English | Telugu
మెగా బ్రదర్ నాగబాబుని పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు ఆదుకొన్నాడు. అన్నయ్య చిరంజీవితో విబేధాలొచ్చినా... నాగబాబుతో మాత్రం సన్నిహితంగానే మెలిగాడు పవన్. ఆరెంజ్ సినిమా ఫ్లాపయినప్పుడు, ఆర్థికంగా నాగబాబు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు
నేను పరిచయం చేసిన హీరోలెవ్వరికీ నాపై విశ్వాసం లేదని, ఇప్పుడు కనీసం టచ్లో కూడా ఉండడం లేదని, వాళ్లంతా వేస్ట్ ఫెలోస్ అని షాకింగ్ కామెంట్ చేశాడు తేజ. ఆ జాబితాలో నితిన్ కూడా ఉన్నాడని చాలామంది అనుమానం. ఎందుకంటే
సమంతకు షాకుల మీద షాకులు తగులతున్నాయ్. టాలీవుడ్లో సమంత ప్రభావం దాదాపుగా తగ్గుమొఖం పడుతోంది. దానికి తోడు.. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో గట్టి షాక్ ఎదురైంది. నితిన్, త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. అదుర్స్ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించి అదరగొట్టిన ఎన్టీఆర్ మరోసారి డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో వర్గాల టాక్. సుకుమార్ ఎన్టీఆర్ కోసం డ్యూయల్ రోల్ కథను తయారు చేశాడట.
ఎప్పుడు విడుదలవుతుందో తెలియని నితిన్ 'కొరియర్బాయ్ కళ్యాణ్'కి ఒక్కసారిగా రెక్కలొచ్చి ఈ గురువారం విడుదలైపోతోంది. ఈ చిత్రంలో వెరైటీ స్క్రీన్ప్లే వుండడంతో తప్పకుండా మన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే
వన్ పోస్టర్పై సమంత లేపిన దుమారం గుర్తుందా?? వన్ పోస్టర్ మహిళల్ని కించపరిచేవిధంగా ఉందని సమంత ఓ ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది. దాంతో సమంతపై మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన
పవన్ కల్యాణ్ అంతే.. ఎప్పుడు ఎవరికి అవకాశం ఇస్తాడో చెప్పలేం. హిట్లూ, ఫ్లాపులూ పట్టించుకోకుండా మెగా ఫోన్ తీసుకెళ్లి ఆ దర్శకుడి చేతిలో పెట్టేసి షాకుల మీద షాకులు ఇచ్చేస్తుంటాడు.
టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ రూపుదాల్చడానికి రంగం సిద్థమైంది. వెంకటేష్, సమంత ఓ సినిమాలో కలసి నటిస్తున్నారు. జంటగా కాదు, తండ్రీ కూతుర్లుగా. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన పీకూ చిత్రాన్ని
బబర్ దస్త్ పుణ్యమా అని చాలామందికి లైఫ్ దొరికింది. కనీసం ఓ పదిమంది కమెడియన్స్... సినిమాల్లో చిన్నా చితకా వేషాలేసుకొంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. జబర్దస్త్ వల్లే.. అనసూయ పాపులర్ అయ్యింది. ఇప్పుడు రేష్మీకీ అంతే క్రేజ్
తేజ అంతే.. మనసులో ఏం ఉంటే అదే మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆ మాటలే వివాదాల్లోకి నెట్టాయి. పరిశ్రమకు దూరం చేసే పరిస్థితి తీసుకొచ్చాయి. అయినా సరే.. తేజ మారలేదు. తనకు హ్యాండిచ్చిన హీరోలపై తిట్ల పురాణం మొదలెట్టాడు. ఎంతోమందికి తాను లైఫ్ ఇస్తే..
కన్నడ సూపర్ స్టార్, ఈగ సినిమాతో తెలుగువారికీ చేరువైన సుదీప్.. తన భార్య ప్రియ రాధాకృష్ణన్ నుంచి విడాకులు తీసుకుంటున్నాడు. ఇందుకోసం అతను భరణం కింద
డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా సాయి నిహారిక, శరత్చంద్ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'షేర్'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ టోటల్గా
నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తొలి వారం బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మొదటి వారం రూ.24 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి
హీరోలు కొత్త కథలవైపు దృష్టి సారిస్తున్నారు. ప్రయోగాలు చేయడానికి వెనుకంజ వేయడం లేదు. ప్రభాస్ బాహుబలితో తన ప్రతాపం చూపించాడు. మహేష్ బాబు బ్రహ్మోత్సవంతో కొత్త కథలవైపు మళ్లాడు. అల్లు అర్జున్, రామ్చరణ్లు కూడా
త్రిషకూ, రూమర్లకూ కావల్సినంత అవినాభావ సంబంధం ఉంది. త్రిష సినీ కెరీర్ అంతా గాసిప్పుల చుట్టూనే తిరిగింది. వరుణ్తో నిశితార్థం చేసుకొన్న తరవాత.. వాటికి పుల్ స్టాప్ పడుతుందనుకొన్నారు. అయితే ఆ నిశ్చితార్థం రద్దు అవ్వడంతో త్రిష మళ్లీ