English | Telugu
చిన్న చిన్న విజయాలతో స్టార్గా ఎదుగుతూ తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ని.. మార్కెట్ని క్రియేట్ చేసుకున్నాడు నాని. నేచురల్ పర్ఫామెన్స్తో కంటతడి పెట్టించడం.. అమాయకత్వంతో
గతంలో ప్రతి సినిమాకు.. హీరోలకు.. అభిమానులకు మధ్య వారథిగా ఆడియో వేడుకలు ఉండేవి. వాటిని ఎంతో గ్రాండ్గా ప్లాన్ చేసి, అభిమానుల సమక్షంలో జరిపేవారు
అజ్ఞాతవాసి ఆడియో లాంఛ్ వేడుక గ్రాండ్గా జరిగింది. ఈవెంట్కు ఎవరెవరో వస్తారని అనుకున్నా వారెవరు రాకపోయినప్పటికి.. త్రివిక్రమ్, పవన్లు ఎప్పటిలాగే షోను
అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ డేట్ను ఎనౌన్స్ చేసిన చిత్రయూనిట్.. ఆ రోజున ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుందని చెప్పింది. అది ఏమై ఉంటుందా అని ఎవరి కోణంలో వారు అంచనా వేసుకున్నారు
సాధారణంగా తన కుటుంబాన్ని అవమానపరిచిన వారిపై ఆ కుటుంబంలోని సభ్యులు గుర్రుగా ఉంటారు. అదను దొరికితే ప్రతీకారం తీర్చుకోకుండా వదలిపెట్టరు
టాప్ హీరోలు అయినప్పటికీ తోటి హీరోలందరితో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ తేజ్. ఒకపక్క సినిమాలు చేస్తూనే
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. పవన్ సినిమా అంటే అంచనాలు ఎప్పుడూ భారీగానే ఉంటాయి.. దీనిని మరింత పెంచేందుకు
బాహుబలి పుణ్యమా అని భారతదేశంలోని అన్ని వుడ్ల కన్ను ఇప్పుడు టాలీవుడ్ మీద పడింది. బాహుబలికి ముందు.. బాహుబలి తర్వాత తెలుగునాట హిట్టైన కథలను
పవర్స్టార్ పవన్కళ్యాణ్కి తన అన్నయ్య చిరంజీవి అంటే ప్రాణం. ఆయన్ను ఎవరైనా పల్లెత్తు మాటన్నా..? అవమానించినా పవర్స్టార్కి పూనకం వచ్చేస్తోంది.. ఇక ఎదుట ఉన్న వ్యక్తి స్థాయి
ధృవ లాంటి సూపర్హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 చేస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్చరణ్. ఆ సినిమా ఏ ముహూర్తాన బిగిన్ చేశాడో
సూపర్స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి.. తన మార్క్ యాక్టింగ్తో సూపర్స్టార్గా ఎదిగాడు మహేశ్బాబు. హిట్లొచ్చినా.. ఫ్లాప్స్ ఎదురైనా చెక్కు చెదరని క్రేజ్ ప్రిన్స్ సొంతం
డబ్బులు చిల్లపెంకుల్తో సమానం అయిపోయింది సినిమా రంగంలో. పారితోషికాలు అంటే ఇప్పుడు లక్షల్లో మాటే. స్టార్లయితే... కోట్లే. అయితే... కథానాయికల్లో కోటికి పైన పారితోషికం
అవును.. ’సాయిపల్లవికి పొగరు తలకెక్కింది. ఎంత గర్వం! లైఫ్ ఇచ్చిన వారికే ‘నో’ చెబుతుందా!’..... ఫిలింనగర్ లో చాలామంది సాయిపల్లవి గురించి ఇలాగే
పుకారు రాయుళ్లకి.. పబ్లిసిటీ పిచ్చి ఉన్నవాళ్లకి ఎప్పుడూ ఏదో ఒక వార్త కావాలి. అనుకున్న సమయానికి అదిగానీ దొరక్కపోతే వాళ్ల బుర్ర హీటెక్కిపోతుంది. ఏం చేయాలో అర్థంకాక
భారతదేశంలోని ప్రాచీన నగరాల్లో ఒకటిగా.. దేశ ఆధ్యాత్మిక రాజధానిగా విలసిల్లుతోంది కాశీ. జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్లి గంగలో ఇష్టమైనది ఏదో ఒకటి వదిలి.. ఆ విశ్వేశ్వరుని దర్శిస్తే ఎంతో