English | Telugu
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి టాలీవుడ్ బ్యూటీ అనుష్క విజయవాడలో సందడి చేసింది. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ గా చెప్పబడుతున్న పీవీపీ స్క్వేర్ ను ఈ రోజు ఉదయం సచిన్ ప్రారంభించాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరీ స్పీడైపోయారు. రభస షూటింగ్ తరువాత అసలు విరామం తీసుకోకుండా మరో సినిమాకి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ పూరీ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.
తమిళ ‘‘గుంకీ’’ సినిమా ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయమైన నటి లక్ష్మీ మీనన్. ఇప్పుడు ఏ హీరోతోనైనా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి నేను రెడీ అంటోంది. మొదటి సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి విమర్శకుల ప్రశ౦సలు అందుకున్న ఈ భామ గ్లామర్
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు సాగిరాజు రాజంరాజు (ముక్కు రాజు) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు.
నటించేందుకు సినిమాలు లేకపోయినా పారితోషకం విషయంలో మాత్రం వెనక్కి తగ్గనంటుంది త్రిష. గత రెండు మూడేళ్లుగా త్రిషకు సరైన సినిమాలు లేవు. ఆమెను దర్శకులు పట్టించుకోవడం కూడా మానేశారు. ఇలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు.
'ఆంధ్రావాలా' అట్టర్ఫ్లాప్ తరువాతఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మళ్లీ సినిమా రాలేదు. ఆ సినిమా వచ్చిన ఇన్నేళ్లలో ఈ కాంబినేషన్లో ఎన్నోసార్లు ఇద్దరూ ప్రయత్నించినా కానీ రెండో సినిమా వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు ఈ కాంబినేషన్లో మూవీ వస్తోంది.
వాయిదాలు పడుతూ వస్తున్న 'జెండాపై కపిరాజు' మరోసారి వాయిదా పడింది. 'నాని'..'అమలాపాల్' నటించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఆ మధ్య ఆగస్టు ఎనిమిదిన రిలీజ్ చేస్తున్నామని చెప్పిన టీమ్..తాజాగా మరోసారి పోస్ట్ పోన్ చేశారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా షూటింగ్ మొదలైతే చాలు రోజుకో వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్ లో హల్ చల్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న 'గోపాలా గోపాలా' చిత్రానికి సంబందించిన ఓ వార్త బయటకు వచ్చింది.
బాలీవుడ్ హాట్ భామ మల్లికాషెరావత్ ‘డర్టీ పాలిటిక్స్’ తో వార్తల్లోకెక్కింది. ఈమె నటిస్తున్న‘డర్టీ పాలిటిక్స్’ పోస్టర్ పై వివాదాలు కొనసాగుతూనే వున్నాయి. ఈ సినిమా పోస్టర్లలో మల్లికా షెరావత్ జాతీయ పతాకాన్ని ఒంటికి చుట్టుకుని
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘పండగచేస్కో’. ఈ సినిమా షూటింగ్ నాన్స్టాప్గా జరుగుతున్నట్లు దర్శకుడు తెలియజేశారు. ఈ చిత్రంలో రామ్ లుక్ నూ మీడియాకు రిలీజ్ చేశారు.
జూ. ఎన్టీఆర్, సమంత, ప్రణీత నటించిన 'రభస' చిత్రం విడుదల వాయిదా పడింది. ఆగస్ట్ 1న ఆడియో విడుదల చేసి తర్వాత 14న సినిమా విడుదల అంటూ ప్రకటించిన యూనిట్ సినిమాను పోస్ట్ పోన్ చేసింది.
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అంటే ఇష్టం లేని హీరోయిన్లు వుంటారా? అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే మన్మథుడిని ఇష్టపడని వారు ఎవరూ వుండరు. ఇక మహిళా ప్రేక్షకులకైతే ఆయన అంటే ఎంత ఇష్టమో కొత్తగా చెప్పక్కర్లేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ రికార్డ్ మూవీ 'అత్తారింటికి దారేది' లో హరిప్రియ హీరోయిన్ గా నటి౦చనుంది. అదేంటి ఆల్రెడీ విడుదలైన సినిమాలో హీరోయిన్ ఏంటీ అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే తెలుగులో వచ్చిన మన 'అత్తారింటికి దారేది' సినిమాను
బాలీవుడ్ సూపర్ హీరో సల్మాన్ ఖాన్ కి సరైన కథ పడితే భాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అతని యావరేజ్ సినిమానే 100 కోట్ల మార్కు ఈజీగా చేరుకుంటుంది. అదే సూపర్ హిట్ కథ పడితే కలెక్షన్ల సునామీ ఖాయం. ఇప్పుడు అదే జరుగుతుంది.
ట్విట్టర్ లో టాప్ హీరోయిన్లు