English | Telugu
గతంలో భద్ర, తులసి, దమ్ము లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి..బాలకృష్ణతో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్ని తీసిన బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు.
మంచు మనోజ్ తాజాగా నటిస్తోన్న చిత్రం కరెంట్ తీగ. తిరుపతిలో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ చిత్రం క్లైమాక్స్ కోసం మంచు మనోజ్ జోరుగా కురుస్తున్న వర్షంలో విలన్స్తో అలుపు లేకుండా ఫైట్ చేశారు.
ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందనున్న మూవీలో కాజల్ హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఈ ప్రాజెక్ట్ నుంచి కాజల్ తప్పుకుందని, రెమ్యునరేషన్ భారీగానే దాదాపు రెండు కోట్ల వరకు కాజల్ డిమాండ్
సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. సామాజిక బాధ్యతపై అవగాహన కలిగించేందుకు తన సొంత నిర్మాణంలో.. నటిస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షార్ట్ ఫిల్మ్కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
తమిళ నటుడు సూర్య, సమంత నటించిన 'అంజాన్' సినిమా రోజురోజుకీ కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తుంది. తెలుగులో 'సికిందర్' పేరుతో విడుదలవుతున్న ఈ సినిమా విడుదలకు ముందే ట్రేడ్ మార్కెట్లో మంచి బిజినెస్ని రాబట్టింది. మాస్ లుక్తో పాటు..
సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఆగడు' సినిమా ఆడియో రిలీజ్ కి ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా ఆడియోను ఆగస్ట్ 29న గ్రాండ్ గా విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ సినిమా ఈ ఏడాదిలోనే మొదలవుతుందని ఆయనే స్వయంగా నాగార్జున “మీలో ఎవరు కోటీశ్వరుడు” షోలో ప్రకటించారు. లేటెస్ట్ గా ఈ సినిమాలో అనుష్క ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు
లవ్ లీ స్టార్ ఆది హీరోగా ఈవారం విడుదలైన గాలిపటం ప్రేక్షకుల మనసుదోచుకుందట. ఆది, ఎరికా ఫెర్నాండేజ్, క్రిస్టినా అఖీవా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకుడు. గాలిపటం సక్సెస్ మీట్ సోమవారం ఉదయం హైదరాబాద్లో జరిగింది.
టాలీవుడ్ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం 'బహుబలి'. ప్రముఖ దర్శకుడు రాజమౌళి భారీ స్ధాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. దగ్గుబాటి రాణా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్లు.
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు సాధ్యమైనంత వరకూ ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి మొదటి వారంలో కలెక్షన్స్ రాబట్టుకోవడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మన తెలుగు నిర్మాతలు ఈ స్ట్రాటజీని పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ అలవాటు మెల్లగా తమిళ సినిమాలో వచ్చేసింది.
యంగ్టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘రభస’. ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత కొన్ని రోజులుగా ఏర్పడిన గందరగోళానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ తెరదించారు.
'వినాయకుడు' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన సాయికిరణ్ అడివి తన జన్మదినోత్సవాన్ని ఆగస్ట్ 11న జరుపుకుంటున్నారు. తన తొలి సినిమా 'వినాయకుడు'తోనే మంచి అభిరుచి గల దర్శకుడుగా తెచ్చుకున్న ఆయన, ఆ తరువాత విలేజ్ లో వినాయకుడు సినిమా తీసి వరుస విజయాలను దక్కించుకున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టినరోజున ఆయన నటించే లేటెస్ట్ సినిమా టీజర్ని రిలీజ్ చేసి అభిమానులను అలరించుతున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అదే విధంగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆగడు' మూవీ రెండో టీజర్ని విడుదల చేశారు.
కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం మొదటి సీజన్ ముగింపు ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ఆ షో లో 150వ చిత్రం గురించిన అధికారిక ప్రకటన ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న
రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీ..!