సిస్ట‌ర్… నీకు వందనం..

నాణ్యత తో కూడిన వైద్యం అందించడం లో కీలక పాత్ర నర్సులదే... నర్సుల సేవలు నిరుపమానం... ప్రపంచ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా ప్రతీఏటా లేడీ ఆఫ్  నైటింగేల్  జన్మ దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్త్గంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఆయుద్ధం లో కొనఊపిరి తో కొట్టు మిట్టడుతున్న వారికి సైనికుల కు వైద్య సేవలు అందిస్తూ వైద్యరంగం లో నర్సింగ్ చేయడానికి కొన్ని సందర్భాలలో కులం, మతం, బీద, ధనిక అన్న బేదం లేదు.  కేవలం అస్వస్థత తో ఉన్నవారికి స్వస్థత చేకుర్చాలి అన్నదే లక్ష్యం గా నర్సింగ్ లక్ష్యం. అడిసగా లేడీ అఫ్ డి నైటింగెయిల్ గా ఆమె సేవలు నేటికి చిరస్మరణీయంగా స్ఫూర్తి దాయకంగా నాణ్యతతో కూడిన వైద్యం అందించడంలో నర్సులదే కీలక పాత్ర. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం, గుర్తిం చాల్సిన అంశం ఏమిటి అంటే కోవిడ్19 తరువాత భవిష్యతు లో ఎలా ఉండాలో ఎలా ఉండాల్సి వస్తుందో అప్రమత్తం చేసింది. మనకు ఎన్నో గుణపాటాలు నేర్పింది.ఆరోగ్య విధానం లో మార్పులు తచ్చింది. నర్సింగ్ వృత్తికి గుర్తింపు స్వయం కృషితో ఎదిగేందుకు 2౦22 ఆరోగ్య సంరక్షణ పై దృష్టి పెట్టాల్సిన అవసరం వివరించింది. 2౦22 ప్రపంచ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా  ముందుకు నడవాలంటే మీ స్వరాన్ని వినిపించేందుకు నర్సులు ముందుకు రావాలి ఎందుకంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా కోవిడ్ సమయంలో వారు అందించ్గిన సేవలు నిరుపమానం శ్లాఘనీయం.ఆ సేవలు ఎన్నటికీ వెలకట్ట లేనివి. భయంకరమైన కోవిడ్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ మిలియన్ల ప్రజల ప్రాణాలుజీవితాలను రక్షించి ప్రాణాలు కాపాడెం దుకు సవాళ్ళను ఎదుర్కుంటూనే తమ కుటుంబాల సైతం ఫణం గా పెట్టి  సరైన సమయం లో మందులు అందిస్తూ రోగులు త్వరగా కోలుకోవడం లో కీలక పాత్ర పోషించేది మేడికల్ మ్యానేజ్ మెంట్ కీలకం.ముఖ్యంగా కోరోనా సమయం లో ఎన్నోసవాళ్ళను అధిగమిస్తూ ఎదురొడ్డి పోరాడిన నర్సులుఅందరికీ తెలుగు వన్ హెల్త్ సెల్యూట్ చేస్తుంది. కోరోనా చికిత్స అనంతరం కూడా కేంద్రం అందించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం గా పూర్తి చేయడం లో నర్సులదే కీలక భూమిక పోషించారు.ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతం లో సైతం వ్యాక్సిన్ అందించడం లో కీలక పాత్ర పోషించింది నర్సులే. ప్యాండమిక్ సమయం లో సరైన వైద్యం సరైన మందు అందించినప్పటికీ ఆయాదేశాలలో నర్సుల కొరత తీవ్రంగా ఉంది.అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.2౦ 24 నాటికి     భారత  దేశం లో 4౩౦ మిలియన్లకు  పైగా నర్సులు అవసరమని ముఖ్యంగా  రానున్నరోజుల్లో ప్రజా ఆరోగ్యం పై సవాళ్ళను ఎదుర్కునేందుకు అవసరమని ప్రత్యేక మైన సవాళ్ళు ఎదురయ్యే నేపధ్యం లో నాణ్యత తో కూడిన వైద్య సేవలు అందించడం అవసరం ఎదురయ్యే రోగాలనుండి రోగులను సంరక్షించడం అవసరం. నర్సింగ్ సమస్యలు... కోవిడ్ వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తోంది.కోవిడ్ సమయంలో కోవిడ్ రోగులకు కొన్ని మందులు ఇచ్చే సమయం లో అమ్మిన మందులు అందులో కొన్ని మందులు నాణ్యత లేకపోవడం ఉదాహరణకు రేమిడి సివిర్,మాలో పెరవిర్ వంటి మందులు సైతం అత్యవసర సమయం లో పనికి వస్తాయంటూ అందులోనూ డూప్లికేట్ మందులు లక్షల రూపాయలకు అమ్ముకున్నారు ఈ అంశాలను సైతం నర్సింగ్ చేసే నర్సులు గమనించాలి.నర్సింగ్ విధానాన్ని పూర్తి స్వేచ్చగా వ్యవహరించే వెసులు బాటును కల్పించాలి.ఆరోగ్య సంరక్షణ సవాళ్ళను ఎదుర్కోవాలంటే నిర్మాణాత్మక మార్పులు ప్రవేసపెట్టాలని నాణ్యతతో కూడిన వైద్యం అందించడం లో నర్సులదే కీలక పాత్ర నర్సింగ్ సేవలు అందించే వారికి ప్రోత్సాహకాలు విలువైన నాణ్యతతో కూడిన మందుల పంపిణీ అవసరం. ఒక్క పురుగు మొత్తం పంటను నాశనం చేసినట్లు ఒకసారి వైద్యరంగం లో మెరుగైన సేవలు అందించకుంటే  అసేవకు విలువ ఉండదు.

విటమిన్ డి లోపానికి కారణాలేంటి ?

విటమిన్ డి లోపం వల్ల మన శరీరం లోని ఎముకలు. మేత్తబదిపోతాయి. మెల్లిగా పట్టుకోల్పోతాయి . అలాగే ఎముకల లో కాల్షియం లోపం వల్ల ఆస్టియో ప్రోరో సిస్ వంటి సమస్యలు మొదలై ఎముకలలో పట్టుకోల్పోవడం కుప్పకూలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యనుండి బయట పడేందుకు ఐదు రకాల ఆహార పదార్ధాలు అందినప్పుడే మన ఆరోగ్యాన్ని పరిరక్షించడం లో కీలక పాత్ర పోషిస్తాయి.అలా చేయనట్లైతే మరెన్నో సమస్యలు సృష్టిస్తుంది. నేడు మనం విటమిన్ డి గురించి మాట్లాడుతున్నాము.విటమిన్ డి తగ్గుదల కారణంగా ఏమౌతుంది డి విటమిన్ కొరతను ఎలా అధిగమించవచ్చు. విటమిన్ డి ఎప్పుడు తగ్గుతుంది.అంటే శరీరానికి అవసరమైన మేర సూర్యరస్మి లేదా ఆహారం లో విటమిన్ డి లభించదో అప్పుడు అప్పుడు విటమిన్ డి విటమిన్ డి లోపం కారణంగా అప్పుడు విటమిన్ డి లోపం కారణం గా ఎముకలు పట్టుకోల్పోతాయి.   బలహీన పడి పోయి ఆస్టియో ప్రోరో సిస్ వంటి సమస్యలు వస్తాయి.ఎముకలు నెమ్మదిగా విరగడం.లేదా పొడి రాలిపోవడం వంటి సమస్యలుఉన్నట్లు గుర్తిస్తారు. విటమిన్ డి ను సన్ షైన్ విటమిన్ బి కూడా అంటారు.ఎందుకంటే మీశరీరం లో ని కొలస్ట్రాల్ ద్వారా తయారు అవుతుంది. అప్పుడు మీచర్మం సూర్యకిరణాలు అనుసంధానం చేయడం ద్వారా విటమిన్ డి కోవిడ్19 మహమ్మారి కారణంగా కొంతకాలం గా చర్చ నీయంశం అయ్యింది. దీనికితోడు చర్మ సంరక్షణ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.ఇది ఎముకల పటిష్ట తకు ఆరోగ్యంగా ఉండేందుకు శరీరం లోని పలు విభాగాలు సరిగా పనిచేసేందుకు బాధ్యత వహిస్తుంది. అలాగని మీ శరీరంలో విటమిన్ డి తగ్గినట్లితే ఆరోగ్యం ప్రమాదం లో పడే అవకాసం ఉందని వైద్యులు అంటున్నారు. విటమిన్ డి లోపం వల్ల మీ జాయింట్స్ లో నొప్పులు పొట్టలో నొప్పి తో పాటు కండరాల నొప్పులు సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం ఉండే వాళ్ళ లక్షణాలు... ఎల్లప్పుడూ అలిసిపోయినట్లుగా అనిపించడం. ఎముకలలో నొప్పులు. నడుము నొప్పులు. బలహీనంగా ఉన్నట్లు అనిపించడం. గాయం లేదా చిన్న చిన్న దెబ్బలు త్వరగా తగ్గక పోవడం. ఎల్లప్పుడూ ఒత్తిడిలో ఉండడం. జుట్టు ఊడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. విటమిన్ డి ఎందుకు లోపిస్తుంది? మీరు తీసుకున్నే ఆహారం శరీర వ్యాయామం లేదా ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారం లో లోపాల కారణంకాగా మీజీవన  శైలి కారణంగా శరీరం లో విటమిన్ డి లోపిస్తుంది. మీరు తీసుకునే ఆహారం విషయం లో సరిగా వ్యవహరించాకుంటే పోషక తత్వాలలోపం ఏర్పడు తుంది. విటమిన్ డి లోపం ఎలా భర్తీ చేయాలి... మీ శరీరం లో విటమిన్ డి లోపిస్తే డాక్టర్ మిమ్మల్ని విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలని సూచిస్తారు.దీనికితోడు అదీకాక మీరు ఆహారం లో ఈ ఆహార పదార్ధాలను చేర్చడం తప్పని సరి. విటమున్ బి సంపూర్ణంగా లభించే ఆహారం ఇవె... సోయాబీన్... సోయాబీన్ లో విటమిన్ డి తో పాటు,ప్రోటీన్,కాల్షియం,ఒమేగా ౩,ఫ్యాటియాసిడ్స్,ఐరన్,విటమిన్ బి జింక్,ఫోలేట్,సెలీనియం, వంటి పోషక తాత్వాలు ఉంటాయి.వీటిని తీసుకో వడం వల్ల ఆస్టియో ప్రోరొ సిస్ వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గించ వచ్చు. పన్నీర్... పన్నీర్ లో కాల్షియం తో పాటు విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.దీనిని తీసుకోవడం వల్ల కేవలం ఎముకలు మాత్రమే కాదు కండరాలు పుష్కలంగా ఉంటాయి. పాలక్...  పచ్చటి ఆకుకూరలలో పాలకూర తప్పని సరిగా తీసుకోవాలి శరీరం లో విటమిన్ డి సంపూర్ణంగా లభిస్తుంది.శరీరానికి చాలా రకాల పోషక తత్వాలు ఇస్తుంది. గుడ్డు... విటమిన్ డి లోపాన్ని భర్తీచేయాలంటే గుడ్డు తప్పనిసరిగా తినాలి.గుడ్డులో విటమిన్ డి కాల్షియం చాలా రకాల పోషక తత్వాలు ఉంటాయి. పాలు... పాలలో కాల్షియం తో పాటు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.విటమిన్ డి లోపం అధిగమించేందుకు రోజూ పాలు తాగాలి. ఐదు రకాల పద్దర్ధాలు విటమిన్ డి లోపం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది మిమ్మల్ని ఆరోగ్యవంతులని చేస్తుంది.

కరోనా ఇన్ఫెక్షన్‌కు ఆయుర్వేదం...

కొన్ని కొన్ని రకాల వైరస్ లకు సాంప్రదాయ ప్రాచీన వైద్య చికిత్సలు సహాయ పడతాయి. ఎవరైతే ఆయుర్వేద వైద్యం సాధన చేస్తున్నారో.అది ఇతర మందులకు ప్రత్యామ్నాయం కాదు. లేదా ఇతర మందులకు ప్రత్యామ్నాయం కాదన్న విషయం తెలుసుకోవాలి.అయితే ఆయుర్వేదం లో వాడే మూలికలు లేదా స్పైసేస్ మానవ శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు.కొన్ని దశాబ్దాల పాటు ఆయుర్వేద శాస్త్రం లో ఉన్న లాభాలు అందరికీ తెలిసిందే అవి నిరూపిత మయ్యాయి  కూడా. ఉదాహరణకు... ఒక చిన్న అల్లం ముక్క లేదా తులసి ఆకులు,వేసిన అల్లం టీతీసుకుంటే చల్లని వాతావరణం ఎదుర్కోవచ్చు.అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసారు.అది నిశ్చితంకూడా అయితే భారతీయుల పెరటి చెట్లలో వంటశాలాలో కొన్ని రకాల మూలికల కు ప్రత్యేక స్థానం ఉందనేది వాస్తవం. కోవిడ్ అప్పుడే ప్రారంభ మయ్యింది కోవిడ్ వల్ల కోరోనా వైరస్ పెరుగుతోంది కోవిడ్ వైరస్ రూ పాంతరం చెందుతోంది. అలోపతి కి సవాల్ విసురుతోంది. అయితే ఆధునిక వైద్యం సత్ఫలితాలు ఇస్తున్నా ఇమ్యునిటీ పెరుగుదలకు ప్రత్యామ్నాయ మార్గంగా ఆయుర్వేదం తప్ప మరే మార్గమూ లేదన్నది వాస్తవం.అయితే భారతీయుల ఇళ్ళలో ఎన్నోరకాల మూలికలు స్పైసేస్ మూలికలు నిత్యం ఎదో ఒక సందర్భంలో ముఖ్యంగా భోజనంలో ను ఇతర ప్రత్యామ్నాయ వంటకాలలో వీటిని వినియోగిస్తూనే ఉంటారు. తులసి... తులసి భారతీయుల జీవితంలో కొన్ని వేల శతాబ్దాల నుండి కీలక స్థానాన్ని సంపాదించింది.నిత్యం అటు ఆధ్యాత్మికంగా ఇటు వైద్యపరంగా తులసి కి ప్రాధాన్యత కలిగి ఉందనేది వాస్తవం.తీవ్రమైన జలుబుతో ఇబ్బంది పడే వారికి తులసి చాలా ప్రభావ వంత మైన ఔషదం గా చెప్పవచ్చు. తులసి పై చేసిన చేసిన పరిశోదనలో కొన్ని అద్భుతఫలితాలు ఉన్నట్లు గుర్తించారు.తులసి ఎలాపని చేస్తుందో వారు వివరించారు.యాంటి మైక్రో బయల్,యాంటి వైరల్.యాంటి ఫంగల్,యాంటి ప్రోటో జోల్, యాంటి మలేరియల్, అంతల్ మెంటిక్,మస్కిటో రేపెలేంట్,యాంటి డ యేరియల్మేరియల్, యాంటి ఆక్సిడెంట్,యాంటి కాట్రాక్ట్,యాంటి ఇంఫ్లామేటరీ, కీమో ప్రేవెంటివ్,రేడియో ప్రోటే క్టివ్,హేపటో ప్రోటేక్టివ్,న్యూరో ప్రోటేక్తివ్,కార్డియో ప్రోటే క్టివ్,యాంటి డయాబెటిక్,యాంటి హైపెర్ కొలస్ట్రాల్, యాంటి హైపెర్ టే న్సివ్,యాంటి కార్సినోజనిక్,మనలాజిస్టిక్,యాంటి వైరటిక్, యాంటి అలర్జిక్,ఇమ్యునో మోడ్యులేటరీ, సెంట్రల్ నర్వస్ సిస్టం,డి ప్రేజేంట్, మేవారీ ఎంహన్స్మేంట్, యాంటి ఆస్థమేటిక్,యాంటి టస్సివ్,డయాపోరేటిక్,యాంటిథైరాయిడ్,యాంటి ఫర్టి లిటిక్, యాన్తి అల్సర్,యాంటి ఏమిటిక్,యాంటి స్పోస్మోటిక్, యాంటి ఆర్తరైటిక్,ఆడా ప్టో జనిక్,యాంటి స్ట్రెస్,యాంటి కాత్రాక్ట్,యాంటి లుకో డార్మిక్,యాంటి కాగులేంట్యాక్టి విటీ,వంటి వాటికి తులసి పై పరిశోదనలు నిర్వహించారు.ఒక వేళ మీకు జలుబు వల్ల ప్లేగు ఉంటె ౩-4 ఆకులు రోజూ తినవచ్చు. అల్లం... అల్లం ప్రస్తుతం యాంటి ఇంఫ్లా మేటరీగా పని చేస్తుంది. యాంటి బయో బయాల్,ప్రాపర్టీ,చాలా రకాల రసాయనాలు,బి సాబోలేస్, కుర్ కుమిన్,క్యు ఎఫ్ ఫర్నేస్,బి సేస్క్యు పెల్ ఫెండ్రేన్,వంటి యాంటి ఆక్సిడెంట్,గా స్ట్రాంగ్ అరోమా కోవిడ్ లక్షణాలను,ఎండబెట్టిన అల్లం రసం రెండు కప్పుల నీరు పోసి రోజంతా తాగండి. త్రిఫలా... అద్భుత మైన ఆయుర్వేద లో ఒకటి. త్రిఫల అనేది సహజంగా మూడు రకాల మూలకాలు రెండవది ఉసిరి,ఇండియన్ గుస్ బెర్రీ, బెల్ రిక్,బ్యాక్టిరియాను తొలగిస్తుంది.హరితకీ లేదా బ్లాక్ త్రిఫలా చూర్ణాన్ని వేడి నీటితో కలిపి తీసుకోవాలి. త్రిఫలాను రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మంచిది. త్రికటు... మరో ప్రభావ వంతమైన ఆయుర్వేద రేమిడి అటు చల్ల దానాన్ని,గొంతు నొప్పి,కి బ్లాక్ పెప్పర్,లాంగ్ పెప్పర్,అల్లం పొడివీటి అన్నిటిని కలిపి మిక్సర్ గా కలిపి వాడితే యాంటి ఇంఫ్లామేటరీ,గా పని చేస్తుంది.అది మీ ఇమ్యునిటీ ని పెంచుతుంది.బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు తేనెను కలిపి అది రోజు మొత్తం తీసుకోవచ్చు. పసుపు... మనకు కోవిడ్ సమస్య కొత్తగా వచ్చినప్పుడు ఆరోగ్య శాఖ ఆయుర్వేద ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది.అందులో పాలు పసుపు ఒకటి సహజంగా అందరికీ తెలిసిన పసుపు పాలు మన ఇళ్ళలో జలుబు చేసిన వారికి ఇస్తారు.ఒక అర టీ స్పూను పసుపు 15౦ ఎం ఎల్ వేడి పాలు రోజూ ఒకటి లేదా రెండు సార్లు తీసుకోండి.జలుబు యిట్టె మాయమై పోతుంది. హెర్బల్ టీ... భారత దేశం లో చాలా చోట్ల హెర్బల్ టీ తీసుకుంటూ ఉంటారు.వ్యాక్సినేషన్ కు ముందు నుంచే  భారత దేశం లో హెర్బల్ టీ అలవాటు ఉంది. కోరోనా   వైరస్ ను ఎదుర్కునేందుకు హెర్బల్ టీ శ్రేష్టం తులసి,దాల్చిని,నల్ల మిరియాలు,శొంటి,ఒకటి లేదా రెండు అల్లం ముక్కలు దంచి జోడిస్తే కొంచం నిమ్మరసం వీటికీ కలిపితే ఆరుచే వేరు అంటి టీ ప్రియులు ఆస్వాదిస్తారు.                                                                                                                         

డయాబెటిస్ వున్నవారు మామిడి పండ్లను తినొచ్చా?

దయాబిటిస్ రోగులకు పచ్చుమామిడి లాభదాయకమని నిపుణులు అంటున్నారు.ఇమ్యునిటీ పెంచడం లో పచ్చిమామిడి కీలక పాత్రపోషిస్తుందని నిపుణులు అంటున్నారు.పచ్చిమామిడిలో తక్కువ సంఖ్యలో చక్కెర కాల్షియం లభిస్తుంది. పచ్చిమామిడి తో మేలైన లాభాలు... డయాబెటిస్ రోజులకు పచ్చిమామిడి వల్ల మేలైన లాభాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు.మామిడి ఎలాంటిది అంటే చూడగానే ఎప్పుడెప్పుడా మామిడి ని తిందామా అని నోరు ఊరిస్తూ ఉంటుంది అది పచ్చి మామిడి అయినా పండుమామిడి పండినా ఒద్దు అని అనని వారు ఎవరుంటారు చెప్పండి.మీకు తెలుసా పచ్చి మామిడి ఎంత రుచిగా ఉంటుందో ఒకపక్క పులుపు మరోపక్క పీచుపదార్ధం ఆపైన ఉప్పు కారం తీసుకుని తింటే ఉంటుంది మళ్ళీ ఎప్పుడూ దొరకదేమో అన్నంతగా మామిడి కాయను లాగించేస్తూ ఉంటారు మామిడి ప్రియులు.అసలు పచ్చి మామిడిఎంత లా భదాయకమో మీకు తెలుసా ఒక రిపోర్ట్ ను అనుసరించి పచ్చిమామిడిలో చక్కర క్యాలరీలు,కార్బో హైడ్రేడ్స్,వంటివి చాలా తక్కువ మొతాదులో ఉంటాయి.అది డయాబెటిస్ రోగులకు అవసరం దీంతోపాటు పీచుపదార్ధం చాలా ఎక్కువశాతం విటమిన్ సి,పుష్కలం గా ఉంటుంది.శరీరంలో ని మెటాబాలిజం మెరుగు పరచడం లో పచ్చిమామిడి దోహదం చేస్తుంది.దీనితో పాటు అరుగుదల పద్దతిని మెరుగు పరుస్తుంది.చక్కర పెరుగుదలను నియంత్రిస్తుంది. అలాగే పొట్టలో ఏర్పడే అనారోగ్య సమస్యను నియంత్రిస్తుంది. పచ్చిమామిడి లాభాలు... డయాబెటిస్ రోగులకు లాభ  దాయకం.డయాబెటిస్ రోగులకు పచ్చిమామిడి అత్యంత లాభదాయకం కాగలదు.తక్కువ శాతం క్యాలరీలు ,కార్బో హైడ్రేడ్స్,తక్కువగా లభిస్తాయి.అది డయాబెటిస్ రోగులకు చాలా అత్యవసరం.డయాబెటిస్ ను నియంత్రించడం లో సహాయ పడుతుంది. మధు మెహ రోగులు కోసిన ఒక కప్పు మామిడి కాయ తినవచ్చు.ఎప్పుడైనా తినవచ్చని సూచిస్తున్నారు. ఇమ్యునిటి పెంచడం లో సహాయ పడుతుంది... ఇందులో పూర్తి స్థాయిలో విటమిన్ సి విటమిన్ ఏ,మెగ్నీషియం లభ్యమౌతాయి.శరీరం లో ఇమ్యునిటీ ని పెంచడం లో సహాయపడుతుంది. పచ్చి మామిడి కాయను తీసుకోవడం వల్ల కొలస్ట్రాల్,హార్ట్ అట్టాక్ నుంచి రక్షిస్తుంది.కాళ్ళ నొప్పులకు పచ్చి మామిడి ఉపయుక్తమే అని  అంటున్నారు. పొట్టకు లాభదాయకం... పొట్ట సంభందిత సమస్యలను నిలువరించడం లో సహాకరిస్తుంది.పొట్టలో వచ్చే ఇతర సమస్యలు గ్యాస్,అల్సర్స్,అమీబియాసిస్,లేదా ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడం లో పచ్చి మామిడి ఉపయోగ పడుతుంది. లూ సమస్య నుండి రక్షించడం లో సహాయ పడుతుంది... వేసవి కాలం లో పిల్లలు మామిడి ముక్కలు ముఖ్యంగా పచ్చి మామిడి కాయ.లేదా మామిడి తో చేసిన ఇతర వంటకాలు,మామిడి కాయ పచ్చడి దొరికిందో ఈ వాతావరణం లో పచ్చిమామిడి కాయను ఉడికించి దానితో చేసే రసం తీసుకోవడం వల్ల లూ వచ్చే అవకాశం తగ్గుతాయి పచ్చి మామిడి రసం తీసుకోవడం వల్ల వడదెబ్బ తగల కుండా ఉంటుంది.పచ్చి మామిడి రసం మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.శరీరం  హైడ్రేడ్ కాకుండా పచ్చి మామిడి సహకరిస్తుంది. ఆయుర్వేదం లో సైతం పచ్చిమామిడి లోని ఔషద గుణాల గురించి వివరించినట్లు సమాచారం.ముఖ్యంగా ఆవకాయ పచ్చడి చేసే వారు వాడే దినుసులలో ఆవ పొడి,మెంతిపొడి,పసుపు,ఖారం,నువ్వుల నూనె తో చేసిన మామిడి పచ్చడి వేసవి కాలం లో వేడి చేసే గుణం ఉంటుంది కనుక వేసవిలో చలువ చేసేందుకు మెంతిపొడి వాడతారు.అదీ కాక ఆవకాయ సరైన పద్దతిలో తయారు చేస్తే వర్షాలు పడిన తరువాత మాత్రమే ఆవకాయ ను తినడం ఆనవాయితి అప్పటి వరకూ ఊరబెట్టి తినడం వల్ల ఆరుచివేరని ఆరోగ్యపరంగా కొందరు దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వారిలో అవకయ పచ్చడి నిషిద్ధమని ప్రముఖ వైద్యులు సూచించారు. మేలైన లాభాలు ఇచ్చే పచ్చిమామిడి ఆరోగ్యప్రదాయని. 

కరోనా సూపర్ స్పెడర్స్ మీరే?

అసలు మీరు ఎసిమ్ట మేటిక్ అయితే కాదు కదా? అసలు మీకు కరోనా వచ్చిందని ఎలా గుర్తించాలి? కరోనా లక్షణాలు లేనప్పటికీ కోరోనా విస్తరించేందుకు ఏ సిమ్టమేటిక్  లక్షణాలు ఉన్నకరోనా వాహకాలు అవుతున్నారేమో. కోవి ప్రతిఒక్కరినీ ఎదో విధంగావస్తుంది అనే విషయం మీకు తెలుసు.కోరోనా ఒక్కొకరి పై ఒక్కోవిధంగా ప్రభావం చూపిస్తుందన్న విషయం మీకు తెలుసు.కొందరిలో ఏ లక్షణమూ కనిపించదు.వారిని వేదించదు.మీరు ఏ సిమ్ట మెటిక్ గా ఉంటూనే కోరోనా  విస్తరణకు వహాకం అవుతున్నా రేమో అనేది సందేహం? కరోనా వైరస్ మహమ్మారి వచ్చి మూడో ఏడు నడుస్తోంది.గడచిన రెండేళ్లలో మనకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే కోరోనా సోకిన వారిలో అందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండవని తెలుస్తోంది.ఎవరికీ కోరోనా సంక్రమించినా ఒక్కొకరికీ వేరు వేరు లక్షణాలు కలిగి ఉంటారు.ఇంకొకరికి ఏ లక్షణమూ కనిపించదు కాని పరీక్షలో కోవిడ్ పోజిటివ్ వస్తుంది. ఇటీవల జామా నెట్ వర్క్ చేసిన అధ్యయనం లో ని అంశాలాను ప్రచురించారు కోవిడ్ పరీక్షలలో ఎసిమ్ట మెటిక్ గా గుర్తింపబడ తారో వారికి కోరోనా లక్షణాలు సంకేతాలు ఉన్నట్లు అనిపించదు.అయితే వారు ఎసిమ్ట మెటిక్ అయినప్పటికీ వారికి కోరోనా సంక్రమిస్తే  సత్వరం వేరొకరికి వ్యాపింప చేస్తారు. శాస్త్రజ్ఞులు వైద్యులు చేసిన అధ్యయనం లో కోవిడ్ పరీక్షలో ఎసిమ్టమెటిక్ ఏ లక్షణాలు లేవని నిర్ధారించబడినా వారు కోవిడ్ వాహకాలుగా మారే అవకాశం ఉంది.వీరి ద్వారా త్వరగా విస్తరించే అవకాశాల్లు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు వైద్యులు రోగులు ఇంకా అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.సార్క్ కోవిడ్ 2 వైరస్ వ్యక్తులలో వేరు వేరు గా ఎందుకు ప్రభావం చూపిస్తుంది.కొందరిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి.ఇతరులలో ఎందుకు లక్షణాలు ఉండవు అన్నదే ప్రశ్న? కొందరిలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తాయి ఇంకొందరిలోఎందుకు కనపడవు? వయస్సు రీత్యా ఏదైనా తీవ్ర అనారోగ్యం సమస్యలు వారిని పీడించి ఉండవచ్చు.లేదా వారిలో రోగనిరోదక శక్తి బలహీనం గా ఉండడం.  ఊబకాయం ఉన్నవారిలో కోవిడ్ లక్షణాలు తీవ్ర సమస్యలు బయటికి రావడం తో ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.అదే మరి ఇంకొందరిలో ఎలాంటి లక్షణాలు కనపడవు ఇలా ఎందుకు జరుగుతుంది. పరిసోదకులు మహమ్మారి ప్రారంభ మైన నాటి నుండి పరిశోదనలు చేస్తున్నారు.ఏ రకమైనది అన్నదీ ఖచ్చిత మైన నిర్ధారణకు రాలేక పోతున్నారు. ఆయా సందర్భాలాలో ఒక థియరీ ముందుకు వస్తుంది వైరస్ కు విరుద్ధంగా శరీరం బలంగా ఉండడం అంటే పుట్టుక నుండే అంటే జన్మతహా వారి శరీరాన్ని వైరస్ నుంచి పరిరక్షిస్తూ ఉంటుంది ఏమో.కొందరిలో వైరల్ లోడ్ తక్కువాగా ఉండవచ్చు.అని భావిస్తున్నారు. ఏ సిమ్టమేటిక్ కోవిడ్ సోకడం వెనుక ఇతర కారణాలు ఉండచ్చు.యువకులలో వృ ద్దులతో పోల్చి చూసినప్పుడు ఎసిమ్టమేటిక్ వారిలో డచుక విశ్వవిద్యాలయం నిర్వహించిన అధయనం లో 6 నుంచి 1౩ సం వయసు ఉన్న వారిలో ఎసిమ్టమేటిక్ ఉన్న వారి సంఖ్య అధికంగా ఉండవచ్చని గుర్తించారు. దీనివెనుక ఒక సిద్ధాంతం తీరీ ఉందని యువకులలో సాధారణంగా వ్యసనాల అలవాటు ఉండడం వల్ల వైరస్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయని.ఈకారణం గానే కోవిడ్ 19 బారిన పడతారో అప్పుడు వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదీ కాక ఎసిమ్ట మేటిక్ కోవిడ్ సంక్రమించేందుకు వంశ పరం పర్యం గా మార్పులు ఉండవచ్చు.అని ప్రధానం గా చెప్పవచ్చని నిపుణులు పేర్కొన్నారు. మీరు మొదటి సారి కోవిడ్ ఒచ్చి ఉంటె లేదా ఆతర్వాత వ్యాక్సినేషన్ కారణం గా ఇమ్యునిటీ లభించి ఉండవచ్చు అని నిపుణుల అంచనా ప్రకారం ఎసిమ్ట మేటిక్ ఇసిమ్ట మేటిక్ గా మారవచ్చని అంగీకరించక తప్పదని అంటున్నారు. దీనిని క్రాస్ ఇమ్యునిటీ అనికూడా అంటారు దీని ఆర్ధం వ్యాపించడం లేదా టీకాలు వేసి ఉండవచ్చని లేదా వైరస్ మధ్యలో ఉండి ఉండవచ్చు.అని విశ్లేషిస్తున్నారు. మీరు ఎసిమ్ట మేటిక్ అయినా వైరస్ వాహకం కావచ్చు దానిని ఎలాగుర్తించాలి... దీనిని గుర్తించాలంటే కోవిడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది.భయంకరమైన వైరస్ కు వ్యతిరేకంగా పోరాడాలంటే కోవిడ్ పరీక్ష ఒక్కటే అద్భుతమైన చర్యగా చెప్పవచ్చు.  ఆర్ టి  పి సి ఆర్ లేదా ర్యాపిడ్ యాంటి జన్ టెస్ట్ ద్వారా శరీరంలో వైరస్ ఎక్కడ తిష్ట వేసిందో దాని స్థితిని గుర్తించవచ్చు.అందుకే ఈ పరీక్ష సహకరిస్తుందని నిపుణుల నమ్మకం. కోవిడ్ తో సంబంధం ఉన్న లక్షణాలు... ఎవరైతే మీరు కోవిడ్ తో సంబంధం ఉన్న లక్షణాలు కనిపించవో అప్పటివరకూ పరీక్షలు చేయించరు.మీరు ఎవరైనా కోవిడ్ పోజిటివ్ ఉన్న వ్యక్తి వల్ల వ్యాధి సంక్రమిస్తే తప్ప మిమ్మల్ని మీరు ఇసోలేషణ్ లో ఉంటూ తక్షణం పరీక్షలు చేయించండి.మీ రిపోర్ట్ నెగెటివ్ రాదో ఇతరుల నుంచి దూరంగా ఉండండి. ఈ అంశాల పై దృష్టి పెట్టండి... మీరు ఎసిమ్ట మేటిక్ అయినా ఇసిమ్ట మేటిక్ అయినా మీకు కోవిడ్ సంక్రమించిందా లేదా? అయినప్పటికీ మీరు అప్రమత్తంగా ఉండడం అవసరం. 1) మాస్క్ ధరించడం వల్ల కోవిడ్ వ్యాపించకుండా జాగ్రత్త పడండి.అది మంచి పద్ధతి ఆతరువాత వచ్చిన వ్యక్తుల మధ్య దూరం పాటించడం అవసరం. 2)చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. ౩)వ్యాక్సిన్ వేయించుకోనివారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోండి మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోండి.కోరోనా నుండి బయట పదండి.

ఇష్టం వచ్చినట్టు మందులు వాడారో మీ కిడ్నీలు పోతాయి...

 అనల్గేసిక్ నేఫ్రోపతి .... అనల్గేసిక్ నేఫ్రో పతి  వల్ల  కిడ్నీలు పూర్తిగా పాడై  పోవడం జరుగుతుంది. దీనికికారణం ఎక్కువ మోతాదులో మందులు వాడడమే అని,ఒక దానిని ఎదుర్కోడానికి మరో మందు వేసుకోవడం వల్ల ముఖ్యంగా ఫేనాసిన్,అసెట మినోఫిన్,ఆస్ప్రిన్,లేదా ఇబుఫ్రుబిన్, అనలగేసిక్ నేప్రోపతి  కి కారణం గా పేర్కొన్నారు.ఒకే రకమైన మందు రోజుకు మూడు మందులు  ఆరు సంవత్సరాలుగా లేదా వారికీ వారే సెల్ఫ్ మెడి కేషన్  అనల్గేసిక్ నేఫ్రో పతి 1౦,౦౦౦ మందిలో ఒక నలుగురికి మాత్రమే వస్తుంది. ఆయితే ముఖ్యంగా 3౦ సంవత్సరాలు పై బడిన మహిళలలో రావడం గమనార్హం.ఈ సమస్య పరిష్కారానికి ఫేనాసిన్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అనల్గే శిక్ నేఫ్రోపతి కేసులు తగ్గుముఖం పట్టాయి.  అనల్గేసిక్ నేఫ్రోపతి లక్షణాలు....  అయితే దీనికి ఏ రకమైన లక్షణాలు లేవని అంటున్నారు నిపుణులు.అనల్గేసిక్ నేఫ్రోపతి ని లక్షణాలను బట్టి అంచనా వేస్తారు త్వరగా అలిసిపోవడం,వెన్నుపూసలో తీవ్రమైన నొప్పి,మూత్ర వ్విసర్జనలో మార్పులు, మూత్రం లో రక్తం, గందర గోళం.ఒక్కోసారి రకరకాలుగా  రక్తస్రావం జరగడం.ఆహారం అరుగుదల కాక పోవడం. వాపు వంటి లక్షణాల ను బట్టి అనల్గేసిక్ నేఫ్రోపతి గా గుర్తిస్తారు.  అనల్గేసిక్ నేఫ్రోపతి నిర్ధారణ పరీక్ష .... అనాల్గేసిక్ నేఫ్రోపతి నిర్ధారణకు రక్తం లో ఏమైనా టాక్సికాలజీ పరీక్ష చేస్తారు.మూత్ర పరీక్ష సిబిసి పరీక్ష మూత్రం నుండి ఎటువంటి మెటీరియల్ బయటికి వస్తుంది అన్న పరీక్ష,ఐ వి పి పరీక్ష అంటే వైద్య పరిభాషలో ఇంట్రా వేనేనౌస్  పైలోగ్రాం వంటి పరీక్షలు చేసి నిర్ధారిస్తారు.  అనల్గేసిక్ నేఫ్రోపతి కి చికిత్స.... అనల్గేసిక్ నేఫ్రోపతి తీవ్రంగా ఉంటె అది కిడ్ని ఫైల్యూర్ గా నిర్ధారిస్తారు.దీనికి ఆహారం లో మార్పులు ,ఫ్లూయిడ్స్ లోఎంపిక చేసిననవి మాత్రమే వాడాల్సి ఉంటుంది.డయాలసిస్,లేదా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ .లేదా మీ కిడ్నీ తాత్కాలికంగా, లేదా శాస్వతంగా పాడుకవచ్చు.  

వేసవి కాలంలో కంటి సమస్యలు...

వేసవి కాలం లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం డీ హైడ్రేషన్ వస్తుంది.కంటి సంభందిత సమస్యలు వస్తూ ఉంటాయి. వేసవి గాలులు అధిక ఉష్ణోగ్రతలు,కాలుష్యం వంటివి మన ఆరోగ్యాన్నే కాదు కంటి పై తీవ్రప్రభావం చూపుతాయని రకరకాల సమస్యలకు కారణం అవుతాయి.వీటి గురించి తెలుసుకుందాం. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు శరీరం లో నీటి శాతం తగ్గడం వల్ల డీ హైడ్రేషన్ ప్రభావం చూపుతుంది.అది మన ఆరోగ్యం పైనే కాదు  కంటి పై ప్రభావం చూపుతుందని అది మనకంటిలో రక రకాల సమస్యలకు గురిచేస్తుందని అవి ఎంత ప్రమాదమో మనం తెలుసుకుందాం. కంటిలో మంట... కంటిలో మంట కు కారణం సీడ్రెన్ విషపూరిత రసాయనం అయ్యి ఉండవచ్చు.అది గాలిలో ఉండి ఉండవచ్చని అది కంటిని ప్రభావితం చేస్తుంది. కన్జేక్టివైటిస్ -కళ్ళకలక... కళ్ళకలక కు కారణం బ్యాక్టీరియా అది ఫంగల్ ఇన్ఫెక్షన్,వైరల్ ఇన్ఫెక్షన్,అయ్యి ఉండవచ్చు. వాతావరణం లో సహజంగా వచ్చే సమస్యే కళ్ళకలక ఒకవ్యక్తి నుండి మరో వ్యక్తికి సోకుతుంది.కళ్ళకలక వల్ల కళ్ళు ఎర్రగా చింత నిప్పులాగా ఎర్రగా ఉండడం దురద,కంట్లోనుంచి నీరు కారుతూ ఉంటుంది. ఎలర్జీ సమస్యలు... ఈ వాతావరణం లో ఎలర్జీ చాలా సహజ మైన సమస్య కంట్లో దురద,మంట ఎర్రటి ఎరుపు వస్తుంది.దీనికి కారణం వాతావరణం కాలుష్యం అధిక ఉష్ణో గ్రతల్లో బయటికి రావడం వల్ల కంటికి ప్రమాదమే. అని నిపుణులు వైద్యులు సూచించారు.  కార్నియల్ బర్న్... వేసవిలో ఎండలో ఎక్కువసేపు గడపడం వల్ల కార్నియల్ బర్న్ సమస్యలు వస్త్ర్హాయి.కంటికి సంబందించిన సమస్యలో దురద కనిపిస్తుంది. కళ్ళలో నీరు ఇంకి పోయి కళ్ళు ఎందిపోయినట్లుగా కనిపిస్తుంది.దీనినే కంటి తడి ఆరిపోవడం అంటారు. డ్రై అయిస్... శరీరానికి అవసరమైన మేర నీరు తాగక పోవడం వల్ల వాతావరణం లో చాలా త్వరగా డీ హైద్రేడ్ సమస్యలు వస్తాయి. శరీరం తో పాటు కంటి పై కూడా దీనిప్రభావం చూపిస్తుంది.కళ్ళు పూర్తిగా ఎండిపోయి నట్లు ఉంటుంది.అది మనకు తీవ్ర ఇబ్బందికి గురి  చేస్తుంది. స్టాయి... స్తాయీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కంటి రెప్పలు వాచి ఉంటాయి.కళ్ళు ఎర్రగా ఉంటాయి.కంటి పై ఎక్కువ భారం పెట్టకండి బయటి కారణాల  వల్ల కంటిని రక్షించుకో వలసిన అవసరం ఉంది.బయటి కారణాల వల్ల కంటిని రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా ఎండలో ఉన్నప్పౌడు చలువ కళ్ళద్దాలు వాడాలి.ఇలాంటి ఉపాయాలు సమస్యల నుండి కొంత మేర ఉపసమనం కల్పించ వచ్చు.   

చద్దన్నంలో దాగున్న అద్భుత రహస్యాలు..!!

చద్ది అన్నం ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతలాలో సంప్రదాయ బద్దం గా అనుసరిస్తున్నపాత పద్ధతి. చద్ది అన్నం అంటేనే నేటితరం ఇది కేవలం పల్లెటూరి వారు మాత్రమే తినే ఆహారం అంటూ చులకనగా చూడడం మనం గమనించవచ్చు. చద్ది అన్నం అంటే... చద్ది అన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని చద్ది అన్నంఅని అంటారు. ఇక్కడ ఒక సామెత గుర్తుకు వస్తోంది పెద్దల మాట చద్దనం మూట.అంటే పెద్ద వాళ్ళు ఏ దిచెప్పిన అమృతం లా ఉంటుందని అంటారు. చద్ది అన్నం ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఉదయం పూట తీసుకోవడం ఆచారంగా సాగుతుందికాని మరో సామెత ఏమిటి అంటే చద్దన్నం తిన్న ఆమెకి మొగుడు ఆకలి ఏమితేలుసు అని అనే వారు అంటే చద్దన్నం తిన్న మహిళలు అంతలా సుఖం గా నిద్రపోతారని దాని అర్ధం అంటే మొగుడి ఆకలిని కూడా మర్చిపోయే విధంగా చేసే   కేవలం మాత్రమే కాదు అందులో ఆహార రహాస్యం ఉందని అంటారు సాంప్రదాయ వైద్యనిపుణులు డాక్టర్ కృష్ణం రాజు. ఆవిషయం ఎదో అయన మాటల్లో చూద్దాం. చద్దనం లో అమోఘమైన ఆరోగ్య రహస్యం... చద్ది అన్నం లో ఉన్న ఆరోగ్య రహాస్యం ప్రయోజనాలు  మీకు తెలిస్తే మీరు కూడా ఇకపై మిగిలిన అన్నాన్ని చెత్తబుట్టలో వేయరని అనుకుంటున్నా.చద్ది అన్నం తినాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపు తో చద్ది అన్నాన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీస్సుకోవడం వల్ల శరీరం లైట్ గా శక్తివంతంగా ఉంటుంది. అద్భుత ఫలితాలు పొందవచ్చు అంటున్నారు సాంప్రదాయ వైద్య నిపుణులుడాక్టర్ కృష్ణం రాజు. చద్ది అన్నం ఎలా ఒండుతారు సహజంగా మనం సాంప్రదాయ పద్దతిలో అంటే కుక్కర్లో కాకుండా గిన్నెలో అన్నం గంజి వార్చకుండా వండిన అన్నం రెడీ అయిన తరువాత కాస్త చల్లార నిచ్చి ఆ అన్నాని మట్టి పాత్రలో నీళ్ళు పోసి నాన పెట్టాలి రాత్రి అంతా అలాగే ఉంచి ఉదయం పెరుగు,ఉప్పు, పచ్చి ఉల్లిపాయ లేదా పచ్చి మిర్చి కలిపి తీసుకోవాలి. దీనిరుచి మాటల్లో చెపితే సరిపోదు.దీనిలో అద్భుత ఆరోగ్య రహస్యాలు ఉన్నాయన్న విషయం తెలుసుకుందాం. ఇంకో పద్దతిలో రాత్రి సమాన మైన వేడిలో అది మట్టి కుండలో అయితే వండిన అన్నం అయితే మరీ మంచిది.అన్నం లో పాలు పోసి కొంచం తోడు వేస్తే అది ఉదయానికి గట్టిగా తోడు కుంటుంది.అప్పుడు అందులో ఒక నిమ్మకాయ,ఆవకాయ పచ్చడి కలిపి తింటే ఆ రుచి వేరనే చెప్పాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ని ఉన్నత కుటుంబాలలో సైత్ఘం కొన్ని సంవత్సరాల క్రితం వరకూ కూడా తరువాని అన్నం అనే భోజనాన్ని వేసవి కాలం లో తీసుకునే వారని మన పూర్వీకులు చెప్పుకునే వారు. ఎలాంటి సాంప్రదాయ ఆహారం అయినా మనకు శక్తిని బలాన్ని ఇస్తుంది అనడం లో సందేహం లేదు శరీర సౌష్టవం ఆరోగ్యం ఇచ్చే చద్ది అన్నం లో ఉన్న పోషకాలు ఏమిటో చూద్దాం. మీరు నాజూకుగా అందంగా ఉండాలంటే చద్ది అన్నం తీసుకోండి... ఇది నిజం రాత్రి అంతా ఫెర్మినేట్ చేసిన రైస్ లో త్గాజా గా వండిన అన్నం తో పోలిస్తే 6౦% తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే రైస్ తినడం వల్ల స్లిమ్ గా ఉండడానికి సహాయ పడుతుంది. మినరల్స్.. చద్ది అన్నం లో ఉండే లాక్టిక్ యాసిడ్ ఐరన్,పొటాషియం క్యాల్షియం గా మారుతుంది అది వేల సంఖ్యలో పెరగడం క్యాల్షియం మాత్రలు వాడనవసరం లేదని రాదని అంటున్నారు ప్రముఖ సాంప్రదాయ వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు అంటున్నారు. సాధారణం గా అన్నంలో ౩.4% ఎం జి ఐరన్ఉంటె ఇలా 12 గం ఫెర్మేషణ్ చేసిన 1౦౦    అన్నం లో ఐరన్ 7౩.91% ఐరన్ఉంటుంది. ముందు రోజు వండిన అన్నం ఉదయం తీసుకోవడం వల్ల అన్నం లో ఆహారం ద్వారా లభించే విటమిన్ బి6 బి 12 లభిస్తుందని దీనికోసం టాబ్లెట్లు వాడకుండానే సహజంగా మన ఆహారం ద్వారా లభిస్తుందని అంటున్నారు సహజ పద్దతిని వడిలో కృత్రిమ పద్దతిలో పనులు చేయడం వల్ల అనారోగ్యం పాలు అవుతున్నమన్న సంగతి గ్రహించాలి. మంచి బ్యాక్టీరియా... అన్నంలో అత్యంత ఎక్కువ ప్రయోజన కరమైన బ్యాక్టీరియా లభిస్తుందని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు గారు. బ్యాక్టీరియా జీర్ణ ప్రక్రియకు సహాయ పడుతుంది అలాగే అనేక వ్యాధులతో పో రాడడానికి ఇమ్యునిటిని మెరుగు పరుస్తుంది.ఇలా మిగిలిపోయిన చద్ది అన్నం తినడం వల్ల ఎముకలకు సంబందించిన అనారోగ్య సమస్యలు రావు అని అంటున్నారు రాజు గారు.కండరాల నొప్పులు దూరంగా ఉంటాయి. చద్ది అన్నం తీసుకోవడం వల్ల అన్నంలో లభించే పోషకాలు చర్మ సమస్యలు,ఎలర్జీలు ,ఎగ్జిమా,దురద వంటి వాట్ని దూరంగా ఉంచుతుంది. అల్సర్స్ నివారిస్తుంది... పొట్టలో అక్సర్స్ మాత్రమే కాదు ఇతర అన్ని రకాల అల్సర్స్ కు దూరంగా ఉండాలంటే చద్ది అన్నం ప్రతిరోజూ తీసుకోవచ్చని సూచిస్తున్నారు. యవ్వనం గా ఉండాలంటే... మీరు ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగా సౌందర్యంగా ఉండాలంటే చద్ది అన్నం తీసుకోండి నిత్య యవ్వనం తో మెరిసిపొండి. పొట్ట సమస్యలు.. ఉదయం వేళ లో మీరు చద్ది అన్నం తీసుకోవడం వల్ల పొట్టకు సంబందించిన సమస్యలు దూరమౌతాయి.శరీరానికి హానిచేసే బాడీ హీట్ తగ్గిస్తుంది. కన్సిపెషణ్... చద్ది అన్నం లో పీచుపదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల దీనిని ప్రతిరోజూ తీసుకుంటే కాన్సిపెషణ్ సమస్య దూరం అవుతుంది. బ్లడ్ ప్రెజర్... చద్ది అన్నం తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ టే న్క్షన్  కూడా తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు. రోజంతా ఉల్లాసం... చద్ది అన్నం ఉదయాన్నే తీసుకోవడం వల్ల అలసట సమస్య దరి చేరదు.ఆహారం మిమ్మల్ని రోజంతా ఫ్రెష్ గా ఉల్లాసం గా ఉత్సాహంగా ఉంచుతుంది.  ఇంకో ముఖ్యమైన విషయం మనపూర్వీకులు చద్ది అన్నం తిని వందేళ్ళు ఆరోగ్యంగా అనారోగ్యం అన్నది లేకుండా బతికారు.చద్ది అన్నంలో ఉన్న పోషకాలు మన శరీరాన్ని గట్టిగా ఉంచుతాయి అఆహారం లో ఉన్న ఖమ్మదనం ఇప్పటి బ్రేక్ ఫాస్ట్ లో ఉండదన్న విషయం గ్రహించండి.

రంజాన్ ఉపవాస దీక్షలో ఆరోగ్య రహస్యం....

ఇస్లాం క్యాలండర్ ను అనుసరించి 9 వ నెల రంజాన్ నెలకు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముస్లీం సోదరులు.రంజాన్ మాసానికి ప్రాధాన్యత ఏమిటి? ఈ మాసం లోనే పరమ పవిత్రమైన గ్రంధం ఖురాన్ స్వర్గం నుండి అందించిన ట్లుగా భావిస్తారు.ఈ మాసంలో ముస్లీం సోదరులు కటినమైన నియమాలు పాటిస్తూ ఉపవాస దీక్షను చేపడతారు. ఇస్లాం లో రోజా అంటే ఉషోదయం నుంచి సూర్యాస్త సమయం వరకూ ఆహార పానీయాలు తీసుకోకుండా మనో వాంఛలకు దూరంగా ఉండడం రంజాన్ ఉపవాస దీక్షను ఎంతో భక్తి ప్రపత్తులతో పాటిస్తూ ఆయా రంజాన్ ప్రార్ధనలను క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు.ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్ష వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కీలక అంశం. రంజాన్ దీక్ష -ఆరోగ్య ప్రయోజనాలు... 1) శరీరంలో ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ అయి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 2)టాక్సిన్స్ తొలగి పోయి శరీరం లోపల క్లీన్సింగ్ ప్రక్రియ జరుగుతుంది. ౩) చర్మ సమస్యలు,అర్తరైటిస్, వల్ల ఉపసమనం కలుగుతుంది. 4) వేలు లక్షలు పెట్టి తగ్గించుకున్దామన్న తగ్గని ఊబకాయాన్ని తగ్గించే శక్తి ఉపవాస దీక్షకు ఉంటుంది. 5)ఉపవాసం చేయడం వల్ల శరీరంలో ఉన్న మెటబాలిక్ రేటు పెరుగుతుంది. 6)రక్తం లో పి హెచ్ 7.41% ఉండగా అది ఎసిదిక్ అవటం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి.అయితే ఉపవాసం వల్ల రక్తం శుద్ధి దానంతట అదే చేసుకోవడం వల్ల ఆరోగ్యం గా ఉంటారు. 7) శరీరం లో కొంత మందికి అధిక లవణాలకారణంగా ఏర్పడిన ఫ్లూయిడ్స్ ను చాలా సులభంగా శరీరం నుండి బయటకు విస్తరించ బడుతుంది.దీనికారణంగా బ్లడ్ ప్రేషర్ నియంత్రించ బడుతుంది.రంజాన్ సందర్భంగా చేసే ప్రధానలలో జీవన శైలి పరమత సహనం మానవ జీవితం లో ఇతరుల పట్ల మానవత విలువల లో సహకారం సహాయం వంటి వి అలవరచుకోవాలని ఖురాన్ బోధనను అనుసరిస్తారు ముస్లిం సోదరులు. ముఖ్యంగా రంజాన్ నెల ఉపవాస దీక్ష ఒకక్రమశిక్షణ నియమ నిబందనలతో కూడిన ప్రార్ధన అలవాట్లు ఉపవాస దీక్ష విరమణ సమయయం లో సమతుల ఆహారం కూరగాయలు పళ్ళు ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అంది ఆరోఫ్యంగా ఉంటారు అటు ఆరోగ్యం క్రమశిక్షణ మార్గం అనుసరించడం వల్ల ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉంటారు. ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ఫితర్ శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగు వన్ హెల్త్.                            

కోవిడ్ నాల్గో వేవ్‌లో చర్మ సంబంధిత సమస్యలు వస్తాయా ?

కోరోనా ముప్పు తప్పినట్టే అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణం లో మళ్ళీ కోరోనా ప్రపంచంలో దడ పుట్టిస్తుంది. ముఖ్యంగా కోరోనా మూడవ వేవ్ పెద్దగా లేదని డెల్టా వేరియంట్ కన్నా ఒమైక్రాన్ వేరియంట్ ప్రభావం పెద్దగా చూపక పోవడం తో కోరోనా కొత్తవేరియంట్ బి2 బి 1 పెద్దగా ప్రభావం ఉంటుందా లేదా అంటే కొందరు  కోరోనా ప్రభావం ఎక్కువగా ఉండబోదని. అయితే చైనాను ఊపేస్తున్న వేరియంట్ ఎక్ సి వేరియంటా,లేక బి1 ,బి 2 నా అన్నది నిపుణులు పరిశీలిస్తున్నారు. కోరోనా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి?కోవిడ్ డి జిట్స్  ల క్షణాలుఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. కోరోనా వైరస్ లక్షణాలు ప్రతివ్యక్తిలో వేరు వేరు గా కనిపిస్తాయి. కొందరిలో జ్వరం,  జలుబు,ఒళ్ళు నొప్పులు  అలసట, ఉంటె ఇంకొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు.ఈ సందర్భంగా కోవిడ్ డిజిట్ అనే పేరు కోవిడ్ లక్షణాలలో భాగమే అని ఇది కేవలం చర్మానికి సంబందించిన అంశం గా పేర్కొన్నారు. కోరోనా వైరస్ మహమ్మారి వచ్చి మూడేళ్ళు పూర్తి అయ్యాయి.ఇప్పుడు కోరోనా గురించిన అవగాహన ప్రతిఒక్కరిలో ఉందని సార్క్ కోవిడ్ 2 వైరస్ కేవలం శ్వాస నాడులనే కాదు మొత్తం ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపింది.శ్వాసతో సంబంధం ఉన్న లక్షణాలతో పాటు శరీరం, లోని ఇతర అవయవాల పై ప్రభావం చూపుతుంది.అదీ మన శరీరంలో ఉన్న పెద్ద భాగమే కలిసి ఉంటుంది. అదే చర్మం ఎప్పుడైతే మనకు జలుబు వచ్చిందో మనం దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఇది మామూలు జలుబే లేదా ఫ్లూ అయి ఉండచ్చు.కోవిడ్19 లో జలుబు,దగ్గు తో పాటు చర్మం లేదా ఇన్ఫెక్షన్ కూడా ఉండచ్చు.అప్పుడు మనం అప్రమత్తం కాక తప్పదు. కోవిడ్ చర్మం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనారోగ్య సమస్యలు వేరు కోరోనా వైరస్ శరీరం పై దాడి చేస్తుంది.అన్న విషయం మనం చెప్పలేం జ్వరం,గొంతులో గరగర,ముక్కు కారడం, వంటివి కోవిడ్ వచ్చింది అనేందుకు సంకేతాలు.చర్మం పై దద్దుర్లు వస్తే మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే.ప్రస్తుతం అప్పుడు ఇప్పుడు శాస్త్రజ్ఞులు చర్మ సంబంధిత నిపుణులు కోవిడ్ 19 వ్యాపించడం వల్లే చర్మం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న విషయం.అంగీకరించక తప్పదు. ఈ కారణం గానే నాల్గవ వేవ్ చర్మం పై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఈ కారణం గానే వేరు వేరు రకాల చర్మాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. కోవిడ్ డిజిట్స్ అంటే ఏమిటి? కోవిడ్ డిజిట్స్ అంటే చర్మ సంబంధిత సమస్యలతో ఏర్పడిన స్థితి.కోవిడ్ సోకిన కొంత మందిలో చూడవచ్చు.ఎన్ హెచ్ ఎస్ జాతీయ ఆరోగ్య సంస్థ కోవిడ్ డిజిట్స్ చేతి వేళ్ళు,పొట్ట భాగం లో వచ్చే వాపులు ప్రభావం ఉండవచ్చు.ఆయా చర్మం లో ఉండే రంగుని బట్టి చర్మం పై కొందరికి ఎర్రగా కొందరికి నల్లగా దద్దుర్లు,మచ్చలు వస్తూ ఉంటాయి.ఈ పరిస్థితిని బిల్ బ్లాన్స్ అని తేల్చారు.సహజంగా చల్లటి వాతావరణం లో వస్తుంది.ఒకసారి వైరస్ తగ్గిపోతే దద్దుర్లు వాటికీ అవే తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. కోవిడ్19 వచ్చిన వారిలో ఇతర రకాల రెషేస్... యు కే కు చెందిన ఎన్ హెచ్ ఎస్ నివేదిక ప్రకారం ఇంతవరకు వివిదరాకల చర్మాల యొక్క స్థితి గతులను వెలువరించింది.ప్రాణాంతక వైరస్ కారణంగా దురదల తో కూడుకున్న దద్దుర్లు కలిసి ఉన్నాయి.వేసవి వేడిమి వల్ల వచ్చే దద్దుర్లు మాదిరిగా రేషేస్ వాటికి అవే వచ్చి కొన్ని రోజుల్లో తగ్గి పోతాయి.

వేసవిలో ఉసిరికాయ తింటే ఏమౌతుంది?

ప్రకృతిలో మనకు ఎనోరకాల గుణాలు ఉన్న రక రకాల ఔషదులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ప్రకృ తి నుండి  మనకు లభించిన వరం ఉసిరి అని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతిరోజూ మీరు ఉసిరి కాయ తీసుకుంటే అద్భుతమైన లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. మనం మన శరీరం చురుకుగా ఉండాలంటే ప్రాకృ తికంగా మనకు లభించిన వాటినే నమ్ముతాం. ఇందులో మొదటగా చెప్పే పేరు ఉసిరి దీనిఅద్భుతమైన చమత్కారం ఔషద గుణాల కారణంగా ఆయుర్వేదం లో ఉసిరిక ఒక వరమని అంటారు నిపుణులు. కోరోనా వైరస్ మహమ్మారి మనందరికీ ఆరోగ్యం యొక్క విలువ ఒక గుణపాటం నేర్పింది. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఆరోగ్యం ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారు.తినే ఆహారం విషయం లో ఒకానొక విషయం లో ఆయుర్వేదం లో అనేక ఉపాయాలు ఔషదాలు ఉండేవి మనకు చికిత్స రూపం లో లభించేది. ఆవిధంగా ఉసిరి చాలా ప్రాచుర్యం పొందింది. సహజంగా ఉసిరి పచ్చడి,లేదా ఉసిరి రసం లేదా ఉసిరి కాయను పచ్చిది తిన్నప్పుడు ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి.ఆయుర్వేదం లో ఏదైతే వాత,పిత్త,కఫ దోషాలు ఉంటాయి.వాటిని సరిగా పనిచేసే విధంగా ఔషద గుణాలు ఉంటాయి.పనిచేసే విధంగా దోహదం చేస్తుంది.అయితే రోజూ మనం ఉసిరి తినడం వల్ల లాభమా నష్టమా తెలుసుకుందాం. రోజూ ఉసిరిని ఎందుకు తినాలి... ఉసిరిని సంస్కృతం లో ఉసిరిక ఆమ్లిక అని అంటారు.అంటే దీనిఆర్ధం జీవ అమృతం. ఉసిరికలో ఉన్న తత్వాలు విటమిన్ సి పీచుపదార్ధాలు.ఖనిజ లవణాలు ఉంటాయి.యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటుంది. ఉసిరికలో నారింజ,సిట్రిక్ తో పోలిస్తే 1౦ గుణాలు ఎక్కువగా ఉంటుంది.విటమిన్ సి ప్రీరాడి కల్స్ద్వారా వచ్చే నష్టాన్ని నివారిస్తుంది.జీవం లేని కణాలకు తిరిగి శక్తి వంత మయ్యేందుకు సహాయా పడుతుంది. ప్రతి రోజూ ఉసిరి తినడం వల్ల ఉపయోగాలు... సహజంగా మన శరీరంలో ఉన్న పంచేంద్రియాలలో జలుబు,దగ్గు,ఎలర్జీ,వంటివి అనారోగ్య సంమస్యలు చికిత్స చేసేందుకు దోహద పడుతుంది.ఈ విధంగా ఉసిరికలో ఎక్కువ స్థాయిలో యాంటి ఇంఫ్లామేటరీ క్యాన్సర్ ను ఎదుర్కునే గుణాలు ఉనాయని నిపుణులు పేర్కొన్నారు. ఉసిరికను పచ్చిది తినాల లేదా ఉసిరి రసాన్ని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు మెరుగు పడతాయి. రోజూ ఎన్ని ఉసిరికాయాలు తినాలి?ఎందుకు... నిపుణుల సూచన ప్రకారం వారి వారి  వయస్సు లను బట్టి,75 నుండి 9౦ ఎం జి ఉసిరి ని తీసుకోవచ్చు.1౦౦ గ్రాముల ఉసిరిలో ౩౦౦ ఎం జి విటమిన్ సి డై టరీ ఫైబర్,కాల్షియం ఐరన్,యాంటి ఆక్సిడెంట్,ఉంటాయి.ప్రతిరోజూ ఉసిరితినడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోండి. వయస్సు పెరుగుతున్న కొద్ది ఎదురయ్యే సవాళ్ళను తగ్గిస్తుంది.ఉసిరినుండి విటమిన్ ఏ ద్వారా కంటికి ఉపయుక్తమైన విటమిన్ లభిస్తుంది. ప్రతి రోజూ మన భోజనం లో ఉసిరిని ఎలా చేర్చాలి... ఉసిరి తియ్యగా,పుల్లగా చేదుగా వగరుగా ఉంటుంది కాబట్టిపచ్చి ఉసిరి తినడం కష్టం.అయితే నిపుణుల సూచన ప్రకారం పచ్చ్చి ఉసిరికాయ రసం ఎండలో ఎండపెట్టిన ఉసిరి ముక్కలు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.డీహైడ్రేషన్ తగ్గిస్తుంది.ఎండలో ఎండపెట్టిన ఉసిరి లో పోషక తత్వాల తో  పాటు మరే ఇతర అనారోగ్య సమస్యలు రానీయదు. ఉసిరి కేవలం ఫలమే కాదు ఔషదం అని కూడా అంటారు ముఖ్యంగా బ్రహ్మి ఆమ్లా కేష్ తెల్ పేరుతో వచ్చే నూనెలు వాడడం వల్ల జుట్టు కుదుళ్ళు గట్టి పడిజుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ ఉంటుందని నిపుణులు విశ్లేషించారుకాగా ఎండాకాలం లో ఒక్క ఉసిరి ముక్కను తిని ఒక్క గ్లాసు నీళ్ళు తాగితే చాలు దాహం అన్న మాట ఉండనే ఉండదు.కాస్త ఉసిరిని నూనెలో వేయించి  ఆవకాయ పచ్చడి పెడితే ఉంటుంది అబ్బ ఆ టేస్టే వేరు అంటున్నారు భోజన ప్రియులు.అలాగే ఉసిరి గింజను తీసి వేసి బాగా దంచి చేసిన ఉసిరి ముద్ద పచ్చడి ఎండాకాలం లో ఒక్క ముద్దైనా పప్పులో కలుపుకుని తింటే ఆ రుచే వేరు మీరే ఆస్వాదించి చూడండి.                 

అల్లం రసం అద్భుత లాభాలు...

అల్లం ఒక అద్భుతమైన మూలిక అందరూ దీనిని ఒక మసాలా రూపంలో చూస్తారు. దీనిని ఒక సుగంధంగా  ద్రవ్యం గా చూస్తారు. అందుకే ఆహారం లో వాడేందుకు ఇష్టపడతారు.సహజంగా భారత దేశం లో అల్లం టీ లో ఎక్కువగా వాడడం మనం గమనించవచ్చు. అల్లం కేవలం సువాసన,రుచిని పెంచే పని మాత్రమే చేయదు.దీనిలో ఎన్నో సంపూర్ణ ఆరోగ్య లాభాలు నిండి ఉన్నాయని చాలా రకాల గుణాలు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించక తప్పదు. ఎందుకంటే అల్లం ఆరోగ్యానికి గుణవంత మైన ప్రభావ వంతమైన ఔషద మని అంటారు. ముఖ్యంగా బాలింతలకు  ప్రసవం తరువాత సొంట్టి ఖారం తినాలని బాలింతలకు పాలఉత్పత్తి పెరగడానికి సొంట్టి దోహదం చేస్తుంది. మీరు ఉదయం లేచిన వెంటనే అల్లం రసం తీసుకుంటే చాలా లాభాలు లభిస్తాయని ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిట్టిబోట్ల మధుసూదన శర్మ పేర్కొన్నారు. అల్లంలో యాంటి ఆక్సిడెంట్,యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ వంటి సమస్యలకుచక్కని ఔషదం అల్లం రసం. వాతావరణం లో వచ్చే మార్పులు ఇతర అనారోగ్యాలు సోకకుండా కప్పడే గుణం అల్లంలో ఉందని అంటారు నిపుణులు. అల్లం రసం తాగడం వల్ల శరీరంలో ఉన్న పంచేంద్రియాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లం రసం తాగడం వల్ల లాభాలు... 1)ఊబకాయం తగ్గించడం లో అల్లం సహకరిస్తుంది---.మీరు ఒకవేళ అధిక బరువు ఊబకాయం లో బాధపడుతున్నారా.మీరు అల్లం రసం వల్ల మీకు లాభం ఉండవచ్చు.ప్రతిరోజు ఉదయం ఒకగ్లాసు అల్లం రసం తాగడం వల్ల బరుతగ్గడం లో మీకు సహకరిస్తుంది అల్లం రసం. 2)పంచేంద్రియాలలో సహాయ పడవచ్చు... అల్లంలో యాంటి ఇంఫ్లామేటరీ గుణాలు గుర్తించవచ్చు.కడుపులో మంట,పుల్లటి తేన్పులు, వెక్కిళ్ళు, వంటి సమస్యలకు అల్లం కొంత ఉపసమనం కలిగిస్తుంది.ఉదయం వేళ పరగడుపునే మీ ఆహారం అరుగుదలకు సహాయా పాడేది అల్లం రసం,లేదా మామిడి అల్లం,లేదా మార్కెట్లో లభించే అల్లం మురబ్బ కూడా మీ అర్గ్యం అరుగుదలకు సహాయపడుతుంది. ౩)డయాబెటిస్ నియంత్రణ లో అల్లం.... డయాబెటిస్ మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం లేదా చక్కర శాతం లో హెచ్చు తగ్గులు వస్తూ ఇబ్బంది పెడుతుంటే ప్రతిరోజూ ఉదయం అల్లం రసం తీసుకోవడం వల్ల డయాబెటిస్ వల్ల పెరిగే బ్లడ్ షుగర్ ను తగ్గించ వచ్చు. 4)చర్మ సౌందర్యానికి అల్లం... మొటిమలు,ముఖం పై మచ్చలు,చారలు,,వంటివి వేదిస్తున్నాయా,అలం రసం తీసుకుంటే శరీరంలో ఉండే విష్ తుల్యమైన పదార్ధాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది.

కోవిడ్ నాల్గవ విడత వస్తుందా ?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా కోవిడ్ పుట్టినిల్లు చైనా షాంఘై లో కోరోనా విజ్రుం భిస్తూ ఉండడం తో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు ఖటినంగా అమలు చేస్తూ ఉండడం తో. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 5౦,౦౦౦ కు పైగానే మరణించి ఉండవచ్చని పేర్కొన్నారు. కాగా ఆహారం అందక వైద్యం అందక మరనిస్తున్నా రని సమాచారం. ఇది ఇలా ఉంటె ప్రపంచం లోని ఇతర దేశాలలో ను ఎక్స్ ఇ ఒమైక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్ బి1 బి 2 వేరియంట్ ప్రభావం చూపడం ఖాయమని.ఇప్పటికే భారత్  లో మహారాష్ట్రా ,ఢిల్లీకేరళా,ఎం పి లోనూ కోవిడ్ కేసులు పెరగడం పై కేంద్రం అప్రమత్త మైంది.ఈమేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కోవిడ్ నాల్గవ వేవ్ భయంకరంగా వ్యాప్తిచెందు తుందని. ఈ సమయం లో మనల్ని మనం స్వయంగా రక్షించుకునేందుకు 5 అంశాలను గుర్తుంచుకోవడం తప్పసరి అని నిపుణులు సూచిస్తున్నారు.వాటిని అనుసరించడం అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అప్పుడే మనం కోరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించగలం ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కోవిడ్19 వేరియంట్ లో చాలా రకాల మార్పులు వస్తున్నాయి.ఇందులో భారత్ కూడా చేరింది. కోరోనా వైరస్ సంబంధిత అంశాల పై అప్రమత్తంగా ఉండాలి.అన్న విషయం మరిచిపోవద్దు.వీటిని ఖచ్చితంగా అమలు చేయడం ముఖ్యం మహామ్మారి ప్రా రం భం నుండి వైరస్ నుండి రక్షణ పొందేందుకు మాస్క్ ధరించడం చేయిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అంశాలను సూచించారు. కోరోనా 4వ వేవ్... నేటికీ ప్రపంచ వ్యాప్తంగా కోరోనా వైరస్ పెరగడానికి ప్రధాన కారణం మన శరీరం కోరోనా వైరస్ కు మన శరీరం ఒక బలమైన స్థావరంగా మారడమే. వైరస్ తీవ్రతను నిలువరించాలంటే ఒకటే పద్ధతి వ్యాప్తిని నిలువరించాలి.మనం ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వైరస్ సోక కుండా వైరస్ ను నిలువరించ గలిగితే మన వాతావరణం లో వైరస్ ప్రభావం తగ్గ వచ్చు. మనం అప్రమత్తం గా ఉండాల్సిన అవసరం ఉంది.కోవిడ్ సంభందిత 5 విషయాలు గుర్తుంచుకోవాలి వాటిని అమలు చేయాలి. మాస్క్... కోరోనా వైరస్ నుండి రక్షింప బడాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి ఎలాంటి మాస్క్ అంటే ముక్కు,మొఖం చెవులను గట్టిగా పట్టి ఉంచే మాస్క్ ధరించాలి.దాని వల్ల వైరస్ మనశరీరం లోకి చొరబడదు. లేదా వైరస్ బయటికి వెళ్ళలేదు.ఊహాన్ లో మొదటి సారి వైరస్ వ్యాప్తి చెందుతోందన్న విషయం తెలిసినప్పుడు ఆరోగ్యనిపుణులు అందరినీ ముందుగా మాస్క్ ధరించాలని  సూచించారు. పరిశోదనలో సైతం బట్ట తో తయారు చేసిన మాస్క్ వైరస్ సంక్రమించకుండా కొంత నియంత్రిస్తుంది. సమూహం లో పాల్గొనవద్దు.... మాస్క్ ధరించడం తో పాటు మనం జనం ఎక్కువగా ఉన్న సమూహం లో కి వెళ్ళకుండా ఉండటం వల్ల మనల్ని మనం కోవిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇలాంటి ప్రాంతాలలో కోరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది భయకంపితుల్ని చేస్తుంది.అవసరం లేకుంటే ఇంటినుంచి రాకుండా ఉండడం అన్నిటికన్నా ఉత్తమ మైన మార్గం.మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇలాంటి సమూహాల లోనే కోరోనా సోకే అవకాసం ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.ముఖ్యంగా పెళ్ళిళ్ళు,పుట్టిన రోజు పార్టీలు వంటి వాటిలో సమూహలాలో వెళ్ళ వద్దని మీరు తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే ఒక మీటరు దూరం పాటించాలని మాస్క్ తొలగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. క్వారన్ టైన్ పాటించండి... ఒకవేళ మీకు కోరోనా సోకిందన్న అనుమానం విషయాన్ని గమనిస్తే మీకు మీరుగా క్వారన్ టైన్ లోకి వెళ్ళిపోవడం అన్నివిధాలా ఉత్తమం. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఆసమయం లో ఆరోగ్య సేవలు అందించే సంస్థలు.కోరోనా సోకినా వ్యక్తిని క్వారన్ టైన్ చేయడం ద్వారా వైరస్ సోకకుండా నిలువరించవచ్చు.అసలు క్వారన్ టైన్ అంటే యునాని వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం దీర్ఘ కాలం యాత్ర చేసివచ్చిన వ్యాపారులను ఊరికి దూరంగా వేరే గదిలో ఉంచేవారని వారిని దాదాపు 4౦ రోజులు క్వారన్ టైన్ లో ఉంచేవారని క్వారన్ టైన్ అంటే 14 రోజులు కాదని యునాని వైద్యులు పేర్కొన్నారు.కోవిడ్ సోకిన వ్యక్తిని వేరొకరికి దూరంగా మరో రూములో ఉండాలని నిపుణులు సూచించారు. వైరస్ సోకిన వ్యక్తినుండి మరొకరికి సోకకుండా జాగ్రత పడడమే దీనిముఖ్య ఉద్దేశం.ముఖ్యంగా వృద్దులు, చంటి పిల్లలు ఉంటె మీరు ఐసోలేషణ్ అయ్యేందుకు సిద్ధం కావాలని ఈరకంగా మీరు మీకుటుంబం కోరోనా నుండి రక్షించుకోవచ్చు. చేతులను శుభ్రం చేసుకోవడం... 2౦2౦ లో వచ్చిన కోవిడ్ ప్రారంభ మైన నాటి నుండి చాలా ఎక్కువగా సానిటైజ్ చేసుకునే వారు.మనలో చాలా మంది ఇప్పటికీ సానిటైజ్ చేసుకోవడం దాదాపు మర్చిపోయారు. చేతులు శుభ్రం చేసుకోవడం సానిటైజ్ చేయడం కేవలం కోవిడ్ కోసం కాదు.చాలా రకాల వ్యాధులు విస్తరించకుండా కాపాడుకోవడం లో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు విశ్లేషించారు.మన చేతిని మనకు తెలియకుండానే ఎక్కడ ఎక్కడో పెడతాం అతరువాత అదే చేతులతో ముఖం కడుక్కోవడం లేదా అలాగే ఆహారం తినడం వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.బయటి వెళ్లి వచ్చాక మళ్ళీ మల్లె చేతులను కడుక్కోవడం లేదా సానిటైజ్ ఉపయోగించాలన్న సూచిస్తున్నారు.అన్నం తినేముందు ఆతరువాత చేతిని శుభ్రంగా కడగాలి. వ్యాక్సినేషన్ బూస్టర్... ఇప్పటివరకూ కోవిడ్ తీవ్రత కోవిడ్ వ్యాప్తి నిరోధించడం లో కేవలం వ్యాక్సిన్ చాలా విజయ వంతంగా పనిచేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా భారత్ లో దాదాపు 9౦ % వ్యాక్సినేషన్ పూర్తికావడం తో కొంత మేరా కోవిడ్ విజ్రుం భణ ను కొంత మేర నిలువరించగలిగామని నిపుణులు అభిప్రాయ పడ్డారు.నిపుణుల అంచనా ప్రకారం ఒమైక్రాన్ కారణంగా వచ్చిన కోవిడ్ వల్ల మూడవ వేవ్ చాలా తక్కువ ప్రభావం ఉందని ఆసుపత్రులలో చేరిన వారి సంఖ్య తగ్గిందని కేంద్ర ఆర్గ్యశాఖ వెల్లడించింది.దీనికి కారణం వ్యాక్సినేషన్ వల్ల వ్యాక్సిన్ వైరస్ తో పోరాడే రక్షణ వ్యవస్థను అందించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.వ్యాక్సినేషన్ అయిన కొన్ని నెలల తరువాత అది బలహీన పడుతుందని సరైన సమయం లో వ్యాక్సిన్ వేయించుకోవడం మర్చిపోరాదని పిల్లలను అంటుకోకుండా జాగ్రతలు తీసుకోవడం తోపాటు చాలా రకాల సందేహాలు తప్పుడు వార్తలు నుండి దూరంగా ఉండాలని  సూచించారు.

వరల్డ్ మలేరియా డే 2022 ...

  ప్రపంచ మలేరియా దినోత్సవం.మలేరియా ఒక్కటే కాదు 5 రకాల మలేరియా వస్తుందన్న విషయం మీకు తెలుసా.మలేరియా జ్వరం వచ్చిన వెంటనే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?మలేరియా జ్వరాన్ని సత్వరం గుర్తించక పోతే ఇది సాధారణ జ్వరమే అని భావించి తప్పు చేయకండి.అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25 న మలేరియా డే గా ప్రకటించింది.ప్రాణాంతక మైన మలేరియా పై ప్రజలకు అవగాహన కల్పించడం మే కీలకం.ప్రపంచ ఆరోగ్య సంస్థ 2౦21 నాటి రిపోర్ట్ వివరాల ప్రకారం నేటికీ భారత్ లాంటి దేశాలలో ప్రపంచం లోని ఇతర దేశాలలో చాలా ఎక్కువ సంఖ్యలో మలేరియా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి.అయితే గతం తో పోలిస్తే కొన్ని సంవత్సరాలుగా దేశం లో మలేరియా కేసులు తగ్గుముఖం కావడం గమనించవచ్చు.అయితే మలేరియా  ముప్పు పూర్తిగా తొలగి  పోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.కాగా కోవిడ్ తరువాత మలేరియా పై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది.మలేరియా కొన్ని రకాల దోమల వల్ల వ్యాపిస్తున్నవిషయం అందరికీ తెలుసు. అయితే మలేరియా ఒకటి కాదు 5 రకాలు ఉన్నాయన్న విషయం తెలుసా.అసలు మనకు తెలియని ఆరు రకాల మలేరియా ఏమిటో చూద్దాం.  మలేరియా అంటే ఏమిటి ?... మలేరియా జ్వరం ఒకరకమైన తీవ్ర సమస్య ఎనాఫిలిస్ అనే దోమ కాటు వేయడం వల్ల వ్యాపిస్తుంది.ప్లాస్మా డియం వాడవేక్స్ పేరుతో పిలిచేది ప్రోటో జోవా ఉంటుంది. మలేరియా ఎప్పుడు వస్తుంది... మలేరియా జ్వరం వేసవి కాలం లో లేదా వర్షా కాలం లో రావడం సహజం.మలేరియా దోమలు ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతం లో లేదా మురికి నీరు నిల్వ ఉన్న  ప్రాంతాల లో దోమలు తమ గుడ్లను పెంచుతాయి.డెంగు వ్యాధి సంబంధిత దోమలు తాజా నీటిలో పుట్టుకు వస్తాయి.మలేరియా ఎవరికైనా రావచ్చు.నీటి నిల్వ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ మలేరియా ఒకటి కంటే ఎక్కువసార్లు మలేరియా రావచ్చు. అక్కడే మలేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మలేరియా ఎలా వ్యాపిస్తుంది?... ఎనాఫిలిస్ దోమ ఎప్పుడైతే కాటు వేస్తుందో ఆవ్యక్తి ప్లాస్మోడియం లోకి వ్యాపిస్తుంది.ఈ పరాన్న జీవి లివర్ రక్తనాళాలలో వచ్చి చేరడం తో వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురిఅవుతారు.సరైన సమయం లో సరైన చికిత్స అందక పోవడం వల్ల అది ప్రాణాంతకం గా మారవచ్చు. మలేరియాను సాధారణ జ్వరంగా భావించి తప్పు చేయకండి. అదే సమయం లో చికిత్స చేయకుంటే ప్రాణం పోయే ప్రమాదం  ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలేరియా లక్షణాలు... మలేరియా వచ్చిన రోగులు తీవ్రమైన జ్వరం తో పాటు వణికి చలితో తీవ్రంగా వణికి పోతారు.జ్వరం సహజంగా 24 గంటల నుంచి 48గంటలు లోపు చూపిస్తుంది.దీనికికారణం మలేరియాను వృ ద్ది చేసే పరాన్న జీవి సమయ సమయానికి రక్తంలో కలిసి ఉంటుంది.రక్తనాళాలలో విస్తరిస్తుంది.అక్కడ ఒకరకమైన విషాన్ని తయారు చేస్తుంది.ఈ కారణంగా వణుకు తో కూడిన జ్వరం వస్తుంది. దీని లక్షనాలు... తీవ్రమైన జ్వరం,చలివేయడం,తలనొప్పి,ఒళ్ళు నొప్పులు,కండరాల నొప్పులు,వాంతులు,అసహనం బలహీన పడడం వంటి లక్షణాలు ఉంటాయి. మలేరియా రకాలు... మలేరియా సహజంగా 5 రకాలు ఉంటాయి. దీనికి రకరకాల పరాన్న జీవులే కారణం కావచ్చు. 1) ప్లస్మోడియా మలేరియా ... ప్లస్మోడియా మలేరియా ఒకరకమైన ప్రోటోజోవా ఒకరకంగా చెప్పాలంటే బినాయిన్ మలేరియా కారణమౌతోంది.ఈ రకమైన ప్లస్మోడియా ఫాల్సిపెరం లేదా ప్లస్మోడియా ఫాల్సిపెరం లేదా ప్లాస్మాడియా వాడా వైక్స్ అంత ప్రమాద కరమైనది కాదు. 2)క్వార్టాన్ మలేరియా దీనిబారిన పడిన రోగికి ప్రతినాలుగు రోజులకు జ్వరం వస్తుంది. దీనితో పాటు రోగి మూత్రం నుంచి ప్రోటీన్ కోల్పోతారు.ఈ కారణంగా రోగి శరీరంలో ప్రోటీన్ తగ్గిపోతుంది.దీనివల్ల రోగిలో ఇంఫ్లామేషణ్ వాపులు వస్తాయి. ౩)ప్లాస్మా డియో నోలెస్... ఈ రకమైన మలేరియా దేశంలో ఆశియాలో కనుగోన్నారు. ఫ్రైమేట్ మలేరియా ఒక పరాన్న జీవి ఈ మలేరియా సోకిన వారిలో చలివేయడం వణుకు తో పాటు జ్వరంవస్తుంది. లక్షణాలలో జ్వరం,తలనొప్పి ఆకలి వేయక పోవడం,చలితో పాటు తీవ్రమైన వణుకు వంటివి కీలక లక్షణాలుగా వైద్యులు పేర్కొన్నారు. మలేరియా నుండి ఎలా రక్షించు కోవాలి... మలేరియా నుండి రక్షించుకోవాలంటే దోమకాటు నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి.మనకుటుంబం దోమల బారిన పడకుండా రక్షించుకోవాలి.ఎవరైనా మలేరియా వచ్చిన రోగిని కాతువేసిన అదే దోమ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కాటు వేస్తే మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.దోమకాటు నుండి రక్షింప బడాలంటే మస్కిటో రిపలేన్ట్స్  వాడవచ్చు.లేదా శాస్త్రీయ పద్దతిలో దోమలు లోపలి చొరబడకుండా ఇత్రమార్గాలు పద్దతులు అమలు చేయాలి.                                                                           

మట్టి పాత్ర లో వండితే ఆరోగ్యమా??

  మనం ఆధునిక ప్రపంచం లో ఉన్నాం.అంటే 2౦ వ శతాబ్దం లో అన్న మాటకాదు కాదు ఉన్నమాటే. అంటే మన వంటని కూక్కర్లలో అంటే అల్యూమినియం పాత్రలో వండడం వల్ల అనారోగ్యానికి గురి అవుతున్నారని అంటున్నారు నిపుణులు.పూర్వీకులు గతంలో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆహారాన్ని మట్టికుండలు లేదా తగరపు గిన్నెల్లో వండుకునే వారని పేర్కొన్నారు.కొందరు ఇత్తడి గిన్నెల్లో కూడా వంట చేసేవారని పేర్కొన్నారు.ఇక పూర్వీకులు అయితే రాగి పాత్రలో నీరు తాగేవారని చరిత్రకారులు పేర్కొన్నారు.ఇది మన పూర్వీకుల చరిత్ర. ఇక మట్టికుండలో వండిన వంటసర్వదా ఆరోగ్యం...       మట్టి పరమ పవిత్రమైనది దృష్టిలో పుట్టిన ప్రతిజీవి మట్టిలో పుట్టి మట్టిలో కలవాల్సిందే.మనం మనశరీరం అంతటా ఉండేది మట్టే మాత్రమే మట్టిలో 18 రకాల మైక్రో న్యుట్రీ యన్స్ ఉంటాయి. దీనినే మనం బూడిద అంటాము. మట్టిలో కలిసాక మనం అయ్యేది బూడిదే.  మట్టికుండలో 1౦౦ రకాల పోషక విలువలు ఉంటాయి.ఇక మన పూర్వీకులు మట్టికుండలో నే అన్ని వంటకాలు చేసేవారు. మట్టి కుండలో నీరు తాగేవారని మన పూర్వీకులు తెలిపారు.ఇటీవలి తవ్వకాలలో బయట పడిన విషయాలు మనం చదివాము.అయితే శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో మట్టి పాత్రలో వండే ఆహారం ఎంతో విలువైనది రుచి కూడా అద్భుతంగా ఉంటుందని నిపుణులు విస్లేషిస్తునారు. అంతే కాక ఆహారం పాడు కాకుండా ఎక్కువసేపు నిల్వ ఉంటుందని ఈ కారణంగా మన శరీరానికి కావాల్సిన 18 రకాల మైక్రో న్యుట్రీఎంట్స్ మట్టి పాత్రలో వండిన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి మైక్రో న్యుట్రియాంట్స్ లభిస్తాయని పేర్కొన్నారు.ఈ అంశాన్ని ప్రముఖ నాడి పతి వైద్యులు డాక్టర్ పి కృష్ణం రాజు పేర్కొన్నారు.  మట్టి పాత్రలో వండితే ఆరోగ్యానికి కలిగే లాభం... 1)ఆహారం వల్ల వచ్చే పోషకాలను 1౦౦% కాపాడుతుంది.ఇంకా అదనపు పోషకాలు ఐన కాల్షియం మేగ్నీషియం,పోస్పరస్,ఐరన్, వంటి మైక్రో న్యూట్రిఎంట్స్, మట్టి పాత్ర ద్వారా శరీరానికి  లభిస్తాయి 2) మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ౩ ) మట్టి పాత్రలో వండే కూరగాయాలు ఇతర వంటకాలలో తక్కువ నూనె ఉపయోగిస్తారు. 4)గ్యాస్ అసిడి టి సమస్యలు ఉండవు. 5) ఆహారం రుచికి రుచి సుచికి సుచి లభిస్తుంది. మట్టి కుండలో వండుకుని తినే సంస్కృతి సాంప్రదాయం మన భారతీయులది.మన పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని అనుసరించి జీవించినంత కాలం వారికి కంటి చూపు మండగించాలేదని,పళ్ళు ఊడి పోలేదని,చక్కెర వ్యాధి,లేదా మోకాళ్ళ నొప్పులు పెద్దగా రాలేదని వారి శరీరానికి కావాల్సిన న్యుట్రీ యంట్స్ , సక్రమంగా అందినంతకాలం జీవితాంతం వారు ఇతరులపై ఆధారపడకుండా జీవించారని ఆ విషయాన్ని మనం గ్రహించాలని నిపుణులు అంటున్నారు.మనమూ అలా ఉండాలంటే కాలం ఎక్కడ ప్రారంభ మయ్యిందో అక్కడికే మనం వెళ్ళాల్సిందే. అంటే ఆమట్టి కుండలో ఆహారం వంటి పద్ధతిని అనుసరిస్తే మన ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకోగలమని నిపుణులు అంటున్నారు.మట్టి పాత్రలే కాదు,మట్టితో చేసిన కుండల నీరు ఎంత చలవోమట్టికుండలో నీరు కింద ఇసక పోసి మట్టి కుండల్లో నీరు పోసి చలివెంద్రాలలో మంచినీరు ఫ్రిడ్జ్ లో ఉండే చల్లటి నీరు కూడా పనికిరాదని అంటున్నారు.సాంప్రదాయ వాదులు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో మట్టిలో అన్నం వండడం మట్టి తో చేసిన డీప్ ఫ్రిడ్జ్ లు వాడడం గమనిం చావచ్చు.తెలంగాణా జిల్లాలోని కోదాడ పట్టణం లో మట్టికుండలను వదలంటూ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ జకోటి యా విస్తృత ప్రచారం చేస్తున్నఇలాంటి ప్రయత్నాన్ని మనము అభినందిద్దాం.ప్రోచహిద్దాం.                

మీ ఆహారమే మీ ఔషదం ...

మీ ఆహారమే మీకు మందు అన్న ఆలోచన ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచం లో వస్తున్న నూతన పోకడగా చెప్పవచ్చు.ఈ విధానం వందల సంవత్సరాలుగా సాంస్కృతిక వారసత్వం గా కొనసాగుతోంది.అదిసంస్కృతి సంప్రదాయం లో ఇమిడిపోయింది.ఏది ఏమైనప్పటికీ వ్యాధి నియంత్రణ కు నివారణకు ఆహారం కీలక పాత్ర పోషిస్తుంద? అన్నది నేటికి ప్రస్నార్ధకంగా మిగిలిపోయింది. ఆహారంలో సమతుల పోషక ఆహారం... ఆహార నియమ నిబందనలు పాటిస్తేనే ఆహారం మనకు ఔషదంగా పనిచేస్తుందని ప్రముఖ యునాని వైద్యనిపుణులు డాక్టర్ సత్య స్పష్టం చేసారు. ఈమేరకు యునానిలో మేము ఇచ్చే డైటో తెరఫీ తో చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలు చేసి విజయం సాధించినట్లు తెలిపారు.మనం తీసుకునే ఆహారమే ఆరోగ్యం  సంరక్షిస్తుందని దేశంలోని ప్రముఖ ఆస్త్రేలియన్  హెర్బల్ మెడిసిన్ కు చెందిన వైద్యులు డాక్టర్ గుత్త  లక్ష్మణ్  రావు స్పష్టం చేసారు. మేము చేసే ఆహార వైద్యం లో మేము ఇచ్చే డైట్ షీట్ తప్పనిసరిగా పాటిస్తే దీర్ఘకాలిక వ్యాధులు. ముఖ్యంగా శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆహారం ద్వారా వ్యాధిని నయం చేస్తామని అభయం ఇచ్చారు.ఈ అంశం పై లోతైన పరిశోదన చేసిన డాక్టర్ లక్ష్మణ్ రావు తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ సమీకృత ఆహారం తీసుకుంటే ప్రతి యొక్క వ్యక్తి యొక్క ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని దీనిని మేము పూర్తిగా అధ్యయనం చేసామని ఇందుకోసం రోగి పూర్తి చరిత్ర అలవాట్లు సమగ్రంగా తెలుసుకున్నాకే ఆహార నియమాలు అమలు చేస్తామని అన్నారు .మేముసూచించే సమగ్ర ఆహార నియమ నిబందనలు అమలు కు కేవలం రోగులే కాదని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తామని క్రమపద్దతిలో ఆహార నియమాలు పాటిస్తే ఎటువంటి మొండి దీర్ఘకాలిక రోగానికి వైద్యం చేయవచ్చని అంటారు మేము చేసిన ప్రయోగాలు మంచిఫలి తాలు ఇచ్చాయని అంటారు డాక్టర్ లక్ష్మణ్ రావు గారు.ముఖ్యంగా ఆరోగ్య రంగం పై అవగాహన అంగీకరించక తప్పదని ఎవరైతే వ్యక్తులు సమగ్ర పోషక ఆహారం పై అవగాహన ఉన్నవారిలో చాలా బలమైన రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారనేది వాస్తవం.ఇది నిరూపిత మైంది కూడా గర్భదారణ,పిల్లల పుట్టుక,డయాబెటిస్ వల్ల ప్రమాదం తక్కువే కార్డియో వాస్క్యులార్ వ్యాధులు లేకుండా దీర్ఘకాలం పాటు జీవిస్తారని అంటున్నారు ఆస్త్రేలియన్ హెర్బల్ మెడిసిన్ కు చెందిన వైద్యులు డాక్టర్ లక్ష్మణ్ రావు.కొన్ని కారణాల రీత్యా దీనిపై మరింత అవగాహన అవసరమని అంటున్నారు. కొన్ని పరిశోధనలలో మనం తీసుకునే ఆహారం లో ఎక్కువ శాతం కర్బోహైడ్రేడ్స్,చక్కర శాతం,సాచు రేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్,అధిక సోడియం శాతం ఉంటె దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ ఉంటె లోలోపల మనకు తెలియకుండా గుండె సంబంధిత సమస్యలు టైప్ 2 డయాబెటిస్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు చిన్నపేగులు,పెద్ద పేగులసమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఈ క్రమం లో భాగంగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రథిఒక్కరి జీవితం లో సమగ్ర ఆహారం అవసరమని,జీవన శైలిలో మార్పులు అవసరమని ఆహారం లో పండ్లు కూరగాయలు పప్పు దినుసులు,  ధాన్యాలు,ఆకుకూరలు,తక్కువ కొవ్వు ఉండే పదార్ధాలు,పాలఉత్పత్తులు,హెర్బల్ మెడిసిన్ అందించే జంతువుల ద్వారా ప్రోటీన్ కార్డియో వ్యాస్క్యులర్ సమస్యలకు సహకరిస్తుంది.నిపుణుల ఆలోచన ప్రకారం ఆహారం తోనే సమగ్ర ఆరోగ్యంఅని నిపుణులు సూచిస్తున్నారు.సమగ్ర ఆహారంతో కార్డియో వ్యాస్కులర్ వ్యాధులను నిలువరించవచ్చనికొలస్ట్రాల్,ఇంఫ్లామేషన్, బి పి ని పెంచే ఆహారం లేదా నిద్రలేమి వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.డబ్ల్యు హెచ్ ఓ ఒకప్రకటన లో సమతుల పోషక ఆహారం తోనే సమగ్ర ఆరోగ్యం,ఇమ్యునిటీ రోగనిరోదక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.మరిన్ని పరిశోదన లలో యాంటి ఆక్సిడెంట్ వంటివి అంటే కూరగాయలు,పండ్లద్వారా లభిస్తాయని దీనివల్ల రక్తంలో మెటబాలిజం లేకుండా ఉండడం వల్ల లివర్ సమస్యల తో బాధ పడేవారు కొన్ని వందల సంవత్సరాలుగా సమగ్ర ఆరోగ్య విధానాన్ని కి ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యం  సజావుగా సాగే విధంగా నిర్వహించడం మరింత సులభం.2౦2౦ -2౦25 ఆహార నిబంధనల ప్రకారం సమగ్ర సమతుల ఆహారం తోనే ఆరోగ్యం సాధ్యం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆహారంలో పోషక ఆహారం,పళ్ళ రసాలు ఇందులో పళ్ళు,కూరగాయలు ధాన్యాలు,పప్పుదిన్సులు కొవ్వు లేని పాల ఉత్పత్తులు తక్కువ ప్రోటీన్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఫ్యాట్స్,నూనెలు ఇందులో ఉన్నయని తేల్చారు.ఇందులో చక్కర,ఉప్పు సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి,మద్యం  సేవించడం తగ్గించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. కొన్ని ఆహారాలు... కొన్ని ఆహారాలు కొన్ని ఆరోగ్య లాభాలు తీసుకువస్తాయి.మెడిటేరియన్ డైట్, ఆహారం బిపి ని తగ్గిస్తుంది. అమెరిక వ్యవసాయ శాఖ హేల్తీ ఈటింగ్ మై ప్లేట్ అన్నవిధనాన్ని అనుసరిస్తోంది. ఆహారమే ఔషదం... ఆహారమే మందు ఔషదం గా మారడం వెనుక ఒకసాధన అనుభవం,జ్ఞానం,ద్వారా తెలుసుకున్న విషయం ఆహారం లో కీలక పాత్ర పోషిస్తుందని నివారణ నిర్వహణ అంశాలే కీలక మని డాక్టర్ మురళి ఆచార్య అభిప్రాయ పడ్డారు.ఆహారమే ఔషదం అన్న విషయం లో ఒక నిర్వచనం అంటూ లేదు. అయితే సహజంగా ఆహారానికి సమతుల ఆహారానికి ప్రాధాన్యత కల్పించడమే వ్యక్తుల ఆరోగ్యం లో భాగామే నివారణ,లక్షణాలను తగ్గించడమే లేదా వ్యాధిని రివర్స్ చేయడమే అని అంటారు డాక్టర్ మురళీ ఆచార్య.పెద్దమొత్తం లో ఆకుకూరలు, రకరకాల కూరగాయాలు,పళ్ళు ,రోగ నిరోధక శక్తి నిచ్చే డ్రై ఫ్రూట్స్ తదితరాలు ఆహారంలో వినియోగిమ్చడం లక్ష్యం గా పేర్కొన్నారు.తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం ప్రాసెస్ చేసినప్పుడు కాకుండా చక్కర,ఇతర నూనెల వాడకం తగ్గించడం ముఖ్యమని అంటున్నారుపరిశోదకులు.ప్రత్యేకంగా మైక్రో న్యుట్రీయంట్ బ్లో మలిక్యుల్ ఎక్కువశాతం ప్రజలు ఆహారాన్ని వైద్యంగా అంగీకరించాలి.ఇందులో అధిక మొత్తంలో కొన్ని రకాల మూలికలు ఇతర మసాలా దినుసులు డ్రై ఫ్రూట్స్ ధాన్యాలు,పప్పు దినుసులు పండ్లు,కూర గాయలు,విరివిగా వాడడం అంటే క్రమపద్దతిలో అంటే డాక్టర్ ఇచ్చే డైట్ షీట్ ఆధారంగా క్రమం తప్పకుండా వాడితే అనారోగ్యం రమ్మన్నా రాదు అంటారు నిపుణులు.ఆహారామే ఔషదం లేదా ఆరోగ్య నిర్వహణ వైద్యంగా అంగీకరించడం సాధ్యమా కాదా ?కొన్ని ఏళ్లుగా ప్రాధమిక స్థాయినుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లో వృద్దిచెందిన వాటితోనే ఆరోగ్యాన్ని నిర్వహించడం వ్యాధికి సరిపడా మందుల పైనే ఆధారపడి ఉన్న మనం దీనిని అంగీకరించగాలమా?ఆహారం ఔషదం విషయం లో పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు.పాశ్చాత్య దేశాలలో ఆహారం జీవన శైలి లో మార్పులకు మొదటి ప్రాధాన్యత చికిత్స చేస్తే తప్ప దీర్ఘకాలిక వ్యాధులను నివారించాలేము. ఆహారంలో మైక్రో న్యుట్రీ యంట్ల దృష్టి పెట్టడం వల్ల లాభాలు... వ్యాధిని సమగ్రంగా గుర్తించాక అంటే నిర్ధారణ చేసిన తరువాత న్యుట్రీ షియన్ తెరఫీ లేదా డైటో తెరఫీ అని కూడా అంటారు. యునాని వైద్యులు దీనిని చాలా మంది వైద్యులు తమ వైద్య ప్రక్రియలో వినియోగించడం గమనార్హం వ్యాధిని నియంత్రించడానికి ఆహారం సహకరిస్తుంది. ఇందులో ఆహారం భోజనం దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు దోహదం చేస్తుంది. వ్యాదిలక్షణా లను తగ్గించి నాణ్యత తో కూడిన జీవితాన్ని జీవించగలరు అని బల్ల గుద్ది మరీ చెపుతున్నారు వైద్యులు.ఒక పరిశోదనలో శరీరంలో అలసట నొప్పులను నివారించేందుకు ఆధునీక రించిన మేరి టెర్రీనియన్ వల్ల సాధ్యమని నిరూపించారు.లింఫో ఎదిమా కింది భాగం లో వాపులు వంటి వాటికి డైటో తెరఫీ పూర్తిగా పనిచేస్తుందని యునాని వైద్యులు అంటునారు. చవకైన చికిత్స విధానం... ప్రస్తుతం వైద్య చికిత్స సామాన్యుడికి అందు బాటులో లేవు.చికిత్స,రోగులకు చికిత్స దీర్ఘకాలిక చికిత్సలు ప్రజలు ప్రభుత్వ భాగ స్వామ్యం అవసరమని అప్పుడే ప్రజా ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుదని.నిపుణులు అంటున్నారు.ఆధునిక వైద్యం స్థానం లో ప్రత్యామ్నాయ వైద్యం గా మనగాలదా లేదా అన్న అంశం పై శాస్త్రజ్ఞులు పూర్తిగా పరిశోదనలు చేస్తున్నారని అన్నారు.ఆహారం ఔషదం కొంత మేర వైద్య ఖర్చుని తగ్గిస్తుందని వ్యాధి తీవ్రతను సరైన నిర్ధారణ పరీక్షలు చేసి  ఆహారాన్ని వైద్యంగా  అందిస్తేఆసుపత్రులలో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చని ప్రముఖ హెర్బల్ వైద్యులు డాక్టర్ గుత్త లక్ష్మణ్ రావు గారి నమ్మకం విశ్వాసం.వైద్యఖర్చులు తగ్గాలంటే ఆహారం లో నాణ్యత పెంచాల్సిందే.  

పచ్చి మామిడి తింటే లాభమా?

వేసవి వచ్చిందంటే పచ్చిమామిడి కాయాలు తెచ్చింది. పచ్చి మామిడి కాయ తింటే ఆరోగ్యలాభాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? పచ్చిమామిడి కాయ వల్ల పొట్టలో వచ్చే సమస్యలకు ఉపసమనం లభిస్తుందని నిపుణులు అంటునారు.వేసవి కాలం ఆపైన పచ్చిమామిడి కాయ తింటూ ఉంటె ఉంటుంది దీనికి మించిన బెస్ట్ కామినేషన్  లేదనే చెప్పాలి.పచ్చి మామిడి కాయ ఒక్కోముక్క తింటూ ఉంటె పుల్లగా కాస్త ఉప్పు కారం అడ్డుకుని తిన్న ఆటేస్ట్ వేరనే చెప్పాలి.సహజంగా వేసవికాలం లో పచ్చిమామిడి తో చేసిన ఏ వంటకమైన టేస్టీ గానేఉంటాయి.అసలు ఇంట్లో ఉండే పిల్ల పెద్ద అందరూ పచ్చిమామిడిని తినడానికి ఇష్టపడతారు.వేసవికాలంలో పిల్లలు సైతం మామిడి కాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక లాభాలు ఉన్నాయి. లు నుంచి రక్షణ... వేడిమి నుంచి ఉపసమనం తో పాటు ఆరోగ్యంగా ఉండటానికి కొంత మేలుచేస్తుంది. మామిడిలో మంచి ఇంఫ్లామేటరీ యాంటి ఆక్సిడెంట్ గా పనిచేసే లక్షణం మామిడి కాయకు ఉంది. అది మీ శరీర తత్వాన్ని చల్ల బరిచేందుకు దోహదం  చేస్తుంది. పచ్చి మామిడి కాయ వేసవి వేడిమి వల్ల వచ్చే లూ ప్రభావాన్ని తగ్గిస్తుంది.శరీరంలో నీటి శాతం పెంచేందుకు పచ్చి మామిడి తింటారు. వర్క్ అవుట్ తరువాత మంచి వేసవి రిఫ్రెష్మెంట్ డ్రింక్ గా చెప్పవచ్చు. ఇమ్యునిటీ ని పెంచే మామిడి కాయ... ఇటీవలి కాలంలో సుదీర్ఘంగా మనం ఎదుర్కుంటున్న దీర్ఘకాలిక సమస్యలలో కోరోనా వల్ల ఇమ్యునిటీ కోల్పోయారు.ఇమ్యునిటీ ని తిరిగి పొందాలంటే పచ్చి మామిడి దోహదం చేస్తుంది. పచ్చిమామిడిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇమ్యునిటీ ని పెంచేందుకు సహకరిస్తుంది. పచ్చి మామిడి కాయ ను తినడం ద్వారా వేసవిలో వచ్చే సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. ఆరోగ్యమైన గుండెకు మామిడి... మామిడిలో మేగాఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. మేగిఫెరిన్ కొలస్ట్రాల్,ట్రై గ్లిజరాయిడ్స్,ఫేటి యాసిడ్ స్థాయిని నియంత్రించడం లో దోహదం చేస్తుంది. ఎవరికైతే గుండె సమస్యలు వస్తాయో,తీవ్రత నుండి తట్టుకునే పచ్చిమామిడిలో మెగ్నీషియం, పొటాషియం,సంపూర్ణం గా లభిస్తాయి.గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది పచ్చిమామిడి. క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది... పచ్చి మామిడి కాయ నుండి లభించే ఫెనోల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి. అది క్యాన్సర్ వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.మామిడి కాయ శరీరంలో వచ్చే వాపులను తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. చర్మం కాంతి వంతం... పచ్చి మామిడి కాయ తినడం వల్ల చర్మం సంరక్షిస్తుంది. పచ్చిమామిడి తినడం వల్ల పిం పుల్స్,మచ్చలు,కంటికింద చారలు,కళ్ళుగుంటలు పడడం,రకరకాల సమస్యలకు తగ్గిస్తుంది. శరీరంలో నీరు... వేసవిలో ఎండవేడిమికి శరీరంలో నీటి శాతం తగ్గడం సహజం.పిల్లలు పచ్చి మామిడిని తినడం వల్ల శరీరం లో నీరు తగ్గుతుంది.దీనివల్ల మనశరీరం హైద్రేడ్ అవుతుంది.                                          

వరల్డ్ లివర్ డే 2022...

    ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ లివర్ డే ను ప్రతియేటా నిర్వహిస్తారు.వరల్డ్ లివర్ డే లక్ష్యం ఒక్కటే మనలివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని పద్దతులు పాటించడం అవసరం అంటున్నారు నిపుణులు.మనశరీర అవయవాలలో లివర్ అత్యంత కీలక మైన అవయవం.మన శరీరం తీసుకునే ఆహారం అరగాలాంటే లివర్ కీలకం. శరీరంలో పిత్తశాతం పెంచడం లో శరీరంలోని విష పదార్దాలను తొలగించి శరీరాన్ని డీ టాక్స్ చేసే పనిని చేస్తుంది. లివర్ చేసేపనిలో ముఖ్యమైనది బ్లడ్ షుగర్ ను నియంత్రించడం. ప్రోటీన్ ను తయారు చేస్తుంది. ఈ సమయం లో లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవడం అత్యవసరం.ప్రతిఏ టా వరల్డ్ లివర్ డే ను 19 ఏప్రిల్ న నిర్వహిస్తారు.వరల్డ్ లివర్ డే సందర్భంగా లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం. లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకునే పద్దతులు... 1)మనం ఇంతకు ముందే చెప్పినట్లు శరీరాన్ని డీ టాక్స్ చేయడం. మీరు ఈ మధ్య కాలంలో అనారోగ్యం కలిగించే పదార్ధాలను తీసుకుంటే లివర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. లివర్ పాడై పోయే ప్రమాదం ఉంది అని నిపుణులు అంటున్నారు. అనారోగ్యం కల్పించే ఆహార పదార్ధాలు లివర్ భాగాలకు నష్టం కలిగిస్తాయి.ఇదే సమయం లో మీకు పొగత్రాగడం లేదా మద్యపానం,జంగ్ ఫుడ్స్,ప్రాసెస్ చేసిన ఆహారం లేదా ఫాస్ట్ ఫుడ్స్ వాటినుండి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 2)వ్యక్తి నియమిత పద్దతిలో శరీర వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాదు లివర్ లో వాపులు కూడా తగ్గుతాయి. వ్యాయామం చేయడం వల్ల లివర్ సరిగాపనిచేయడం లో ప్రభావం చూపుతుంది. ౩) లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం బరువు నియంత్రించడం అత్యవసరం. ఎవరైతే స్తూల కాయం తో ఇబ్బంది పడుతున్నారో వారి శరీరంలో ఫ్యాటీ లివర్ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడే బరువు నియంత్రించడం వల్ల లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 4) మనం మన మిత్రులకు కుటుంబ సభ్యులకు కొన్ని విషయాలు పంచుకుంటాం కాని ఇలా చేయడం వల్ల లివర్ లో పలు సమస్యలు రావచ్చని మీరు వాడే టూత్ బ్రష్, చేతి గోళ్ళు కొరుక్కోవడం వంటి వాటిగురించి పంచుకోవడం కన్నా వ్యక్తిగత శుభ్రత స్వీయ ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచించారు.పైన పేర్కొన్న అంశాలద్వారా తెలిసింది ఏమిటి?అంటే లివర్ ను ఆరోగ్యంగా ఉంచడం వల్ల శరీరం కూడా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

కరోనా నాల్గవ వేవ్ భారత్ ను తాకనుందా ?...

ఎక్స్ ఇ వేరియంట్ త్వరగా విస్తరిస్తుందని డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇతర వైరస్ లతో పోలిస్తే త్వరగా విస్తరించే వేరియంట్ ఎక్స్ ఇ ఎందుకంటే ఒమైక్రాన్ లోని బి ఏ2 బి ఏ1 కలిసి ఉందన్న విషయాన్ని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది.కాగా చైనాలో ఇప్పటికే కరోనా ఉగ్రరూపనికి షాంఘై నగరంలో కరోనా లాక్ డౌన్ ఖటి నంగా అమలు చేస్తున్నా కరోనా కోరలు చా స్తోందని కరోనా బాధితులు లక్షలుగా పెరగడం తో మరోసారి భారత్ ను చుట్టివేస్తుందేమో అన్న అనుమానం ప్రజలను వేదిస్తోంది. గత కొన్ని రోజులుగా భారత్ లోని మహారాష్ట్రాలోని ముంబైలో ఎక్స్ ఇ వేరియంట్ తొలి కేసు నమోదు అయిననేపధ్యం లో క్రమంగా కోరోనా కేసులు , డిల్లి,యు పి రాష్ట్రాలలో 1౦౦౦ కి పైగా కేసులు నమోదు అవుతూ ఉండడం తో కరోనా వస్తుందన్న భయం ప్రజలను వెంటాడుతోంది.ఈ నేపధ్యం లో కాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఈ విషయం పై తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా వెల్లడించారు. దేశంలో ని పలురాష్ట్రాలలో గత కొంతకాలంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడం తో ఈ కారణం గా చాలా మంది మనసులో ఉన్న అనుమానం ఒకటే ఇది 4 వ వేవ్ కాదు కదా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పూనాకాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఉపశమనం కలిగించే వార్తను అందించారు.కేసులు గణనీయంగా పెరగడానికి మూలకారణం కరోనా నిబంధన లు సడలించడం వల్లే కేసులు పెరుగుతున్నాయని అన్నారు. దేశంలో నాలుగో విడత కు అవకాశం లేదని ఎందుకంటే ప్రజలలో వైరస్ కు వ్యతిరేకంగా9౦ %సహజంగానే ఇమ్యునిటి రోగనిరోదక శక్తి పెరిగిందని అన్నారు మనీంద్ర అగర్వాల్.వాస్తవానికి ఐ ఐ టి ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ రెండు సంవత్సరాలుగా తమవద్ద ఉన్న గణితశాస్త్ర లెక్కల ప్రకారం కోరోనా పై భవిష్యత్తును అంచనా వేస్తూ వచ్చారు. అవి నిజమయ్యాయి కూడా ఉత్తరప్రదేశ్ లో గత మూడు రోజులుగాకోరోనా కేసులు వ్యవహారం లో 1౦౦౦ కి పైగానే నమోదు అవుతున్నాయి, ఆదివారం దాకా యు పి లో 1౩5 కొత్త కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ నేపధ్యం లో 61౦ కి పైగా కేసులు నమోదు అవుతునాయి. ప్రజలలో ఈ వైరస్ పట్ల 9౦% రోగనిరోదక శక్తి ని కలిగి ఉన్నారని కొత్త వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం లేదని  అన్నారు.  కరోనా 4 వ వేవ్ రాదు... ప్రొఫెసర్ అగర్వాల్ మాట్లాడుతూ కరోనా రెండవ వేవ్ సమయం లో చాలా పెద్ద ఎత్తున వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని దానికి వ్యతిరేకంగా టీకా కార్యక్రమం చేపట్టడం తో ప్రజలలో ఇమ్యునిటి పెరిగేందుకు దోహదం చేసిందని అన్నారు.కేంద్రప్రభుత్వ ఆరోగ్య శాఖ విడుదల చేసిన దాటా సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా ఆదివారం నాటికి 186.51 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు చెప్పారు.ఇక యు పి విషయానికి వస్తే ఇక్కడ 86% ప్రజలకు వ్యాక్సిన్ రెండు రెండు డోసులు అందించడం జరిగింది. వ్యాక్సిన్ విషయం లో యు పి మొదటి స్థానం లో ఉండని ఈ కారణం గానే ప్రజలు ఆసుపత్రులలో వెళ్ళే అవకాశం లేకుండా పోయిన విషయాన్ని అంతకు ముందే ప్రొఫెసర్ అగర్వాల్ కోరోనా రెండవ,మూడవ వేవ్ స్పష్టం చేసారు.ఇప్పటివరకూ కోరోనా పై విజయం సాధించిన విషయాన్ని స్పష్టం చేసారు. యుపిలో గత 24 ఘంటలలో 1౩5 కొత్త కేసులు వస్తూ ఉండడం తో డిల్లి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.