దీర్ఘకాలిక మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స

వ్వ్యాది మూలాన్ని కనుకుంటే దీర్ఘకాలిక మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స వచ్చు.. హెర్బల్ మెడిసిన్ ఇతర వైద్య విధానాల్ కన్నా చాలా భిన్నంగా ఉంటుంది.ఏ ఆధునిక దీర్ఘకాలిక మొండి వ్యాధి కైనా హెర్బల్ వైద్యుడు ఆ వ్యాధి మూల కరకాలాను చాలా లోతుగా అరా తీయాలి అంటే రోగి పూర్వ చరిత్ర అతని అల వాట్లు,ఆహారపు అలవాట్లు తెలుసుజుంటారు.ఆహారంలోని ప్రాధాన సూక్ష్మ,పోషక పదార్ధాల విలువలు జీవన శైలి,అంశాలుప్రతిరోజూ అతని శరీరకా వ్యాయామం,తీరుతెన్నులు,మానసిక స్థితి, రోజూ  పని చేస్తున్న తిరుగాడుతున్న వాతావరణం, పరిస్థితులు. వ్యాధి ప్రారంభ నేపధ్యం, వ్యాధి బారిన పడ్డప్పటి నుంచి రోగి పడుతున్న అవస్థలు. తెలుసుకుంటే వ్యాధి మూలకారాకాలు తెలుసుకోవడం ద్వారా వీరి సమాచారాం ఆధారంగా వ్యాధి మూల కారకాలను కనుగొనవచ్చు అంటారు ఆస్ట్రేలియన్ హెర్బల్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ లక్ష్మణ్ రావు. వ్యాధి నిర్ధారణ రిపోర్టులో ఉన్న ఫలితాలు ఆధారంగా చేసుకుని రోగికి పూర్తిగా స్వస్థత చేకూరే వరకూ వ్యాదిపూర్తిగా తాగాలంటే రోగి అనుసరించాల్సిన వివిధ పద్ధతులపై వారినీ భాగా స్వాములను చేయాలన్నది రోగి సహాయ సహకారం పరస్పరాంగీకారం తోనే వ్యాధికారక మూలాలను పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. అలాగే అన్నిటికీ ఒకే మందు కాకుండా రోగికి ప్రత్యేక ఔషదం తయారు చేయాల్సి వస్తే వాడవచ్చు. హెర్బల్ వైద్యంలో జంతు పదార్ధాలను,లోహ భాస్మాలను ఆమ్లాలను క్షరాలను, ఖనిజాలాను,మత్తు పదార్ధాలను.ఎలాంటికృత్రిమ రసాయన  పదార్ధాలను  ఔష దాలను తయారు చేయడానికి వాడరు.ఔశాదాల తయారీలో మన ఆహారమే మనకు ఔషదం కావాలి అన్న ఆలోచనను పాటిస్తూ.ఇలాంటి ప్రాధమిక సూత్రాలను పాటించాలి. అంటారు డాక్టర్ గుత్త లక్ష్మణ్ రావు. 4౦ కి పైగా ఆధునిక దీర్ఘకాలిక వ్యాధులకు పూర్తిగా శాస్తంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చేయవచ్చు అంటున్నారు.

నిమ్మపండు.. ఆరోగ్య ప్రయోజనాలు

ముఖ్యంగా నిమ్మరసం వల్ల చాలా ఆరోగ్యలభాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. కిడ్నీలో రాళ్ళూ ఉన్న వారికి మంచి చికిత్స ప్రక్రియ నిమ్మ పండులో ఉందని  అది అందరికీ తెలిసిందే అని అంటున్నారు. శరీరంలో వచ్చే వివిధ రకాల స్ట్రోక్స్ ను నియంత్రించడం లో కీలక పోషిస్తుంది నిమ్మపండు. శరీరంలో వచ్చే ఉష్ణోగ్రతలను నియంత్రించేది నిమ్మపండే అంటే ఆస్చార్యాన్ని కలిగిస్తుంది. నిమ్మ రసం శక్తి నిచ్చే పానీయంగా చెప్పవచ్చు.నిమ్మ పండులో ఉండే లేమోనడే మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.నిమ్మ ప్స్న్డులో ఎన్నో రకాల న్యురీష్ చేసే విటమిన్ సి,విటమిన్ బి6,విటమిన్ ఏ,విటమిన్ ఇ,ఫోలాట్, నియాసిన్,తలమిన్,రిబో ఫ్లబిన్, పాంటోతెనిక్ యా సిడ్,కోపర్, కాల్షియం, ఐరన్, మ్యగ్నీషియం, పొటాషియం,జింక్,ప్రోటీన్ లు ఫోస్ఫరస్ వంటి వి నిమ్మ పదలో ఉంటాయి శరీరానికి  అవసరమైన మినరల్స్,ఇతర విటమిన్లను అందించే నిమ్మపండు లో ఉండే ఫ్లవొనొఇడ్స్ యంటి యాక్సిడెంట్ గా పని చేస్తాయి. యాంటి ఆక్సిడెంట్ క్యాన్సర్ ను ఎదుర్కునే ప్రోపర్టీ గా సహాయ పడుతుంది.డయాబెటిస్ నివారణకు,మలబద్దకం,హై బిపి,జ్వరం,అజీర్తి,ఇతర అనారోగ్య సమస్యలు కు నిమ్మ పండు సహాయ పడుతుంది.చర్మం,వెంట్రుకలు,పళ్ళు బలంగా ఉంచుతుంది. నిమ్మపండు నిర్మాణం పూర్తిగా పరిశీలించినప్పుడు.ఇతర అరుగుదల రసాల ను పోలి ఉంటుంది. అలాంటి రసాలే పొట్టలో ఉంటాయి నిమ్మరసం లివర్ను ప్రభావితం చేసి బైల్ ను బయటికి రప్పిస్తుంది.అలా శరీరంలో ఆహారం కదిలే తట్టు చేస్తుంది. గ్యాస్ట్రో ఇంటస్తైనల్ ట్రాక్ సజావుగా జరిగే విధంగా సహకరిస్తుంది.నిమ్మరసం మీ పొట్ట ఆహారం అరగక పోయినా దీనిని బయటకు నెట్టివేస్తుంది. లేదా అక్కడే నిలుపుదల చేస్తుంది. మీశారీరంలో ఉన్న ఇంసూలిన్ లెవెల్స్ ను సరిచేస్తుంది.లేదా నియంత్రిస్తుంది.మీరు ఎకువగా పోషకాలు తీసుకున్నప్పుడు. తక్కువగా మీశారీరానికి తక్కువగా అందు తున్నప్పుడు.మీశారీరంలోని ఎంజైములు పని తీరు లివర్ ను స్తిములేట్ చసి టోక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది.

గుడ్లు ఎక్కువగా తింటే ఏమవుతుంది..?

మనం టివి లో ఒక ప్రకటనలో చూస్తాం సండే హో యా మండే రోజూ తినండి గుడ్డు అని ప్రచారం చేస్తున్నారు.అన్ని గుడ్లు ఒక్కలా ఉండవు అన్ని ఒకే రకం కావు.కోడి గుడ్లు ఒక పరిశ్రమగా భావిస్తారు.అయితే గుడ్డు లో మంచిప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది.అయితే గుడ్డులో కన్నా శాఖాహారంలో నే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని అంటున్నారు వైద్యులు.దీనిపై చాలా శాస్త్రీయ పరిశోధనల తరువాత గుడ్డువల్ల కొలస్ట్రాల్ శాతం అధికంగా ఉంటుంది. అలాగే అర్తరీలో ప్లేక్స్ వచ్చే అవకాసం ఉందని సహజమైన గుడ్డుపరవాలేదని అయితేగుడ్లలో వ్యాపారాత్మక ధోరణిలో పుట్టించే  గుడ్డ్ల తీవ్రమైన కాలుష్యం ఉందని శాస్త్రజ్ఞులు తేల్చారు.ఈగుడ్లలో పూర్తిగా పర్యావరణం లో గని సహజంగా ఉన్న గుడ్డుకాదని యాంటీ బాయిటిక్స్ క్రిమి సంహారక మందులు,కర్సోజనిక్,ఏందో క్రైన్ ను పూర్తిగా డిస్టర్బ్ చేస్తోందని ఎస్త్రోజన్ జోన్నీ రకాల రాసాయానాలు వాళ్ళ కొన్ని రాకల. ఈ రసయాన ప్రభావాల వల్ల ఎస్త్రోజన్ తో పోదిగిస్తున్నరని దీని వాళ్ళ చాలా రకాల అనారోగ్యాలకు కారణం అవుతున్నాయని నిపుణులు తేల్చారు. మీరు మంచి ప్రోటీన్ కోసం చూస్తున్నారని మొలకలలో,ఇతరపల్సేస్ లో  మంచి ప్రోటీన్ ఉంటుందని గుడ్డు మాత్రం కాన్సన్ ట్రే టెడ్ కొలస్త్ర్రాల్ ఉందని అది మీఅహారం ద్వారా చేసృతుందని అయితేమీ శరీరంలో ఆహారం ద్వారా కొలస్ట్రాల్ సహజంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలనిఅది మీరక్తంలో కొలస్ట్రాల్ ఉంటె గుండె జబ్బుకు దారి తీయ వచ్చునని చాలా పరిశోదనలు నిరూపించాయని చాలా పరిశోధనలలో గుడ్డును   ఆహారం ద్వారా వచ్చే కొలస్ట్రాల్ హెచ్ డి ఎల్ గుడ్ కొలస్ట్రాల్ అని దీని వల్ల  కార్డియో వాస్క్యులార్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. కొలస్ట్రాల్ పెరగడం వల్ల సీరం కొలస్త్ర్రాల్ చాలా తక్కువే అని డైటరీ సాచు రేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్ డైట రీ కొలస్ట్రాల్ ద్వారా సీరం ఎల్ డి ఎల్ పెరిగే అవకాసం ఉందని నిపుణులు తేల్చారు. ఈ పరిశోదనలో కనుగొన్న మరో అంశం డయాబెటిస్ డయాబెటిస్ తో ఇప్పటికే ప్రమాదం లో ఉన్న వారికి గుడ్లను కనక తింటే ప్రామాడం పొంచి ఉందని డాక్టర్స్ అంటున్నారు. నుర్సేస్ ఆరోగ్యం పై చేసిన పరిశీలనలో ఇందులో ఎక్కువమంది ఆరోగ్య రంగంలో ఉన్నవారిని పూర్తిగా పరిశీలించారు.ముఖ్యంగా ఫి జీషియన్స్ తమా ఆరోగ్య పరిస్థితి పై డయాబెటిక్ తో బాధపడే వారు రోజుకు ఒక గుడ్డు మాత్రమే తిన్న కార్డియో వాస్సులర్ సమస్య మరింత పెరిగే అవకాసం ఉందని అది ప్రమాదానికి దారి తీయ వచ్చని లేదా కొన్ని సందర్భాలలో డయాబెటిస్ గుండె పోటుతో చనిపోయే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు. వారానికి ఒక్క గుడ్డు తిన్నాప్రమాదమే. గ్రీక్ లో  నిర్వహించిన పరిశీలనలో గుండె సంబందిత ప్రామాడం 5 ఇంతలు ఎక్కువగా ఉంటుందని కార్డియో వాస్కులర్ వల్ల మరణం సంభావిస్తోందని హెచ్చరించారు. వారానికి మూడు గుడ్లు తిన్న వారానికి రెండు గుడ్లు తీసుకుంటే ప్లేక్స్ ను నియంత్రించ వచ్చు. సీరం కొలస్ట్రాల్ కన్నా అతేరోస్ క్లెరొటిక్ ప్లేక్ పెరిగిందో బ్లడ్ కొలస్ట్రాల్ పెరుగు తుంది.అయితే గుడ్డు కొన్ని రకాల విటమిన్స్,మినరల్స్  ను అందిస్తుందనిఅందుకోసం మంచి ఎంపిక గా చెప్పుకోవచ్చు.  ఇక జంతు మాంసం కిందకు వచ్చినప్పుడు దీనివల్ల పోషకాలు ఉండవని సహజంగా వచ్చే విటమిన్ ఏ కారోట్నోఇడ్స్, ఫోలేట్,మినరల్స్,గిఉద్దుద్వరానె లభిస్తాయి.మాంసాహారం కన్నా గుడ్డులోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మాశారాం అంత మంచిది కాదు.డయాబెటిస్,ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు గుడ్డును తీసుకోక పోవడం మంచిదని. డయాబెటిస్ కర్దిఒ సమస్యలు ఉన్న వారు అధిక బరువు ఉన్న వారిలో కొలస్ట్రాల్ ఉన్న వారు గుడ్డు తినవదని నిపుణులు సూచించారు.                                         

ఒవరీన్ క్యాన్సర్ లక్ష్యంగా తెరపి టిక్ చికిత్స

బిర్మింగ్ హం అల్బేనియా యునివెర్సిటీ డాట్ ఐ ఎల్ జీన్ వల్లే ఒవరీన్ క్యాన్సర్ కు కారణ మని  డాట్ ఇల జీన్ ఎంజయం డిసీజ్ కు కొత్త తెరప్యుటిక్ విధానం అనుసరించడం ద్వారా కొత్త విధానం పై పరిశోదన చేసారు. కొన్ని సంవత్సరాలుగా అభివ్రుది చేసిన వివిదరకాల చికిత్స పద్దతులలో రోగి మరో జీవితకాలం పెంచుతుంది. ఒవరీన్ క్యాన్సర్ తీవ్రత పెరుగుతుంది. ఒవరీన్ క్యాన్సర్ 1౦%నుండి 3౦ %శాతం డాట్ఇల్ జీన్ వల్లే ఒవరీన్ ఒవరీన్ క్యాన్సర్ తీవ్రంగా పెరిగుతోంది.డాట్ఇల్ ఎంజైమ్ ద్వారా కొత్త తెరఫీ పద్ధతి ద్వారా బర్మింగ్ హం పరిశోధకులు చేసిన పరిశోధనలో ఆంకో జెనిసిస్ జుర్నాల్ లో ప్రచురించారు. వీటి ఆవశ్యకత ఏమిటి? వీటి అవసరం ఏమిటి అన్నది చాలా క్లియర్ గా ఉంది.కొన్ని దశాబ్దాలుగా అభివృద్ది చేసిన కొత్త చికిత్స పద్దతులు ఒవరీన్ క్యాన్సర్ రోగులు మరో 5 సంవత్సరాలు జీవించగలరు.ఆధునికంగా వృద్ది చేసిన ఒవరీన్ క్యాన్సర్ చికిత్సలు 1౦ నుండి 3౦ % పెరిగాయి. యునివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హాం పరిశోధకులు బయోకెమిస్ట్రీ లో అసిస్టెంట్ ప్రోఫెసర్ మోలిక్యులార్ జనటిక్స్ డాక్టర్ రోమి గుప్తా డాట్ఇల్ ఒవరీన్ క్యాన్సర్ ట్యూమర్ పెరుగుదలను స్టిమ్యులేట్ చేస్తుంది ట్యూమో జనిక్ మెటాబాలిక్ పాత్ వే ను   చంపేస్తుంది.డాక్టర్ గుప్తా అతని బృందం రోగులను డాటాను క్షుణ్ణంగా పరిశీలించి డాట్ఇల్ చాలా ఎక్కువగా ఉన్నట్లు గా గుర్తించారు.ఆరోగ్యంగా ఉన్న ఇతర రోగులలో తో పోలిస్తే డాట్ఇల్ ఒవరీన్ క్యాన్సర్ స్థాయిలో ఎక్కువగా ఉందని అన్నారు.ఒవరీన్ కు సంబందించిన గడ్డలు లేదా ట్యూమర్స్ ఎక్కువగా ఉంటె ఎంత శాతం జీవిన్చాగలం అన్నదే ముఖ్యం. కొంత మందిలో త్యుమర్లు తక్కువగా  ఉంది ఉండవచ్చు.యునివర్సిటి ఆఫ్ బర్మింగ్ హం పరిశోదనలు ఇపి 2 -5676 డాట్ఇల్ ఇన్హిబిట్టేర్ చాలా క్లినికల్ ట్రైల్స్ లో వాడినట్లు రీ అరెన్జేడ్ లుకేమియా చికిత్సకు వినియోగించారు. ఈ చికిత్స ఒవరీన్ పెరుగుదలను నిలువరిస్తుంది. మేకానికల్ గా డాట్ ఇల్  ఇన్హిబిషాన్ రెగ్యులేట చేస్తూ మారుతూ ఉంటుంది.దీనికి బయో సింథటిక్ పాత్ వే బయో సింథటిక్ లెవెల్ ను తగ్గిస్తుంది.స్త్ర్రీలలో వచ్చే ఒవరీన్ క్యాన్సర్ ను నివారిడ్డం దీని బారిన పడకుండా కాపాడుకుందాం.      

ప్రపంచ అవయవ దాన దినోత్సవం

ప్రతి ఏటా ఆగష్టు లో అవయవాదాన దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ప్రపంచంలో కొన్ని వేల మందికి ఎలాంటి అనారోగ్యసమస్యలతోబాధ  పడుతున్నారంటే ఒకరికి లివర్,మరొకరికి కిడ్నీ,ఇంకొకరికి ఊపిరి తిత్తులు,మరొకరికి గుండె,ప్యంక్రియాస్, వంటి వివిదరకాల అవయవాలు అత్యవసరంగా కావాలి.ఇందులో వేళా మంది ఉన్న సకాలంలో అవయవాలు అందించగలుగుతున్నాం. ఒకరి జీవితాన్ని రక్షించి,వారికి ప్రాణం పోయడమే.అలా ప్రాణం పోయాలంటే అవయవదానం పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.అందుకే ప్రపంచవ్యాప్తంగా అవయవాదాన దినోత్సవాన్ని జరుపుకుంటారు.దీని లక్ష్యం ప్రజలకు అవయవదానం పై అవగాహన కల్పించడం తద్వారా ప్రమాణం చేయించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ముఖ్యంగా ఎకువసంక్గ్యలో తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తే అవయవాలుపాడై పోయే ప్రమాదం ఉంది.అవయవ దానం చేయడం ద్వారా కొందరి ప్రాణాలను అయినా కాపాడవచ్చు. మీరు మీ అవయవాలను దానం చేయాలన్న ఆసక్తి ఉంటె మీ పెరునమోడు చేసుకోవచ్చు. వారి అవయవాలను ఎవరికైనా ఇవ్వచ్చు.18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నవాళ్ళు తమ అవయవాదనాం చేయాలనుకుంటే తల్లి తండ్రుల అంగీకారం తో వారు తమ అవయవాలను దానం చేయవచ్చు. మరణం తరువాతాకూడా మీరు చేసిన దానం మిమ్మల్ని చిరంజీవులుగా జీవించి ఉంటారు. మరణించిన తరువాత కూడా మీరు అవయవాలు దానం చేయవచ్చు.వద్యపరీక్షలు చేసిన తరువాత మీశారీరంలో ఎఅవయవాలు ఉపయోగపడతాయో పరిశీలిస్తారు. మరణం తరువాత చేసేదనాన్ని సావదానంగా పేర్కొంటారు. అవయవం యొక్క మరోరూపం ఏమిటి అంటే మరొకరు జీవించి ఉంటారు.అదే కొడ్నీదానం,లేదా లివర్ దానం, ఇది పరిమితంగా ఉండచ్చు.లేదా మీరు రెండురకాల దానాలు చేయవచ్చు. అవయవాదనాం ఎవరు చేయచ్చు ఎవరు చేయకూడదు. వ్యాధులతో ఉన్న వారు.హెచ్ ఐ వి తో బాధపడుతున్నవారు.దీర్ఘకాలంగా చికిత్స తీసుకున్నవారు. వివిదరకాల అవయవాలు అమర్చుకున్నవారు.అవయవదానం వ్జేయకూడదు. అవయవదానం చేద్దాం మరో కరికి జీవితాన్ని ఇద్దాం.

డయాబెటిస్ నియంత్రణకు తులసి టీ

తులసి అత్యంత పవిత్ర మైనదిగా అత్యంత భక్తి శ్రద్ధలతో తులసి కోటను పెట్టి నిత్యం దీపాలు వెలిగించి పూజించే తులసి తీర్ధాన్ని తీసుకుంటాం.అంత పవిత్రతతో పూజించే తులసి మొక్కలలో కృష్ణ తులసి,రామ తులసి ఇలా చాలా రకాల తులసి వనాలు మనకి దర్సనం ఇస్తాయి. అయితే తులసి మొక్కలో ఉన్న ఔషద గుణాలను గురించి కొంత మందికి మాత్రమే తెలుసు అందరికీ తెలీదు. తులసి వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.దీనికారణం గానే మనదేశం లో మన ఇంట్లో తులసి చెట్టుకు ప్రత్యేకత ఉందని అంటున్నారు.తులసి లోని మూలిక గా భావిస్తారు హెర్బల్ గుణాలు ప్రతి మొక్కలో ఔషదం గా పని చేస్తాయి. ముఖ్యంగా దీర్ఘ కాలంగా డయాబెటిస్ తో బాధ పడుతున్న వారిది ఎలాంటి పరిస్థితి అంటే దీనిప్రభావం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి పోతూనే ఉంటాయి.భారాతీయులు మెచ్చిన మూలిక ఔషదం తులసి.భారత దేశం లో ని ఆయుర్వేదం లో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో అనారోగ్య సమస్యలను పరిష్కరించడం లో సహాయపడుతుంది. తులాసిలో ఔషద గుణాలు మెండుగానే ఉన్నాయి దీనికారణం గానే ప్రతి ఇంట్లో ఒక బలమైన పటిష్ట మైన స్థానం కల్పించారనడం లో అతిసయోక్తి లేదు.జలుబు దగ్గు,ఫ్లూ నుండి ఇమ్యునిటి పెంచడం లో సహాయ పడుతుంది తులసి.తులసిని సంపూర్ణం గా నమ్మ వచ్చు మీలాగే చాలా మంది వివిధ రూపాలాలో సహాయకారిగా ఉండే మూలికను గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. డయాబెటిస్ నియంత్రణకు చాలా ఉపయోగ పడుతుంది. షుగర్ లెవెల్స్ ను సులభంగా మ్యానేజ్ చేయవచ్చు. సహజంగా షుగర్ ను తగ్గించేందుకు 5  ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.కాఫీ,టీ లో కూడా  తులసిని వడ వచ్చు.బ్లడ్ షుగర్ మీ ఆహార సంబందమైన అంశం.బ్లడ్ షుగర్ బాల హీనతగా భావించ వచ్చుమీరు తీసుకునే ఆహారం లో తప్పిదాల వల్ల ఏవిధంగా మీ బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తారు. బ్లడ్ షుగర్ నుండి రక్షింప బడటం చాలా కష్ట తరమైన అంశం. షోడా లేదా ఇతర చక్కేర తో చసిన పానీయాలు ఆహార పదార్ధలాలో చక్కేర అదనంగా ఉంటుంది. డయాబెటిస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన మెటా బాలిక్ దిజార్దర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం కలిపి ఉంటుంది.తులసిలో ఎన్నో యాంటి ఇంఫ్లా మేటరీ గుణాలు నిండి ఉన్నాయి. డయాబెటిస్ సంబందిత వ్యాధులు ఊబాకాయం  నివారించడం లో లేదా మ్యానేజ్ చేయడం లో తులసి సహాయాకారిగా ఉంటుంది.చాలా రకాల అధ్యనాల పద్దతుల తరువాత తులసి తీసుకోవడం ద్వారా బీటా సెల్ పని తీరు ఇంసూలిన్ ద్రావకాన్ని పునరుత్పత్తి చేయడం లో సహాయ పడుయ్హుంది. తులసి ఆకులను స్త్రీలు సూర్యోదయానికి ముందు లేదా ఇతర సమయాలలో తీసుకుంటే చాలా ప్రభావ వంతం గా తగ్గుముఖం పడుతుంది.ఇంటర్నేషనల్ జర్మన్ క్లినికల్ ఫర్మాకాలజీ అండ్ తెరప్యుటిక్ చేసిన అధ్యయనం లోప్రకారం ఉపవాసం సూర్యోదయానికి ముందు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించ వచ్చని అధ్యనం వెల్లడించింది. ఈ సందర్భంగా పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పని చేయడన్నట్టు మన దేశంలో ఉన్న ఔషదాలు మనకు పనికి రావని అనుకుంటారు వేరే దేశాలు వాటిని మనకు అమ్మితే విదేసమే ముద్దు స్వదేశం వద్దు అంటారు అంతేలెండి మన పెద్దవాళ్ళు పొరిగింటి పుల్ల కూర రుచి అని ఇది అంతే మరి.

నృత్యంతో పార్కిన్ సన్స్ కు అడ్డు కట్ట...

నిత్యం మన మనసును శరీరాన్ని సాధన దిశగా అడుగులు వేస్తే ఆనందం గా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది.ఇది నిజం అందుకోసం ఒక్కొకరు ఒక్కో వ్యాపకాన్ని ఎంచుకుంటారు. ఆదిసగా నృత్య సాధన రోజూ లేదా తరగతులకు హాజరయ్యే  వారిలో పార్కిన్ సన్స్ ను నివారించాగాలిగారని ఒక పరిశోదన వెల్లడించింది. పార్కిన్ సన్స్ వంటి లక్షణాలు ఉన్న వారిలో అది ఎలా పని చేస్తుంది అన్న అంశం పై పరిశోదనలు నిర్వహించారు. ముఖ్యం గా సంగీతానికి స్పందించని మనస్సు అంటూ ఈ ప్రపంచంలో ఉండదు.సంగీతానికి లయ బద్దం గా నృత్యం చేస్తే పార్కిన్ సన్స్ ను నివారించవచ్చని తెలుస్తోంది.దీనిలో అసలు రహాస్యాలు శారీరకంగా మానసికంగా పార్కిన్సన్స్ ప్రభ్హావం ఉన్నందున శరీరం సంగీతానికి అనుగుణంగా మనస్సును తదేకంగా ఏకాగ్రత తో సాధన చేస్తే నృత్యం ఎప్పుదతే చేస్తారో దీర్ఘకాలంగా వచ్చే పార్కిన్సన్స్ కోసం ఇచ్చే రీహేబిలి టేషన్ కు వెళ్ళకుండానే సమార్ధవంతంగా బయట పడవచ్చు.పర్కిన్సన్స్ అన్నది బ్రెయిన్ డిజార్దర్ అది మన కదలికలను నియంత్రిస్తుంది. అది మెల్లగా మొదలై తీవ్ర ప్రభావం చూపుతుంది.పార్కిన్సన్స్ వల్ల వణకడం లేదా బిగుసుకు పోవడం నడవడం కష్టంగా ఉంటుంది.అన్నిటినీ సమన్వయం చేయడం ప్రాధమిక స్థాయిలోకష్టం.పార్కిన్సన్స్ వల్ల వ్యక్తిగతంగా మాట్లాడడం గుర్తుంచు కొడం అలిసిపోవడం వంటి సమస్యలు ఉంటాయి.వారంలో రెండు రోజులు నృత్య తరగతులకు వెళ్ళడం నృత్యం చేయడం వల్ల నడవడం,మాట్లాడడం బ్యాలెన్స్ చేయడం దానికోసం పెద్దపెద్ద పరికరాలు కొనాల్సిన అవసరం లేదు.కెనడాకు చెందిన యునివర్సిటి నిర్వహించిన పరిసోదనలో వారం వారం నృత్య తరగతులకు వెళ్ళే వారిలో నాన్ మోటార్ లక్షణాలు ఉన్నాయని అన్నారు. సహజంగా నృత్యసాధన వల్ల మన మెదడు ప్రాంతం లో పార్కిన్సన్స్ ఉన్న చోట ఇలా సాధన చేస్తే ఇలా సాధన చేస్తే కొంతకాలానికి పార్కిన్సన్స్ లక్షణాలు లేవు.ఇది పార్కిన్సన్స్ తో బాధపడే వారిలో తీవ్రాప్రభావం చూపడాన్ని పరిసేలకులు పేర్కొన్నారు. సహజంగా పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్లేందుకు ఆశక్తి చూపరు.మానసిక సమస్యలు,ఒత్తిడి,సామాజిక లేదా ఇంట్లోనే ఉండాలి.కొన్ని సందర్భాలాలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. మా పరిసోదనలో నృత్యం సంగీతం రోజు వారీ కార్య క్రమాలాలో కొంత మార్పు ఉంటుంది. 6౦ సంవత్సరాలు పై బడిన19 పై 16 మంది సాధన చేయని వారిపై 1.25 వారాలకు తరగతులకు హాజరయారు. 2౦14 -2౦ 17లో శారీరక వ్యాయామం హార్ట్ రేట్ పెరగడం రన్నింగ్,సైక్లింగ్,జంపింగ్. వంటివి చేయడం వల్ల శరీరక ఆరోగ్యం,మానసిక ఉత్సాహం  ఆనందం ఇచ్చేది నృత్యం,సంగీతమే ఈ అంశాన్ని ఎమొరీ యునివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అట్లాంటా జిఏ మెకేల్ న్యూస్ జర్నల్ లో ప్రచురించారు. సో ఎని వె సంగీతం,నృత్యం తోనే పర్కిన్సన్స్ కు చెక్ పెట్టవచ్చనది నిపుణుల అభిప్రాయం.

తల్లి పాలపై అవగాహన పెంచండి..

ఆగస్ట్ లో ప్రపంచ తల్లి  పాల వారోత్సవాల ను నిర్వహించాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆయా దేశాల్ లోని ప్రభుత్వాలు,సామాజిక సంఘాలు,ప్రభుత్వ ప్రైవేట్ స్వచ్చంద సంస్థలు న్యూట్రిషియన్ గ్రోత్ ఇయర్ గా ప్రకటించింది.ఇది ఒక చారిత్రిక అవకాశమని పిల్లల పోష్కహార లోపంమి అధిగమించడమే  లక్ష్యమని యునిసెఫ్,డబ్లు హెచ్ ఓ హేన్రిత,డాక్టర్ తేద్రాస్ అధ్నం సంయుక్త ప్రకటన వెలువడింది. పిల్లలకు తల్లి పాలే శ్రేష్టం... పిల్లవాడికి పుట్టిన వెంటనే తొలి ఘంటలో తల్లి చనుపాలు ఆడించడం అవసరమని పిల్లలకు 6 నెలల నుంచి రెండేళ్ళ పాటు తల్లి పాలు అందించాలని సూచించింది.. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలో పోషక ఆహారం లోపాలను సమర్ధంగాఎదుర్కునే శక్తి లభిస్తుందని పోషక ఆహారం నివారణకు పిల్లలో వచ్చే ఊబకాయం నివారణ చేపట్టాలని పిల్లలకు మొదటి టీకా బాల్యంలో వచ్చే వివిధ రకాల అనారోగ్యాల నుండి రక్షణ కల్పించాలని అని డబ్లు హెచ్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. చాలా దేశాలాలో ప్యాం డమిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పిల్లలకు తల్లి పాలు ఇచ్చే సేవలు ఆహారాభద్రత లేనందు వల్లే పోషక ఆహారలోపం తో ఇబ్బందులు పడుతున్నారని చాలా దేశాలాలో పిల్లల ఆహారాని ఉత్పత్తి చేసే సంస్థలవల్ల చాలా రకాల భయాలు ఉన్నాయి.బృస్ట్ ఫీడింగ్ వల్ల కోవిడ్ వస్తుందా.వారి ఉత్పత్త్జుల సంరక్షణ బృస్ట్ ఫీడింగ్ కు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారా?తల్లి పాలాకు బదులు వేరే రోగ నిరోధక శతి నిచ్చే ఆహారం లేదా వేరే పాలు పిల్లలకు ఉపయుక్తం కాదని నిపుణులు పేర్కొన్నారు. ఈ సంవత్సరాన్ని వరల్డ్ బృస్ట్ ఫీడింగ్ వీక్ గా డబ్లు హెచ్ ఓయునిసెఫ్ ప్రకటించింది... ఈ నినాదం ద్వారా ఈ సంవత్సరం ప్రాదాన్యత క్రమం లో తల్లి పాలు ఇవ్వాలని మనిలలు ముఖ్యంగా పని చేసే  పిల్లల తల్లులకు  చక్కని వాతావరణం కల్పించాలని సూచించింది.అతర్జాతీయ స్తాయిలో బృస్ట్ మిల్క్ సప్లిమేన్ట్లను వాడే బదులు తల్లి పాలు అలవాటు చేయడం వాళ్ళ అటు తల్లికి పిల్లకి ఆరోగ్యంగా ఉంటారన్న విషయాన్ని మరవరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థయునిసెఫ్ సంస్థలు పేర్కొన్నాయి.అల్లాగే తల్లి పిల్ల సంరక్షణ తో పాటు బ్బ్రుస్ట్ మిల్క్ సప్లిమెంట్ల విస్తరణ ను నియంత్రించాలి. పిల్లల ఆహార ఉత్పత్తులు ప్రభుత్వాలు పూర్తిగా నివారించాలి. ఆరోగ్య కార్యకర్తలు తల్లి పాల ప్రాధాన్యతను తల్లులకు అవగాహన కల్పించాలి.తమా కార్యాలలో పనిచేసే తల్లులకు తల్లి పాల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి.అవసరమైన పక్ష్సంలో దీర్ఘకాలిక మెటర్నటీ లీవ్ ను ఇవ్వల్లని సూచించింది. బేబీ ఫ్రిండ్లీ ఇనిషి ఎటివ్  గుడ్ క్వాలిటీ చైల్డ్ కేర్ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ సిస్టం సమ్మిట్ దేసుమ్బెర్లో నిర్వహించారు. ప్రభుత్వాలు దాతలు,సామాజిక సంఘాలు,ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా పోషక ఆహారం లోపంతో ఇబ్బంది పడుతున్నారు.తల్లి పాల సంరక్షణ అవగాహన కల్పించేందుకు సులభమైన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని యునిసెఫ్ ఎక్షి కుటివ్ డైరెక్టర్ హేన్ర్తిట్ట,డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టే డ్రోస్ అధ్నం ఘెబ్రెయెల సెస్ లు  పేర్కొన్నారు.

కొబ్బరి పోషకాల గని.....

భారాతీయ సంప్రదాయం లో కొబ్బరికాయకు ఒక విశిష్ట స్థానం ఉంది,ప్రతి శుభకార్యానికి  కొబ్బరి కాయ కొట్టడం భారతీయ సంప్రదాయం.భగవంతుడి కొబ్బరి కాయను సమర్పించడం అంటే తమా లోని అహాన్ని సమర్పిస్తున్నామని ఆర్ధం.భారాతీయుల పూజా పునస్కారాలలో కొబ్బరి కాయను కలస పొజ చేస్తారు.వివాహాది శుభ కార్యాలయాలలో వధూ వరుల చేతిలో పచ్చటి కొబ్బరి బొండం సాంప్రదాయం లో భాగం.ప్రతి ర్రోజూ భాఘవంతుడికి కొన్ని వేల కొబ్బరి కాయలు భక్తులు సమార్పిస్తారు.అస్తోత్రం,సహస్రనామా పూజా తరువాత కొబ్బరి ని నైవేద్యంగా సమర్పిస్తారు.అలా కొబ్బరి కాయా భారతీయులు ఉండే ప్రతి ఇంట్లో నిత్యం  మమేక మైపోయింది.ఇంటి లోలేదా వ్యాపార ప్రదేసాలాలో,దిష్టి,నరఘోష నివారణార్ధం కొబ్బరి కాయను మాత్రమే ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి ముందు గుమ్మానికి కట్టడం చూడవచ్చు. మన వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే కాయ టెంకాయ అదే కొబ్బరి కాయ. కొబ్బరి సంపూర్ణంగా కాలరీలను,విటమిన్లను,మినరల్స్ ను అందిస్తోంది కొబ్బరి కాయ. మధ్యతరహా సైజ్ లో ఉండే కొబ్బరికాయ 2౦౦ గ్రాముల మాంసకృత్తులు,2౦౦ గ్రాముల నీరు ప్రతిరోజూ మనకు అందిస్తుంది. దీనిద్వారా మనకు కావాల్సిన మినరల్స్,విటమిన్స్,శక్తి ఇస్తుంది కొబ్బరి.కొబ్బరిలో ఫ్యాటీ ఆసిడ్ కొబ్బరిలో ఉంటుంది.కొబ్బరి లురిక్ ఆసిడ్,లురిక్ ఆసిడ్ లో మంచి హెచ్ డి ఎల్ కోలస్త్రోల్ లెవెల్స్ ను రక్తంలో పెంచుతుంది.కొబ్బరి ద్వారా వచ్చే కొబ్బరినీళ్ళు రసం చక్కెర శాతం, ఎలేక్ట్రోలైట్స్, మినరల్స్, బయోయాక్టివ్ కంపౌన్డ్స్ సైతోకినిన్,ఎంజైమ్స్,యాసిడ్ ఫోస్ఫటాస్. కతలసే,దిహైడ్రో జెనస్, పేరోక్సైడాసే, పోలి మేరా సెస్,తదితరాలు.మొత్తానికి ఈ ఎంజాయమ్లు లు ఆహారం  అరుగుదల మెటబాలిజంను పెంచడంలో దోహదం చేస్తుంది. కొబ్బరి నూనె ఎందు కొబ్బరి నుండి తీస్తారు.ఇది గొప్ప మోస్చరైజింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. కొబ్బరి నూనెను సహజంగా తలకు, జుట్టు కుదుళ్ళు గట్టిగా ఉండడానికి జుట్టు పెరగడానికి,కొన్ని ఔశాదాలలోవాడాతారు. కొబ్బరి పరిశ్రమ కొందరికి ఉపాది పరిశ్రమగా మారింది.కొన్ని రాష్ట్రాలలో కొబ్బరి నూనెతో వంట చేయడం గమనించవచ్చు.కొన్ని పరిశోదనలు కొబ్బరి ద్వారా వచ్చే సైటో కినిన్స్ కొబ్బరి నీళ్ళు యాంటీ ఏజింగ్,యాంటి కార్సినోజనిక్ యాంటి త్రోమ్బో టిక్,గా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. కొబ్బరిలో మినరల్స్ కాపర్,కాల్షియమ్,ఐరన్,మాంగనీస్,మేగ్నీ షియం,జింక్,బి కాంప్లెక్స్,లోని రెబో ఫ్లవిన్, నియాసిన్, తాల్మిన్ పీరిదొక్షిన్,కొబ్బరి నీళ్ళలో మంచి పొటాషియం విలువలు ఉన్నయని నిపుణులు విశ్లేషించారు. క్కోబ్బరిని చాలా పద్దతులలో అంటే పచ్చి కొబ్బరి  నీళ్ళుకొబ్బరి నూనెను పచ్చిగా వాడతారు, కొబ్బరి తోపచ్చడి నిత్యం ఆహారంలో కొబ్బరిలేనిదే జరగదు దక్షినాది రాష్ట్రాలలో కొబ్బరి పచ్చడికి ఉన్న ప్రదాన్య్సత వేరు. కొబ్బరి పాలాతో బిరియాని,కొబ్బరి ని కోరి కొబ్బరి లడ్డు,కొబ్బరి లౌజు ఇలా అన్ని రకాల వయసులవాళ్ళని ఇష్టంగా తినే కొబ్బరి అనివిధలా ఔషద గుణాలు ఉన్నాయనడం లో ఏ మాత్రం సందేహం లేదు.కొత్తగా కొబ్బరి నీళ్ళ తో నీరా తయారు చేయడం,లేదా కొబ్బరి నీరు తో కూల్డ్రింక్స్ తాయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఒక ముఖ్య మైన విషయం ముక్ఖ్యంగా సర్జరీ తరువాత రోగికి తిరిగి కొల్కోడానికి డాక్టర్స్ సూచించేది వెంటనే కొబ్బరి నీళ్ళు పట్టమని తక్షణం,విటమిన్స్,మినరల్స్,పొటాషియం,తది  తరాలు ఎక్కువగా ఉంటాయి అలా ఏళ్ల వెళలా కొబ్బరి సర్వరోగ నివారిణి అని చెప్పక తప్పదు.

మూత్ర పిండాలలో రాళ్ళు ప్రమాదమా?

మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడడం ఈ మధ్యకాలంలో చాలా తరచుగా వింటున్నాం. సగటున జనాభాలో 1౦,౦౦౦ మంది లో 7నుండి 21 మంది కి మూత్ర పిండాలలో  రాళ్ళు ఏర్పడు తున్నట్లు గా తెలుస్తుంది.మూత్ర పిండాలలో రాళ్ళూ ఏర్పడడం స్త్రీలకంటే పురుషులకు 8౦ %కేసులు పురుషులకే సంబందించినవే అయి ఉంటాయి అని నిపుణులు అంచనా. మూత్ర పిండాలలో రాళ్ళు  అంటే ఏమిటి? వైద్య పరంగా మూత్ర పిండాలలో ఏర్పడే రాళ్ళను కాల్సులి అంటారు.సాధారణంగా రాళ్ళు మూత్ర పిండాల లోపల ఏర్పడుతూ ఉంటాయి.కాని బ్లాడర్ లోను యురేటర్ మూత్ర నాళం లోను కూడా రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. రక్తంలో కాల్షియం పాస్పరస్,యూరిక్ యాసిడ్ లవణాలు సాల్ట్స్ అధికం కావడం మూలంగా రాళ్ళు ఏర్పడుతాయి.అధికంగా ఉండే లవణాలు స్పటిక రూపాన్ని దాల్చి కిడ్నీ లోపలి పొరలి పొరల మీద నిల్వ ఉంటాయి. లేక పోతే మూత్ర వ్యవస్థ యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురికావడం మూలంగా కూడా మూత్రపిండాలలో రాళ్ళు ఎపడుతాయి. కిడ్నీలో గాని బ్లాడర్ లో గాని ఇసుక రేణువు సైజు నుంచి బత్తాయి పండు సైజు దాకా ఉండే రాళ్ళు ఆయా  భాగాలలో కదల కుండా ఉన్నంతవరకూ మనకేమీ బాధను కలిగించవు అసలు ఏమి లేదన్నట్ట్లుగానే కనిపిస్తాయి. కాని సజులో ఎంత చిన్న రాయి అయినా సరే కిడ్నీ నుంచి బ్లాడర్  లోకి జారుతున్నప్పుడు యురేటర్ లోపలి సున్నితమైన పోరా దెబ్బతినడం మొదలు పెట్ట గానే మనకు భరించలేని బాధ కలుగుతుంది. మూత్ర పిండాలలో రాళ్ళు ఉంటె లక్షణాలు ఎలా ఉంటాయి... వీపు కింది భాగాన్ చెప్పరానంత తీవ్రంగా నొప్పి మొదలై ముందు వేపు పొత్తికడుపు దాకా వ్యాపిస్తుంది.అకాది నుంచి వృషణాల నుంచిపురుషాంగం లేదా స్త్రీల కైతే జననేన్ద్రియం వరకూ వ్యాపిస్తుంది. కిడ్నీ రాయి కిడ్నీ మూత్ర పిండం నుంచి మూత్ర్రాశయం దాకా ఉన్న మూత్రనాళము ఉన్న ట్యూబ్ లో కదుల్తున్న కొద్దీ నొప్పి అలలు అలలు గా కదులుతూ బాధ పెడుతుంది. ఈ నొప్పి తీవ్రత కొంత సేపటి తరువాత పతాక స్థాయికి చేరుకొని ఒక నిమిషం పాటు అలా ఉండి తరువాత తగ్గి పోతుంది.అంతలోనే కొద్ది నిమిషాలాలో మళ్ళీ మొదలు అవుతుంది. అప్పుడప్పుడూ తెమలడం, వణుకుతూ కూడుకున్న జ్వరం వాంతులు కూడా ఉండవచ్చు. మూత్రం పోస్తునప్పుడు నొప్పి ఉంటుంది. ఒక్కో సారి మూత్రంలో నెత్తురు వీపుకింది భాగాన్ని కానిపోత్తికడుపుని కానీ అంటుకుంటే చాలు నొప్పి మొదలు అవుతుంది. రాళ్ళు ఏర్పడడానికి ఎంతకాలం పడుతుంది... పెద్ద రాళ్ళూ ఏర్పడడానికి సంవత్సరాలు ఏర్పడవచ్చు.కొన్ని చిన్న రాళ్లు మాత్రం ఒకటి లేదా రెండు  నెలల్లో ఏర్పడుతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణాలు... సహజంగా చెప్పాలంటే మూత్రంలో రసాయనాలు బాగా చిక్కబడి స్పటిక రూపానికి మారడం వల్ల రాళ్ళు ఏర్పడుతాయి. ఇలా చిక్కబాడడానికి కారణాలు ఏమిటి అని చూస్తే  ---రాళ్ళు ఏర్పడే శరీరతత్వం కలిగి ఉండడం. --రోజూ తీసుకునే ఆహారం లో కాల్షియం,ఇతర ఖనిజ లవణాలు కొన్ని అధికం గా ఉండడం వల్ల ఒక్కో ప్రాంతం లో ఆయానేలలలో నీటిలో లవణాలు అధికంగా ఉండడం వల్ల యూరిక్ యాసిడ్ అధికం కావడం వల్ల కొన్ని రకాల మందులు విటమిన్ సి లేదా విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల లేదా ప్రతి రోజూ సరిపడా నీరు తాగక పోవడం వల్ల మూత్రనాళం ఇన్ఫెక్షన్ కి గురికావడం వల్ల. అతిగా చెమట పడుతూ శరీరంలోని నీటిని అధికంగా విసర్జిమ్పచేసే ఉష్ణ మండల ప్రదేశాలాలో నివసించే వారికి. అనారోగ్యం కారణాల వాళ్ళ దీర్ఘ కాలం పాటు మంచం మీదనుండి దిగాలేనివారికి పనీ పాటా లేకుండా శారీరక కష్టం లేకుండా కాలం గడిపే వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కిడ్నిలో రాళ్ళు ఉంటె అనార్ధాలు... కిడ్నీలో అంటే మూత్రపిండాలలో చీముచేరి దెబ్బతింటుంది. కిడ్నీ రాళ్ళకు చికిత్స్ద్స ... కిడ్నీ లో రాయి చిన్నదిగా 5 మీ మీ ఉంటె ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే మూత్రం గుండా వెళ్లి పోతుంది. కిడ్నీ లో రాయి సైజు 5 నుంచి1౦ మీ మీ దాకా ఉంటె ఉంటె పెద్దగా అవుతున్నకొద్దీ డానికి అది బయటికి పోదు. 1౦ మీ మీ సైజు లో ఉంటె రాయిని సర్జరీ ద్వారా లేదా లితో ట్రీప్సీ ద్వారా రాయిని తొలగించాల్సి ఉంటుంది. లితో ట్రీ ప్సీ... లితో ట్రీ ప్సీ ద్వారా చే సే చికిత్సలో ఎక్ష్ రే ద్వారా రాయి ఎక్కడుందో పసిగట్టి సరిగ్గా ఆభాగాన హై ఎనర్జీ షాక్ వేవ్ ని ఫోలాస్ చేయడం ద్వారా మూడు గంటలు సాగే ప్రక్రియలో రాయి చిన్న చిన్న ముక్కలు కింద పడిపోయి మూడు నాలుగు నెలల లోపల మూత్రం ద్వారా ఒక్కొకటిగా బయటికి వెళ్ళిపోతాయి. సర్జరీ చికిత్స... సర్జరీ లో డాక్టర్ కిడ్నీ ని తెరచి లోపలి రాళ్ళను బయటికి తీసేస్తారు. సర్జరీలో ఉండే అసౌకర్యం ఏమిటి అంటే కిడ్నీ ని కోసి తెరిచి నప్పు  డల్లా కిడ్నీ తన సామర్ధ్యం లో మాటి  మాటికీ కిడ్నీ సామార్ధ్యం 2౦% కోల్పోతుందని అంటున్నారు. కిడ్నీ రాళ్ళను తొలగించడానికి యురేటేరోస్కొపి ,పెర్కుతనెఔస్ ఇవి కాక కొన్ని ఆధునిక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. కిడ్నీలో రాళ్ళూ పడకుండా జాగ్రత్తలు... మంచి నీలాను ధారాళంగా తాగాలి.దీనివల్ల మూత్రం పల్చ బడవచ్చు.ఎక్కువ నీరు తాగడం వల్ల సాల్ట్స్,ఖనిజ లవణాలు కాన్సన్ ట్రేట్ కాకుండా ఉండి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి.రోజూ షుమారు న రెండు మూడు లీటర్ల నీరు తాగడం మంచిది వేసవి కాలంలో ఇంకా ఎక్కువానీరు తాగాలి. కిడ్నీలో ఏర్పడే రాళ్ళలో 92%కాల్షియం మూలంగానే ఏర్పడటాయి.కాల్షియం ఉత్పత్తుల మూలంగా ఏర్పడతాయి.కిడ్నీలో రాలు ఏర్పడే అవకాసం ఉన్నదని భా వించిన వాళ్ళు కాల్షియం ఉత్జ్పట్టులను పూర్తిగా మానేయకూడదు.తగిన మోతాదులో మితంగా మాత్రమే తీసుకోవాలి. ఈ విషయంలో డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది.కాల్షియం అదనంగా ఉండే పదార్ధాలు పాలు వెన్న,పాల ఉత్పత్తులు.

సర్వరోగ నివారిణి పుదీనా...

మింట్ లేదా పుదినా మూలిక మాత్రమే కాదు అనిరకాల సుగంద ద్రవ్యంగా వాడతారు. భారతావనిలో పుదీనా గురించి తెలియని వారు ఉండరు అంటే అతిసయిక్తి కాదు. ఆయా వాతావరణాన్ని బట్టి పుదీనాను వినియోగిస్తూ ఉంటారు.మీరు రోజూ తీసుకునే టీ  లో కూడా పుదీనా వాడవచ్చు కొంచం,తేనె,కొంచం నిమ్మరసం,నాలుగు పుదీనా ఆకులు అబ్బో బలే రుచిగా ఉంటింది అల అలా పుదీనా గొంతులోకి దిగుతుంటే గొంతులో పేరుకు పోయిన కప్పం మెల్లగా బయటికి వస్తుంది.ఇక ఇంట్లో తినే వంట కాలాలో పిదీనాదే కీలక పాత్ర. కాస్త ణొన్ వెజ్ తినాలనుకునే వాళ్ళకి కొత్తిమీర తోపాటు పుదీనా వేస్తే అనన్ వెజ్ టేస్ట్ వేరుంటారు భోజన ప్రియులు. అలా చవులూరించే మరో అద్భుతమైన వంటకం పిదీనా పచ్చడి.అబ్బో ఆ టేస్ట్ వేరు.పుదీనా ద్వారా మనకు అదనంగా జింగ్ లభిస్తుంది.ఏ వంట అయినా వండండి అద్భుతమైన సువాన తోడైతే ఏ సీజన్ లో అయినా వాడుకునే ఔషద గుణాలు ఉన్న మూలిక పుదీనా.పుదీనా ఆకులలో యాంటి ఆక్సిడెంట్,ఫై తో న్యూట్రియాంట్స్ ఉండడం వల్ల పొట్టకు కొంత ఉపసమనం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఆహరం అరిగుదలకు కండరాలు గట్టిగా ఉండడానికి మీ శరీరంలో పొట్ట పెరగడం లేదా పొట్టలోతలెత్తే వివిధ రకాల సమస్యలకు అదుతంగా పుదీనా పని చేస్తుందని అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు పుదీనా పచ్చడి సమోసాలో దానిని సర్వ్ చేస్తారు.కేవలం రుచి కోసం మాత్రమే డానికి అరిగించే శక్తి ఉందని అంటారు.అందుకే ఎటు వంటి వాతావరణంలో ఐనా తట్టుకుంటుంది.సహజంగా వచ్చే ఇందులోని మూలికలు ఇంఫ్లా మేషన్ ను పెంచుతాయి.దీనిద్వారా శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతారు.తల నొప్పి ద్వారా వచ్చే మైగ్రైన్స్ అలాగే నోటి ఆరోగ్యాన్ని పెంచేది పుదీనాయే.ఇది అందరికీ తెలిసిన ఆరోగ్యరహస్యమే.పిదీనా మీశారీరంలో వచ్చి చేరిన కఫాన్ని,దీని ద్వారా వచ్చే దగ్గును.యాంటీ ఇంఫ్లా మెటరీ గా పని చేస్తుంది.యాంటీ బ్యాక్టీరియా,యాంటీ ఇంఫ్లామేటరీ గా అద్భుతంగా పనిచేస్తుంది.శరీరంలోని చర్మం పై కుట్టే దోమలు లెడ్డ ఇతర దద్ద్ర్లుర్లు వస్తే పుదీనా మూలికగా పనిచేసి శారేరం పై చల్లదనాన్ని ఇస్తుంది.పుదీనా ఒక సాధారణ మూలిక మాత్రమే కాదు.దీని వల్ల సాధారణ లాభాలే కాదు పుదీనా తెరఫీ గా ఉపయోగ పడుతుంది.ఆహారం అరుగుదల సమాస్యకు పిదీనా చక్కని పరిష్కారం.ఆహారం అరగక పోవడం, గ్యాస్ వాంతులు,విరేచనాలు వచ్చినా పుదీనాను వేరు వేరు పద్దతులలో వాడవచ్చు.

పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త

మానవ జీవితంలో ఒక పోషకాహారం గా మిగిలింది.మనం బతికి ఉన్నంతవరకు పాలు తీసుకుంటూనే  ఉంటారు.పలు పలు రూపాలాలో ఉంటాయని దేని సుదీర్ఘ చరిత్ర చూస్తే  క్రీస్తు పూర్వం అంటే 1౦,౦౦౦ సంవత్సరాల వ్యవసాయ విప్లవం వచ్చినప్పుడే సమాజం లో మార్పు వచ్చింది.నోమదిక్ జాతికి చెందిన గిరిజనులు వారు కొన్ని వర్గాలుగా స్థిరపడి పోయారు.డొమెస్టికేటేడ్ అంటే ఇంట్లో పెంచుకునే వీలున్న జంతువులతో ఇక్కడ స్థిర పడ్డారు. ఈ పాల ఉత్పత్తులను వాడే అలవాతుచేసారు.అవి పాలు.ఫ్రెంచ్ దేశానికీ చెందిన మైక్రో బయాలజిస్ట్  లూయిస్ పస్టూర్ 1852వ సంవత్సరం లో మొదటి పస్టురై జే షాన్ పరీక్షను నిర్వహించాడు.ఆరకంగా పాలను కాపాడగలిగాడు.పాల ఉత్పత్తి నిల్వ చేయడం పల పంపిణీ పాలా ఉత్పత్తుల అమ్మకం.పాలా ఉత్పత్తుల యంత్రాలు 1895 లో ప్రపంచానికి పరిచయం చేసాడు. పాలు సహజ సంపత్తి వాటి చట్టాలు.... అన్ని రాకాల జంతువులు జన్మనిచ్చిన జంతువులు వాటిపిల్లలకు అప్పుడే పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వడం వాటిసహాజ లక్షణం. ఇతర వేరే ఆహారం  తినేవరకూ పిల్లలకు తల్లిపాలు ఇస్తుంది.సహజంగా అన్ని జంతువులు ఈ సృష్టిలో ఆసమయంలో తల్లి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ఇతర ఆహారం తీసుకుంటూ ఉంటుంది.మీరు గమనిస్తే ఏ జంతువైనా జన్మనిచ్చిన తరువాత వెంటనే ఆపిల్లకు పాలు ఇవ్వడు గోసంరక్షకులు గేదెలను పెంచేవారుసైతం పాలు తాగనివ్వరు.ఎందుకలా చేస్తారు అన్నదానికి ఒక కారణం ఉందని వాటిలో ఒక ప్రత్యేకమైన మేటబోలైజ్ ప్రోటీన్ ను కాసేయిన్ ను ఆపలలో కనుగొన్నారు.కొంత స్వయస్సు వచ్చిన తరువాత అవి వాటి నోటితో వాటికి ఆహారం సహజమైన ఆహారం తీసుకుంటాయి.అవి తీసుకున్న ఆహారం అరగడం ఆగిపోతుంది.ఎంజైం ఉత్పత్తి ఆగిపోతుంది.అవి వాటికీ అవతట అవికాసేయిన్  మేట బలైజ్ చేసుకోలేవు.పాలను ప్రోటీన్ గా మర్చుకోలేవు. ప్రక్రుతికంగా సహజంగా వచ్చిన చట్ట ప్రకారం కేవలం పిల్లలు మాత్రమే పాలు తాగాలి.మనం కొన్ని ఏళ్ళు గడిచాక మనం సహజ మైన ఆహారం తీసుకోవాలి మనకు పాలు అవసరం అవసరం లేదు.ఒక వేళా మీరు పాలు తీసుకుంటే 5 సంవత్సరాల తరువాత మనం సహజంగానే కేసినే ప్రోటీన్ మనా అనారోగ్యానికి కారణం అవుతుంది.దీనివల్లరక్తం లో  ఇంఫ్లామేషణ్ వస్తుంది . ఈ మొత్తం పాలనుండి మనకు కావాల్సిని కాల్షియం అందుకోసమే పాలను వాడుతున్నమబ్బడి నిజం.అలా కాల్షియం పొందాలంటే డైరీ ఉత్పత్తులు ద్వారానే సాధ్యం.వస్తాయన్నది అబద్దం.కాల్షియం కోసం ఎన్నో వందలాది చెట్లు ఆకు కూరాలు,కాయాగూరాలు ఉన్నాయి,కాయ గూరలు,చిరుధాన్యాలు. సెరల్స్ లో చాలా ఎక్కువ కాల్షియం లభిస్తుంది.మనం ఎప్పుడు కాల్షియం కావాలంటే ధాన్యాలు,సిరి ధాన్యాలు తీసుకోవాలని  అన్న ప్రకటనలు మనం టి వి లలో చూడలేదు పాల కన్నా .విత్తనాలలో సైతం చాలా ఎక్కు ఆరోగ్య లాభాలు ఉన్నాయని అంటునారు నిపుణులు. ఈఅంశం పై ఉప్పసల విశ్వ విద్యాలయం లో పెద్ద ఎత్తున పరిశోదన లు నిర్వహించారు.దీనిని బట్టి 5 సంవత్సరాల పై బడిన వారు పాలు తాగితే అనారోగ్యమే,పాలలో కాల్షియం ఉంటుందని అనడం అబద్దం.

డై టెరీ సప్లిమెంట్ అంటే ఏమిటి?

ప్రజలు చాలా మంది వాళ్ళ వాళ్ళ అనారోగ్య సమాస్యలను బట్టి డైటెరీ సప్లి మెంట్స్ వాడతారు. చారిత్రకంగా చూస్తే ప్రజలు మూలికా వైద్యం తో అనారోగ్యాన్ని తగ్గించు కున్నారు. మూలికా వైద్యం తో ఇన్ఫెక్షన్,జ్వరం నుండి గాయాలు మానడానికి హెర్బల్ వైద్యం  తీసుకునే వారు.మూలికా వైద్యం తో మలబద్దకం,నొప్పులు కాస్త ఉపసమనం లభించేది. అలాగే కొన్ని మూలికల పైన,,మొక్కల పైన  పరిశోదనలు జరిగాయి ఆనేపధ్యం లోనే  అవే ఫలితాలు రావడం తో వీటిని మందులుగా పరిగణించారు.లేదా ఇతర మూలికలు మొక్కలలో  ఉపయోగం లేనివాటిని పెద్దగా ప్రభావం చూపక పోవడం తోవాటిని తొలగించారు. పరిసోదకులు కొన్ని సహజ ఉత్పత్తుల పై శాస్త్రీయ పరిశోదనలు చేసారు.వాటిలో కొన్ని ఉపయుక్తమైన విగా  భావించారు.ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉదాహరణకు తక్కువ మోతాదులో ట్రై గ్లిజారాయిడ్స్ లెవెల్స్  తక్కువగా ఉంటాయి. ఒక వేళ మనం  ఆహారం లో వివిదేఅకాల పోషకాహారం తీసుకో నట్లైతే కొన్ని రకాల సప్లిమెంట్స్ కొన్ని రకాల సప్లి మెంట్స్ పోషకాలను తగిన మోతాదులో అందిస్తాయి.రక రకాల ఆహారం స్తానంలో సప్లి మెంట్స్ ఆక్రమించదు. కొన్ని రకాల ఆహారం ఆరోగ్యంగా ఉండడానికి అత్యవసరం. సప్లిమెంట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది డై టెరీ సప్లి మెంట్స్ మనా ఆహారానికి సప్లి మెంట్ గానే తయారు చేసారు. న్యుట్రీషి యన్స్ కు ప్రత్యామ్నాయం కాదు. మల్టీ విటమిన్స్ మినరల్స్... దీనివల్ల ప్రోటీన్ లాభాలు ఇచ్చేవిగా ఉన్నాయి హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ .ఎపిడమాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హోవార్డ్ సేస్సో మాట్లాడుతూ ప్రతి రోజూ మల్టీ విటమిన్,మినరల్స్ పూర్తిగా న్యుట్రీ షి యన్స్ గా తీసుకుంటే మనకు పూర్హి భరోసా ఉన్నట్టే ప్రతిరోజూ తీసుకోవడం వల్ల హనికరకం కాదని మీ వయస్సుని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుందని. ఇందులో మల్టీ విటమిన్స్,సప్లిమెంట్స్ మైక్రో న్యూట్రియాంట్స్ ఇందులో ఉంటాయి.అలా తగ్గిపోయిన న్యూట్రియాంట్స్ ను తిరిగి పొందవచ్చు. బి కాంప్లెక్స్... సకొన్ని హాజంగా చాలామందికి చాలా రకాల పోషాక ఆహార లోపంతో బాధపడుతూ ఉంటారు.ఇందులో చాలా మందికి బి కాంప్లెక్స్ విటమిన్ తో బాధ పడుతూ ఉంటారు.బి విటమిన్ శరీరానికి ఆహారాన్ని గ్లుకోస్ గా మారుస్తుంది.అదే శరీరానికి శక్తి నిస్తుంది. మెటా బాలిజం ఫ్యాట్స్ ప్రోటీన్స్ లు బి విటమిన్ ద్వారా లభిస్తుంది.అలాగే మన శరీరం లోని నరాలు సరిగా పని చేయడానికి విటమిన్ బి1,అలాగే థయామిన్ మన లో రోగ నిరోధక శక్తిని అందిస్తుంది మనం ఒత్తిడి గురియినప్పుడు విటమిన్ బి6 ,అంటే పైరిడోక్సిన్ కొన్ని హార్మోన్లను,రసాయనాలను మెడకు అందించడం లో న్యూరో ట్రాన్స్ మీటర్ గా పని చేస్తుంది.మనశరీరం లో ఇమ్మ్యున్ సిస్టం ను పని చేసే విధంగా సహాయ పడుతుంది.కొన్ని రకాల అనారోగ్యాలకు చికిత్సగా ను కొన్నిటికి సమస్యలకు మందుగా పని చేస్తుందితరుచుగా  న్యూట్రి యల్ ఇమ్మ్యున్ బూస్టర్ గా పనిచేస్తుంది.కొమ్మి సందర్భాలాలో మోడ్ లిఫ్టర్ గా పని చేస్తాయి.బి కాంప్లెక్స్ సప్లిమేన్త్స్ మీ గుండెను ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతుంది.యంక్సైటి చర్మం పాలిపోయి నప్పుడు శరీరం లో కొంత రంగును ఇస్తుంది. మన శరీరం సరైన పద్దతిలో పనిచేయాలంటే ,లేదా కొన్ని రకాల డిసార్డర్స్ నియంత్రించేందుకు బి1బి2 విటమిన్ తప్పనిసరి.దీనివల్ల కండరాల, నరాల పనిరు మెరుగు పరుస్తుంది.బి1 విటమిన్ గుండెలో క్ప్త్త సెల్ల్స్ ఏర్పడేందుకు సహాయ పడతాయి.బి 2 మనశరీరానికి కావాల్సిన ఎర్రరక్త కణాల వృద్ధి కి దోహదం చేస్తుంది.బి3 విటమిన్ వల్ల  నరాలపనితీరు మెరుగు పరచడం తో పాటు.మీ జీర్ణ వ్యవస్థను సరి చేస్తుంది. ఇది మీ ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది.ఇక బి5 శరీరంలో ఫ్యాట్స్ తగ్గించి కార్బో హైడ్రైడ్స్ ద్వారా శక్తి ని ఇస్తుంది.హార్మోన్ల ఉత్పత్తికి  బి5బి12 అవసర, సహజంగా పెరిగేందుకు దోహదం చేస్తాయి.బి6తో మీ శరీరంలో ఇమ్మ్యున్ సిస్టం ను,శరీరానికి కావాల్సిన హోర్మోన్స్ ను ఉత్పత్తి చేయడం లో బి7 కీలకంగా మారుతుంది.బి9 ద్వారా మూల కణాలలో డి ఎన్ ఏ  సమం గా ఉండేలా చూస్తుంది.అలాగే ఎర్ర రక్త కణాల పెరిగేందుకు సహకరిస్తుంది.బి12 ద్వారాఎమినో ఆసిడ్ లెవెల్స్ ను నియంత్రిస్తూ గుండె సమస్యలు వ్వచ్చినప్పుడు వాటిని నివారించడం లో బి12 అందిస్తుంది.అలా నిత్య జీవితంలో ఫుడ్ సప్లి మెంట్స్ లో విటమిన్ బి,బి1నుండి బి12 వరకు ప్రతి అవయవానికి అవి చేసే మేలు అంతా యింతాకాదు. విటమిన్ డి... మీరు ఆరోగ్యం గా ఉండాలంటే విటమిన్ డి సరైన స్థాయిలో ఉండాలి.విటమిన్ డి  లోపం పెద్ద సమాస్యగా మారింది.ఈ సమాస్యప్రపంచ వ్యాప్తం గా ఉన్న పెద్ద సమాస్యగా నిపుణులు పేర్కొన్నారు.ఎవరైతే ఎక్కువగా లోపల రూముల్లో ముఖ్యంగా కంప్యుటర్ పనులు చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ముఖ్యంగా డి విటమిన్ బారిన పడుతున్నట్లు సమాచారం.చాలా మంది ఫిజీషియన్స్ కు ఈవిషయం తెలియదు.వాళ్ళు చాలా కీలకమైనా పోషక ఆహారాన్ని కోల్పోతున్నారన్న విష్యం గ్రహించక పోవడం దురదృష్ట కారమని నిపుణులు పేర్కొన్నారు.అయితే విటమిన్ డి ప్రతిరోజూ అయితే ఇది ఒక స్టెరాయిడ్ హార్మోన్ గా పేర్కొనారు.దీనిని ప్రాకృతికంగా లభించే సూర్యా రశ్మి సప్లిమెంట్ గా చెప్పవచ్చు.దీని ప్రభావం వల్ల మూల కణాల లో మార్పు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడే విధంగా ఉపకరిస్తుంది.పరిశోధకులు చేసిన పరిశోదనలో దీర్ఘ కాలిక వ్యాధుల నివారణలో విటమిన్ డి3 ఉపక రిస్తుంది.ఇన్ఫెక్షన్ పై పోరాడేది విటమిన్ డి3 జలుబు,దగ్గుకు,ఫ్లూ,డి3 ఇమ్మ్యున్ సిస్టం ను వృద్ధి చేస్తుంది.బ్యాక్యీరియాను వైరస్ ను నాశనం చేస్తుంది.మన శరీ రం సరిగా పని చేయాలంటేఇమ్మ్యున్ సిస్టం కీలకం విటమిన్ డి మంచి రీచార్జర్ గా పేర్కొన్నారు.మనశరీరం లోని అన్ని రకాల సెల్ల్స్ పని చేయాలంటే మరియు టిష్యులు మనశరీరంలో లేనట్లైతే మన పూర్గ్తి శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది.మన శరీరం సరిగ్గా పని చేయాలంటే.ఎండ సూర్య రస్మి సూర్య కిరణాలు కీలకం విటమిన్ డి లెవెల్స్ సరిగా ఉండాలి.విటమిన్ డి లెవెల్స్ తగ్గి నట్లైతే శరీరం యొక్క కండరాల శక్తి అంటే మజిల్ స్త్రెంత్ తగ్గుతుంది.                        శరీరంలో క్యాన్సర్ వచ్చే అవకాసం ఉంది.                       శరీరానికి కావాల్సిన ఇమ్మ్యూనిటి తగ్గుతుంది.                               హై బిపి పెరిగి పోతుంది.                      శరీరానికి విటమిన్ డి లోపిస్తే న్యూరో లోజికల్ డిజార్డర్ వస్తుంది                     డయాబెటిస్ వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.  ప్రస్తుతం ఎదుర్కుంటున్న ఒస్టియో ప్రోరోసిస్ వంటి సమస్యకు ఏమి సూచించలేదు. అన్ని సాక్ష్యాధారాలు చూసిన మీదట పిల్లలు లేదా అప్పిదే పుట్టిన పిల్లలు,పెద్దలు సైతం 1,౦౦౦ ఐయు ఎస్ లు తీసుకోవచ్చు.విటమిన్ డి సప్లిమెంట్ ను ప్రతిరోజూ తీసుఒవడం వల్ల సురక్షితం సూర్యరస్మిని తీసులోవడం వల్ల శరీరంలో రక్తం శాతం లెవెల్స్ సరిగా ఉండే విధంగా సహకరిస్తుంది.విటమిన్ డి కార్దియో సమస్యలు,క్యాన్సర్,ఆటో ఇమ్మ్యున్ డిసార్డర్ లేదా ఇంఫెక్షన్ల్ల్ నివారణకు విటమిన్ అత్యవస్యకం అని తేల్చారు. ఒమేగా3 ఎమినో యాసిడ్స్... ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ చాలా కీలకం దీనివల్ల అత్యంత శక్తి వంతమైన ఆరోగ్య లాభాలు ఇన్నాయని అన్న్తున్నారు.మీశారీరంలో ఉన్న మెదడు కు చాలా అవసరం వాస్తవానికి కొంతమంది న్యూట్రియాంట్స్ పరిశీలనలో ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్స్ ఒమేగా 3 సప్లిమెంట్స్ ఒత్తిడిని ఎదుర్కోడానికి  యంక్సైటీ ఇ పి ఏ ఒక ఒమేగా ఫాటీ యాసిడ్ లెవెల్స్ ఒత్తిడి పై పోరాడేందుకు ఒమేగా త్రీ అవసరం.స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు ఒమేగా 3 పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒమేగా3 తీసుకోకుంటే పిల్లలు కొన్న్ని రకాల ఆమ్గావైకాల్యం వచ్చే అవకాసం ఉందని నిపుణులు చెపుతున్నారు ఒమేగా 3సప్లిమేన్త్స్  సరైన శాత, శరీరంలో లేకుంటే గుండె సమస్యలు,మారిత పెర్గుతాయి. గుండె పోటును ఒమేగా 3 నిలువరించలేదు.శాఖా హారం కూరాగాయాల ద్వారా వచ్చే ఒమేగా 3 ఫాటీ ఎమినో ఆసిడ్స్ నట్స్ లో విత్తనాలు,ప్రత్యేకంగా ఫ్లక్స్ సీడ్స్ బేసిల్ విత్తనాలు, పంప్కిన్ విత్తనాలు,అయితే దీన్కి బదులు ఫుడ్ సప్లి మెంట్స్ గా ఆహారంలో తీసుకుంటున్నారు.మీరు  విటమిన్ డి ని సరిపడా తీసుకుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు.విటమిన్ డి లోపం ప్రపంచవ్యాప్తంగా తీవ్రసమస్యగా మారింది ఇకా లోపలి  గదుల్లో ఉండేవాళ్ళకి విటమిన్ డి లోపం తప్పదు.

ఉసిరితో ఇన్ని లాభాలా...

ఉసిరి దీని పేరు తెలియని వారు ఉండరు అంటే ఆతిసయోక్తి కాదు. దీనిని ఇండియన్ గూసెం బెర్రీ లేదా ఆమ్లా అని అంటారు.ఇది యూరోపియన్  కుటుంబానికి చెందినదిగా చేపుతారు.అయితే ఉసిరి కాయ భారాత దేశం లోని ఆసియా ఉపఖండం లో దీనిని ఒక పవిత్ర వృక్షంగా బావిస్తారు.ఇది పురాతన భారతావనిలో సహజమైన ఇంగ్రీ డియంట్ గా పేర్కొంటారు.అనాదిగా ఆయుర్వేదం లో ఉసిరిని వైద్యానికి వినియోగించడం జరుగుతూ ఉంది. భారతీయ ఆహారంలో మమేక మైపోయింది ఉసిరి.ఆయుర్వేదం లో ఉసిరిని వాడుతూ ఉండడం విశేషం. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.అల్లాగే ఇందులో ఐరన్,కాల్షియం,తో పాటు ఆహారంలో కలిసి పోతుంది.పొట్టలో ఉండే యాసిడ్స్ ను సమంగా ఉంచుతుంది.ఆదికా శరీరంలో ప్రాధాన అంగం లివర్ ను,మానసికంగా బలంగా ఉంచుతుంది.మెదడు సరిగా పని చేసేందుకు దోహ్స్డం చేస్తుంది. గుండె,ఊపిరి తిత్తుల లో వచ్చె ఇతర రసాయనాలు తొలగించి మూత్ర నాళాలను సరిగా పని చేసే విధంగా దహకరిస్తుంది.అల్లాగే చర్మం ఆరోగ్యంగా ఉండడానికిమీ కురులు అందంగా ఉండడానికి మీ శరీరానికి కోలేండ్ గా ఉసిరి పని చేస్తుంది.శరీరంలో ఉన్న టోక్సికేంట్స్ బయటకు పంపి మీకల్లను చల్లగా ఉంచు తాయి. మీ శరీరంలోని కండరాలను గట్టిగా ఉంచుతుంది.చాలా రకాల అనారోగ్యాలకు రేమిడీగా పనిచేస్తుంది ఉసిరి. ఆయుర్వేదంలో ఉసిరిని విరివిగా చికిత్సకు వాడడం గమనించ వచ్చు.దీనిలో విటమిన్ సి అధిక శాతంలో లభ్యం అవుతాయి.ఉసిరిలో చాలా రకాల మినరల్స్, విటమిన్స్, కాల్షియం, ఫ్రోస్ఫరస్, ఐరన్, కెరోటిన్, విటమిన్ బి,కాంప్లెక్స్,ఆమ్లా అంటే ఉసిరి ఆహారం సరిగా జీర్ణం అయ్యేందుకు దోహదం చేస్తుంది.కాగా డయాబెటిస్ ,హృద్రోగ సమస్యకు,కంటి చూపుకు,కాల్షియంగా పని చేస్తుంది.యాంటి ఏజింగ్ గా ఉసిరి ఉపయోగ పడుతుందని నిపుణులు వెల్లడించారు. తాజా గా ఉన్న ఉసిరిలో 8౦% నీరు ప్రోటీన్ ,మినరల్స్,కార్బో హైద్రేడ్స్,మరియు పీచు పదార్ధం సమృద్ధిగా పని చేస్తుంది. జ్వరం,లివర్ సమస్యలు,ఆహారం అరగకపోవడం ,రక్త హీనత,మూత్ర సమస్యలు,గ్యాస్టిక్ సమస్యలు,కర్దిఒ వ్యస్సులర్ సమస్యలు, కొలస్ట్రాల్ నియంత్రణకు ఎర్రరక్త కణాల పెరుగుదలకు దోహదం చేస్తుంది.పళ్ళు,గోళ్ళు  బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది కొన్ని ప్రాంతాలలో ఉసిరిని కార్తీక మాసం లో దీపాలుగా వాడడం ఉసిరి చెట్టుకు పూజా చేయడం మనం చూడచ్చు అలాగే ఉసిరిని పచ్చడిగా వాడడం గమనించ వచ్చు కాగా వేసవి కలాం లో ఎండా వేడిమి తట్టుకోడానికి దాహం వేయకుండా ఉండడానికి ఉసిరి మేలైన ఔషదం గా నేటికీ భావిస్తారు.

మన ఆహారంలో సప్లిమెంట్స్ అవసరమే...

మీరు మీ ఆహారంలో రకరకాల పోషకాలు న్యుట్రీషి యన్స్,కొన్ని సప్లిమెంట్స్  తప్పనిసరిగా తీసుకోవాలి.డై టెరీ సప్లి మెంట్స్ లో విటమిన్స్,మినరల్స్,మూలికలు,లేదా  కొన్ని మొక్కలు,అమ్యినో యాసిడ్స్,కొన్ని  ప్రత్యామ్నాయ పరోక్షంగా ప్రోటీన్ల ఉత్పతికి కొన్ని మాత్రల రూపంలో,కాప్సుల్,మాత్రల రూపంలో లేదా ద్రవ రూపంలో ఆహారంలో సప్లిమెంట్స్ గా వాడ వచ్చు.అయితే వీటిని ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని తెలుసుకోవాలి. అయితే కొంతమంది సహజంగా వాటిని ఆరోగ్య పరమైన కారణాలుగా మాత్రమే అని భావిస్తారు. సహజంగా దైటేరీ సప్లిమెంట్స్ లో విటమిన్స్,మినరల్స్ అందులో వ్వితమిన్ సిలేదా మల్తివిటమిన్స్ అందులో బొటానికల్ హెర్బ్స్,మోకలాద్వారా లభించే పోషకాలు,ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ మన డైట్ లో ఉంటాయి.సప్లి మెంట్స్ న్యాయబద్ధంగా,చట్టబద్దం గా అవి సమస్యకు చికిత్సకు దోహదం చేయవు. ఏ వ్యాధిని గుర్తించావు చికిత్స చేయవు.అయితే అవి మన ఆరోగ్యానికి సహకరిస్తాయి. మనం ఆరోగ్యంగా జీవించడానికి డై టెరీ సప్లిమెంట్స్ ను ఏరూపంలో ఉన్న తీసుకోవాలి. కేవలం ఒక నిపుణుడైన ఆరోగ్యరంగం పై అవగాహన ఉన్నవాళ్ళ సలహా మాత్రమే తీసుకోవాలి. కొన్ని ఏళ్ళ క్రితమే మన ఆహారంలో చాలా రకాల ఇంగ్రీడియన్స్ ను వాడుతూనే ఉన్నారు. డై టెరీ సప్లి మెంట్స్ అనారోహ్యనికి చికిత్స,లేగా తగ్గించేందుకు సప్లి మెంట్స్ వాడేవారని అంటున్నారు.ఈ మధ్య వాడుతున్న మందులలో ప్రజలు ఈమధ్యకాలంలో విల్లో బార్క్ టీ ను కొన్ని శతాబ్దాలుగాజ్వరం తగ్గించేందుకు వాడుతున్నారు. ఫార్మా కంపెనీలు విల్లో బార్క్ లో ఉండే రసాయనాలను గుర్తించి ఆస్ప్రిన్ ను ఉత్పత్తి చేస్తున్నాయి.                                  

ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మారదా ?

నీరసించిన సర్కారీ దవాఖనాలు ఆటకెక్కిన ప్రజా వైద్యానికి చికిత్స తప్పని సరి రాష్ట్ర ప్రభుత్వాల ఆదీనంలో ప్రజా ఆరోగ్యం ఉంటుంది. జిల్లా ఆసుపత్రులు  ప్రాధమిక  ఆసుపత్రులు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మారడం లేదు,అటు ప్రైవేటు పో టును భరించలేక, ఇటుప్రభుత్వ ఆసుపత్రుల  నిర్లక్ష్యం అడుగడుగునా సంమాన్యుడిని వెక్కిరిస్తోంది. రోగులను హీనంగా చీదరించుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రుల ను చూసి సామాన్యుడు వణికి పోతున్నారు. నగరంలో అదో ప్రధాన ఆసుపత్రి అక్కడికి మాన్యులు సామాన్యులు వస్తారు. అయితే మాన్యులు సామాన్యులు ఇక్కడ వేరేగా చూస్తారు.సామాన్యుడు అత్యవసర సేవకు వస్తే కార్పోరేట్ కు ఏమాత్రం తీసిపోని ధర ఒక్క ఐ సి యు లో బెడ్ దొరకాలంటే  ప్రహసనమే అంతా పెద్దల దయపై ఆధార పడుతుంది.అక్కడ పలుకు బడి ఉంటేనే బెడ్  లేదా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ్ ధారా రోజుకు 2౦,౦౦౦ కట్టాల్సిందే.సరే అని రోగులు ఒప్పుకున్నా  అక్కడికి అంటే ఐ సి యు కి వచ్చిమ రోగుల స్థితి కుక్క పాట్లే  బెడ్ ఎప్పుడు దొరుకు తుంది అంటే ఏమో అసలు మదగ్గర బెడ్స్ లేవు మీరు ఎవరికైనా చెప్పుకోండి కావాలంటే మీరు ఎప్పటి వరకైనా ఉండాల్సిందే మీరు ఓపిక తో ఉండాలి అంటారు సదరు వైద్యులు,మీరు కావాలంటే ఉస్మానియా, గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకు పొండి.అంటూ ఒచ్చినా రోగులు ఆమెట్ల పక్కన అలాగే పడిగాపులు పడుతూ ఉండడం చూస్తే ఎవరికైనా కడుపు తరిక్కు పోతుంది. అక్కడికి తీసుకు వాస్తే బతుకు తాదేమో అన్న ఆశతో వచ్చే రోగులకి చుక్కలు చూపిస్తారు సగటు సెక్యూరిటీ సిబ్బంది పో అక్కడికి ఫో ఇక్కడ ఉండద్దు.అంటూ అక్కడి నుంచి తోసేస్తారు. అక్కితో ఆగక లోపల మా వాళ్ళు ఉన్నారు ఒక్కసారి వెళ్లి వస్తాను అంటే ఒవీల్లేదు మీరు పోవద్దు ఏయ్ ఇక్కడ రా ఎక్కడపోతున్నావు మేరు ఇక్కడే ఉండాలి అక్కడ ఏమి జర్గుతుంది. అన్న ఆందోళన రోగి బంధువులలో ఉంటె వేమి చేయలేక బతుకు తాడో లేదో తెలీక వెక్కి వెక్కి ఏడుస్తూ గుడ్లలో నీరు ఉబికి వస్తున్న బయటపడని సగటు మధ్య తరగతి రోగి పరిస్థితి.చేతి వాడిని వదిలి కల వాడిని  పట్టుకున్నట్లు  ఇక్కడ ప్రధాన ఆసుపత్రిలో మౌలిక వసతులు లేక సరైన చాలినంత బెడ్స్ లేక కొట్టుకుంటున్న సామాన్యుడి గోడు వినపడదు,కనపడదు ప్రభుత్వానికి ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరినట్లు వరంగల్ లో కొత్త ఆసుపత్రి కొత్తభవనం కట్టి అందరు ఇక్కడికే రావాలంటూ పెద్దలు సెలవిచ్చారు. అసలు ఐ సి యు లో ఉన్న బెడ్ల వివరాలు,ఆరోజు ఎన్ని ఫిలప్ అయ్యాయి.ఎన్ని ఖాళీ ఉన్నాయి అన్న వివరాలు తప్పనిసరిగా వివరించే బోర్డ్లు ఉండాలి,ఇక సర్జరీకోసం వచ్చా రోగులకు సైతం బెడ్లు కేటాయించాలంటే  అసలు అక్కడ ఏ వార్డులో ఎన్ని బెడ్స్ ఉన్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని నెలల తరువాత బెడ్స్ అందుబాటులో ఉంటాయి అన్న సమాచారం ఉండాలి.అసలు ఆసుపత్రులలో బెడ్లె లేకుంటే ఇక మూడో విడత ప్రమాదాన్ని తట్టుకోడానికి చేస్తున్న ఏర్పాట్లు ఏమిటి రోగుల తాకిడిని తట్టుకోవడం ఎలా ప్రశ్నలకు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అసలు సమాస్యకు పరిష్కారం తయారీ జరుగుతోందా అన్నది ప్రస్నార్ధకం గా మారింది.జనాభా అవసరాలు తీరని ఆసుపత్రులు అక్కడ వైద్యం చేయని సిబ్బంది ఎందుకు.వారికి జీతాలు ఎందుకు ప్రజలను చీదరించుకోదానికా?ప్రజా ఆసుపత్రులు ఉన్నట్టా లేనట్టా అన్నది అర్ధం కానీ సమస్య.అన్నీ ఉన్నా అది ఎదో అన్నట్లు ప్రజా ఆసుపత్రి కి రావాలంటే ప్రభుత్వ వైద్య సిబ్బంది పని తీరు మరాకుంటే ఎన్నికోట్లు ఇచ్చిన్న ప్రభుత్వ ఆసుపత్ర్హి ని ఐ సి యు లో ఉన్నట్లే అసలు ప్రాజా అసుపత్రులకే చికిత్స అవసరం.

నృత్యంతో ఆరోగ్యం సాధ్యం...

వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఎదో ఒక శరీర వ్యాయామం ఉండాలి మెడకు పని పెట్టాలి . చేసే పని పై ఏకాగ్రత ఉండాలి.అప్పుడే వ్యక్తి పరి పూర్నుడిగా ఆరోగ్యంగా ఉంటారు ఈ అంశం పై పరిశోదనలు చేస్తున్న కొందరు కళాకారుల తో ఈ అంశాల పైన కొందరు కళా కారులతో తెలుగు  వన్ హెల్త్ మాట్లాడింది.ఆంశాలాలో కొన్ని మీ కోసం. తూర్పున సూర్యోదయానికి ముందే మన ఆలోచన మొదలు పెడుతుంది నిన్నజరిగిన సాధన లో ఏమి నేచుకున్నాం? ఆ నృత్య రీతి ఏమిటి,ఆలయ జాతి ఏమిటి ఒకటికి రెండు సార్లు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం,ఆవెంటనే ఆపాట లేదా సాహిత్యం లోఉండే  అర్ధాన్ని తెలుసుకుంటాం అంటే దీనిని మొత్తంగా ఏకాగ్రతతో పూర్తిగా పరిశీలించి మళ్ళీ ఆ పాటాన్ని పూర్తిగా గుర్తుకు తెచ్చుకుంటాం తద్వారా తిరిగి ఆంశాన్నే ప్రదర్శించే ప్రయత్నంలో సాధన చేస్తారు సంగీత కళాకారులు.నృత్య కళాకారులు. ఒక మహాకవి అన్నట్లు సాధనమున పనులు సమకూరు ధరలోన.అన్నట్లు సాధన చేస్తే మనసు,పూర్తిగా  ఏకాగ్రత తో సాధన చేస్తే పట్టు వస్తుంది.నేర్పు వస్తుంది,ప్రదర్శించే ధైర్యం వస్తుంది తమ ప్రదర్సన పై వారికే నమ్మకం వస్తుంది.అలా కళాకారుడు నిత్య సాధనా సంపత్తి తో ఎదుగు తారు కృషి ఉంటె మనుషులు ఋషులు అవుతారు అన్నట్లు.యతో హస్తః తధో దృష్టి,యతో మనః తాదో భావః యతో భావః తాదో రసాః అంటే ఎక్కడైతే మీ చేతులు ఉంటాయో వాటి పనే మీద్రుష్టి ఉంటుందో,ఏవైపు మీ దృష్టి ఉంటుందోఅక్కడే మీ మనసు ఉంటుంది. ఎక్కడైతే మీ మనసు ఉంటుందో అక్కడే భావమం పలికిస్తుంది.అంటే దీని అర్ధం మీ మనసు శరీరం దృష్టిఎప్పుదైతే  కేంద్రీకరిస్తాడరో అక్కడ భావాలు అవే పలుకు తాయి ఏ సాధకుడైనా సాధన క్రమంలో సాధన చేస్తే పూర్తిగా సంపూర్ణ కళాకారుడు అవుతాడు,మంచి బావుకుడు అవుతాడు,ప్రతి ప్రదర్శనలో కొత్తభావాళ్ళు ప్రదర్సిస్తాడు.కొత్త ఆవిష్కరణలు వస్తాయి,ఇంకొకవి ఏమన్నా డంటే సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా. అందుకు నిత్యసాధకుడిలో ముఖంలో అందం తోనణికిసలాడుతుంది ఎప్పుడెప్పుడా తన కళా ప్రదర్సనను ప్రదర్సించాలా  అన్ని ఉవ్విళ్ళూ రు తూ ఉంటారు అందుకు ఆప్రదర్సన ప్రేక్షకుల ప్రసంసలతో పాటు హర్షధ్వానాలు అందుకుంది. ఆంగిక,సాప్త్విక అభినయాన్ని, ఏకాగ్రతతో సాధన చేస్తారు మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరానికి వ్యయామమం జరిగింది.అలా సాధన చేస్తూనే ఉంటారు తమకు రాదు అనుకున్న అంశాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటారో ఒక్కా సరి సాధన చేస్తే వచ్చే అఆలోకిక ఆనందం లో ఉబ్బి తబ్బిబై పోతాడు.సగటు సంగీత కళా కారుడు,లేదా సగటు నృత్య కళా కారిణి ఆసఫ్హనలోనే సంతృప్తి,ఆసధనలోనే పరిపక్వత,సాధనలోనే సాధ్యం కాని అంశా లపైనే తదేక దృష్టి అప్పుడే ఆకళ పట్ల సంతృప్తి.అలా అనుకోకుండానే కళాకారులైన వారు చాలానే ఉన్నారు.సాధన అనేది నీవు నివసించే ఇంటికి పునాది ఎలాగో నువ్వు ఎంచుకున్నకళకు పునాది కళా సాధన పునా దు లపైన మెరిసినా మురిసిన ప్రతి కళాకారుల జీవితాలు ఆరోగ్యంగా ఉన్నాయంటే సదానే పునాదిగా  ఎన్నాళ్ళైనా సంగీత,నృత్యంలో ఆరోగ్య వంతమైన జీవితాన్ని ఇస్తుంది.మనసుకు ప్రశాంతత, అనందం,ఉత్తాహాం ఉల్లాసం  ఆరోగ్యం  సంగీతం నృత్యం తోనే అంటారు కళాకారులు.ఈ అంశం పై మరిన్ని పరిశోదనలు మీముందుకు తెస్తోంది తెలుగు వన్ హెల్త్.

టిబితో ప్రమాదమే...

మానవ జీవితానికి ఎంత చరిత్ర ఉందొ మనుషుల్ని పట్టి పీడించే క్షయ వ్యాధికి అంటే టి.బి కి కూడా చరిత్ర ఉంది  క్షయకు సంబందించిన ప్రస్తావన మన వేదాలలోను వుంది.క్రీస్తు పూర్వం 6౦౦ నటి కలం లోనే చరక సంహిత సుశ్రుత గ్రంధంలో ఉందని వుంది.తేలికగా కనిపెట్ట గలిగి పూర్తిగా నయం చేయగలిగే క్షయ వ్యాధికి సగటున నిమిషానికి ఒక భారాతీయుడు చనిపోతున్నా డంటే మన వాళ్ళు ఈ వ్యాధి పట్ల ఎంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్సిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ట్యూబక్లోసిస్ గా పిలవ బడే క్షయ వ్యాధికి సంబందించిన క్రిమి ని 1882 లో రాబర్ట్ కాక్ అనే జర్మన్ డాక్టర్ కనిపెట్టడని ఆయన కనిపెట్టాడు కాబట్టి ఆయన పేరు మీదే ఈ వ్యాధిని కోచ్స్ డి సిజెస్ గా పిలుస్తారు.ఆయన కనిపెట్టిన క్షయ వ్యాధి కరక క్రిమి పేరు మై కో బాక్టీరియమ్ టుబేర్ క్లోసిస్ దూర దృష్ట వసాత్తూ ఈ వ్యాధికి ట్రీట్ మెంట్ ఆ తరువాత మరో అరవై ఏళ్ల దాకా కనిపెత్తబడలేదు.ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 8 మిలియన్ల కొత్త టి బి కేసులు నమోదు అవుతున్నాయి. వాటిలో 1. 5మిలియన్ల కేసులు మన దేశానికీ సంబందించినవే సగటున నిమిషానికి ఒక భారతీయుడు టిబి మూలంగా చనిపోతున్నారాణి తెలుస్తోంది. టిబి ఎలా మొదలౌతుంది?... టిబి శరీరం లోని ఏ భాగానికైనా సోకవచ్చు ఎక్కువగా ఊపిరి తిత్తులకు సోకు తోంది.సాధారణంగా టిబి క్రిములున్న గాలిని పీల్చడం వల్ల ఇవతలి వ్యక్తి టిబి సోకుతుంది. టి బి సికిన మనిషి దగ్గి నప్పుడు,ఉమ్మి వేసినప్పుడు,మాట్లాడు తున్నప్పుడు లేదా చీదు తున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి క్రిములు గాలిలోకి వ్యాపిస్తాయి ఆ గాలిని పీల్చిన ఎదుటి మనిషి లోకి క్రిములు ప్రవేసిస్తాయి. ఒక మనిషి శరీరంలోకి టి బి క్రిములు ప్రవేశించగానే ఆ క్రిముల్ల్ని వసపరుచుకోడానికి అతడి శరీర కఫాన్ని తయారు చేస్తుంది. క్రిముల్ని ఇముడ్చుకున్న ఆ మ్యుకస్ ను ఆ వ్యక్తి దగ్గడం లేదా ఉమ్మడం ద్వారా లేదా చీదడం ద్వారా బయటికి నేట్టివేస్తాడు. శరీరంలో టి బి క్రిములు ఇంకా ఎమన్నా మిగిలి ఉంటె వాటిని అతడిలోని రక్త కణాలు చంపడానికి ప్రయత్నిస్తాయి.  రెండు రకాలుగానూ అతడి శరీరం టి బి క్రిములను వదిలించుకోలేక అవి ఆశరీరంలో తిష్ట వేసి కుని ఆవ్యక్తి శ్వాస నాళాల ద్వారా వరూధి చెందు తాయి. సరైన పోషకాహారాన్ని తీసుకోక పోవడం డయాబెటిస్,ఎయిడ్స్,కోరింత దగ్గు ,తట్టు,కిక్కిరిసిన ప్రదేశాలలో నివాసముండడం, సరైన పరిశుభ్రత పాటించక పోవడం.ఇలాంటి వన్నీ టి బి ఇన్ఫెక్షన్ అభ్వృద్ధి చెందడానికి దోహదం చేస్తాయి. టి బి లక్షణాలు.... 1)టి బి లక్షణాలు  ఏ అవయవానికి సోకిందన్న దాని మీద శరీరంలో ఒక్క ఊపిరి త్తులకే కాదు ఏ అవయవంకైనా టిబి సోకవచ్చు. లింఫ్ గ్రంధులు, ఎముకలు, కీళ్ళు, చర్మం, ప్రేవులు, మెదడు, కిడ్నీలు ఇలా ఏ అవయవామైనా సోకవచ్చు అని అంటున్నారు నిపుణులు. సాధారణంగా మన శరీరంలోని రోగ నిరోధక యంత్రాంగం టిబి క్రిమి మనకు సోకకుండా అంటే  ఇన్న్ఫెక్ట్ కాకుండా కాపాడుతుంది. అయితే కొందరిలో ఈ యంత్రాం గం బలహీనంగా ఉండడం వల్ల ఆవ్యక్తులు టి బి బారిన పడుతూ ఉంటారు. ఊపిరి తిత్తులలో టిబి.... మనిషికి టిబి ఎక్కువగా ఊపిరి తిత్తులకే సోకుతూ ఉంటుంది.దీని ముఖ్య లక్షణం దగ్గు.టిబి మూలంగా వచ్చే సాధారణ దగ్గు సాధారణ మందులకు సిరప్ లకు లొంగదు.ఏ వ్యక్తి అయినా రెండు వారాలకు పై బడి దగ్గుతూ ఉంటె ఈ రెండు వారాలలో ఏ మందు వాడినా ఉపయోగం లేకపోతే ఆవ్యక్తి టి బి సోకిందేమో అని సందేహించ వచ్చు. ఈ వ్యాధిలో దగ్గు తో పాటు జ్వరం కూడా ఉంటుంది.సాధారణంగా ఈ జ్వరం ఉదయం వచ్చి సాయంత్రానికి తగ్గిపోతుంది.వారం లోగా రోగి బాగా బలహీనం అయిపోతాడు. ఇన్ఫెక్షన్ కొంత్రోల్ చేయడానికి శరీరం తన శక్తి నంతా కూడా దీసుకుని ప్రయత్నం చేయడం వల్ల త్వరగా బరువు కోల్పోతాడు.ఆకలి వేయక పోవడం లేదా సరిగ్గా అన్నం తినలేక పోవడం మరో సమస్య. ఊపిరి తిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడం మొదలైన కొద్దీ దగ్గి దగ్గి ఉమ్మేసి నప్పుడు కళ్ళే తో పాటు రక్తం పడుతుంది. చాతిలో నెప్పి వాళ్ళ ఇబ్బంది కలగ వచ్చు. ఈ లక్షణా లన్ని కలగలిపి మొత్తం మీద తాను అనారోగ్యం తో బాధ ఒఅదుథున్నాడని అనిపించవచ్చు ఏ పని చేయలేకపోవడం లేదా మనుషులకు దూరంగా ఎప్పుడూ పడుకోవాలని అనిపించడం గమనించవచ్చు. లింఫ్ గ్రంధులకు టిబి... మన శరీరం మొత్తం మీద అనేక లింఫ్ గ్రంధులు వుంటాయి.శరీరంలో ఏ భాగమైనా ఇన్ఫెక్షన్ కు గురి అయినప్పుడు.సూక్ష్మ క్రిముల పైన దాడి చేయడం కోసం ఈ గ్రంధులు రక్షక కణాలను ఉత్పత్తి చేస్తాయి.ఆ భాగానికి పంపిస్తాయి.రోగ నిరోధక శక్తి యంత్రాంగం బలహీనంగా ఉన్నప్పుడు ఆభాగాన టిబి చోటు చేసుకోవచ్చు.అప్పుడు లింఫ్ గ్రంధులు వస్తాయి.సాధారణంగా టిబి మొదట మెడ వద్ద గ్రంధికి సోకుతుంది. వెన్నెముక టిబి... వెన్నెముకకు టి బి సోకడం చాలాఅరుదుగా  జరుగుతూ ఉంటుందిఈ స్థితిలో వెన్నెముక పెళుసుగా స్తిఫ్ఫ్ గా ఉంటుంది నొప్పి కలుగుతూ ఉండడమే కాదు గూని కూడా వచ్చే అవకాసం ఉంది. టిబి వచ్చిన వెన్నె ముక భాగానికి దగ్గరలో చీము గడ్డ లాంటిది ఏర్పడుతుంది.దీనిని కోల్డ్ అబ్స్సుస్స్ అంటారని వైద్యులు పేర్కొన్నారు. మిగతా చీము గడ్డల్లా ఈ చీముగడ్డ మూలంగా నొప్పి అంటూ ఏమి ఉండదు.నయం చేసుకోకుండా ముద్ర పెడితే  పక్షవాతమూ వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. బోన్ టిబి... ఎముకలకు, కీళ్ళకు సోకే టిబి లో తుంటి వద్ద కీలు,మోకాలి కీలు,చీలమండలు,పాదం,ఎముక,భుజం కీలు,మోచేతి కీలు, మణి కట్టు,చేతి ఎముకలకు టి బి సోకే అవకాసం ఉంది. ఎముకకలకు,కీళ్ళకు టిబి సోకిన వ్యక్తి కీళ్లలో నొప్పివస్తుంది.ఆయా అవయవాలు కదలికలు ఇబ్బందిగా ఉంటాయి. కుంటడం, లేదా అంగ వైకల్యమూ సంభవించవచ్చు. టిబి సోకిన ఎముకకు దగ్గరలో వుండే కండరాలు బలహీన పడి లేదా చిక్కి సల్యమై రాత్రులు ఆయా భాగాలలో వచ్చే నొప్పికి చిన్న పిల్ల లైతే నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటారు.ఈ విషయాన్ని తల్లి తండ్రులు గమనించాలి. కిడ్నీకి టి బి... కిడ్నీ కి టి బి వస్తే చాలా తొందరగా కిడ్నీ చెడిపోతుంది.టిబి వచ్చిన రోగుల్లో మూత్రానికి మాటిమాటికీ వెళ్ళాల్సి రావడం.మూత్ర విసర్జన చాలా బాధాకరంగా ఉంటుంది.మూత్రం తో పాటు రక్తం కూడా పడవచ్చు.తరువాత వెన్ను నొప్పి ప్రారంభ మౌతుంది.తరువాత తరువాత జనేన్ద్రియలకు పాకే అవకాసం ఉంది. స్త్రీలలో కిడ్నీలకు టి బి సోకితే వాళ్ళు గొడ్రాలుగా మారే అవకాసం ఉంది.మన దేశంలో స్త్రీలు గోడ్రాలుగా మారడానికి కారణం కిడ్ని కి టి బి యే కారణమని నిపుణులు తేల్చారు. పొత్తికడుపు లో టి బి... పొత్తి కడుపుకు టి బి సోకితే నీళ్ళ విరేచనాలు,ఆకలి కోల్పోవడం,తీవ్రమైన జ్వరం,పొత్తి కడుపు ఉబ్బడంమొదలైన లక్షణాలు ఉంటాయి. గుండెకుటి బి... వాస్తవానికి గుండె చుట్టూ ఉండే సంచి లా ఉండే భాగం పెరి కోర్దియం అంటారు దీనికి టి బి సోకిందో గుండెకు టిబి సోకి నట్లే. గుండె దగ్గరగా ఉండే చాత్తి భాగాన నొప్పి ఉంటుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది.ఉచ్వాస నిశ్వాసాలు వేగా వంతంగా ఉంటాయి. కన్ను చేవ్వి,ముక్కు గొంతుకు టిబి... కంటికి,చెవికి,ముక్కుకి,గొంతుకి టి బి సకే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. కంటికి టి బి వ్వాస్తే దృష్టి కోల్పోవచ్చు,ఇంకా నయం చేయడానికి వీలు కాని విధంగా ఉంటె కన్ను తొలగించాల్సి వస్తుంది. అలాగే శ్వాస నాళానికి కూడా టిబి సోకే అవకాసం ఉంది,అదృష్ట వశాత్తు ఆయా శరీర భాగాలలో డిఫెన్స్ యంత్రాంగం  పటిష్టంగా ఉండడం వల్ల టి బి చాలా అరుదుగా వచ్చే అవకాసం ఉందని నిపుణులు పేర్కొన్నారు. మెడకు టిబి... మెడకు టి బి వస్తే దీనిని టి బి మేనేన్జటిస్ అంటారు మెదడు లోని కణాలకు టి బి సోకి నప్పుడు ఆభాగాన టుబర్ క్లోమా ఏర్పడుతుంది మెదడు పోరాభాగాలకు టి బి సోకితే అది మేనిన్జిటిస్ కు దారు తీస్తుంది.ఇది ఎక్కువగా చిన్నపిల్లలో వస్తుంది. దీనిని బట్టి మనకు శరీరంలో ఏ భాగంలో ఐనా టి బి వస్తుంది.అది ఆయా వ్యక్తి శరీరం మొత్తం మీఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది.ఒక్కసారి వ్య్సక్తిలోని రోగ నిరోధక శక్తి బలహీనా పడిందంటే ఒకదాని వెంట మరో అనారోగ్యం దాడి చేస్తూనే ఉంటుంది.సకాలంలో వ్యాధిని గుర్తించి నయం చేసుకోక పోతే ప్రమాదమే.                            

అంటు వ్యాధులతో జరా భద్రం...

అంటూ వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి?అభివృధి చెందిన దేశాలలో అంటు వ్యాధులు  సెక్స్ ద్వారా వ్యాపిస్తాయి.లేదా గాలి ద్వారా,రక్తం ద్వారా లేక స్పర్స ద్వారా ఒకరి నుండి  ఒకరికి సోకుతుంది. వెనుక బడిన దేశాలలో ఇవి క్రిములుకీటకాల ద్వారా ,ఆహారం ద్వారా ఇంకా ఇతరత్రా అనేక రకాలుగా వ్యాప్తి చెందు తాయి. అంటూ వ్యాధులు ఎవరికీ సోకుతాయి? అంటూ వ్యాధులు ప్రబలంగా ఉన్న దేశాలలో నివసించేవారికి, ప్రయాణించే వారికి,మూడు నెలల లోపు పాపాయిలకు, అంటూ వ్యాధి సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు, ఆటలమ్మ చికన్ పాక్స్ వంటి బాల్యపు జబ్బులు పెద్దవాళ్ళకు సోకితే  దాని ప్రభావం వారి పై తీవ్ర ప్రభావం చూపుతుంది. వృద్ధులు బలహీనంగా ఉన్న వాళ్ళకు అంటూ వ్యాధులను తట్టుకోగలిగే సామార్ధ్యం ఉండదు.కనుక వారికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటూ వ్యాదులలో కొన్ని... ఎయిడ్స్,హెపటైటిస్,జలుబు,ఫ్లూ,తట్టు.రాబీస్,రుబెల్లా,గనేరియా,సిఫిలిస్ సుఖ వ్యాధులు. మెదడు వాపు వ్యాధి,న్యుమోనియా,క్షయా.టైఫాయిడ్,అమీబియాసిస్.కోలోరా,మలేరియా, తదితరాలు అంటూ వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయి... ఆయా వ్యాధులను బట్టి వ్యాధుల లక్షణాలు ఇలా ఉంటాయి. నీళ్ళ విరేచనాలు. జ్వరం తలనొప్పి  దద్దురులు. మొదలైనవి       అంటూ వ్యాధుల-నివారణ ఉపాయాలు... డాక్టర్లు సూచించే అన్ని రకాల టీకాలను పిల్లలకు వేయించడం. విదేశాలకు వేల్తున్నప్ప్పుడు అక్కడ ప్రబలి ఉండే అంటు వ్యాధుల గురించి మీ డాక్టర్ను కన్సల్ట్ చెయ్యండి. అంటూ వ్యాధులు ప్రభాలి ఉన్న ప్రాంతం లోనుంచి ప్రయాణిస్తున్నప్పుడు అక్కడి ఐస్ క్రీములు,అక్కడ ఉండే అపరి శుభ్రమైన నీరు,సరిగా ఉడకని ఆహార పదార్ధాలు తినకుండా ఉండండి.మిగతా ఆయా అంటూ వ్యాధులకు సంబందించిన జాగ్రతలు త్రేసుకోండి.కొన్ని సందత్భాలలో మామూలు వ్యాధే అని అనుకున్నారా అంతే ప్రాధమిక స్థాయిలో గిర్తించండి ఆరోగ్యంగా ఉండండి.