్మనరీ ఎంబాలిజం అని వైద్యులు పేర్కొన్నారు.ఇవన్నీ వైద్య పరంగా మెడికల్ అర్జేన్సీ పేర్కొన్నారు.ఇలాంటి పరిస్థితులలో సత్వరం వైద్య చికిత్స అవసరం. క్లాట్ ఎవరికీ వచ్చే అవకాశం ఉంది... అక్కడ అంటే దెబ్బతగిలిన చోట రక్త ప్రవాహం ఆగిపోయి.క్లాట్ ఏర్పడితే అది రక్తనాళం లో క్లాట్ ఏర్పడి వాపు వస్తుంది. కాల్ కింది భాగం ;ఎడా కాఫ్ అది డి వి టిఅంటే కాళ్ళలో రక్తం గడ్డ కట్టడం అని అర్ధం.లేదా మీ చేతులలో క్లాట్ వస్తే వాపు నొప్పి రక్త నాళాలకు నష్టం కలిగిఉండవచ్చు. రక్తనాళాలలో క్లాట్ వస్తే చర్మం రంగు మారుతుంది... రక్త నాళంలో క్లాట్ వస్తే చేతిలో అది నీలం రంగులోకి మారుతుంది లేదా ఎర్రటి రంగులోకి మారుతుంది.వివిదరంగుల్లో ఉండవచ్చు.అక్కడ మీ రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిని ఉండవచ్చు లేదా గుండె మీ చర్మాన్ని జీవం లేకుండా చేస్తుంది.లేదా క్లామ్మి గా ఉంటుంది. మారో లక్షణం నొప్పి... అనుకోకుండా చెస్ట్ లో నొప్పి క్లాట్ తెగిపోవచ్చు లేక ఆర్టరీ లో గుండె నొప్పి వచ్చినట్లు.చేయి చూసి చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఎడమ వైపు క్లాట్ తరువాత కాలి కింది భాగంలో క్లాట్ ఉండడం వల్ల లేదా పోట్టలో,మెడ కండరాలలో క్లాట్ ఉండవచ్చు.దీనివల్ల ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడడం ఈలక్షణం ఉంటె ఊపిరి తిత్తులో క్లాట్ ఉన్నట్లుగా సంకేతం.లేదా గుండెల్లో క్లాట్ ఉండచ్చు.దీనికారణంగా చమట పట్టడం కళ్ళు తిరగడం,పడిపోవడం,వంటి లక్షణాలు ఉంటాయి. గుండెల్లో క్లాట్... గుండెల్లో క్లాట్ ఉంటె వేరే లక్షణాలు ఉంటాయి.గుండె వేగంగా కొట్టుకోవడం.లేదా చెస్ట్ లో నొప్పి రక్తం తో కూడిన దగ్గు. శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడడం.సంకేతం లేకపోయినా ఆసుపత్రికి వెళ్ళడం అత్హ్యవసరం. గుండెల్లో ఊపిరి తిత్తుల్లో క్లాట్ ఉన్నట్లు ఒక వేళ గుండెపోటు అయితే కొంత అలిసిపోవడం.నీరసం,తలనొప్పి,చెస్ట్ లో నొప్పి, వస్తే ఆసుపత్రికి వెళ్ళడం మంచిది. బ్రెయిన్ లో క్లాట్ ఉంటె... సహజంగా రాకత ప్రవాహం సరిగా లేకుంటే ఒత్తిడికి గురిఅవుతుంది.మెదడులో క్లాట్ ఎక్కువగా ఉంటె స్ట్రొక్ రావచ్చు. మీ మెదడుకు ఆక్సిజన్ అందదు.కణాలు కొన్ని నిమిషాల్లో మరణిస్తారు.మెదడులో క్లాట్ వల్ల తలనొప్పి ఒక రకమైన కన్ఫ్యూజన్ ఫైట్స్ మాట్లడలేనితనం నీరాసం.శరీరం ఒక వైపే ఉన్నట్లు అనిపిస్తుంది. పొట్టలో లేదా బెల్లి లో క్లాట్ ఉంటె... మీకు పొట్టలో బహుశా బ్లాక్ ఉందని తెలియక పోవచ్చు.ఇది అరుదుగా జరిగే సంఘటన లేదా ఎసోఫెగస్ ట్యూబ్ లో  అది మీ గొంతుకు కలప బడి ఉంటుంది.ఇందులో మీ మలం రంగు నల్లగా రావచ్చు. లేదా దుర్వాసన రావచ్చు. కిడ్నీలో క్లాట్ రావచ్చు... దీనినే రినాల్ వెయిన్ త్రెంబోస్ అంటారు ఇది చాలా నెమ్మదిగా చాప కిందనీరులా పెరుగుతుంది.ఇది పెద్దవాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది.దీనిలక్షనాలు పెద్దగా కనపడవు.మీ ఊపిరి తిత్తుల్లో ముక్కలు నుక్కలు కావడం సహజంగా చిన్న పిల్లలలో త్వరగా వస్తుంది అందుకే పిల్లలాని పెద్దలని పూర్తిగా దగ్గరగా ఎప్పటికప్పుడు గమనించాలి. రక్తం గడ్డ కట్టిందన్న అనుమానం మీకు వస్తే... గడ్డ కట్టినా భాగాన్ని డాక్టర్ కు చూపించాలి.లేదా ఏమర్జన్సీలో చూపించండి.అది రక్తం గడ్డ కట్టిందా లేక ఇతర అన్నది పూర్తిగా పరిశీలించాలి.దీనికోసం క్లాట్ బరస్ట్ టాబ్లెట్స్ ఇస్తారు.అవసరమైన పక్షం లో సర్జరీ చేస్తారు.లేదా మరో పలుచటి ట్యూబ్ ను అమరుస్తారు. క్లాట్ నివారణా చర్యలు... క్రింది భాగంలో రక్తం గడ్డ కడితే శరీరంలో సరైన బరువు ఉండే విధంగా చూసుకోవాలి.సరిగా తినడం వ్యాయామం చేయడం.. ప్రత్యేకంగా ఎక్కువసేపు నిలబడడం కూర్చోవడం చేయాకండి.సర్జరీ అయిన తరువాత ఎక్కువ సేపు ట్రిప్ కు వెళ్లి వస్తే డెస్క్ పై పనిచేసే వారైతే ఎక్కువసేపు తిరుగు తూ ఉండండి.ప్రతి రెండు గంటల కొకసారి కళ్ళను కదపండి.మీ కుర్చీలోనే అటు ఇటూ సర్దుకొండి. మీరు మీ దుస్తులు గట్టిగా బిగుతైన దుస్తులు సాక్స్ వేసుకుంటే అది మీ రక్త ప్రవాహానికి సహకా రిస్తుంది. క్లాట్,వాపు వచ్చిన దగ్గర రంగు మారడం కనక గమనిస్తే రైట్ ఫైటింగ్ డ్రగ్స్ ను వాడండి ముఖ్యంగా యాంటి కాగులేన్ట్స్ వాడండి.

సంపూర్ణ ఆరోగ్యానికి సమగ్ర ఆహారం

వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార నియమాలు... పిండి పదార్ధాలు... మనం తీసుకునే ఆహారంలో తవుడు,తీయని బియ్యము,లేదా ముడి బియ్యము అన్నం తినండి.గోధుమలు మీరే పిండి పట్టించ్జి,జల్లెడ పట్టని గోధుమ పిండితో నొనె లేకుండా పుల్కాలు,రోటీలు చపాతీలు,రోటీలు చేసుకుని తీసుకోండి. బహు ధాన్యాల పిండి... గోధుమలు మూడుకిలో గ్రాములు రాగుల పచ్చజోన్నలు,అరకిలో గ్రాము రాగులు,అరకిలోగ్రాము సజ్జలు,అరకిలో గ్రాము పిండిని జల్లించకుండా పుల్కాలు రోటీ, చపాతీలు చేసుకోవచ్చు.ఒక్కో భోజనంలో ఒక్కో రకం వాడవచ్చు. కాయాగూరలు,ఆకు కూరలు... ప్రతి రోజూ భోజనంలో ఒక ఆకు కూర,ఒక కాయ కూర.ఉంటె మంచిది.మీకు  ఆకుకూరలో పప్పులేకుండా ఉంటె ఇంకా మంచిది. మాంసకృత్తులు... జంతు సంబంధ మామ్సక్రుతులకు బదులు శాకాహారులుపప్పులను గింజలను వాడతారు. కందిపప్పు, పెసరపప్పు, శనగ పప్పు, ఉలవపప్పు, బటాణి పప్పు, కేసరి పప్పు,సోయపప్పు. వీటిని జీర్నిన్చుకోడం కష్టం.ఎందుకంటే వీటిని తీసుకోవడం వాళ్ళ గ్యాస్ అసిడిటీ,కడుపు ఉబ్బరం,మల బద్ధకం, హేమరాయిడ్స్,అంటే పైల్స్,లాంటి సమస్యలు వస్తాయి. పైల్స్ తో బాధపడే వారికి ఈరకమైన ఆహారం పనికి రాదు. పరిస్తితీవ్రతరం చేస్తాయి.రోగి ప్శ్రిస్తితిని బట్టి పప్పుల వాడకం.తగ్గించమని లేదా పూర్తిగా వదిలి వేయమని చెప్పవచ్చు. ఊరగాయపచ్చళ్ళు... తెలుగు రాష్ట్ర్రాలలో ఊరగాయలేనిదే ముద్దదిగదు.కోస్తాజిల్లలలో,క్రిష్ణజిల్లలలో వీటి వాడకం ఎక్కువే. వీటిలో వాడే కారం కన్నా అధిక మోతాదులో వాడే ఉప్పు,నూనె ఆరోగ్యాంకి హానికర పదార్ధాలు. వీటిలో ఎండుమిరపకాయాలు.కారంలో చాలా శక్తి వంతమైన ఔషాద గుణాలు ఉన్నాయి. మిరపకాయల ఖారం లో మనం కలిపే ఉప్పు నూనె తదితరమసాలాలు దినుసులు దానిలోని ఔషద గుణాలను తటస్థం చేయడమే కాక మనగుండే రక్తనాళాల వ్యవస్థను కీళ్ళకు హానికలిగిస్తాయి. ఊరగాయ పచ్చళ్ళను ఎంతత క్కువగా  వాడితే అంతమంచిది. ఆహారం ఎన్నిసార్లు తినాలి... ఇప్పుడు ప్రపంచం అంతటా ఆహారాన్ని ప్రతిరోజూ మూడు సార్లు తీసుజున్తున్నారు.ఆహారాన్ని మూడుసార్లె తీసుకోవాలాని ప్రతిరోజూ మూడుసార్లె తీసుకోవాలని అంతకంటే ఎక్కువతీసుకోకూడదని  అలాతీసుకుంటే జీర్ణ వ్యవస్థ మీద దాని అనుబంద గ్రంధుల మీద భారం ఎక్కువపడుతుంది. ఇంసూలిన్ అవసరం లేని మధుమేహ వ్యాదిపెషంట్లు ప్యాన్క్రియాస్ లోని బీటా కణాలు ఇంసూలిన్ ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేక పోయినా కొంచం తక్కువ స్థాయిలో ఉత్పత్తిచేస్తూనే ఉంటాయి. ప్రతిసారీ ఆహారం ఎక్కువస్తాయిలో తీసుకున్న వెంటనే రక్తంలోకి అధిక స్థాయిలో వచ్చి చేరే గ్లూకోజ్ నంతటినీ జీవకణాల్ లోకి చేరవేయడానికి అవసరమైనంత ఇన్సూలిన్ డిపెండెంట్ డయాబెటిక్ పేషంట్లు బీతాకనాలు తయారు చేయలేవు.అయితే టైప్ 2 డయాబెటిస్ పేషంట్లు రీఫైండ్ పిండిపదార్ధాలు వదిలేసి,తవుడు తెల్లని బియ్యము,జల్లెడ పట్టని గోధుమ పిండి. జల్లెడ పట్టని తృణ ధాన్యాల పిండి లాంటి వాటిని రోజూ మూడు సార్లుగా తినే ఆహార పరిమాణాన్ని అయిదు భాగాలు చేసి అయిదు సార్లుగా తింటే రక్తంలోకి గ్లూకోజ్ ను పాక్షికంగా పనిచేసే బీటా కణాలు కూడా తేలికగా జీవకణాల లోకి చేరగలవు అంటే టైప్ 2 డయాబెటీస్ పేషంట్లు మూడు సార్లుగా తినే ఆహారాన్ని అయిదు సార్లుగా తింటే రక్తంలోకి గ్లూకోజ్ ను అద్య్పులో ఉంచడం సాధ్యమౌతుంది. పండ్లరసాలు... పండ్ల రసాలు ఉదయము,మధ్యాహ్నము,రాత్రికూడా భోజనానికి ముందు ఒక చిన్న గ్లాసుదు పండ్లరసం  తాగడం మంచిది. పండ్లు... ఉదయం భోజనానికి మాధ్యాహ్నం భోజనానికి మధ్య మధ్యాహ్న భోజనానికి రాత్రిభోజనానికి మధ్య ఒక పండు తినడం మంచిది.అయితే రోజూ ఒకే రకమైన పండు తినడం మంచిదికాదు.ఒక్కో రకం పండ్లలో ఒక్కోపోశాకాలు ఉంటాయి.ఎన్నిరకాల పోషకాలు తింటే అన్నిరకాల పోషకాలు శరీరానికి అందుతాయి. ఎండిన పండ్లు,పప్పులు... వీటిలో ఖనిజాలు మాంసకృత్తులు,తీపి పదార్ధాలు విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.ప్రతిరోజూ వీటిని ఒక యాభై గ్రాములు తీసుజుంటే మన జీర్ణ శక్తికి,జీవ ప్రక్రియకు ,గ్రంధులు సమర్దవంతం గా పని చేయడానికి ఉపయోగ పడతాయి. గింజలు మొలకలు... గింజలలో కన్నా మొలకలోచ్చిన గింజలలో మనకు ఉపయోగపడే పోషకాలు అనేకరెట్లు ఉంటాయి.అవి మనకు తేలికగా జీర్ణం అవుతాయి మనం జీర్ణించుకున్న ఆహారం వేడిగాను శక్తిగాను మార్చడానికి ఉపయోగపడతాయి.మొలకల లోని పోషక పదార్ధాలు మనకు పూర్తిగా ఉపయోగపడాలంటే  మొలక నుండి వేరు ఒకటి,లేదా ఒకటిన్నర అంగుళం పెరగాలి,ఒకటి రెండు ఆకులు బయటికి వచ్చి  ఆకుపచ్చ రంగుకు తిరగాలి అప్పుడే మొలకలను తినాలి. పెర్మెంటే డ్ ఫుడ్... ఆంగ్లంలో ఫెర్మెంటెడ్ ఫుడ్ అని పిలవబడే ఆహార పదార్దాలాను తెలుగులో పులవపెట్టిన ఆహారంగా చెప్పవచ్చు.పెరుగు,మజ్జిగ,ఇలాంటివి వీటిలో కొన్ని రకాల సూక్ష్మజీవుల సహజ ప్రక్రియల వల్ల పోషక విలువలు  పెరుగుతాయి.శరీరంలో ఈ ఆహారం తేలికగా జీర్ణం అవుతాయి.ప్రతిభోజనంలో వీటిని వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర కొవ్వు సంబంధిత ఆమ్లాలు... మన ఆరోగ్య పటిష్టతకు కొవ్వు పదార్ధాలు.అవసరం.అయితే వాటిని అధిక మోతాదులో వాడడం వల్ల మనఆరోగ్యానికి హానికరం అత్యవసరకోవ్వు సంబందిత ఆమ్లాలలో ఒమేగా 3 అనేది ముఖ్యమైనది.అది మన ఆహారంలో సరిపడా ఉండడం లేదు.అది అవిసగింజలలో ఫ్లక్స్ సీడ్స్,లో పుష్కలంగా ఉంది.భోజనం కాగానే ఒక టేబుల్ స్పూన్ అవిసగింజలు నమిలి తింటే ఆరోగ్యానికి మంచిది.  పంచదారకు బదులు నల్ల బెల్లం... తెల్లని పంచదారలో కేవలం కేలరీలు తప్ప మరే ఇతర ప్రధాన పోషక పదార్ధాలు గాని,సూక్ష్మ పోషక పదార్ధాలు గాని లేవు.పంచదారను పంచాదారాతో చేసిన పదార్దాలాను గాని అధికంగా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం.చెరకును గానుగ ఆడి  చేసిన బెల్లం లో అనేక రకాల సూక్ష్మ పోషక పదార్ధాలుఉన్నాయి. ఆరోగ్యానికి బెల్లం తేనె అంత మంచిదని పరిసోదకులు చెబుతున్నారు. పంచాదారాకు బదులు నల్ల బెల్లం వాడడం మంచిది. సముద్రపు ఉప్పు... దీనిని సంస్కృతంలో సైన్ ధవలవణం... సముద్రపు ఉప్పులో ఉన్న ఖనిజాల ఇతర పోషకాల విషయంలో సముద్రపు ఉప్పుకు సైందవ లవణానికి రాతి ఉప్పుకు ఎలాంటి తేడాలేదు.సముద్రపు ఉప్పు మిగతా ఉప్పుల  కన్నా చవక.అయితే దానిలో కొంచం చెమ్మ కొంచం ఎక్కువగానే ఉంటంది.ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే సముద్రపు ఉప్పులో 84 రకాల ఖనిజాలు ఉన్నాయి.మన రక్తస్మ్లో కూడా అఖనిజాలే అనిష్పత్తిలో ఉంటాయి అవి మన గ్రంధులకు అవసరం.మితంగా వాడినప్పుడు.సముద్రపు ఉప్పు హై బ్లడ్ ప్రేషేర్ కు దారి తీయదు. అన్ని వంటకాల లోను సముద్రపు ఉప్పు మితంగా వాడడం మంచిది. మంచి నీళ్ళు... గంటకు ఒక గ్లాసు నీళ్ళు తాగడం మంచిది.నీళ్ళు మనదేహంలోని వ్యర్ధ పదార్ధాలను బహిష్కరించడానికి దేహంలో జరగాల్సిన సహజ ప్రక్రియకు అవసరమైన నీటిని అందించడానికి ఉపయోగ పడుతుంది. ఆహారంలో తినకూడని పదార్ధాలు... తెల్లని భియ్యం,తెల్లని గోధుమ పిండి.తెల్లని మల్టీగ్రైన్ పిండి,పంచదార,అన్ని రకాల తీపి పదార్ధాలు,వేపుడు వంటకాలు,షాపుల్లో అమ్మే తినుబండారాలు, మాంసం, గుడ్లు, చేపలు, రొయ్యలు, అన్నిరకాల పప్పులు, పప్పులతో చేసిన వంటకాలు,రీఫైండ్ ఉప్పు మసాలాలు, ఊరగాయ పచ్చళ్ళు, కోఫీ, టీ, కూల్ డ్రింక్స్ మానివేయడం మంచిది. వ్యాయామం తప్పని సరి... ప్రతిరోజూ నడక శ్వాస, వ్యాయామము,బౌతిక వ్యయామాము,అందరికీ అవసరము ఎవయస్సులో ఉన్నవారైనా వ్యాయామం చేయవచ్చు. రోజువారి ఆహార నియమావళి... ఉదయం పళ్ళు తోముకో గానే -ఒక గ్లాసు సమాన భాగాలుగా క్యారట్ జ్యూస్,బీట్రూట్ జ్యూస్, మంచినీళ్ళు, ఉదయం అల్పాహారానికి,ఒక గ్లాసు పండ్ల కూరగాయాల,ఆకుకూరల రసం,జల్లెడ పట్టని చిరు చిరు తృణ ధాన్యాల పిండితో నూనె లేకుండా కాల్చిన పుల్కాలు.కయాగూరాలు లేదా ఆకు కూరలు,వేపుడు చేయని కూర ఒక గ్లాసు చిక్కటి మజ్జిగ ఒక కప్పు మీగడ లేని పెరుగు.అల్పాహారం నికి మధ్యాహ్నా భోజనానికి మధ్య ఒకటిగాని లేదా రెండుకాని రక రకాల పండ్లు,మధ్యాహ్న భోజనానికి మధ్య రాత్రి భోజనానికి మధ్య మీ ఆకలిని బట్టి ఒకటి లేదా రెండు పండ్లు. సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్య ఒక యాభై గ్రాముల ఎందు పండ్లు,పప్పులు,రాత్రి భోజనం---ఒక గ్లాసు పండ్లరసం,మాధ్యాహ్న భోజనం కన్నా రాత్రి భోజనం తక్కువగా తేలికగా,జీర్ణ నయ్యేదిగా నూ ఉండాలి.జల్లెడ పట్టని మల్టీ గ్రైన్ పిండితో చేసిన పుల్కాలు,కాయకూర,లేక ఆకుకూర. ఒక గ్లాసు మజ్జిగ,లేక పెరుగు,నిద్రపోయే ముందు.ఒక కప్పు పాలు లేకుండా గ్రీన్ టీ లేక హెర్బల్ టీ గాఢ నిద్ర పట్టేట్లు చేస్తుంది. 

ముంచుకొస్తున్న మార్ బర్గ్  వైరస్

ఇప్పటికే కోవిడ్ తో అల్లాడుతున్న ప్రపంచానికి మార్బర్గ్ వైరస్ ప్రమాదం పొంచిఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఈమేరకు పశ్చిమ ఆఫ్రికా లిని గినియాలో దీనిని గుర్తించారు. దీని వల్ల  తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని  దాదాపు ఎబోలా లక్షణాలను గుర్తించినట్లు పశ్చిమ ఆఫ్రికా లో కనుగొన్నట్లు తెలిపారు. ఈ మేరకు డబ్ల్యు హెచ్ ఓ ఒక ఎపిడమిక్ గా మారే అవకాసం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీనినినివారించాకుంటే సులభంగా ప్రజల కు విస్తరించే అవకాసం ఉందని డబ్ల్యు హెచ్ ఓ పిలుపు నిచ్చింది. ప్రపంచంలో నేడు కవిడ్ 19 ఈడుర్కుంటున్న వేళ మరో ప్రమాదకరమైన వైరస్ ఆఫ్రికాలో ఈనెల లో గుర్తించడం నిపుణులను ఆస్చార్యానికి గురిచేసింది.పశ్చిమ ఆఫ్రిక జాతీయ అధికారులు గినియాలో మార్బర్గ్  వైరస్ ఆగష్టు 9 న గుర్తించారు. ఈవైరస్ వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందని జ్వరం ఎబోలా లక్షణాలను గినియా హెల్త్ వర్కర్స్ ఈ లాక్షణా లను కలిగి ఉండడాన్ని త్వరగా గుర్తించారనిప్రభుత్వం ఆస్చార్యాన్ని  వ్యక్తం చేసింది. మార్బర్గ్ సత్వరం విస్తరించకుండా నివారణ చేపట్టాలని డబ్ల్యు హెచ్ ఓ రీజినల్ డైరెక్టర్ మార్షి డిశో వేలివటి స్పష్టం చేసారు.  మార్ బర్గ్వైరస్ వ్యాధి అంటే ఏ మిటి ?... న్యూయార్క్ న్యు హైడ్ కు చెందిన డాక్టర్ ఎరిక్ క్లోపే ఫియా డైరెక్టర్ గ్లోబల్ హెల్త్ మాట్లాడుతూ మార్ బర్గ్ వైరస్ ఒక వైరల్ హేమరేజిక్ ఫీవర్ గా పేర్కొన్నారు.హేమరేజిక్ ఫీవర్ వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల అంతర్గత గా శరీరంలో రక్త స్రవం జరగ వచ్చు.. సహజంగా ఇంఫ్లామేట్రీ రియాక్షన్ రోగులలో ఉన్న ప్లేటి లేట్స్ లేదా  రక్తం గడ్డకట్టడం జరుగుతుంది అని వివరించారు. సి డి సి అందించిన వివరాల ప్రకారం హెమరేజిక్ ఫీవర్ వైరస్ లు చాలా స్వల్ప అనారోగ్యం కలిగిస్తుంది.కొన్నిరకాల వైరస్ వల్ల చాలా ప్రమాదకరమనికొన్ని సార్లు ప్రాణాపాయ స్థితికి చేరుస్తాయని నిపులు పేర్కొన్నారు. వైరల్ హేమరేజింగ్ ఫీవేర్ నాలుగు రకాల డిస్టిన్ క్ట్ వైరస్ ఫ్యామిలీలు అరేనా విరిడే,బున్యా విరిడే,ఫ్లోవిరిడే,ఫ్లా విరిడే,మార్గ్ బర్గ్ వైరస్ ఫిలో వైరస్ గా గుర్తించారు.అయితే ఇవన్ని ఒకే రకమైన కుటుంబమని మార్ బర్గ్ ఎబోలా వైరస్ కుంటుంబానికి చెందినదని  క్లోఫేనా లక్షణాలు ఎబోలాను పోలి ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు.అయితే  ఎబోలా కన్నా మరణాల శాతం తక్కువే 28 % మరణాల్ రేటు తక్కువే అని నిపుణులు అంటున్నారు.అంటే గతంలో ఎబోలా వాళ్ళ మరణాల్ శాతం 88 %అత్య్దదికం అసలు క్లోఫేనా లక్షణాలు ఎలా ఉంటాయి అన్న ప్రశ్నకు జ్వరం,ఒళ్ళు నొప్పులు,అలసట,వాంతులు విరేచనాలు శరీరంలో అంతర్గతంగా రక్తం కారడం.వంటి సమస్యలు ఉంటాయి. మార్ బర్గ్ ను గుర్తించడం కష్టమని నిపుణులు అంటున్నారు.అయితే మార్ బర్గ్ కు వ్యాక్సిన్  లేదని ఫుడ్ సప్లిమెంట్స్ ఎలాక్త్రాలసిస్ సప్లిమెంట్స్ ఆక్సిజన్ రక్తమార్పిడి,రక్తం తయారు చేసే ఆహారం ఇవ్వాలి. లక్షణాలు... జ్వరం తీవ్రంగా ఉండడం,చలి,తుమ్ములు,తల నొప్పి,శరీరం పూర్తిగా నొప్పులు.ఈ సమాస్యవల్ల ప్యాంక్రియాస్,లివర్ ఫేల్యూర్ కు దారి తీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా మార్ బర్గ్ వైరస్ ను సత్వరం గుర్తించడం తక్షణం చికిత్సఅందించడం ముఖ్యం.ఏమాత్రం అజాగ్రతగా ఉన్నా చేచేతులారా ప్రాణాలు పోగొట్టుకో క పోవడం ముఖ్యం.