English | Telugu

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి విడాకుల గురించి నిజం తెలుస్తుందా.. సవతి తల్లి మరో ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -270 లో.. శ్రీలతకి నందిని ఫోన్ చేసి.. మీరు ఇలా ఏం ప్లాన్ చెయ్యకుండా ఉంటే ఎలా? నా సీతా నాకు దూరం అవుతున్నాడనిపిస్తుంది.. రామలక్ష్మి వాలకం చూస్తుంటే ఏదో ప్లాన్ లో ఉన్నట్టు ఉంది అందుకే నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రామలక్ష్మి ని లేకుండా చేస్తానని నందిని అంటుంది. శ్రీవల్లి ఫోన్ లాక్కొని నీకంటే ఆస్తులున్నాయ్. మాకు బావ గారి ఆస్తులు తప్ప ఏం లేవు. ఇప్పుడు ఆస్తులన్నీ రామలక్ష్మి పేరు మీదే ఉన్నాయ్ తనని చంపేస్తే ఆస్తులన్నీ ఎలా అని శ్రీవల్లి అంటుంది.

అవార్డులు, అవకాశాలు పక్క రాష్ట్రాల నటీనటులకు...చప్పట్లకు మాత్రమే తెలుగువాళ్లు

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతా తెలుగు వాళ్ళే నటించేవాళ్ళు. తర్వాత టాలీవుడ్ లో ఎన్నో మార్పులు వస్తూ వచ్చాయి. దాంతో అటు మూవీస్ లో కావొచ్చు ఇటు సీరియల్స్ లో కావొచ్చు అంతా వేరే రాష్ట్రాల వాళ్ళు వేరే దేశాల వాళ్ళు వచ్చి నటించడం స్టార్ట్ అయ్యింది. లోకల్ వాళ్ళు మాత్రం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఈ సంస్కృతీ మరీ  ఎక్కువైపోయింది. ఐతే రీసెంట్ గా ఈ అంశం మీద టీవీ సీరియల్స్ లో నటించే శ్రావణి కూడా ఈ విషయాలను చెప్పుకొచ్చింది. ఐతే ఇక్కడ తెలుగు వాళ్లకు వేరే భాషల వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు.

జ్యోతిని చూస్తుంటే ఇలియానాని చూస్తున్నట్టు గా ఉంది

జ్యోతి పూర్వజ్ అంటే తెలీకపోవచ్చు కానీ గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం అంటే టక్కున  గుర్తొచ్చేస్తుంది. ఆమె సోషల్ మీడియాకే హీట్ పుట్టించే హీరోయిన్ మెటీరియల్.. ఆమె పెట్టే వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ వేలల్లో, లక్షల్లో వ్యూస్ వెళ్తూ ఉంటాయి. ఆమె స్ట్రక్చర్ కానీ ఆమె ఫేస్ కానీ నెటిజన్స్ కి బాగా నచ్చుతాయి. దాంతో ఆమె ఏ వీడియో పెట్టినా వందల కొద్దీ మెసేజెస్ ని కుమ్మరిస్తూ ఉంటారు. అలాంటి జ్యోతి రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ చేసింది. అది కూడా ఓల్డ్ హిందీ సాంగ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. " ఓఓ జానే జానా" అనే సాంగ్ కి జ్యోతి డాన్స్ ఇరగదీసేసింది. వేసింది చిన్న స్టెప్స్ కానీ ఆ గ్రేస్ వేరే లెవెల్.

బిగ్ బాస్ కోసం రెండు సినిమాలు వదిలేసా...

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది అదేంటంటే చంద్రమోహన్ ఏ హీరోయిన్ పక్కన నటిస్తే ఆమె సూపర్ డూపర్ హిట్ ఐపోయి ఫుల్ ఫేమస్ ఐపోతారు. ఐతే ఇప్పుడు ఇలాంటి ఒక కాన్సెప్ట్ టేస్టీ తేజ విషయంలో జరిగింది. అందుకే తెగ ఫీలైపోతున్నాడు. పాపం పెళ్లి చేసుకుందామని అమ్మాయిలను చూస్తున్నా కానీ ఎవరూ తనని చూడడం లేదట. బిగ్ బాస్ సీజన్ 7 లో శోభా శెట్టిని చూసాడు ఆమె ఎంగేజ్ ఐపోయింది. ఈ సీజన్ లో ప్రేరణని చూశాడట ఆల్రెడీ పెళ్లయిపోయింది అంటూ పాపం తన కోసం ఎవరైనా అమ్మాయి ఉందా లేదా అన్న రేంజ్ లో బాధపడుతున్నాడు. అందుకే పాపం బిగ్ బాస్ ని రెండు చేతులు జోడించి ఒక కోరిక కోరుకున్నాడు.

సుమ కన్నా ఆ విషయంలో జాను చాలా బెటర్...అన్ని మిలియన్స్ వ్యూసా..షాకైన సుమ

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి ఢీ డాన్సర్స్ వచ్చారు. అన్వేష్ , రాము రాథోడ్, ప్రేమ్ రంజిత్, శ్రేయ, మైథిలి, జానులూరి వచ్చారు. ఢీ డాన్స్ లో ఉన్నప్పుడు శేఖర్ మాష్టర్ కానీ మిగతావాళ్లంతా కూడా జానునీ బాగా హైప్ చేశారు ఇక ఇప్పుడు  సుమ అడ్డాలో కూడా సుమ బాగా హైప్ చేసేసింది జానునీ. "జానూ నువ్వు చేసిన పెర్ఫార్మన్సెస్ లో మొత్తం ఎన్ని మిలియన్స్ వచ్చాయి అని అడిగింది. 200 , 250 మిలియన్స్ వెళ్లాయి అనేసరికి నా అన్ని షోస్ కూడా కలిపితే అన్ని వ్యూస్ కూడా వెళ్లి ఉండవు కదా అంటూ తన మీద తానె సెటైర్ వేసుకుంది సుమ. ఇక ఇందులో సుమ గ్రామీణ బ్యాంక్ పేరుతో ఒక స్కిట్ వేసింది.

ఎలాగైనా పొట్ట తగ్గించి నాగ్ సర్ టీ షర్ట్ తెచ్చుకుంటా...

బిగ్ బాస్ సీజన్‌ 8లో టేస్టీ తేజా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఈ సీజన్ ని సస్టైన్ చేయడం కోసం కొత్త ప్లాన్ వేసాడు. జనరల్ గా  పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఎలా ఐతే కలుసుకుంటూ ఉంటారో ఆ కాన్సెప్ట్ ని తెరమీదకు తీసిచ్చాడు. అలాగే ఓల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో కొంతమందిని హౌస్ లోకి తెచ్చి రేటింగ్స్ కోసం ప్రయత్నించాడు. బిగ్ బాస్ చరిత్రలో ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం. అది సక్సెస్ కొట్టింది. ఇక తేజ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక మీడియాకి కొన్ని విషయాలను చెప్పాడు.  "బిగ్ బాస్ 7 లో మేమంతా బాగా ఆడాం..గౌతమ్ కానీ నిఖిల్ కానీ బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా రోహిణి విన్ ఐతే ఇంకా బాగుంటుంది.