డూప్లికేట్ రాజమౌళి గురించి చెప్పిన అనురాగ్ కశ్యప్
భారతీయ చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాల నుంచి రచయితగా,దర్శకుడుగా,నిర్మాతగా,నటుడుగా తన సత్తా చాటుతు వస్తున్న బాలీవుడ్ లెజండ్రీ పర్సన్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap). పాంచ్,బ్లాక్ ఫ్రైడే,స్మోకింగ్,రిటర్న్ఆఫ్ హనుమాన్,ముంబై కటింగ్,ఘోస్ట్ స్టోరీస్,కెన్నెడీ,చోక్డ్,లస్ట్ స్టోరీస్ ఇలా ఇప్పటి వరకు సుమారు ఇరవై విభిన్నమైన చిత్రాలు అనురాగ్ దర్శకత్వంలో వచ్చి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి.నిర్మాతగాను ఉత్తమమైన చిత్రాలని నిర్మించిన అనురాగ్ గత ఏడాది విజయసేతుపతి(VIjay Sethupati)హీరోగా తెరకెక్కిన 'మహారాజ'లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత జేజేలు పలికించుకున్నాడు.