English | Telugu
తమిళ్ లో వరుస హిట్ లతో జోరుమీదున్న నయనతార ఇటీవలే హారర్ థ్రిల్లర్ `మాయ` చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టి మరోసారి సేమ్ జోనర్ మూవీలో నటించేందుకు సంతకం చేసింది. కళవాణి ఫేం సర్కునమ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
పవన్ కల్యాణ్ సినిమా అంటే అభిమానులకు పండగే. ఫైటింగులు అదరహో.. డైలాగులు సూపర్బ్. చిన్న చిన్న స్టెప్పులతోనే మెస్మరైజ్ చేస్తుంటాడు.
దక్షిణాది సినిమాల శైలిపై భారీగా ప్రభావం చూపించిన సినిమా రజనీకాంత్ బాషా. అనామకంగా హీరో జనాల మధ్య తిరిగేస్తుంటాడు. సాదా సీదా జీవితం గడుపుతుంటాడు. ఇంట్రవెల్ ముందు భారీ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది
ఓ వైపు సైజ్ జీరో భారీ ఫ్లాప్ని మూటగట్టుకొన్న బాధతో సతమతమవుతున్న అనుష్కకు.. మరోవైపు నుంచి రాజమౌళి టార్చర్ పెడుతున్నాడా??? స్వీటీని ఒకరకంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్
టాలీవుడ్లో ఇప్పుడు ఓ హాట్ హాట్ టాపిక్ నడుస్తోంది. అదీ.. మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురించే! పిల్లా నువ్వులేనిజీవితం, రేయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్.. చిత్రాలతో ఆకట్టుకొన్నాడు సాయి.
రెండు భారీ ఫ్లాపులతో.. కిందా మీదా పడుతున్నాడు శ్రీనువైట్ల. హీరోలెవరూ ధైర్యం చేసి శ్రీనువైట్లతో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. నిర్మాతలా.. శ్రీను పేరు చెబితే ఆమడ దూరం పారిపోతున్నారు.
ఎన్టీఆర్కి ఈమధ్య అన్నీ రివర్స్ కేసులో ఎదురవుతున్నాయి. తన కెరీర్ని తీర్చిదిద్దుకోవడంలో విఫలమవుతున్న ఎన్టీఆర్ జీవితంతో దర్శకులూ ఆడుకోవడం మొదలెట్టేశారు.
తమిళ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించబోయే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేలోపు బ్రహ్మోత్సవం చిత్రాన్ని పూర్తి అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడట. దీని కోసం దర్శకుడు శ్రీకాంత్ పై
నాగార్జున, కార్తీ మల్టీస్టారర్ గా తెలుగు, తమిళ్ భాషల్లో ఓ ఫ్రెంచ్ సినిమా ఆధారంగా 'ఊపిరి' అనే సినిమా రూపొందుతోంది. ఇప్పటికే చిత్రీతకరణ 80 శాతం పూర్తయింది. అయితే ఇలాంటి డిఫరెంట్ మూవీలో
అక్కినేని 'అఖిల్' సినిమా దెబ్బకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వినాయక్ కు జ్ఞానోదయమైందట. భారీగా హైప్ నెలకొన్న ప్రాజెక్ట్ ల జోలికి ఇక వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాడట. తనకు కంఫర్టబుల్ అనిపించే హీరోల్లతోనే సినిమా తీసుకోవాలన్న
తని ఒరువన్ రీమేక్ లో నటించబోతున్న రామ్ చరణ్ తన తరువాతి సినిమాకి కొత్త నిర్మాణ సంస్థకు అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీ లో టాక్ గా మారింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో చరణ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ - సుకుమార్ - రత్నవేలు - దేవి శ్రీ ప్రసాద్ వంటి ప్రముఖులు పనిచేసిన కుమారి 21F సినిమా రేపు విడుదలకాబోతుంది.
నాగబాబు కుమార్తె నిహారిక కథానాయికగా నటించబోతున్న 'ఒక మనసు' అనే సినిమా ఇటీవలే ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమానికి మెగా హీరోలు ఎవరూ రాకపోవడం ఇండస్ట్రీ లో చర్చగా మారింది.
రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఫ్లాపులు ఎదురైనా.. ఇప్పటికీ మిగిలిన దర్శకులకన్నా కాస్త భిన్నంగా ఆలోచిస్తుంటాడు. అయితే ఆ క్రియేటివిటీ కాస్త అప్పుడప్పుడూ పరిధులు దాటి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంటుంది.
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన అఖిల్ మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకొని అక్కినేని వారికి, నితిన్ కి పెద్ద షాక్ నిచ్చింది. దీంతో బయ్యర్లు - డిస్ర్టిబ్యూటర్లకు సమాధానం చెప్పుకోవాల్సొచ్చిన పరిస్థితి ఏర్పడింది.