తల్లయిన సుధీర్.. "పాపా, బాబా?" అనడిగిన రష్మి!
ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో 'ఎక్స్ట్రా జబర్దస్త్'. ఈ షోకి రోజా, మనో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుండగా, రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షోలో సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ చేసిన కామెడీ టాప్ లేపుతోంది. స్కిట్లో భాగంగా సుడిగాలి సుధీర్కి రష్మీ గౌతమ్ ముందే రామ్ప్రసాద్, గెటప్ శ్రీను శ్రీమంతం చేసేశారు.