English | Telugu

షాకింగ్ విషయాలను చెప్పిన ఎన్టీఆర్ హీరోయిన్!

హీరోయిన్ సమీరా రెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది. 2005లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నరసింహుడు అనే చిత్రంలో చేసింది. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఈమె చిరంజీవితో జై చిరంజీవ, ఎన్టీఆర్ తో అశోక్ చిత్రాలలో నటించింది. ఇక 2014లో ఈమె వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు ఆమె తల్లి. తాజాగా ఆమె కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఆమె  బాడీ పాజిటివ్ని ప్రోత్సహిస్తూఎంతోమందికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది. సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై వీడియోలు పోస్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈమె బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప‌దేళ్ల  క్రితం తన కెరీర్ లో ఎదురైన షాకింగ్ విషయాలను వెల్లడించింది.