కన్నీళ్ళు పెట్టుకున్న రోహిణి.. అవినాష్ త్యాగం చూసి ఆడియన్స్ ఫిధా!
బిగ్ బాస్ సీజన్-8 క్లైమాక్స్ చేరింది. హౌస్ లో నబీల్, నిఖిల్, అవినాష్, గౌతమ్, రోహిణి, ప్రేరణ, విష్ణుప్రియ మొత్తంగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. కంటెస్టెంట్స్ మధ్య ఓట్ అప్పీల్ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో రోహిణి, అవినాష్ ల ఆటతీరు ఆకట్టుకుంది.