English | Telugu
’ఏ మాయ చేశావే‘ చిత్రంతో కెరీర్ ప్రారంభంచిన సమంత ఎక్కువగా క్లాస్ గా, బబ్లీగా, పక్కింటి అమ్మాయిలా ఉండే పాత్రలే చేసిన సమంత మాస్
జూనియర్ ఎన్టీఆర్ 'రభస' ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన అతడు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. అందుకు కారణం కూడా ఆయన వివరించాడు. 'రభస' షూటింగ్ టైంలో నాకు జాండిస్ వచ్చాయి.
రభస ఆడియో ఫంక్షన్ లోకి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ వచ్చిన వెంటనే హీరోయిన్లు సమంత, ప్రణీత కూడా వచ్చారు. యంగ్ టైగర్ ఎంట్రీతో ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటూ 'రభస' 'రభస' చేశారు.
ఎన్టీఆర్ రభస ఆడియో రెండో పాట విడుదలైంది. ఈ పాటను ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ విడుదల చేశారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ..బెల్లంకొండ సురేష్ గారు నాకు బ్రదర్ తో సమానం. ఎన్టీఆర్ తో ఆయన చేసిన 'ఆది' సినిమా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రభస ఆడియోలోని మొదటి ''లాల్ సలాం'' అనే పాటను బెల్లంకొండ పద్మావతి గారు విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్యశాస్త్రి గారు రాశారు. ఈ సందర్బంగా రామజోగయ్యశాస్త్రి గారు మాట్లాడుతూ.. ఈ పాటను ఎన్టీఆర్ గారికి రాసినందుకు చాలా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రభస ఆడియో ఫంక్షన్ శిల్పకళా వేదికలో మొదలైంది. చాలా రోజుల ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ జరుగుతుండడంతో స్టేట్ వైడ్గా ఉన్న అభిమానులు ఆడియో వేడుక కు హాజరయ్యారు. ఎలాంటి విషాద సంఘటనలు చోటు చేసుకోకుండా వుండడటానికి పరిమిత సంఖ్యలో ఆడియో పాస్ లు జారీ చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.5 చిత్రం షూటింగ్ ఆగస్ట్ 1 ఉదయం 7.44గం॥లకు పూరి జగన్నాథ్ నూతన కార్యాలయం ‘కేవ్’లో ప్రారంభమైంది.
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బుడుగు' సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమా ఛైల్డ్ క్లినికల్ సైకాలజీ నేపథ్యంలో నడిచే ఇంటెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తికావచ్చింది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి టాలీవుడ్ బ్యూటీ అనుష్క విజయవాడలో సందడి చేసింది. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ గా చెప్పబడుతున్న పీవీపీ స్క్వేర్ ను ఈ రోజు ఉదయం సచిన్ ప్రారంభించాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరీ స్పీడైపోయారు. రభస షూటింగ్ తరువాత అసలు విరామం తీసుకోకుండా మరో సినిమాకి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ పూరీ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.
తమిళ ‘‘గుంకీ’’ సినిమా ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయమైన నటి లక్ష్మీ మీనన్. ఇప్పుడు ఏ హీరోతోనైనా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి నేను రెడీ అంటోంది. మొదటి సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి విమర్శకుల ప్రశ౦సలు అందుకున్న ఈ భామ గ్లామర్
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు సాగిరాజు రాజంరాజు (ముక్కు రాజు) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు.
నటించేందుకు సినిమాలు లేకపోయినా పారితోషకం విషయంలో మాత్రం వెనక్కి తగ్గనంటుంది త్రిష. గత రెండు మూడేళ్లుగా త్రిషకు సరైన సినిమాలు లేవు. ఆమెను దర్శకులు పట్టించుకోవడం కూడా మానేశారు. ఇలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు.
'ఆంధ్రావాలా' అట్టర్ఫ్లాప్ తరువాతఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మళ్లీ సినిమా రాలేదు. ఆ సినిమా వచ్చిన ఇన్నేళ్లలో ఈ కాంబినేషన్లో ఎన్నోసార్లు ఇద్దరూ ప్రయత్నించినా కానీ రెండో సినిమా వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు ఈ కాంబినేషన్లో మూవీ వస్తోంది.
వాయిదాలు పడుతూ వస్తున్న 'జెండాపై కపిరాజు' మరోసారి వాయిదా పడింది. 'నాని'..'అమలాపాల్' నటించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఆ మధ్య ఆగస్టు ఎనిమిదిన రిలీజ్ చేస్తున్నామని చెప్పిన టీమ్..తాజాగా మరోసారి పోస్ట్ పోన్ చేశారు.