రుమటాయిడ్ ఆర్థరైటిస్...

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక దీర్ఘ కాలిక వ్యాధి ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డ ర్ లలో ఒకటిగా చెప్ప వచ్చు రుమటాయిడ్ ఆర్థరైటిస్ నివారణకు అలోపతి కాక ఇతర ప్రత్యామ్నాయ వైద్యం చేసుకోవచ్చని అందులో మూలికలు మరెన్నో సప్లిమెంట్స్  ఉన్నాయని నిపుణులు తెలిపారు. మూలికలు /సప్లిమెంత్స్... రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మీ ఎముకలలో ఉన్న జాయింట్స్  కదలక పోవడం గట్టిగా బిగుసుకు పోయి వాపులు,తీవ్రమైన నొప్పులు తో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్యకు కొన్ని రకాల హెర్బల్ చికిత్సపద్దతులను అనుసరించడం ద్వారా వాపు,నొప్పులు తగ్గించ వచ్చు అంటున్నారు నిపుణులు. బోన్ వేరియో ఇండియన్ ఫ్రంకిన్సస్.... పిల్లి పంజా దండర్ గాడ్ వైన్ పసుపు మూలికతో రోమటైడ్ కు చికిత్స... ముఖ్యంగా పసుపులో ఉండే కుర్కొమిన్ ఇది చాలా సహజమైన మూలికలు ఇతర మందుల వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి కొన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయన్న విషయం మీ వైద్యులకు తెలుసు. ఆక్యు పంక్చర్ చికిత్స... చైనా దేశపు సాంప్రదాయ వైద్య పద్దతిలో చేసే ఆక్యుపంక్చర్ చికిత్సలో నీడీల్స్ ద్వారా శరీరానికి తిరిగి మరల శక్తి నిచ్చి రక్త ప్రవాహం మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది.ఆక్యుపంక్చర్ కింది స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ వైద్య ప్రక్రియ ట్యూమర్ ,నేక్రోసిన్ ఫ్రాక్చ్గర్ వల్ల జాయింట్లలో వాపు సహజంగా నేఉంటుంది.  కాళ్ళ నొప్పుల కు పెయిన్ కిల్లర్స్ వాడతారు. అయితే ఒక పరిశోదనలో ఆక్యుపంక్చర్ పెయిన్ వాపులు తగ్గిపోయి,నొప్పి తగ్గిస్తుందని నిరూపితం కాలేదు.ఇంకా వీటిపై పూర్తిగా పరిశోదన చేయాల్సిన అవసరం ఉంది. అని నిపుణులు స్పష్టం చ్ర్సారు. టాయిచి-చికిత్స... మీరు శారీరక వ్యాయామం చేస్తే జాయింట్లలో ఉండే వాపుతగ్గాలంటే ఇందుకోసం టాయిచి వైద్యం సరైన జవాబు చెపుతుందని ఇది మూలకణాలును కదిలిస్తాయని మీ మూడ్ ను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. పోషక ఆహారం తోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎదుర్కొ గలం... ఇంఫ్లా మేషన్ ను ఎదుర్కోవాలంటే మంచి ఆహారం తీసుకోవడం అవసరం. సాల్మన్, ట్యునా,  పళ్ళు, శాఖా హారం, పప్పులు, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకుంటే కీళ్ళ మధ్యలో ఉన్న జాయింట్ లలో వాపు రాదని, రోమాటాయిడ్ ఫ్యాక్టర్ ను తగ్గిస్తాయి. రిలాక్సే షాన్ టెక్నిక్... రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి విముక్తికి మీ కండరాలు బిగుసుకు పోకుండా కండరాలు వదులుగా ఉంటాయి. మీ శరీరం లో ఉన్న తల నుండి కింద  పాదం వరకు మీరు మీ శరీరాన్ని వదులుగా ఉంచడం వ్యాయామం చేయడం వల్ల మీ మెదడు, నొప్పి, శ్వాశ పీల్చుకోవడం వదలడం వంటి టెక్నిక్  ఉపయోగిస్తే మీరు మీశరీరం చాలా ఒదులుగా ఉంటుంది. యోగా తో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు చక్... యోగాలో ను ఉచ్వాస నిశ్వాస లు తీసుకోవడం. ధ్యానం చేయడం మీ దృష్టి యోగ సాధన పై నిలిపి నప్పుడు రోమటాయిడ్ ఫ్యాక్టర్ పెద్దగా ప్రభావం చూపదు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. యోగ సాధన ద్వారా మీ చేతులకు బలం పెరుగుతుంది. చేతులు, శరీరం లోని జాయింట్స్ నొప్పుల నుండి కాస్త ఉపసమనం లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు బలోపేతమై మీ శరీర సమతౌల్యం సాధిస్తుంది. మసాజ్ దేరఫీ... మీ జాయింట్స్ బాగా బిగుసుకు పోయి నట్లయితే మసాజ్ దేరఫీ ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. నొప్పులకు గల కారణాలలో జరిపిన పరిశోదన లో ముంజేయి, చేయి, మర్దనా మసాజ్ చేయడం ద్వారా మీకు శారీరకంగా కండరాలకు బలం లభించడం తో పాటు. కొంత పట్టు లభిస్తుంది. బాగా మసాజ్ చేసిన తరువాత పై నుండి కిందకు చేయడం వల్ల ఒత్తిడి యాంగ్ జయిటి ని తరిమి కొట్టవచ్చు. మీరు ప్రశాంతంగా నిద్ర పోయేందుకు మీకు మసాజ్ దోహదం చేస్తుంది. మొదటి దశలో మీరు మీ రోమటాల జిస్ట్ ను సంప్రదించండి. అది మీకు  ఏమాత్రం ప్రమాదకరం కాదని సురక్షిత మని తెలుసుకున్న తరువాతే మసాజ్ దేరపిస్ట్ రోమటాయిడ్ ఫ్యాక్టర్ గురించి వివరించి చికిత్స చేయించుకోండి.                                      

లక్నోలో అరుదైన బ్రెయిన్ సర్జరీ విజయవంతం... 

  అరుదైన బ్రెయిన్ సర్జరీ లో లక్నో డాక్టర్లు విజయం సాధించారు.  వైద్య రంగాలు చేస్తున్న అద్భుతాలు ఏమని చెప్పగలం. లక్నోలోని సిటి   ఆసుపత్రిలో  కాంప్లెక్స్ బ్రెయిన్  సర్జరీ ద్వారా వాడ్లర్  స్కల్ బోన్ ను బయో మెటీ రియల్ ఇంప్లాంట్ ను పోరాస్ పోలితిన్ అందులోనూ హై డెన్సిటీ ఉన్న పోలిమర్  ను కేవలం వైద్య అవసరాల కోసం వాడతారని వైద్యులు వెల్లడించారు. ఇక కేసుకు సంబందించిన వివరాల లోకి వెళితే లక్నోలో అప్పుడే పుట్టిన వెంటనే రాచే రెల్లి రూఫ్ గార్డెన్ నుండి 2౦2౦ లో పడిపోయా డని వైద్యులు  వెల్లడించారు. ఆసమయంలో ఆబాలుడి తలకు బలమైన గాయం తీవ్రమైన ఇంజురీ అయ్యిందని అత్యవసరం గా అపోలో ఆసుపత్రి లోని న్యూరో  సర్జరీ  అత్యవసర చికిత్స విభాగం లో ఉంచారు. ప్రముఖ న్యూరో సర్జన్ సునీల్ కుమార్ సింగ్ బాలిడికి జరిగిన గాయం ఇంజురీ వల్ల అతని పుర్రె లోని స్కల్ ఎముక ఎడమ వైపు భాగం లో పాడై పోయింది  అతనిని బతికించ డం తక్షణ కర్తవ్యం ఆబాలుడిని అత్యవర చికిత్సా విభాగం లో నెలరోజుల పాటు పోరాడాడు. నాటి నుంచి న్యూరో సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ కాంప్లెక్స్ సర్జరీ చేద్దామంటే చాలా చిన్న పిల్లవాడు కావడం తో డి ఇ సి ఆర్ పద్ధతి ద్వారా ప్రోటో కాల్ ను అనుసరించి  ఏ ప్రాంతం లో అయితే పుర్రె ఎముక స్కల్ బోన్ పుర్రె ఎముక పడయ్యిందో వాపు పెరగ కుండా నిరోదించారు . పుర్రె ఎముక లోపలి భాగం చిన్నది కాకుండా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాక  వాటిని మళ్ళీ ఇంప్లాంట్ చేసేందుకు నిర్బ్నయించామని డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ వివరించారు. జూలై 2౦21 లో ఆబాలుడు ఆసుపత్రికి తిరిగి వచ్చాడని. అతనికి సర్జరీ  చేసిన ఎముక బోన్ తిరస్కరించిందని. కేవలం ఇక ఇంప్లాంట్ ఒక్కటే మార్గమని  సునీల్ నేత్రుత్వం లోని వైద్య బృందం ఒక నిర్ణయానికి వచ్చింది.  వయసుతో పాటు పుర్రె ఎముక పెరిగిందని. ఇంప్లాంట్ చేయడం కూడా అసాధ్యమే  అని తేల్చి చెప్పారు. అయితే సమస్యను ఒక సవాల్ గా భావించిన డాక్తర్ సునీల్ కుమార్ ఇంప్లాంట్ ను పోరస్ పోలితిన్ ద్వారా తయారు చేయించి నట్లు సర్జన్సునీల్ కుమార్ సింగ్  తెలిపారు. 2౦21 నవంబర్  న్ సిటి ఆసుపత్రి లో సర్జరీ నిర్వహించారు. అసుపత్రి సి ఇ ఓ ఎం డి మయాంక్ సోమాని మాట్లాడుతూ ఇలాంటి అరుదైన బ్రెయిన్ సర్జరీ జరగడం లక్నోలో ముఖ్యం గా యు పి లో జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. కొత్త డిల్లి, ముంబాయి వంటి నగరాలాలో మాత్రమే లభించే ఇలాంటి సర్జరీ నిర్వహించి చేసి విజయం సాధించడం వైద్య రంగం లో ఒక ముందడుగుగా పేర్కొన్నారు. బయో ఇంప్లాంట్ ద్వారా తలలో ఎలాంటి మార్పులు లేవని వయస్సుతో పాటు ఇంప్లాంట్ పెరిగిన ఆబాలుడు ఆనందంగా జీవినచగలడ ని మరిన్ని శస్త్రచికిత్సలు చేసేందుకు మున్ముందు పరిశోనలు చేసి న్యూరో సైన్సెస్ లో పురోగతి సాధించాలన్నదే కీలకమని వైద్య రంగం లో అరుదైన శస్త్ర చికితలు చేసేందుకు బయో ఇం ప్లాంట్ సర్జరీ తమకు స్ఫూర్తి నిచ్చిందని  న్యూరో సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.  

బ్రెయిన్ ఫాగ్ రోగులకు కొత్త తెరఫి...

కోవిడ్ తరువాత బ్రెయిన్ ఫాగ్ తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వారిలో మానసిక అనారోగ్యం నుండి బయట పడాలంటే వారి శక్తి సామర్ధ్యాలు వైరస్ వాళ్ళ క్షీనించాయా ? దోచుకున్నారా? అన్నది ముఖ్యంగా స్ట్రోక్ వల్ల దానిప్రభావం ఎలా ఉంటుంది?ట్రమో టిక్ బ్రెయిన్ ఇంజురీ ఇతర వైరల్ డిజార్డర్స్ ను శాస్త్రజ్ఞులు గుర్తించారు. పరిశోదన వివరాలు..కోవిడ్ తరువాత బ్రెయిన్ ఫాగ్ 8 నెలలు ఉంటుంది.కోవిడ్ తరువాత వెన్నుపూసలో ఉన్న రసాయనం ఫ్లూయిడ్ వల్ల బ్రెయిన్ ఫాగ్ కు కారణం అవుతుందా? దీర్ఘ కాలం పాటు కోవిడ్ ఉంటె ఎలా తెలుసుకోవాలి? ప్రజలలో కొంతమంది అదృష్ట వంతులు కోవిడ్19 స్వల్ప లక్షణాలు చాలా రోజులు కోవిడ్19   వైరస్ లక్షణా లలో చాలా కోల్పోయారు. ఒక అంచనా ప్రకారం ౩7% ఎవరైతే కోవిడ్ కోవిడ్ వైరస్ లక్షణా లలో వారాల పాటు కొనసాగాయి  నెలల పాటు కొనసాగాయి, కొంత మందికి సంవత్సరాల పాటు కొనసాగింది. ఇందులో ప్రాధాన మైన లక్షణం బ్రెయిన్ ఫాగ్ ఒక్కమాటలో చెప్పాలంటే జీవితాన్ని కుదించేసింది. ఈ స్థితిలో చాలా నెమ్మదిగా ఆలోచించడం ఒకరకమైన ఆత్మవిస్వాశం, కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉండడం ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు ఎదుర్కొనారు. ఇలాంటి సమస్యలకు పునరావాస కార్యక్రమం ద్వారా తిరిగి దానికదే పునరుత్తేజం కలుగుతుంది. బ్రెయిన్ ఫాగ్ తో సతమత మయ్యేవారికి జీవితాలను మార్చవచ్చుఅన్న ఆశను కల్పించారు. న్యూరో ప్లాస్టి సిటి ఆధారం గా బ్రెయిన్ ఫాగ్ నిర్ధారణ చేస్తారు. ఈ పద్ధతి ద్వారా వ్యాయామం చేయడం లో శిక్షణ ఇస్తారు. న్యూరో ప్లాస్టి సిటి అంటే మ్రేదడులో శక్తి ని తిరిగి పొందడం.మెదడుకు ఏదైతే ఒక ప్రమాదం సంభవించిందో దానినుండి బయట పడడానికి చాలా మందికి శిక్షణ ఇచ్చినట్లు నిపుణులు తెలిపారు.  ఎవరికతే మెదడులో కణితలు ఉన్నాయో,సర్జరీల ద్వారా లేదా మెదడులో రేడియేషన్ ఇచ్చారో,ఎవరైతే వెస్ట్ నైలె,హెచ్ ఐ వి మేనేజిటిస్ ఉన్న వారికి మాయో క్లినిక్ కు చెందిన క్లినికల్ న్యూరో సైకాలజిస్ట్ రోచెస్టర్ బెర్గ్ క్యుస్ట్ కోవిడ్ నుండి కోలుకున్న వారిని  చూడలేదని అన్నారు. రోచెస్టర్  క్లినిక్ లో కొన్నిరకాల పద్దతులను అనుసరించినట్లు తెలిపారు.కాగా వారి వద్దకు చాలామంది జ్ఞాపక శక్తి కి సంబందించిన సమస్యలతో రోగులు వచ్చే వారని చెప్పిన విషయాన్ని పలుమార్లు తప్పులేకుండా చెపుతూ ఉండేవారని అలాగే మళ్ళీమళ్ళీ చెపుతూ ఉండడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి నైపుణ్యం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గించ వచ్చని బెర్ కుఇస్ట్  అన్నారు.  ఇందుకు ఉదాహరణగా ఒక యదార్ధ ఘటన వివరాలను పేర్కొన్నారు...ఆమె ఎకోవర్కర్ 9 సంవత్సరాల 4 నెలలక్రితం కోవిడ్ వచ్చింది ఆమె నర్సింగ్ స్టూడెంట్ ఆమె బ్రెయిన్ ఫాగ్ సమస్యతో వచ్చింది. ప్రతి రోజు  ఆమె పనితీరును పరిశీలించినప్పుడు. నాణ్యత లేకపోవడాన్ని గమనించారు. అయితే ఆమెకు బ్రెయిన్ స్కాన్ చేయించాలని సూచించారు. అందుకు ఆమె భయపడింది. బ్రెయిన్ ఫాగ్ ఉన్నవారిలో మున్ముందు వైరల్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. న్యూరో ప్లాస్టి సిటి దేరఫీ విధానాన్ని బిన్ ఎహేరెన్స్ ఊపిరి పోశారు. అయితే బిన్ ఎహిరెన్స్ దీర్ఘకాలం పాటు లైం ఇన్ఫెక్షన్ కాగ్నేటివ్  సమస్యలు ఉన్నాయని. లైం వ్యాధి ప్రతి పది మందిలో ఒకరికి వస్తుందని ముఖ్యంగా ఎవరతే ఎక్కువగా ఇన్ఫెక్షన్ లకు గురిఅవుతారో వారికి లైం వ్యాధి వస్తుందని ఎహిన్స్ అన్నారు.1౦ సంవత్సరాల క్రితం  లైం వ్యాధితో బాధ పడ్డానని అలాగే బ్రెయిన్ ఫాగ్,జాయింట్ పెయిన్ తో బాధ పడ్డానని బ్రెయిన్ లీజన్స్,ను స్కాన్ ద్వారా గుర్తించా మని చాలా ఇన్ఫెక్షన్స్ తరువాత తరువాత వేదించాయని కొన్ని సంవత్సరాలు ఇన్ఫెక్షన్లతో బాధ పడ్డామని బెన్ ఎహేరేన్స్ వివరించారు. ఎహేన్స్ చెప్పిన వివరాల ప్రకారం న్యూరో ప్లాస్టి సిటి ఆధారిత  తెరఫీ లు ఎదుర్కోవడానికి సహాయ పడుతుందని వెల్లడించారు. గతంలో జరిపిన పరిశోదనలో గతం లో జరిగిన విషయాలు జ్ఞాపకం ఉంచుకోవడం పడే పడే చెప్పడం గతంలో ఇన్ఫెక్షన్ వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుందని దీర్ఘ కాలం పాటు అదే పనిగా రిపీట్ చేయడం లక్షణం గా పేర్కొనారు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత వచ్చే సమస్యలు...కోవిడ్ నుండి కోలుకున్న తరువాత వచ్చే సమాస్యలలో ముఖ్యంగా బ్రెయిన్ ఫాగ్ సమస్య ప్రధానం కాగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం యాంగ్ జైటి ఎక్కువగా ఉంటుంది. దీర్ఘ కాలం పాటు కోవిడ్ తో బాధ పడ్డ వారు ఓమైక్రాన్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తే దీర్ఘ కాలిక ప్రభావం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవిడ్ తరువాత 9౦ రోజులకి లక్షణాలు కనిపిస్తాయి అని డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. కోవిడ్ బారిన పడి బతికి బట్ట కట్టిన వాళ్ళు. దీర్ఘ కాలిక అనారోగ్యం లో భాగం గా అలసట అంటే ఫాటి గో తో పాటు యాంగ్ జైటి తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే పనిగా అనారోగ్య సమస్యలు వేదిస్తాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వస్తాయని పరిశోధకులు వెల్లడించారు. గత సంవత్సరం లో డెల్టా తో ఓమిక్రాన్ పోటీ పడిందని ఒమైక్రాన్ ప్రభావం తీవ్రత తక్కువే అని డెల్టా వేరియంట్ ఆసుపత్రిలో చేరిన వాళ్ళు ఉన్నారని అని నిర్ధారించారు. ఈ విషయానికి సంబంధించి వెన్ కోర్కోవ్ మాట్లాడుతూ అసలు ఏ పరిశోదన లేదని. కోవిడ్19 నుండి బయట పడ్డ వారు దీర్ఘ కాలం పాటు కోవిడ్ బారిన పడిన వారు. దీర్ఘకాలం పాటు  ఒమైక్రాన్ వేరియంట్ తో మార్పులు వచ్చాయన్నది పరిశోదన లో తెలియరాలేదని పేర్కొన్నారు. స్తాన్ ఫర్డ్ విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్ లండా జంగ్ చాలా ఆసుపత్రులకు ఆమె డైరెక్ట్ మరో కొత్త వేవ్ వస్తుందని చెప్పలేమని ఆమె స్పష్టం చేసారు. అయితే గతం లో జరిగిన ఘటనల దృష్ట్యా మనం అప్రమత్తం గా ఉండాలని. దేనికైనా సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. ఈ మధ్య  కాలం లో దీనివెనుక అసలు రహాస్యం చేదించేందుకు ప్రయస్తున్నారు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం అటో ఇమ్యూన్ డిజార్దర్స్, చిన్న చిఇన మైక్రో క్లాట్స్ వంటి లక్షణాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి సమాస్యలకు వ్యాక్సిన్ ఒక్కటే సమాధానమా యాలె విశ్వవిద్యాలయానికి చెందినా బృందం చేసిన పరిశీలనలో దీర్ఘకాలం పాటు కోవిడ్ లక్షనాలాను వ్యాక్సిన్ నివారించాగాలదా? అన్న ప్రశ్నకు సమాధానం కోసం భావిష్యతులో మరిన్ని పరిశోదనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు వెల్లడించారు.కొత్త తెరఫి తో బ్రెయిన్ ఫాగ్ నుండి కోలుకోగాలరని ఆశిద్దాం.   

కొత్త కోవిడ్ స్టెల్త్ వేరియంట్...

  ఓమైక్రాన్ లో మరో కొత్తవేరియంట్ పుట్టుకొచ్చింది. దానికి స్టీల్త్ వేరియంట్ గా నామకరణం చేసారు.సార్క్ కోవిడ్ -2 లో బి ఎ 2 గా రూపాంతరం చెందింది. దీనిప్రభావం ఎలా ఉంటుంది? అన్న విషయం  పై నిపుణులకు పూర్తిగా తెలియదు. ఇప్పటికే బిఎ 2 వేరియంట్ 2౦ సార్లు మార్పులు చెందిందని ఈ  వేరియంట్ కు త్వరగా విస్తరిస్తోందని కోవిడ్ వ్యాక్సిన్ లక్ష్యంగా వేరియంట్ పనిచేస్తుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. అంటే వేరియంట్లు ప్రాకృతికంగా వాచ్చయా లేకా రోపొందించారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. అనినిపుణులు అభిప్రాయ పడ్డారు. ప్రజాల్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం గణాం కాల ఆధారం గా సమాచారం అందిస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు. శాస్త్రజ్ఞులు తొలుత ఓమైక్రాన్ సబ్ వేరియంట్ బి ఎ 2 ను భారత్ సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు. 2౦21 డిసెంబర్ లో సౌత్ అఫ్రికా లో ఈవేరియంట్ ను గుర్తించారు. నాటి నుంచి నేటివరకూ వివిధ దేశాలలో వ్యాపించింది. యూస్,యుకే లో ఇజ్రాయిల్ దేశాలలో వ్యాపించింది. సబ్ వేరియంట్ వైరస్ డెన్మార్క్ లోను తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. దీనివల్ల కోవిడ్ 19 --2౦ % కేసులు నమోదు అయ్యాయి. వారానికి 52 కేసులు నమోదు కాగా రెండవ వారం నాటికి 45% చాలా త్వరిత గతిన విస్తరిస్తోంది. ప్రాధమిక పరిశీలనలో ఆసుపత్రులలో చేరుతున్నవారి లో పెద్దగా మార్పులేదని. బిఎ 1, బి ఎ2 , మధ్య పెద్దగా మార్పు లేదు ప్రస్తుతం బిఎ2 వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బి ఎ2 వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ఎలా ప్రావార్తిస్తాయి. ఇన్ఫెక్షన్ శాతం ఎంత అన్న అంశాల పై పరిశోదనలు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బి ఎ2 పై ఇంకా పరిశోదనలు జరుగుతున్నాయి. ఈ అంశం పై 6 గురు సభ్యుల బృందం పబ్లిక్ హెల్త్ ఇమ్యునాలజీ ఇన్ఫెక్షన్ డిసీజ్ పై పరిశోదనలు చేస్తున్నారు. త్వరగా విస్తరిస్తుంది... ఓమైక్రాన్ లో ౩ రకాల సబ్ వేరియంట్స్ బిఎ1 ,బిఎ2, బిఎ౩ లు ఉన్నయని డబ్ల్యు హెచ్ ఓ కు సంబందించిన నిపుణులు డోనాల్డ్ సి విన్ సహాయ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఎం సి గిల్ యునివర్సిటి కెనడాకు చెందిన ఈయన కొన్ని ఆశక్తి కర అంశాలను వెల్లడించారు . ఇప్పటివరకూ పెద్ద సంఖ్యలో ఉన్న ఓ మైక్రాన్ కేసులు బిఎ1 కొన్ని ప్రాంతాలలో ఆక్టివ్ గా ఉంటె మరికొన్ని ప్రాంతలాలో బిఎ2   యాక్టివ్ గా ఉందని అది కలిసిపోయిందని బిఎ 1 కన్నా బిఎ 2 వేగంగా విస్తరిస్తోందన్న విషయం గుర్తించాలని అని అభిప్రాయ పడ్డారు.ఓమైక్రాన్ సిస్టర్ వేరియంట్ ఒక్కో ప్రాంతంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నయన్నది ఊహ అంచనా మాత్రమేనా? లేకా అంచనా గా చెప్పవచ్చ?లేకా వాస్తవం ఏమిటి అన్నది తేలాల్సి ఉందని జాన్స్ వదికిన్స్ ఆసుపత్రికి చెందిన హెల్త్ సెక్యూరిటీ కి చెందిన డాక్టర్ అమేష్  అడల్జా స్కాలర్ గా పనిచేస్తున్నారు. బిఎ2 సబ్ వేరియంట్ విస్తరిస్తోందన్న అంశం ఇంకా పరిశోదనలో ఉంది. ఒమైక్రాన్ సార్స్ కోవిడ్2 పై శాస్త్రజ్ఞులు ఆశక్తి ప్రదర్శిస్తున్నారని ఎందుకంటే ఎక్కువసార్లు పరివర్తన చెందడం మ్యుటేట్ కావడం ప్రజల రోగనిరోదక  వ్యవస్థ పై ఒక భాగం ప్రభావం చూపుతుంది అనే అంశాన్ని పూర్తిగా పరిశోదన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వైరస్ ఇమ్యూన్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది వేరియంట్ యొక్క పెతో జనసిటీ విస్తరణ వ్యాధి రావడా నికి ఇన్ఫెక్షన్ కు కారణాలు స్వల్ప స్థాయి నుంచి తీవ్రస్థాయి గా మార డానికి కారణాల పై గ్లోబల్ హెల్త్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ టి ఐ ఇంటర్ నేషనల్ డాక్టర్ రిచర్ద్ రేల్తిన్ జర మాట్లాడుతూ కొత్తగా గుర్తించిన సబ్ వేరియంట్ బిఎ2 మూడు లక్షణాలు సహజమైనవి సార్క్ కోవిడ్2 వైరస్ ఓమైక్రాన్ వేరియంట్ ఒకటేనా ఎందుకు? కొన్ని దేశాలాలో బిఎ 2 ఉప్పెనగా మారిందని వార్తలు వస్తున్నాయి. బి ఎ2 ఇన్ఫెక్షన్లు అదనంగా మార్పు చెందుతూ ఉండడం వల్లే వేరియంట్ తీవ్రంగా విస్తరిస్తోందని రోగనిరోధక శక్తి పై ఎలా ఎలా స్పందిస్తుంది. ఓమై క్రాన్ లోని ఇతర వేరియంట్స్ బిఎ2 ఒకే రకంగా ఉన్నాయని.ఓమై క్రాన్ పేరెంట్ వేరియంట్      బి.1.1 ,529  సబ్ వేరియంట్స్ బిఎ 1, బిఎ౩ లకు థర్డ్ ఆప్షన్ బిఎ 2 పై వ్యాక్సిన్ ప్రభావం అన్న ప్రశ్నల పై ప్రజా ఆరోగ్య నిపుణులు తెలిపారు.అసలు మనకు ఏమి తెలుసు...బి ఎ2 పై సమాచారాన్ని నిపుణులు సేకరిస్తున్నారు. బిఎ2 ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతోందని ల్యాబొరేటరీ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు ఒర్జినల్ ప్రాపర్టీ పై పరిశీలించారు. బిఎ 2 స్పైక్ ను కోల్పోతోంది?... ఇప్పటికే బిఎ 2 వేరియంట్ 69 నుంచి7౦ రకాలుగా మ్యుటేట్ అంటే రూపాంతరం చెందుతోందని జీన్ టార్గెట్ చేయడం లో విఫలం పి సి ఆర్ లో ను గుర్తించడం మరింత కష్టంగా మారింది.పెన్ స్టీల్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పబ్లిక్ హెల్త్ సహాయ ప్రొఫెసర్ డాక్టర్ అన్న ఎస్ సేతోగో మాట్లాడుతూ వైరస్ ఆరోగ్యంగా ఉన్న కణా లలో ప్రవేసిస్తోందని ఈ మార్పు బి ఎ2 వ్యాక్సిన్ ను సైతం తట్టుకుంటుందా అన్నది ఒక ప్రశ్న, కాగా దీనివల్ల వచ్చే ప్రభావం తప్పనిసరిగా నిర్ధారించాలి. ఓమై క్రాన్ త్వరగా విస్తరిస్తోందని వ్యాధి  తీవ్రత డెల్టా లేదా బీటా వేరియంట్స్ ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ వేసుకున్న వారిలో బాగానే ఉన్నారని. వారిలో కొంచం ఉత్తేజాన్ని శక్తిని ఇచ్చిందని. డాక్టర్ రేతిం జర అన్నారు కాగా ప్రస్తుతం ప్రాయోగ శాల లో ఇంకా పరిశీలించాల్సి ఉందని. పూర్తిగా క్లినికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని మరో రెండు వరాలాలో నివేదిక రావచ్చని అంచనా. డాక్టర్ విన్ మాట్లాడుతూ ఒక ముగింపునకు రావాలంటే సబ్వేరియంట్ ప్రజా ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశోదన చేయాల్సిన అవసరం ఉందని విన్ అభిప్రాయ పడ్డారు. అయితే ప్రస్తుతం ఈ అమ్శాన్మికి సంబంధించి చాలా తక్కువ సమాచారం ఉందని బిఎ2 ,బిఎ1 కు సంబందించిన ఖచితమైన దాటా ప్రకారం ఈ వైరస్ అంటు వ్యాదా కాదా? అది అందరికీ అన్తుకున్తుండా లేదా ? వ్య్యాది తీవ్రత బిఎ1 కన్నా కన్నా రోగనిరోదక శక్తి డెన్మార్క్ యుకే లో బిఎ1 బిఎ2 విస్తరణ వ్యాప్తి ఎలా ఉంటుంది అన్న విషయం పై సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. సామగ్ర పరిశోదన తోనే సమగ్ర అవగాహన.అన్నది వాస్తవం.                  

యాంటీ బాడీలు శరీరంలో ఎన్నాళ్ళు ఉంటాయి?...

కోవిడ్ ఇన్ఫెక్షన్ సంమయం లో యాంటీ బాడీలు కోల్పోతారా? వ్యాక్సిన్ తరువాత  యాంటీ బాడీలు ఎన్నాళ్ళు ఉంటాయి ? శరీరంలో కోవిడ్ బారిన పడ్డవారిలో యాంటీ బాడీలు 6 నెలలు మాత్రమే ఉంటాయా ? యాంటీ బడీలు ఉంటె దీర్ఘకాలం పాటుమనం బతికేయ్యచ్చ అన్నదే ప్రశ్న ప్రజలను వేదిస్తోంది.  కోవిడ్ ఇన్ఫెక్షన్ తరువాత యాంటీ బడీలు పోతాయా ? అన్న అంశం పై కొంతమని శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదన సారాంశాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం  చేస్తున్నామువ్యాక్సిన్ తీసుకున్న తరువాత కాలిఫోర్నియా లో వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ముఖ్యంగా గదులలో ఉన్నవారిలో మాస్క్ అవసరమా ? అన్న అంశంపై కూడా పరిశోధకులు పరిశోదనలు నిర్వహించారు. పరిశోధకులు చేసిన పరిశోధనలలో 4 రకాల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఎవరి కైతే కోవిడ్ వల్ల స్ట్రోక్స్ వచ్చాయో వారు ఎక్కువరోజులు మాస్క్ వాడారని దీర్ఘకాలం పాటు సి డి సి విటమిన్ డి  లోపం తో పాటు కోవిడ్19 బారిన పడ్డారు . మీరు ఇప్పటికే కోవిడ్ బారిన పడి ఉంటె  మీ శరీరంలో  సహజంగా ఉన్న యాంటీ బాడీలు 2౦ నెలల తరువాత కోల్పోతారని నిపుణులు కనుగొన్నారు. నూతన పరిశోదన ప్రకారం చేసిన సూచనలు,నిపుణుల అధ్యనం లో కనుగొన్న అంశాలను తక్షణం అప్రమత్తం గా ఉండాలని ఇన్ఫెక్షన్ నుండి రక్షణ పొందాలంటే కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలకం కోవిడ్ నివారణలో ఒక ఎత్హుగడగా మాత్రం చెప్పవచని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఈ పరిశోదనలో ప్రజలు యాంటీ బాడీలు కోవిడ్ తరువాత  చుట్టూ ఉంటాయని ఆ తరువాత మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి ఉందొ లేదో తెలియదు. శరీరంలో సహజంగా ఉండే యాంటీ బాడీలను సంరక్షించుకోవడం అవసరమని కాలి ఫోర్నియా విశ్వ విశ్వ విద్యాలయానికి చెందిన ఇమ్యునలజిస్ట్ డాక్టర్ ఒట్టో యాంగ్,లోస్ ఎన్జిలిస్  స్కూల్ ఆఫ్ మెడిసిన్ డేవిడ్ జేఫిన్ పరిశోదనలను సమీక్షించారు. ప్రజలలో కోవిడ్19  యాంటీ బాడీలు ఉన్నప్పటికీ మళ్ళీ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెప్పారు. యు ఎస్ లో వ్యాక్సిన్ తీసుకొని వారిలో 816 మందివద్ద సేకరించిన రక్త నమూనా ల పై పరిశోదనలు నిర్వహించారు. కోవిడ్ 19 పోజిటివ్ ఉన్న వారిలో పరిశోధకులు యాంటీ బాడీలు 99 % ఉండాలని ఇప్పుడు ఎంత ఉందొ కనుగొన్నారు. వారిలో కోవిడ్ ఉన్న విషయం  తెలిసినా 55% మందిని పరీజ్శించలేదు. ప్రతి ఒక్కరిలో కోవిడ్ 19 యాంటీ బాడీలు ఉన్నాయని. యాంటీ బడీలు కొంత కాలం పాటు ఉంటాయనిబాల్టీ మోర్  హోప్ స్కిన్ విశ్వవిద్యాలయానికి చెందిన  పరిశోధకులు ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ డోర్రి సేగివ్ సహజంగా వచ్చే రోగనిరోదక శక్తి ఇమ్యూనీటిని యాంటీ బాడీలను సంరక్షించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ప్రస్తుత పరిస్థితులలో ఇమ్యునిటీ ని మదింపు చేయాలని. వ్యాక్సిన్ వెరిఫికేషన్ ఇమ్యునిటీ ఇన్ఫెక్షన్ పరిశీలించాల్సి ఉందని పేర్కొనారు. ఇప్పటికే యాంటీ బాడీల లెవెల్స్ శాశ్వతం కాదని నిపుణులు తేల్చి చెప్పారు. వారిలో ఇన్ఫెక్షన్ కు గురికావు ఖచ్చితమైన సాక్ష్యంగా యాంటీ బాడీలలెవెల్స్ క్లినికల్ సంరక్షణకు సంబంధం ఉంది. కోవిడ్ స్మ్రాక్షణలో వ్యాక్సిన్ ఒక కేవియట్ లాంటిదని. సహజంగా వచ్చే రోగ నిరోధక శక్తి ని అవి సంరక్షిస్తాయని నిపుణులు గమనించారు. ఈ అంశం పై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ పరిశోదనలో ప్రచురించారు. ఇతర పరిశోదనలో కోవిడ్19 యాంటీ బాడీలు కేవలం 6 నెలలు మాత్రమే ఉంటాయని తేల్చారు.నూతన పరిశోదనలో అందిన సమాచారం ప్రకారం కొన్ని వర్గాల ప్రజలలో ఒకే వర్గం లో సహజంగా యాంటి బాడీలు పడిపోతాయని యాంగ్ గుర్తించినట్లు తెలిపారు. మీలో సహజంగా ఉండే యాంటీ బాడీలు ఉంటె అంటే దాని ఆర్ధం మిమ్మల్ని మీరు ఇన్ఫెక్షన్ సోకకుండా సంరక్షిస్తుందని లేనోక్స్ ఆసుపత్రికి చెందినా స్పూలర్ హిల్ ఆసుపత్రికి చెందినా పల్మనా లజిస్ట్ డాక్టర్ లేన్ హీరోవిత్జ్ అన్నారు. కొన్ని నెలలలో మీరక్తంలో యాంటీ బాడీలు కోల్పోతారని ఈ అంశం పై అలా జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఎలా సంరక్షించాలి? అన్నదే కీలక అంశమని హలో విన్జ్ అభిప్రాయ పడ్డారు. ప్రజలు ఎవరైతే కోవిడ్19 వ్యాధిలో తీవ్రంగా బాధపడ్డారో వారిలో ఎక్కువ మొత్తంలో యాంటీ బాడీలు ఉన్నప్పటికీ ఎప్పటికీ మిమ్మల్ని మీరు సంరక్షించుకోలేరు.అని నిపుణులు గుర్తించారు. కోవిడ్ 19 నుండి బతికి బట్టకట్టిన వారిలో కొన్ని రకాల కణాలలో రోగనిరోధక శక్తి పెంచేందుకు ప్రయత్నించారు. వీరిలో యాంటీ బాడీలు ఇమ్యునిటీ వేరు వేరుగా ఉంటాయని.లేదా రెండూ ఉండవచ్చని హిలోవిట్జ్ అన్నారు. సార్క్ కోవిడ్ లో మాత్రమే యాంటీ బాడీలు న్యూక్లియో క్యార్ సిద్ సంరక్షణ సాధ్యమని కోవిడ్ నుండి కోలుకున్న వారిలో వ్యాక్సిన్ సహజంగా వచ్చిన ఇన్ఫెక్షన్లు,యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తాయి. కోవిడ్ 19 నుండి మిమ్మల్ని మీరు సంరక్షించు కోవాలంటే ఏదైనా చెయ్యవచ్గని విజ్ఞప్తి చేసారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని పబ్లిక్ ప్లేసులలో మాస్క్ తప్పనిసరిగామాస్క్  ధరించాలని యాంటీ బాడీలు పెంచుకోవాలని సామాజిక దూరం పాటించాలని, అనారోగ్యంగా ఉంటె ఇంటి వద్దే ఉండాలని నిపుణులు సూచించారు.                                 

మానవాళి ని కాపాడుకోడం మన అందరి బాధ్యత.. 

ఇన్సులిన్ కు వందవపుట్టిన రోజు... ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మేటాబాలిక్ డిజార్దర్ లలో ఒకటి డయాబెటేస్. జీవన మరణ సమస్యగా మారిన డయాబెటిస్ కు ఇన్సూలిన్ ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇన్సులిన్ కనుక్కుని నేటికి వంద సంవత్చరాలు పూర్తి అయిన  సందర్భంగా డబ్ల్యు హెచ్ ఓఏ ప్రిల్ 1 4 ను నళినీ సాలిగ్రాం ఆరోగ్యా వరల్డ్. వ్యవస్థాపకురాలు స్వచ్చంద సేవాసంస్థ వ్యాపార కోణంలో కాకుండా ప్రపంచ ఆరోగ్యం కోసం ఉద్యమ స్పూర్తితో ఇన్సులిన్ ను  అందరికీ అందించే ప్రయత్నం చేసారు. 2౦21  ప్రపంచ కోవిడ్  సంబందిత అంశాలను గుర్తు చేసుకుంటోంది. ఈ రోజును అందరు గుర్తుంచుకోవాలి. ప్రపంచ మానవాళికి ఒక అద్భుతాన్ని అందించింది ఈ అద్భుతం ఆవిష్కృత మై నేటికి వంద ఏళ్ళు దాటింది.ఇన్సూలిన్ ను కనుగొనడం ద్వారా ప్రాణం కపాడినట్లే అని చెప్పక తప్పదు. వైద్య రంగం లో హాల్ ఫేం గా నిలిచిపోతుంది యాంటీ బాయిటిక్స్, వ్యాక్సిన్లు, సాంకేతికత వృద్ధి చెందిన రోజులలో క్యాన్సర్ కు ధేరపీలు, తది తరాలాలో వృద్ధి సాధించాం. దీనివల్ల నాణ్యతతో కూడుకున్న జీవితాన్ని అందించిన ఘనత శాస్త్రజ్ఞులదే వారి బాధను తగ్గించగలిగాం. కాబట్టి ఇప్పటికీ మనం జీవించగలుగుతున్నాం. టైపు 1 డయాబెటీస్ ను నిలువరించేందుకు డాక్టర్ ఫ్రెడ్రిక్ బెంటింగ్ చార్లెస్ బెంట్ వారి సహాయక బృందం అద్భుతాన్ని కనుగొన్నారు.  డయా బెటిస్ జీవన మరణ సమస్య గా మారిన డయాబెటీస్ కు ఇన్సూలిన్ ప్రాణం పోసినట్లయింది అని చెప్పాలి. మిగిలిన 5౦౦  మంది మిలియన్ల ప్రజలు నేటికీ డయాబెటిస్ తో జీవిస్తున్నారు. టైప్2 డయాబెటిస్ కు శక్తి వంతమైన ఆయుధం ఈ సమస్యనుండి బయట పడడానికి మందులు మాత్రలు వాడే వారు కొందరైతే ఇన్సులిన్ ద్వారా డయాబెటిస్ ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఇన్సులిన్ ద్వారా భవిష్యత్తులో వచ్చే తీవ్ర పరిణామాలాను నియంత్రించ లేమని అయితే డయాబెటిస్ వల్ల వచ్చే గుండె నొప్పి, కిడ్నీ సమస్యల వల్ల ఎప్పటికీ పాడై  పోకుండా కొంత మేర ఇన్సులిన్ సహకరిస్తుంది. డయాబెటీస్ వల్ల వచ్చే డయాబెటిక్ ఫుట్ డయాబెటిక్ నేఫ్రోపతి, డయాబెటిక్ న్యూరో పతి, వల్ల వచ్చే దీర్ఘ కాలిక సమస్యలు కంటి చూపు కోల్పోకుండా ఇన్సులిన్ సహకరిస్తుంది. డయాబెటిస్ నాన్ కామ్యునికేబుల్ డిసీజ్ దీని వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్, దీర్ఘ కాలిక ఊపిరి తిత్తుల సమస్యల తోపాటు మారో పది కారణాలు మరణానికి కారణ మౌతున్నాయి. శతాబ్దంగా వృద్ధి చెందు తున్న డయాబెటిస్ పై  పోరాడేందుకు మిలీనియంలో సాధించిన ఘనతగా చెప్పవచ్చు. డయాబెటిస్ నిరోధం - చిన్న పరిష్కారం... డబ్ల్యు హెచ్ ఓ లెక్కల ప్రకారం 8౦% గుండె సంబదిత వ్యాధులు.               8౦% టైప్ 2 డయాబెటిస్                4౦ % క్యాన్సర్లు  జీవనశైలి మార్పు ద్వారా డయాబెటిస్ ను కొంతమేర పెరగకుండా నిరోధించ వచ్చు. సరైన సమయానికి తినడం, పొగతాగడం  మానేయాలి, శరీర వ్యాయామం చేయాలి. డయాబెటిస్ ను నివారించేందుకు చేసే క్లినికల్ ట్రైల్స్  కార్యక్రమం చేపట్టడం అవసరం. ప్రజా ఆరోగ్యం పై వైద్యం, ఆహారం శరీర వ్యాయామం ద్వారా డయాబెటిస్ ను నిరోధించ వచ్చు. ఒక రోజు చేస్తే పది సంవత్సరాల జీవన ప్రమాణం పెరుగుతుంది. 4 నాలుగు బిలియన్ల ప్రజలు నేడు నాన్ కమ్యునికేబుల్  డి సీజ్ తో బాధపడు తున్నారని ఈ సమస్యకు చికిత్స చేయడం అంత సులభం కాదని అన్నారు. దీనికి కారణం సమస్య చాలా పెద్దది. దీనిని నిరోధించాలంటే సులువైన పరిష్కారం ఆరోగ్యం లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా  గమనించడం. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చెయడం. ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యు హెచ్ ఓ ప్రభుత్వాలకు డయాబెటిస్ నివారణ నిరోధానికి సహకరించేందుకు సిద్ధ మయ్యింది. ప్రత్యేకంగా యువతీ యువకులు స్థూల కాయం తగ్గించేందుకు దృష్టి పెట్టాలని సూచించింది. డయాబెటిస్ వంటి సమస్యపై డబ్ల్యు హెచ్ ఓ చేస్తున్న ప్రాయాత్నాన్ని ముందు చూపును ప్రతి ఒక్కరు అబ్భినందించాలి.  చర్యలు ఒక్కటే మార్గం కాదు... భారాత్ లో ప్రతి నలుగురిలో ముగ్గురికి డయాబెటిస్ తో బాధ పడుతున్నరాని, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని అంచనా. 1౦ -2౦ సంవత్సరాల కు ముందే పస్చిమ ప్రాంతం  లోని ప్రజలు డయాబెటిస్ బారిన పడ్డట్టు సమాచారం. ప్రజా ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని ప్రమాద ఘంటికలు సూచిస్తున్నాయని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది. ఇందుకోసం ఏమైనా చెయ్యాలి స్వచ్చంద సంస్థలు, నాయకులు, ప్రతిరోజూ డయాబెటిస్ నివారణకు ప్రయత్నం చెయడం అవసరం. కోవిడ్ సమయంలో నివారణ చాలా ముఖ్యం అత్యవసరం. ఎందుకు అంటే ప్రజలు తమకు తెలియ కుండానే డయాబెటిస్ బారిన పడడం విచారకరం.  ఇది చాలా ప్రమాదకరమైన డిజార్డర్ గా పేర్కొన్నారు. కోవిడ్ తరువాత అత్యంత ప్రమాదకరమైన దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్సులిన్ వందరోజుల పుట్టిన రోజు సందర్భాగ వైద్య రంగంలో అత్యంత ప్రభావ వంతమైన పరిణామం గా దీనికోసం శాస్త్రజ్ఞ్యులు పడిన తాపత్రయం, శ్రమ, కృషి, అభినందానీయం శ్లాఘనీయం ఇన్సులిన్ ను వ్యాపారాత్మక కోనాం లో కాక ఒక్కదాలార్ కు కూడా అమ్మరాదని, ఇన్సూలిన్ నాకోసం కాదు మానవాళి కోసం అన్నదే లక్ష్యంగా ముందుకు సాగారని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలన్న ఆలోచనతో కలిసి రావాలని సహక రించాలని డబ్ల్యు హెచ్ ఓ కోరింది. నగరాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ స్థాయిలో అన్ని రంగాలవారు,సమాజంలోని, అన్ని వర్గాలు,విభాగాలు, తరువాత తరాన్ని, కాపాడాల్సిన బాధ్యత ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యతగా గుర్తించాలాని   అని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది. వ్యక్తులు... కోవిడ్ సమయంలో దానిదశ మార్చు కుంటోంది. ఆమార్పుకు అనుగుణంగా ప్రతిరోజూ కొన్ని చర్యలుచేపట్టాలి. మన ఆరోగ్యం పట్ల ముందు చూపుతోవ్యావహ రించండి.సరైన ఆహారం తీసుకోడం సరైన చర్యలు కార్యాచరణ అమలు చెయడం అవసరం. కంపెనీలు... నిత్యం నిర్ణయాలాతో పోరాడుతున్న  కార్మికులు, ఉద్యోగుల బధ్రత కల్పించాలి. కార్మికులు తిరిగి పనికి రావాలంటే మీకార్యాలయాల్లో ఆరోగ్యంగా ఉండాలి. పని చేసే ప్రదేశాలాలో కార్మికుల మానసిక ఆరోగ్యం ముఖ్యం. అప్పుడే మీశక్తి యుక్తులుమార్కెట్లో మీ లక్ష్యం నెరవేరడానికి వీలు అవుతుంది. డయాబెటిస్ నిరోదానికి పెద్ద సంఖ్యలో ప్రచారం అవగాహన కల్పించవచ్చు.  విద్యా- స్వచ్చంద సంస్థలు... మీరు ఓల ఉత్త మొత్తమమైన వృత్తిలో పవిత్రమైన వృత్తిలో పిల్లలకు జ్ఞానాన్ని అందిస్తూ వారిని చైతన్యం చేయగల శక్తి మీలో ఉంటుంది. స్వ్సచ్చంద సంస్థల సహకారం తో కలిసి పని చేస్తే దీర్ఘ కాలిక అనారోగ్యం పై విజయం సాధించవచ్చు. సామాజిక సంఘాలు... స్వచ్చంద సేవా సంస్థలు  తమ సేవలను అందిస్తు నప్పుడు ఆయా సంఘాల ద్వారా మిలియన్ల  స్త్రీలకు  పిల్లలకు పని చేసే ఉద్యోగులు ఆరోగ్యంగా  జీవించడానికి నూతన విధానాల ద్వారా మార్పు సాధించవచ్చు. వంద సంవత్సరాల కృషిని 1౦౦ మిలియన్లలో జీవించగలిగే ఇన్సూలిన్ అవసరం ఉన్నవారికి ఇవ్వడం ముఖ్యం. డయాబెటిస్ ను నివారించడం ద్వారా ఆరోగ్య జీవన ప్రమాణం పెంచవచ్చు. సి ఎస్ అర్ ఫండింగ్... కార్పోరేట్ సోషల్ రేస్పొంసిబులిటి ఫండ్ కింద పలు కార్యక్రమాలు చేపట్టే కోర్పోరేట్ సంస్థలు నాన్ కమ్యునికేబుల్ డిసీజ్ గ చెప్పబడే డయాబెటిస్ నివారణకు గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి స్వచ్చంద సంస్థల తో కలిసి పని చేయాలి కార్పోరేట్ రేస్పొంన్స్ బులిటీ ఫండ్ అందించాలి అని డబ్ల్యు హెచ్ ఓ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ ప్రాణాలు హరించక ముందే మానవాళి ని కాపాడుకోడం మన అందరి బాధ్యత.      

ఒక్క పరీక్షలో మహిళల క్యాన్సర్ గుర్తించవచ్చు...

  ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్త్రీ లలో వచ్చే వివిదరకాల క్యాన్సర్ ను గుర్తించాలంటే మేత్రిమల్ రిస్క్ అయిడెంటి ఫికేషణ్ టెస్ట్ డబ్ల్యు ఐ డి టెస్ట్ ద్వారా మహిళల లో ఒకటి రెండు కాదు కాదు నాలుగు రకాల క్యాన్సర్స్ కు పరీక్షలు ఒకే సారి చేయవచ్చు ముఖ్యంగా డబ్ల్యు ఐ డి టెస్ట్ ద్వారా క్యాన్సర్ రాక ముందే నివారించేందుకు కొంత దోహదం చేస్తుంది. అని నిపుణుల అభిప్రాయం. నేచర్ జర్నల్ లో ప్రచురితమైన రిపోర్ట్ లో బ్రిటన్ శాస్త్రజ్ఞులు ప్రత్యేకంగా తొలి ఫలితంలో ప్రత్యేకంగా మహిళల కోసం ఒక ప్రత్యేక మైన పరీక్ష లను  వృది చేస్తున్నారు. దీని సహకారం తో ఒకటి లేదా రెండు లేదా నాలుగు రకాల క్యాన్సర్ పరీక్షలు ఒకే సారి చేయవచ్చని తెలుస్తోంది.డబ్ల్యు.ఐ.డి పరీక్ష ఎలా పనిచేస్తుంది... ఈ పరీక్ష పద్ధతి పేరు  ఉమెన్ క్యాన్సర్ అయిడెంటీ ఫికేషణ్ టెస్ట్ ఈ పరీక్ష పాప్సీ మేయర్ పరీక్షతో  కలిసిన సెల్స్ డి ఎన్ ఏ  ను పరీక్షిస్తుంది.  ప్యాప్సి మేయర్ పరీక్ష లో మహిళల యోని లో ఒక యంత్రం అమర్చి కొన్ని సెల్స్ ను తీసుకుంటారు. దీనిద్వారా క్యాన్సర్ కణాలను గుర్తిస్తారు. ఇది సర్వైకల్ క్యాన్సర్ కణాలను గుర్తిస్తారు.ఇది సర్వైకల్ క్యాన్సర్ ను పరీక్షించేందుకు ఒక పద్ధతి డబ్ల్యు ఐ డి ద్వారా సేకరించిన స్యామ్ ఫిల్ లో  ఓవరియన్ ఏండో   మెట్రిమల్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేస్తారని శాస్త్రజ్ఞులు అంటున్నారు. పరిశోదన ఏం చెపుతోంది ?... యూరప్ కు చెందిన శాస్త్రజ్ఞులు 15 సెంటర్లలో 2,౦ ౦ ౦  మంది మహిళల పై పరిశోదనలో వీరి అందరి వద్ద సర్వైకల్ సేల్స్ పరీక్షించగా పరీక్షలో డి ఎన్ ఏ విశ్లేషించగా దీనిసాహాకారం తో వారి జెనెటిక్ మూల కణాలు చరిత్ర తెలుస్తోంది. దీని ఆర్ధం మహిళలు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా ? ఈ పరీక్ష ద్వారా మరింత ఉపయోగ పడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోదకులు ఏమంటున్నారు.?... పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం రక్తపరీక్ష,అల్ట్రా సౌండ్ , ఓవేరియన్ ఏండో మెట్రి మల్ క్యాన్సర్ ను త్వరగా గుర్తించలేము వీటి గురించిన పూర్తి అవగాహన తెలుసుకునే లోపే ఆలస్యం చేసిన కొద్దీ మరింత ఆలస్యం అయిపోతుంది.అందుకోసం సకాలం లో రోగికి  చికిత్స చేయలేక పోతున్నాము. డబ్ల్యు ఐ డి లో పరీక్ష ద్వారా మహిళలకు క్యాన్సర్ తో పోరాడేందుకు అత్యంత కీలకంగా కాగలదని ఒక సాదనం గా ఉపయోగపడగలదు. మహిళల లో వచ్చే 4 రకాల క్యాన్సర్ లు... ఓవరియన్ క్యాన్సర్ ... ఒవరియన్ క్యాన్సర్ ప్రపంచం లో చాలా ఎక్కువ మందిని పొట్టన పెట్టుకుంటున్న క్యాన్సర్ 75% ఓవేరియన్ క్యాన్సర్ చివరి స్టేజిలో గుర్తిస్తున్నారు. బృస్ట్ క్యాన్సర్ వక్షోజాల క్యాన్సర్... భారత్  లాంటి దేశాల లోని మహిళల లో వచ్చిన క్యాన్సర్ లలో 2 7 % బ్రస్ట్ వక్షోజాల క్యాన్సర్ చాలా చిన్న వయసున్న పిల్లలలో ఈ లక్షణాలలో కనిపిస్తున్నట్లు శాస్త్రజ్ఞులు ఉంటున్నారు. సర్వైకల్ క్యాన్సర్... ప్రపంచ వ్యాప్తం గా ప్రతి నిమిషానికి ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. చాలా కేసులలో అభివృద్ది చెందిన చెందుతున్న దేశాలలో గుర్తించి న ల్ట్లు  తెలుస్తోంది అంటే భారత్- చైనా దేశాలలో పరిస్థితి మరింత దీనంగా తయారయ్యిందని నిపుణులు పేర్కొన్నారు. ఏండో మెట్రి మల్ క్యాన్సర్... 55 సంవత్సరాల పై బడిన వారిలో ఈ క్యాన్సర్ వస్తుంది. హార్మోన్ లోపం కారణం గా తక్కువ వయస్సులో ఉన్న వారిలో పెరుగుతుంది. ఇలా కోణసాగితే భావిష్యత్తులో తక్కువ వయస్సులో ఉన్న మహిళలలో క్యాన్సర్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.   ఒక్క టెస్ట్ నాలుగు క్యాన్సర్ల నిర్ధారణ.  ప్రజలకు అందుబాటులోకి వస్తే  మహిళలు ఎదుర్కునే క్యాన్సర్ తో పోరాడవచ్చు.             

మీ కిడ్నీలు ఆరోగ్యం గా ఉంచుకోండి.

శరీర అవయవాలలో కీలక అవయవం కిడ్నీ. రెండు కిడ్నీ లలో ఒకటి పాడైనా ఒక కిడ్నీ తో బతికేస్తున్న వాళ్ళు ఉన్నారు. కిడ్నీ సమస్యలకు కారణం ఇన్ఫెక్షన్, డయాబెటిస్, కిడ్నీ ఇంజురీ కిడ్నీ పూర్తిగా పాడై పోవడం ఒక్కసారి కిడ్నీ స్థానం లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీర్ఘ కాలంగా కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో మందులు వాడద్దు... సహజంగా నొప్పి వచ్చిందంటే పెయిన్ కిల్లర్స్ వాడేయడం అలవాటుగా మారిపోయింది. ఒక్కో సారి డాక్టర్ ను సంప్రదించకుండా నే గత నెల వాడిన మందులు మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎం ఎస్ ఏ ఐ డి ఎస్ నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇంఫ్లా మెటరీ మందులు ఇబుఫ్రూబిన్, నోప్రోక్సిన్, వంటి మందులు కిడ్నీలను నాశనం చేస్తాయి. ఒక్కోసారి అధికంగా ఎక్కువగా మందులు వాడితే లేదా తరచుగా వాడినా ప్రోటాన్ పంప్ ఇన్ హిబిటర్స్ ను అల్సర్స్ కు,దీర్ఘ కాలం కిడ్నీ వ్యాదులకు జీ. ఇ . ఆర్.డి వాడే టట్ల యి తే మీ డాక్టర్ సూచన మేరకు అవసర మైతే నే వాడండి. యాంటీ బాయిటిక్స్ తో జాగ్రతగా ఉండండి... బ్యాక్టీరియా ను ఎదుర్కునే మందులు మీకిడ్నీలను నాశనం చేస్తాయి. తరచుగా వాడినా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాడిన మీకిడ్నీలు పనిచేయకుండా పోతాయి. అందులో పెన్సిలిన్,సల్ఫనా మైడ్స్,సేఫలా స్ పోరిన్స్ వల్ల సమస్యలకు దారి తీయ వచ్చు. హెర్బల్ సప్లిమెంట్స్ కు మారండి...  సప్లిమెంట్స్ ఉత్పత్తులు సురక్షితం అని నిరూపించాల్సి ఉంది.అందులో కూడా కొన్ని సప్లిమెంట్స్, కిడ్నీ లను నాశనం చేస్తాయి. మీకు ఒక వేళ కిడ్నీ వ్యాధులు ఉంటె మందుల వల్ల పరిస్థితి మరింత దిగజారి పోతుంది. హెర్బల్ సప్లిమెంట్స్ మందులు ఎలా పని చేస్తాయి వాటి ,వాడకం అన్న అంశం పై డాక్టర్ ను సంప్రదించాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం... మీరు తాగినా తిన్నా ఏదైనా అరగాలంటే కిడ్నీ నే కీలకం. అది మంచి అయినా చెడు చేసేవి అయినా కొవ్వు పదార్ధాలు ఉప్పు, చక్కేర, అధికంగా వాడితే బ్యాడ్ డైట్ వల్ల హై బిపి కి లేదా ఊబ కాయానికి ఇతర సమస్యలకు దారి తీస్తుంది. దీనివల్ల కిడ్నీ పై భారం పడి గట్టిగా తయారు అవుతుంది. కిడ్నీ ఆరోగ్యం గా ఉండాలంటే కూరగాయలు,పండ్లు, పప్పులు,త్రుణ ధాన్యాలు కొన్ని ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటే మీ కిడ్నీ ఆరోగ్యం గా ఉంటుంది. మీ ఉప్పు వాడకం గురించి తెలుసుకోండి... మనం వాడే మినరల్ వివిదరకాల ప్రభావం చూపుతుంది. ఉప్పువల్ల మూత్రం లో ప్రోటీన్ ను పెంచుతుంది. ఒక వేళ ఉప్పు వాడకం ఎక్కువగా ఉంటె వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా వాడితే బిపి కి దారితీస్తుంది. బి పి వల్ల కిడ్నీ వ్యాధులు పెరగ వచ్చు. కిడ్నీలో రాళ్ళు పెరగడం వల్ల కిడ్నీ దగ్గర నొప్పిగా ఉంటుంది. కిడ్నీకి చికిత్స చేయకుండా కిడ్నీ పాడై పోయే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సరిపడా నీరు తాగండి... నీరు తాగడం వల్ల కిడ్నీలకు అత్యంత కీలక మైన న్యూట్రియం ట్స్ అందుతాయి. మీ బ్లాడర్ ద్వారా మూత్ర విసర్జన ద్వారా శరీరం లోని పనికి రాని చెత్త బయటకు పోతుంది. మీరు కనక సరిపడా నీరు తాగ నట్లైతే శరీరంలో ఉన్న చిన్న చిన్న క్రిస్టల్స్ ఏర్పడి రాళ్ళలా తయారు అవుతుంది. లేదా ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా స్వల్పంగా డీహైడ్రేషన్ జరిగి కిడ్నీ కి తీవ్రంగా నష్టం అయ్యే అవకాశం ఉంది. రోజుకు 4, లేదా 6 కప్పుల నీళ్ళు తాగడం కష్టం గా ఉంటుంది. మీరు అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే నీరు తాగాలి వేడిని తట్టుకోవాలంటే నీరు త్గాగడం తప్పని సరి. శరీర వ్యాయామం... అర్రోగ్యంగా ఉండేందుకు ఆహారం తో పాటు శరీర వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్, గుండెకు సంబందించిన వ్యాధులు నివారించాకుంటే కిడ్నీ ప్రమాదానికి దారి తీయవచ్చు. ఒకవేళ అందుకు మీరు సిద్ధంగా లేకుంటే మీరు తోచిన విధంగా పని చేస్తే 3౦ నిమీ 6౦ నిమి 5 వారాలలో మెల్లగా కిడ్నీ పాడై పోతుంది.లేదా ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలకు ఉంటె ముందుగా మీరు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. స్క్రీనింగ్ చేయించండి... అసలు మీ కిడ్నీ ఎలా ఉంది. కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున కిడ్నీ సైజు లో మార్పులు ఎలాఉన్నాయా ?అన్న విషయం తెలుసుకోవాలంటే కిడ్నీ స్క్రీనింగ్ అత్యవసరం లేదా మీ సమీప బంధువులకు గుండె వ్యాధులు ఉంటె హై బిపి డయాబెటిస్ ఉన్న చరిత్ర మీ కుటుంబానికి మీ కుటుంబం లో ఎవరికైనా కిడ్నీ ఫైల్యూర్ వంటి సమస్యలు ఉంటె డాక్టర్ ప్రత్యేకంగా కిడ్నీ పరీక్ష ను సూచించ వచ్చు. మీ రెగ్యులర్ చకప్ తో పాటు ప్రాధమిక స్థాయిలో కిడ్నీ సమస్యను గుర్తిస్తే సత్వరం చికిత్స చేసి కిడ్నీ పాడై పోకుండా నివారించవచ్చు. మద్యంతో జాగ్రతగా ఉండండి... మీరు ఆరోగ్యంగా ఉంటె కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీకి హానికలగ కుండా ఒకటి,లేదా రెండు గ్లాసులు తీసుకోండి. రెండు గంటలలో నాలుగు డ్రింక్స్ తీసుకుంటే తీవ్రంగా కిడ్నీ ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది. దీర్ఘ కాలిక సమస్యలకు దారి తీయవచ్చు. మీరు తీసుకునే మందు మద్యం మీకు డీ హైడ్రేషన్ కలిగించ వచ్చు. మీ కిడ్నీ సరిగా పనిచేయాకుండా నిలువరిస్తుంది. దీనివల్ల బరువు పెరగడం. హై బిపి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అది కిడ్నీ పై తీవ్ర ఒత్తిడికి గురి అవుతుంది. ధూమ పానం సిగరెట్ పొగను వదిలిపెట్టండి... మీకు సిగరెట్ తీసుకునే అలవాటు ఉంటె అది మీ కిడ్నీ సమస్యకు దారి తీస్తుందన్న విషయం మీకు తెలుసా? కిడ్నీ క్యాన్సర్ వల్ల రక్త నాళాలు నాశనం అవుతాయి. కిడ్నీలో సమస్య వస్తే రక్త ప్రసారం నెమ్మదిగా నెమ్మదిగా ఉంటుంది.  మీరు సిగరెట్ తాగే అలవాటు వల్ల కొన్ని మందుల పై ప్రభావం చూపుతుంది. హై బిపి వస్తుంది. దీనిని నివారించడం అసాధ్యం. ఇదే కిడ్నీ వ్యాధికి కారణం అవుతుంది. అనారోగ్యాన్ని సమార్ధ వంతంగా నిర్వహించుకోవాలి... మీ కిడ్నీ సమస్యకు కారణం రెండు ఒకటి డయాబెటిస్, రెండు హై బిపి సమతుల పోషక ఆహారం రోజూ వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్ ను నియంత్రించవచ్చు. బ్లడ్ షుగర్ పై దృష్టి పెట్టాలి అవసరమై నప్పుడు ఇంసూలిన్ తీసుకోండి. హై బిపి ని ఎప్పటి కప్పుడు చక్ చేయండి మీ డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడండి. కిడ్నీని కాపాడుకోండి.

నియో కొవ్ ప్రమాదకరమా ?..

కరోనా కొత్త వేరియంట్ నియో కొవ్ ప్రమాదకరమా ?..కరోనా కొత్తవేరియంట్ పేరు నియో కొవ్ వింతగా ఉంది కాదు. కరోనా వైరస్ ఒకదాని తరువాత మరో వేరియంట్ ముందుకు వస్తున్నాయి. వేరు వేరు వేరియంట్లు విశ్వరూపం చూపిస్తున్నాయి. భారత్ లో కరోనా  డెల్టా వేరియంట్ కరోనా రెండవ విడతలో త్గీవ్ర రూపం దాల్చింది. అల్ల కల్లోలం సృష్టించింది. చాలా దేశాలలో డెల్టా వేరియంట్ స్థానం లో కరోనా కొత్తవేరియంట్ ఒమైక్రోన్ ముందుకు వచ్చింది. అయితే దీనిగురించిన పూర్తి సమాచారం పూర్తిగా రాలేదు. ఈ మధ్యలో మరోకొత్త వేరియంట్ పేరు తెరమీదకు వచ్చింది. దీని వల్ల ప్రజలలో మరింత ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్ పేరు నియో కొవ్... దక్షణ ఆఫ్రికా గబ్బిలాలలో గుర్తించారు. అయితే ఈ వైరస్ ఎంత ప్రామాదకరమంటే వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే అవకాశం ఉంది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా కొత్త వైరస్ పేరు నియో కొవ్ గురించిన సమాచారం పెద్దగాలేదు. దీనిపై అందించిన సమాచారం ఏమేరకు సరైనది గా భావించాలి. రిపోర్ట్ సరైనదా కాదా? అన్న సమాచారం పూర్తిగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న అంశం చైనా శాస్త్రజ్ఞుల పరిశోదన కి సంబందించిన రీసెర్చ్ పేపర్ ఒకటి  కనుగొన్నట్లువైజ్ఞానికులు దృవీకరించలేదు. 'కరోనా వైరస్ కొత్త వేరియంట్ నియోకోవ్ ఏమిటి ? నియో కొవ్ వైరస్ కొంతకాలం ముందే దక్షిణ ఆఫ్రికాలో గబ్బిలాలలో వైరస్ గుర్తించారు. అసలు నియోకోవ్ తయారు చేసిన వైరస్ గా అనుమానం కలుగు తోంది. దాదాపు కోరోనా వైరస్ లాంటిదే 2౦12 లో దక్షిణ ఆశియాలో విస్తరించడం లో మిడిల్ ఈస్ట్ లో సంక్రమించింది. రేస్పి రేటరీ సిండ్రోం కు జన్మనిచ్చిందా? గబ్బిలాల లో వైరస్ అన్న విషయం గుర్తుకు వచ్చినప్పుడు ఊహాన్ ఘటన గుర్తుకు రాక మానదు. ఈ నేపధ్యం లో నియోకోవ్ జంతువులనుండి జంతువులకు సోకుతుందని మరో వాదన వినిపిస్తోంది. జంతువుల నుండి మనిషికి సోకడం ఎంతసేపు అయితే నియోకోవ్ వైరస్ ప్రభావం ఎలాఉంటుంది? నియోకోవ్ లక్షణాలు ఎలా ఉంటాయి అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. నియికోవ్ సోకిందో ప్రతి 5 గురిలో 3 ముగ్గురు ముగ్గురిలో ఒకరు మరణిస్తారని నిపుణులు పేర్కొన్నారు. ఓమై క్రాన్ సబ్ వేరియంట్ ను 5 7 దేశాలలో గుర్తించామన్న డబ్ల్యు హెచ్ ఓ వెల్లడి. బి ఏ 2 కొత్త వేరియంట్ తో ప్రజలు అప్రమతంగా ఉండాలి డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరిక. కొత్త వేరియంట్ బి ఏ 2 ముందు వచ్చిన వేరియంట్ల కన్న అత్యంత ప్రమాదకరమని బి ఏ 2 అత్యంత ప్రభ్హావ వంతమైన దని దీనిలక్షణాలు అర టి పి సి ఆర్ కు కూడా అందడంలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. త్వరిత గతిన విస్తరిస్తు-అనేక రకాలుగా రూపాంతరం చెందుతున్న వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా తన విశ్వరూపాన్ని చూపిస్తోందని... తొలి సారిగా దక్షిణ ఆఫ్రికా లో 1౦ వారాల క్రితం గుర్తించిన వేరియంట్ . ఒమైక్రాన్ కు అనుబంద వేరియంట్ బి ఏ 2 త్వరగా వ్యాప్తి చెందుతుందని. ఓమై క్రాన్ కోరోనా వైరస్ లో భాగామే నని కొన్ని పరిశోదనలలో బి ఏ 2 చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఒస్తుందని. దీని అసలైన వర్షన్ ఇప్పటికే 57 దేశాలాలో గుర్తించినట్లు డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. త్వరిత గతిన విస్తరిస్తూ ఎక్కువగా మార్పులు మ్యుటేట్ చెందుతున్న ఒమైక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా 1౦ రోజులుగా శాసిస్తోందని డబ్లు హెచ్ ఓ పేర్కొంది. ఈ వారం అందిన ఎపిడమా లజీ అప్ డేట్ లో డబ్ల్యు హెచ్ ఓ బి ఏ 2 వేరియంట్ లో కోరోనా వైరస్ లక్షణాలు ఈ స్టెయిన్ లో ఉన్నట్లు గతనెలలో నే నిపుణులు గుర్తించారని. ఇందులో మరిన్ని సబ్ వేరియంట్స్ బి ఏ1, బి .ఏ. 1.1 బి ఏ 2 మరియు బి ఏ 3 ఉన్నాయని డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. బి ఏ 1 , బి ఏ 1.1 ముందుగా గుర్తించిన వర్షన్ గా పేర్కొన్నారు. పెరుగుతన్న కేసులను బట్టి బి ఏ 2 వేరియంట్ కూడా రకరకాలుగా రూపాంతరం చెందిన విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఇందులో స్పైక్ ప్రోటీన్ మానవ శరీరానికి చేరుతుందని అన్నారు. యు ఎస్ హెల్త్ ఏజెన్సీ సబ్ వేరియంట్లో వస్తున్న మార్పులను పరిశీలించాల్సి ఉంది. సబ్ వేరియంట్స్ లో సగానికి పైగా ఒమైక్రాన్ సీక్వెన్స్ ఉన్నట్లు తెలిపారు. సబ్ వేరియంట్ వ్యాప్తి తీవ్రత వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ని రక్షించడం గల సాధ్యా సాధ్యా లను పరిశీలించాల్సి ఉంది. ఇటీవల జరిగిన పరిశోదన అసలు ఒర్జినల్ కన్నా బి ఏ 2 వల్లే తీవ్రమైన ఇన్ఫెక్షన్ గుర్తించినట్లు త్గేలుస్తోంది. డబ్ల్యు హెచ్ ఓ నిపుణుల లో ఒకరైన మరియా వాన్ కేర్ఖోవే సబ్ వేరియంట్లలో బి ఏ1 కన్నా బి ఏ పెరుగుదల వ్యాప్తి తీవ్రత అధికమని అన్నారు అందుకే ఒమైక్రాన్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందని పేర్కొన్నారు. డెల్టా కన్నా బి ఏ 2 సబ్ వేరియంట్ ప్రభావం లో ఏ మాత్రం మార్పు లేదని ఆమె అన్నారు. బి ఏ 2 స్ట్రైన్ కు కోవిడ్ కన్నా అత్యంత ప్రమాదకరం ప్రజలు తప్పనిసరిగా బి ఏ2 బారిన పడకుండా దూరంగా ఉండాలని సూచించారు. వైరస్ లు సుదీర్ఘంగా మార్పులు చెందుతున్న విషయం ప్రజలు గ్రహించాలని వేరియంట్ విస్తరిస్తున్న నేపధ్యం లో వైరస్ బారిన పడకుండా జాగ్రతలు తీసుకోవడం అత్యవసరం. అని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది.  

ఆరోగ్య సంక్షేమానికి అంతంతే!!

  కేంద్ర బడ్జెట్ లో ఎదో అద్భుతం జరుగుతుందని ఆశించిన మధ్యతరగతికి తీవ్ర నిరాశే మిగిలింది. ఇక ప్రజా ఆరోగ్యానికి సంబంధించి బడ్జెట్ లో నిధులు కేటాయించక పోవడం పై ఆరోగ్య రంగానిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. గడచిన రెండేళ్లుగా కోవిడ్ భారిన పడ్డ సామాన్యుడు ఆరోగ్యపరంగా కుదేలై పోయిన వాళ్లకు వైద్యం అయినా సామాన్యుడికి అందించేందుకు వైద్యం , వైద్య రంగసేవలు వంటి వైద్య ఉత్పత్తులపై రాయితీలు దిగుమతి సుంకం తగ్గ వచ్చన్న అంచనా తలకిందులు చేస్తూ అందరి అంచనాలకు భిన్నంగా సీతారామన్ విద్యారంగాన్ని ప్రజాఆరోగ్యానికి తీవ్ర నిరాశ మిగిల్చినదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైద్య రంగం పరిశ్రమ పై కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మిశ్రమ స్పందన వెలువడింది. బడ్జెట్ 2౦22 లో వైద్యరంగం పై ఎదో కొంత బూస్ట్ ఇచ్చినట్లుగా ఉందని నిపుణులు వ్యాక్యా నిస్తున్నారు. బడ్జెట్ లో ఇతర అత్యవసర సేవల పై బడ్జెట్ లో దృష్టి పెట్టకపోవడం పై ఆరోగ్య రంగ నిపుణులు తీవ్ర అసంతృప్తి కి గురియ్యారు. కాగా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా రామాన్ మాట్లాడుతూ 2౦ 22 బడ్జెట్ లో కోవిడ్ 19 వల్ల చాలా మంది అన్నివయసుల వాళ్ళు మనైకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ను ప్రకటించారు. ఇందులో 23 టెలి మెంటల్ హెల్త్ సెంటర్ల ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ నోడల్ కేంద్రం గా ఉంటుందని నిర్మల ఆమె బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. నాణ్యమైన మానసిక ఆరోగ్యం కౌన్సిలింగ్ సేవలు ఎన్ టి ఎం హెచ్ పి ను  ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కౌన్సిలింగ్ సేవలకు గాను ఐ ఐ టి బెంగళూరు సంకేతిక సహకారం తో మెంటల్ హెల్త్ ప్రోగ్రాం కు సహకరిస్తుందని తెలిపారు. డిజిటల్ హెల్త్ ఎకో సిస్టం కు అందరికీ ఆహ్వానం అంటూ ఆర్ధిక మంత్రి ప్రకటించారు. డిజిటల్ రిజిస్ట్రీ స్ ను హెల్త్ ప్రొవైడర్స్ ఆరోగ్య సౌకర్యాలు గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాల కల్పనా 95 % నుండి 112 % జిల్లాలలో ఆరోగ్యం మెరుగుపడిందని జిల్లాల పై దృష్టి సారించాలని అని అనడం చూస్తే ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వరని ప్రభుత్వ ఉద్దేశ్యం గా తెలుస్తోందని నిపుణులు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్యరంగానికి కేటాయింపుల విషయం లో నిపుణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేసారు.  ఆరోగ్యానికి విద్యకు కేటాయించిన బడ్జెట్ నిరుత్సాహ పరిచిందని అన్నారు. రోడ్లు, పోర్ట్లు నిరక్షరాస్యులకు తెలియవని అనారోగ్యం తో ఉన్నవారికి అవి వారి అవసరం తీర్చవని నిపుణులు ఆవేదన  వ్యక్తం చేసారు. అత్యవసర సమాయం లో ఆరోగ్య రంగం లో సరైన వైద్య విధానమంటూ లేకనే వైద్యవిధానం అంటూ లేకపోవడం ప్రభుత్వానికి హెల్త్ పాలసీ అంటూ లేకపోవడం వల్లే మనం కోవిడ్ ను ఎదుర్కోవడం లో తీవ్రంగా విఫలమయ్యామని అత్యవసర సాయంలో సైతం ఏ చికిత్సకు ఏ పరికరాలు ఉన్నాయి కూడా తెలియదని, గ్రామీణ ప్రాంతలాలో ఆరోగ్య కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని వాటి గురించిన కనీసపు ఆలోచన వైద్య ఆరోగ్య శాఖ కు లేకపోవడం ప్రభుత్వం విద్యారంగానికి ఏ మేరకు చిత్త శుద్ధి ఉందొ ఆర్ధం అవుతుందని నిపుణులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బడ్జెట్ లో ఉత్పదకరంగం పై నిర్లక్ష్యానికి గురి  అయ్యిందని కోవిడ్ సనయంలో అవసరమైన వైద్య పరికరాలు లేక తీవ్ర ఇబ్బంది పడ్డ విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. టెలి మెడిసిన్ కు ప్రాధాన్యత  రిగిందని కోవిడ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ వై ద్యరంగానికి కొన్నేళ్లుగా జీ డి పి లో 3 % కేటాయింపులు ఉత్త్జుతివే అని అవి ప్రకటనలకే పరిమితంయ్యిందని. నిపుణులు విమర్శిస్తున్నారు. వైద్య విద్యపై బడ్జెట్ కేటాయింపులు జీ డి పి లో 2. 5 % గత సంవత్సరం 1 37 % వై ద్యరంగానికి నిధులు కేటాయిస్తూ ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట అంటూ పతాక శీర్షికలో ప్రచురితమయ్యాయి. 22 -23 సంవత్సరం లో నాణ్యమైన వైద్యం అన్డుంచే ఆశ సామాన్యుడికి లేకుండా పోయింది. వైద్య సేవల పై నియంత్రణ వైద్య ఉత్పతుల పై నియంత్రణ లేకుంటే సామాన్యుడికి వైద్యం అన్డుయ్తుందా ? ఎవరికీ సంత్రుప్త్జి నివ్వని బడ్జెట్ కేవలం తూ తూ మంత్రంగా మాత్రమే నిర్వహుంచి నట్లిందని పసలేని బడ్జెట్ గా నిపుణులు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి మొండి చెయ్యి.   

లూపస్ వల్ల కంటి చూపు పోతుందా ?

లూపస్ అంటే ఏమిటి? రోమటైడ్ ఆర్తరైటిస్ వచ్చిన వాళ్ళలో లూపస్ వస్తుందా? లూపస్ వల్ల కంటి చూపు పోతుందా ? స్కి రైటిస్ నరాలు దేబ్బతింటాయా ? అసలు డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి? అన్న ప్రశ్నలకు సందేహాలకు సామగ్ర విశ్లేషణ కదనం. లూపస్ దీర్ఘ కాల ఆటో ఇమ్యూన్ స్థితి దీనికి కారణం ఇమ్యూన్ సిస్టం అతిగా పనిచేయడమే అని అంటున్నారు నిపుణులు. అది ఆరోగ్యంగా ఉన్న కణజాలం పై దాడి చేస్తుంది. గుండెపై భాగం, జాయింట్లు, చర్మం ఊపిరి తిత్తులు రక్త నాళాలు, కిడ్నీలు, నాడీమండల వ్యవస్థ పై దీనిప్రభావం చూపిస్తాయి. అలాగే కంటికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. దీనివల్ల కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసారు. లూపస్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్ దీనిప్రభావాం దాదాపు 15 మిలియన్ల ప్రజలు యు ఎస్ లో ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే లూపస్ చర్మం పై జాయింట్స్, లోపలి అవయవాల పైన శరీరంలోని అన్ని భాగాల పైన ప్రభావం చూపుతుంది. కంటి పై కోడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రతి 1౦౦౦ మందిలో ఒకరు లూపస్ బారిన పడుతున్నారు. కాగా లూపస్ లో చాలా రకాల లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. లూపస్ ఎవరిపైన ప్రభావం చూపవచ్చు?... లూపస్ కొందరిలో తీవ్రమైన ప్రభావం ఉంటుంది. 15 - 44 సంవత్సరాల స్త్రీలలో పెరుగుతుంది. ఆయా కుటుంబా లలో ఆటో ఇమ్యూన్ చరిత్ర ఉంటె లూపస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. లూపస్ ఎన్నిరకాలు ?... లోపస్ ప్రధానంగా నాలుగు రకాలు.. 1)ఎస్ ఎల్ ఇ - సుస్టమిక్ లూపస్ ఎర్తి మాటో సిస్.. ఇది చాలా సహజంగా వచ్చే లూపస్ ఇది శరీరంలోని అన్ని భాగాల పై ప్రభావం చూపుతుంది. 2) కుట నెఔస్ లుపస్ ఎర్తిమొటో సుస్... కుటో నేఔస్ లుపస్ ఎర్తి మోటో సుస్ ఈ రకమైన లూపస్ చర్మం పై వస్తుంది. 3) డ్రగ్ ఇండుసుడ్ లూపస్... డ్రగ్ ఇండుసుడ్ లుపస్ ఇది కొన్ని రకాల మందుల వల్ల వస్తుంది. 4) నియో నాటల్ లుపస్... నియోనాటల్ లుపస్ నియో నాటల్ లుపస్ చాలా అరుదుగా వచ్చే లుపస్ అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే లూపస్ గా పేర్కొన్నారు. అయితే ఇక్కడ లూపస్ కంటి చూపు పై ఎలాంటి ప్రభావం చూపుతుంది. లూపస్ వల్ల కంటి చూపు ఎలా ప్రభావితం అవుతుంది. అన్న విషయం తెలుసుకుందాం. లూపస్ కంటి చూపుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?... మనుషులకు ఉండే కళ్ళను గురించి ఒక్కోకవి ఒక్కో రకంగా వర్ణించారు. అన్ని అవయవాలలోకి కళ్ళు ప్రధాన మైనవి మష్యులకు మాత్రమే ఉండే కళ్ళు ఆరు దైన అవయవం గా పేర్కొన్నారు. అరుదైన అవయవ నిర్మాణం వివిధరకాలుగా నిర్మించబడి ఉంటుంది. కార్నియా, వేరిస్, మాక్యులా అన్ని కలిపి కంటి చూపుకు సహకరిస్తాయి. అది అనేకరకాల రక్తనాళాలు,ఆప్టిక్ నర్వ్ తప్పనిసరిగా పనిచేస్తాయి. లూపస్ కంటి నిర్మాణాన్ని నాశనం చేస్తుంది. కంటిలోని రక్తనాళాలు నరాలు ఇంఫ్లా మేషన్ కు గురి అవుతాయి. ఈ కారణంగా కంటి చూపు కోల్పోతారు. లూపస్ వల్ల సహజమైన కంటి సమస్యలు ఉత్పన్న మౌతాయి. కంట్లో నీరు ఇంకిపోవడం... కంట్లో నీరులేక పోవడం ఎండిపోవడం డ్రై అయిస్ ఎందిపోయినట్లుగా ఉంటుంది. దీనినే కేంటో కన్జక్టి వైటిస్ వస్తుంది. లూపస్ ఉన్న వారిలో కంటికి సికా అనేది చాలా సహజంగా వచ్చే సమస్య. అందాజా గా చెప్పాలంటే 1/3 మంది ప్రజలు ఎస్ ఎల్ ఇ తో బాధపడేవారు డ్రై ఐ సింగ్ద్రోం తో బాధపడుతున్నారు. డ్రై ఐ లక్షణాలు కలిగి ఉండడానికి చలారాకాల కారణాలు అయి ఉండవచ్చు. సహజంగా కంటినుండి వచ్చే కన్నీరు ఉత్పత్తి జరిగక పోవచ్చు. లేదా సరిపడా కన్నీరు కంటిలో ఉండకపోవచ్చు. కంటిని సరిగా లూబ్రికేట్ చేయక పోవడం మరోకారణంకావచ్చు. కంటి నుండి కన్నీరు ఉత్పత్తి చేసే ల్యాక్రియాల్ గ్లాండ్స్ కన్నీరు ఉత్పత్తి చేసే వాల్ పై ప్రభావం చూపించి ఉండచ్చు. కన్నీటిని ఉత్పత్తి చేసే శక్తి తగ్గి ఉండవచ్చు వాటిని నిలుపుదల చేస్తున్నయేమో. చాలామంది లూపస్ ఉన్నవారిలో ఎస్ జే ఓగ్రేన్స్ డిసీజ్ ఉంది ఉండవచ్చు. ఎస్ జే ఓ డిసీజ్ అనేది ఆటోఇమ్యూన్ కండిషన్ గా పెరేకొన్నారు. అది ల్యాక్టి యాల్ గ్లాండ్స్ పై ప్రభావం చూపుతుంది. 14 నుండి -18 % ప్రజలు ఎస్ ఎల్ ఇ ఉన్నవారికి ఎస్ జే ఓ గ్రీన్స్ వ్యాధి వస్తుంది. లక్షనాలాలో భాగంగా కంట్లో నీరు ఇంకిపోయి ఉంటుంది. కంటిలో ఎదో ఒక స్క్రాచ్ ఉందన్న భావన కలిగి ఉంటారు. అయినప్పటికీ ఎదో కంట్లో ఇసక రేణువు పట్టినట్లుగా గరగర గా ఉంటుంది. కన్ను ఎర్రగా ఉంటుంది.కంటి చూపు బ్లర్ గా ఉంటుంది.సరిగా ఉండదు. చాలా సున్నితంగా ఉంటుంది. కొందరు డాక్టర్లు మాత్రమే చాలా తక్కువ మందిలో ఎదుర్కునేందుకు కంటిలో కృత్రిమ కన్నీరు తెప్పించే చుక్కలను సూచిస్తారు. దీర్ఘకాలిక ఆంశా లలో ఇమ్యునో సర్ప్రస్ డ్రగ్స్ సూచించ వచ్చు. సైక్లో స్పోర్టివ్ రేస్టాసిస్ లేదా కోర్టికో స్టెరాయిడ్ ఐ డ్రాప్స్ ను ఇంఫ్లామేషణ్ చికిత్సకు వాడతారు. కొన్ని సందర్భాలాలో అత్యవసరంగా శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ కంటిని ఇంప్లాంట్ చేయవలసి రావచ్చు. దానివల్ల కన్నీరు తెచ్చే కణాలు కళ్ళు ఇంకిపోవడం లేదా ఎండిపోవడం ఆగి దీర్ఘ కాలం పాటు నిలిచి ఉంటాయి. స్కెలారైటిస్...స్కెల రైటిస్ అన్నపదం స్క్లెరా అంటే ఇంఫ్లామేషణ్ అది కంటికి సంబంధించి తెల్ల గుడ్డు ఎస్ ఎల్ ఇ ద్వారా 1% తీవ్రమైన నొప్పిని కలిగి ఉంటారు. అదే వ్యాదితోలి లక్షణం స్క్లి రైటిస్ రెండురకాలు...యాంటి రియర్ స్క్లి రైటిస్ కంటి ముందు భాగం లో వస్తుంది. పోస్టే రియర్ యు వైటిస్ కంటి వెనుకభాగం లో వస్తుంది.స్క్లి రైటిస్ లక్షణాలు...స్క్లి రైటిస్ లక్షణాలలో భాగంగా కంటి నొప్పి.కంటి చూపు బ్లర్ గా ఉండడం. నీరు కారడం.చాలా స్వల్ప మైన సెన్సి టి విటి ఉంటుంది..స్క్లె రైటిస్ కు చికిత్స ... కంటిలో ఇంఫ్లామేషణ్ ను నియంత్రించడం కంటిలో ఇంఫ్లా మేషన్ లేదా లూపస్ ద్వారా వచ్చిన ఇంఫ్లా మేషన్ నొప్పిని తగ్గించడం అసహనంగా ఉన్నప్పుడు. కోర్టికో స్టెరాయిడ్స్,ఇమ్యునో సర్ప్ర సెంట్ డ్రగ్స్ మందులు నాలుగు రకాల బాయోలాజిక్స్ ఇంఫ్లామేషన్ మార్గాన్ని లక్ష్యంగా చేసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది. రీటైనల్ వ్యాస్క్యులర్ లీజియన్స్... ఈ సమాస్య రెటీనా లోని రక్త నాళాలలో మార్పులు సూచిస్తాయి. చాలా సున్నితమైన కణాల పై ఉండే పొరలు కంటి వెనుక భాగం లో ఉటాయి. లూపస్ వచ్చిన వారిలో 1౦ % ప్రజలు రేటినాతో పాటు. రీటైనల్ వాస్కులైటిస్ తో కూడుకున్న సమస్య ఉంటుంది. రీ టై నల్ బ్లడ్ వేసల్ ఇంఫ్లామేషన్ చాలా సహజంగా ఉంటుంది. రీ టైనల్ ఉండడం వల్ల లూపస్ శరీరంలో యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించవచ్చు. రీ టై నల్ ఇన్వాల్వ్ మెంట్ ఉన్న కేసులు చాలా తక్కువగా ఉంటాయి. వీటి లక్షణా లు కనపడవు. ఏది ఏమైన ఇతర కేసుల లో లక్షణాలు కంటి చూపు కంటిలో ఫ్లోట ర్స్ ఉంటాయి.కంటి చూపు కోల్పోవడం రెటీనాకు కలిగిన నష్టం పై ఆధారపడి ఉంటుంది. లూపస్ కారణంగానే రేటినాలో కొన్నిరకాల లీజర్స్ లేదా కొన్ని రకాల హేమరేజేస్ లేదా ముద్దగా తెల్లటి ప్యాచ్ లు అవి కాటన్ పూల్ మచ్చలుగా వస్తుంది. ఇతర కేసులలో రెటీనా బ్లోకేజేస్ వ్యాస్కో అక్లుజివ్ రేటినోపతి.వంటివి వ్యక్తి కంటి చూపు పై ప్రభావం చూపుతుంది. రీటైనల్ లక్షణాలకు చికిత్సలు ఇంఫ్లామేషన్ ని నియంత్రించడం. కోసం కోస్టికో స్తేరాయిడ్స్ లేదా ఇమ్యునో సప్రస్ డ్రగ్స్ వాడడం వల్ల వృద్ధి చెందకుండా నిలువరిస్తుంది. నరాల డ్యామేజి...లూపస్ వల్ల వ్యక్తిలోని కొన్ని ఆప్టిక్ నర్వ్ ఇంఫ్లామేషన్ కారణంగా ఆప్టిక్ న్యులైట్స్ ఆప్టిక్ నర్వ్ ద్వారా మాత్రమే విజువల్ ను చూడగలం.రెటీనా ద్వారా మెడకు చేరుతుంది. కణజాలం లో వచ్చే ఇంఫ్లామేషన్ కు కారణం ఎస్ ఎల్ ఇ 1 % ప్రజలు ఈ రకమైన స్థితిని ఆప్టిక్ నర్వ్ సమస్యను ఎదుర్కుంటారని తెలిపారు. ఆప్టిక్ నేర్వ్ లో వచ్చే ఇంఫ్లామేషన్ వల్ల ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ కు గురిఅవుతుంది. నరాన్ని రక్షించే పొరను మైలిన్ అని అంటారు. నష్టాన్ని నివారించాలంటే విజువల్ సిస్టమ్స్ అందించే ప్రోపర్టి సంకేతాలాను పంపాలి . అంటే రక్తనాళాల ద్వారా ఆప్టిక్ నర్వ్ కూడా నష్టం అవుతుంది. సరైన రక్త ప్రసారం జరగక పోవడం వల్ల ఆప్టిక్ నర్వ్ సరిగా పనిచేయదు. దీనికారణం గానే కంటి చూపు పోతుంది. ఆప్టిక్ న్యురైటిస్ లక్షణాలు... కన్ను కదులు తున్నప్పుడు తీవ్రమైన నొప్పి మనం చూస్తున్నప్పుడు వివిదరాకల రంగులను గుర్తించడం కష్టం. పిల్లలలో ఎక్కువ వెలుతురు ను సహించలేరు చూడలేరు. కంటి చూపు తక్కువగా ఉండడం లేదా బ్లర్ గా ఉంటుంది. సరైన నిర్ధారణ చేయడం ద్వారా సజాకాం లో గుర్తించి చికిత్స అందించిన పక్షంలో కంటి చూపును సంరక్షించ వచ్చు. ఆప్టిక్ నర్వ్ ఇంఫ్లామేషన్ లేదా కంటికి నష్టం కాకుండా చికిత్స చేయడం ద్వారా ఇంఫ్లామేషన్ ను తగ్గించవచ్చు. ఎక్కువ డోస్ లో కోర్టికో స్టెరాయిడ్స్ ను తక్కువ డోస్ ను వాడవచ్చు. డిస్కియిడ్ లీసిఒన్స్ ... డిస్కియిడ్ లీజియన్స్ కుటాన్యుయన్ లూపస్ అది చర్మం పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల శరీరం పై చర్మం పై దద్దుర్లు ఒకవేళ ఎండ వె లుతురు పడ్డట్లై తే 5 నుండి6% ప్రజలు డిస్కియిడ్ లూపస్ వస్తుంది.అది కనురెప్పల పైన అయాకణాలు. కనిపిస్తాయి.ఇంఫ్లామేషన్ వల్ల బలీయమైన చారలు, వ్యక్తులలో తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. వ్యక్తి కంటి పై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్ళు పఫ్ఫీ గా ఉండడం...కనురెప్పల స్థితి సరిగా లేకపోవడం. ఇరిటేషన్ ఉంటుంది. కనురెప్పల పై ఉన్న వెంట్రుకలు లేదా కనుబొమ్మలు రాలిపోయి ఉండవచ్చు. లేదా కన్ జేక్టి వైటిస్ వస్తుంది. కనురెప్పల బయట లోపల కోస్టికో స్టేరాయిడ్స్ వాడచ్చు. డాక్టర్ మాత్రం సూర్యరశ్మి తగిలినప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. డి స్కీయిడ్ లీజన్స్ కనురెప్పలు హైడ్రో క్లోరోక్విన్ పై పూతగా వాడచ్చు. కోర్టికోస్టేరాయిడ్స్ వాడతారు. డాక్టర్ ను ఎప్పుడు చూడాలి... లూపస్ లో కంటి సమస్యలు వచ్చినప్పుడు. ఆప్తమాలజీ స్ట్ ను సంప్రదించడం వల్ల సరైన కారణం తెలుస్తుంది.లూపస్ వల్ల కంటి చూపు లో ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ ను తప్పనిసరిగా సంప్రదించాలి. కంటి లక్షణాలు లూపస్ వల్లనే అయినట్లయితే సకాలంలో చేయకుంటే సమస్య మరింత తీవ్రంగా మారచ్చు. లూపస్ శరీరంలో అన్ని రకాల భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇంఫ్లామేషన్ వల్ల కళ్ళు, రక్తనాళాలు,కంటి నరాలు, చుట్టుపక్కల ప్రాంతాలాలో చర్మం పై కొన్ని కేసులలో కంటి సమస్య తక్కువగా ఉండచ్చు. చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఏది ఏమైనా ఇతర కేసులలో కంటి సమస్య వస్తే కంటి చూపుకు ప్రామాదం. సత్వర చికిత్స అవసరం. లూపస్ కు చికిత్స చేస్తూనే కంటి లక్షణాల నుండి కంటికోసమం సంబందించిన నరాలకు నష్టం కలగకుండా కాపాడవచ్చు.

అల్సరేటివ్ కొలైటిస్...

అల్సరేటివ్ కొలైటిస్ లక్షణా లు ఆహారం చికిత్స వంటి అంశాల పై దృష్టి పెడదాం. కాలం మారింది ఆహారపు అలవాట్లూ మారాయి అలాగే అనారోగ్య సమస్యలు పెరిగాయి. అందులో భాగం గా ప్రతి ఒక్కరూ అల్సర్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అల్సర్స్ ను ప్రాదామిక స్థాయిలో గుర్తించకుంటే సత్వర చికిత్స చేయకుంటే అల్సర్స్ ప్రాణాంతకం గా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు అల్సర్ కోలైటిస్ అంటే ?... అల్సరేటివ్ కోలైటిస్ వ్యాధి అంటే దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ కోలాన్ పెద్దపేగు లోని లోపలిపోర లో ఇంఫ్లామేషణ్ వల్ల కణ జాలాలు పనిచేయడం మానేస్తాయి. అల్సర్లు ఏర్పడి రక్తశ్రావానికి దారి తీస్తుంది దీనికి తోడు ఇంఫ్లామేషణ్ తోడై మొత్తం పేగులు లేదా కొంత భాగం లో అల్సరేటివ్ కోలైటిస్ కు చికిత్స అవసరం అల్సరేటివ్ కోలైటిస్ లక్షణాలు... అసహజంగా వచ్చే కడుపునొప్పి సంకేతమా ? అల్సరేరివ్ కోలైటిస్ కు కారణం సహజంగా వచ్చే పోత్తనోప్పి లేదా ఆగకుండా వచ్చే విరేచనాలు.అవి రక్తవిరేచనాలు స్వల్పంగా మొదలై తీవ్ర రూపం  దాల్చవచ్చు. పేగు గోడల పై తెల్లగా కనిపిస్తాయి. అవే అల్సర్స్ దానిలో చీముకూడా ఉండవచ్చు. బరువు తగ్గిపోవడం... దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ లక్షణాలు అల్సరేటివ్ కోలైటిస్ ను  వారించాలంటే సాధారణ ప్రభ్హావం న్యుట్రిషియన్స్ పై పోషక ఆహారం పై పడుతుంది. అరుగుదల లేకపోవడం. తద్వారా బరువు తగ్గిపోవడం ఎదుగుదల తగ్గి పోవడం వంటి లాక్షణాలు కనిపిస్తాయి. ఇతర హెచ్చరిక సంకేతాలు... పెద్ద పేగుల్లో వచ్చే ఇంఫ్లామేషణ్ అల్సర్స్ లేదా వచ్చే తీవ్ర సమస్యలు పేగులపై చూపవు. జ్వరం, అలసట, రక్త హీనత, సామస్య లేదా పేగుల బయటి భాగం లో ఆర్తరైటిస్,చర్మం పై మరిన్ని సమస్యలుతలెత్తు తాయి. అల్సరేటివ్ కోలైటిస్ క్రో హన్స్ వ్యాధి...అల్సరేటివ్ కోలైటిస్ కు క్రోహన్స్ వ్యాధికి సంబంధం ఉంది. ఇది మరో రకమైన ఇంఫ్లామేషణ్ తెచ్చే వ్యాధి. పేగుల్లో వచ్చే మారోవ్యాది దీనినే ఇంఫ్లామేటరీ బౌల్ డిసీజ్ గా పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ క్రోహన్స్ వ్యాధి అల్సరేటివ్ కోలైటిస్ అది కేవలం పేగులకు మాత్రమే పరిమితం కాదు. సహజంగా చిన్న పెగులలోను రావచ్చు.పెద్ద పేగులు అప్పుడప్పుడు రావచ్చు. మరో దీర్ఘకాలిక వ్యాధిగా చెప్పవచ్చు. గ్యాస్ట్రో ఇంటర్ స్తైనల్ దిజార్దర్ లేదా ఇరిటబుల్ బౌల్ సిండ్రోం తో పాటు అల్సరేటివ్ కోలైటిస్ వల్ల పొత్తికడుపులో నొప్పి,విరేచనాలు, వంటి వి ప్రాధాన లక్షణాలు ఐ బి ఎస్ కు ప్రాధాన కారణం నరాలు సరిగా పని చేయక పోవడం అని అంటారు. పేగుల లోని కండరాలు ఇక్కడ ఇంఫ్లా మేషన్ వచ్చినట్లు గుర్తించలేదు. అల్సరేటివ్ కోలైటిస్ ఎవరికీ వస్తుంది? సోకుతుంది?... అల్సరేటివ్ కోలైటిస్ వ్యాధి చాలా దేశాలాలో వ్యాపిస్తోంది. గ్రమాలాలో, పట్టనాలలో సహజం దాదాపు దగ్గర దగ్గర ఒక మిలియన్ ప్రజలు యు ఎస్ లో అల్సరేటివ్ కోలైటిస్ తో బాధపడుతున్నారు. వ్యక్తి గతంగా అల్సరేటివ్ కోలైటిస్ సహజంగా 15 నుంచి 25 సం వత్సరాల వాళ్ళలో వస్తుంది. అది జన్యుపరమైన సమస్యగా ఉండి ఉండవచ్చని. అల్సరేటివ్ కోలైటిస్ చాలా సహజంగా చుట్టాలలో వస్తుంది. వ్యక్తి గతంగా తూర్పు యూరప్,జ్యుయిష్,వంటి దేశాలాలో అల్సరేటివ్ కోలైటిస్ వస్తుంది. అల్సరేటివ్ కోలైటిస్ కారణాలు ఏమిటి ?... అల్సరేటివ్ కోలైటిస్ కు కారణాలు పూర్తిగా తెలియరాలేదు. శరీరంలో  ఇమ్మ్యులా జికల్ సంబంధిత ప్రతి చర్యగా చెప్పవచ్చు. బ్యాక్టీరియా సహజంగా పేగులలో కనిపిస్తుంది. దానిని గుర్తించవచ్చు. అయితే ఆహారం వల్లే అల్సరేటివ్ కోలైటిస్ కు కారణంగా ఆధారాలు లేవని అంటున్నారు. అల్సరేటివ్ కోలైటిస్ నిర్ధారణ... అల్సరేటివ్ కోలైటిస్ నిర్ధారణకు కోలోనోస్కపి, పద్ధతి ఇందులో కెమెరా ను ఏనస్ ద్వారా ప్రవేశ పెట్టి పేగులో నికి పోనిచ్చి, పరీక్షిస్తారు,లేదా అల్సర్ ఎక్కడ ఉందొ గుర్తిస్తారు. బ్రేనియం ఎనిమా ద్వారా పద్దతిలో ఎక్స్ రే బ్రేనియం ను పేగులకు అమరుస్తారు. కోలోనో స్కో పీ చాలా సున్నితంగా ఉంటుంది. ఇంఫ్లామేషన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. దీనిని బేరియం ఎనిమా ద్వారా గుర్తించవచ్చు. కోలోనోస్కో పి ద్వారా బయాప్సీ ద్వారా పేగులలోని గోడల పై ఉన్న అల్సర్ ని తీసి నిర్ధారిస్తారు. అల్సరేటివ్ కోలైటిస్ కోర్సులు... అల్సరేటివ్ కోలైటిస్ అన్నిటికీ చికిత్సలు ఉండవు. కొంతమంది వ్యక్తులలో ఒక్కోసారి దాని తీవ్రత సాధారణ స్థితి నుంచి తీవ్ర స్థాయికి చేరుతుంది. తరచుగా కొన్ని సంవత్సరాలుగా సందర్బోచితంగా వ్యాధి బయటికి వస్తుంది. కొద్ది రోజులుగా పెద్దగా యాక్టివ్ గా లేక పోయినా కోలోనో స్కో పి పేగులలో ను మచ్చలుగా ఉండవచ్చు. అల్సరేటివ్ కోలైటిస్ కు సత్వర చికిత్స... అల్సరేటివ్ కోలైటిస్ విజ్రుంభిస్తూ ఉండడం తో చికిత్స చాలా కీలకం. అత్యవసరం రానున్న రోజుల్లో వచ్చే దీర్ఘ కాలిక తీవ్ర సమస్యలు సహజంగా వచ్చే రక్త శ్రావం జరగడం వల్ల రక్త హీనాథ సమస్య వస్తుంది. అల్సరేటివ్ కోలైటిస్ విజ్రుంభణ వల్ల కోలాన్లో పెద్దపెగుల్లో రాపిడి జరిగి అత్యవసర వైద్యం అందించాల్సిన అవసరం రావచ్చు. ఒక వేళ చికిత్స వల్ల ఫలితం రాకుంటే పెగుభాగాం మొత్తం తొలగించాల్సి ణ పరిస్థితి రావచ్చు. అల్సరేటివ్ కోలైటిస్ కాలాన్ క్యాన్సర్ కు దారితీస్తుందా?... అల్సరేటివ్ కోలైటిస్ ఉన్న వారిలో కాలాన్ క్యాన్సర్ అంటే పెద్దపెగుల్లో క్యాన్సర్ ప్రామాదం పొంచిఉంది. కాలాన్ క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పటి నుంచి సుదీర్ఘంగా సాగుతూ ఉంటుంది. పేగులలో వ్యాధి పెరుగుతూ వస్తూ ఉంటుంది. కాలాన్ క్యాన్సర్ నివారణకు కోలోనో స్కోపి స్క్రీనింగ్,విత్ బయాప్సీ ని సూచిస్తారు. సహజంగా సంవత్సరానికి ఒకసారి లేదా నెలకోసారి క్యాన్సర్ గా గుర్తించి నట్లయితే పెగులనే తొలగించాల్సి రావచ్చు. ఇది క్యాన్సర్ ను వృద్ధి కాకుండా ముందే సర్జరీ ద్వారా తొలగిస్తారు. అంటే దాదాపు 8 సంవత్సరాల వ్యాధి వచ్చిన తరువాత మాధ్యకాలం లో కాలాన్ క్యాన్సర్ పెరగడాన్ని తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఇతర సమస్యలు... శరీరంలోని ఒక్కోభాగం లో అల్సరేటివ్ కోలైటిస్ వల్ల ఇతర ఇబ్బందులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. పేగులలో కాలాన్ లో ఇంఫ్లామేషణ్ వల్ల అది స్పైన్, పెద్ద కీళ్ళు,అంటే ఆర్తరైటిస్ తీవ్రమైన చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లేదా తీవ్రంగా లివర్ సమస్య స్క్లిరో సింగ్ కొలాన్ జైటిస్ చాలా తక్కువ మందిలో వస్తుంది. అల్సరేటివ్ కోలైటిస్ అన్ని ఇంఫ్లామేషణ్ మరియు వ్యాధి నిరోధక శక్తి కాలాన్ లో కొన్ని రకాల ఇబ్బందులు పెరిగి విజయవంతమైన చికిత్స కోలైటిస్ కు మరెవ్వరు చేయలేరు. అల్సరేటివ్ కోలైటిస్ మందులు... అల్సరేటివ్ కోలైటిస్ లక్ష్యం ఇంఫ్లామేషణ్ తగ్గించేందుకు మందులు చాలా అనుభవం కావాలి. ఎమినో స్యాటిసి లేటస్ మందులు అవి ఆస్ప్రిన్ ప్రభావంతంగా  పనిచేస్తాయి. కార్టికో స్తేరాయిడ్స్, ప్రేడ్ నిసాన్ మూడవ మందుగా ఇమ్యునో మొర్ర లెటర్ మందులు. ఇమ్యూన్ రెస్పాన్స్ ను తగ్గిస్తాయి. అందుకే ఇంఫ్లా మేషన్ తగ్గేందుకు కొన్ని వారాలు పడుతుంది. లేదా నెలలు కూడా పట్టవచ్చు. మందులు చాలా ప్రభావ వంతంగా పనిచేస్తున్నాయి. బాయోలాజిక్స్ అడాటి మంచ్ ఇతరులు ఇమ్మ్యున్ సిస్టం ద్వారా ఉత్పత్తి చేస్తాయి. బయో లాజిక్ తెరఫిలు ... అల్సరేటివ్ కోలైటిస్ కు చాలా అధునాతన చికిత్స ఒక గొప్ప సృజనాత్మక ప్రక్రియగా చెప్పవచ్చు. దీనినే బయోలాజిక్ తేరాఫి యాంటి బాడీ లతో చేస్తారు. మాలిక్యుల్ ఇమ్యూన్ సిస్టం ఉత్పత్తి చేసిన అదే ఇంఫ్లామేషణ్ కు కారణం అవుతోంది. బయో లాజిక్ తెరఫీ అనుభవం ప్రోటీన్ ఇమ్యూన్ సిస్టం ద్వారా దానిని ట్యూమర్ నేక్రోసిన్ ఫాక్టర్ యాంటి బోడీస్ తప్పకుండా ఇవ్వాల్సిందే ప్రతి దానికి ఇంట్రా వె యిన్ ద్వారా కొద్ది వరాలు ఇవ్వాల్సిందే. విప్ వారం తెరఫి..ఆశ్చర్యకరమైన పరిశీలన పరిశీలన ఏమిటి అంటే... ఇన్ఫెక్షన్ పందికి సంబందించిన విప్ వార్మ్ ద్వారా ఇచ్చే చికిత్స చాలా ప్రభావ వంత మైనదిగా చెప్పవచ్చు. అల్సరేటివ్ కోలైటిస్ శాస్త్రజ్ఞుల నమ్మకం. అందులో ఉన్న రకరకాల వార్మ్స్, తన అలవాటు ప్రకారం కోలాన్ కు ఇమ్యూన్ రెస్పాన్స్ అందుకే అక్కడ ఇంఫ్లామేషణ్ తగ్గుతుందని ఒక పరి శోదనలో వివరించారు. 43% మంది రోగులు అల్సరేటివ్ కోలైటిస్ విప్ వారం తోనే అనినిపునులు అంటున్నారు.  అల్సరేటివ్ కోలైటిస్ విప్ వార్మ్ గుడ్లను లోపలి కి పెట్టడం ద్వారా 12 వా రాలాకు ఇవ్వచ్చు అన్న అంశం పై ఇంకా పరిశోదనలు జరగాల్సి ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో అల్సరేటివ్ కోలైటిస్ కు విప్ వార్మ్ అసహజమైన ప్రక్రియ కాదు ఇంట స్తైనల్ పేరా సైటిక్ వ్యాధులు సహజమని అంటున్నారు నిపుణులు. అల్సరేటివ్ కోలైటిస్ సర్జరీ... మందులు తెరఫీలు 3 వ వంతు ప్రజలకు అల్సరేటివ్ కోలైటిస్ కు సర్జరీ అవసరం ఇంఫ్లామేషణ్ లేదా క్యాన్సర్ లకు చికిత్స లేదా తీవ్రమైన సమాస్య  వచ్చినప్పుడు కాలాన్ సర్జరీలో మొత్తం పేగులను తొలగించాల్సి రావచ్చు. అల్సరేటివ్ కోలైటిస్ తొలగించడం ద్వారా వారికి ఉపసమనం కలిగిస్తారు. చిన్న పేగులలో వివిదరకాల సర్జరీ పద్దతులు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక వృద్ధి సాధించారు. ఏది ఏమైనా తప్పనిసరి పరిస్థితులలో ఇటి యోస్ట మీ ద్వారా తొలగిస్తారు. అల్సరేటివ్ కోలైటిస్ పిల్లలలో... చిన్నపిల్లలలో అల్సరేటివ్ కోలైటిస్ ను పిల్లలలో నియంత్రించలేము. చాలా నెమ్మదిగా సహజంగా మందులతో పిల్లలలో అల్సరేటివ్ కోలైటిస్ పెరగకుండా జాగ్రత వహించాలి.    

క్యాన్సర్ అవగాహన..చికిత్స...

వృ ద్దాప్యం... శరీర కణాల వృద్ది కణాలు అంతరించిపోవడం మధ్య ఉండాల్సిన సమతుల్యత దెబ్బతిన్నప్పుడు క్యాన్సర్ ఏర్పడుతుంది. జన్యువులలో మార్పు సంభవించినప్పుడు. ఇలా జరుగుతుందని సైంటిస్ట్లు కనుగొన్నారు. శరీర కణాలు వృద్ది చెందడం అంతరించిపోవడం మధ్య సమతౌల్యతను కాపాడే జన్యువులలో మార్పు మార్పు రావడం సాధారణంగా వయస్సు పై బడుతున్న కొద్దీ జరగడానికి అవకాసం ఉంది. ఉదాహరణకు 25 సంవత్సరాల యువకుని కంటే 75 సంవత్సరాల యువకుని కంటే 75 సంవత్సరాల వ్రుద్దునిలో క్యాన్సర్ రావడానికి 1౦ ౦ శాతం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీర్ఘకాలం పాటు జీవించే వారికి జన్యువులలో ఇలాంటి మార్పులు జరిగె అవకాసం ఎక్కువుంటుంది. అలా అని వృద్ధులందరికీ ఇలా మార్పులు జరిగి క్యాన్సర్ వస్తుందని చెప్పటానికి వీలు లేదు.  క్యాన్సర్ ఏ వయస్సులో ఐనా రావచ్చు. ఆఖరికి పిల్లలకు కూడా వచ్చే అవకాసం ఉంది.  కుటుంబ చరిత్ర... ఎక్కువ రకాల క్యాన్సర్స్ జన్యువుల లో అనుకుని మార్పులు జరగడం. మూలంగా రావచ్చని చెప్పుకున్నాము. ఇలాంటి మార్పులు కుటుంబ పరంగా క్యాన్సర్ చరిత్ర కలవారికి వారసత్వంగా వచ్చే అవకాసం కొంత ఉంది. అలా అని కుటుంబ సభ్యుల లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉంటె వారి పిల్లలకు కూడా క్యాన్సరు తప్పకుండా వస్తుందని కాదు. నిజం చెప్పాలంటే 8౦ నుంచి 9౦ శాతం క్యాన్సరు కేసులు ఏ క్యాన్సరు చరిత్ర లేనివారికి వస్తున్నాయి. కాక పోతే కుటుంబ పరంగా క్యాన్సరు చరిత్ర కలవారికి క్యాన్సరు రావడానికి కొంత ఎక్కువ అవకాసం ఉంది. ఉదాహరణకు 5% బ్రెస్ట్ క్యాన్సర్లు ఆ కుటుంబ చరిత్ర కలవారికి వస్తోంది.  పొగతాగడం... పొగ తాగడం మూలంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్, గొంతు, క్యాన్సర్, నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్,మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ, జీర్నాశయ క్యాన్సర్, క్లోమం, గర్భాశయ క్యాన్సర్. మొదలైన అవయవాలకు క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో ఏటా 1, 8౦, ౦౦౦ మందికి పైగా పోగాతాగాటం వల్ల చనిపోతున్నారని అక్కడి ప్రభుత్వ గణాంకాలు తెలియ చేస్తున్నాయి. ఒక్క పొగ తాగే వారు మాత్రమే కాదు ఆ పక్కన ఉండే వారికీ వారి కుటుంబ సభ్యులకు కూడా క్యాన్సార్లలో ఎదో ఒకటి రావడానికి అవకాసం ఉంది. పోగాతాగడం అనేది మనం మార్చుకోగలిగిన జీవన శైలి. తద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. పోగాతాగడం తో పాటు మద్యం సేవించే అలవాటు కూడా ఉన్నవారికి క్యాన్సర్ రావడానికి మరిన్ని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోషకాహార లోపం- స్థూలకాయం... రెండు రకాల సమస్యలు కల వారికి కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి అవకాసాలు ఉన్నాయని పరిశోధకులు చేపుతున్నారు. ఉదా.. కొవ్వు పదార్ధాలు అతిగా తీసుకునే వారికి పెదా పేగులు, ర్భాశయం, ప్రోస్టేట్ క్యాన్సర్, రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థూల కాయం తో బాధ పడే వారు సరిపడా లేని వారికి పెద్ద ప్రేవులు, అన్న వాహిక కిడ్నీ, గర్భాశాయాలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహారంలో పళ్ళు ఫలాలు కాయ కూరలు, సరిపడా ఉండే టట్లు చూసుకోవడం రోజుకి 3౦ నిమిషాల చొప్పున 5 రోజులు చురుకుగా నడవడం. వంటి కనీస వ్యాయామం చేయడం ద్వారా స్తూల కాయం రాకుండా చూసుకోవడం ఒకవేళ స్తూల కాయం తో బాధ పడుతుంటే దానిని తగ్గించుకోవడం లాంటి చర్యల ద్వారా కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు ను నివారించ వచ్చనేది నిపుణుల సూచన.  రేడియేషన్, సూర్యరస్మి... అనువిద్యుత్ ప్రాజెక్ట్ ల నుండి గాని లేదా ఆణు ఆయుధ ప్రయోగాలు జరప బడ్డ చుట్టుపక్కల ప్రాంతాలాలో నివసించే వారికి ఆణు ధార్మికత సోకే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ల్యుకేమియా గా పిలవబడే బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, రావడానికి ఎక్కువ అవకాశాలుఉంటాయి. లేదా కొన్ని గనులలో పనిచేసే వారికి అక్కడి మట్టి, రాళ్ళలో ఉండే రంగు,రుచి వాసన లేనిరాడాన్ అనబడే రేడియో యాక్టివ్ గ్యాస్ సోకి ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎముకలు విరిగినప్పుడు లేక ఇతరత్రా అంతర్గత అవయవాల చిత్రాలను చూడడానికి ఎక్స్ రేలు తీసే టెక్నీషియన్లకు క్యాన్సర్ ను నయం చేయడానికి వాడే రేడియేషన్ తెరఫిలో పెద్ద యంత్రాల నుంచి వచ్చే రేడియేషన్ మూలంగా ఆయా మిషన్ల టెక్నీషియన్లకు క్యాన్సర్ వచ్చే ప్రామాదం ఉంది. అయితే ఎక్స్ రే ఫోటోలకు వాడే రేడియేషన్ చాలా స్వల్పంగా మాత్రమే రేడియేషన్ తెరఫిలో వాడే రేడియేషన్ కొంచం అధికంగానే ఉంటుంది. మనలాంటి ఉష్ణ దేశాలాలో కంటే శీతల దేశాలలో నివసించే ప్రజలకు ఎండలో ముఖ్యంగా మిట్ట మాధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు గడిపితే చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.  రాసాయానాలు... వృత్తి రీత్యా కొన్ని రకాల పనులు చేసేవారు. ఉదా-- భవనాలకు రంగులు వేసే పెయింటర్లు నిర్మాణ రంగ కార్మికులు ఆస్బెస్టాస్ కెమికల్ పరిశ్రమలో పని చేసేవారికి వాళ్ళు పని చేసే రాసాయనాల మూలంగా క్యాన్సర్ ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది.  కొన్ని రకాల వైరస్ లు...హ్యూమన్ పాపిలోమా వైరస్... హెపటైటిస్ -బి వైరస్ మూలంగా లివర్ క్యాన్సర్ పాపిలోమా వైరస్ మూలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్,సెర్వైకల్ క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధికి కారణ మైన హెచ్ ఐ వి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్,మూలంగా కపోసి సర్కోమా అనబడే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే హెలికో బ్యాక్టార్ పైలోరి, అనబడే బ్యాక్టీరియా మూలంగా జీర్ణాశయం లో పుళ్ళు ఏర్పడడం మాత్రమే కాదు జీర్నాశయ క్యాన్సర్ వచ్చే అవకాసం ఉంది.  కొన్ని రకాల హార్మోన్లు... మెన్సెస్ నెలసరి ఆగిపోతున్న దశలో స్త్రీలకు ఎముకలు పెళుసుగా ఉండడం, యోని పోడి బారాడం. వంట్లో సెగలు పొగలు లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి స్త్రీలకు డాక్టర్లు ఈస్ట్రో జన్ గాని,ప్రోజేస్ట్రోన్, గాని లేక లేదా రెండు హార్మోన్లు కలగలిసి సూచిస్తారు. ఇలాంటి హార్మోన్ తెరఫీ మూలంగా ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ కింద బ్రెస్ట్ క్యాన్సర్ ,గర్భసంచి క్యాన్సర్, గుండె పోటు, పక్షవాతం, రక్తపు గడ్డలు, కట్టడం లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.  క్యాన్సర్ నిర్ధారణ... క్యాన్సర్ ఏ అవయవానికి సోకింది, అది ఏ దశలో ఉంది. అన్నది తెలుసుకున్నాక డాక్టర్స్ రోగికి చికిత్స చేసే విషయాన్ని ఈ కింద అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.  ఆరోగి వయస్సు. ఆ వ్యక్తి శరీర దారుడ్యం. క్యాన్సర్ ఏ సైజు లో ఉంది. క్యాన్సర్ ఏ దశలో ఉంది . క్యాన్సర్ ఎంత వేగంగా వృద్ధి చెందుతుంది. ఇతర అంశాలు క్యాన్సర్ ఏ దశలో ఉందొ తెలుసుకోడానికి కింద పేర్కొన్న పరీక్షలను జరిపిస్తారు. ఎక్స్ రే పరీక్ష. అల్ట్రా సౌండ్ స్కాన్. సిటి స్కాన్ . న్యూక్లియర్ స్కాన్ . ఎం ఆరై స్కాన్. పెట్ స్కాన్ ఈ పరీక్షల వల్ల క్యాన్సర్ శరీరంలో ఏ భాగాన్ ఉందొ గడ్డ ఏ సైజులో ఉంది. క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాల లోకి లేదా ఇతర భాగాలాలోకి వ్యాపించిందా లేదా అన్న విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ల్యాబోరేట రీ లలో చేసే రక్త పరీక్ష,మూత్ర పరీక్ష, కళ్లి పరీక్ష ఇతర ద్రవాల పరీక్షలు క్యంసర్ కు సంబందించిన ఇతర సమస్యలు ఏ మైనా ఉంటె తెలుస్తాయి.  క్యాన్సర్ ముదరడం- వివిధ దశలు... రోగికి క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యాక డాక్టర్స్ మొదట ఆ క్యాన్సర్ ఏ దశలో ఉందొ అన్నది తెలుసుకోడానికి ప్రాయాత్నిస్తారు. అంటే ఎంతగా ముదిరి పోయింది? అన్నది క్యాన్సర్ ముదిరి పోవడాన్ని డాక్టర్స్ మూడు విధాలుగా తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియను టి ఎన్ ఎం పద్ధతి అంటారు.  టి ---అంటే ట్యూమర్ గడ్డ (గడ్డ సైజ్ ) ఎన్ --- అంటే లింఫ్ గ్రంధులు సంఖ్య సైజు. ఎం -- మేటాసిస్ అంటే క్యాన్సర్ కణాలు రక్త ప్రావాహం ద్వారా లేక లింఫ్ వ్యవాస్త ద్వారా మిగతా శరీరం లో ఎంత మేరకు వ్యాపించాయి అన్నది తెలుసుకోవడం కీలకంగా భావిస్తారు వైద్యులు. ఈ మూడిటినీ వివిధ పరీక్షల ద్వారా పరిసీలించాక క్యాన్సర్ ఏ దశలో ఉందొ అంచనాకి వస్తారు. క్యాన్సర్ ముదర డానికి సంబందించిన వివిధ దశలు వరసగా ఈ కింది విధంగా ఉంటాయి. సాధారణదశ...క్యాన్సర్ ప్రారంభానికి ముందు దశ.  మొదటిదశ ...స్టేజి1 -ఏదైనా ఒక అవయవం లో క్యాన్సర్ ప్రారంభం అయి ఉంటుంది. రెండవదశ ...స్టేజి 2- క్యాన్సర్ గడ్డ పెద్దది గా ఉంటుంది. లింఫ్ గ్రంధులకు సోకవచ్చు,సోకక పోవచ్చు. మూడవదశ...స్టేజి3-వరూధి చెందిన క్యాన్సర్ లింఫ్ గ్రంధులకు సోకుతుంది. నాల్గవదశ ...స్టేజి4 -క్యాన్సర్ ప్రారంభ మైన అవయవం నుంచి క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించడం ఇది పూర్తిగా ముదిరి పోయిన దశ. క్యాన్సర్ లో రకాలు..వాటిపేర్లు... క్యాన్సర్ ఏ శరీరానికి వస్తే దానిని అశరీర భాగపు క్యాన్సర్ గా పిలుస్తారు ఉదా..ఎముకలకు వస్తే బోన్ క్యాన్సర్. ఊపిరి తిత్తులకు వస్తే లంగ్ క్యాన్సర్ వక్షోజాలకు వస్తే బ్రస్ట్ క్యాన్సర్, చర్మానికి వస్తే స్కిన్ క్యాన్సర్, అని అంటూ ఉంటారు.  క్యాన్సర్ లో రకాలు... కార్సినోమా... చర్మం మీద,అంతర్గత అవయవాల లోపలి పొరలు లేక బయటి పొరల మీద, ఏర్పడే క్యాన్సర్,కార్సినోమా గా చెపుతారు. సా ర్కోమా... ముకలు,కొవ్వు ,కండరాలు, రక్తనాళాలు, లేదా ఆయా అవయవాలని పట్టి ఉండే కణజాలానికి వచ్చే క్యాన్సర్ ను సార్కోమా విభాగానికి చెందినదిగా వర్గీకరించారు. ల్యుకేమియా... రక్త కణాలను తయారు చేసే ఎముక మజ్జ లో ప్రారంభమైన అసంఖ్యాకం గా అసాదారణ రక్త కణాలని ఉత్పత్తి చేస్తూ రక్త ప్రావాహాం లోకి ప్రవేసించే క్యాన్సర్ ను ల్యుకేమియగా పిలుస్తారు. లింఫోమా మైలోమా ... లింఫోమా మైలోమా రోగ నిరోధక వ్యవస్త లో ప్రారంభమయ్యే క్యాన్సర్ కణాలను లింఫోమా మైలోమాగా పిలుస్తారు. క్యాన్సర్ చికిత్స లు -పద్దతులు... న్సర్ కు చికిత్స ఆ క్యాన్సర్ ఏ టైపు కు చెందినది క్యాన్సర్ ఎంతగా ముదిరింది క్యాన్సర్ ఏ స్టేజి లో ఉంది. అం శాల ప్రాతిపదికన చికిత్స ఉంటుంది. సాధారణంగా క్యాన్సర్ సోకిన భాగాన్ని సర్జరీ చేసి తొలగించడం ద్వారా చికిత్స చేస్తారు సర్జరీ తరువాత రోగి కొంత కాలం పాటు నొప్పిని భరించక తప్పదు. అయితే ఈ  నొప్పిని మందుల ద్వారా నియంత్రించ వచ్చు. అంతే కాక సర్జరీ తరువాత రోగి కొంతకాలం తీవ్రమైన నీరసం,అలసట కు గురి అవుతారు.  రేడియేషన్ తెరఫి..కీమోతేరఫీ రేడియో తెరఫీ... దీనిని రేడియో తెరఫి అని కూడా అంటారు. ఈ పద్దతిలో క్యాన్సర్ సోకిన భాగానికి హై ఎనేర్జీ రేస్ పంపించడం ద్వారా ఆ భాగంలో ఉన్న క్యాన్సర్ కణాలను నిర్మూలించడం జరుగుతుంది. ఇందులో రెండు రకాల పద్దతులు అమలు చేస్తారు. మెషిన్ ద్వారా బయటి నుంచి క్యాన్సర్ గడ్డ వద్దకు రేడియేషన్ ను ను పంపడం ఒక పద్ధతి. రెండో పద్దతిలో రేడియో యాక్టివ్ పదార్ధం కలిగి ఉన్న సూదులు, వైరులు గింజలు, లేదా ట్యూబ్ లు శరీరం లోపలి క్యాన్సర్ గడ్డ వద్దకు లేదా గడ్డ లోపలి కి పపడం ఉంటుంది. వివిదరాకాల పద్దతుల అమలు చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను నిర్మూలించడం జరుగుతుంది. రేడియేషన్ ట్రీట్మెంట్ మూలంగా నొప్పి ఉండదు. వాటి మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తాత్కాలికం మాత్రమే వాటిని కంట్రోల్ చేయవచ్చు.  ఈ ట్రీట్మెంట్ జరిగిన తరువాత వారాలలో రోగి తీవ్రమైన అలసటకు గురిఅవుతారు. అలాగే ఆ వ్యక్తిలో తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవచ్చు. బయటి నుంచి ఇచ్చే రేడియేషన్ చికిత్స జరిగిన ప్రాంతంలో తాత్కాలికంగా వెంట్రుకలు రాలిపోవచ్చు అక్కడి చరర్మం కమిలి పొడిగా అయి దురద ఉంటుంది ఇది సాధారణం అని వైద్యులు పేర్కొన్నారు.  కీమోతేరఫీ... కీమోతేరఫీ పద్దతిలో మందుల ద్వారా శరీరం లోపలి క్యాన్సర్ కణాలను నసింపచేసే ప్రయత్నం ఉంటుంది.ఈ పద్ధతి మూలంగా క్యాన్సర్ సోకని సాధారణ ఆరోగ్యకర కణాలు కూడా నశించే అవకాశం ఉంది ముఖ్యంగా వేగంగా విభజన చెందే కణాలు నశిస్తాయి. ముఖ్యంగా వాడే మందులను బట్టి వాటి డోస్ ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఆధారపడి ఉంటాయి. అలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లో జుట్టు రాలడం. తాత్కాలికంగా అలసట ఆకలి తగ్గిపోవడం, తెమలడం వాంతులు, నీళ్ళ విరేచనాలు నోట్లోను పెదాల మీద పుళ్ళు ఏర్పడడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. తెమలడం, వాంతులు లాంటి వాటిని కొన్ని మందులు వాడడం ద్వారా నివారించవచ్చు. కీమోతేరఫి పూర్తి కాగానే సాధారణ కణాలు నశించడం ఆగిపోతుంది.  హార్మోన్ తెరఫీ... కొన్ని క్యాన్సర్ లలో కణాలు వృద్ది చెందడానికి రోగి శరీరంలోని హార్మోన్ లను ఉపయోగించుకోవడం. జరుగుతుంది. ఇలాంటి క్యాన్సర్ లకు హార్మోన్ తెరఫీ ని వాడతారు. ఈ తెరఫీ లో క్యాన్సర్ కణాలు వృధీ చెందడానికి అవి ఉపయోగించుకుంటున్న శరీరంలోని హార్మోన్ల ఉత్పత్తిని మందుల ద్వారా ఆపుచేయటం. లేదా ఆ హార్మోన్లు పని చేసే విధానాన్ని మార్పు చేయటమో చేసి క్యాన్సర్ కణాల వృద్ధికి అడ్డుకట్ట వేస్తారు. లేకపోతే క్యాన్సర్ కణాలు ఉపయోగించుకుంటున్న హార్మోన్లు తయారు చేసే శరీర భాగాన్ని సర్జరీ ద్వారా తొలగిస్తారు. ఉదా..బ్రెస్ట్ క్యాన్సర్ కు ఉన్నప్పుడు రోగి శరీరంలోని అందాశాయాల్ని తొలగిస్తారు. హార్మోన్ తెరఫి మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు అలసట శరీరంలో నీరు నిలువకావడం బరువు పెరగడం. వంట్లో సెగలు పొగలు తెమలటం, వాంతులు, ఆకలి తగ్గడం కొన్ని కేసులలో రక్తం గడ్డలు కట్టడం మొదలైనవి కనబడతాయి. మెనోపాజ్ చేరుకుంటున్న స్త్రీలలో ఎముకలు పెళుసుగా అవుతాయి. ఇస్తున్న హార్మోన్ తెరఫి టైప్ ను బట్టి సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉంటాయా లేక శాస్వతంగా ఉండి పోవచ్చ అనేది ఆధారపడి ఉంటుంది.  బాయోలాజికల్ తేరాఫీ... బయో లాజికల్ తెరఫీ లో క్యాన్సర్ వ్యాధితో పోరాడటానికి గాని లేకపోతే క్యాన్సర్ చికిత్స మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తాకిడిని తగ్గించుకోడానికి డైరెక్ట్ గానో శరీరంలోని వ్యాదినిరోడక వ్యవస్థ ను ఉపయోగించుకుంటుంది.బయోలాజికల్ తెరఫీ లో మళ్ళీ వివిదరకాలు ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వాస్తాయి ఆయా తెరఫీ రకాలను బట్టి ఉంటుంది. ఈ తెరఫివల్ల ఫ్లూ జ్వరం లో వచ్చే లక్షణాల లాంటివి. సైడ్ ఎఫెక్ట్స్ గా ఉంటాయి. ఉదా.. శరీరం లోపలినుంచి చలి జ్వరం, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం, తెమలడం, వాంతులు, నీళ్ళ విరేచనాలు, మొదలైనవి. రోగి చర్మం తేలికగా కమిలిపోయి. రక్త స్రావం కావాచ్చు. చర్మం వాయడం, దద్దుర్లు లాంటివి, ఉండవచ్చు. సమస్యలు తీవ్రంగానే ఉండే అవకాసం ఉంది గాని చికిత్స ని ఆపగానే పోతాయి.  

చిన్న పిల్లల పై ఒమిక్రాన్ ప్రభావం..!

  వాషింగ్ టన్ లో పిల్లలను ను వణికిస్తున్న ఒమైక్రాన్..... యుఎస్ లో 95 మిలియన్ల పిల్లలు ఒమైక్రాన్ బారిన పడ్డారని అకాడమి అఫ్ పిరియాట్రిక్స్ వెల్లడించింది. ఆసంస్థ అందించిన డాటా ప్రకారం 9,45 2 ,49 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.వాషింగ్ టన్ లో9.5 మిలియన్ల పిల్లలు పరీక్షలు నిర్వహించగా పోజిటివ్ వచ్చిందని పిల్లలలో కోరోనా కేసులు పెరగడం పట్ల ఆందోళన కలిగిస్తుంది. తాజా సమాచారం ప్రాకారం అకాడమి ఆఫ్ పిడియాట్రిక్స్ఆసుపత్రిలో 9,452,49 కోవిడ్ కేసులు దేశ వ్యాప్తంగా నామోదు అయినట్లు తెలుస్తోంది. ఇందులో 17.8 % ఖచ్చితమైనవని మొత్తం 1౦౦ ,౦౦౦ పిల్లలో 12,589 కేసులు అంచనా . గతవారంలో నమోదుకాగా దాదాపు ఒక మిలియన్ పిల్లలకు సోకి ఉండవచ్చని గతంలోచలికాలం తో పోలిస్తే ఇది చాలా అత్యదికమని. వారం వారం 69% పెరుగుదల దీని సంఖ్య 5,8౦, ౦౦౦ కు చేరింది. ఇంకా మరింత పూర్తి సమాచారం అందాల్సి ఉంది. వివిదవయస్సుల వారి వివరాలు వ్యాదితీవ్రత, ఏ వేరియంట్ దీర్ఘకాలిక, అనారోగ్యం సమస్యలు వాటి ప్రభావం వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం ప్యాండమిక్ఉన్నందున వాటిని అత్యవసరంగా గుర్తించడం అవసరం. దీర్ఘకాలిక ప్రభావం మానసికంగా, ఉండరాదన్నది సామాజికంగా ఉండరాదన్నది నిపుణుల భావన. ఒమైక్రాన్ వల్ల పిల్లల అనారోగ్యం పై ప్రభావం... ఎవరైతే పిల్లలు వ్యాక్సిన్ వేసుకోలేదో వారి పై తీవ్రప్రభావం ఉంటుందని కేంబ్రిడ్జ్ వైరాలజిస్ట్ రవీంద్ర గుప్తా వెల్లడించారు.ఒమైక్రాన్ బారినుండి తప్పించుకోవాలంటే మూడవ డోస్ అవసరమని అన్నారు. వ్యాక్సిన్ మూడవ డోస్ ఇమ్యునిటీ పెంచుకోవడం ఒక్కటే మార్గం. వ్యాక్సినేషన్ వేసుకున్న వేరియంట్ దాని వేషాలురూపాలు మార్చుకుంటుంది. భారత్ లో ఇతర దేశాలలో తీవ్రప్రభావం చూపుతోంది. పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారనికేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ తిరాప్యుటిక్ ఇమ్యునాలాజీ ఇన్ఫెక్షన్ డిసీజ్ ప్రోఫెసర్ క్లినికల్ మైక్రో బయాలజీ రవీంద్ర గుప్తా వివరించారు. కాగా వ్యాక్సినేషన్ వేసుకో కుంటే వ్యాధి తీవ్రత తట్టుకోవడం కాష్టమని అన్నారు. వైరస్ ను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి ఒమైక్రాన్ సహజమైన వ్యాక్సిన్ కన్నా ప్రమాదకరం ఒమైక్రాన్ ఇన్ఫెక్షన్ గురించి పూర్తిగా తెలియదని గుప్తా స్పష్టం చేసారు.  పిల్లలలో ఓఒపిరితిత్తుల నాళా లలో పైభాగంలో ఇన్ఫెక్షన్ ఇతర అనారోగ్య సమస్యలు మరణాలు ఇప్పటివరకూ చూడలేదు.అని గుప్తా స్పష్టం చేసారు. ఒమైక్రాన్ వేరియంట్ పై బయాలాజికల్ పరిశోదన చేస్తున్నామని డెల్టాకు, ఒమైక్రాన్ కు మధ్య పొంతన ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయాత్నంలో ఉన్నామని.ట్రాన్స్ మేమ్బ్రీన్ ప్రోటీన్ కు భిన్నంగా ఒమైక్రాన్ వ్యవహరిస్తోంది. అవి ఊపిరి తిత్తుల్లో పై భాగం లో లేదా కింది భాగం లో ఉంటాయి.వారిలో నిమోనియా వచ్చే అవకాసాలు తక్కువే అను గుప్తా వివరించారు. పిల్లలు అసిపాత్రులలో చేరడానికి కారణాలు వివరిస్తూ పిల్లల శ్వాస నాళాలు చాలా చిన్నవిగా సన్నగా ఉండడం అనాళా లలో ఇంఫ్లా మేషన్ ముక్కు గొంతు లో ఉన్నందున పిల్లలు ఇబ్బందులు పడతరాని అందుకే తల్లి తండ్రులు పిల్లల్ని ఆసుపత్రులలో చేరుస్తున్నారని రవీంద్ర గుప్తా విశ్లేషించారు.

ఒమైక్రాన్ తీవ్రత తక్కువే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన డబ్ల్యు హెచ్ ఓ...

  ఒమైక్రాన్ తీవ్రత తక్కువే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన డబ్ల్యు హెచ్ ఓ...ఒమైక్రాన్ ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గజ గాజా వణికి పోతున్నాయి. అయితేనవంబర్ లో  సౌత్ ఆఫ్రికాలో వెలుగు చూసిన  ఒమైక్రాన్ వేరియంట్  ప్రభావం తీవ్రంగా ఉండదని తక్కువేఅని, అయితే వ్యాప్తి త్వరిత గతిన విస్తరిస్తుందని నిపుణులు చేసిన సూచనలు అసంబద్దమని ప్రజలను తప్పుదారి పట్టించవద్దని ఒమైక్రాన్ ప్రపంచాన్ని ఒక ఆదుకుంటుందని తీవ్రంగా ప్రభావం చూపుతున్న వేరియంట్ ప్రభావం తక్కువేంటూ చేస్తున్న ప్రచారాన్ని డబ్ల్యు హెచ్ ఓ ఖండించింది.  ఒమైక్రాన్ ప్రపంచం మొత్తం మీద ఒమైక్రాన్ తన ప్రతాపం చూపిస్తోందని కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. వేరియంట్ త్వరితంగా వ్యాపిస్తున్నందున  వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. కోవిడ్19 ముప్పు తొలగి పోలేదని ఇప్పటికే ఫ్రాన్స్, జర్మని,బ్రజిల్ లో 24 గం కొత్తరికార్డులు నమోదు చేస్తున్నాయని అన్నారు. వేగంగా విస్తరించే లక్షణం ఉన్న ఒమైక్రాన్ ప్రపంచం మొత్తం చుట్టేస్తోందని ప్యాన్దమిక్ ఇప్పుడు ఇక్కడా ఉందని తదనంతరం ఎవరిని కాటేస్తుందో చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు అధ్నం గేబ్రిఎసిస్ జెనీవాలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఇప్పటికే యూరోప్ లో ఒమైక్రాన్ ప్రామాడ ఘంటికలు మొగిస్తోందని. జర్మనీలో 1౦౦,౦౦౦ కు పైగా కేసులు చేరాయనిఅన్నారు. ఫ్రాన్స్లో ఇప్పటికే హాఫ్ మిలియన్ కేసులు చేరాయని గేబ్రియసిస్ ఆందోళన వ్యక్తం చేసారు.  ఓమైక్రాన్ ప్రభావం తక్కువే అని చేస్తున్న ప్రచారాన్ని అద్నం గేబ్రియసిస్ తీవ్రంగా ఖండించారు. ఒమైక్రాన్ చాలా ప్రభావ వంతంగా సాగుతోంది. లాటిన్ అమెరిక, తూర్పు ఆశియా,దక్షిణ ఆఫ్రికాలో  నవంబర్ లో కనుగొన్న విషయాన్ని అద్నం గుర్తుచేశారు. ఒమైక్రాన్ ప్రభావం తీవ్రత అంటే ఎలాగుర్తిస్తారు ?.... ఒమైక్రాన్ తీవ్రత తక్కువగా ఉందా,? ఎక్కువగా ఉందా ? లేదా అవేరేజ్ గా ఉందా ? మామూలుగా ఉందా ? అని చేస్తున్న ప్రకటనలు వ్యాధిపట్ల ప్రజలు అయోమయానికి గురిచేస్తున్నారని, అంటే తప్పు దారి పట్టించడం సరికాదని పేర్కొన్నారు   యూరప్ లో గత వారం... గతవారం లో యూరప్ లో 5 మిలియన్ల కేసులు ఉన్నాయని.డబ్యు హెచ్ ఓ అంచనా ప్రకారం యూరప్ లో సగ భాగం ఒమైక్రాన్ తాకే అవకాశం ఉందని హెచ్కారించారు.మార్చి నాటికి ఆసుపత్రులు యూరప్ ఖండం నిన్దిపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. జర్మనీలో 112,323 కేసులు 239 మరణాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఒమైక్రాన్ వల్ల 7౦% పైగా ఇన్ఫెక్షన్లు పెరగడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ఒమైక్రాన్ ఉప్పెన ప్రభావం తో జర్మని, బ్రజిల్, ఒలాఫ్ స్చూల్జ్  తప్పనిసరిగా వ్యాక్సినేషన్ ద్వారా ఇమ్యునిటి పెంచు కోవాలని ప్రజలకు సూచించారు. ఇతర యూరప్ దేశాలలో ఒమైక్రాన్ పొరుగున ఉన్న ఫ్రాన్స్ లో ఒమైక్రాన్ 3౦౦,౦౦౦ రోజు పెరుగుతున్నాయనిపేర్కొన్నారు.  ఫ్రాన్స్ లో ప్రజా ఆరోగ్యం తాజా గణాంకాల ప్రకారం 464 ,769 కొత్త కేసులు 24 గంటలలో నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా అధికారులు పేర్కొన్నారు. చైనా లో ద్వితీయ వార్షి కొత్సవ వేడుకల ప్రకటన తరువాత కోవిడ్ తో ఒకరు  మరణించినట్లు అధికారవర్గాలకు సమాచారం యూరప్​ పర్యాటకరంగం -ప్రభావం... ప్రపంచ పర్యాటకరంగం యూరప్ పై ఆధార పడి  ఉందనికాగా జనవరి 11,2౦2౦ ప్యాండమిక్ లో 5. 5 మిలియన్లు  గా ఉంది యూరప్ పర్యాటక రంగం పైనే ప్రపంచ పర్యాటక రంగం అభివృధీ ఆధార పది ఉందని వేదే సి పర్యాటకులు రారని ప్యాండమిక్ లెవెల్ తగ్గే వరకు 2౦ 24 వరకు 2౦24 వరకు కొనసాగితే పర్యాటకం కుప్ప కూలినట్లే అని అంచనా. బ్రెజిల్ రికార్డ్ స్థాయి లో రోజు వారి కేసులలో 1,37,౦౦౦ కేసులు పెరిగాయని తెలిపారు. బ్రజిల్ లో ఎన్నడు లేని విధంగా రెండవ దశ కోవిడ్ ప్రభావం తో రోజుకు 4,౦౦౦ మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచం లో అత్యధిక మరణాలు జరిగిన దేశాల్ జాబితాలో రెండవ స్థానం సొంతం చేసుకుంది.  కోరోనా ప్రభావం ఆదేశంలో త్వరలో జరగనున్న ఎన్నికల పై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.ఒమైక్రాన్ ప్యాం డమిక్ ను ఎదుర్కోడం లో అధ్యక్షుడు జలిస్ బోల్సోనోరో కు కత్తిమీద సాములా మారింది.ఆక్టోబర్ ఎన్నికలో పదవీగండం పొంచి ఉందనేది అంచనా ఆశియాలో జపాన్ భారత్ లో క్వాసి ఎమర్జెన్సీజాగ్రతలు చర్యలు జనవరి 21 ఫిబ్రవరి 13 వరకు మయాజీవా కోరోనా ప్రభావిత సహాయక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే డబ్ల్యు హెచ్ ఓ ప్రకటన తరువాత ప్రపంచ దేశాలు అప్రమత్తమై ఒమైక్రాన్ భారిన పడకుండా బయట పదాలని ఆశిద్దాం. అసలు కోరోనా కోరోనానుకు అంతం సాధ్యం కాదా దీర్ఘాకాలాం వ్యాక్సి తీసుకుంటూ ఉండాలా అన్నదే ప్రజల సందేహం. కోరోనాది సుదీర్ఘ ప్రస్థాన మేనా ?  

లివర్‌ను నాశనం చేసే అంశాలు

హెపటైటిస్ మీ లివర్ ను నాశనం చేస్తుంది. మీకు చక్కెర అతిగా వాడే అలవాటు ఉందా అయితే మీకు లివర్ సమస్య తప్పదు. అంటున్నారు వైద్యులు. అతిగా చక్కెర తింటే అది మీ వంటికే కాదు మీ లివర్ కు  ముప్పు తప్పదని అది మీకు చెడుపు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. చక్కెర అతిగా తినడం వల్ల ఊబ కాయం ఎక్కువ రీఫైండ్ చేయడం ఎక్కువశాతం ఫ్రక్టోస్ లేదా కార్న్ సూప్స్ వల్ల  ఊబ కాయం  లివర్ సమస్యకు దారి తీస్తుంది. కొన్ని పరిశోధనలు చేసిన తరువాత లివేర్ ను చక్కర మరియు ఆల్కాహాల్ లివర్  ను నాశనం చేస్తున్నాయని తెలిసింది చక్కర కలిసిన షోడా, పెష్ట్రీలు ,క్యాన్డీలు, లివర్ నాశనానికి కారణం కావచ్చు. హెర్బల్ సప్లిమెంట్స్... సహజమైన ప్రాకృతిక మైన హెర్బల్ సప్లి మెంట్స్ మీకు సరిపడవు. కావా కావా లాంటి హెర్బ్స్ మూలికలు వాడడం వల్ల మెనోపాజ్ లక్షణాలు ఉన్న వారిలో కాస్త ఉపసమనం ఉండవచ్చు. లివర్ ను సరిగా పనిచేసే విధంగా చేయ వచ్చు. దీని వల్ల హేప టైటిస్ లివర్ ఫేయిల్యూర్ దారి తీయ వచ్చు. కొన్ని దేశాలు మూలికలను బ్యాన్ చేయడం గమనించ వచ్చు. యు ఎస్ లో అందుబాటులో ఉన్నప్పటికీ మీరు మీ డాక్టర్  ను సంప్రదించడం ముఖ్యం. ఎగస్ట్రా పవుండ్స్... మీ లివర్ సెల్ల్స్ లో అదనంగా కొవ్వు పెరగ వచ్చు. లేదా నాన్ అల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల లివేర్లో వాపు రావచ్చు. అది గట్టిగా లేదా ఒక మచ్చలా ఉండచ్చు. దీనినే డాక్టర్లు సిర్కో సిస్ మీకు అధిక బరువు ఉంటె లేదా నదడి వయస్సులో ఉంటె లేదా డయాబెటిస్  ఆహారం శరీర వ్యాయామం చేస్తే ఈ సమస్యను నివారించవచ్చు. విటమిన్ సప్లిమెంట్స్... మీ శరీరానికి విటమిన్ ఏ అవసరం అందుకు ఆకుకూరలు,మరిలోన్ని కూర గాయాలు, లేదా పండ్లు,మామిడి పండు,నారింజ వంటివి లేదా ఇతర పచ్చగా ఉన్న పళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకుంటే లివర్ సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. ఏదైనా అదనంగా మరోవిటమిన్ తీసుకునే ముందు మీ డాక్టర్ ను సంప్రదించండి. సాఫ్ట్ డ్రింక్స్ శీతల పానీయాలు... ఒక పరి శోదనలో ఎవరైతే ఎక్కువగా శీతల పానీయాలు తీసుకుంటారో నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాట్ గా పేర్కొన్నారు. అయితే పానీయాలలో  ప్రమాదం ఉందని నిర్ధారణ కాలేదు. ఒక వేళ మీరు వివిధ రకాల సోడాలు తీసుకుంటే వాటిని తగ్గించు కోవాలి. అది మీకే మంచిది. ఎసిడో మేనోఫిన్... మనకు సహజంగా తలనొప్పి వెన్నునొప్పి లేదా జలుబువల్ల నొప్పి వస్తే అడికేవలం ఉపసమనమే ఎసిటోమేనోఫెన్  తీసుకోవచ్చు.ఎసిటో మెనోఫెన్ ఎక్కువ మొత్తంలో తీసుకున్నారో అది మీలివర్ కు ప్రమాదమే అని అంటున్నారు నిపుణులు.అసలు మీరు ఆమందును ఎంతవరకూ తీసుకోవచ్చు అన్నది చెక్ చేసుకుని డాక్టర్ సలహా మేరకు తక్కువ డోస్ తీసుకోండి అది మీకే మంచిది ముఖ్యంగా ఒకసారి తీసుకున్న మందులనే మళ్ళీ మళ్ళీ వాడకండి మీ లివర్ లేదా ఇతర అవయవాల్ పని తీరును పరీక్షించి మాత్రమె వైద్యం తీసుకోవాలి తప్ప ఒకే మాత్రను డాక్టర్ సలహా లేకుండా తీసుకోడం మీకే ప్రమాదం. ట్రాన్స్ ఫ్యాట్స్... ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మనం తయారు చేసిన ఫ్యాట్స్ అవి కొన్ని ప్యాకేజీ లో వచ్చే ఆహారం. లేదా బ్యాకేరీ ఫ్రైడ్ రైస్ లాంటి ఆహారం,అందులో హైడ్రోజనెటెడ్ గా ఉండడం వల్ల అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు బరువు పెరుగుతారు.అది మీశరీరానికి మంచిదికాదు. మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో అందులో ఏముందో ఆఆహారంలో కొన్ని ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న అది మీ ఫ్యాట్స్ ను పెంచుతుంది. తప్పులు జరుగు తాయి... డాక్టర్ లేదా నర్స్ సూదితో గుచ్చినప్పుడు ఒక రోగికి ఆసూది వాడి ఉంటె లేదా ప్రజలలో ఎవరైనా అసాంఘికంగా డ్రగ్స్ తీసుకుని ఉండచ్చు.ఆసూదిని ఇతరులతో పంచుకోడం వల్ల సమస్య కాక పోవచ్చు ఒక హేప టైటిస్ రక్తం ద్వారా హేపటైటిస్ సి వచ్చే అవకాశం ఉంది.రక్తం ద్వారా అది వ్యాపిస్తుంది. మీకుగాని తల్లికి గాని హెచ్ ఐవి హేప టైటిస్ ఉందొ లేదో పరీక్షించుకోవాలి. 1945 నుండి 1965 లో పుట్టిన వారు కూడా పరీక్షించుకోవాలి. మాద్యం తగ్గించుకోదాం మంచిది... అతిగా  మద్యం తాగడం మంచిది కాదు. దీని వల్ల మీ లివర్ చెడిపోతుందని మీకు మీ డాక్టర్లు చెప్పి ఉండవచ్చు. అయినా మీరు మారరు. మీకు మందులే కుండా ఒక్క పూట కూడా ఉండలేరు. దానికి బానిసలై పోతారు. మీకు కావల్సిన దానికంటే ఎక్కువ తాగ వచ్చనే బావిస్తారు. 5,6 అవున్సులు అంటే 1/2  కప్పు కన్నా ఎక్కువ. 12 అవున్సుల మధ్యం ప్రతిరోజూ బీర్  15 అవున్సుల మద్యం మీరు గొప్పవారిగా అను కుంటారు.  ఆ ఒక్క డ్రింక్ స్త్రీలకి రోజుకి ఒక్కటి అదే పురుషులకి రెండు తో సమానం.అందుకే మీ లివర్ మీ దగర ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే  డాక్టర్ చెప్పిన సలహా పాటించాలి మీ ఆహారం, ణీ అలవాట్లను అదుపు చేయడం ముఖ్యం లేదా మీ లివర్ ఫర్ ఎవర్ కోల్పోక తప్పదు వేరొకరి లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేసినా ఇంతనా ఫారన్ బాడీ అందుకు బద్రం బీకేర్ఫుల్ బ్రదర్ర్స్.

ఫ్లూరోనా అంటే ?...

ఫ్లూరోనా అంటే కోరోనా తమ్ముడా అనికొవచ్చ అన్నది ప్రశ్న. ఫ్లురోనా అన్నది శాస్త్రీయ పదం కాదు. ఫ్లురోనా రెండు రకాల ఇన్ఫెక్షన్లు వల్ల అంటే ఒకపక్క కోరోనా మరోపక్క ఫ్లూ వైరస్ కలిస్తే వచ్చే డే ఫ్లురోనా గా డాక్టర్స్ గుర్తించారు. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోలేదో గర్భిణీ స్త్రీలలో ఫ్లూ వైరస్ వస్తుందని వైద్యులు నిర్ధారించారు. అసలే చలికాలం అంటే నే ఫ్లూ కాలం, కోవిడ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వస్తే ఫ్లునోరా గా చెప్పవచ్చు.ప్రత్యేకంగా ఒక పక్క కోవిడ్ మధ్యస్థం గా ఉంది. అలాగే ఉదృతంగా ప్యాం డమిక్ కొనసాగుతోంది ప్యాం డమిక్ లో రెండు ఇన్ఫెక్షన్లు ఒకే సారి వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. కోవిడ్,ఫ్లూ రెండూ వైరస్ లే అవి ఊపిరి తిత్తుల అనారోగ్య సమస్యే ఇంఫ్లూ ఎంజా వైరస్,సార్క్ కోవిడ్ రెండూ కలిస్తే తీవ్ర అనారోగ్యం గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారిలో ఇమ్మ్యునిటీ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తీవ్ర అనారోగ్యంగా మారే అవకాశంగా ఉంది.అయితే దీనికి సంబంధించి వృద్ధులలో వచ్చే అనారోగ్య ద్సామాస్యకు సంబంధించి ఇది ఎంత ప్రమాద కరమో అన్న అంశం పై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అయితే ప్రామాద తీవ్రత మాట ఎలా ఉన్నా ఫ్లూ కాలం కాబట్టి ఏ మాత్రం అశ్రద చేసినా కోవిడ్19 ఒమైక్రాన్ విస్తరిస్తున్న వేళ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.  ఫ్లూరోనా లక్షణాలు ఏమిటి?... దీర్ఘ కాలం పాటు దగ్గు.  జ్వరం . గొంతు నొప్పి,గరగర . జలుబు, ముక్కు కారుతూ ఉండడం. కండరాల నొప్పులు . అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడం. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం. నాలుక రుచిని కోల్పోతుంది. ముక్కు వాసన కోల్పోతుంది. అలాగే దీనికి తోడు ఊపిరి తిత్తుల వ్యాధులకు సంబంధించి వాంతి వచ్చినట్లు ఉండడం కడుపు ఉబ్బరంగా ఉండడం. ఇలాంటి లక్షణాల ను గుర్తించిన వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గా అనిపిస్తే సమీపం లోని డాక్టర్ ను సంప్రదించండి సరైన సమయం లో చికిత్స తీసుకుని క్వారంటైన్ లో ఉంటె మిమ్మల్ని ఐ సోలేషణ్ లో ఉంటూ ఇన్ఫెక్షన్ వేరొకరికి సోకకుండా జాగ్రత్త పదండి.  ఫ్లురోనాని సార్క్ కోవిడ్ గా  చెప్పవచ్చు...ఫ్లురోనా అన్నది సార్క్ కోవిడ్ లో వచ్చిన కొత్త వేరియంట్ ఇది అనేక రకాలుగా మ్యుటేట్ అయినప్పుడు పెద్దగా ప్రభావం చూపక పోవచ్చు.వైరస్ జనసిటి తక్కువగానే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. ఒమైక్రాన్ కోవిడ్ 19 లో కొత్త వేరియంట్ సహజమైన ఎస్ ఆ ర్ ఆర్ ఐ కోవిడ్ కన్నా డెల్టా వేరియంట్ స్టైన్ ఏది ఏమైనా ఒమైక్రాన్ దేల్తాకన్న ప్రభావ వంతమైనదా కాదా ?... ఒమైక్రాన్ ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగిస్తుందా? డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరం అనారోగ్యానికి గురిచేస్తుందా ? ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్లు ఒమైక్రాన్ ను నిలువరించచగలిగినవి అని ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుందని ఒమైక్రాన్ తీవ్రతను తగ్గిస్తుందని తీవ్ర అనారోగ్యానికి గురి అయినా అంత తీవ్రంగా ఉండక పోవచ్చు ఇది ముఖ్యంగా వయస్సు పై బడిన వాళ్ళలో ఊపిరి తిత్తుల వ్యాధులు ఉన్న వారిలో లేదా రోగ నిరోధక శక్తి విషయం లో ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, లేదా సర్దుకు పోవడం చేస్తారో. పూర్తిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైతం ఇన్ఫెక్షన్ వస్తుంది. వీరు మాత్రమే ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుంది. వ్యాక్సినేషన్ తీసుకొని వారిలో వ్యాధి మరింత తీవ్రం కావచ్చు. ఫ్లురోనా నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి?... ఫ్లూ, కోవిడ్19 వ్యక్సినేషన్ లు ఫ్లురోనా నుండి రక్షిస్తాయికోవిడ్ తో పాటు ఇన్ఫెక్షన్ వస్తే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ప్రభావ వంతంగా సురక్షితం అని అను కోవచ్చ. అటు వైరల్ ఇన్ఫెక్షన్ కు మీరు బూస్టర్ డోస్ లు వేసుకునేందుకు అర్హులు అది మీకు జీవితంలో తీవ్ర అనారోగ్యం నుండి మాత్రమే మిమ్మల్ని కాపాడుతుందని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సినేశాంతో పాటు సామాజిక దూరం పాటించడం మీ ఊపిరి తిత్తులను కాపాడుకోవడం చేతులు శుభ్రం చేసుకోవడం మీ వైద్యుని సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ మీ ఆరోగ్య స్థితిని బట్టి సూచిస్తారు. కొత్తవేరియంట్ ఫ్లురోనా లక్షణాలు ఫ్లూకోరోనా కలిస్తే వచ్చే ఫ్లురోనా ప్రభావం అమెరికాలో ఎక్కువాగానే ఉందని ఫ్లూరాకుండా జాగ్రత్త పాడడం ముఖ్యం అంటున్నారు నిపుణులు.  

మెడికల్ మాఫియా గుప్పెట్లో దేశాలున్నాయి?

అవును ఈ ప్రపంచం పూర్తిగా మెడికల్ మాఫియా చేతుల్లో కూరుకు పోయిందా? అవును కరోనాకు ముందు కరోనా తరువాత విషయాన్ని ఒక్కసారి మనం నిశితంగా పరిశీలిస్తే మనకు అర్ధం అవుతుంది. అసలు పూర్తి గా వివరాలలో కి వెళ్ళే ముందు కొన్ని ప్రశ్నలు మనం వేసుకుంటే ఆప్రశ్నలకు సమాధానం మనకే తెలుస్తుంది.  1) కోరోనా ప్రకృతి కంగా వచ్చిందా రూపొందించారా ?..... కోరోనా వైరస్ పై నోబుల్ గ్రహీత, శాస్త్రజ్ఞులు, మేధావులు కొన్నిఆశ్చార్య కరమైన సందేహలాను వేలిబుచారు. ప్రముఖ నోబుల్ బహుమతీ గ్రహీత ,ఇతరులు కూడా వెల్లడించిన సందేహం ఒకటే కోరోనా వైరస్ ప్రాకృతికంగా వచ్చిన వైరస్ కాదా? ప్రాకృతికంగా వైరస్ నివారణకు తగిన చికిత్స నివారణను ఈపాటికే శాస్త్రజ్ఞులు ప్రపంచానికి అందించే వారు. అసలు కోరోనా మానవ మాత్రులమైన మనమే రూపొందించినదే అని నిపుణులు పేర్కొన్నారు. దీనికి సంబందించిన ఆధారాలను బయటకు రానియ్య కుండా ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మ కం గానే అనుసరించడం ఆ ఒకదేశంలో మాత్రమే కోరోనా వైరస్ వస్తుందని ముందుగానే ఊహించిందా? లేక కోరోనా బారిన పడకుండా ముందే వ్యాక్సిన్లు ఇచ్చిందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అయితే కోరోనా మరణాల సంఖ్య ఆదేశంలో చూస్తే తీవ్రత ఎందుకు లేదు అన్న అనుమానం వస్తోందని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కోరోనాను పూర్తిగా నివారించడంసాధ్యమా? అసాధ్యమా? దీనివెనుక అసలు పెద్ద కుట్రే ఉందా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు.ప్రపంచం లోని మేధావులు. 2) కోరోనా నివారించడం సాధ్యమా?అసాధ్యమా?... అసలు నిపుణులు భావిస్తున్నట్లుగా కోరోనా ను నివారించడం సాధ్యామా? అసాధ్యమా? అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. కోరోనా కు చికిత్స సత్వరం అందిచరాదని భావిస్తున్నారా? కోరోనా వ్యాప్తి చెందితేనీ ఎక్కువ మంది పై ప్రభావం చూపుతుందని. తద్వారా ఒక క్రమ పద్దతిలో కోరోనా వ్యాప్తి మందులను అందించడం ద్వారా తమ ఔషద ఉత్పత్తులు పెంచు కోవడం వాటిద్వారా తమ వ్యాపారాని పెంచుకోడానికి కోరోనా ఒక సాధనంగా ఔషద కంపెనీలు వాడుకున్తున్నాయా అన్న సందేహాన్ని నిపుణులు వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మేధావులు ఏమంటున్నారంటే కోరోనా పుట్టింది ఎక్కడ ? కోరోనా కు ముందు అసలు కోరోనా ప్రపంచాన్ని చుట్టేస్తుందని తెలియదు. అసలు ప్రపంచం మొత్తం కోరోనాతో మరణ మృదంగం మొగుతోంటే ఈ ప్రపంచాన్ని శాసించాలన్న కుట్ర కుతంత్రం ఉంది. పైగా ఇటీవలి పరిశోధనలలో ప్రపంచ  దేశాలాలోని ప్రముఖులు శాస్త్రజ్ఞులు అంచనా ప్రకారం కోరోనా మొదటి దశ వృద్ధుల పై తీవ్ర ప్రచారం జరిగింది. ఆతరువాత రెండవ విడత మధ్య వయస్కుల లో వస్తుందని ప్రచారం చేసారు. మూడవ విడత పిల్లల లో వస్తుందని ప్రచారం చేసారు అంటే ముందుగానే ఈ విషయాలు బయటికి ఎలావచ్చాయి. కోరోనకు వ్యాక్సిన్ వేసుకోవాలని ముందే నిర్ణ యించారా ఎవరెవరు ఎకంపెనీలు వ్యాక్సిన్ తాయారు చేయాలో నిర్ణయం తీసుకున్నారా? వ్యాక్సిన్ తీసుకుంటే మొదటి డోస్ రెండవ డోస్, మూడవ డోస్, ముందే నిర్ణయించారా?అన్నది వాళ్ళ అభిప్రాయంమాత్రమే. 3) రాజ్యవిస్తరణకు రాజులు ఏమిచేసారు ఆచరిత్ర ఏమిటి చూద్దాం?... అసలు ప్రపంచం పైన పెత్తనం చేయాలి ప్రపంచ దేశాలు తమ గుప్పెట్లో ఉండాలంటే దేశాలలోతమ రాజ్యం విస్తరించాలంటే సాత్రు రాజ్యం పైన దదేత్తే వాళ్ళు యుద్ధం చేసే వాళ్ళు, యుద్ధం లేకుండా ఆయుధాల తో యుద్ధం చేస్తే చాలు అన్నదే ఆరాజ్యం ఆలోచనగా ఉండేది ?వేలాది సైనికులు ఆ యుద్ధం  లో మరణించే వారు. శత్రువు ఓడిపోయాక రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఆదేశం లో తమా రాజ్యాన్ని విస్తరించడం చరిత్రలో చూసాం. ఒకటి రాజ్య కాంక్ష లేదా ఆదేశంలో ఉన్న సంపదపైన దృష్టి పెట్టె వారు. ఆదిసగా వ్యూహం రూపొందించి శత్రువు పై యుద్ధం చేసే వాళ్ళు రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కాని యుద్ధ నీతి లో ఆలోచనాలో మార్పులేదు అన్నది నిపుణుల అంచనా మాత్రమే.  4 )కోరోనా ఒక జీవ రసాయన ఆయుధమా ?... సాంకేతికతదేశాలలో వృధీ సాధించాయి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కాయి. సాంకేతికత వినియోగం పెరిగింది. ఆర్ధికంగా బలోపేత మయ్యాయి.ప్రపంచంలో వివిధ దేశాల మాధ్య వాణిజ్య పరంగా పోటీ కి దారి తీసింది. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. ఆక్రమం లో సామ్రాజ్య కాంక్ష పెరిగింది. పాతాకాలం నాటి ఆయుధాలు పనికి రావు. పక్కరాజ్యాల పై యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఆనందం పొందుతున్నాయి ఆదేశాలు. పొరుగు దేశాలసైన్యం పై ముష్టి ఘాతనికి దిగడం, దొంగదెబ్బ తీయడం. ఆయా దేశాల లోని సరిహద్దుల వెంబడి ఆక్రమణకు దిగడం. తమ ఆయుధ బలగాలను మొహరించి పొరుగు దేశాలను గుప్పెట్లో బంధించి తమ ఆదీనం లోకి తెచ్చుకునేకుట్రలు చేస్తున్నాయి కొన్ని దేశాలు. అలా కాకుంటే ఆపక్క ఉన్న మరోదేశం సహాయంతో అక్కడ అస్థిరత కల్పించడం ద్వారా తమ అవకా సం అందిపుచ్చుకుంటూ శత్రువును భయ పెట్టె వుహంలో భాగామే కోరోనా లాంటి జీవ రసాయన ఆయుధాన్ని ప్రయోగించేందుకు ఆ దేశం సిద్దమైందని నిపుణులు భావిస్తున్నారు. రసాయన ఆయుధాల వాడకం వల్ల దేశాలు ఆర్ధికంగా చితికిపోవాలి ఆర్ధికంగా, పారిశ్రామికంగా ఒక్కొకటిగా తమ చేతుల్లోకి రావాలంటే ఇలా దేబ్బతీయాలో ఒక పదకం ప్రకారం అమలు చేస్తుందనేది శాస్త్రజ్ఞుల అభిప్రాయం.  5) అసలు వ్యాక్సిన్లు ప్రభావ వంతమైన వేనా?ఇందులో రహాస్యం ఏమిటి?... ఒక ప్యాండ మిక్ చాలు. దీనిని అడ్డం పెట్టి బడా బడా కంపెనీలు మందుల ఉత్పత్తి చేస్తాయి ఆమందులే ఆవ్యక్సిన్లె అమ్మాలి అప్పుడే ఆకంపెనీలాకి కొట్లలో లాభం ఉంటుంది. పిర్రగిల్లి జోల పాడిన చందంగా ఒక్కపక్క వేరియంట్ల వ్యాప్తి, మారో పక్క వ్యాక్సిన్ల ఉత్పత్తి. కొన్ని చోట్ల తేరాఫీలు, మరికొన్న చోట్ల, ఫిరావిర్ మందులు. ఉన్నాయని ప్రచారం. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే మనం ఎంత గోప్ప వాళ్ళ మంటే కొన్ని ఏళ్ల పాటు అంటే తొమ్మిది నెలల పాటు క్లినికల్ ట్రైల్స్ కూడా నిర్వహించకుండా వ్యాక్సిన్ మనమే అంటూ చెప్పాము. ఒ౦క్కొ వ్యాక్సిన్ తో చేసే క్లినికల్ ట్రైల్స్ లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, దాని నివారణకు ఏమి చేసారు అన్నదే క్లినికల్ ట్రైల్స్ ఆ విషయాన్ని ఎక్కడా తెలపలేదు ఆవివరాలు అందుబాటులో లేవు. అప్పుడే వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? ఏమేరకు రక్షణ ఇస్తుంది అన్నది కీలకం వ్యాక్సిన్ లు వైరస్ లను ఎలా తట్టుకుంటుంది అన్న విషయం ఏమేరకు పని చేస్తుంది అన్న విషయం మనకు పూర్తిగా తెలియదు. వేర్యంట్లు వస్తున్నాయి వస్తున్నాయి వ్యాక్సిన్లు భరోసా తగ్గుతోంది. వేరే కొత్త వేరియంత్ను తట్టుకోలేని వ్యాక్సిన్లు మనకు దేనికి అని నిపుణులు సామాన్యులు తమ అభిప్రయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్లు3౦% ఇంకొన్ని వ్యాక్సిన్లు 6౦% రక్షణ కల్పిస్తాయని ప్రకటనలు వచ్చాయి. మళ్ళీ ఓమక్రాన్ లేదా డెల్టా క్రోన్,ఇహు,ఫ్లునోరా వంటి వేరియంట్స్ కు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తాయి అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు అయితే కొన్ని కొన్ని అం శాల పైన భిన్నమైన ప్రకటనలు వస్తున్నాయి. ఒకసారి వ్యాక్సిన్ వేసుకోవాలని,తప్పనిసరిగా వేసుకుంటే కోరోనా నుండి రక్షణ ఉంటుందని, వ్యాక్సిన్ వేరియాట్ పై ప్రభావ వంతంగా పని చేయదని, వ్యాక్సిన్ వేసుకుంటే యాంటి బోడీలు పెరగుతాయని అన్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకుంటే దీనిప్రభావం 6 నెలలు మాత్రమే ఉంటుందని మరో అంశం ప్రచారం లోకి తెచ్చారు. రెండు సార్లు వ్యాక్సిన్ వేసుకున్నా మూడో విడత బూస్టర్ వేసుకోవాలని యంటి బాడీలు పెరగుతాయని ఏ వైరస్ నైనా శరీరం తట్టుకుని ఇమ్యునిటీ పెర్గుతుందని మరో ప్రకటన వెలువడింది. ఇలా ఇబ్బిది ముబ్బిడిగా చేస్తున్న ప్రకటనలు ప్రజాలను తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటె కోవిడ్ చికిత్సల విషయంలో వస్తున్న వివిదరకాల చికిత్సలు, మందులలో నూ తీవ్ర గందర గోలానికి దారి తీస్తున్నాయి. మోలోక్లోనాల్ తెరఫీ,, ప్లాస్మా తెరఫీ సైతం పూర్తిగా పనిచేయని స్థితి, కోవిడ్ కు అత్యవసర సమ యంలో ఇవ్వాలంటూ ప్రకటించిన ఇంజక్షన్ రేమిడి సివిర్, ఆ ఉత్పాదకత సంస్థకు కోట్లు కురిపించింది.వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థలకు కోట్లు కుమ్మరిస్తున్నాయి ఇప్పుడు మోలీనో పిరావిర్ మందు అంటూ కోవిడ్ తీవ్రతను ను తగ్గిస్తుందని. ఆసుపత్రిలో చేరే అవకాసం ఉండదని ప్రచారంలో కి తెచ్చారు. అప్పుడు రెమిడీ సివిర్,అద్భుతమంటూ ఆకాసికి ఎత్తి ఇప్పుడు అది పనికి మాలిన మందుగా నిపుణులు తిరస్కరించారు, అదే విధంగా మోలినో పిరావిర్ సైతం 5 రోజుల కోర్స్ గా చెప్పి అద్భుత మైన మందుగా ఎక్కడాలేని మనదంటూ ప్రచారం కల్పించి. మోలినో పిరావిర్ వాడవద్దని దానిని నిషేదించమని. మరోప్రకతన వెలువడింది. మోలినో పిరావిర్ ను వయాసుమళ్ళిన వాళ్ళలో కీళ్లలో ఉండే కా ట్లేజర్ పై ప్రభావం చూపుతుందని అలాగే గర్భిణులు, స్త్రీలు మోలినో పిరావిర్ ను వాడవద్దని ఐ సి ఎం ఆర్ ప్రకటించింది. అలాగే వ్యాక్సిన్ ను రెండు డోస్ లు వేసుకోవాలని అన్నారు. మూడో విడత డోస్ లో కోవ్యక్సిన్, వేసుకున్న వాళ్ళు, కోవి షీల్డ్ వేసుకోవాలని. కోవి షీల్డ్ తీసుకున్న వారు కోవ్యక్సిన్ తీసుకోవాలని ప్రకటించారు. కోక్ టైల్ డోస్ వేసుకోవచ్చు అంటూ మరో ప్రకటన, వద్దు వద్దు రెండు డోసులు ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో అదే వేసుకోవాలని మరో ప్రకటన వెలువడింది. అన్నిటికీ మించి ప్రజలను గందర గోళం లోకి అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాన్ని తీవ్ర గందర గోళానికి నెడుతున్న పరిస్థితి కి కారణం ఎవరన్నది పూర్తిగా చెప్పవచ్చు. ప్రజా ఆరోగ్యం విష యం లో ప్రభుత్వం సైతం స్వతంత్ర నిర్ణయం తీసుకునే స్థితిలో లేదని ప్రభుత్వం మరొకరి గుప్పిట్లో శాసించ బడుతోందని సామాన్యుడికి అర్ధం అవుతుంది. 6 )కోవిడ్ అసలు లక్ష్యం వరల్డ్ ఆర్దరే?...... కోవిడ్ అసలు లక్ష్యం ప్రపంచాన్ని తమ ఇష్టానుసారం పెత్తనం చేయాలని అన్నదే ఆదేశాల లక్ష్యం ప్రపంచం తమ చెప్పు చేతల్లో ఉంటె తాము ఆడినట్లుగా ఆడవచ్చని. అనేదే ఆదేశాల ప్రాధాన్ ఎజెండా. ఇక2౦3౦ నాటికి వరల్డ్ ఆర్డర్ సాధించాలని పెరిగి పోతున్న ప్రపంచ జనాభ్హను అదుపు చేయాలని కనీసం 5౦ % జనాభా తగ్గించాలన్నదే ఆదేశాల లక్ష్యం గా కనిపిస్తోందని. కొంతమంది మేధావులు శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడ్డారు. ఏది ఏమైనా ప్రపంచాన్ని నడిపిస్తున్నది అతార్జాతీయ మెడికల్ మాఫియానే అన్నది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా అదే నిజం. .

 బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో కంటి చూపు వృద్ధి చేయవచ్చా??

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అన్నారు. అన్ని ఇంద్రియాలాలో ముఖ్యమైనది ప్రధాన మైనది కన్నె.  పుట్టుకతోనే కంటి చూపు కోల్పోయిన వాళ్ళు. ఒక్కో అనారోగ్య సమస్యతో కళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు   కన్ను ఒక కెమెరా లాంటిది కెమెరా లెన్స్ పై పడే వెలుతురు ఆధారంగా కమెరా లెన్స్ లో రక రకాల  రంగుల్లో సృష్టిని చూడగలం ఆశ్వాదించగలం. అందరికి కళ్ళు  ఉన్న నిజం కనపడుతున్న గుడ్డివాళ్ళలా నటిస్తున్నారు. నిజానికి ఎదో రకంగా కంటి చూపు కోల్పోయిన వారికి జీవితం చీకటి గా ఉంటుంది. ఇక డయాబెటిస్ వల్ల, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల, హై బిపి వల్ల, లేదా రోడ్డు ప్రమాదాల బారిన  పడ్డవారికి కంటి చూపు కోల్పోతే ఆజీవితం ఎంత దుర్భరమో చెప్పడం కష్టం. స్ట్రోక్ వచ్చిన వారిలో కంటి చూపు తగ్గి పోతుందా?.....  స్ట్రోక్ వల్ల కంటి చూపు తగ్గితే   పునరుద్ధరించడం అసాధ్యమని అనుకున్నారు. కొన్నేళ్లుగా వస్తున్న  దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యకు కంటి చూపు ను తిరిగి రప్పించవచ్చు అంటూ ఒక ఆశాకిరణం గా కనిపిస్తుంది.అసాధ్యాన్ని సు సాధ్యం చేయడమే సైన్స్ అని నిరూపించారు కొందరు వైద్య విద్యార్ధులు ఇక వివరాల లోకి వెళితే .... ఎం ఆర్ ఐ ఇమేజింగ్ ద్వారా మ్యాప్ విజువల్ ద్వారా బ్రెయిన్ యాక్టి విటీ ద్వారా స్ట్రోక్ వచ్చిన వారిలో కంటి చూపు పోయే ప్రమాదం నుండి కంటి చూపు తిరిగి తెప్పించవచ్చు. ఈ అంశం పై చేసిన పరిశోదన ఎం ఆర్ ఐ స్కాన్ ను వినియోగించి ఇమేజింగ్ మ్యాప్ విజ్జ్యు వల్ ద్వారా బ్రెయిన్ యాక్టివిటీ ని గుర్తించ వచ్చు. తద్వారా స్ట్రోక్ వచ్చి బతికిన వారిలో కంటి చూపు పోయే ప్రమాదం ఉన్నందున వారికి తిరిగి కంటి చూపు తెప్పించ వచ్చనే ఆశని కల్పించారు. నాటింగ్ హామ్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని వెల్లడించారు.  నిర్ధారణ ... స్ట్రోక్ వచ్చిన వారిలో కంటి చూపు ఎలాఉందో నిర్ధారించడానికి క్లినికల్ సైట్ టెస్ట్ ద్వారా బ్రెయిన్ ఇమేజింగ్ మెదడులో ఉన్న వివిద ప్రాంతాలను స్ట్రోక్ వల్ల ప్రభావితమైన కణాలను. కణజాలాలను వాటి పని తీరును పరిశీలిస్తారు. వారికి పూర్తిగా సరైన పునరావాసం కల్పించడం ద్వారా కంటి చూపు వృద్ధి చేయవచ్చు అంటూ వారు చేసిన పరిశోదన వివరాలను చారిటి ఫైట్ ఫర్ సైట్ లో ప్రచురించారు. ఇది వైద్యరంగం న్యూరో సైన్సెస్ లో ముందడుగుగా శాస్త్రజ్ఞులు అభివర్ణించారు. ప్రతి ఏటా దాదాపు  1,5౦, ౦౦౦  ప్రజలు యు కే లో స్ట్రోక్ తో బాధ పడుతున్నారు. అంటే దాదాపు 3౦% ఒక రక మైన కంటి చూపు సమస్యను ఎదుర్కుంటున్నారు. దీనివల్ల సహజంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. సెలబ్రల్ స్ట్రోక్ వల్ల వచ్చే కంటి చూపు సమస్యను హేమియాపియా  వ్యక్తికి ఒక వైపు కంటి చూపు కోల్పోవడానికి కారణం మెదడులోని కంటి నరాలు దెబ్బతినడం రెటీనా సమస్యగా చెప్పవచ్చు కంటి చూపు పునరుద్ధరించడానికి  పునరావాసం కల్పించి విజువల్ ఫీల్డ్ విజువల్ స్టీము లేషన్ ద్వారా కంటి చూపు తిరిగి వృద్ధి చేయవచ్చు.  స్టిమ్యులేషన్ ద్వారా కంటి చూపు వృద్ధి..... ఒకనూతన పరిశోదన పరిశీలన ప్రాధమికంగా మల్టిపుల్ బ్రెయిన్ ఇమేజింగ్ సమాచారం ద్వారా స్ట్రోక్ వచ్చి బతికిన వారిలో ప్రాధమికంగా ఎక్కడ సమస్య  తీవ్రమైంది బ్రెయిన్ ఇమేజింగ్  డా టా నూతన పద్దతిలో కనుగొన్నారు. దీనిద్వారా తెరఫీ పని తీరును మెరుగు పరచ వచ్చు.అంటున్నారు ఈ అంశం పై పరిశోదన చేసిన వైద్య విద్యార్ధులు. ఈ పరిశోదనను పి హెచ్ డి విద్యార్ధి అంటోనీ బెన్ నాటింగ్ హమ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైకాలజీ డాక్టర్ బెన్ వెబ్ ప్రోఫెసర్.పాల్ ఎం సి గ్రౌ అంటోనీ వివరించారు. సహజంగా అందరిలో ఉండే ఆపోహ అనుమానం ఉంది. స్ట్రోక్ తరువాత కంటి చూపు కోల్పోవడం కంటి ద్వారా మాత్రమే కదా లేక ఒక కన్ను  మాత్రమే కదా రెండు కళ్ళూ కాదుకదా? అని అనుకుంటారు. అయితే కళ్ళు మాత్రమే చూస్తాయి. బ్రెయిన్ కాదు కదా అని అనుకోవచ్చు. అయితే మన మెదడు మనకు కొంత సమాచారాన్ని మనకు అందిస్తుంది. ఈ రకమైన కంటి చూపు సమస్య ప్రధానంగా వాహనం నడిపేటప్పుడు , చదివే టప్పుడు, నేవిగేటింగ్ చేసేటప్పుడు, బాగా ఒక ప్రాంతం లో సమోఇహాం ఉన్నప్పుడు. వయస్సు మళ్ళిన వాళ్ళలో ప్రమాదం ఉంది. స్ట్రోక్ ద్వారా మెదడు లోని  రక్త నాళాల పై పడే ప్రభావం  ఎం ఆర్ ఐ ద్వారా రక రకాల విజువల్ స్టిమ్యు లేషణ్ విజువల్ కార్టెక్స్ రెసిడ్యుయల్ యాక్టివిటి ని ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తారు. అవకాశం ఉన్నమేర  కంటి చూపు పునరుద్దరణ పునరావాసం కల్పించడం వల్ల స్ట్రోక్ వల్ల ఇబ్బంది పడుతున్న ఒక ఆశనమ్మకం   కల్పించగలిగారు. ఇటీవలి పరిశోదనలు చేసిన డాక్టర్ స్చ్లు పెక్ మాట్లాడుతూ  రక రకాల బ్రెయిన్ స్కాన్ ద్వారా రెసి డ్యుయల్ విజన్ ను గుర్తిస్తారు. ఎక్కడై తే మెదడు కళ్ళు ఇప్పటికే రూపాన్ని ఊహిస్తాయి.ఇప్పటికీ దీనిగురించి అవగాహన లేకుంటే ఎం ఆర్ఐ ద్వారా  వాటిని సూక్ష్మం గా గుర్తిస్తామని డాక్తర్ స్చ్లుప్పెక్ వివరించారు కంటి చూపు పునరుద్ధరణ పునరా వాసం..... ఈ పరిశీలన అనంతరం తిరిగి మరలా పునరావాసం కల్పించి కంటి చూపు పునరుద్ధరణ చేయవచ్చు.వైద్యులు దీనిపై స్ట్రోక్ వచ్చిన వారు బతికి బట్టకట్టిన వారిని అందులోనుండి బయట పడ్డవారిని.బయట పాడేందుకు వారికి శిక్షణ నిచ్చి నివారించే ప్రయత్నం చేస్తారు. ఈ పరిశోదన కొందరిలో రక రకాల సమస్యలతో కోల్పోయిన వారిపై వివుదరకాల రోగులలో బ్రెయిన్ డ్యామేజ్ అయిన వారిలో ప్రతి ఒక్కరికి ఒక్కోరక మైన పునరావాసం ప్రణాళిక పద్దతులు అవలంబిస్తారు. ఫైట్ ఫర్ సైట్ కంటి చూపు కోసం పోరాడండి. యు కే చారిటీ ద్వారా కంటి చూపు కోల్పోయిన వారిపై పరిశోదన చేసేందుకు ఈ ప్రోజక్ట్ కు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఫైట్ ఫర్ సైట్ సంస్థ అంతర్గత ప్రాధాన నిర్వహణ అధికారి ఇక్రాం రహమాన్ చాలా కీలక మైన పరిశోదన చాలా ఆశలు చిగురింప చేసింది.మెదడులో ఏర్పడ్డ గాయాల వల్ల కంటి చూపు కోల్పోయిన వారికి  పునరావాసం కల్పించడం ద్వారా వారిని స్వతంత్రంగా జీవించే విధంగా నాణ్యతతో కూడిన జీవనం వారికి అందించాలని కీలక మైన ఉపయుక్త మైన పరిశోదనగా పేర్కొన్నారు. ఇక స్ట్రోక్ వచ్చిన వారికి కంటి చూపు వృద్ది చేసుకోవచ్చు. ఒక ఆశాకిరణం