ఆడేర్నల్ లో  వచ్చే సమస్యలు..

ఆడేర్నల్ లో వచ్చే సమస్యలు  అక్యుట్ ఆడే ర్నల్ సెస్ ను మెడికల్ ఎమర్జెన్సీ గా పేర్కొన్నారు. శరీరంలో రిసోల్ ను ఆడేర్నల్ గ్రంధులు ఉత్పత్తి చేస్తాయి. ఆడే ర్నల్  గ్రంధులు మూడురకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. వీటిని కార్టికస్టరాయిడ్స్ ,కరిస్టోల్ ఒక గ్లూకోకార్టి కోల్డ్  అది కార్టికో స్తేరాయిడ్స్ అది గ్లుకోస్ను నియంత్రిస్తుంది.రోగనిరోధకతపై స్పందించకుండా చేస్తుంది. శరీరం ఒత్తిడి కి స్పందించేందుకు ఆడేర్నల్   క్రైసేస్ లేదా సమస్యలు... ఆడేర్నల్ గ్రంధి సరిగా పని చేయనప్పుడుపరిస్థితి దిగజారి నప్పుడు లేదా పిట్యూటరీ గ్రంధి కి గాయం అయినప్పుడు ఆడేర్నల్ కొరత సరైన లేదా చాలినంత లేకుంటే చికిత్స తప్పనిసరిగా చేయాలి. ఆడేర్నాలో వచ్చే సమస్యలలో ఇన్ఫెక్షన్, గాయం,శస్త్ర చికిత్స,లేదా ఆడేర్నా గ్రంధి,పిట్యుటరీ గ్రంధికి గాయం ప్రమాదం జరిగిన ప్రాధమిక స్థాయలో స్టెరాయిడ్స్,పెడ్నిసోరన్, హైడ్రోకర్టిసోన్ ను ఇస్తారు.  ఆడేర్నల్ క్రైసెస్ లక్షణాలు... రోగులు దీనివల్ల బలహీనం గా ఉన్నట్టు,కళ్ళుతిరగడం,తీయగా ఉన్నట్లు అనిపించడం.అసహజంగా వచ్చే నొప్పి.  అలసట,వాంతులు,తల నొప్పి,రక్త పోటు తక్కువగా ఉండడం.డీహైడ్రేషన్,జ్వరం,చలిగా ఉండడం.చర్మం పాలిపోయి ఉండడం.గుండె ఎక్కువ కొట్టుకుంటూ ఉండడం.కీళ్ళ నొప్పులు,బరువు తగ్గినట్లు ఉండడం చర్మం వదులుగా ఉండడం,చర్మం పై దద్దుర్లు,చాలా ఎక్కువగాఅరచేతులు ముఖం పై  చమట పట్టడం ,ప్రతిదానికి,సందిగ్ధం లో పడడం లేదా ఒక్కోసారి కోమాలోకి వెళ్ళడం కూడా జరగ వచ్చు.  నిర్ధారణ పరీక్షలు... ఆడేర్నల్ లో వచ్చే సమస్యను ఆడేర్నల్ క్రైసెస్ ను నిర్ధారించడానికి ఆడేర్నోకోర్టీకార్తోఫిక్ హార్మోన్ లేదా కార్టరోసిన్ స్తిమ్యులేషన్ పరీక్ష ఉదయం పూటబ్రేక్ఫాస్ట్ కు ముందు రక్త పరీక్ష,,సీరం పొటాషియం,లెవెల్స్,సీరంసోడియం లెవెల్స్ ఎలా ఉన్నాయో పరీక్షించిన అనంతరం చికిత్స చస్తారు. ఆడేర్నల్ క్రిసేస్ కు చికిత్స... ఆడేర్నల్ క్రైసెస్ కు హైడ్రోకా ర్టి సోన్ను తక్షణం  తప్పకుండా ఇవ్వాలి.ఈసమస్యకు ఇన్ఫెక్షన్ కారణం అని బావిస్తే యాంటి బయో టిక్ తెరఫీ అవసరం కావచ్చు.అలకకుంటే సత్వరం చికిత్స చేసి మరింత తీవ్రం కాకుండా జాగ్రత్త పడవచ్చు.హర్మోనల్ సమస్య కు చికిత్స ఉన్న,ఆడేర్నల్ గ్రంధి,లేదా పిట్యుట రీ గ్రంధి లో సమస్యలు వస్తే ప్రమాదమే. దీనిని గమనించండి.  ఆడేర్నల్ ఇన్సి డెంటలోమా... ఆడేర్నల్ గ్రంధులు ... కిడ్నీ పైభాగం లో నుండి వివిధ రకాల హార్మోన్ ఉత్పత్తి చేసేవి ఎడ ర్నల్ గ్రందులే. బర్మింగ్ హామ్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో ఆరోగ్యవిధానం లో మార్పులు అవసరమని సూచించారు. పరిశోదనలో హానికరం కాని ప్రాణాంతకం కాని ట్యుమర్లు ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుందని దీనికారణం గా హై బిపి దాదాపు1౦ % పెద్ద వాళ్ళలో ఈ రకమైన ట్యూమర్ లేదా లంప్ కణి తలు వస్తాయని దీనిని ఎడర్నల్ ఇంసిడెంట లోమా ఎడే ర్నల్ గ్రంధులలో వస్తుంది. కిడ్ని పై భాగంపై ఉండే ఎడే ర్నల్ గ్రంధులు ఉంటాయి. వాటి ద్వారా రక రకాల హార్మోన్స్ ఉత్పత్తి జరుగుతుంది. అత్యధికంగా హార్మోన్ ఉత్పత్తి జరగడం వల్లే కణి తలు లేదా ట్యూమర్స్ వృద్ది జరుగు తోంది. ఒత్తిడి వల్లే స్టె రాయిడ్ హార్మోన్స్ కార్టిసోల్ వల్ల టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తుందని హై బిపి గతం లో జరిగిన పరిశోదన సూచనలలో ఎడర్నల్ ఇన్సి డెంటలోమా ఉత్పత్తి చేసే అదనపు కార్టిసోల్ స్థితి కారణం గానే మైల్డ్ ఆటోనాన్ ఔస్ యు కే కిచెండిన బర్మిన్ హోమ్ విశ్వ విద్యాలయం పరిశోదన చేపట్టింది. దాదాపు 1, 3౦ 5 రోగుల పై నిర్వహించినట్లు వివరించారు. ఆడేర్నల్ ఇన్సిడెంటలోమా వల్ల బిపి,టైప్ 2 డయాబెటిస్ కార్టిసోల్ ఉత్పత్తి మాస్ ఎవరు వారిపై పూర్తిగా థైరాయిడ్ ఎలా ఉంటుందో పరిసీలించినట్లు నిపుణులు పేర్కొన్నారు. కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి 24 గంటల మూత్ర పరీక్షను పరీక్షించారు.శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదన వివరాలను ప్రచురించారు. అన్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ గతం కన్నా సమర్ధంగా నిరోదించ వచ్చని అని నిర్ధారించారు. రెండవ రోగిపై ఏడ ర్నల్ ఇన్సిడెంటలోమా మాక్స్ ఉన్నట్లు గమనించారు. 7౦% రోగులలో మాక్స్ 5౦ సంవత్సరాల వారిలో పోస్ట్ మేనోపాజ్ తరువాత మాక్స్ ఉన్నట్లు గుర్తించారు. 1.3 మిలియన్ల పెద్ద లలో మాక్స్ ఇది స్త్రీలలో మెటా బాలిక్ హెల్త్ పై ప్రభావం చూపుతుంది.                           

కైఫోసిస్ వస్తే జీవితం దుర్భరం.....

కైఫోసిస్ విశ్లేషణ.... కైఫోసిస్ పుట్టిన పిల్లల నుండి వయస్సు మీద పడ్డ వారిని వేదించే సమస్య  కైఫోసిస్. కైఫో సిస్  వల్ల ప్రపంచ వ్యాప్తంగా ౦.౦4 నుండి 1౦% మంది స్చూలుకు వెళ్ళే పిల్లలు  దీనిబారిన పడుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. కాగా అమెరిక సంయుక్త  రాష్ట్రాలలో 5. 6 మిలియన్ల ప్రజలు కైపో సిస్,పురుషులను  చికాకు పెట్టిస్తుంది. సంవత్సరానికి 3 మిలియన్ల ప్రజలు బాల్యం లోను, లేదా వ్రుదాప్యం లోనో కైపోసిస్  బారిన పడుతున్నారు.కైఫోసిస్ వల్ల ఊపిరి తిరిగి రావడం,వారి జీవితం ఆరోగ్యం ఒకరి దయా దాక్షిణ్యా ల  పైన ఆధార పడి జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒక సామెత గుర్తుకు వస్తోంది మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు  పుట్టుకతోనే కైపో సిస్ ను గుర్తించి వారి లోపాన్ని ప్రాధమిక స్థాయిలో  గుర్తిస్తే  పిల్లలు  వయాసు పెరిగి కౌమార దశకు చేరే సరికి కైఫోసిస్ వారిని దీర్ఘకాలిక సమస్యగా కాకుండా వారిని కాపాడుకోవచ్చుఅనేవిషయం స్పష్టం చేసేందుకు ఈ అంశాన్ని ఎంచుకున్నాము. సహజంగా నేడు పాట శాలకు వెళ్ళే పిల్లలలో కైపోసిస్ బారిన పడే అవకాసం ఉందని వైద్యులు  నిర్ధారించారు. ఉదాహరణకు పుట్టుకతోవచ్చిన కైపోసిస్ కన్నా కిలోలకొద్దీ బరువులు మోసే  పటశాల  పిల్లలు  ఆబరువును మోయలేకా నడుము వంగిపోయి దీర్ఘకాలంగా తీవ్ర ఇబ్బందులు  పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈమేరకు ప్రతి పాట శాల లోని పిల్లలలో ఉన్న వివిదరాకల కైపోసిస్ ను గుర్తించడం వారికి సరైన చికిత్స అందించడం ద్వారా భావితరాన్ని కైఫోసిస్ బారిన పడకుండా ఉండేందుకు ఆరోగ్య సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరాన్ని గణాంకాలు సూచిస్తున్నాయి.  భారాత్ లో కైఫోసిస్.... భారాత్ లో 2౦౦ 6-2౦12  మధ్యలో కైఫోసిస్ పై నిర్వహించిన సమాచారం  ఆందోళన కలిగిస్తుంది. భారాత్ లో పుట్టుకతోనే స్కలియో సిస్ సర్జరీ చేయించు కున్న 119 మంది    మెడికల్ రికార్డులను  పరిశీలించారు. రేడియో గ్రాఫ్స్,ఎం ఆర్ ఐ స్కాన్ లో త్రో రాకో లంబార్ లో  వంపు చాలా సహజంగా వస్తుంది. త్రోరాకో లంబార్ వంపు ను 43.6 % రోగులను గుర్తించారు. స్కలియో సిస్ వల్ల వచ్చే వైకల్యం కైఫోసిస్26% రోగులలో, సరిగా పెరగక పోవడం సహజమే అయినా వెన్నెముక సరిగా లేని వారు51% రోగులు ఉన్నారు. వెన్నుపూస్ భాగంలోని ఎముకల వరుస సరిగా సహజంగా వంపు కలిగిన వారు 66.3% రోగులు ఉన్నట్లు గుర్తించారు. త్రోరాసిక్ స్పైన్ 63.2% ఇంట్రాన్సప్లనల్ ఎన్మిలిన్ 47% రోగులు,పుట్టుకతోనే వచ్చే వెన్నుపూస సరిగా లేకపోవడం వంటి ఇంట్రోస్పైనల్ అబ్నర్మాలిటీ సమస్యలు ఇంత్రాస్పైనల్ వర్టిబ్రా వెన్నెముక సమస్యలు ఉన్నవారు  48.2 % మంది .ని గుర్తించారు. సెగ్మెంటేషన్  మిక్సర్ డి ఫామి టిస్  ఎక్కువగా ఉన్నవారి శాతం 65% నుండి 87%సరిగా కనతువంటివి 34% వారిలో కైపోసిస్ డి ఫామిటి  ఉన్నవారి గణాంకాలు ఇవి.  అసలు కైఫోసిస్ అంటే ఏమిటి ?.... కైఫోసిస్ అంటే వెన్నెముక పై భాగంలో కొంచం వగివంపు తిరిగి నట్లుగా ఉంటుంది. అది చాలా చిన్నవంపు కావచ్చు.సమాస్య తీవ్రతను బట్టి ఆ వంపు పెద్దదిగా ఉండచ్చు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికీ కొందరిలో వంపు సహజంగా ఉంటె ఇంకొందరిలో ఎక్కువ వంపు ఉంటుందని అంటున్నారు. దీనికారణం గానే మీ వెన్నెముక నిలకడగా ఉండదు. చాలా నొప్పిగా ఉంటుంది. మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను తప్పనిసరిగా చూడాల్సిందే. డాక్టర్ల నిర్వచనం.... డాక్టర్లు దీనిని ఎక్సేసివ్ ఫార్వార్డ్ కర్వేచర్ కైపోసిస్ లేదా హైపెర్ కైపోసిస్ వెన్నెముకలో భంగిమ లు సరిగా లేకపోవడం గా  నిర్వచించారు. ఈ సమస్య నుండి బయట పడాలంటే కైపోసిస్ నిర్ధారణ చికిత్స పద్దతులను తెలుసుకుందాం. కైఫోసిస్ లక్షణాలు.... కైఫోసిస్ ను ప్రాధమికంగా గుర్తించాలంటే వెన్నెముక వెనుక పై భాగంలో కొంచం వంపు తిరిగి ఉంటుంది. అలాగే భుజాలు గుండ్రంగా ముందుకు వస్తాయి.చాలా తక్కువ మందిలో వెన్నెముక పై భాగం పెద్దగా గుర్తించలేము అయితే ఆ వ్యక్తిని చూసినప్పుడు కొంచం ముందుకు వంగి ఉండడం గమనించవచ్చు.కైపోసిస్ ఏ లక్షణాలు లేకుండా కూడా వస్తుంది. అయితే దీప్రత్యేక మైన లక్షణాలు గుర్తించవచ్చు. ముఖ్యంగా తీవ్రమైన నొప్పి  ఎముకలలో దృడంగా లేదా స్తిఫ్ఫ్ గా ఉండడం. వీపు వెనుక భాగం గుండ్రంగా ఉండడం గమనించవచ్చు కొందరిలో  ,వెన్నుపూస  భాగం లో పగుళ్ళు.లేదా విరిగినట్లు గుర్తిస్తారు. హైపర్ కైపోసిస్ వేరే యాంగిల్ లో ఉండవచ్చు. కొందరిలో ఆ యాంగిల్ 3.8 డిగ్రీలు ఉండచ్చు. కైఫోసిస్ కారణాలు- రకాలు.... మనకు తెలిసినంత వరకు వెన్నెముక ఎముకలతో ఏర్పడింది.వెన్నుపూస పై భాగం,కింది భాగం సరిగా నిర్మించాబదితేనే వెన్నెముక నిలబడి ఉంటుంది. ఎటువైపు అయినా తిరుగుతుంది. అంటే దీనిఆర్ధం స్పైన్ అంటే రక రకాల మార్పులు జరుగుతాయన్నది వాస్తవం. దీనివల్ల నష్టం జరుగుతుందని అర్ధం చేసుకోవచ్చు. కైఫోసిస్ రకాలు... వాస్తవానికి ఒక్కొకరిలో వారి వారి  శరీర ఆకృతిని బట్టి ఆధార పడి ఉంటుంది. ఒక్కొకరికి ఒక్కోరకమైన కైపోసిస్ ను గుర్తించవచ్చు. భంగిమలలో వచ్చేది.... పోస్చరల్ కైపోసిస్  ఇది చాలా సహజమైన సమస్య,ఇది తరచుగా యుక్త వయస్సులో ఉన్న వాళ్ళలో ఎప్పుడైతే కండరాలు వెన్నెముక చుట్టూ, ఆయా పక్క ప్రాంతాలలో వేరువేరుగా వృద్ది   చెందుతూ  ఉంటుంది దీనికారణం గానే భంగిమ అంటే పో శ్చర్ లో సహజంగా  నిలబడలేదు. స్లౌచింగ్.... ముందుకు వంగిపోవడం.... వెన్నుపూస  ముందుకు వంగి పోతూ ఉండడం, ఈకారణంగా వెన్నుపూసలోలేగిమెంట్స్ బలహీన పడడం వల్లే వెన్నెముక నిలబదేలేక పోవడం గమనించవచ్చు ఈకారణంగా ఎదో ఒక ఆధారం తో నిలబడాల్సిన పరిస్థికి చేరతారు.  దీనిని ప్రాధమిక స్థాయిలో గుర్తించగలిగితే తీవ్రత నుండి బయట పడవచ్చు. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో వెన్నుపూస పాక్షికంగా,లేదా పూర్తిగా సాగి వంగిపోతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం కండరాలు బలహీన పడడం కీలకమని చెప్పాలి. స్చేవేర్మొన్న్స్ కైపోసిస్.... చికాకు వల్ల వచ్చే కైపోసిస్ ఇది ఎక్కువగా టీన్ ఏజ్ అంటే యుక్త వయస్సులో వచ్చే సమస్యగా డాక్టర్స్ గుర్తించారు.పోస్చరల్ కైపోసిస్ కన్నా చాలా తీవ్రంగా ఉంటుంది.అయితే దీనికి గల కారణాలు ఏమిటి అన్న డాక్టర్లు గుర్తించ లేదు.  వయస్సు రీత్యా వచ్చే కైపోసిస్.... దీనికి కారణం వెన్నెముకలో వంపు ఉండడమే.వయస్సు పెరిగే కొద్దీ మార్పులు వస్తూ ఉంటాయి. వృద్ధాప్యం వచ్చేసరికి ఎముకల పై ముఖ్యంగా వెన్నెముకలో కండరాలు,ఎముకలు బలహీన పడడం వల్ల సహజంగా వచ్చే ఆస్టియో ప్రోరోసిస్ వల్ల ఎముకలు గుల్లబారి పోతాయి శక్తి క్షీణించి ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. ఈ కారణంగానే వయస్సు మళ్ళిన వాళ్ళలో  వెన్నెముక కైపోసిస్ వస్తుంది. పుట్టుకతోనే వచ్చే కైపోసిస్.... పుట్టుకకు ముందే వెన్నెముక సరిగా పెరగక పోవడం అంటే గర్భంలోనే బిడ్డ పెరుగుదల లో వెన్ను పూస సరిగా వృద్ధి కాక పోవడం గమనించవచ్చు.కైపోసిస్ తో పుట్టిన పిల్లలలో వయస్సు పెరిగే కొద్దీ అది మరింత తీవ్రంగా తయా రై ఇబ్బందికి గురిచేస్తుంది. కైఫోసిస్ ఎవరికీ వస్తుంది?.... డాక్టర్స్ కు ఇప్పటికీ అర్ధం కాని విష యం ఏమిటి అంటే కొందరిలో కైపోసిస్ ఎందుకు వస్తుంది.? కొందరిలో ఎందుకు రాదు? ఏది ఏ మైనప్పటికి పోస్చరల్ కైపోసిస్ చాలా సహజం అని పేర్కొన్నారు.ముఖ్యంగా  యుక్త వయస్సులో ఉన్న వారికి 4౦ సంవత్సరాలు పై బడిన వారికి. స్త్రీలలో కైపోసిస్ వస్తుంది.  స్త్రీలకంటే ముందుగా పురుషులలో కైపోసిస్ చాలా సహజంగావచ్చె అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పురుషులు ఎదుర్కుంటున్నారని డాక్టర్స్ చాలా కేసులను 13 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయస్సులో ఉన్నవారికి వస్తున్నట్లు గుర్తించారు. ఆస్టియో ప్రోరోసిస్ ఉన్నవారిలో వయస్సు సంబంధిత కైపోసిస్ వృద్ధులలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీల లో మేనోపాజ్ స్టేజి తరువాత సహజంగా వీరిలో  ఈస్ట్రో జన్ శాతం తక్కువగా ఉన్నవారిలో కైపో సిస్ వస్తుందని నిర్దారించ్గారు.  కైఫోసిస్ ను ఎలానిర్దారిస్తారు ?.... వైద్యులు శారీరక పరీక్ష ద్వారా కైపోసిస్ ను గుర్తిస్తారు. కొన్ని రకాల వ్యాయామాల ద్వారా అసలు శరీరం తీరు తెన్నులు వెన్నుపూస నిటారుగా ఉందా లేదా, కొన్ని రకాల భంగిలలో వెన్నెముక సహక రిస్తున్న తీరు,మరో పరీక్షలో నేలపై పడుకోపెట్టి వెన్నెముక లో ఎలాంటి వంపులు ఉన్నాయి వాటి శాతం ఏమిటి ప్రస్తుతం ఉన్న స్థితి భవిష్యత్తులో దాని పనితీరును సైతం అంచనా వేస్తారు.కైపోసిస్ లేదా నిర్మాణం లోపాలు,ఉన్నాయా సాధారణం గా ఉందా లేదా అన్న విష యం గమనిస్తారు. దీనికోసం అవసరమైన పక్షంలో ఎక్స్ రే, లేదా ఎం ఆర్ ఐ స్కాన్ ద్వారా వెన్నెముక స్వరూపం ఎలా ఉందొ గుర్తించి తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులలో రక్త పరీక్షలు అంటే లంగ్ ఫంక్షన్ నిర్ధారణ పరీక్షలు, చేస్తారు. కైఫోసిస్ కు చికిత్సలు.... ఏ రకమైన కైపోసిస్ తో బాధపడుతున్నారో నిర్ధారించి న తరువాతే చికిత్స ఆధార పడి  ఉంటుంది. కైపోసిస్ దాని తీవ్రత ఆధారంగా అలాగే వెన్ను పూస వెన్నెముకలో వంకర తిరిగి ఉండడం.ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.  కైఫోసిస్ కు సర్జరీ లేని చికిత్స.... ప్రతి ఒక్క వ్యక్తికి ఆయా కైపోసిస్  లక్ష నాలు,తీవ్రత ఆధారంగా చికిత్స నిర్ధారిస్తారు. కొందరిలో సాధారణంగా,సహాజంగా వచ్చే కైపోసిస్, వయస్సు రీత్యా వారి వెన్నుపూస లో వచ్చిన మార్పులు  ఆధారంగా చికాకు కలిగించే కైపోసిస్ ఉంటె లేదా వెన్నుపూసలో వంపు ఇతర లక్షణాలకు సంబంధం లేకుంటే అప్పుడు చికిత్స అవసరం లేదని నిర్ధారిస్తారు.  పరిశీలన.... కైఫోసిస్ ఎంత తక్కువ ఉంటె వెన్నులో లేదా వెన్నెముక వంపులో మార్పులు ఉంటె డాక్టర్స్ కొన్నాళ్ళు నిశితంగా గమనిస్తారు.ఒకవేళ వెన్నుపూస వంపు ఇతర లక్షణాలకు సంబంధం లేకుంటే  అప్పుడు చికిత్స అవసరం లేదని నిర్ధారిస్తారు.  ఫిజియో తెరఫి చికిత్స.... వెన్నెముక పై భాగం లో ఉన్న ప్రాధాన కండరం పై ఫిజియో తెరఫి చేయడం ద్వారా ఆయా భంగిమలలో ఉన్న సమస్యను సరిచేస్తూ భంగిమను అభివృ ధీ చేసే ప్రయత్నం  చేస్తారు. బ్రేసింగ్ పద్దతిలో చికిత్స.... కొంతమందిలో కైపోసిస్  చికాకు కలిగిస్తుంది. ఈ సమస్యకు బ్రేసింగ్ చికిత్స అంటే స్పైన్ బ్రేసింగ్ కు సూచించవచ్చు. ఒక్కోసారి స్పైన్ పెరుగుతూ ఉండవచ్చు. స్పైనల్ బ్రేసింగ్ వేన్నేముక వెనుక భాగం సహకరించ వచ్చు.ఒక్కోసారి వేరే రకంగా దాని స్థానం మారి పోవచ్చు. దీనివల్ల వంపు మరింత పెరిగే అవకాశమూ ఉండవచ్చు.  కైఫోసిస్ కు అండర్ ల్యింగ్ చికిత్స.... వయస్సు మళ్ళిన వాళ్ళు ఆస్టియో ప్రోరోసిస్ లేదా ఇతర పరిస్థితుల వల్ల వెన్నుపూస వెన్నెముక బలహీన పడి అది దాని ఆకారం మార్పు చెంది ఉండవచ్చు. దీనిని అండర్ ల్యింగ్ డి జార్దర్ గా నిర్ధారించి దాని వృదిని జరగ కుండా వెన్నుపూస వంపు గుర్తించిన వెంటనే చికిత్స చేయవచ్చు.బరువును మోయగలిగే శారీరక వ్యాయామం స్త్రీలకు హార్మోన్ తెరఫీ సూచించవచ్చు. శస్త్ర చికిత్సలు..... ఎవరైతే పుట్టుకతోనే కైపోసిస్, లేదా కైపోసిస్ తో చికాకుకు గురిఅవుతున్నారో, వారికి చికిత్స వల్ల లాభం కలగవచ్చు.శాస్త్రచికిత్స లక్ష్యం వెన్నెముక లో ఉన్న వంపును తగ్గించడమే. కైపోసిస్ వల్ల నొప్పి ఉంటె ఉపసమనం  ఇవి కీలక మైన సర్జరీలు సహజంగా డాక్టర్లు మొగ్గు చూపుతారు. లేదా సందర్భాన్ని బట్టి మొగ్గుచూపక పోవచ్చు. అసలు సర్జరీ సద్ధ్యా అసాధ్యాలు పూర్తిగా పరిశీలించి ఎక్కడ ఎలా సాధ్యమౌతుందో నిర్ధారించుకుని సర్జరీని సూచిస్తారు. కైఫోసిస్ వల్ల సమస్యలు..... కైఫోసిస్ వల్ల కొన్నిరకాల సమస్యలు తీవ్రంగా ఉండవచ్చు. వెనుకభాగం లో వెన్నుపూసలో వంపు వ్యతిరేక ధోరణి ఉండవచ్చు. అదేపనిగా వెన్నులో వీపు నొప్పి రావచ్చు ఇది భరించరానిదిగాను ఉండవచ్చు. వెన్నెముకలో ఉన్న వంపు వల్ల శ్వాస సమస్యలు తలెత్తవచ్చు. గుండెకు సంబందించిన సమాస్యలు ఇబ్బంది పెట్టవచ్చు., కైపోసిస్ వల్ల వచ్చినా వైకల్యం జీవన ప్రామాణ స్థాయి పై పడుతుంది.జీవించాలన్న ఆత్మవిశ్వాసం  తగ్గిపోతుంది. ఒక్కోసారి సర్జరీ చేసిన తరువాత కూడా ఒక్కోసారి వికటించవచ్చు. శాస్త్రచికిత్స తరువాత ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడాలి. సర్జరీ జరిగిన ప్రాంతంలో రక్త స్రావం వంటి సమస్యలు రావచ్చు. కైపోసిస్ కు ప్రాధాన కారణం స్పైనల్ కార్డ్ నొక్కుకు పోవచ్చు. కాలికి సంబందించిన నరాలు,శరీరం కింది భాగం బలహీన పడి, చేతులు,కాళ్ళు, తిమ్మిరిగా ఉండవచ్చు. బ్లాడర్ కంట్రోల్ లో ఉండక పోవడం. వెన్నెముక స్థిరంగా ఉండక పోవడం. ఈ రకమైన లక్షణాలు ఎవరికైనా ఉంటె వెన్నుపూసలో వంపు ఉంటె వైద్యం పై దృష్టి పెట్టాలి.లేదా మీ స్థితిని బట్టి డాక్టర్ సర్జరీ సూచించవచ్చు. లేదా స్పెషల్ కంప్రెషన్ చికిత్స తీసుకోవాలి పుట్టుకతోనే వచ్చే కైపోసిస్ వయస్సువల్ల వచ్చే కైపోసిస్ నుండి బయట పద్దలంటే నిపుణులైన సమర్ధులైన వైద్యుల సూచనలు పాటించండి వైకల్యం బారిన పడకండి.                    

పేద ప్రజల ఆరోగ్యం పట్టదా?

దేశంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అది మన పాలనా విధానం కావాలి..... 2౦19 లో కోవిడ్ వచ్చిన తరువాత కూడా మనదేశ ప్రజలకి ఇది మనదేశం లో సమగ్ర ఆరోగ్యవిధనమంటూ ప్రకటించిన దాఖలాలు లేవు అనే చెప్పాలి. 2౦19 లో వచ్చిన ఉపద్రవం నుంచి మనం నేర్చుకున్న గుణపా టాలు ఏమిటి ? తీవ్రంగా తరుముకొస్తున్న వైరస్ ను గుర్తించడం వాటికి తగ్గట్టుగా మనం యుద్ధానికి ఎలా సన్నద్ధం కాగలం ఎక్కడ నుంచి వచ్చిన్నా యుద్ధం చేయాలంటే మనకంటూ యుద్ధనీతి ఉండాలి కదా ? అసలు ఏ పద్దతిలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారో అర్ధం కాని ప్రభుత్వాలు పాలించడం గమనార్హం. ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేశామన్న ప్రకటన లు తప్ప ఆచరణ సాధ్యం కాలేదు. నేటికీ సగటు గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఆర్ధికంగా వెనక పడ్డ జిల్లాలు రాష్ట్రాలలో ప్రస్తుతం ప్రజల ఆరోగ్య ఎలా ఉంది వాళ్ళ అవసరాలు, నిధుల కేటాయింపు జరిగిన దాఖలాలు ఎక్కడా లేదు. పట్టణ ప్రాంతాలలో కార్పోరేట్ ఆసుపత్రుల లో వైద్యం పేదలకి అందని ద్రాక్ష, ప్రభుత్వ ఆసుపత్రుల లో సౌకర్యాలు లేక రోగిని వెక్కి రిస్తాయి. రోగికి వైద్యుడికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. తాను చెప్పిదే వేదం అన్నట్లుగా తాను చేసిందే వైద్యం అన్న చందం గా సాగిపోతోంది. అసలు రోగి సమస్య ఏమిటి ఏ వైద్యం చేస్తున్నారు, చికిత్స తరువాత రోగి స్థితి ఏ మిటి అన్నదే ప్రశ్న? నిండు గర్భిణి వచ్చినా నొప్పులు పడుతున్న తమకు పట్ట దన్నట్లు జిల్లా ఆసుపత్రి కి తీసుకు పోవాలని సూచిస్తారు, జిల్లా ఆసుపత్రికి వెళితే బెడ్లు లేవని వేరే ఆసుపత్రికి తీసుకు పోవాలని సూచిస్తారు. అలా నొప్పులు పడుతున్న సగటు గర్భిణి అన్నీ తిరిగే లోపు పిల్లాడిని కానీ చనిపోతుంది. లేదా పుట్టిన పిల్లవాడు పిల్ల చనిపోతుంది లోపం ఎక్కడా ఉంది సమస్యలు వచ్చినా తెలిసినా ప్రతినిధులు ఆరోగ్యా అధికారులు చర్యలు చేపట్టరు. అక్కడ వైద్యుల దారి వారిదే రోగుల దారి వారిదే అన్నట్లు ఉటుంది. గ్రామీణ అజెన్సీ లలో పరిస్థితి మరీ దారుణం. సమయానికి వైద్యులు రారు మందులూ ఉండవు. ముఖ్యంగా సీజన్ వస్తున్న దోమతెరలు ఇవ్వరు. మందులూ ఉండవు. గట్టిగా రోడ్డు ప్రమాదాలు జరిగిన అత్యవసర వైద్యం లేదా శస్త్ర చికిత్స చేయడానికి వైద్యులు ఉండరు. కనీసం పురుడు పోయడానికి డాక్టర్స్ ఉండరు.అక్కడ ఆరోగ్య కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవని ఒక ఆరోగ్య కేంద్రానికి ఒకే డాక్టర్ ఉన్నాడని. కనీసం మందులు కూడా లేవని కేంద్రానికి నివేదిక ఇచ్చినా చేసింది లేదు. ప్యాం డమిక్ తరువాత అయినా కనీస సౌకర్యాలు కల్పించక పోవడం పై సర్వాత్రా విమర్శలు వస్తున్నాయి. కార్పోరేట్ కు దీటుగా ప్రభుత్వ  ఆరోగ్య సేవలు మాటలకే పరిమిత మయ్యాయి. అటు ప్రభుత్వ ఆసుపత్రికి పోలేక ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేక సగటు మధ్య తరగతి ప్రజలకు మీరు చేసింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? చేయాలనీ అనుకున్నది ఏమిటి? అన్న ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు ఇతరులతో పోలిస్తే మేము చేసిందే కరెక్ట్ అని చెప్పుకుంటూ వేరొకరితో పోల్చుకుంటూ బతికేస్తారు. మీ సమర్ధతకు నిదర్శనాలు ఇవే వీటి గురించి ఒక్కసారి చూద్దాం. దేశంలో కోవిడ్ కేసులు త్వరిత గతిన పెరుగుతున్నాయి. వీటి విస్తరణను నియంత్రించడానికి మీ ప్రణాళిక ఏమిటి కేవలం కొన్ని నిబందనలు అమలు చేస్తే చాలా? ఒమేక్రాన్ నియంత్రించే యాంటి బాడీలు లను శాస్త్రజ్ఞులు గుర్తించారు అవి వాటి ఫలితాలు ఎప్పటికి అందేను. ఎప్పటికి అందుబాటులోకి వస్తాయి అన్నది ఇంకా పూర్త్జిగా చెప్పలేని స్థితి. కోవిడ్ ను  యంత్రించడానికి మేమే వ్యాక్సిన్ కనుక్కోనాం అని చెప్పుకున్నాం ఎనిమిది వ్యాక్సిన్లు నాలుగు చికిత్సలు గా సాగుతుంది. మహారాష్ట్రా, దిల్లో లో అప్పుడు కోవిడ్ ఇప్పుడు ఓమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి మరి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎప్పుడు ముందుగా నమోదు అయ్యేది పెద్దసంఖ్యలో బాదితులు ఉండేది పెద్దనగారాల లోనేనా అంటే ఆర్ధికంగా దేబ్బతీయడానికి ఏదైనా కుట్ర లేదుకదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారా అన్న అనుమానం వస్తోంది.   నియంత్రణ లోపమ నిఘా లోపమా చెప్పాలి. పోస్ట్ కోవిడ్ తరువాత అనారోగ్యాన్ని నియంత్రించడం కష్టంగా ఒక సవాల్ గా మారింది. అసలు ఈ సమస్యకు ఇదే చికిత్స అని నిర్దిష్టంగా చెప్పలేని వైద్యులు శాస్త్రజ్ఞులు ఉన్నారు. 695 ఆసుపత్రులు క్లినిక్లు రైల్వే స్ కు సాఫ్ట్ వేర్ ను అనుసంధానం చేసారు. అక్కడితో ఆపని పూర్తి అయిపొయింది. కోవిడ్ చికిత్సకు నాట్కో ఫార్మా మోలో ను పిరావిడ్ క్యాప్సుల్ ను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 16. 67 కోట్లు వినియోగించని వ్యక్సిన్ల నేటికీ అందుబాటులో ఉన్నాయి వీటిని వినియోగించే విషయంలో ప్రభుత్వం ఏమిచేయాలని అనుకుంటుంది. కోవ్యక్సిన్ తీసుకున్న వారు కోవి షీల్డ్ బెటర్ బూస్టర్ గా పేర్కొన్నారు డాక్టర్ షాహీద్ జమీల్ వైరాలజిస్ట్ టెక్నాలజీ వృద్ధి సాధించారు. గుర్గాం ఆసుపత్రిలో కోవిడ్ రోగులకి 25% బెద్స్ కావాలంటూ డిమాండ్ చేసారు. మీరట్ లో సర్జరీ తరువాత 27 మందికి కంటి చూపు కోల్పోయారు.అంటే చికిత్స లో లోపమా అంత పెద్దమోతం లో కంటి చూపు పోయిన వారికి అంధత్వం ప్రసాదించిన ఘనకర్యానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి.  ఫార్మా రంగం.... కార్చి వ్యాక్స్ బూస్టర్ గా క్లినికల్ ట్రైల్స్ నడుస్తున్నాయి. అసలు ఒమేక్రాన్ ను ఎదుర్కోగలిగిన సమార్ధవంత మైన వ్యాక్సిన్లు లేవాకోవేక్సిన్ కు ప్రత్యామ్నాయం లేదా లేదా ఇతర కంపెనీలు ఉత్పత్తి చేయడం సాధ్యం కావడం లేదా. కోవిడ్ వ్యాక్సిన్ విధానం డోసుల విషయం లో జాగ్రత లేదా సంరక్షణ బద్రత  అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందా. యు ఎస్ భారత్ సంయుక్తంగా ఆరోగ్య రంగం లో కృషి చేయాల్సి ఉంది.డొమెస్టిక్ ఫార్మా కంపెనీలు మేర్క్స్ కోవిడ్ పిల్ ఉత్పత్తి కి సిద్ధమయ్యాయి. కోవిడ్ తో మనం కలిసి సహజీవనం చేయాల్సిందే. అని డబ్ల్యు హెచ్ ఓ చేసిన ప్రకటన వాస్తవనేనా. కోవిడ్ 19 మిగిల్చిన భయంకరమైన అనుభవం తో నైనా మనం ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. కోవిడ్ ను ఎదుర్కోడానికి మరిన్ని వ్యక్సిన్ల పై పరిశోదనలు సాగాలని త్వరిత గతిన వైరస్ అంతానికి పరిశోదనలు సాగించాల్సిన అవసరం ఉంది.ఆదిశగా ప్రయాత్నం సాగిస్తారని ఆశిద్దాం. న్యూట్రిషియన్, సంబందిత అనారోగ్యం, కిడ్నీ రోగులకు, ఫ్రీ కాప్సియా,గర్భిణీ స్త్రీలు ఇతర హైపర్ టేన్సివ్ డిజాస్టర్. వంటి సమస్యలు. ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శస్త్ర చికిత్స సమస్య కు సరైన నూతన విధానం ప్రజలకు చౌకైన మెరుగైన ఉచిత వైద్య విధానం అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. అందుకే ఎ ప్రభుత్వమైనా రానున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సామాగ్ర ఆరోగ్య విధానం తో ప్రజలముందుకు రావాలని ఆశిద్దాం. .

రక్తం గడ్డ కడితే ముప్పే....

రక్తం గడ్డ కడితే ముప్పే.... రక్తం గడ్డ కట్టినా సమస్యే, రక్త స్రావం జరిగినా సమస్యే రక్తం గడ్డ కట్టడం వివరణ.... ఇది చలికాలం ఇక శరీరానికి వ్యాయామం లేకపోయినా రక్తం గడ్డకట్టడం సహజంగా జరిగి పోతుంది. రక్తం గడ్డ కట్టడం జరిగితే వచ్చే సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి. అసలు రక్తం ఎక్క డెక్కడ గడ్డకడుతుంది అనే వి షయం తెలుసుకోవాలి. రక్తం మీ గుండె రక్త నాళాలలో రక్తం గద్దకట్టినా, రక్త్గ నాళాలు పూడుకు పోయినా రక్త ప్రసారం సరిగా జరగదు. ఊపిరి తిత్తులలో రక్తం గడ్డ కట్టినా, మెదడులో రక్తం గద్దకట్టినా, కాళ్ళలో రక్తం గడ్డ కట్టినా సమస్యే అసలు రక్త్గం గడ్డ కట్టడానికి కారణం,తెలుసుకోవాలి డాక్టర్ సూచన మేరకు బ్లడ్ తిన్నర్స్, రక్తాన్ని పల్చగా మార్చే మందులు అంటే యాంటి కాగులంట్ మందులు వాడాల్సి ఉంటుంది.  రక్తం గడ్డ కట్టడానికి కారణాలు.... మీ శరీరం ఎప్పుడూ రక్త శ్రావం జరగకుండా రక్షింప బడుతుంది. చాలా సందర్భాలలో రక్తం గడ్డ కట్టడం మంచిదే. అయితే కొన్ని సందర్భాలలో రక్తం గద్దకట్టడం కూడా ప్రామాదకరమే.ఈ విష యం లో మాత్రం అప్రమత్తం గా ఉండాలి. కొన్ని కారణాల వల్ల అంటే మీ గుండె హార్ట్ బీట్ అంటే మీ గుండె కొట్టుకోవడంలో ఒక్కోసారి తక్కువగా మరోసారి ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది. అంటే మీ గుండె లో సమస్య ఉన్నట్టే. గుండెలో రక్తం ఎక్కడ గడ్డ కట్టింది, ఈ గుందేనాళం ఎక్కువగా రక్తం గడ్డ కట్టింది. లేదా ఏ రక్త నాళం లో కొవ్వు తో పూడుకుపోయింది. ఎంతశాతం పూడుకు పోయింది.ఏ రక్తనాళం పూర్తిగా పూడుకు పోయింది అన్న విషయం ముందుగా పరీక్షించిన అనంతరం రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు యాంటి కాగ్యులెంట్ మందులు వాడాలా వద్ద అన్న వైద్యులు నిర్ధారిస్తారు. అసలు బ్లడ్ తిన్నర్ అంటే... రక్తం గడ్డ కట్టినప్పుడు బ్లడ్ తిన్నర్ అనేది ఒక మందు.వాటినే యాంటి కాగులెంట్ మందులుగా వైద్య పరిభాషలో పిలుస్తారు. కాగులంట్ అంటే క్లాట్ట్ రక్తం గడ్డ కట్టడం. గుండె రక్త నాళాలలో రక్తం గడ్డకట్టినప్పుడు,లేదా దీనికారణంగానే గుండే నొప్పి, గుండె పోటువస్తుందిహై కొలస్ట్రాల్ కూడా గుండె పోటుకు కారణం గా నిర్ధారించారు . మెదడులో రక్తం గడ్డ కడితే పక్షవాతం, లేదా ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఒక్కోసారి మనశరీరంలోని ఊపిరి తిత్తులలో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉందని గుర్తించే .లోపే మాసివ్ తీవ్రగుండేపోటు వచ్చి చనిపోవడం లేదా మల్టిపుల్ ఆర్గాన్ ఫైల్యూర్ కూడా వస్తే చికిత్స సాధ్యం చేయడం కష్టసాధ్యంగా మారిపోతుంది. 'బ్రెయిన్ స్ట్రోక్స్, కూడా వస్తే బతుకుతాడో కూడా చెప్పలేని స్థితి అంటే  రంటి చెప్పలేము.అంటారు వైద్యులు. రక్తం గడ్డకట్టి నప్పుడు సహజంగా లభించే 5 రకాల బ్లడ్ తిన్నర్స్.... రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి మనకు ప్రాకృతికంగా లభించే కొన్ని సహజమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా. గ్రీడియంట్స్ మనకు తెలియ కుండానే వాటిని వాడుతూ ఉంటాం. అయితే వాటిని శాస్త్రీయంగా పరిశీలించలేదు.ఒక ప్రిస్కిప్షన్ గా కూడా డాక్టర్స్ పరిగణలోకి సుకోలేదు. అసలు రక్తం గడ్డ కట్టకుండా సహజంగా లభించే ఆ ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూద్దాం.  1. పసుపు.... అసలు సహజంగా ఆడవాళ్ళ వాటింట్లో పసుపు ఉండకుండా ఉండదు. ప్రతిరోజూ ఎదో ఒక వంటలో పసుపు వేయకుండా వంట చేయారు. ఇది వాస్తవం. పసుపును కొన్ని సందర్భాలలో గాయాలకు యంటి బాయిటిక్ గా వాడాతారు, దీనిని గ్రామీణ ప్రాంతాలాలో గిరిజన గ్రామాలలో జాన పదుల ఔషదం గా పిలిచే వారని ఆయుర్వేదం లో కొన్ని ఔ షదాలలో వాడతారు. మరి పసుపుకు రక్తం గడ్డ కట్ట కుండా పసుపు చేసే మేలు ఏమిటి 2౦12 లో జరిగిన పరిశోదనలో పసుపులో ఉండే కుర్కుమిన్ అనే యాంటి కాగులెంట్ గా పని చేస్తుందని తేలింది. రక్తం గడ్డకట్టకుండా దోహదం చేసే సహజమైన ప్రాకృతిక ఔషదం పసుపుగా నిపుణులు తేల్చారు.  2.అల్లం.... అల్లం కూడా ఒకే కుటుంబానికి చెందినది. ఇందులో ఉండే సాలిసైలట్ అనే సహజ రసాయనం లభిస్తుంది. చాలా మొక్కలలో సలిసైలట్ లభిస్తుంది. ఎసిటిలిసి టిక్ యాసిడ్ దీనినే ఆస్ప్రిన్ అని అంటారు.ఆస్ప్రిన్ గుండెపోటును నివారించడం లో సహాయ పడుతుంది.ఇటీవల కాలం లో ఆరోగ్యం పై అవగాహన పెంచుకున్న చాలామందికి సుపరిచితమైన పేరు అవకాడో.  3.మిరపకాయలు... బె ర్రీలు, రక్తం గడకట్ట కట్టకుండా సహక రిస్తాయి.అయితే వాటిని మందుగా వాడవచ్చా లేదా అన్నది పరిశోదనలో తెలాసి ఉంది. 4.దాల్చిన చెక్క.... మనం తీసుకునే ఆహారం లో కాస్త సువాసన కావాలంటే విరివిగా వాడె సుగంధ ద్రవ్యాలలో ఒకటి దాల్చిన చెక్క. దీనిని మన ఆహారం లో కొంచం సువాసన కోసం వాదలే తప్ప అధిక మోతాదులో గనక వాడితే అసలుకు మోసం వస్తుంది అని అంటున్నారు నిపుణులు. వీటి వి నియోగం వల్ల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని డాక్టర్ మార్క్ లఫ్లంనే వెల్లడించారు. 5.మిరియాలు.... సహజంగా మన ఆహారంలో ఎక్కువగా వాడే సుగంధ ద్రవ్యాలలో మరొక పదార్ధం ఖారపు మిరియాలు.మిరియాలు సైతం రక్తం పలుచ బడేందుకు అత్యంత శక్తి వంత మైనది ప్రభావ వంతమైనది గా తేల్చారు. ఇందులో సలిసైలటేస్ ఎక్కువ శాతం ఉంటాయి దీనిని ఒక క్యాప్సుల్ గా ఆహారం లో వాడతారు. లో బిపి కి మిరియాలు ఉపయోగ పడతాయి. రక్త ప్రసారానికి ఉపయోగ పడుతుంది. రక్తం పల్చ బడే మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?.... బ్లడ్ తిన్నర్స్ వాడడం వల్ల రక్తం గడ్డ కట్టడం నివారిస్తుంది.కొన్ని సార్లు రక్తం పల్చబడడం కంటే ఎక్కువ రక్త శ్రావం జరగ వచ్చు.రక్తం పల్చ బడేందుకు వాడే పాత మందులు వాడకం వల్ల రక్త శ్రావం ఎక్కువగా జరగ వచ్చు.  రక్తం పల్చబడ డానికి వాడె మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్.... కొత్త గాయాలు -డానికి కారణం చిగుళ్ళలో రక్త శ్రావం కలిగడం గమనించాలి. ఎర్రగా లేదా బ్రౌన్ రంగులో మూత్రం లో మార్పు వస్తే గమనించాలి.  సాధారణంగా స్త్రీలలో వచ్చే నెలసరి కన్నా ఎక్కువ సార్లు వస్తే గమనించడం అవసరం. మీరు బలహీనంగా ఉండడం కళ్ళు తిరగడం తీవ్ర మైన తల నొప్పి కడుపు నొప్పి వస్తుందేమో గమనించాలి. రక్త శ్రావం తీవ్రంగా ఉండడం ఆగక పోవడం.వంటి లక్షణాలు మీరు గమనిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అసలు మీరు ఏ మందులు వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు అంటే యాంటి బాయిటిక్స్ సేఫలాస్సేరిస్,సేఫ్రోఫ్లోక్సిన్, రిఫాబిన్ వంటి మందులు సైతం ఒక్కోసారి మీరక్తం గడ్డకట్టడం లేదా రక్త శ్రావానికి కారణం గా చెప్పవచ్చు. లేదా ఇతర అనారోగ్యానికి కారణం కావచ్చు.  యాంటి ఫంగల్ డ్రగ్స్.  యాంటి సీజేర్స్ డ్రగ్స్ యాంటి థైరాయిడ్ డ్రగ్స్. పిల్లలు పుట్టకుండా మందులకొలస్ట్రాల్ తగ్గించే మందులు. గౌట్ కోసం మందులు. కీమో తెరఫీ కి మందులు. హార్ట్ బర్న్ లేదా హార్ట్ రిధం డ్రగ్స్. ఇమ్యునో సప్రస్ డ్రగ్స్ నొప్పి తీవ్రంగా తగ్గించే మందులు ఆస్త్ప్రిన్,ఆస్టిన్, డైక్లో ఫినాక్       వంటి మందులు వాడినట్లైతే కొన్నిరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది రక్తం గడ్డ కట్టే విషయంలో ముందే గుర్తించడం నిపును లైన వైద్యుల సమక్షం లో చికిత్స తీసుకోవడం ప్రాధమిక స్థాయిలో గుర్తించి మీఅరోగ్యాన్ని కాపాడుకోవడం వైద్యం పై పూర్తి అవగాహాన కలిగి ఉండడం ముఖ్యం. ఒక చిన్న అశ్రద్ధ అవగాహనా లేక పోవడం ప్రాణాలే ఫణంగా పెట్టాల్సి రావచ్చు. గుండె శస్త్ర చికిత్స కు ఎప్పుడు చేస్తారు.... రక్తం గడ్డ కట్టడం వంటి సమాస్య ప్రాధమిక స్థాయలో ఉంటె రక్తం పల్చబాడడానికి మందులు వాడవచ్చు. మీ గుండెలో రక్త నాళాలు పూడుకు  యినప్పుడు మీగుండేలో రక్త నాళాలు వాల్వ్స్ మార్పిడి సర్జరీ చేయాల్సి ఉంటుంది. రక్తం గడ్డ కట్టడాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే గుండె పోటు,గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఒక్కోసారి అత్యవసరంగా గుండె కు శస్త్ర చికిత్స చేయాల్సి రావాచ్చు, లేదా ఒక్కోసారి మూడు నాళాలలో రక్తం గద్దకట్టినా, నాళాలు మూసుకు పోయినా బై పాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది.  

ఒమైక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువే

  జంతువుల పై చేసిన పరిశోదన వెల్లడి కోవిడ్ 19 కిడ్నీల పై ప్రభావం చూపుతుందా? అన్న విష యం తెలియాల్సి ఉంది. డెల్టా వేరియంట్ కు ఒమైక్రాన్ ల నుండి రక్షణ పొందాలంటే ఎన్ 95 మాస్క్ తప్పని సరి ఎన్నిరకాల రక్షణ కవచాల తో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ బూస్టర్ కోవిడ్ నుండి రక్షణ కల్పించ వచ్చనేది నిశ్చిత అభిప్రాయం. కోవిడ్ 19 టెక్సాస్ లో తిష్ట వేసుకు కూర్చుంది. జంతువుల పై జరిపిన పరిశోదనలో ఒమైక్రాన్ వేరియంట్ తీవ్రత ప్రభావం తక్కువగానే ఉంటుంది. వేరియంట్ తొలుత ముక్కులో చేరుతుంది. ఆతరువాత గొంతు, శ్వాస నాళాలలో విండ్ పైప్ తరువాత కింది భాగం ఊపిరి తిత్తులకు చేరుతుంది. దీనివల్ల అర్ధమైన విషయం ఏమిటి అంటే వ్యాధి ప్రాధమిక స్థాయిలో ఊపిరి తిత్తుల పై భాగం లోకి చేరుతుంది. కామ్పుటేష్ణల్ బయాలజిస్ట్ బెర్లిన్ ఇన్స్టి ట్యుట్ ఆఫ్ హెల్త్ కోరోనా వైరస్ ఇన్ఫెక్షన్ పై పరిశోదన జరిపారు. దాదాపు 12 కు పైగా సంస్థలు పరిశోదనలు జరిపారు. ఒమైక్రాన్ వేరియంట్ గత నెలలో ల్యాబ్ లలో జంతువుల పై జరిపిన పరిశోదనలో పెట్రి డి షెన్ లో ఒమైక్రాన్ తరువాత జంతువులకు ఇన్ఫెక్షన్ సోకింది. 6 కు పైగా జరిగిన పరిశోదనలో ఒమైక్రాన్ దేల్తాకన్న ఇన్ఫెక్షన్ ప్రభావం తీవ్రత తక్కువే గతంలో వచ్చిన వేరియంట్స  మనుషులలో లంగ్స్ లో ఊపిరి తిత్తులలో ఇబ్బందుల వల్ల ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఎలుకలు, హామ్ స్టర్స్ పై జరిపిన ప్రయోగాలలో వేరియంట్స్ ప్రభావం తక్కువగా ఉందని గుర్తించారు. ఇతర వేరియంట్ల వల్ల పరిశోదనలో సిరియా హామ్ స్టర్స్ లో తీవ్ర అనారోగ్యం ఏర్పడిందని పరిశోధకులు గుర్తించారు. ఆశ్చర్య కరమైన అంశం ఏమిటి అంటే ఇతర వేరియంట్స్ హామ్ స్టర్స్ లు ఇన్ఫెక్షన్ కు గురి అయ్యాయి. జంతువులు ఒమైక్రాన్ వేరియంట్ చాలా తక్కువ శాతం మరణిచినట్లు తెలుస్తుంది.తక్కువ బరువు కోల్పోయి ఓఒఇరి తిత్తులు తక్కువ స్థాయిలో పాడైనట్లు తెలుస్తుంది. ఒమైక్రాన్ హమ్ స్టర్స్ ముక్కులో, జంతువులలో కోరోనా వైరస్ ఉన్నప్పటికీ ఇతర వేరియంట్స్ కన్నా ఒమైక్రాన్ లెవెల్స్ వల్ల ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్1౦ % తక్కువే. అయితే జంతువులపై జరిపిన పరిశోదనలు మానావుల పై జరిపిన పరిశోదనలో వైరస్ బిట్స్, టిష్యు లను మానవుల దగ్గరనుండిఎల్లప్పుడూ చేపట్టడం సర్జరీ సమయంలో చేపడ తారు. హాంకాంగ్ యునివర్సిటీ పరిశోధకుల లో 12 రకాల ఊపిరి తిత్తుల శ్యాం పుల్స్ ను పరిశీలించి ఇతర వేరియంట్ల కన్నా వీటిలో ఒమైక్రాన్ చాలా నెమ్మదిగా పెరిగిందని గుర్తించినట్లు శాస్త్రజ్ఞులు తెలిపారు. దీనివల్ల ప్రజలలో డెల్టా వేరియంట్ కన్నా ఒమైక్రాన్ చాలా తక్కువగా ఆసుపత్రులలో చేరారని. వీటిపై మరిన్నిపరిశోదనలు జరజాల్సి ఉందని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఒమైక్రాన్ 5౦% జనటిక్ మ్యుటేషన్ అయ్యి కోరోనా కన్నా త్వరగా పట్టుకుని అది యాంటీ బాడీలను ప్రభావితం చేసింది. ఒక్కోసారి కోరోనా వైరస్ పరిశోధకులు ఊపిరి తిత్తులు ఇమ్యూన్ సెల్ల్స్ పై తీవ్రప్రభావం చూపాయని గుర్తించారు. అది కేవలం సాధారణ ఇన్ఫెక్షన్ కాదని ఊపిరి తిత్తుల గోడల పై కోరోనా వల్ల ఇంఫ్లామేషన్ స్కార్స్ వంటివి చేరి రక్తం లో కలిసి పోతాయి. దానివల్ల రక్త నాళా లలో క్లాట్స్ ఏర్పడతాయి. దీనిప్రభావం తో ఇతర అవయవాల పై ప్రభావం చూపుతుంది. కేంబ్రిడ్జి యునివర్సిటి కి చెందిన డాక్తర్ రవీంద్ర గుప్తా వైరాలజిస్ట్ మాలిక్యులర్ ఒమైక్రాన్ రాదనీ. ఊపిరి తిత్తుల పై ప్రభావం చూపదని తేల్చారు. టి ఎం పి ఆర్ ఎస్ ఎస్ 2 అన్ ప్రోటీన్ చాలా కణాలు తీసుకు పోతాయి. అవి ఊపిరి తిత్తులకు చేరనివ్వదని. ఒమైక్రాన్ కణాలను తీవ్రంగా ఇన్ఫెక్ట్ కాదని తేల్చారు. గుప్తా ల్యాబ్ లోని ఆరుగురి బృందం గ్లస్గో విశ్వవిద్యాలయం స్వతంత్రంగా కనుగొన్నారు. ఊపిరి తిత్తులపై భాగం లో ఉండే నాళాలు శ్వాశ నాళాలు వ్యాపిస్తుందా ? లంగ్స్ కింది భాగం లో కి చేరతాయి. అక్కడే వైరస్ లుస్తుంది అన్న విష యం అర్ధం చేసుకోవాలి.టి ఎం అర అర ఎస్ ఎస్ 2 ఒమైక్రాన్ ను పూర్తిగా అర్ధం చేసుకోవాలి పరిశోదనలో కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరక లేదు. చాలా వైరస్ లు సలైవా లో ఉంటాయి. పెంజేస్ సారా బెర్రీ అనే వైరాలజిస్ట్ పెరల్ మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పెన్సిల్ వేనియా విశ్వ విద్యాలయము చేసిన పరిశోదనలో వేరియంట్ నిలకడగా ఉంటూ గాలిలో ఉంటుంది. కొత్తగా వచ్చిన వారిని ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజాలు అప్రమత్తం గా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏ మైనా ఒమైక్రాన్ ప్రభావం తక్కువే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒమైక్రాన్ కు తోడు ఫ్లూ కూడా వస్తే...

అందరూ ఊహించినట్టుగా ఓమైక్రాన్ అంత ప్రమాదకరం కాదని నిపుణులు సెలవిచ్చారు. ప్రపంచం మాత్రం ప్యాం డ మిక్ కోసమే సిద్ధమై నప్పటికీ. మైక్రాన్ తీవ్రత పెద్దగా ఉండదు అన్న అంచనాను తారు మారు చేస్తూ ఓమిక్రాన్ ఆపైన అసలే చలికాలం ఇంకేముంది ఒక రేంజ్ లో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్లు అమెరికాకు చెందిన సి డి సి తెలిపింది. మనం తీసుకునే ఆహారం లో లిస్తీ రియాలో బంప్స్, మీజిల్స్ కు వ్యాక్సిన్ వేసినా దాని ప్రభావం తక్కువగానే ఉంటుందని నిర్ధారణ కొచ్చారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఈ సంవత్సరం ఫ్లూ విజ్రుం భిస్తుంది. దీనికి తోడు ఓమిక్రాన్ తోడవ్వడం తో ఇన్ఫెక్షన్ మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఇంఫ్లూ ఎంజా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని చూస్తున్నారు. అమెరికా సంయుక్తరాష్ట్రం  లోని మధ్య ప్రాంతాలాలో రోబోర్ట్ అసుపత్రికి చెందిన లూరి పిల్లల ఆసుపత్రి చికాగో కు చెందిన. డాక్టర్ వినాటిన్ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలాలో హెచ్ 3 ఎన్ 2 ఇంఫ్లూ ఎంజా ప్రభావం చూపిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. సి డి సి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వివరాల ప్రకారం ఓమైక్రాన్- ఇంఫ్లూఎంజా ఉప్పెనలా ముంచేస్తుందని మాయో క్లినికల్ వైరాలజీ లేబరేట రీ డైరెక్టర్ డాక్టర్బినికల్ సహజంగా ఫ్లూ కేసులు పెరిగే అవకాసం ఉందని హెచ్చరించారు.అసలు ఎపిడిక్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయా? సహజంగా వచ్చే ఇంఫ్లూ ఎంజా సీజన్ గా పేర్కొన్నారు. ఫ్లూ సీజన్ లో హెచ్ 3 ఎన్2 ను గుర్తించినట్లు ఇన్ఫెక్షన్లు చిన్న పిల్లలలో ఎక్కువగా ఉండడటం గమనించారు. 5 సంవత్సరాల నుండి 24 లోపు మధ్య వయస్సు ఉన్న వారిలో కేసులు పెరుగుతున్నట్లు గుర్తించారు. 2౦2౦-2౦21 ను ఫ్లూ పెద్దగా ప్రభావం లేదు కారణం ప్రజాలు సమాజికదూరం పాటించడం, ప్రతి ఒక్కరుతప్పని సరిగా మాస్క్ ధరించడం వల్ల ఫ్లూ బారిన పడిన వారి సం ఖ్య తగ్గిందని అంటున్నారు. ఇప్పుడు  ఉదాహరణకు... అమెరికాలో అందరూ పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్నారు కాబట్టి అందరూ మాస్క్ ధరించారాదని త్తీసుకున్న నిర్ణయం వల్ల మాస్క్ ధరించడం మానేయడం తో అటు ఓమై క్రాన్ ఇటు ఫ్లూ బారిన పడుతున్నారా ? అన్న స్న్సేహం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.ఉదాహరణకు పిల్లలు పాట శాలకు వెళ్ళడం వల్లే కోరోనా ఫ్లూ బారిన పడుతున్నారా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మాస్క్ లేకుండా దేశం మొత్తం ప్రయాణం చేయడం  సమావేశాలకు వెళ్ళడం. వల్లే ఫ్లూ బారిన పడ్డారని డాక్టర్ అభినాష్ విర్క్ మాయి క్లినిక్ ఇన్ఫెక్షన్ వ్యాధుల నిపుణుడు పేర్కొన్నారు. కొంతమంది ఫ్లూ వ్యజ్సిన్ తీసుకున్నప్పటికీ గర్భిణీలు 15 % వ్యాక్సిన్ తీసుకోక పో వడం వల్ల 6% పిల్లలో పెరిగింది. ఇంఫ్లూ ఎంజా వ్యాక్సినేషన్ తక్కువే వింటర్ లో ఇంఫ్లూ ఎంజా ఉంటుందా లేదా అన్నది తెలియడం లేదని. గత సంవత్సరం కొన్ని రాష్ట్రాలలో ఫ్లూ వస్తుందన్న అంచనా తారుమారు అయ్యిందని. విర్క్ అన్నారు. ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఫ్లూ ఎంజా సోకిన వారు 2౦ % రికవరీ ఉంటుందని. ఫ్లూ డిసెంబెర్ మధ్యలో జనవరి తరువాత లో తీవ్రత ఉంటుంది అని భావిస్తారు. రకరకాల వైరస్ ల తో పాటు ఇంఫ్లూ ఎంజా తో పాటు డెల్టా ఒమైక్రాన్ తీవ్రంగా పెరు తున్నాయని సి డి సి వెల్లడించింది. యుఎస్ లో 73% ఇన్ఫెక్షన్లు ఓ మైక్రాన్ వేరియంట్ 6,5౦, ౦౦౦ కేసులు పెరిగాయని సిడి సి వెల్లడించింది. ఓమిక్రాన్ నుండి రక్షణ పొందేందుకు ఎం 9 5 మాస్క్ వేసుకోవాలని సామాజిక దూరం సనుటైజర్ వంటి అంశాలు మళ్ళీ అమలులోకి వస్తాయా లేదా అన్నది మరో ప్రశ్న. సిడి సి సమాచారం ప్రకారం న్యూయార్క్ లో 9౦ % ఇన్ఫెక్షన్స్ పెరిగాయి. ఒక పక్క డెల్టా వేరియంట్ కేసులు 27 % తగ్గినప్పటికీ. ర్యాపిడ్ టెస్ట్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఒమైక్రాన్ కేసుల తో పాటు ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రజలు అందరూ స్వీయరక్షణ తో పాటు ప్రభుత్వ ఆదేశాలు పాటించడం సభ లు సమావేశాలు నిర్వహించకుండా ఉంటె కొంతవరకూ కోరోనాకు చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు.  

ఆంత్రాక్స్  ప్రాణాంతకరమా??

ఆంత్రాక్స్ వ్యాధి సహజంగా సజీవంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉంది జంతువులు అవితిన్న ఆహారం లో భీజాలు, లేదా విత్తనాలు తినడం వల్ల ఈ కారణంగానే మానవులకు ఆంత్రాక్స్ చేరుతుంది. కుతనెఔస్, పీల్చడం వల్ల, గ్యాస్ట్రో ఇంటైడ్ స్టైనల్ అంటే పెద్దపేగులలో ఆంత్రాక్స్ అంటారు. అయితే ప్రతిఒక్క ఆంత్రాక్స్ ఫలితాలు గాయం నుండే వస్తుంది, లేదా పీల్చడం వల్ల బీజాలు చేరడం వల్ల అమెరిక సంయుక్త రాష్ట్ర్రాలలో గుర్తించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ ఐదు ఆంత్రాక్స్ కేసులు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ఖ్యలో నమోదు కావడం కలవర పెడుతున్నాయి.ఆంత్రాక్స్ అనేది వారి వారి అవసరాల మేరకు ఒక బయోలాజికల్ వెపన్ గా మారిపోయిందా. ఏరకమైన ఆంత్రాక్స్ తో అయినా ఇన్ఫెక్ట్ అవుతారా ?వ్యక్తి గతంగా ప్రతి ఒక్కరు బీజాల లో ఉన్న బాసిల్లస్ అంత్రాసిస్బారిన పడ్డవారే. బాక్టీరియా పోజిటివ్ ఒక్కొటిగా గా కానీ చైన్ గా అంటే సమూహంగా కాని అది మరకలుమరకలు గా మార్పులు వస్తూంటాయి. దీనివల్ల పోషకాల పై ఒత్తిడి పెరిగి గాలిద్వారా బాక్టీరియా ఏర్పడు తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంత్రా సిస్ లో వచ్చే మార్పులు ఆయా వాతావరణంలో వచ్చే మార్పులపై ఆధార పడి ఉంటుంది.దీనికి ఆక్సిజన్ కావాలి. సహజంగా ప్రకృతిలో అందుబాటును ఉన్న ఆక్సిజన్ ను బట్టి ప్రకృతిలో సహజంగా లభించే పోషకాలను బట్టి అది మారుతూ ఉంటుంది. ఆంత్రాక్స్ లక్షణాలు.... ఆంత్రాక్స్ గాయాలు అక్కడే ఉండిపోతాయి.అది లింఫ్ గ్లాండ్స్ కు విస్తరిస్తుంది.ఒకవేళ సెప్టిక్ ఇన్ఫెక్షన్ వస్తే దీనివల్ల జ్వరం అస్వస్థత , తల నొప్పి, సాధారణంగా చర్మ సంబంధమైన ఆంత్రాక్స్ లో ప్రత్యేకమైన ఇన్ఫెక్షన్ వృద్ది కాదు. గాలిద్వారా పీల్చిన ఆంత్రాక్స్ వల్ల మూడు రోజుల ముందుగా ఊహించని విధంగా ఊపిరి తిత్తుల వల్ల తీవ్ర సమస్య వస్తుంది.ఇంహేలేషణ్ ఆంత్రాక్స్ అంటే ఊపిరి తిత్తుల ద్వారా పీల్చిన ఆంత్రాక్స్ వస్తే 24 ఘంటలలో చికిత్స కు అవకాశం కూడా ఇవ్వకుండా ప్రాణాలుతీసుకు పోతుంది. అందుకే గతంలో ఎక్కడ నుంచైనా పార్సెల్ వస్తే అది ఆంత్రాక్స్ పౌడర్ గా అనుమానించేవారు అంటే ఊపిరి తిత్తుల ద్వారా పీల్చిన ఆంత్రాక్స్ ఎంత ప్రభావ వంతంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆంత్రాక్స్ నిర్ధారాణ కు పరీక్షలు... మీ నుండి తీసుకున్న రక్త నమూనా ఆధారంగా బి అంత్రాసిస్ ఉందోలేదో గుర్తిస్తారు.లేదా మీ చర్మం పై ఉన్న గాయాలు, లేదా మీ ఊపిరి తిత్తులలో వచ్చే మార్పుల ను బట్టి అంత్రాక్సా కాదా అని తెలుసికుంటారు. ఆంత్రాక్స్ కు చికిత్స.... ఆంత్రాక్స్ కు సహజంగా యాంటి బాయిటిక్స్ తో చికిత్స చేస్తారు.అయితే ఆంత్రాక్స్ అంటువ్యాధి కాదు అని తెలుసుకోవాలి.  

ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్...

దీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్య అంకిలోసింగ్ స్పొండిలిటిస్ వేదిస్తుంది. ముఖ్యంగా వయస్సు మీద పడ్డవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. వివరణ... ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్  ఒక ఇదియెపతిక్ క్రానిక్ ఇంఫ్లామేటరీ కండిషన్ గా పేర్కొన్నారు. ముఖ్యంగా ఆక్షిఅల్ జాయింట్స్ లలో ముఖ్యంగా వెంనేముక వెన్నుపూస సక్రోఇలయాక్ జాయింట్స్ ఇందులో కీలకంగా ఉంటాయి.  ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ లక్షణాలు... ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ లక్షణాలు సహజంగా ఎవరికీ వస్తాయి అంటే యుక్త వయస్సులో ఉన్న వాళ్ళు ముఖ్యంగా 2౦ సంవత్సరాలు ఉన్నవారికి . శరీరంలోని పెద్ద జాయింట్స్ కింది భాగంలో చాలా సహజంగా వచ్చే జువనైల్ ఆంకిలోజింగ్ స్పొండి లిటిస్ ఈ వ్యాధి లో బ్యాక్ పైన అంటే వెన్నుపూస కింది భాగం లో నెప్పి తో తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది. ఉదయం లేదా ఆరోజు మొత్తం ఉటుంది.నొప్పి కారణంగా ఆరోజు మొత్తం పని చేయలేని స్థితి కి వస్తారు.కొన్ని గంటలు విశ్రాంతి తరువాత ఆంకిలోజింగ్ స్పొండి లిటిస్ మెకానికల్ లో బ్యాక్ పైన గా ఉంటుంది . కొన్ని కేసులలో ప్రొక్షిమల్ జాయింట్స్ ఈ వ్యాధికి కారణ మౌతాయి.అయితే చిన్న చిన్న జాయింట్లు చాలా అరుదుగా చేరుతూ ఉంటాయి.  ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ నిర్ధారణ... ఈ వ్యాధిని పరీక్షించినప్పుడు లో గ్రేడ్ అనేమియా కూడా దీర్ఘకాలిక వ్యాధిగా మరి ఉండవచ్చు. అంటి న్యూక్లియర్ యంటి బోడి, రోమటైడ్ ఆర్తరైటిస్ ఫాక్టర్ ను కూడా రెఫెరెన్స్ గా రేంజ్ గా  తీసుకుంటారు. అయితే ఎల్లప్పుడూ ఈ లక్షణాల తో ఉండరు. హెచ్ ఎల్ ఎ బి 27 యాంటి జెన్ పోసిటివ్ గా చాలా ఎక్కువసార్లు వస్తుంది. పెల్ విక్స్ క్ష్ రే ద్వారా సక్రో ఇలీఇతిస్ లేదా సక్రో ఇలయాక్ జాయింట్స్ ఫ్యూషన్ క్ష్ రే ద్వారా నిర్ధారిస్తారు.  ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ కు చికిత్స... దీని చికిత్స లక్ష్యం నొప్పి నివారణ. ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడం.దీనికోసం స్తేరాయిడ్స్ లేని యంటి ఇంఫ్లా మేట రీ మందులు ప్రాధమిక స్థాయిలో వాడాలి. సుల్ఫసలజైనే స్తెరొయిడ్స్ ఇమ్మ్యునో సప్రేస్సివ్ ఏజెంట్స్ ను వాడాలి. ఆంకిలోసింగ్స్పొండి లిటిస్ కు ప్రత్యేకమైన మందు ఇదే ఉత్తమ మైనదని దీనిని మించిన మందు మరొకటి లేదని చెప్పలేమని అంటారు వైద్యులు. .  

సముద్రపు ఆహారం తినే అలవాటు ఉందా??అయితే ప్రమాదమే!!

ఆంజియో స్ట్రాంగిలియాసిస్ కారణం, ఆంజియో స్ట్రాంగిలియాసిస్‌కు సమస్యకు కారణం  ఆంజియో స్ట్రాంగిలియాసిస్ కాన్టోనేన్సిస్ అని వైద్యపరిభాషలు వైద్యులు చెపుతారు. ఇది ఎలుకలకు సంక్రమించే వేడి  ఇన్ఫెక్షన్ అని పేర్కొన్నారు. మానవులకు ఇన్ఫెక్షన్ సోకడానికి గల కారణాలలో పచ్చివి,లేదా ఉడుకుతున్నవి ముఖ్యంగా నత్తలు, స్లగ్స్, నీటిలో ఉన్న తాజా రొయ్యలు, కప్పలు, పీతలు తిన్న వారిలో ఇన్ఫెక్షన్ ఒచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ సముద్రపు ఆహారం ముఖ్యంగా నత్తలు   తీసుకోవడం  సహజంగా సంస్కృతిలో భాగం కావడం విశేషం. అయినప్పటికీ చాలా రకాల కేసులలో కాన్టోనేన్సిస్ ఇన్ఫెక్షన్ దక్షిణ తూర్పు ఆసియా,పసిఫిక్ ద్వీపాలు,కరేబియా, లో మరికొన్ని కేసులు అమెరిక సంయుక్త రాష్ట్రాలలోని హవాయి, లూసియానా, అన్గిఒ స్త్రోన్గి లుస్ కాన్టోనేన్సిస్ ఇన్ఫెక్షన్ సోకిన వారినుండి వ్యాప్తి చెందదు.లేదా ఇతరుల ద్వారా సోకదు.పిల్లులు ఇతర జంతువుల ద్వారా వ్యాప్తి చెందదు. ఈ ఇన్ఫెక్షన్ ను స్వయం గా చేసుకోవచ్చు దీనికి ఏమందులు అవసరం లేదని అంటున్నారు నిపుణులు ఈ అంశం పై ఒహియో రాష్ట్ర విశ్వ విద్యాలయం 1996 లోనే గుర్త్జించి చికిత్స లేదని తేల్చింది. ఆంజియో స్ట్రాంగిలియాసిస్ లక్షణాలు... కాన్టోనేన్సిస్  ఇన్ఫెక్షన్  చాలా చిత్ర విచిత్ర మైన  అంతుపట్టని లక్షణాలు ఉంటాయి.ఇన్ఫెక్షన్ చాలా తక్కువగానే  ఉంటుంది. దాదాపు రెండు వారాలు ఉంటుంది. చాలా  ఒకరకంగా చెప్పాలంటే చాలా అరుదుగా మెనింజిటిస్,వస్తుంది. దీనిని వైద్య పరిభాషలో కసినోఫిలిక్ మెనింజిటిస్ గా వృద్ది చెందు తుంది.దీనిలక్షణాలలో  భాగంగా తలనొప్పి,మెడ స్టిఫ్ఫ్ గా పట్టినట్టు తిప్పలేని స్థితి లో ఉండడం, తీవ్రమైన నొప్పి లేదా,తిమ్మిరి పట్టినట్టుగా ఉండడం, చాలా తక్కువగా జ్వరం రావడం,  త్వరగా అలిసిపోవడం, అసహనం బద్ధకం, వాంతి వచ్చినట్లుగా ఉండడం.అన్గిఒస్త్రోన్గి లుస్ కాంతోనేన్సిస్ ఇన్ఫెక్షన్ ను 2004లోనే గుర్తించారు. నిర్ధారణ పరీక్షలు... ఎసినో ఫెలిక్ మేనేన్జిటిస్ అంటే ఈ రకమైన  ఫ్లూయిడ్స్  చాలా అసహజంగా మెదడులోని సెరేబ్రో స్పైనల్ లో చేరుతుంది దీనిని మేనేన్జీటిస్ గా చెపుతారు. ఫ్లూయిడ్స్ లో ఒత్తిడి పెరిగి ప్రోటీన్స్, లేకో సైట్స్ పేరుకు పోతాయి. దీనినే అబ్నార్మల్ ఆంజియో స్ట్రాంగిలియాసిస్ లో కొన్నిరకాల గుడ్లు, లార్వా, ను గుర్తిస్తారు.దీనికోసం కణాలను బయాప్సీ చేస్తారు. ఆంజియో స్ట్రాంగిలియాసిస్ సమస్యకు చికిత్స... దీనివల్ల  కాన్టోనేన్సిస్ చాలా అరుదుగా వస్తుంది కారణం దీనిపెరసైట్స్ కొద్ది కాలానికి చికిత్స చేయకుండానే చనిపోతాయి. దీనికోసం ఎ ఇతర మందు ప్రభావవంతమైన చికిత్స చేయలేదు. ఒక రకమైన  కాన్టోనిన్ సిస్ లేదా కోస్టానేన్ సిస్  ఇన్ఫెక్షన్ ను సాధించేందుకు  అనలజిక్స్ కొర్తికో స్తేరాయిడ్స్ మరియు సెలేబ్రల్, స్పైనల్  లో వచ్చే  ఫ్లూయిడ్స్ ను తొలగిస్తూ ఉండాలి.                                    

మీ గుండె లో రక్త ప్రవాహం ఎలా ఉంటుందో తెలుసా??

  ఆసలు గుండె ఏమిటి? రక్త ప్రవాహం ఏమిటి? అని ఆశ్చర్యంగా ఉందా ? ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలు కేవలన్ కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ వల్లే మరనుస్తున్నా రనేది వాస్తవం. వయస్సు రీత్యా మరింత ప్రమాదం ఉందని అంటున్నారు. మ్ముఖ్యంగా గుండె సంబందిత సమస్యను గుర్తించడం చాలా కీలకం గా భావించారు వైద్యులు వైద్య ప్రక్రియలో అనుసరించాల్సిన పద్ధతి గా వైద్యులు పేర్కొన్నారు. వైద్యులు పరీక్షించి నప్పుడు గుండె ఎలాకొట్టు కుంటుందో తప్పని సరిగా పరిశీలిస్తారు. అందుకోసం అల్ట్రా సౌండ్ ను వినియోగిస్తారు.దీనిద్వారా గుండె స్వరూపం స్వభ్హావం గుండె పనితీరు తెలుస్తుంది. 19 7౦ చివరి నాటికి ప్రభావ వంత మైన పూర్తి చిత్రం ఉంటె రక్త ప్రావాహం గుండెలో ఎలా ప్రవహిస్తుందో పూర్తి ముఖచిత్రం చూడవచ్చు. ప్రపంచంలో మొట్ట మొదటి సారి పల్సెడ్ ఎకో దోప్ప్లర్ ఫ్లో మీ టర్ పి ఇ డి ఓ అఫ్ యునివర్సిటి ఆఫ్ సైన్స్ లో టెక్నాలజీ జి ఇ వింగ్ ఎం ఇ డి తరువాత ఆ ల్ట్రా సౌండ్ ను వృ ధిచేసారు. పి ఇ డి అఫ్ మిషన్ ను వ్యాపారాత్మకంగా రూపొందించారు. ఆల్ట్రా సౌండ్ టెక్నాలజీ ని డొప్లర్ ను వినియోగించి. ప్రీసైజ్ పిక్చర్ చిత్రాన్ని చిన్నదిగా చేసి తద్వారా గుండె లో రక్త ప్రావాహం ఎలా జరుగుతుందో తెలుస్తుంది.  దీనిద్వారా వ్యాధిని సహేతుకంగా ఖచ్చితంగా నిర్ధారించడానికి దోహదం చేస్తుంది. చాలా శక్తి వంతమైన సాధనంగా నిర్దేశిత లక్ష్యం గురించి తెలుసుకునే సరైన సాధనం ఇప్పుడు ఈ సాధనాల ద్వారా ప్రతిరోజూ రెండు లక్షల గుండెలను చెక్ చేయవచ్చు. ప్రపంచ జనాభాకు వయస్సు రీత్యా వచ్చే కార్డియో వ్యాస్కులర్ వ్యాధి ని నివారించ వచ్చు. జి ఇ విజ్ ఎం ఇ డి అల్ట్రా సౌండ్ టెక్నాలజీ ఇంకా వరూధి చేస్తున్నారు. సాంకేతికత కూడా మెల్లగా కొత్తపుంతలు తొక్కుతోంది. ఉదాహరణకు....మీ జేబులో పట్టేంత అల్ట్రా సౌండ్ సాధనాన్ని మరింత ఫ్లేక్స్ బుల్ గా అల్ట్రా సౌండ్ ను వినియోగించుకో వచ్చు అంటున్నారు వైద్యులు.

అక్కడ నీరు ఔషధం...

దీర్ఘ కాలిక అనారోగ్యానికి ఎదో కీలకం ఔషదం ఆనీరులో ఉందని అనుకుంటున్నారు నిపుణులు. ఆనీటి తో వారు కొద్ది సేపు గడిపితే వారు ఆనందంగా శారీరకంగా ఫిట్ గా ఉంటారనేది వారి పరిశోదన సారాంశం. అది ఎక్కడ ఎలా అలంటి నీరు మనకు లభిస్తే మనమూ ఆరోగ్యం గా ఉండవచ్చు అన్నది ముఖ్యం. అసలు నీటిని ఔషదం గా వాడే బృహత్తర ఆలోచన ప్రణాలికలు ప్రభుత్వాల వద్ద లేదు. ఆదేశం పేరు ఐస్లాండ్ ఆరోగ్యంగా ఉండే దేశాల జాబితాలో ఐస్లాండ్ ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది. ఆనందంగా ఉండే దేశాల లో మొదటి స్థానం ఐస్లాండ్ దే అని అంటున్నారు నిపుణులు. ఓఈ సి డి ఇండెక్స్ రేట్ లో ఆనందంగా ఆనందంగా ఉండే జనాభా ఉన్న లో రెండవ స్థానం ఐస్లాండ్ దే. ప్రపంచం లో బ్లూమ్ బెర్గ్ హెల్త్ ఇండెక్స్ లోను ఆరోగ్యంగా ఉండే దేశాలలో రెండవ స్థానం ఐస్లాండ్ దే.  ఒక ఆర్గానిక్ డాటా ప్రకారం... మీరు అసంతృప్తి తో ఉన్నారన్న విషయం కనిపెట్టడం కష్టం .సహజంగా వారి జీవితం లో వారు చాలా పోజిటివ్ గా ఉంటూ శారీరకంగా ఫిట్ గా చాలా చలాకీగా ఉంటారు. దానికి కారణం ఏమిటి  ? అన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే వాటర్ ఐస్లాండ్ లో ప్రతిరోజూ వారి జీవితంలో వాటర్ కీలక మైన భాగం. మధ్యాహ్న భోజనం 1 5 నిమిషాలు మీ భోజనం రెస్టారెంట్ లో చేస్తే అది హాట్ వాటర్ స్పాట్స్ ఉండాలి. మరో పట్టణం లోకి వెళ్ళినప్పుడు బయట ఉండే పూల్స్ వేడిగా ఉండాలి. ఉదయం సమయంలో మీ నిత్య కృత్యం లో అలిసిపోయినా . దగ్గరలో స్థానికంగా ఉన్న పూల్స్ లేదా టబ్ లో కొద్దిసేపు మునగాల్సిందే లేదా సోక్ చేయాల్సిదే. జీవితాన్ని అందిపుచ్చుకోండి అందులో త్వరగా శ్వాస తీసుకోండి. చాలా ఫ్రెష్ గా గాలి వస్తుంది ఆరోగ్యంగా ఉంటారు. ఏది ఏమైనా బోటిల్ లో నీరు అడగకండి ఐస్లాండ్ లో అందించే ట్యాప్ వాటర్ అచ్చతెలుగులో కుళాయి ద్వారా వచ్చే నీరు చాలా ప్యూర్ గా పరి శుభ్రంగా ఉంటాయి. అదే ఐస్లాండ్ లో ఎక్కడా కా లుష్యంలేని స్వచ్చమైన నీరు లభిస్తుంది. బ్లూ లగూన్ లలో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. రీ కే జాన్స్ పెనున్సులా దక్షిణ పశ్చిమ ఐర్లాండ్ హాట్ స్పాట్స్ గా పేర్కొన్నారు. ఇక్కడ హీలింగ్ రిలక్షేషన్ కేవలం వేడి నీటితోనే కాదు అక్కడ లభించే మినరల్స్ ను పట్టి ఉంచుతుంది.  ఐస్లాండ్ లోని ఇళ్ళలో స్ట్రీమ్ వాటర్ ద్వారా వేడి చేస్తూ ఉంటారు. వేడి నీరు వారి భూములలో నే ఉంటుంది. కొన్ని సార్లు ఐస్లాండర్స్ అక్కడ ప్రత్యేకమైన హాట్ స్పాట్స్ కాదు మినరల్స్ సంస్కృతి కొంచం ఇబ్బందిగా ఉన్నా ఏమి ఆలోచించినా మార్కెటింగ్ కోణం లోనే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్కడ నీరే ఔషదం ఇంకా వీటిపై పరిశోదనలు చేస్తున్నారు. ఇది నీరు మాత్రమే కాదు ప్రోంచానికి వైద్యం అద్యక్షుడు ఫ్రాంక్లిన్ రూస్ వెల్ట్ అమెరికాలో చాలా ప్రాభావవంతమైన నాయకుడు తనకు ఉన్న లక్షణాలను తొలగించు కునేందుకు హాట్ స్ట్రీమింగ్ వెళ్లే వాడని కధనం ప్రచారం లో ఉంది.  లాఫ్ బోరా ఆహు విశ్వ విద్యాలయం యుక కింగ్ డం లో సీనియర్ డైరెక్టర్ డాక్టర్ క్రిస్తాఫ్ లేఇచాట్ పి హెచ్ డి ఎక్సర్ సైజ్ఫిజియోలజీ లో సీనియర్ లెక్చరర్ గా ఉన్నారు.ఈ సమయంలో నీరు ఔషదం పై పరిశోదనలు చేసారు. జపాన్ లోని గ్రాడ్యుయేట్ స్కూల్ ను సందర్శించారు. ఐస్లాండ్ హాట్ వాటర్ ఇమ్మ ర్షన్ లేదా వాటర్ తెరఫీ అక్కడ అన్ని చోట్ల లభిస్తుంది. 2౦ 18 లో జరిపిన పరిశోదనలో పోజిటివ్ వార్మ్ వాటర్ ఇమ్మర్షన్ వల్ల ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి. వాస్క్యులర్ ఫంక్షన్ బరువు పెరగకుండా ఉంచుకునే అవకాశం వాటర్ తెరఫీతో సాధ్యమేనా అని అంటున్నారు. మరో కీలక మైన అనారోగ్యంలో ప్రపంచాన్ని భయపెడుతున్న చక్కర వ్యాధి ని నియంత్రించే ఇంసూలిన్ వృద్ధిచెందాలంటే ప్రతిరోజూ హాట్ బాత్ చేస్తే చాలు అని అంటున్నారు. ఇక ఒక్కోసారి ప్రజలు ఇబ్బంది పడుతున్న మానసిక అనారోగ్య సమస్యలకు డిజార్డర్స్,నిద్ర లేమి సమస్య ఉన్నవారిలో నిద్ర ప్రమాణాలు పెరిగినట్లు. కనుగొన్నారు. అరికాళ్ళలో రక్త ప్రసారం సమగ్రంగా జరిగి రక్త నాళాలు తెరుచుకుంటాయని అప్పుడు మీ గుండె కాస్త వేగంగా రక్తప్రసారం జరిగి మీరు ఆరోగ్యంగా ఉండా లంటే వేడి నీటిలో ఉండాల్సిందే అంటే హాట్ టబ్ బాత తప్పనిసరి అని నిపుణులు నిర్ధారించారు. సో సీక్రెట్ ఆఫ్ హాట్ వాటర్ వాటర్ మెడిసిన్ గా ఉపయోగ పడుతుంది.ఐస్లాండ్ ప్రాంతంలో ఎక్కువ శాతం అగ్ని పర్వతాలు లావా లాంటిది ఉంటుందా మరి సంవత్సరం పొడవునా అక్కడ నీరు వేడిగా ఎలాఉంటుంది అన్నదే ప్రస్న ప్రకృతి కంగా లభించిన హాట్ స్పాట్ తో అందం ఆరోగ్యం ఐస్లాండ్ దేశీయుల సొంతం అని చెప్పవచ్చు. 

చిగుళ్లలో వచ్చే సమస్యలు అనారోగ్యానికి మూలమా??

  నోరే సర్వరోగాలకి రహదారి అని ఒక వైద్యుడు అన్నారు.ఇది యాద్రుచికమో నిజమో తెలియదు కాని ఇటీవల్ బెర్మింగ్ హాం విశ్వ విద్యా లాయానికి చెందిన శాస్త్రజ్ఞులు నిర్వహించిన పరిశోదనలో చిగుళ్ళలో సమాస్యలు వస్తే రోగులకు ఇతర అనారోగ్య సమస్యలు ముఖ్యంగా మానసిక సమస్యలు, గుండె సమస్యలకు కారణం అవుతోంది. పిడియో డాన్టిక్ సర్జన్లు వెల్లడించారు. ప్రపంచం లో మొదటి సారి 64,౩79  రోగులపై జి పి ద్వారా నిర్వహించిన పరిశోదనలో పిడియో డాన్ట్రిక్స్  సమస్యల పై సమగ్ర అధ్యనం చేసారు.ఇందులో జింజు వైటిస్ ౩,౩84 మందికి పిడియో డాన్ ట్రిక్స్ సమస్యలు ఉన్నట్లు 251,161 మందిలో సమస్య లేనట్లు పేర్కొన్నారు.44 సంవత్సరాలు  వయస్సు న్న వారిలో 4౩% పురుషులలో ౩౦% మంది పొగ త్రాగే వారు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. బి ఎం ఎస్ ప్రకారం సరైన బరువు లేకుండా అస్తవ్యస్తమైన శరీర ఆకృతిని కలిగి ఉన్నారు. పరిశోధకులు తమ పరిశోదనలో వచ్చిన సమాచారం లో వారిలో ఎంతమంది రోగులు దంత సమస్యలు,చిగుళ్ళ సమస్యలు లేకుండా ఉన్నారు. కార్డియాలజీ న్యూరో వ్యాస్క్యులర్ సమస్యలు అంటే గుండె పోటు, గుండె ఆగిపోవడం,వాస్క్యులర్ డి మ్నీషియా, లేదా కార్డియో మెటాబాలిక్ డిజార్దర్ ఆటో ఇమ్యూన్ కండి షన్స్,ఆర్త రైటిస్ ,టైప్ 1, డయాబెటిస్ సోరియాసిస్, మానసిక అనారోగ్యం ఇన్ని సంవత్సరాలలో ఎన్నిసార్లు చికిత్సలు చికిత్సలు చేయించుకున్నారు.వాటి చరిత్ర,వంటి అంశాల పై బి ఎం జ జర్నల్ లో ఈ పరిశోదన అంశాలను ప్రచురించారు. దంత సంబందిత,సమస్యతో బాధ పడుతున్నారా? వారి చరిత్ర ఆధారంగా పరిశోదన తొలి రోజునుండి అదనపు సమస్యలు వస్తూనే ఉన్నాయి. మూడు సంవత్సరాలుగా దంత సమస్యలతో ఉన్న వారు ౩7% మంది మానసిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని,ఆటో ఇమ్యూన్ డిజార్దర్ తో౩౩% కార్డియో వాస్క్యులర్ సమాస్యలర్ సమస్యలతో 7%అత్యధికంగా చక్కర వ్యాధితో ఉన్న వారు 26% ఉన్నట్లుగా గుర్తించారు.  బర్మింగ్ హాం విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోదన గ్రంధ కర్త డాక్టర్ జొహ్ట్ సింగ్ చందన్ ఈ అంశం పై విశ్లేషిస్తూ నోటి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలు రావడం సహజమే అని అన్నారు. నోటి కి సంబందించిన ఆరోగ్య సంరక్షణ దంత సంరక్షణ ను నిర్లక్షం చేయడం వల్లే తీవ్ర అనారోగ్య సమస్యలలో భాగంగా ప్రజలు నాణ్యతతో కూడుకున్న జీవన ప్రమాణాలు దిగాజారాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే నోటి ద్వారా వచ్చే అనారోగ్యమే ఇతర దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణం అన్న అంశం పై ఇంకా పూర్తి స్థాయి పరిశోదన వివరాలు అందాల్సి ఉందని అన్నారు.మరిన్ని పరిశోదనలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. బర్మింగ్ హాం విశ్వ విద్యాలయం నేషనల్ నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్ బయో మెడికల్ రీసెర్చ్ ఈ పరిశోదనలో పాల్గొన్నాయి. ఆటో ఇమ్మ్యున్ డిజార్దర్ మదటిది దీనిని రోమటైడ్ ఆర్తరైటిస్ తో 4,౦౦౦౦౦ మండికి యు కే లో తీవ్ర సమస్యగా మారింది. రోమటైద్ ఆర్తరైటిస్ ఉన్న వారిలో మూడు ఇంతలు తీవ్రంగా ఉందని,రోమటైద్ ఆర్తరైటిస్ లేని సమాజంగా తయారు చేయాలనీ ఆశిస్తున్నారు. దంత సమస్యలు,చిగుళ్ళ సమాస్యలకు హోలిస్టిక్ అప్రిచ్ అఫ్ నేదిసిన్  అవలంభించాలని పేర్కొన్నారు.                         

మూత్ర,రక్త పరీక్షలు ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు...

మీ మూత్ర,రక్త పరీక్షలను అర్ధం చేసుకోవాలి. అది మీ ఆరోగ్యం లో ఉండే వ్యాధి తీవ్రతను,సమస్యను చెప్పేస్తాయి. మీ మూత్ర,రక్త పరీక్షలు చేసినప్పుడు వచ్చే ఫలితాల ను ఎలా అర్ధం చేసుకోవాలి? మీ మూత్ర,రక్త పరీక్ష మీ గుండె సంబందిత వ్యాధిని  గుర్తిస్తుందన్న విష యం మీకుతెలుసా ?  ఆవిషయం మాకూ తెలుసు అంటారా? త్ఘేలుసు అయితే ఒక్కోపరీక్ష దేనికి చేస్తారు వాటి అవసరం ఏమిటి అన్న విషయం పూర్తిగా అవగాహన కల్పించే ప్రయాత్నం చేస్తున్నాం. మీకు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రాశారా ?... లిపిడ్ ప్రొఫైల్ ద్వారా మీ రక్తం లో కొలస్ట్రాల్  శాతం ఎంత ఉందొ తెలుస్తుంది. ఆరోగ్యం గా ఉన్న పెద్దవాళ్ళలో అయితే హెచ్ డి ఎల్ కొలస్త్రాల్ స్థాయి 2౦౦  ఎం పి లోపు ఉండాలి మంచి హెచ్ డి ఎల్ ఒక వేళ శాతం తగ్గిన గుడ్ కొలస్త్రాల్,లేదా బ్యాడ్ కొలస్ట్రాల్ మీ రక్త  నాళాలను అడ్డుకుంటాయి.మీ ఎల్ డి ఎల్ 1౦౦% లోపే ఉంచుకోవాలని,హెచ్ డి ఎల్ 6౦% పైనే ఉండాలని వదిద్యులు సూచిస్తున్నారు. ట్రై గ్లిసరైడ్స్ పరీక్ష అంటే... మీ  శరీరంలో  ట్రై గ్లిసరైడ్స్ మీ ఆర్తరైటిస్ ను మరింత పెంచుతాయి.ట్రై గ్లిసరైడ్స్ పెరిగాయో అది మీ గుండె సమస్యకు కారణం కావచ్చు. స్ట్రోక్స్,హార్ట్  ఎటాక్స్, హై బిపి బ్లడ్ ప్రెషర్ సమాస్యలు వస్తాయి. ఆరోగ్యం గా ఉన్న పెద్దవాళ్ళలో  12 గంటల పాస్టింగ్ లో డి ఎల్ 15౦ ఎంజి.కన్నా తక్కువ ఉండాలి (అంటే 1౭ ఎం ఎం ఓ ఎల్ )  15౦ నుండి 199  బోర్డర్ లైన్ లో ఉండాలి అంటే (17. 22 ), హై డి ఎల్ 2౦౦ నుండి 499 ఎం జి (అంటే ౩.56 )ఎం ఎం ఎల్. వెరి హై గ్రేడ్ 5౦౦ ఎం జి ( అంటే 56 ఎం ఎం ఎల్ ) లిపిడ్ ప్రో ఫైల్ ఎవరికీ అవసరం ?... 2౦ సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరికి 4-6 సంవత్సరాలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి. కాగా పిల్లలో 9సమవత్సరాలకు 17-21 సంవత్సరాల మధ్య ఒక్కోసారి హై కొలస్త్రాల్,ట్రై గ్లిజరాయిడ్స్ ముఖ్యంగా యుక్త వయస్సులో అంటే టీన్ ఏజ్ లో ఉన్నవారిలో ప్లాక్స్ పెరిగే అవకాశం ఉంది.ఒక వేళ మీకు తీవ్ర అనారోగ్యం లేదా కొలస్త్రాల్ అత్యధికంగా ఉన్న హార్ట్ ఎట్టాక్ ఉండే ప్రమాదం ఉంటటే తరచుగా పరీక్షలు నిర్వహించమని డాక్టర్ సూచిస్తాడు.హై కొలస్ట్రాల్ అంగీకార యోగ్య మైనదిగా ఉంటె చాలా మందిలో 19 నుండి 17౦ ఎం జి డి ఎల్ గా ఉండే అవకాశం ఉంటుంది కొలస్ట్రాల్ ను అదుపులో ఉంచుకుంటే సమస్య రాకుండా ఉండాలని పేర్కొన్నారు.  బ్లడ్ షుగర్ టెస్ట్... శరీరంలో కొన్ని అనారోగ్యాలకు మూలం శరీరంలో రక్త్ఘం లో చక్కర శాతం పెరగడం ప్రధాన కారణంగా వైద్యులు నిర్ధారిస్తారు. మీ శరీరంలో గ్లూకోజ్ అత్యధిక శాతం ఉంటె పరీక్షించడం అవసరం. లేదా హైపర్ గ్లైసీమియా డయాబెటీస్  కు సంకేతం. మీరు ఆరోగ్యంగా ఉంటె గ్లూకోజ్ శాతం 1౦౦ లోపే ఉంటె ఒకవేళ డి ఎల్ 12౦ పైన ఉంటె మీ డయాబెటీస్  ఉన్నట్లే. గ్లూకోజ్ శాతం ర్యండం బ్లడ్ షుగర్ ను 2౦౦ ఎం జి పైన  ఉంటె హై డయాబెటీస్ ఇంకా తక్కువ ఉంటె మీ మెడకు ప్రమాదం లేదా ఇతర అనారోగ్య  సమస్యల కు దారి తీస్తుంది. రక్తం లో హిమాగ్లోబిన్ పరీక్ష ఏ ఐ సి... ఈ పరీక్ష ద్వారా మీ రక్త్ఘం లో చక్కర శాతం రక్తం లో గ్లూకోజ్ ను పరీక్షిస్తారు. 2- లేదా ౩ నెలల మధ్య కలాం లో ఎవరేజ్ బ్లడ్ షుగర్ ను పరీక్షిస్తారు. ఆరు రోజులుగా మీ రక్తం లో హై గ్లూకోజ్ స్వింగ్ చూపుతుంది. ఇందులో ఎర్ర రక్త కణాలు,చక్కర శాతం,రక్త కణాల శాతం, అది మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని తెలుపు తుంది. ఎర్రె రక్త కణాల శాతం 5.7 %అంటే 7 %లోపే నియంత్రించాలని వైద్యులు సూచిస్తారు.  యూరిన్ ఎనాలసిస్... మీరు చేయించే మూత్ర పరీక్ష మీ ఆరోగ్యం గురించి చెపుతుంది.మీ మూత్రం రంగు, పి హెచ్ శాతం లెవెల్,కీటోన్స్ లెవెల్,బ్యాక్టీరియా లేదా ఇతర అనారోగ్య సమస్యలు. తెలియ చేస్తుంది. మీరు గర్భిణీ లుగా ఉన్నవారైనా, సర్జరీ అయిన వారికి,మూత్రంలో యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్,ఉన్నవారికి కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మూత్ర పరీక్ష తప్పని సరి.ముఖ్యంగా చక్కేర వ్యాధి ఉన్న వారికి  యురిన్ లో ప్రోటీన్ పోతూ ఉంటుంది లేదా ఎర్ర రక్త కణాలు పోతున్న మూత్ర పరీక్ష   చేయించమని డాక్టర్లు సూచిస్తారు.  కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష ... మీ రక్తం లో బ్లడ్ కౌంట్ ను పూర్తిగా పరీక్షిస్తారు. ఎర్రరక్తకణాలు,తెల్ల రక్త కణాలు మీ ఆరోగ్యానికి సంబందించిన పూర్తి ముఖ చిత్రం చూపిస్తుంది. రక్త కణాలలో ఎలాంటి కండీషన్స్ ఉన్నాయో తెలుస్తుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్, ఎనీమియా, రక్త హీనత  క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారు.  ఎర్ర రక్త కణాల పూర్తి కౌంట్... శరీరానికి ఆక్సిజన్ ఇచ్చి కణాలకు జీవాన్ని ఇచ్చేది ఎర్రరక్తకణాలే మీ శరీరం లో ఎర్ర రక్తకణాలు తగ్గాయి అంటే మీరు మీ ఆహారంలో సమతుల పౌష్టిక ఆహారం తీసుకోవడం లేదని అర్ధం అని నిపుణులు పేర్కొన్నారు. ఎక్కడైనా  శరీరంలో రక్త శ్రావం జరిగితే లేదా బోన్ మ్యారో సమస్యలు ,గుండె సమస్యలు లేదా ఊపిరి తిత్తుల సమస్యలు ఇతర సమస్యలు పురుషులలో రక్త కణాలు 45 నుండి 59 మిలియన్ల సెల్ల్స్ ఉంటాయి. స్త్రీలలో 41 మిలియన్ల అంటే 5 లక్షల ఉన్నట్లు గా గుర్తిస్తారు.  తెల్ల రక్త కణాలు... తెల్ల రక్త కణాల కౌంట్ ఉంటె దాని ఆర్ధం మీరు ఇన్ఫెక్షన్ తో పోరాడుతున్నట్లు లెక్ఖ.ఎలర్జీ,ఇంఫ్లామేషణ్,లేదా తక్కువగా ఉంటె బోన్ మ్యారో సమస్యలు అయ్యి ఉండవచ్చు. లేదా మీ ఇమ్మ్యున్ సిస్టం ఉదాహరణకు పోషక విలువలు లేని ఆహారం,ఒత్తిడి,ఆధిక వ్యాయామం,వల్ల కూడా తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గవచ్చు.కాగా పురుషులలో ౩46 బిలియన్లు 9.6 బిలియన్ల సెల్ల్స్ ఉంటాయని ఆయా రక్త కణాల సాంఖ్య ను గుర్తించ వచ్చు. ధైరాయిడ్ స్టిమ్యులేషన్  హార్మోన్ పరీక్ష... మన శరీరంలో ధైరాయిడ్ గ్రంధి పెరిగితే లేదా గొంతు చుట్టూ వాపు ఉంటె శరీరంలో పల్స్ బీట్ అధికంగా కొట్టుకుంటే అమాంతం బరువు పెరగడం ధై రాయిడ్ వల్ల ఓవర్ ఆక్టివ్ కావడం లేదా ధైరాయిడ్ తక్కువగా ఉండడం చర్మం పై దద్దుర్లు.ఎండిపోయి నట్లు ఉండడం.మల బద్ధకం ఇతర మందులు అంటే మల్టి విటమిన్ మందుల వాడకం లేదా ఇతర సమస్యలు గురించి చర్చించండి. ప్లేటి లేట్ కౌంట్... రక్తనాళాలలో మీ శరీరంలో ఉన్న గాయాలను మానేట్లు చేస్తాయి.శరీరంలో అత్యధికంగా ప్లేటి లేట్లు ఉండడం ప్రామాదకరం. దీనివల్ల మీ చేతులలో కాళ్ళలో రక్తం గడ్డ కట్టడం, రక్తం రక్త నాళాలలో గడ్డ కడితే గుండె సమస్యలు వస్తాయి.ప్లేతిలేట్ల కౌంట్ మీ చిగుళ్ళ నుండి రక్త స్రావం వల్ల ప్లేటి లెట్స్ పడిపోవచ్చు, ముక్కు,పొట్ట ద్వారా లేదా బోన్ మ్యారో అనారోగ్యం లేదాడెంగు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్లేటి లేట్లు, కౌంట్ పడిపోయే అవకాశం ఉంది. ఆల్కాహాల్ అలవాటు ఉన్నవారికి ప్లేటిలేట్లు కౌంట్ ప్సదిపోయే ప్రామాడం ఉంది. సహజంగా వ్యక్తిలో ప్లేటిలెట్లు 1,5౦,౦౦౦ నుండి 4,5౦.౦౦౦. ప్లేటిలేట్స్ ఉంటాయి అందులో ఏమాత్రం తగ్గినా వేరొకరి రక్తం లో ప్లేటి లెట్స్ తీసి ఎక్కించాల్సిన పరిస్థితికి రోగి చేరవచ్చు.  మీ అనారోగ్యాన్ని యిట్టె కనిపెట్టే రక్త పరీక్ష,మూత్ర పరీక్షవల్ల ఫలితాలు. పరీక్షలు చేయించండి వ్యాధి ముదరకముందే అనారోగ్యం నుండి తప్పించుకోండి.

కరోనా రోగికి మెకానికల్ వెంటిలేటర్ ఎప్పుడు సూచిస్తారు...

  సహజంగా కోవిడ్ తరువాత ముఖ్యంగా రెండవ విడత కోవిడ్ లో చాలా మంది కి పల్స్ పడి పోయి   అజ్సిజన్ అందక ప్రాణాలే విడిచిన సంగతి విన్నాము. ఆక్సిజన్ అవసరం అప్పుడు మాత్రమే లోకానికి తెలిసింది.  అసలు మెకానికల్ వెంటిలేటర్ ఎలా పని చేస్తుంది.?దాని గురించిన అవగాహన తెలుసుకుని ఉండడం ప్రతిఒక్కరికి అవసరం. ఎవరైతే సహజంగా శ్వాసను తీసుకోలేక ఇబ్బంది పడతారో వారికి అసుపత్రులలో అమ్యులేట రీ సెట్టింగ్ లేదా ఇంటివద్ద వెంటిలేటర్ పెడతారు. సహజంగా మనం విన్నది వెంటిలేటర్ కృత్రిమశ్వాస  కోసమే అని అది ఆసుపత్రులలో ఇస్తారని విన్నాం. వైద్య సౌకర్యాలలో వెంటిలేటర్ ఒకటి. మనలో చాలా మంది వాటిని చూడడం కానీ వెంటిలేటర్ పెట్టుకోవాల్సిన అవసరం కానీ మనకు రాలేదు.వెంటిలేటర్ అనేది లైఫ్ సపోర్ట్ మాత్రమే కాదు. జీవితాన్ని మళ్ళీ ఇస్తుంది.జీవితాన్ని కాపాడుతుంది. రోగికి ఎప్పుడు? ఎందుకు?ఎలా అవసరం? అది ఎలా పనిచేస్తుంది? దీనికి రెండు లైఫ్ సేవ్ డివైజెస్ దీని గురించి తెలుసు కోవడం మంచిది వెంటిలేటర్ రోగికి అవసరమా కదా? అది ఎలా పనిచేస్తుంది అన్న విష యంలో సన్నద్ధం కావడం కష్టం. వెంటిలెటర్స్ ఎందుకు అవసరం ?... రోగికి చాలా రకాల ఊపిరి తిత్తుల సమస్యలు ఉండి ఉండవచ్చు. ఊపిరి తిత్తుల కు సంబందించిన రక రకాల కండీషన్స్ ఉంటాయి. సహజంగా పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు. క్రిటికల్ గా ఉన్నప్పుడు సహజంగా  వ్యక్తి సహజంగా గాలిపీల్చుకోలేనప్పుడు వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు అమ్బ్యులేటరీ పద్ధతి ద్వారా ఇంటివద్ద ఉన్న్సప్పుడు కృత్రిమ శ్వాస అవసరం. దీర్ఘ కాలంగా అనారోగ్యం తో సతమత మౌతూ ఉన్నవారికి లేదా రోగికి శస్త్ర చికిత్స జరిగిన వారికి సర్జరీ నుండి తిరిగి కోలుకుంటున్న వారికి వెంటిలేటర్ అవసరం.  వెంటిలేటర్ ఏమిచేస్తుంది ?... ఒక్క మాటలో చెప్పాలంటే ఊపిరి పోయే స్థితిలో ఉన్న వారికి ఊపిరి పోస్తుంది.అది మరో ఊపిరి తిత్తిలా పనిచేస్తుంది. ఎప్పుదతే సహజంగా ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది పడతారో దాన్నివల్ల ఇతర ఆవయవాలకు ఊపిరి అందక ప్రాణాపాయ స్థితికి చేరాల్సివస్తుంది.ఈ సమయంలో  రోగి ఊపిరిని నోటినుండి తీసుకుంటాడు ముక్కునుండి గొంతులోకి శ్వాస ను ఊపిరి తిత్తులలోని నాళాలలోకి వస్తుంది. ఎప్పడై తే మల్టిపుల్ ఆర్గాన్ ఫైల్యూర్ అయి అవయవాలు పనిచేయని స్థితికి చేరినప్పుడు శారేరం నుండి కార్బన్ డైయాక్సైడ్ విడుదల చేయదో. శక్తిని తగ్గించి తన ఆరోగ్య సమస్యపై పోరాడెం దుకు శక్తి నిస్తుంది.  వెంటిలేటర్ ఎలా పనిచేస్తుంది?... రోగికి వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తారు.  ఆక్సిజన్ ను రెండు పద్దతులలో అందిస్తారు.ఒకటి ఇంవేజివ్,మరొకటి నాన్ ఇన్వేజివ్ పద్దతిలో  ఆక్సిజన్ అందిస్తారు. ఇన్వేజివ్ పద్దతిలో రెండు ప్రాసెస్ లు ఉంటాయి. మొదటి పద్దతిలో  ఇంట్యుబెషణ్  అంటారు. ఈ పద్దతిలో ట్యూబ్ ను రోగికి నోటిద్వారా ముక్కుద్వారా అందిస్తారు. ట్యూబ్ ను ఒకోసారి ఊపిరి తిత్తులలో అమరుస్తారు. రెండవ పద్దతిలో శస్త్ర చికిత్స పద్ధతి దీనిని ట్రే కియా స్టమి అంటారు. ఈపద్దతిలో ట్యూబ్ ను వెంటిలేటర్  పైప్ కు లేదా ట్రే కియాకు అమరుస్తారు.ట్యూబ్ చివరి భాగాన్ని డివైజ్ కు అమరుస్తారు. వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ ను గాలిని ఊపిరి తిత్తులకు పంపుతుంది. నాన్ ఇన్వేజివ్  పద్దతిలో బలంగా ఫిట్ చేసిన మాస్క్ ను అమరుస్తారు.   కొన్ని సందర్భాలలో అత్యవసర స్థితిలో  తీవ్రతను బట్టి లేదా ఊపిరి తీసుకునే పద్దతిని బట్టి వెంటిలేటర్ ఎప్పుడు అవసరమో నిపుణుల సూచన మేరకు అమరుస్తారు. సమస్య ను బట్టి ఆక్సిజన్ శాతాన్ని నియంత్రిస్తూ ఉంటారు. రోగి తాను ఊపిరి పాక్షికంగా తీసుకుంటున్నారా లేక స్వయంగా గాలి తీసుకున్తున్నడా అన్న విషయం  నిశితంగా గమనిస్తారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ను ఊపిరి తిత్తులకు పంపుతారు. రోగి స్పందన ఆధారంగా వెంటిలేటర్ ను ఎడ్జెస్ట్ చేస్తూ కృత్రిమ శ్వాసను అందిస్తారు. వెంటిలేటర్ ద్వారా ఒత్తిడి తో కూడిన శ్వాసను అందిస్తారు. దానిద్వారా రోగి ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడవచ్చు.వెంటి లెటర్ పై ఉన్నప్పుడు  శ్వాస తీసుకునే శాతం, బి పి,హార్ట్ రేట్ ను మానీటర్  చేస్తారు. అందుకు అనుగుణంగా వెంటిలేటర్ ను సరి చేస్తూ ఉండాలి.  కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సందర్భాలలో సపోర్ట్ తప్పనిసరి గా అందించాల్సి ఉంటుంది... కొన్ని సందర్భాలలో రేస్పిరేట రీ,నాన్ రేస్పిరేటరీ కండీషన్స్ ఎవరైతే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వెంటి లెటర్ సహకారం అవసరం ఉదాహరణకు రేస్పిరేటరీ  ఎలర్జీ,ఆస్తమా, లంగ్ క్యాన్సర్, సి ఓ పి డి, అక్యూట్ రి నాల్ ఫైల్యూర్, ఇన్ఫెక్షన్,నిమోనియా, బ్రోన్కైటిస్, వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటు న్నారో లేదా ఊపిరి తిత్తులలో ఉండే లక్షణాలు.ఒఊరి తిత్తుల లోని కండరాలు బలహీనంగా ఉన్నాయో డయాఫ్రం,మస్క్యులర్ డిస్త్రఫీ, ఉన్న వారికి వెంటిలేటర్ అవసరం.ముఖ్యంగా అప్పుడే పుట్టిన బిడ్డల కు వెంటిలేటర్ సపోర్ట్ అవసరం వారి కోసం ప్రత్యేకంగా వెంటిలెటర్స్  తయారు చేయాల్సి ఉంటుంది. మందులు అధికంగా తీసుకున్న వారు. రేస్పిరెటరీ, దిఒరెశన్ ఉన్నవారికి వెంటిలేటర్ అవసరం.                                                      

ఆంజియోమా  గురించి తెలుసా ?

ప్రతి ఒక్కరికీ వైద్య పరిభాష ను అర్ధం చేసుకోవడం కష్టం. అసలు మనకు వైద్యపరిభాష అర్ధంకాక జుట్టు పీక్కోవాల్సిందే. అలా చెప్పుకోవాల్సిన మరో అనారోగ్యసమస్యలలో ఒకటి అన్గియోమాస్అంటే ఎర్రటి కురుపులు   అనేది ఒక హానికారకం కానీ కణిత గా చెప్పవచ్చు. ఇది నాళాలలో మాత్రమే వస్తుంది. ఇలాంటి  ఎర్రటి కురుపులు లేదా కణితలు శరీరంపై ఎక్కడన్నా గుర్తించవచ్చు.  ఆంజియోమా లక్షణాలు... కొన్ని వేరు వేరు రకాల ఎర్రటి కురుపులు ఉంటాయి  ఆన్గియో మాస్ ఉంటాయి అందులో ఒకడి సాలీడు రకంకురుపులు  అన్గియో మాస్, చెర్రీ రకం కురుపులు  ఆంజియోమా వివరణ...  సెనిల్ రకం కురుపులు  ఆంజియోమా   హానికారకం కాని కణితలు  రక్త నాళాలలో ఉంటాయి.దీనిని హెమన్గియో మాస్, హానికారకం కానీ కణితలు లింఫ్ నాళా లలో వస్తాయి.దీనినే లింఫ్ ఆంజియోమా పోర్ట్ వైన్ స్టైన్స్ లేదా పుట్టినప్పుడు వచ్చిన గుర్తులు హేమాన్గియో మాస్ లేదా కేశ నాళిక లలో ఉంటాయి. ఆంజియోమా కు చికిత్స ... ఆంజియోమా ను తొలగించేందుకు స్ప్రే లిక్విడ్ ను, లేదా లిక్విడ్ నైట్రోజన్ ను చర్మం పై రాస్తారు.ఎక్కడైతే చర్మం బిగుసుకు పోయి ఉంటుందో ఒక్కోసారి మళ్ళీ మళ్ళీ అన్గియో మాస్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది.అన్గియో మాస ను కాస్మెటిక్ కారణంగా చికిత్స చేస్తారు.                   

అకోండ్రోప్లాసియా...

కొన్ని కొన్ని పేర్లు మ్సామాన్యులకు అర్ధం కాదు. మరీ వైద్య పరిభాష అర్ధం కాదు. అందులో భాగంగా అకోండ్రోప్లాసియా  ఒకటి వివరణ... అకోండ్రోప్లాసియా అనేది ఒక జన్యు పరమైన రుగ్మత . ఇందులో ఎముకల లో పెరుగుదల లోపం  కారణం కావచ్చు. లేదా జన్యుపరంగా వచ్చే మార్పులు కారణం కావచ్చని అంచనా దీనికారణంగా వచ్చిన స్థితిని మరగుజ్జు తత్వంగా పేర్కొన్నారు.అచోన్ ద్రోప్లసియా వల్ల కీళ్లలో వికృత రూపం వస్తుంది. అదీకాక కండరాలు బలహీనంగా ఉండడం లేదా ఎదగక పోవడం వల్ల ఒక్కోసర్రి మరించే అవకాశాలు ఉన్నాయని  అంటున్నారు.చాలామంది నిద్రావస్థలో ఉన్నప్పుడే మరణించారు దీనికిగల కారణాలలో వెన్నుపూస పై భాగం  ఒత్తుకు పొయి ఉండవచ్చని దీనికి మరోకారణం గా పుర్రె లో అసాధారణ గా ఫోర్మేన్ మాగ్నమ్ లలో ఉండడమే  అనిపెర్కొన్నారు.ఇది  వెన్నెముక కు అనుసంధానం చెయబడి  పనిచేస్తూ ఉంటుంది.అలాగే వెన్నుపూస మరియు మెడ భాగానికి కలపబడి ఉంటుంది. అకోండ్రోప్లాసియా లక్షణాలు... శరీరంలో ఉన్న వివిదరకాల అవకరాలు వల్ల పెద్దలలో సహజంగా మొత్తం మీద ఎత్తు నాలుగు అడుగులే. అచోస్ ద్రోప్లసియా ఉన్నవారిలో పొట్టి కాళ్ళు చేతులు,వారి మొండెం సైజు మామూలుగానే ఉంటుంది.చేతి పై భాగం,  చేతుల కన్నా తొడలు చాలా పొట్టిగా ఉంటాయి.వారి ముక్కు సైతం చాలా బల్లపరుపుగా ఎత్తుపల్లా లుగా ఉంటాయి. ఈ వ్యాధితో బాధపడే వారి చేతి వెళ్ళు పొట్టిగా ఉంటాయి మూడు నాల్గవ వేలి   మధ్య ఒక త్రిశూలం ఆకారం లో ఉంటుంది  అకోండ్రోప్లాసియా కు చికిత్స... ఈ  అచోన్ ద్రో ప్లేసియా  సమస్యకు ప్రత్యేకమైన చికిత్స అంటూ లేదు.  శారీరకంగా వచ్చే పెరుగుదల లేదా అవలక్షణాలను ముఖ్యంగా  .వైకాల్యాలను  శస్త్ర చికిత్స ద్వారా చేయవచ్చు.                  

చీము ప్రమాదకరమా ?

శరీరంలో వచ్చే వివిదరకాల గాయాల వల్ల,చర్మం పై వచ్చే వివిదరకాల గాయాల వల్ల చీము పోరలోకి చేరుతుంది. ఆరకంగా మైక్రూర్ ఒర్గానిజమ్స్ పై దండయాత్ర చేస్తుంది.చర్మం పై వచ్చే చీము తరచుగా స్టే ఫి లోకో చసుస్ ఔరెఉస్ బాక్ట్రియా చర్మం లో గాయాలకు కారణం అవుతుంది. అయితే చీమును నివారించవచ్చు శరీరంలో గాయాలను తగ్గించడం ద్వారా లేదా దీర్ఘ కాలం అనారోగ్యం తో బాధపడుతూ మంచం పైనే జీవితాన్ని వెళ్ళ దీస్తున్న వారిలో బెడ్ సోర్స్ వచ్చే పుండు. వల్ల చీముజేరుతుంది. కాగా డయాబెటీస్ తో గా యమై తరువాత చీముచేరితే ఇన్ఫెక్షన్ ను తగ్గించడం అసాధ్యం.  డయాబెటిక్ ఫుట్ వల్ల వేలిని కాలి లో వస్తున్న చీమును నివారించడం అసాధ్యం ఒక్కోసారి కాలి కింది భాగం లో లేదా పై  భాగం  తొలగించాక్సి రావడం కేవలం చీమువల్లె  అనినిపునులు పేర్కొన్నారు. కాగా చీము ఒక్కోసారి తెల్లగా ఉండడం, పసుపు రంగులోకి మారడం వంటివి జరగవచ్చు. చీముజేరిన వ్యక్తి ఇబ్బందులు పడుతుంటే సమీపంలోని వైద్యునివద్ద చికిత్స చేసుకోవాలి.లేదా చీము ప్రాణాంతకం కావచ్చు.  చీము లక్షణాలు... చీము శరీరంలో చుట్టుపక్కల ఉన్న కణ జలాన్ని  ఇబ్బంది పెడుతుంది.ఇంఫ్లామేషణ్ కారణంగా సరిగా పనిచేయక పోవచ్చు. మైక్రూ ఒర్గానిజమ్స్ లో చీము విస్తరిస్తుంది. దీనివల్ల పెద్ద శరీరంలోని ఇతర భాగాలోకి చీముచేరవచ్చు. చీము నిర్ధారణకు పరీక్ష... చీముకు నిర్ధారణకు ప్రత్యేకమైన  నిర్ధారణ పరీక్షలేదు.  శరీరంలోని గాయాల ను గుర్తించడం ద్వారా అందులో ఇన్ఫెక్షన్ కు గల కారణాలను గుర్తించవచ్చు.  చీముకు చికిత్స... చీమును నివారించేందుకు యాంటి బాయిటిక్స్ చికిత్స చేస్తారు.ఒక్కోసారి చీము ఎక్కువగా ఉండే పక్షంలో దానిని తొలగించేందుకు ప్రయత్నం చేస్తారు.  

గౌట్ ఆర్థరైటిస్ వస్తే??

అసలు గౌటి ఆర్తరైటిస్ అంటే ఏమిటి ? గౌట్ ఈ మద్య కాలం లో  తరచుగా వైద్య రంగం లో  వస్తున్న ఒక డిజార్దర్. మానవులలో దీని చరిత్రను చూసినప్పుడు శరీరంలో  వివిదరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ అతిగా తీసుకున్న కారణంగా  ఈ సమస్య రావచ్చు. ముఖ్యంగా ఎవరికైతే చాక్లెట్లు,సముద్రపు ఆహారం, ఎర్రటి వైన్, వంటివి తీసుకోవడం ద్వారా శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంది. అది కీళ్ళ మధ్యలో,రాళ్ళలా గట్టిగా క్రిస్టల్స్ గా మారి,ముఖ్యంగా అరికాళ్ళ లోని జాయింట్స్ లో, యాంకిల్స్, చేతులు,ఎల్బోస్, ముంజేతుల లో, ఇంఫ్లామేషణ్ తో గౌట్ వస్తుంది. దీనినే గౌట్ ఆర్తరైటీస్  అని అంటారు. ఆర్త్ రైటీస్  తీవ్రత  అధికంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీ లలో రాళ్ళు పేరుకు పోవచ్చు. దీనివల్ల  కిడ్నీలో అడ్డుగా మారవచ్చు. దీనికారణంగా కిడ్నీ యే పూర్తిగా పడిపోవచ్చు. లేదా కిడ్నీ ఫైల్యూర్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.  గౌట్ బారిన ఎవరు పడవచ్చు?... స్త్రీ,పురుషులు గౌట్ బారిన పడడం సహజం. 5౦ సంవత్సరాల తరువాత  ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు గౌట్ బారిన పడడం సహజం ఒకవేళ తల్లి తండ్రులకు గౌట్ వస్తే కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు నిర్ధారించారు.అంటే సహజంగా దీనిని అంటే వంశ పారం పర్యంగా వచ్చే అవకాశం తోసిపుచ్చలేమని అంటున్నారు వైద్యులు.  గౌట్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?...  గౌట్ ఉన్నవారిలో  ఊబకాయం, అమాంతం బరువు పెరగడం,ఆధునిక జీవితం లో అతిగా మందు సేవించడం. హై బిపి, కిడ్నీ సరిగా పనిచేయక పోవడం. చికిత్సలో భాగంగా  కొన్నిరకాల వాటర్ పిల్ల్స్ తక్కువ స్థాయి హార్మోన్ల వల్ల  కూడా గౌట్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.  గౌట్ లక్షణాలు ఏమిటి?... శరీరం లోని కాలు కింది భాగం పైన ఉండే జాయింట్లు,అకింది భాగం లోఉన్న యాంకిల్, జాయింట్ లలో గౌట్ వస్తుంది. ఏది ఏమైనా ఇతర జాయింట్ల లో గౌట్ వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాళ్ళలో కీళ్ళు,పాదాలు,ముంజేతులు,యాంకిల్ జాయింట్స్,ఎల్బోస్, వెళ్ళు లలోను గౌట్ వచ్చే అవకాశం ఉంది. గౌట్ వచ్చిన రోగులు  తీవ్ర మైన నొప్పుల తో బాధపడుతూ ఉంటారు. కళ్ళలో  జాయింట్లలో వాపులు,ఎర్రగా మారడం.ఒక్కోసారి చిన్నగా దుప్పటి తగిలినా  తీవ్రమైన నొప్పులు వస్తాయి. కాళ్ళలో వాపులు  నొప్పులు కొన్ని ఘంటల పాటు కాకుండా కొన్ని రోజుల పాటు ఉంటాయి. గౌట్  ఇంఫ్లా మేషన్ వల్ల వారం రోజులు గా ఉంటుంది. దురదృష్ట వసాతూ గౌట్  మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. పెద్దపాడానికి గౌట్ ... పెద్దపాదాల వద్ద ఉన్న జాయింట్లలో గౌట్ సహజంగా వస్తుంది.ఇతర జాయింట్లలో అంటే కింది యాంకిల్స్, మోకాళ్ళ లో ని జాయింట్స్ , చేతి వెళ్ళు, ఎల్బోస్ లో కూడా గౌట్ వస్తుంది. ఎక్కడైతే ఇంఫ్లామేషణ్ ఉన్న ప్రాంతంలో  గౌట్ ను గుర్తించవచ్చు.నొప్పి తీవ్రత పెద్దగాలేని ప్రాంతాలలో కూడా గౌట్ వస్తుంది. ఆర్తో సెంటసిస్ పద్ధతి ద్వారా గౌట్లో ఉండే ఫ్లూయిడ్ ను గుర్తిస్తారు. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ను నిశితంగా పరిశీలిస్తారు. యూరిక్ ఎకోలసిస్  ద్వారా ఇతర సమస్యలను గుర్తించవచ్చు. బ్యాక్టీరియా ఉందా లేదా బ్యాక్తీరియాలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉందా ? లేదా ? అన్న  విషయాన్ని గమనించవచ్చు.  గౌట్ నివారణ చర్యలు... గౌట్ నివారణకు  అధికంగా నీరు తాగాలి. కిడ్నీలలో, రాళ్ళు చేరకుండా జాగ్రత్త పడాలి.కిడ్నీలలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వస్తే యూరిక్ యాసిడ్ వల్లకిద్నీలే పనిచేయకుండా పోవచ్చు.లేదా వైద్య పరిభాషలో హైపర్,యురి నేమియా రావచ్చు.  గౌట్ సమస్యకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ... షెల్ ఫిష్, ఆర్గాన్ మీట్,  లివర్,కిడ్నీ బ్రెయిన్ స్వీట్ బ్రెడ్  తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకునే ప్రయాత్నం చేయవచ్చు. ఆహారం లో ఫ్యాట్ లేని  ఆహారం తీసుకోవడం, శరీర వ్యాయామం తీసుకోవాలి.  ఇక చికిత్స విధానానికి వస్తే... స్తేరాయిడ్ లేని మందులు, యాంటి ఇంఫ్లామేటరీ, కొల క్రైసిస్ కార్తిక్ స్టేరోయి డ్స్  వాడవచ్చు అది మీసమీపంలోని నిపుణులైన వైద్యుల సమక్షంలో మందులు వాడాల్సి ఉంటుంది.                                

మోటార్ న్యూరాన్ తెరఫి...

మెదడు లో ఉండే  మొట్రాన్ తెరఫి తో ఏ ఎల్ ఎస్ కు చికిత్స చేయవచ్చు. మెదడులో ఉండే మొట్రాన్ న్యురాన్స్ స్పైన్ సమస్య కాదు  అంటున్నారు నిపుణులు. మెదడులో ఉండే మొట్రాన్  న్యురాన్స్  లో వచ్చే సమస్యలకు మెదడు మాత్రమే  లక్ష్యం గా  ఏ ఎల్ ఎస్ చికిత్స కు అంటే మాయో ట్రాఫిక్ లేటరల్ స్క్లేరో సిస్ కు చికిత్స ను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీర్ఘ కాలంగా వ్యాధి మాత్రమే వస్తుందని మోటార్ న్యురాన్ తెరఫి  ద్వారా స్పైన్ లక్ష్యంగా  కీలక చికిత్స చేయవచ్చు. నూతన పరిశోదన ప్రకారం మెదడులో డీజనరేషన్ కావడం వల్ల ఏ ఎల్ ఎస్ ఎమ్యు ట్రాఫిక్ లేడరల్ స్క్లిరోసిస్ గా వైద్య పరిభాషలో పిలుస్తారు. ఈ వ్యాధికి సంబంధించి వార్నింగ్ సంకేతాలు మనకు చెపుతుందని వ్యాధి వచ్చినావారిలో డిఫ్ఫెక్ట్స్  సత్వరం  గుర్తించాలని డీ జన రేషన్ ఆఫ్ బ్రెయిన్ మోటార్ న్యురాన్స్  స్పైనల్ మోటార్ న్యురా అనుబంద ఉత్పత్తి కాదనిస్పైనల్ మోటార్ న్యురాన్  డీజనరేషన్ అన్న అంశం  స్పైనల్ మోటార్ గా పేర్కొన్నారు అప్పటి ఆలోచన గా పేర్కొన్నారు. మెదడు బ్రెయిన్ లక్ష్యంగా  ఏ ఎల్ ఎస్ చికిత్స  నార్త్ వేస్టేన్ లోని సైన్తిస్ట్లులు ఈ విధానాన్ని  కనుగొన్నారు.గతం లో చాలా కాలంగా ఉన్న నమ్మకం ఏమిటి అంటే వ్యాధి స్పైన్ లో వస్తుంది అని. నార్త్ వేస్టన్ పరిశోదన ప్రక్జారం  బ్రెయిన్ మోటార్ న్యురాన్స్ డీ జనరేట్ కావడం వల్లే  మెదడులోని నరాలు కాళ్ళను నియంత్రిస్తాయి. అయితే ఇది  స్పైనల్ మొత్రాల్ న్యురాన్  డీజనరేషన్  అని గతంలో భావించేవారు. మెదడులో ఉన్న డీజనరేషన్ ముందుగా గుర్తిస్తే ఏ ఎల్ ఎస్ గుర్తించ వచ్చు. అంటున్నారు నిపుణులు.