English | Telugu
ఈ మధ్య సోషల్ మీడియా పుకార్లకు హద్దే లేకుండా పోయింది. కొంతమంది మేధావులు వాస్తవాలను పక్కన పెట్టేసి ఊహించేసుకొని రాసేసుకుంటున్నారు
‘బాహుబలి’థియేటర్లలో ‘సాహో’ట్రైలర్ చూపించి... సినిమాపై కొత్త కొత్త ఆలోచనలకు తెర లేపారు. నిజానికి అప్పటికి ఆ సినిమా షూటింగే సరిగ్గా మొదలవ్వలేదు. చూపించిన ట్రైలర్ కేవలం
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో మన హీరోయిన్లు అగ్రగణ్యులు. ఇక్కడున్నప్పుడేమో... ‘ఐ లవ్ టాలీవుడ్... తెలుగు సినిమా అంటే నాకు ప్రాణం... అందునా... హైదరాబాద్ లో ఉంటే
అతనొక స్టార్ హీరో అంతేకదా! నంబర్ వన్ స్టారేం కాదు కదా! ‘బాహుబలి’క్రెడిట్ మొత్తం కూడా ప్రభాస్ ది కాదు కదా! నిజానికి ఆ సినిమా క్రెడిట్ లో 50 శాతం
మన హీరోలందరూ పక్క రాష్ట్రాల్లో కూడా మార్కెట్ పెంచుకోడానికి తెగ ప్రయత్నాలు చేసేస్తున్నారు. ఈ విషయంలో బన్నీ అందరికంటే ముందున్నాడనే చెప్పాలి. ‘బాహుబలి’ రాకముందు... పక్క రాష్ట్రాల్లో మార్కెట్
పవన్ కళ్యాణ్... ఈ అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీ కానున్నాడు. అంటే... జరుగుతున్న త్రివిక్రమ్ సినిమా తర్వాత తను ఇక సినిమాలు చేయడా
ఎస్. ఎస్. రాజమౌళి వర్సెస్ శ్రీదేవి... కొన్ని రోజుల పాటు వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్దం మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. . ‘బాహుబలి’లోని శివగామి
బిగ్ బాస్ షో మొదలవకముందు కంటెస్టెంట్స్ విషయానికి వచ్చేసరికి ప్రముఖంగా వినిపించిన పేరు యాంకర్ అనసూయ. ఆల్రెడీ టీవీ
హిందీలో సూపర్ హిట్టైన బిగ్బాస్ షోని తెలుగులో యంగ్టైగర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు అని చెప్పగానే ప్రేక్షకుల్లో ఒకటే ఎగ్జయిట్మెంట్..దానికి తోడు అప్పటికే టాలీవుడ్ అగ్రహీరోలు
డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు దర్శకుడు పూరి జగన్నాధ్ ని దాదాపు ఒక రోజంతా ప్రశ్నించడం జరిగింది. ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నాడా లేదా? కెల్విన్ తో అతనికున్న సంబంధం
ప్రమోషన్స్ లో భాగంగా, యంగ్ హీరోలు తమ సినిమాల్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పేర్లని వాడుకుంటారు. ఒక్కోసారి కొందరు సీనియర్ హీరోలు కూడా
బాలకృష్ణ-బోయపాటి శ్రీను... ఈ కాంబినేషన్ పేరెత్తితే... నందమూరి అభిమానుల హృదయాల్లో ఆనందం ఉప్పొంగుతుంది. బాలయ్యకు బోయపాటి ఇచ్చిన హిట్లు అలాంటివి మరి
బాలీవుడ్ టూ కోలీవుడ్ ఇప్పుడు ఏ వుడ్ చూసినా ఇప్పుడు హాట్ టాపిక్ డ్రగ్స్ గురించే..టాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ వెలుగు చూడటం..12 మంది సినీ ప్రముఖులకి పోలీసులు
ఏది ఎప్పుడు ఎందుకు జరుగుతుందో తెలియదు..ఒక్క చిన్న సంఘటన కొన్ని జీవితాలను బజారు పడేస్తే..అదే ఘటన కొందరిని అందలం ఎక్కిస్తుంది. హిందీలో సూపర్హిట్ అయిన బిగ్బాస్ షోను
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12 మంది సినీ ప్రముఖులను సిట్ విచారించనుంది. ఇందులో భాగంగా తొలిగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను విచారించనున్నారు