ఇంఫ్లా మేటరీ బౌల్ డిసీజ్ అపోహలు... అనుమానాలు!!

అనుమానం పెనుభూతం లాంటిది ఒక్కసారి వచ్చిందా అది పోమ్మన్నపోదు. ఇక వైద్య రంగం లో అయితే ఎన్నో అపోహలు అనుమానాలు. సందేహాలు రావడం సహజం. ఒక్కొకరికి అర్ధం కాదు. ఆర్ధం చేసుకుని నిర్ణయం తీసుకునే లోపే సమస్య చేయిదాటి పోతుంది. అలా అర్ధం కాని అనారోగ్యమే ఐ బి డి అంటే వైద్య పరిభాషలో ఇంఫ్లా మేటరీ బౌల్ డిసీజ్ ఇతర అంశాలకు  సంబంధించి  ఒత్తిడి,వ్యక్తిత్వం లేదా చికిత్స వంటి అంశాలను తెలుసుకుందాం.   ఐ బి డి అంటే... ఇరిటబుల్ బౌల్ డిసీజ్ ఇది గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి సంబందించిన సమస్య. దీనిలక్షణా లలో భాగంగా పొట్టలో నొప్పి,లేదా క్రామ్ప్స్,బ్లాటింగ్, డయేరియా, మలబద్దకం, వంటి లక్షణాలు గమనించవచ్చు. ఈ సమస్య  కొన్ని రోజులు,లేదా వారాలు,లేదా నెలల పాటు కొనసాగవచ్చు. 2౦15 నాటికి 3 మిలియన్ల ప్రజలు యు ఎస్ లో ఇరిటబుల్ బౌల్ డిసీజ్ తో బాధపడుతున్నారనిఅన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2౦17 నాటికి 6.8 మిలియన్లు పెరగవచ్చు. అని నిపుణుల అంచన. సహజంగా ఇరిబుల్ బౌల్ డిసీజ్ ను క్రోన్స్ వ్యాధిగా పేర్కొన వచ్చు. లేదా అల్సరైటివ్ కోలైటిస్ అని అంటారు. అయితే ఇందులో దీర్ఘకాలిక  ఇంఫ్లామేషణ్ డైజేస్టివ్ సిస్టం పై దీనిప్రభావం ఉంటుంది.  ఐ బి డి పై సమాచారం అవగాహన అవసరం... ఇంఫ్లా మేట రీ   బౌల్ డిసీజ్ వల్ల సరైన అవగాహన లేనందువల్లే రెండు అన్నవాహిక పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇంఫ్లా మ్రేటరీ బౌల్ డిసీజ్,ఇరిటబుల్ బౌల్ సిండ్రోం మధ్య కొంత వ్యతాసాన్ని గమనించడం లో తిక మక పడుతూ ఉంటారు. అయితే ఈ రెండు రక్తస్రావం,నొప్పి,ఒత్తిడి,యాగ్జైటీ తో మరింత ఎక్కువ అవుతుంది. ఐ డి బి పై డాక్టర్ బట్టచార్య మాట్లాడుతూ ఐ బి ఎస్ అనేది ఒక డిజార్దర్ గా పేర్కొన్నారు. గట్ కు బ్రెయిన్ కు మధ్య సంబంధం లేనందు వల్ల డయేరియా కు దారి తీస్తుంది. లేదా మల బద్ధకం లేదా రెండూ ఉండవచ్చు. దీనికి తోడు బ్లాటింగ్,నొప్పి,ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.ఒత్తిడి,యాంగ్ జైటి కి దారి తీస్తుంది.  ఐ డి బి... ఇరిటబుల్ బౌల్ డిసీజ్ రోగనిరోదక శక్తి గ్యాస్ట్రో ఇంటర్ స్టెయిన్ ను నాశనం  చేస్తుంది. ఈవ్యాధి ని ఒత్తిడి ని పెంచుతుంది. యాంగ్ జైటి, ఒత్తిడి,నిద్రలేమి,రోజు వారి పనితీరు పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని లక్షణా లలో భాగం గా మలం లో రక్త శ్రావం జరగ వచ్చు.కడుపులో నొప్పి విరేచనాలు,బరువు తగ్గడం,జ్వరం. చలి,రెక్టం లో నొప్పి,అలిసిపోవడం.మరిని సమస్యలకు దారి తీస్తుంది.  ఇర్రిట బుల్ బౌల్ డిసీజ్ వల్ల ఒత్తిడి... ఐ డి బి కి కారణం రోగనిరోదక శక్తి ఒత్తిడి నేరుగా దీనికి కారణం కాదు. డాక్టర్ బట్టా చార్య వివరించారు. ఏది ఏమైనా జీవితం తీవ్ర ఒత్తిడికి లోనవు తుంది. ఒత్తిడి వల్ల ఐ డి బి పెరిగి కొన్ని రకాల లక్షణాలను వివరించి చెప్పడం లో తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. ఇడిబి కి పర్సనాలిటి కి సంబంధం... గతం లో చేసిన పాత పరిశోదనలో పర్సనాలిటి కి ఐ డి బి కి సంబంధం ఉందని తేలింది.వ్యక్తి గతం గా లక్షణాలు -- కొందరిలో క్రోన్స్ అల్సరేటివ్ కోలైటిస్.... క్రోన్స్ అల్సరేటివ్ రెండూ ఉండవచ్చు. రెండూ ఒకే రకంగా ఉంటాయి.అని డాక్టర్ బట్టా చార్య అన్నారు.  చాలా తక్కువ మందిలో అసలు వారికి క్రోన్స్ ఉందా?అల్సరేటివ్ కోలైటిస్ ఉందా అన్నది ఆర్ధం కాదు. ఐ డి బి కి చికిత్స లేదు... ఇది నిజం కాదు. దీనికా చాలా రకాల చికిత్సలు అత్యంత ప్రభావంతమైన చికిత్సలు. ఉనాయని బట్టా చార్య వివరించారు. బయోలాజిక్ గా రేమికేడ్,హోమర్,సిమ్పోని,ఎంటి వో.జేపోసియోవంటివి ఇమ్యునో సప్రాస్ మందులు మరిన్ని మందులు ప్రస్తుతం క్లినికల్ ట్రైల్స్ లో ఉనాయి.                     

లెమన్ గ్రాస్ టీ తో ఎంతో ఆరోగ్యం...

లెమన్ గ్రాస్ టీ  లో నిమ్మరసం కలిపితే లైమ్ టీ కాదు. అసలు లెమన్ టీ కంటే ఏమిటి? అని అడిగితే ఏముంది నిమ్మరసం లో టీ కలిపితే లైమ్ టీ అని అనుకుంటే పొరపాటే.ఇటీవల నిర్వహించిన సర్వే లో 1౦ మంది కి పైగా రోగులలో చేసిన సర్వే లో లెమన్ టీ అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు తప్పు సమాధానాలు వచ్చాయి. 75% మంది ప్రజలు లెమన్ టీ అంటే టీ లో నిమ్మరసం కలిపి తే అసుకోడమే  అని చెప్పారు. లెమన్ టీ అంటే లెమన్ గ్రాస్ ను టీ లో మరిగించి తీసుకుంటే లెమన్ టీ  గా చెప్పచ్చు.  లెమన్ టీ వల్ల లాభాలు.... లెమన్ టీ తే అసుకోవడం వల్ల ఆరోగ్యలభాలు ఉన్నాయని ముఖ్యంగా  ఫ్యాటీ లివర్ నియంత్రణకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది.ముఖ్యంగా ఊబకాయం, కొలస్ట్రాల్, వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. మీ కిచెన్ గార్డెన్ లో లెమన్ గ్రాస్ ను పెంచుకోండి.కిచెన్ ప్లాంట్స్ లో మోకాళ్ళ నొప్పులు,ఆహారం అరగక పోవడం వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. ఎండలో వెళ్ళిన వాళ్ళు నల్ల బడడం జరుగుతుంది అలంటి వారికి లెమన్ గ్రాస్ ట్రీ ఉపయోగ పడుతుంది. కాఫీ తగేవాల్లకు లెమన్ గ్రాస్ ట్రీ తాగడం చాలా మంచిది.లెమన్ గ్రాస్ ఉండడం వల్ల ఇంట్లోకి దోమలు కూడా రావు. లెమన్ లీఫ్ కలిపిన టీ తాగితే మంచి ఆరోగ్యం గా ఉంటారు. లెమన్ గ్రాస్ పెంచుకుంటే  ఆరోగ్యంగా ఉండవచ్చు.లెమన్ గ్రాస్ టీ నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.హెర్బల్ టూత్ పేస్ట్  కన్న హెర్బల్ టూత్ పౌడర్ క్యాన్సర్ వంటి దీర్ఘ కాలిక వ్యాదులనుండి బయటికి రావచ్చు. బాగా టమ్మీటక్, లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే పొట్ట తగ్గుతుంది.సహజంగా ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళు. లేదా సంస్థల లో ఉన్న వాళ్ళు ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు ఒక పది మంది అతిధులు వచ్చి నప్పుడు  పది కప్పులు కాఫీ తాగుతారు. అలా కాకా పది కప్పుల కాఫీ కి బదులు ఐదు కప్పుల లెమన్ గ్రాస్ టీ  తీసుకుంటే అతిధి కి మర్యాద అలాగే మీకు ఆరోగ్యం వస్తుంది. మీకు ఊబాకాయం వంటి సమస్య వస్తే లెమన్ గ్రాస్ టీ చాలా ఉపయోగపడుతుంది.  

కప్పింగ్ పద్ధతిలో వ్యాక్సిన్ పంపిణీ...

కప్పింగ్ పద్దతిలో వ్యాక్సిన్ పంపిణీ చేయవచ్చ అన్నది ప్రశ్న? కొంతమంది వైద్య నిపుణులు ఇటీవల న్యుక్లినిక్ యాసిడ్ తో కూడిన మందును నూతన కప్పింగ్  పద్దతిని వృద్ది చేసారు. శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో వినియోగించిన టెక్నిక్ వ్యాక్సిన్ విధానం లో  చాలా ప్రాభావ వంతంగా పనిచేసినట్లు తెలిపారు. కప్పింగ్ పద్ధతి ప్రస్తుతం క్లినికల్ ట్రైల్స్ లో  ఉన్నదని కోవిడ్19   వ్యాక్సిన్  ను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. 2౦ సంవత్సరాలుగా శాస్త్రజ్ఞులు న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందును అన్ని చికిత్సలకు వాడుతున్నారు. న్యుక్లిక్ యాసిడ్స్ ప్రస్తుతం లివింగ్ సెల్ల్స్ అందరికీ తెలిసిన డిఎన్ ఏ, ఆర్ ఎన్ ఏ  చికిత్సలో వ్యాక్సిన్లు న్యుక్లిక్ యాసిడ్స్ ఇన్విజిటింగ్ లేదా చేర్చడం,లేదా మార్చడం ఎడిటింగ్  డి ఎన్ ఏ, ఆర్ ఎన్ ఏ, ఇతర చికిత్సలు వ్యాక్సిన్ పమితీరు వాటిని వినియోగించి నప్పుడు తెలుస్తుంది.వ్యాక్సిన్ నానో పార్టికల్స్ రూపంలో సంరక్షించబడతాయి. హోస్ట్ సెల్ మెంబ్రేన్  ఈ పద్దతిలో మందులు న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందు ఎలక్ట్రో పోరేషణ్ కలిగి ఉండడం వల్ల న్యుక్లిక్ యాసిడ్స్ అందులో ఉన్న కణాలు ఫెర్మబుల్ గా పల్స్ తెలుస్తాయి. కొద్ది సేపు ప్రభావ వంతంగా ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంప ల్స్ వల్ల కండారాలు కాంట్రాక్షన్ కణజాలం  దెబ్బతినకుండా నొప్పిఉంటుంది. అయితే ఎవరైతే ఇంప్లాంట్ చేసుకుంటారో వారికి ఈ కప్పింగ్  పద్ధతి సరిపడదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్స్ ఎలక్ట్రికల్ డివైజెస్ డి ఫెర్బ్రిలేటర్స్ లేదా పేస్ మేకర్స్ ఉన్న వారిలో కప్పింగ్ పనికిరాదని నిపుణులు పేర్కొన్నారు. ఈ పద్ధతి లో చికిత్స చేయాలంటే సరైన శిక్షణ అవసరం.ఈ చికిత్సకు అవసరమైన యంత్ర సామాగ్రి లేదా పరికరాలు అందరికీ అందించాలి. న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందులు వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫ్ఫ్రేక్ట్స్ నుండి బయట పడవచ్చు. దీనిధర పరిమితం అయినా ప్రభావ వంతం బ్వ్యక్సిన్ ను దీని ద్వారా పెంచవచ్చు. ఒతీవల చేసిన పరిశోదనలు న్యుజేర్సి రాష్ట్ర విశ్వవిద్యాలయం లో జిన్వైన్ లైఫ్ సైన్సెస్ సియోల్ సౌత్  కొరియా కప్పింగ్ విధనాన్ని వృద్ఫ్హి చేసారు. అతిపురాతన మైన కప్పింగ్ విధానాన్ని ఉపయోగించి  న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందు ను వృద్ధి చేసారు.ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఒక  ఉదాహరణ మాత్రమే దీని డి వైజ్ ధారా ప్రభావం తయారీ చాలా సాధారణ పరికరాలు మాత్రమే. డి ఎన్ ఏ విధానం ఎక్కువశాతం కోల్డ్ లో ఉంచాల్సిన అవసరం లేదు.సాంకేతికతద్వారా వ్యాక్సిన్ కార్యక్రామాలు  గ్రామీణ ప్రాంతాలలో ప్రపంచం మొత్తం పంపేందుకు వనరులు తక్కువే అని తెలిపారు. సక్షన్ కప్లింగ్ .... కప్పింగ్ తెరఫి చైనా తూర్పు మధ్య ప్రాంతాలలో చైనా,వేడి చేసిన కప్పింగ్ లను చర్మం పై నెగెటివ్ ప్రెషర్ ను రక్త ప్రసారం చేయడం ద్వారా హీల్ చస్తారు. 195౦ సంవత్సరం నుండి ఈ పద్దతిని చైనాలో వైద్యులు ఆసుపత్రులలో వినియోగించారు.కేవలం మొటిమలు  ముఖం పై పక్షవాతం ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కప్పింగ్ పద్దతిని వినియోగించరు. ఈ పద్దతిలో వైద్య ప్రయోజనాలు అలస్యం కావడం గమనించారు.  ఈ పరిశోదనా వైద్య పద్ధతులపై వీటి సాంకేతికత  న్యుక్లిక్ యాసిడ్ అవి ఈ పద్దతిలో ప్రభావ వంతంగా పనిచేయపనిచేయగాలదా లేదా ? ఈ పరిశోదన కోసం ఎలుకలను రెండు వర్గాలుగా విభజించారు. వీటి చర్మం పై డి ఎన్ ఏ లే ఉన్నందున తిరస్కరించాయి.  మరోవర్గం సక్షన్ చికిత్సను ఇంజక్షన్ తీసుకోగా మరోవర్గం తీసుకోలేదు. పరిసోదకులు డి ఎన్ ఏ ఫ్లూ ఎరిసన్ పనితీరును మైక్రో స్కీద్ ద్వారా పరిశీలించారు. వ్యాక్సిన్ ద్వారా జీన్ లో వచ్చే ఎక్స్ప్రెషన్  నాలుగుగంటలలో పసిగట్ట వచ్చు వ్యాక్సినేషన్ తరువాత కప్పింగ్ పద్దతిలో కి వెళ్ళిన ఎలుకలు ఒక గంట తరువాత  తెలుసుకోగలిగారు. ఇంజక్షన్ తరువాత 24 గంటల తరువాత జీన్స్ గుర్తించలేదు.చర్మం కింది భాగం లో డి ఎన్ ఏ ను పరిశీలించారు.  

 వ్యాయామం తోనే శారీరక... మానసిక... ఆరోగ్యం!! 

వ్యాయామం కేవలం కండలు పెంచడానికి మాత్రమే కాదని.మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికిదోహదం చేస్తుందని అని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరిక సంయుక్త రాష్ట్రాలలోని 6 ప్రాంతాల నుండి 2౦,౦౦౦ కు పైగా సర్వేలో పాల్గొన్నారు. హవాలి, కొలరాడో. జార్జియా, మిడ్ అట్లాంటిక్, రాష్ట్రాలలో దక్షిణ, ఉత్తర కాలిఫోర్నియా ఆక్లాండ్,లో నిర్వహించిన పరిశోదనలో లోక్ డౌన్ లో వ్యాయామం చేసినవారు. కోవిడ్ 19 ప్యాండ మిక్ సమయం లో చాలా తక్కువ స్థాయిలో యంగ్జయిటీ,ఒత్తిడి కి గురియినట్లుగుర్తించారు. ఎవరైతే వ్యాయామం చేయలేదో తమ సమయాన్ని ఎక్కువ గా బయట గడిపారోవారు తక్కువ స్థాయిలో  యానగ్జయిటీ ఒత్తిడిని తగ్గించుకోగాలిగా రని.ఇక లోపలే ఉన్నవారు కొన్ని మందులు వాడినట్లు  ఒక ప్రచురణలో వెల్లడించారు. 2౦,౦౦౦ కు పైగా ప్రజలు సర్వేలో పాల్గొన్నారు.సర్వే పరిశోదన ఆరి ప్రాతాల నుండి అమెరిక సంయుక్త రాష్ట్రాలు హవాయి, కొలరాడో,జార్జియా. మధ్య అట్లాంటిక్ రాష్ట్రాలుదక్షిణ ఉత్తర కాలిఫోర్నియా ప్యాండమిక్ ఉదృతంగా ఇన్నప్పుడు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్బప్పుడు ప్రజలు శారీరకంగా ఉత్సాహంగా ఉండేందుకు  సహాయ పడుతోంది. అది వారి శారీరక మానసిక అనారోగ్యం  కాపాడుకునేందుకు వీలు ఉంటుంది. ఈ పరిశోదనకు నాయకత్వం వహించిన అబ్రొహ్ రోహం యంగ్ డివిజన్ ఆఫ్ బిహేవియరల్ రీసెర్చ్ సదరన్  కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇవాల్యుఏ షాన్ ఇతర ప్రాంతాలాలో తెరచి ఉంచడం గమనార్హం. అత్యవసరసమయంలో బయటి ప్రాంతాలాలో శారీరక వ్యాయామం పై మార్చి 2౦ 2౦ లో కోవిడ్ వృద్ధి చెందింది. అది ప్రపంచ వ్యాప్తంగా ప్యండమిక్ గా మారింది.అసలు చికిత్స ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితి  ప్రజా ఆరోగ్యవిభాగం దీనిని విస్తరించకుండా పలు కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా వ్యక్తులు ఒకరిఒకరు  దూరంగా ఉండాలని అవసరమైన పక్షం లో ఇంటివద్దే ఉండాలనే విధానాన్ని అమలు చేసారు.  వ్యాపారాలు తాత్కాలికంగా మోసివేసారు వారు చేసే ఇతర సాధనాలు మానివేశారు. వైరస్ ఇతరు లకు సోకకుండా ఇంట్లోనే ఉండే విధానాన్ని అమలు చేసారు. అప్పటి నుంచి ప్రకృతిలో శారీరక వ్యాయామం చేయడం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రకృతితో వ్యాయామం ముడిపడి ఉంది.                                                   

 ఇన్ఫెక్షన్లు అన్నీ అంటువ్యాధులు కావు

  మనకు చాలా రకాల ఇన్ఫెక్షన్ లు విస్తరిస్తాయి.లేదా ఒకరి నుంచి ఒకరికి  సోకుతాయి.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు మాత్రం ఒలరినుంచి వేరొకరికి సోకదు. కొన్ని భూమిపై ఉన్నప్పుడు వాటిని ముట్టుకున్నప్పుడు లేదా ఆహార  పదార్ధాల్ ద్వారా ఇన్ఫెక్షన్లు వస్తాయి. కొన్నిరకాల క్రిమి కీటకాల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది.వాటి వల్ల ఇన్ఫెక్షన్  వ్యక్తి నుంచి వ్యక్తికి చేరుతుంది.అయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి సోకవు.జంతువులు కొన్ని రకాల క్రిమికీటకాల వల్ల లేదా మైక్రన్ల వల్ల అంటే మనశరీరంలో ఉండే విస్తరించ వచ్చు. అది ఒక్కోసారి నియంత్రించ లేనంతగా విస్తరించి ఉండవచ్చు.అందులో కొన్ని పన్నెండు రకాల ఇన్ఫెక్షన్ల ను గురించి తెలుసుకుందాం.  లెగిఆన్ నారీస్ డిసీస్.... ఇది ఒకరకమైన న్యుమోనియా కొన్ని రకాల రేణువుల ను పీల్చినప్పుడు. ఇన్ఫెక్షన్ వస్తుంది. అనుకోకుండా నీటి ద్వారా విడుదల అయ్యే తుంపరలు నీటిబిందువులు.లేగినోనెల్ల బ్యాక్టీరియా చెరువులు,సరస్సులు,ఇన్ఫెక్షన్ కు గురి అవుతారు. ఈ రకమైన బ్యాక్టీరియా షవర్లు,సిన్క్ లు,టబ్బులు,వాటర్ హీటర్లు,పైపులలో బ్యాక్టీరియా విస్తరిస్తుంది.  చెవిలో ఇన్ఫెక్షన్....  ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందంటే అందుకు కారణం.ఎలర్జీ కవచ్చు.ముక్కుద్వారా అంటుకుని ఉండవచ్చు.దీనిద్వారా చెవికి,గొంతు వెనుకభాగం,ఒకరకమైన ఫ్లూయిడ్  రసాయనం మధ్య చెవిలో వచ్చి చేరవచ్చ్చు .నధ్య చెవిలో క్రిమికీట కాలు చేరి పెరగ వచ్చు. ముఖ్యంగా చల్లదనం వల్ల ఫ్లూ చెవి ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు.ఈ రకాలైన ఇన్ఫెక్షన్ లను  మనం పట్టుకోలేము.  అక్క్యుట్ యురినరిట్రాక్ ఇన్ఫెక్షన్.... దీనిని ఏ యుటి ఐ లేదా యుఉరినరీట్రాక్ ఇన్ఫెక్షన్ కు కారణం మల ద్వారం వద్ద ప్రారంభమైన ఇన్ఫెక్షన్ లేదాచార్మం లో ఎక్కడో ప్రారంభమైన ఇన్ఫెక్షన్ యురేత్రా,యురినరీ ట్రాక్ ద్వారా స్త్రీలకు ఇన్ఫెక్షన్ చేరుతుంది.కొందరికి ఇన్ఫెక్షన్ లు సిక్స్ తరువాత రావచ్చు.సెక్స్ పార్టనర్ ద్వారా ఇన్ఫెక్షన్ యురేత్రా ద్వారా రావచ్చు.ఒక్కోసారి సిక్స్ తరువాత దానిని తీసివేయవచ్చు. సెక్స్ తరువాత ఇలాంటి ఇలాంటి ఇన్ఫెక్షన్ వస్తుందా అన్నది ప్రశ్న.  వేజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్.... దీనికి కారణం మీశరీరంలో ఈస్ట్ అనే పదార్ధం బయటికి నెట్టి వేయబడి నప్పుడు.సాధారణ మైక్రోబ్స్ బ్యాక్టీరియ మీ వేజైన్ నుండి బయటికి పంపుతుంది.దీనివల్ల మంట,దురద,ఒకరకమైన ఇరిటేషన్. మీరు గర్భం దాల్చినప్పుడు యాంటి బాయిటిక్స్ డయాబెటిస్ నియంత్రించ లేనప్పుడు. మీ శరీరంలో రోగనిరోదక శక్తిదెబ్బతిన్నప్పుడు.లేదా గర్భానిరోడక మాత్రలు వాడినప్పుడు కారణం  కావచ్చు అయితే ఈస్ట్ ఇన్ఫెక్షన్ మరొకరిది కాదు. సైనస్ ఇన్ఫెక్షన్.... చెవిలో ఇన్ఫెక్షన్ రాగానే సైనస్ ఇన్ఫెక్షన్ కు కారణం సైనస్ గదులలో వ్యాక్సిన్ చేరడం.అక్కడ పెరిగి సాధారణ జలుబుగా మారి వైరల్ ఇన్ఫెక్షన్ గా మారి తరచుగా సైనస్ ఇన్ఫెక్షన్ కొన్ని సార్లు వస్తాయి. సైనస్ గదులలో వెనుక భాగం లో అంటే ముక్కు వెనుక భాగం లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది.అయితే ఇది అన్తువ్యాదే జలుబు ద్వారా సైనస్ మరింత పెరుగుతుంది. సాల్మనేల్లా.... ఇది ఒకరకమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్.మీ పేగులలో మీరు ఒకవేళ ఉడికి ఉడకని ఆహారం తీసుకుంటే అందులో సాల్మనెల్లబ్యాక్టీరియా ఉండవచ్చు.తరచుగా మాంసము,గుడ్ల ద్వారా సాల్మనెల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సల్మనేల్ల వైరస్ వంట శాలల ద్వారా ఆహారంలో చేరుతుంది.అసలు వండుతున్నప్పుడే బ్యాక్టీరియా చనిపోతుంది. సల్మనేల్ల వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు అలసట,వాంతులు,విరేచనాలు,క్రామ్ప్స్, జ్వరం,చలిగా ఉండడం. తల నొప్పి ఉంటుంది.  ఇకోలి ....  ఈ రకమైన బ్యాక్టీరియా మీ పేగులలో ఉంటుంది.కొన్ని రకాల స్త్రైన్స్ లలో ఇకోలి స్ట్రైన్ తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుంది. ఇది సహజంగా పచ్చికూరాగాయలు,ఉడుకుతున్న మాంసం తినడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రామాదం ఉంది. దీనికారణంగా ఒక్కోసారి రక్త విరోచనాలు,వాంతులు,పోట్ట నోప్పి రావచ్చు. ఎన్ ఎగల్ఏరియా ఎఫోలేరి .... దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబియా అంటారు.ఈ ఇన్ఫెక్షన్ కు కారణం మెదడులో అరుదుగా వచ్చే ఇన్ఫెక్షన్ అమీబియా మీ ముక్కునుండి మెదడు లోకి చేరుతుంది.ఇది సహజంగా వేడి నీరుఉండే సరస్సులు నదులలో ఉంటుంది.సహజంగా వేడి నీరు ఉండే ప్రాంతాలు ఈత కొలనులు క్లోరిన్ లేని నీరు మరీ ర్క్కువ ఉంటుంది.  ఇన్ఫెక్షన్ల వల్ల మూర్చ లేదా ఫిట్స్ వచ్చే అవకాసం ఉంది.ఒకరకమైన హాలుజనేషణ్ ప్రజలను 5 రోజిలలో చంపేస్తుంది.  రాబిస్ వ్యాధి.... ఏదైనా జంతువులకు రేబిస్ వైరస్ ఉంటె అది మిమ్మల్ని కరిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాసం ఉంది.అందులో కుక్కలు, పిల్లుల లో రాబిస్ వ్యాధి ఒచ్చి ఉంటుంది.రేబిస్ వ్యాధి సోకి ఇన్ఫెక్షన్ కావడం చాలా అరుదైన ఘటనగా చెప్పవచ్చు. రేబిస్ సోకిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వైరస్ సోకకుండా నిలువరించవచ్చు. ఒటిచ్క్ .... పేల వల్ల కూడా చాలా రకాల బ్యాక్తీరియను వైరస్ ను ప్రజలకు అంటుకునే ప్రామాదం ఉంది.కొన్ని రకాల బ్యాక్టీరియా ల వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి.అందులో లైం వ్యాధి ఒకటి.జ్వరం వల్ల కొన్నిరకాల వైరస్ లు వచ్చే అవకాసం ఉంది.ఫ్రీజర్స్ ద్వారా ఇన్ఫెక్షన్ పేలు ఒకోసారి కంటైనర్ లో ఫ్రీజ్ లలో అలాగే కొన్ని రోజులు కరుచుకొని ఉంటె డాక్టర్ ను సంప్రదించవచ్చు. దోమల ద్వారా ఇన్ఫెక్షన్ .... దోమలు వైరస్ ను వ్యాపింప చేస్తాయి.మలేరియా,జికా,వెస్ట్ నైలె,ఎల్లో ఫీవర్,డెంగు,చుకున్ గునియా,కేవలం దోమ కాతువల్లె ఇన్ఫెక్షన్లు రావడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. ఎలుకల వల్ల ఇన్ఫెక్షన్లు.... ఎక్కదైతే చెత్త చెదారం,పనికి రాణి వస్తువులు,గోడౌన్లు,స్టోర్ రూమ్లు,ఎక్కడైతే ఉంటాయో.అక్కడ ఎలుకలు ఉంటాయి. ఆ ప్రదేశం లో ఉన్న దుమ్ము,ధూళి,వదిలి పెడతాయి.లేదా కొన్నిరకాల రాసాయానాలు విడుదల చేస్తాయి.లేదా అక్కడే ఎలుకలు మల విసర్జన,లేదా మూత్ర విసర్జన చేస్తాయివాటిని చీపిరితో శుభ్రం చేయాలి.లేదా వ్యాక్యూం క్లీనర్ తో చేయాకూడదు.చేతికి గ్లౌస్, ధరించి స్ప్రే చేసిన తరువాత,లేదా డి సిన్ఫెక్ట్ అవి విడుదల చేసిన వ్యర్ధాల విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దుమ్ము,ధూళి ఉన్న ప్రదేశాలలో ఉన్న వాళ్ళకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని గ్రహించి వాయికి దూరంగా  ఉండడం మంచిది.                           

ముంచుకొస్తున్న మరో ప్యాండమిక్...

ప్రపంచం నేడు మరో ప్యాండమిక్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సి డి సి పిలుపు నిచ్చింది. ప్రపంచంలో నేడు కోవిడ్ ప్యాండ మిక్ తరువాత తట్టు మీజిల్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రపంచం లోని 22 మిలియన్ల శిశువులు తట్టు భారిన పడే అవకాశం ఉందని సి డి సి హెచ్చరించింది. ఎవరైనా శిశువులు ముఖ్యంగా ప్యాండ మిక్ తరువాత వ్యాక్సిన్ వేసుకొని మీజిల్స్ తట్టు బాకి తీసుకునే  ప్రామాదం  ఉందని తెలుస్తోంది.పోలియో ప్రమాదాన్ని ఎదుర్కునేందుకు ఎలా సన్నద మయ్యమో అలాగే  సన్నద్ధం కావాలని.పెద్ద ఇన్ఫెక్షన్ తో కూడుకున్న సమస్య ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యు ఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్,కంట్రోల్ సంస్థ ప్రకటించింది.  2౦19 -2౦2౦ సంవత్సరం లో తట్టును ఎదుర్కునెందుకు కేవలం 3 మిలియన్ల శిశువులు మాత్రమే  వ్యాక్సిన్లు తీసుకున్నారని అంటే దాదాపు 7౦%మాత్రమే  రెండు డోసులు తీసుకున్నారని.ఇంకా 95% మిగిలే ఉందని శిశువులను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనపై ఉందని.నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే మీజిల్స్ తట్టు వ్యాధిని ఎదుర్కోడానికి ప్రణాలికలను సిద్ధం చేసామని.పిల్లల బాల్యాన్ని చిదిమేసే  తట్టు ను సమర్ధవంతంగా ఎదుకునేందుకు 23 దేశాల లో అమలు కు ప్రానాలిక సిద్ధం చేసినట్లు అలాగే సరైన సమయంలో శిశువులకు చికిత్స చేయకుంటే మరణానికి దారి తీస్తుందని హెచ్చరించారు. తట్టు నివారణ నిర్మూలనకు కార్యాచరణ అమలు చేయాల్సి ఉండగా ప్యాండమిక్ వల్ల వ్యాక్సినేషన్ వాయిదా  వేయాల్సి వచ్చిందని.93 మిలియన్ల శిశువులు తట్టు భారిన పడే అవకాసం ఉందని  డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది.  ఆరోగ్య సంస్థల సమాచారం ప్రకారం.... పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకొని శిశువులు తట్టు తీవ్రంగా మారే అవకాశం ఉందని.తట్టు వ్యాధిని గుర్తించడం.నిర్ధారణ, విషయం లో స్పందించలేక పోవడానికి కారణం కోవిడ్ 19 గా పేర్కొన్నారు.  తట్టు లేదా మీజిల్స్ వల్ల మరణాలు.... శిశువుల లో తట్టు తీవ్రంగా మారి మరణించే అవకాసం ఉందని సి డి సి గ్లోబల్ ఇమ్యునైజేషన్ డైరెక్టర్ కెవిన్ కైన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.మనం తట్టు పై దృష్టి సారించాలని నిశితంగా పరిసీలించాలని వివిధ వర్గాలలో ప్రయాణానికి ముందు ప్యాండమిక్ ముందు తట్టు మీజిల్స్ పెరిగే అవకాసం ఉండని హెచ్చరించారు. మనం తట్టు పై పట్టు సాధించాలంటే వ్యాక్సిన్ తోనే నియంత్రించగలమని పేర్కొన్నారు కాగా 2౦2౦ నాటికి కాస్త తట్టు  తగ్గిందని తూఫానుకు ముందు నిశ్శబ్దం లాగా ప్రామాడం పొంచి ఉందని అది ప్రపంచంలో విస్తరించే అవకాసం ఉందని. డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ కాటే ఓబ్రేయిన్ ఇమ్మ్యునైజేషణ్ విభాగం పేర్కొంది.  ప్రపంచం మొత్తం తట్టు వైరస్ విస్తరించక ముందే వ్యాక్సినేషన్ కు సిద్ధం కావాలని సరైన సమయంలో వ్యాక్సిన్ అందక  పోవడం వల్ల గత 2౦ సంవత్సరాలుగా 3౦ మిలియన్ల శిశువులు మరణిచారు.2౦ 2౦ సంవత్సరం లో 6౦75 మిలియన్ల శిశువులు మిలియన్ల ప్రజలు వ్యాధిబారిన పడే అవకాసం ఉందని కాగా ఇప్పటికే మరణాలు చోటు చేసుకోవడం  విచారకరమని ఆరోగ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేసారు.   

అతిగా మందులు తీసుకుంటే అంతే...

మన పెద్దలు ఒక నానుడి చెప్పారు అతిసర్వత్రా వర్జ యెత్ అని దీని అర్ధం. ఏదైనా అతిగా చేస్తే దానివల్ల ఫలితాలు భిన్నంగా ఉంటాయి అని. ప్రతి చిన్న సమస్యకి మందులు వేసుకోవడం అలవాటుగా మారిపోయింది. అధిక మోతాదులో మందులు వాడితే అత్యంత ప్రమాదకరమని అంటున్నారు వైద్యులు. మందులు మిలియన్ ప్రజల ప్రాణాలు కాపాడుతుంది.అలాగే అతిగా వాడితే దానినుండి  తీవ్ర పరి ణామాలు ముఖ్యంగా గర్భస్థ సమయం లో మందుల వాడకం పిండం పై  తీవ్రప్రభావం చూపుతుంది. అలాగే గర్భిణికి సమస్యలు తప్పవుఅంటున్నారు వైద్యులు మందులు ఓవర్ డోస్ తీసుకోవడం యాద్రుచికం కావచ్చు. అయితే వాళ్ళు తీసుకునే  మందు మోతాదు ఒక్కొకరిలో ఒక్కో రీయక్షన్ చూపిస్తుంది. కొందరికి అనారోగ్యం రాగానే వైద్యుడి సలహా లేకుండా మండులువేసుకుంటారు. కొందరికి ఎంత మోతాదులో మందు వాడాలో  తెలియదు.ఆడే పనిగా మందులు  వాడుతూ ఉంటారు. అసలు ఆమందు వడ చ్చలేదా అన్న విషయాన్ని సైతం  చూసుకోరు. అయితే అనారోగ్యానికి ఆవ్యక్తి శరీర తత్వాన్ని బట్టి వైద్యులు మోతాదులు నిర్ధారిస్తారు. ఒక్కోసారి మందు మోతాదు అవసరమైన దానికన్నా ఎక్కువగా వాడారో అది శరీరం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కొంతమడిలో ఆ మందు తక్కువ మందు ప్రభావం చూపిస్తే కొందరిలో మత్తు ప్రభావం ఎక్కువగా  ఉండచ్చు. అవి ఆశరేరక తత్వాన్ని సరిపోతాయా లేదా అన్నది ముఖ్యం. అయితే కొన్ని అంతార్జాతీయ  మందులు శరీరానికి సహకరించవు. ఆమందుల వాడకం వల్ల వచ్చే రీయాక్షన్ కొన్ని మందులు మేతాబాలిజం పై ప్రభావం చూపుతాయి.కొన్ని మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.  అసలు అధిక మోతాదులో మందులు వాడితే... డాక్టర్స్ సూచించిన దానికన్నా అధిక మోతాదులో మందులు వాడారో కొన్ని శరీరం పై పోజిటివ్, రియాక్షన్ ఉంటె కొన్ని నెగిటివ్ రీ యాక్షన్ ఉంటుంది.ఒక వేళ ఎక్కువ మోతాదులో మందులు  ప్రతిరోజూ తీసుకుంటే,మాములుగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు.కొన్ని మందులు సాధారణ రియాక్ష,న్, కొన్ని మందులు స్వల్పంగా వికటిస్తాయి. కొన్ని తీవ్రంగా వికటిస్తే కొన్ని మందుల వల్ల మరణం కూడా సంభవించవచ్చు. కొన్ని సందర్భాలలో స్వల్ప మోతాదు సయితం పిలలపై ప్రభావం చూపిస్తాయి.అది ఒక్కోసారి అస్తమా,గుండెపోటు, కు దారితీయవచ్చు లేదా ఇతర అవయవాల పై ప్రభావం చూ పిస్తాయి.  అధిక మోతాదులో మందులు వాడడం వల్ల కొన్ని రకాల కారణాల వల్ల అందులో ఉండే రసాయనాలు మందుల నాణ్యత ఎలాతీసుకున్నారు,తీసుకున్న వారి వయస్సు,ఇతర అంశాలు ఉంటాయి. అధిక మోతాదువల్ల వాంతులు,కాళ్లు నొప్పులు,విరేచనాలు,గుండేనొప్పి,చాతి నొప్పి,తల తిరగడం,ఒక్కోసారి తూలడం, మత్తుగా ఉండడం,ఎదో భయం,రక్త పోటు తగ్గడం,రక్త పోటు పెరగడం,శ్వాస తీసుకోవడం ఇబ్బందికరం గా మారడం. కంటి చూపు,ఇబ్బంది పడడం,పిల్లి కూతలు,కొంతమందికి గురక,చేతి వెళ్ళు నీలిరంగులోకి మారడం, ముఖం పాలిపోయి ఉండడం,స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.  డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి.... మీరు తీసుకున్న మందు అధిక మోతాదులో ఉంటె వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి.సరైన సమాచారం ఇవ్వాలి. ఆమందు పేరు,మీరు తీసుకున్నమోతాదు వివరాలు.ఏ సమయం లో ఎన్ని గంటలకు తీసుకున్నారు.ఆ బోటిల్ వివరాలు, అందుబాటులో ఉంచాలి.ఎందు కంటే మందు మోతాదు గురించి మాట్లాడు తున్నారు కాబట్టి కొంతమంది ఎమెర్జెన్సి  కి వెళ్ళిపోతారు.అయితే శారీరకంగా ఎలాంటి మార్పు లేకపోయినా విషపూరితం కాక పోయినా తీవ్ర అనారోగ్యానికి గురి  అవుతారు.కొందరు అత్యధిక మోతాదులో తీసుకున్న వారు ఆసుపత్రికి వెళ్లేందుకు ఇష్టపడరు. ఇలాంటి విషయాలు  పైకి చెప్పేందుకు ఇష్టపడరు. ఈ సమయంలో కొందరు కుటుంబ సభ్యుల సేవలు తీసుకోవాలి ఈసమయంలో నిపుణులైన డాక్టర్ల సేవలు సూచనలు అవసరం.ఆ వ్యక్తితో ఎవరైనా ఒకరు వెంట ఉండాలి.ఓవర్ దోసేమందులు ఏవో తెలిసిపోతాయి. ఆ మందులో ఉండే రాసాయానాలు వాటి ఫలితాలు తెలుసుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితి కి కారణాలు తెలుస్తాయి. దీనికి విరుగుడుమందు ఇవ్వడం ఏమందు ద్వారా రీయక్షన్ వచ్చిందో తెలుస్తుంది. ఈ మందుల ప్రభావం ఎలాఉంటుంది  దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశం పై పరిశోదన చేయవచ్చు.   

చల్లటి వాతావరణం ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది....

చల్లటి వాతావరణం లో ఉండడం వల్ల మానవ శరీరం ఎలాంటి అనారోగ్యానికి గురి అవుతుంది. అంటే వాతావరణం లో అత్యల్ప  ఉష్ణోగ్రతలు శీతాకాలం లో నమోదు అవుతాయి.అది మంచిది కావచ్చు మంచిది కాక పోవచ్చు.లేదా అనారోగ్యం కావచ్చు. చల్లటి వాతావరణం లో శారీరం పై ఒత్తిడి పెరుగు తుందా? మీ రు శరీరకంగా దృడంగా ఉంటారో అప్పుడే ఒత్తిడి ని తట్టు కోవచ్చు.చల్లటి వాతావరణం లో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏలని దుస్తులు వేసుకోవాలో కూడా మీరు నిర్ణయించుకోవాలి. చల్లటి వాతా వరణం మనకు తెలియకుండానే ఒత్తిడి పెరుగుతుంది.వాతావరణానికి అనుగుణం గా శరీరాన్ని  చేయకుండా మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవు.  బయటి వాతావరణం చల్లగా ఉంటె .... ఇంట్లో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటె ఆహారం బాగా తీసుకోవాలి.బరువు తగ్గించుకోండి. చల్లటి వాతావరణం లో వెచ్చగా ఉండడం అలవాటు చేసుకోండి.  ఇంట్లోనే ఇన్నర్ ఫెర్నేస్ వేసుకోండి.చల్లటి వాతావరణం లో మీ శరీరానికి  వేడి కావాలని సూచిస్తోంది.వేడి పుట్టించే ఆహారాన్ని శరీరానికి ఇవ్వండి.  మీ శరీరం వెచ్చగా ఉండేందుకు మూలేయర్ల దుస్తులు వేయండి....  సీతాకాలంలో ముఖ్యంగా చలికాలం లో ఒకటికాదు,రెండు లేదా,మూడు రకాల లేయర్ల దుస్తులు  ధరించడం ద్వారా అధికంగా వచ్చే చల్లటి గాలుల ను ఎదుర్కొ వచ్చు. దీనికోసం ముఖ్యంగా ఉన్ని దుస్తులు  ధరించడం మంచిది. కొన్ని ఒంటికి అతుక్కుపోయే దుస్తులు కాక.శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే విధంగా  అంటే శరీర వ్యాయామానికి అనుగుణంగా దుస్తులు ఉండాలి కాస్త వదులుగా ఉండే దుస్తులు వేసుకోండి. చాలా పలుచని దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు మంచిది. అలాకాక టెర్లిన్ సింథటిక్ దుస్తులు  వంటికి అత్తుక్కుపోయి ఇబ్బంది పెడతాయి. దీనివల్ల చర్మ సమస్యలు కూడా వాస్తాయి. ఇక మీ దుస్తుల విషయం లో గాలి,నీటిని నిలువరించే వీలున్న అంటే ఒక్క మాటలో చెప్పాలంటేమల్టిపుల్  యూజ్ ఉండే జర్కిన్ను వాడండి. అత్యవరసమయంలో బట్టలు మార్చుకోవాల్సి వస్తే సులభంగా మార్చుకునే  వీలుండే బట్టలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  మీశరీరం చల్లగా ఉందా మీకు చలివేస్తోండా .... అసలు మీశారీరం అంత చల్లగా ఎందుకు ఉంది.ఒక్కోసారి మనం ఎలా ఉంటామో మనకే తెలియదు. చలి కారణం గా భరించలేనంత వణుకు పుడుతుంది.ఒక్కోసారి స్పృహ కోల్పోతాము.శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉంటాయి.అది మీశారీ రానికి ఎంత చలిగా ఉందొ అర్ధం అవుతుంది.కొంతమంది లో చలిని భరించే శక్తి ఉంటుంది.ముఖ్యంగా వృద్ధులు చలిని తట్టుకోలేరు.హైపో ధార్మిక్ గా ఉంటారు.కాబట్టి వారి శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిన విషయాన్ని గుర్తించారు.  చలిపులి పంజావిసిరితే .... రక్త ప్రవాహం పై ప్రభావం చూపుతుందా ?... మీ శరీరం చల్ల బడి పోయినప్పుడు చర్మం పై లేదా శరీరంలో రక్త ప్రసారం తగ్గుముఖం పడుతుంది. మీ రక్త నాళాలలో రక్త ప్రసారం పూ ర్తిగా తగ్గుముఖం పడుతుంది.చాలా రక్తం శరీరంలో ఉంటుంది. బిపి సైతం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కిడ్నీల ద్వారాకూడా రక్త ప్రసారం తగ్గుతుంది.ఇదే సమయం లో మూత్ర విసర్జన తగ్గుముఖం పడుతుంది. దీనిని వైద్య పరిభాషలో కోల్డ్ డయురసేస్ మీ శరీరం నుంచి విడుదలయ్యే మూత్రం పల్చగా నీళ్ళ మాదిరిగా ఉంటుంది.కాస్త వెచ్చటి వాతావరణం లో కి రాగానే కాస్త దాహం వేస్తుంది.మళ్ళీ బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఎల్ల వేళలా చలిగా ఉండడం సహజం అయితే కొన్ని రకాల వైద్య సమస్యల కు దారి తీయవచ్చు.  అనీమియా .... రక్త హీనత మనం తీసుకునే ఆహారం లో ఐరన్ లేక పోవడం వల్ల ఎర్రరక్తకణాలు పెరుగుతాయి. ఒక వేళ మీరు స్త్రీలు అయితే పునరుత్పత్తి చేయగలిగితే ఒక వేళ శాఖా హారులు అయితే రక్త హీనత ఉంటుంది.  హైపర్ తైరాయిడిజం.... అటో ఇమ్మ్యున్ డిజార్దర్ వల్ల ఏర్పడే హైపర్ థైరాయిడిజం స్త్రీలలో ముఖ్యంగా మధ్య వయస్కులలో ఎక్కువగా ఉంటుంది.  డయాబెటిస్.... డయాబెటిస్ నేఫ్రోపతి డయాబెటిస్ వల్ల కిడ్నీ ప్రమాదానికి దారి తీస్తుంది. శరీరానికి సహజంగా రావాల్సిన ఇంసూలిన్ అందకుంటే చల్లగా ఉన్నా ఉన్సూలిన్ ఇవాల్సిందే.  అనోరేక్సియా ....  దీనిని ఈటింగ్ దిజార్దర్ గా పేర్కొంటారు. ఎల్లప్పుడూ చల్లగా ఉన్నట్లు భావిస్తారు.ఏదైనా పౌష్టికాహారం లేదా తక్కువ వేడిమి కలిగించే  ప్రయత్నం చేస్తారు.దీనివల్ల మృదువైన చర్మం జుట్టు పెరగడం వల్ల శరీరానికి కొవ్వు అందుతుంది. జలుబు కు చికిత్స చేయాల్సిన సమస్యగా భావిస్తారు.మీరు వేడి ప్రదేశం లో కొంత సేపైనా ఉండాలి. ఒక వేళ చల్లటి ప్రదేశం నుండి వస్తే మీరు డాక్టర్ ను మాత్రం తప్పనిసరిగా సంప్రదించాలి. చలిని నేరుగా ఎదుర్కుంటే శారీరక సమస్యలు తప్పవు.చలి వల్ల కాళ్లు.చేతుల పై చర్మం పగలడం.వెన్నెముక,కళ్ళు.వాయడం  చేయి,కాలి ఎముకలు ఒక్కోసారి విరగడం కింద పది పోవడం.వాటి వల్ల వచ్చేగాయాలు తగ్గుముఖం పట్టవు. సాధారణ చెప్పులు సరిపోవు సరైన బూట్లు అయితే మంచు ప్రదేశాలలో స్కిప్పింగ్ సరికాదు. కాని చలిని మంచును లెక్క చేయకుండా సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు దీనిని ఎలా  ఎదుర్కుంటారో  ఆర్ధం చేసుకోవచ్చు.ప్రాణాలను సైతం లెఖ చేయాని సైన్యాన్ని ఎక్కువ చలికి ఎండకు తట్టుకుంటారో వారి  సేవలను గుర్తుంచుకోవాలి.అలాగే చలికాలం లో అరికాళ్ళు పదాలు పగలడం వంటి సమస్యలు వేదిస్తాయి ముఖ్యంగా మంచుప్రదేశాలలో స్కీయింగ్ చేయడం వల్ల మంచు రాళ్లు గుచ్చుకుని గాయాలు కావడం  చూస్తున్నాము. చలికాలం లో వచ్చిన గాయాలు,లేదా సర్జరీ చేసిన ప్రాంతాలలో వచ్చే గాయాల నొప్పులు  మరింత తీవ్రతరంయ్యే అవకాసం ఉంది.  గుండెపోటు .... చలికాలం లో ఎదుర్కునే మరో పెద్ద సమస్య గుండెపోటు సమస్య.దీనికి తోడు అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలు బయటికి వస్తాయి.అందుకు ఎవరైనా బయటికి వచ్చే ముందు చెవులను స్కార్ఫ్ తో చుట్టాలి.చేతులకు గ్లౌస్లు వేసుకోవాలి. తలకు టోపీ ర్రైలు లేదా బస్సు ప్రయాణం చేస్తూ ఎదురు చూసే వారు శరీరం చలిబారిన పడకుండా రక్షణ తీసుకోవాలి అలా కాక రక్షణాత్మక చర్యలు తీసుకోకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. సంవత్సరానికి 1౦౦ మందికి పైగా గుండెపోటు తో మరణిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కేవలం 1౦,౦౦౦ మంది  గుండె పోటు తో ఆసుపత్రులలో చేరుతున్నారు. చలి వల్ల రక్తం చిక్కబడడం,రక్త ప్రసారం అందక పోవడం వల్ల  గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఫ్లూ,ఇన్ఫ్లూయెంజా ఆస్తమా వంటివి వచ్చె ప్రమాదం .... చలికాలం లో వ్యక్తిలో ఉండే ఇతర అనారోగ్య సమస్యలు బయటికి వస్తాయి.ముందుగా ముక్కుచెవులు,చెక్కిళ్ళు, వెళ్ళు మడమలు చలిబారిన పడతాయి.వీటిని నిశితంగా గమనిస్తే తప్ప మనం గుర్తించలేము.స్వయంగా గుర్తించడం  అవసరం. చేతి వెళ్ళు,కాలివేళ్లు,స్పర్సలేకపోవడం తిమ్మిరి పట్టినట్టుగా ఉండడం.ఏదైనా వేడిగా ఉండే ప్రదేశానికి వెళ్ళడం అత్యవసరం.అయితే ఆసమయంలో వాటిని రుద్దవద్దు. ఫ్లూ,ఇంఫ్లూ ఎంజా కు చికిత్స చేయవచ్చు ఒకసారి ఆస్తమా వస్తే చలికం లో మళ్ళీ తిరగ బెట్టె అవకాసం ఉంది. కాబట్టి ఆస్తమా,టిబి ఉన్న వాళ్ళు చలిబారిన పడకుండా ఉండడం  ఉత్తమం. హైపోధర్మియా.... ఇది చాలా ప్రామాదకరమైన సంఘటన శరీరంలో ఉష్ణోగ్రతలు 37డిగ్రీల నుండి35 డిగ్రీల తగ్గితే వణుకు మొదలు అవుతుంది. ఇంట్లోనే ఉంటూ వేడిని పెంచే విధంగా దుస్తులు వేసుకోవాలి. మీ కాళ్ళు ఎక్కువసేపు నీటిలో ఉన్నా చర్మం ఒరుసుకు పోవడం లేదా కోసుకు పోవడం జరుగుతుంది. సైనికులు చలి ప్రదేశాలలో నెలలు సంవత్సరాలు కాపలా కాస్తూనే ఉంటారు.  చల్లటి వాతావరణం వల్ల లాభం.... మలేరియా,స్లీపింగ్ సిక్నెస్,ట్రై పనో మయిసిస్, బిలార్జియా,స్చిస్తో మయిసిస్ అంటే వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. చలికాలం లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వ్యాదులబారిన పాడడం దీర్ఘకాలిక వ్యాధులు తిరగ బెట్టడం చూడవచ్చు.  

మనిషి ఎందుకు భయపడతాడు?

మనిషి భయ పడడానికి కారణం ఏమిటి? మనిషి తనను భయ పెట్టె ఆ అంశాలు ఏమిటి? దేనికి మనిషి ఎక్కువగా భయపడతాడు? భయం కేవలం ఒక ఘటనే  ప్రభావితం చేస్తుందా? అన్న అంశాలు కేవలం బాయోలాజికల్ ఫియర్  దీనిని ఎలా మదింపు చేయాలి. అసలు మన శరీరంలో ఏమౌతోంది? అసలు మనం కొన్ని సందర్భాలలో ఎందుకు నియంత్రించు కోలేము. ఎందుకు కుంగి పోతాము. ధైర్యం చేస్తే భయాన్ని జయించ వచ్చా? అందరు భయపడతారు... భయాన్ని మనం తోసి పారేయలేము అన్నది మనుషులలో ఉండే భావాన. ప్రజలు సహజంగా భయం అనేది అసంతృప్తి తో కూడిన భావోద్వేగమా ? ఒక్కో సరి ఆద్వేగాలు బయటికి వస్థాయి.ఎదో ఒక్కోసారి  మనం విమానం లోనుండి  బయట పడిపోయి నట్టు.నిద్రలో మనం లోయలోకి జారి పడిపోయి నట్లు. పడుకున్న ప్రదేశం లో కిటికీకి అవతలిపక్క చెట్టు గాలికి ఊగిన ఎదో తిరుగుతోందని  అది దేయ్యమేనని అలాగే చూస్తూఉంది పోతారు.నీడను చూసి భయ పడతారు.ఉదాహరణకు మరో ఘటన పొద్దున్న ఒక వ్యక్తితో గొడవ అయ్యింది.రాత్రి నిద్రలో కూడా అదే గుర్తుకు వస్తూ ఆకుల అలికిడి శబ్దమైనా చీకట్లో ఎవరో ఉన్నారని ఒక్కసారి ఎలర్ట్ అయ్యి మెల్లగా నడుస్తూ ఆ నీడ ఎవరో పట్టుకోవాలి,వాడి అంతు చూడాలనే  సంకల్పం తో బయటికి వస్తారు అంతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆవచ్చిన వ్యక్తి తనను చంపడానికి వచ్చాడని నిర్ణయించుకుని ఏదైనా ఆయుధం తీసుకుని ఆవ్యక్తి ఎవరో చూడకుండా తెలుసుకోకుండా ఒక్క సారి దాడి చేసాడు కొద్ది సేపటి తరువాత చూస్తే ఆవ్యక్తి రక్తపు మడుగులో కొట్టుకోవడం చూసాడు అంటే ఒక్క భయం బ్రమగా మారింది మనసులో ఊహించుకున్న ఆవ్యక్తి తానే చంపేందుకు వచ్చాడన్న భావన  మనసులో నాటుకు పోయింది.ఫలితం తనకు తెలియకుండానే హాత్య జరిగిపోయింది.  మన బలం బలహీనత భయం.... భయం రావడం సహజం,ఏదైనా ఎవరైనా మీ ఇంట్లో శబ్దం వచ్చినప్పుడు.నువ్వు ఒక్కడివి మాత్రమే ఉన్నప్పుడు.అలా జరిగిందంటే కొంతవరకూ విలువైనదిగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో సరైన దే కావచ్చు.అసమంజసంగా ఉండవచ్చు. ఏదైనా చిత్రం లో కనపడ్డ మేక్ అప్.కస్త్యుం లో చూసి భయపడడం సహజం.ఆవ్యక్తిని లేదా  ఆపాత్రని అదే  పనిగా చూసినప్పుడు.భయపడతారు. తాడును చూసి పాముఅనుకుని భయం.కొందరికి నీళ్ళను చూసి భయం.గోడపైన నీడకదిలినా, చిన్న పేపరుముక్కను చూసినా భయామే.ఇంట్లో బల్లులు.ఇతర జంతువులు చూసినా భయమే. కొన్ని కొన్ని వస్తువులు జంతువులు మనిషి మనస్సులో భయాన్ని ప్రేరేపిస్తాయి.తీవ్రప్రభావం  చూపిస్తాయి. భయం వల్ల శరీరం లో ఏమౌతుంది.... ప్రజలలో తరచుగా మానసికంగా వచ్చే మార్పులు వల్ల భయపడతారు. చిన్న పాటి గొడవకే భయానికి  లోనౌతారు.దీనివల్ల ఉచ్వాస,  నిశ్వాసలు, పెరుగు తాయి.గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్త నాళాలలో  రక్త ప్రసారం వేగం పెరుగు తుంది.చర్మం పై జుట్టు నిక్క బోడుచుకుంటుంది.శరీరం లోని ఇతర అవయవాలు  తీవ్రంగా స్పందిస్తాయి.శరీరానికి ఆక్సిజన్ న్యూట్రియాంట్స్ కండారాలు రక్త ప్రసారాలు సాగిస్తాయి. ఘటన జరిగిన వెంటనే స్పందిస్తాయి. భయం వల్ల కండరాలు ఎలా స్పందిస్తుంది .... శరీరం లోని ప్రతి వెంట్రుక నిక్క బోడుచుకుంటుంది.దీనికి కారణం పైలో రీయక్షన్ దీనినే గూస్ బంప్స్ అంటారు. అందుకే మనవ శరీరం లోని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.అది విచిత్రంగా ఉంటుంది. మేతాబలిక్ గా శరీరం లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగు తాయి.అవసరమైన పక్షం లో అది శక్తిని నిల్వ చేస్తుంది. ప్రతి చర్యకు దిగుతుంది.అలాగే కాల్షియం,తెల్ల రక్తకణాలు పెరుగు తాయి. భయపద్దప్పుడు మనం ఎందుకు నిలబడి పోతాము.... అనుకోని సంఘటన చూసినప్పుడు మనం అలాగే ఆస్చాయానికి లోను అవుతాంఅలాగే భయ పడి పోతాము. ఒక్కో సారి అలాగే అసలు ఏమైందో అర్ధం కాక విగ్రహంలా నిలబడి పోతారు.కొద్ది సేపటి తరువాత గాని సంఘటన నుంచి తెరుకోము.ఇక కారు చీకటి అడవి పైగా ఒక పెద్ద పులి కనపడిందా మనం ఏమాత్రం జరిగినా కదిలినా దాడి చేస్తుంది.ఇకా పాము కంట పడితే ఏమాత్రం కదిలినా కాటు తప్పదు అప్పుడు మనం జంతువుకు ఆహారం కాక తప్పదు. అని భావిస్తారు. ఆసమయం లో ఆవ్యక్తి మానసిక శారీరక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం  ఆసాధ్యం.ఆ సంఘటన తో గుండె జబ్బు ఉన్న వాళ్ళు గుండెపోటుకు గురికావడం ఆఘటన మానసికంగా మనసులో  ఉండి పోయి మానసికంగా కుంగి పోతారు నిద్రలో కలవరిస్తూ ఉంటారు. ఏది చూసిన అలాగే భయానికి గురి అవుతారు. కొన్ని సందర్భాలలో కదల కుండా అలా ఉండి పోవడమే ఉతమ మైన ఆలోచన ఎందుకంటే ప్రాణాలు కాపాడు కోవచ్చు.  2౦14 లో నిర్వహించిన పరిశోదనలో న్యురోలాజికల్ వచ్చే స్పందన వల్ల అలాగే ఉండి పోతారని మానసిక శాస్త్ర వేత్తలు  ఉండిపోతారు.అప్పుడు మెదడులోని రెండు భాగాల మధ్య తర్జన భర్జన జరుగుతుంది.రకరకాల సంకేతాల ద్వారా జంతువులు  కూడా అలాగే ఉండిపోతాయి.దీనికి కారణం యాంగ్జయిటీ డిజైర్ అది కేవలం భయం తో నిలిచిపోతారని అంటున్నారు  మానసిక వైద్యులు. భయం నీడలో ఉన్నంతకాలం బిక్కుబిక్కు మంటు భయం తో ఉంటాము. ఒక్కసారి భయం పోయిందా అన్నిటా విజయం సాధిస్తాం.మానసిక అనారోగ్యమే భయం,ఫోబియా.భయం ఫోబియా అంటుకుందో పోదు.అవసరమైన పక్షం లో మానసిక  వైద్యుడిని సంప్రదించండి భయం నుండి బయటకు రండి  

హెపటైటీస్-బి యమడేంజర్‌..

6౦ సంవత్సరాల లోపు వారందరికీ హెపటైటీస్ వ్యాక్సిన్ ఇవ్వాలి-యుఎస్ ప్రభుత్వ సలహాసంగం సూచన. హేప తైటిస్ బి సమస్యను ఎదుర్కునేందుకు 6౦ సంవత్సరాల లోపు ఉండే వారందరికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలని ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ సంస్థ సూచించింది.అయితే వ్యాక్సిన్ ను కొన్ని వయస్సుల వారికే సూచించడం గమనార్హం,ఇందులో జైలు ఖైదీలు,హెల్త్ వర్కర్స్,అంతార్జాతీయ ప్రయాణీకులు.డయాబెటీస్ ఉన్న వారికి ఇతర పరిస్థితులు ఈడుర్కుంటున్నవారు,ముఖ్యం గా డ్రగ్స్,లేదా మాదక ద్రవ్యాలు తీసుకునే వారు,సెక్సువల్ పార్టనర్స్ ఎక్కువగా ఉంటారో,వారికి హెపటైటిస్ వ్యాక్సిన్ వేయడం అత్యవసరం గా ప్రభుత్వ సలహా సంఘం సూచించింది. హేపటై టిస్ బి వ్యాక్సిన్ 1991 నుంచే నాణ్యత కూడిన వ్యాక్సిన్ యు ఎస్ లో అమలు లో ఉంది.ఈ ప్రక్రియ ద్వారా 3౦ సంవత్సరాల లోపు వారిని సంరక్షించ వచ్చు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వ సలహా సంఘం ఏక గ్రీవంగా తీసుకున్న నిర్ణయం అయితే హెపటై టేస్ బి వ్యాక్సిన్ పంపిణీ సి సి డి అనుమతి తీసుకోవాల్సి ఉంది.ముఖ్యంగా హెపటైటిస్ బి వల్ల లివర్ డ్యామేజ్ కాకుండా తక్షణం ఆవశ్యకతను సూచిస్తోంది. ప్రభుత్వ సలహా సంఘం ఇచ్చిన సూచనను సి డి సి డైరెక్టర్ డాక్టర్ రోచేల్లె వాలెన్స్కి నిర్ణయం తీసుకుంటారని.తెలిపారు. ఒక నెలలో రెండు నుంచి మూడుడోసులు ఇవ్వాలా 1/3 వంతు మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక లివర్ సమస్యను వ్యాక్సిన్ నియంత్రిస్తుందా  2/3 వంతు మంది ఆరోగ్య కార్యకర్తలకు ఇస్తారా 3౦% మంది అందరి కీ వ్యాక్సినేషన్ ఇస్తారా? ఒక అంచనా ప్రకారం 19 మిలియన్ల అమెరికన్ ప్రజలు హెపటైటిస్ బి తో లివర్  ఇన్ఫెక్షన్లు,లివర్ పాడై పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఏటా 2౦,౦౦౦  కొత్త హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని.ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం సహజం గానే  నిలకడగా ఉందని 4౦-5౦ పై బడిన వారిలో వైరస్ విస్తరిస్తోందని శరీరంలో ఫ్లూయిడ్ లేదా రక్తం ద్వారా వైరస్ విస్తరిస్తోందని పేర్కొన్నారు. నూతనం గా వస్తున్న కేసులలో ఒపిడ్ ఎపిడెమిక్ హెపటైటిస్ బి ని పూర్తిగా పార ద్రోలడం సాధ్యం కాదు.వ్యాక్సినేషన్  ద్వారా లివర్ డ్యామేజ్ ను నివారించవచ్చు.                                                

మూర్చ వ్యాధిపై కొన్ని అనుమానాలు.. అపోహలు

మూర్చ లేదా ఫిట్స్ పై ప్రజలలో  రక రకాల అపోహలు,అపార్ధాలు,అవగాహన లేమి,రక రకాల  కధలు ప్రచారం లో ఉన్నాయి. అలాగే ఈ అంశం పై సందేహాలు ప్రశ్నలు ఉన్నాయి. మూర్చ అంటూ వ్యాదా? ఒకరి నుండి ఒకరికి సోకుతుందా?అన్నది ప్రశ్న. సి డి సి వివరాల ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 12% మంది అంటే దాదాపు  3.4 మిలియన్ల ప్రజలు మూర్చ బారిన పడుతున్నారని నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రాకారం యాభై మిలియన్ల ప్రజలు  ఇందులో 8౦% ప్రజలు మధ్య తరగతి, దిగువ తరగతి ఆదాయం ఆర్జిస్తున్న వారే అని పేర్కొన్నారు.  ప్రాధమిక స్థాయిలో సేజేర్స్ లేదా మూర్చ ఫిట్స్ ను ఎలా నిర్ధారిస్తారు.... మెదడులో వచ్చే ఎలక్ట్రికల్ ఎక్టివిటీ, వల్ల శరీరంలోఏ ఇతరా భాగాలు ప్రభావానికి గురిఅవుతాయి.  మూర్చ లేదా, ఫైట్స్ ను నియంత్రించడం అంటే ప్రజలు మూర్చను ఒక కళంకం గా భావిస్తారు. మూర్చ లేదా ఫిట్స్  తో బాధ పడే వారు మానసిక ఒత్తిడికి వారి జీవన ప్రామాణం పై ఆధార పది ఉంటుంది. మూర్చ లేదా ఫిట్స్ కళంకం కాదని వాస్తవాలు తెలుసు కోవడం అవసరం అని నిపుణులు పేర్కొన్నారు. ఫిట్స్,లేదా మూర్చ పై 13 రకాల కదలు అపోహలు,దురభి ప్రాయాలు  ప్రచారం లో ఉన్నాయి. ఈ అంశం పై సాంటా మేనియా కు చెందిన న్యురాలజిస్ట్ సెంట్ జాన్ హెల్త్ సెంటర్ కు చెందిన డాక్టర్ క్లిఫార్డ్  సేగిల్  వరికైనా మూర్చ ఉంటె .... మూర్చ లేదా అందరికి దాదాపుగా తెలిసిన సమస్యమెదడులో అబ్నార్మల్ ఎలక్ట్రికల్  యాక్టివిటీ కారణం గా వచ్చే ఇతర పరిస్థితులు కూడా వేరే పద్దతిలో చికిత్స చేయ వచ్చు.అయితే శరీరం లో చక్కెర శాతం  తగ్గినప్పుడు గుండె పనిచేయక పోవడం మూర్చ లేదా ఫిట్స్   కు కారణం కావచ్చు. మూర్చ లేకుండానే వచ్చే మారో సమస్య ను దిస్సొసిఎటివ్ సీజేర్స్ -లేదా సైకొజనిక్ నాన్ ఎపిలేప్టిక్ సీజేర్స్ గా పేర్కొన్నారు.దీనినే వైద్య పరిభాషలో పి ఎన్ ఇ ఎస్ అంటారు.పి ఎన్ ఇ ఎస్ కు మానసిక సమస్యలు  కూడా మరోకారణం.ఇది 1౦%గా చెప్పవచ్చు.  మూర్చతో బాధ పడే వారు పని చేయలేరు.... ఇది కేవలం ఒక అపోహ భ్రమ కధ కావచ్చు.ఎప్పుదైతే ఫిట్స్ తో బాధ పడే వారికి ఫిట్స్ మందుల ద్వారా  తగ్గు ముఖం పట్టాయో వారు పని చేయగలరు.ఫిట్స్ వల్ల లేదా ఉద్యోగం చేయలేదు.అన్నది కొన్ని సంఘటనలు  మాత్రమే వారిలో కొందరు పైలెట్లు డ్రైవర్లు ఉన్నారు.  కింద పేర్కొన్న కొన్ని అంశాలు ఎపిలెప్సి కి మూర్చకు కొన్ని కారణాలు.... పుట్టిన తరువాత,లేదా పుట్టిన వెంటనే ప్రమాదం సంభవించి నప్పుడు.మెదడు సరిగా నిర్మాణం జరగ నప్పుడు.తలకు తీవ్రమైన గాయం.తలలో కొన్ని రకాల స్ట్రోక్స్, మెదడులో ఇన్ఫెక్షన్,మేనేన్ జేటిస్,ఎంసఫ్లేటిస్,కొన్ని రకాల జెనిటిక్ లోపాలు,సిండ్రోం తో ఇబ్బందులు,మెదడులో కొన్ని రకాల కణితలు కారణంగా కూడా మూర్చ రావచ్చు. మూర్చ ఉన్న వారిలో భావోద్వేగాలలో తీవ్రమార్పులు.... మూర్చ ఉన్న వారిలో ఒక రకమైన కళంకం వారి పరిస్థితిని బట్టి భావోద్వేగాలు స్థిరంగా ఉండవు.అన్నది నిజం కాదుఅని డాక్టర్ సెగిల్ అన్నారు. మూర్చ అన్నది ఒక మానసిక అనారోగ్యం ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే నిజం కాదు.మూర్చ అన్నది మానసిక అనారోగ్యం కాదని.ఎపిలెప్సి ఫెడరేషన్ తెలిపింది.చాలా మంది ప్రజలు పెద్ద సంఖ్యలో జీవిస్తున్న మూర్చ వ్యాధి గ్రస్తులు జీవిస్తున్నారని. మూర్చ రోగులు ఒక రకమైన జ్ఞాన శక్తి,మానసిక సమస్యలు ఎక్కువభాగం ఉంటుందని.కొందరిలో మాత్రమే  దీర్ఘకాలం పాటుఎపిలెప్సి ఉంటుందని నియంత్రించలేని విధంగా ఉంటుందని అన్నారు. మూర్చతో ఇబ్బంది పడే వారు మెలకువగా ఉండరని స్పృహ లో ఉండరని ఎపి లేప్సి సంస్థ తెలిపింది. ఫిట్స్ వచ్చినప్పుడు శరీరంలో వణుకు లేదా కదలికలు ఇందులో 4౦ రకాల మూర్చలు ఉన్నాయని కొందరిలో కొన్ని సెకండ్ల పాటు కన్ఫ్యూజన్ ఉండిపోవడం లేదా అసలు ఏమి జరుగుతోందో వారికే తెలియక పోవడం. మూర్చ సమయం లో,ఫిట్స్ సమయం లో నోటిని గట్టిగా బిగ పట్ట డం వల్ల నోరు ప్రమాదానికి గురికావడం లేదా  రక్త స్రవం జరగడం, మూర్చ సందర్భంగా ఉన్నట్టు ఉంది కుప్ప కూలిపోవడం వల్ల తలకు దెబ్బ తగలడం  తేవ్రగాయాలతో ఇబ్బంది పడడాన్ని గమనించవచ్చు.మూర్చ వచ్చిన వారికి శరీరం తీవ్రంగా నొప్పులకు గురిఅవుతుంది.  5,133 మంది మూర్చరోగులు జేఫ్రాసన్ ఫిలదాల్ఫియా ను సందర్శించారు.ఫిట్స్ వచ్చిన తరువాత శరీరం చాలా నొప్పులకు  గురియ్యిందని. కొన్ని సార్లు పడిపోవడం ప్రమాదాలు జరగడం.కూడా జరినట్లు తెలిపారు.దీనికి కారణం దీర్ఘకాలం పాటు  శరీరం లోని కండరాలు బిగపట్టి ఉండడం మరోకారణం కొంత మంది మూర్చ ఫిట్స్ రోగులలో ఫిట్స్ తరువాత ముందు తీవ్రమైన తల నొప్పి ని ఎదుర్కుంటారు.మూర్చ వచ్చిన స్త్రీలు గర్భం దాల్చ కూడదు. స్ట్రోబ్ లైట్స్ వల్ల ఫిట్స్ వస్థాయి.ఫిట్స్ సమయం లో రోగులు తమ నాలుకను వారే మింగేయడంచేస్తారు. తీవ్రమైన కోపం,వెలిబుచ్చడం. లేదా తమని ఎవరో ఎదో చేస్తున్నా రన్న భావన వారిలో ఉండడం భయం తో  జీవిస్తూ ఉంటారు. మూర్చకు  శాశ్వత చికిత్స సాధ్యమేనా కొంతమేరా నిద్ర మాత్రలు మాత్రమే ఇస్తారా సోడియం వేలపరేట్, గాదినాల్ వంటి మందులు ఎన్నిసంవత్సరాలు వాడాలి అన్న సందేహాలు ఉన్నాయి            

డెల్టా వేరియంట్ కు వ్యాక్సిన్ ఒక్కటే చాలదు

ఇటీవల నిర్వహించిన పరిశోదనలో సార్క్ కోవిడ్ 2  డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో గుర్తించారు.వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులలో ఇన్ఫెక్షన్ వైరస్ సోకే అవకాసం తో పాటు వారితో కలిసి తిరిగినా ప్రామాదమే అంటున్నారు. నిపుణులు. వ్యాక్సిన్ వేసుకుంటే రక్షణ కేవలం 2- 3 నెలలు మాత్రమే అని లేదా 6 నెలలు గా పేర్కొన్నారు. ఇష్టా రీతిన మారుతున్న వేరియంట్లను తట్టుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదని, ప్రజాలు వైద్యరంగం లో తీసుకుంటున్న మాదిరిగా వాటికి సంబంధం లేకుండా జాగ్రత్తలు  పాటించడం అవసరం సూచించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో కోరోనా వేరియంట్ ఉదృతి కాస్త తక్కువే అనివిశ్లేషించారు.  కాగా ఆల్ఫా వేరియంట్ ఇళ్ళలో ఉన్నవారిలో 4౦ నుండి 5౦% మాత్రమే అని పేర్కొన్నారు. ఇదే పరిశోదనలో ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ సోకిన వారికి,వ్యాక్సిన్ తీసుకొని వారిలో ఊపిరి తిత్తుల  పై భాగం లో వైరల్ లోడ్ పెరిగినట్లు గుర్తించారు. ఏది ఏమైనా డెల్టా వేరియంట్ బి.1.617.2 ఆల్ఫా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు చాలా ప్రాభావ వంతం గా పని చేస్తున్నాయి. అయితే డెల్టా వేరియంట్ వాళ్ళ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ ఆసుపత్రులలో చేరడం మరణాల రేటు తక్కువాగానే ఉన్నట్లు నిపుణులు విశ్లేషించారు. డెల్టా వేరియంట్ పై వ్యాక్సిన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. డెల్టా,ఆల్ఫా వేరియంట్ పై వ్యాక్సిన్ ప్రభావం ఉండదని. డెల్టా వేరియంట్ వల్ల చాలా దేశాలలో ఎక్కువ సంఖ్యలో కేసులు లేవని.దీనికి కారణం ఎక్కువ స్థాయిలో తక్కువ స్థాయిలో అయినా  వ్యాక్సినేషన్ జరగడమే కారణం గానిర్దారించారు.  అయితే డెల్టా వేరియంట్ సమూహం లో ఉన్నప్పుడు త్వరిత గతిన విస్తరించే అవకాసం ఉందని. పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.వ్యాక్సిన్ వేసుకున్న వారిలో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్ 19 నివారణలో విధి విదానాలు రూపొందించే సమయంలో పైన పేర్కొన్న అంశాలు  దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కాగా డెల్టా వేరియంట్ ఉన్న వారి కి ఆఆఈణ్ట్ళో ఉన్న వారికి సోకే ప్రమాదం ఉందని.ఇంపీరియల్ కాలేజీ ఆఫ్  లండన్ ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయం లండన్ సమన్వయంతో పరిశోదన నిర్వహించారు.  వ్యాక్సినేషన్ వేసుకున్న వారు డెల్టా వేరియంట్ సమూహం లో ఉన్నప్పుడు సైతం కోవిడ్19  వచ్చే అవకాశం కోవిడ్ మరల వచ్చే అవకాసం ఉందని వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ సమూహం లో తిరుగు తున్నప్పుడు  ప్రజా ఆరోగ్యందృశ్యా మాస్క్,తో పాటు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి.అని మనం తీసుకునే జాగ్రత్తల వల్ల  కొంతమేర విస్తరణ నివారించవచ్చని మళ్ళీ పరీక్షలు చేయించుకోవడం అవసరం.అని నిపుణులు సూచించారు. సెప్టెంబర్ 2౦2౦-2౦ -2౦ 21 సంవత్సరం నాటికి పరిశోదకులు 621 రోగులకు నేషనల్ హెల్త్ సర్వీసెస్  టేస్ట్ అండ్ ట్రేస్ పద్దతిని యు కే లో అమలు చేసారు.ఈ సందర్భంగా 6౦2 మంది వ్యక్తులలో ఇన్ఫెక్షన్ ను గుర్తించి నట్లు  తెలిపారు.  కొంతం మందిలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయని కొందరికి కోవిడ్19 ఉన్నట్లు గుర్తించారు.కాగా 5 సంవత్సరాల లోపు  పిల్లలు తల్లి తండ్రుల సహకారం తో పరిశోదనలో పాల్గొన్నారు. 36 సంవత్సరాల లోపు వారి లో 14- 2౦ రోజులలో పి సి ఆర్ పరీక్షల లో ఇన్ఫెక్షన్ ఉమ్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిలో పలు మార్పులు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. వైరస్ లోడును గుర్తించారు.వైరస్ ముక్కులో గొంతులో ఉండగా గమనించారు.ఈ వ్యత్యాసాన్ని వ్యాక్సిన్ వేసుకున్న వారిలో, వేసుకొని వారిలో స్పష్టంగా గమనించినట్లు పరిశోధకులు గమనించారు.  ఇంట్లో ఉన్న వారిలో ముఖ్యంగా 2౦5 వ్యక్తులలో సోకిందని పరీక్షలు నిర్వహించగా 53 మంది లో పోజిటివ్ ఉన్నట్లు  గుర్తించారు. ఇంట్లో ఉన్నవారు రెండుడోసులు వేసుకున్న వారిలో 38%వ్యాక్సిన్ వేసుకున్నవారిలో సోకడం గమనించారు. వ్యాక్సిన్ 34% ప్రాభావ వంతంగా పనిచేసిందని డెల్టా వేరియంట్ సైతం ఏ వ్యాక్సిన్ కు లొంగ బోదని  పెద్దగ ప్రభావం చూపలేదని ఇంలో ఉన్న వారిలో 1.౦ % గా ఉంది. దానా దీనా వ్యాక్సిన్ వల్ల తీవ్రత తగ్గి మరణాల రేటు  తగ్గిందని. వ్యక్సింతో పాటు ఇతరా రక్షణ బ్సధనాలు వాడడం తప్పని సరి అని ఆ పరిశోదనలో పేర్కొనడం గమనార్హం.  వ్యాక్సినేషన్ జరగడమే కారణం గా నిర్దారించారు.                                                                                

రక్త హీనత అంటే ఏమిటి?

అనేమియా అన్నది వ్యాధి కాదు.ఇది కొన్ని రకాల వ్యాధులకు సంకేతం.అనేమియా అంది రక్తానికి సంబంధించిన డిసార్డర్ గా పేర్కొన్నారు.మనశరీరం లో ఉన్న రక్తం  ద్వారా మాత్రమే మెడకు ఆక్సిజన్ అందుతుంది.శరీరానికి రక్తం అందడం లో ఎర్ర  రక్త కణాలు తగ్గినప్పుడు అనిమియాను ప్రధానంగా రెండు రకాలుగా పేర్కొన్నారు.ప్రైమరీ ఎనిమియా,ప్రాధమిక దశలో ఎనిమియా, సెకండరీ అనీమియా,ప్రైమరీ అనిమియా లోఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. సెకండరీ ఎనిమియాలో ఎర్ర రక్త కణాల విద్వంసం జరుగు తుంది.అసలు అనిమియా గురించి మాట్లాడాలంటే ఎర్రరక్త కణాల నిల్వ తగ్గిపోవడం లేదా రక్త శ్రావం జరగడం శరీరంలో రక్తకణాల ఉత్పత్తి  తగ్గడం లేదా రక్త కణాల విద్వంసం,పెరగడం,లేదా శరీరంలో ఎక్కడైనా గాయం లేదా క్యాన్సర్ ఉన్నా రక్త శ్రావం జరగడం దీని కారణంగా శరీరంలో పోషకాల లోపం ఎర్రరక్త కణాల ఉత్పత్తి పెరగడం శరీరంలో ఉన్న రక్త కణాల విద్వంసానికి కారణం ప్లీహమే అని నిపుణులు నిర్దారించారు. అనేమియా లక్షణాలు... రక్తహీనత వాళ్ళ త్వరాగా అలిసి పోవడం,ఊపిరి పట్టి నట్టుగా ఉండడం.చర్మం పాలిపోవడం,రక్త పోటు పెరగడం,ఊపిరి పీల్చడం కష్టంగా ఉండడం. వంటి లక్షణాలు రక్తా హీనతను సూచిస్తాయి.   అనేమియా నిర్ధారణ పరీక్షలు... హేమగ్లోబిన్ పరీక్ష ద్వారాఎర్ర  రక్త కణాల శాతం చూస్తారు ఇతర పరీక్షల ద్వారా .ఏరకమైన ఎనిమియానో గుర్తించాల్సి ఉంది అనిమియాకు చికిత్స... అనిమియాలో చాలా రకాల అనిమియా లక్షణాలు ఉన్నాయని,ఆయా సమాస్యను బట్టి కారణాలను బట్టి  చికిత్స చేస్తారు.కొన్ని కేసులలో రక్తం ఎక్కించాల్సి వస్తుంది.ఎరిత్రో పాయిన్టిన్ ను కరెక్ట్ చేయడం అనిమియాను తగ్గించవచ్చు అంటున్నారు.రక్త హీనాతకు కారణం ఏదైనా రక్తం లో హేమగ్లోబిన్ తగ్గకుండా ఎర్ర రక్త కణాలు పెంచుకునే విధంగా ఆహారం తీసుకోవడం,డై టీషి యన్స్ ఇచ్చిన సూచన పాటించడం కీలకం. 

కోవిడ్ యాంటి వైరల్ పిల్ కు యు కే అనుమతికి 

కోవిడ్19 వేరియంట్ విశ్వరూపం చూపిస్తున్న వేళ  ఇక కోవిడ్ తీవ్రతను తగ్గించేందుకు  స్డంస్త రూపొందించిన యాంటి కోవిడ్ పిల్ ఇక నోటి ద్వారా తీసుకునే వైద్యం అందుబాటులోకి వచ్చింది. యాంటి కోవిడ్ పిల్ తీసుకున్న 5 నిమిషాల కే ఉపసమనం కలిగించే పిల్ యు కే అనుమతించడం హర్ష నీయమని వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచం యావత్తును వణికించిన కోవిడ్ 19 నివారణకు శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోదనలు అన్ని ఇన్ని కావు.  కోవిడ్ చికిత్సకు నిర్దేశించిన తొలి యాంటి వైరల్ పిల్ తో కేసులు తగ్గుముఖం పట్టగలవని ఆశిద్దాం. ఈ మేరకు మెర్క్ అండ్ కో ఉత్పాదక సంస్థ ఎఫ్ డి ఏ అనుమతిని కోరుతూ అర్జీ సమర్పించింది. కోవిడ్ 19 సమయం లో అమెరిక సంయుక్త రాష్ట్రాలలో కోవిడ్ దెబ్బకు ప్రజలు పిట్టల్ల రాలిపోయిన  ఘటనను చూసాము. అత్యవసర సమయంలో  మాత్రమే వినియోగించవచ్చని తక్కువతో కూడిన  చికిత్స అందుబాటులోకి వస్తే రోగులు సమస్యల నుండి బయట పడేందుకు మోనో క్లోనల్ యాంటి  బాడీ చికిత్సను వినియోగించవచ్చు.ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో అత్యవసర సమయం లో  మోనో క్లోనల్  మోలో న్యు పిరావిర్ పై ఇచ్చిన సమాచారం ఆధారంగా 1౦ రోజులలో అనుమతించింది.   ని మెర్క్విసి ఇ ఓ అధ్యక్షుడు రాబర్ట్ డేవిస్ ఒకప్రకటనలో తెలిపారు.కాగా మా సంస్థ చేసిన అభ్యర్ధనను  పునః పరిశీలించాలని ఎఫ్ డి ఏ కు కోరినట్లు చెప్పారు.కాగా మేలిన్స్ పిరావిర్ ను ప్రపంచం లోని రోగులకు  అందరికీ త్వరలో అందిస్తామని రాబర్ట్ డేవిస్ పేర్కొన్నారు. ఇప్పటికే బిడెన్ సర్కార్ మేల్సునో పిరావిర్   మందును 17 మిలియన్ అమెరికన్లకు ఇచ్చేందుకు తమ సంస్థకు ఆర్డర్ చేసిందని స్పష్టం చేసారు. మేల్సునో పెరావిర్ మందును అసలు ధరకన్నా 1 /3 వంతు ధరకే అంటే $7౦౦ డాలర్లకే ఇవ్వన్నున్నట్లు  తెలిపారు.  యాంటి బాడి చికిత్సను ఇంత్రవైన్యుల్ గా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. మెర్క్ సి ఇ ఓ అధ్యక్షుడు రోబర్ట్ డేవిస్ వెల్లడించారు.కాగా తమ సంస్థ 1౦ మిలియన్ల ప్రజలకు అవసరమైన  మోల్సునో పిరావిర్ ను సంవత్సరం చివరినాటికి అందిస్తామని రాబర్ట్ స్పష్టం చేసారు. వ్యాక్సిన్ తీసుకొని వారు ఆసుపత్రిలో చేరిన వారి పై కోవిడ్ తీవ్రంగా ఉన్నవారికి కొద్ది పాటి కోవిడ్ లక్షణాలు  ఉన్నవారికి ప్రతి ఐదు గురికి క్లినికల్ ట్రైల్స్ నిర్వహించినట్లు తెలిపారు.కాగా గతం లో మాదిరిగా కోవిడ్  అంటే భయపడాల్సిన అవసరం లేదని ఇంటి వద్దే మేల్సునో పిరావిర్ పిల్ ను రోజుకు రెండు సార్లు వేసుకోవాలని అలా ఐదు  రోజుల పాటు వేసుకోవాలని  బాగా ఉపయోగ పడుతుందనిఅన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి క్లినికల్ ట్రైల్స్ కు అర్హులు కారని అన్నారు.అయితే  ఫైజేర్ అత్లెఅ  ఫార్మా లాంటి మరికొన్ని  ఉత్పాదక సంస్థలు యాంటి వైరల్ పిల్ ను తాయారు చేస్తున్నట్లు సమాచారం.  యాంటి వైరల్ పిల్స్ ను వృద్ధి చేయడం గమనార్హం                                   

రోగికి పంది నుండి తీసిన కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ విజయవంతం

అవయవాల ను ట్రాన్స్ ప్లాంట్ చేయడం వై ద్యరంగానికి కొత్త కాదు. అలాగే దాతల నుండి తీసిన కిడ్నీ,లివర్,వంటివి ఇంప్లాంట్ లోను   వైద్య శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. అయితే ఒక జంతువు నుండి తీసిన కిడ్నీ  అమర్చడం లో విజయం సాధించారు వైద్యులు. ఏ అవయవ మైనా ట్రాన్స్ ప్లాంట్ చేస్తే  శరీరానికి ఫారన్ బోడీగా భావిస్తుంది కొన్ని సందర్భాలలో ట్రాన్స్ ప్లాంట్ చేసిన  అవయవం స్వీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది. అయితే అత్యవసర పరిస్థితిలో ఓ రోగికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి వస్తే ఆరోగికి పందినుండి  తీసిన కిడ్నీ ని అమర్చడం లో వైద్యులు విజయం సాధించారు అయితే  కిడ్నీ అమర్చిన తరువాత  దానిని శరీరం రిజెక్ట్ చేయలేదని వైద్యులు తెలిపారు. జంతువుల నుండి తీసిన కిడ్నీ ని అమర్చడం లో సాధించిన ప్రగతి ఒక కీలక మలుపుగా పేర్కొన్నారు  వైద్యులు. మానవ శరీరం లో మనిషిది కాని మరో అవయవాన్ని పంది నుండి తీసిన కిడ్నీ ని అమర్చడం  తొలి సారి కావాదం విశేషం. డాక్టర్ ఈఓ ట్రాన్స్ ప్లాంటేషన్ అని అంటారు. జనటిక్ గా ఇంజనీరింగ్ చేయబడ్డ కిడ్నీ ని రోగి వెంటిలెటర్ పై ఉంచి అమార్చడం మరో విశేషం.  అయితే పంది కిడ్నీ కావడం సహజంగా రీ యాక్షన్ ఉంటుందని అభిప్రాయ పడ్డారు.   ట్రాన్స్ ప్లాంట్ ఇన్స్టిట్యుట్  కు చెందిన డాక్టర్ నీ యు లొంగ్ ఆన్  సర్జన్ డిపార్టుమెంటు ఆఫ్ సర్జరీ రాబర్ట్ మోంట్ గో మేరీ ఎం డి లియాన్ వీచార్  నేతృత్వం లోని  వైద్య బృందం రెండు గంటల పాటు సాగింది. ప్లాంటేషన్ చేస్తున్నంత సేపు నిశితంగా పరిశీలించారు. పరిశోదనలో సైతం  ఏ రకమైన రీ యాక్షన్ రాక పోవడం తో వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ట్రాన్స్ ప్లాంటేష న్స్ లేక చాలామంది ప్రజలు చనిపోతున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. సి డి సి వివరాల ప్రకారం దాదాపు 75.౦౦౦ మంది ప్రజల కు  అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా 8,౦౦౦ మంది రోగులకు మాత్రమే అవయవ దానం చేసేవాళ్ళు అందుబాటులో ఉన్నారని నిపుణులు పేర్కొన్నారు.ప్రతి తొమ్మిది నిమిషాలకు ట్రాన్స్ ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నారని జేనిటిక్స్ ను మార్చే అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు అభిఇప్రాయ పడుతున్నారు. ఈ శస్త్ర చికిత్స విజయవంత మైతే ఇక అవయవాల మార్పిడి తో మరింత మందికి ప్రాణం పోయవచ్చని ఆశిద్దాం.                     .

 తడి ఆరిపోయే కళ్ళకి ముక్కు ద్వారా స్ప్రే...

ఎవరైతే కళ్ళలో తడి ఆరిపోతూ ఉండే సమస్య ఎదుర్కుంటారో ఒక నూతన సాధనాన్ని ఎఫ్ డి ఏ  అనుమతించింది.ఈ రకమైన  డిజార్దర్ కు చికిత్స స్ప్రే.రోజుకు రెండు సార్లు వాడాల్సి ఉంటుంది. కంటి తడి ఆరిపోయే సమస్యకు నూతన చికిత్స ఉత్తేజాన్ని ఇచ్చింది.కంటి వైద్యులకు రోగులకు ఊరట నిచ్చింది. ఓయ్ శ్చర్  పాయింట్ ఫార్మా ఈవిషయాన్ని వెల్లడించారు.ఈ మందుకు చీఫ్ మేడి కల్  ఆఫీసర్ గా  మారియన్ మచ్సాయి వ్యవహరిస్తున్నారు. స్ప్రే మందు ధర 1౦$ మాత్రమే ఉండవచ్చు.త్యర్య అనే కొత్త పేరుతో స్ప్రే అందుబాటు లోకి రానుంది. ఒఎస్తేర్ పాయింట్ ఇంకా పలు ఇన్సూరెన్స్ కంపెనీలు డిస్కౌంట్ కోసం యత్నిస్తున్నాయి. మందును వారెనిక్లినే ను ఎవరికైనా ఏరో క్సియిన్ ఇవ్వచ్చు. దీనివల్ల కృత్రిమ మైన కన్నీరు  ఎవరికీ అవసరమో వారు రోజుకు 3 లేదా 4 సార్లు వాడచ్చు. ఇప్పటికే మేము నిర్వహించిన ట్రైల్స్ లో చాలామంది రోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో కొందరికి మామూలుగా కొందరికి తీవ్రంగా అతి తీవ్రంగా ఉన్న వారు.ఉన్నవారు ఉన్నారని. మచ్సాయి తెలిపారు.ఈ కొత్త విధానం లో బాధితులకు చాలా మందికి ఉపశమనం కలుగు తుందని  కంటిలో నీరు రాకుండా ఎండిపోవడం వంటి వాటికి చికిత్స చేయడం కష్టం.వారెనిక్లినే వాళ్ళ మెడకు ఉండే  నరాన్ని స్టి మ్యులేట్ చేయడం తో సహజంగా కన్నీరు వస్తుంది.ఇందు కోసం పరిశోదనలో బూష్టన్ కు చెందిన టఫ్ట్స్  స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వ విద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మైకల్ రేయిజ్ మాన్ పరిశోదనలో  పాల్గొన్నారు. స్ప్రే 14 రోజుల పాటు పనిచేస్తుంది.లేదా 3 నుండి 6 నెలలు పని చేస్తుంది.ఈ మందుకు డాక్టర్ ప్రిస్కిప్షన్  అవసరం దీనివల్ల కంటికి ఎలాంటి రీయాక్షన్ ఉండదు.అమెరికన్ అకాడమి ఆఫ్ అప్తమాలజి ప్రోఫెసేర్  మెయిని విశ్వ విద్యాలయం వివరించారు. కంటి లో కన్నీరు లేదని చింత వలదు. కనీరు మున్నీరుగా విలపించినా సమస్యే అసలు కన్నీరు లేక పోయినా  సమస్యే. సో దొంత వర్రీ కృత్రిమంగా ఎదవాలంటే మందు రెడీ.                                

పుట్టగొడుగులతో క్యాన్సర్ వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించవచ్చు. 

క్యాన్సర్ రోగులు ఒత్తిడి నిరాశ నుండి బయట పడాలంటే పుట్టగొడుగుల ఉండే  ప్సిలోసైబిన్ సైకో తెరపి తో ఒత్తిడిని తగ్గించవచ్చు.అని అంటున్నారు నిపుణులు. అసలు పుట్టగొడుగులు క్యాన్సర్ కు సంబంధం ఏమిటి అన్నదే ప్రశ్న. కొన్ని మందులు మానసికంగా ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగ పడతాయి. క్యాన్సర్ వచ్చింది అని నిర్ధారణ కాగానే నిరాశకు ఒత్తిడికి  గురి ఆవు తారు.  ఇక తన జీవితం ముగిసి పోయిందని ఇక జీవించడం అసాధ్యమని  అనారోగ్యం తో పోరాడలేమని అభిప్రాయం వ్యక్తం చేస్తారు.ఈ కారణం గా తీవ్రమైన  ఒత్తిడికి గురి అవుతున్నారు.  ఆక్రమం లో నిరాశకు లోని ఆరోగ్యాన్ని కుంగ  దీసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన క్లినికల్ ట్రైల్స్ లో వెల్లడించారు. రాక్ విల్లె లోని అక్విలోనో క్యాన్సర్ సెంటర్ కు చెందిన ఎం డి,  సైకి డిలిక్ సమస్యలకు వైద్యం  చేయవచ్చని. అందునా క్యాన్సర్ రోగులకు ఒత్తిడిని నిరాశను తగ్గించే వైద్య్యం అందించవచ్చని  క్లినికల్ ట్రైల్స్ లో మంచి ఫలితాలు సాధించామని వెల్లడించారు. పి సిలో సైబిన్ తో సైకో తెరఫీ ని సమన్వయం చేస్తూ 25 మిల్లి గ్రాముల సిలోబిన్  అంటే మరేదో కాదు పుట్టగోడుగులతో డోస్ కు ముందు తరువాత తెరఫీ చేయవచ్చని.అంటున్నారు  నిపుణులు. కినికల్  ట్రైల్స్ లో  ప్రతి  పుట్టగోడుగూ  అద్భుతం సృష్టిస్తోంది.  పుట్టగొడుగుల డోస్ మిషన్   8   గంటలు  పడుతుంది.  తదనంతరం తెరపిస్ట్ నుండి బయటికి  రావచ్చు.  తెరఫి సమయం లో రోగులు  చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకోగానే ఒక వినోత్న మైన సంగీతం కంటిలో వివిద రకాల షేడ్స్ వస్తాయి.     వెలుతురు  పూర్తిగా పోయి ఈ అంశం పై ప్రాధాన పరిశోదన మనీష్ అగర్వాల్ చేసిన ట్రైల్స్ లో 5౦%  పాల్గొన్నారని  8 వారాల డోసుల తరువాత  ఒత్తిడి  నుంచి  వారిని బయటికి తీసుకు రాగాలి గామని మనీష్ అగర్వాల్  తెలిపారు. రేటింగ్ స్కేల్ ద్వారా పరీక్షించి నట్లు తెలిపారు. గతంలో జరిగిన పరిశోదనలో పుట్టగోడుగులతో అద్భుతనైన తెరఫీ సహరాంతో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. జీవితాంతం వేదించే ఒత్తిడి అన్క్షియిటి పై అకుఇలినొ లో చేసిన పరిశోధన భిన్న మైనదని  వైజ్ఞానికంగా ల్యాబొరేటరీ లో కొలవ గలిగామని.కొన్ని తెరఫీలు వివిధ గ్రూపులలో నిర్వహించారు. ఆంకాలజిస్ట్ సైకి డెలిక్ తెరఫి లో  అగర్వాల్ పాల్గొన్నారు.క్యాన్సర్ నిర్ధారణ తరువాత చాలామంది ఒత్తిడికి గురి కావడాన్ని అగర్వాల్ గమనించారు.ఈ పరిశోదన మంచిఫలితాలు ఇచ్చాయని తరువాత కాలం లో మంచి ఫలితాలు వస్తాయని అగర్వాల్  ఆశాభావం వ్యక్తం చేసారు. సిలోసీబిన్ పుట్ట గోడుగుల్లో ఒక ఇంగ్రీడియంట్ దీని తెరఫి కి అనుసంధానం చేయడం ద్వారా  వివిధ రకాల మానాసిక సమస్యలకు ఒత్తిడి యంక్జైటి నివారణకు పుట్టగొడుగులు ఉపకరిస్తాయి. ఒత్తిడి యంక్జైటి ని పూర్తిగా పరిశీలించారు. అబ్సెసివ్ కంపల్సివ్ దిజార్దర్ అల్కొలిజం లేదా పోగాతాగడం. పై చాలా విశ్వ విద్యాలయాలు ముఖ్యంగా జాన్ హాప్ కిన్స్ విశ్వ విద్యాలయం నాన్ డిగో ఇంపీరియల్ కళాశాల యు కే లోతైన  పరిశోదన లు నిర్వహించారు.మానసిక సంబందమైన సమస్యల నివారాణకు సిలోసీబిన్ వల్ల లాభామే అని ఎఫ్ డి ఏ  అనుమాతుల కోసం వేచి చూస్తున్నామని సిలోసీబిన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని శాస్త్రజ్ఞులు పేర్కొనారు .                   

 మరణాల రేటు పెరగడానికి కారణం మానసిక సమస్యలే-పరిశోదన వెల్లడి .

  ఒక పరిశోధనలో ప్రజల మానసిక అనారోగ్యం,మేధో పరమైన వైకల్యానికి  దారి తీసింది.దీనికారణంగా ప్యాండమిక్ సమయం లో ఇతరుల కన్నా మరణాలు చోటు చేసుకున్నాయి. చాలా మంది కోవిడ్ సమయం లో కోవిడ్ 19 తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు మరణాలకు కారణమయ్యాయి. యు కే లో నిర్వహించిన ఒక నూతన పరిశోదనలో మానసిక సంబందమైన సమస్యలు మేధోపరమైన వైకల్యం  చోటు చేసుకుంది రెండూ ఇబ్బంది కరంగా మారడం తోకోవిడ్ కు ముందే ఈసమాస్యలు ఉన్నన్నడునే   ప్రమాదానికి కారణ మయ్యాయని ఈ సమస్యలు ప్యాండమిక్ లో మరింత ఎక్కువ గా పెరిగాయని ఒక వైపు మానసిక అనారోగ్య సమస్యలు మేధో వైకల్యం వల్లే మరణాల రేటు పెరగడానికి కారణమయ్యింది. ఇప్పుడు చేసిన పరిశోదనలు అధిక మరణాలు,సాధరణ మరణాలు అప్పటి పరిస్తితు లలో మేధో పరమైన వైకాల్యాల పై లండన్కింగ్ కళా శాల కు చెందిన డాక్టర్ జయంతి డోస్ మున్షి పరిశీలిన జరిపారు. ఉద్వేగాలు మానసికంగా ఎలా పని చేస్తాయి.కోవిడ్ 19 సమయం లో మేధో పరమైన వైకల్యం  తీవ్ర రూపం దాల్చింది  కారణంగా అధికంగా మరణించారని నిర్ధారించారు. సాధారణ జనాభా కోవిడ్ తో పాటు ఇన్ఫెక్షన్ ఇతర కారణాల వల్ల మరణించారని తేల్చారు. కోవిడ్19 హై రిస్క్ తోనే  మరణించారని డాక్టర్ మున్షి తెలిపారు.  ప్రజలు మానసిక అనారోగ్యం తో పాటు మానసిక ఒత్తిడి,చుట్టూ ఉన్న పరిస్థితులు ఇక కోవిడ్ వస్తే మరణమే అని  ఇక తాను కుతుమ్బనీ దూరమయ్య నని కోవిడ్ రోగులను తప్పనిసరిగా అందరికీ దూరంగా క్వా రన్ టైన్ లో ఉండాలాన్న  బాధ  ఎమెర్జెన్సి లో చేర్చారు అంటే ఎదో అయిపోయిందన్న భావన మానసికంగా ఇక చనిపోతా నన్న భయం వెంటాడింది. మానసికంగా కుంగి పోయారని కోవిడ్ వచ్చినా రాకున్న చిన్న పాటి లక్షనానికే ఆసుపత్రిలో చేరాలని చేరి సరైన సమయం లో  వైద్యం అందడం లేదన్న భావన మేధావులను సైతం మనో వైకాల్యానిక్ గురి అయ్యారనేది వాస్తవం.అసలు ఏమి జరుగు తోందో  అర్ధం కానిస్థితి ఎవరు ఏది చెపితే ఆవిషయాన్ని గుడ్డిగా నమ్మి చేసన పనులు అవగాహనా రాహిత్యం తోభయ పడి చనిపోయిన  వారు ఉన్నారు. తనకు కోవిడ్ వచ్చింది ఈ సమస్యనుండి బయట పడలేమని ఇక తాను బతికి ఉండి వ్యర్ధమని చనిపోవడం ఒక్కటే  మార్గమని తానాను తాను ఉరితీసుకున్న వారు ఉన్నారు.  దీనికి తోడు వేరే ఇతర కారాణాలు కూడా మరణాలకు కారాణాలు  అయ్యాయన్నది వాస్తవం. మేదో వైకాల్యం వల్ల 9 నుండి 24 మరణాలుకోవిడ్ కారణం.   ఈ టింగ్ డిజార్డర్స్ 4 నుండి 81 రెట్లు కోవిడ్. దిమ్నీషియా 3 నుండి 82 రెట్లుకోవిడ్  పర్సనాలిటి డి జార్దర్4 నుండి 5 8 రెట్లు కోవిడ్  స్నిజో ఫీరియా స్పెక్రం డిజార్దర్ 3 నుండి 26 రెట్లు కోవిడ్  పైన పేర్కొన్న వారికి గతం లో ఇలాంటి సమస్యలు ఉంది ఉండవచ్చని కోవిడ్ నాటికి తీవ్రమై నరనించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.             .          .     .  

వాయు కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం గుండె వైఫల్యానికి కారణం కావచ్చు.

వాయు కాలుష్యం, రోడ్డు పై వచ్చే శబ్ద కాలుష్యంకొన్ని ఏళ్లుగా వింటున్న వారికి హార్ట్ ఫైల్యూర్ వస్తుందని  పరిశోదన వెల్లడించింది. డెన్మార్క్ లో 22,౦౦౦ మహిళా నర్సులపై పరిశోదన జరిపింది.44 సంవత్సరాలు  పై బడ్డ వారు 15 నుంచి 2౦ సంవత్సరాల పాటు మదించిన నైట్రో జన్,డయాక్సైడ్ రేణువులు,రోడ్డు పై  ట్రాఫిక్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యం ప్రభావం వల్ల మూడు సంవత్సరాల  తరువాత కొత్తగా హార్ట్ ఫైల్యూర్  కు దారి తీసింది. గతం లో పోగాతాగడం అలవాటు ఉన్నవారు.హై బి పి ఉన్న వారు దీనివల్ల విరుద్ధమైన ప్రభావం  లేదా వ్యతిరేకమైన ప్రభావం ఉంటుంది. కోపాన్ హార్గాన్ విశ్వవిద్యాలయం డెన్మార్క్ కు చెందిన పర్యావరణ  శాస్త్ర వేత్తడిపార్ట్ మెంట్ అఫ్ హెల్త్ సైన్సెస్ ప్రోఫెసుర్ యు న్ -హీలిన్  వీటిపై పరిశోదనలు చేస్తున్నారు. గతం లో పొగతాగడం అలవాటు ఉన్న వారు.72%హార్ట్ ఫైల్యూర్ కు ప్రబావం ఉంటుందని. 3 కిలోమీటర్ల పరిధిలోని ట్రాఫిక్ శబ్దానికి కాలుష్యం 3% రెడియస్ లోని పరిదిలో ఇళ్ళు వాతావరణ కాలు ష్యం కన్నా శబ్ద కాలుష్యం ప్రామాదకరం హార్ట్ ఫైల్యూర్ కు కారణం అని విశ్లేషించారు.  అమెరికన్ జనరల్ హార్ట్ అసోసియేషన్ డిసీజెస్ లో ఈ  అంశాన్ని ప్రచురించారు.పరిశోదనలో కనుగొన్న కొన్ని అంశాలను  అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జనరల్ లో ప్రచురించారు.గతంలో జరిగిన పరిశోదనలో వాయు కాలుష్యం,రోడ్ ట్రాఫిక్ వల్ల   వచ్చే శబ్ద కాలుష్యం వ్యక్తి గతంగా ఆరోగ్యం పై తీవ్రప్రాభావం చూపుతాయి.కాలుష్యాన్ని ఎదుర్కోవాల్సిందే. వాతా వరణ కాలుష్యం తోనే హార్ట్ ఫైల్యూర్ రిస్క్ ఉంది. నగరాలలో ఊపిరి తిత్తుల అనారోగ్యం,ఎక్కడైతే ఎక్కువ కాల్యుష్యం ఉంటుందో దానిని హార్ట్ ఫైల్యూర్ గా పరిగణించడం. గాలిలో ఉండే కాలుష్యం వల్ల ట్రోమాకి కరాణం గా పేర్కొన్నారు. ఈ పరిశోదనలో మహిళా నర్సుల పేర్లను నమోదు చేసుకున్నారు. వారి పూర్తి వివరాలను ఒక ప్రశ్నావళి లో సేకరించారు. వారి బాడీ మోస్ ఇండెక్స్ లైఫ్ స్టైల్ వాళ్ళ  అలవాట్లు,సిగరెట్,మద్యం,వినియోగం,శరీర వ్యాయామవ్యాయామం,ఆహారపు  అలవాట్లు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య పునర్నిర్మాణం, పని చేసే తీరు తెన్ను,ఇంటి లోపలి కాలుష్యం పెద్దగా  ప్రభావం  చూపలేదు. కాలుష్య నియంత్రణ చేయగలిగితేనే హార్ట్ ఫైల్యూర్ తగ్గించవచ్చు అని నిపుణులు నిర్ధారించారు.