రిషి, వసుధారకి అమ్మవారి ఆశీర్వాదం దొరికిందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -765 లో.. శైలేంద్ర, దేవయాని ఆడే ఆటలో బొమ్మగా మారిపోయింది జగతి. పెద్దమ్మ, అన్నయ్యలనే తప్పు పడుతారా అంటూ జగతి మేడంని తప్పుగా అర్థం చేసుకుంటాడు రిషి. సర్ నేను మేడం తరుపున క్షేమించమని అడుగుతానని వసుధార చెప్పి.. శైలేంద్ర, దేవయానిలను క్షేమించమని అడుగుతుంది. ఇక మీరు గుడికి వెళ్లాలనుకుంటున్నారు కదా వెళ్ళండని మహేంద్ర, ఫణింద్ర లు రిషి, వసుధారలని గుడికి పంపిస్తారు.