English | Telugu
ఇటీవల నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు ఢీకొని బీఆర్ఎస్ నేత సందినేని జనార్థనరావు(51) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయనకి భార్య, కుమార్తె, కుమారుడు సంతానం ఉన్నారు. దీనిపై మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు
ఇళయరాజా అంటే సినీ సంగీత ప్రపంచంలో ఓ ప్రభంజనం. ఒకప్పుడు ఇళయరాజా అంటే సంగీత ప్రియులు దైవంగా ఆరాధించేవారు. ఆయన సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆనందించేవారు. ఒక దశలో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్గా దక్షిణ భారత
సినిమాకి ప్రత్యేకంగా దేవుడు లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే సినీ ప్రేమికులు ఇప్పుడు సినీ మార్కెట్ లో వస్తున్న ఒక న్యూస్ చూసి ఆ సినిమా త్వరగా రావాలని మొక్కుకునే వాళ్ళు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆనందంతో పులకరించి పోతున్నారు. ఆ న్యూస్ వింటే మీరు కూడా ఆనందపడతారు. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
ఉపాసన కొణిదెల..మెగాస్టార్ చిరంజీవి కోడలు..మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య. ఈ టాగ్ లైన్స్ మాత్రమే కాకుండా తన కంటు సొంత ఐడెంటీ కూడా ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోను ఎప్పుడు ముందుండి దటీజ్ మెగా కోడలని అనిపించుకుంటుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో తెలుగు నాట ట్రెండింగ్ లో ఉంది.
సెలబ్రిటీలు జనంలోకి రావాలంటే సహజంగానే భయపడతారు. స్క్రీన్పైన, టీవీలో కనిపించే వారు ఎదురుగా కనిపిస్తే వారితో మాట్లాడాలని, ఫోటోలు దిగాలని అనుకోవడం సహజం. అలా కాకుండా కొందరు కావాలని వారిపై దాడి చేసిన ఘటనలు
తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలుగా చేసిన తమిళ మూవీ ' అరణ్మనై' . సుందర్. సి కీలక పాత్రలో నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో ' బాక్ ' పేరుతో రానుంది.
ఈ మధ్యకాలంలో థ్రిల్లర్ సినిమాలకి క్రేజ్ పెరిగింది. అందుకేనేమో ఆ మధ్య నాగచైతన్య చేసిన 'దూత' వెబ్ సిరీస్ అంత హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ' ఇన్ స్పెక్టర్ రిషి' భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది.
గత ఏడాది డిసెంబర్ చివరలో సిల్వర్ స్క్రీన్ మీద పాన్ ఇండియా లెవల్లో పెను విధ్వంసమే జరిగింది. అదేనండి ప్రభాస్ సలార్ రిలీజ్ అయ్యింది. సలార్ థియేటర్స్ లో ఉన్నంత సేపు బాక్స్ ఆఫీస్ వద్ద జాతరే. డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా తండోపతండాలుగా వెళ్లి మూవీని చూసారు.
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వస్తాయి. రావడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షల వర్షాన్ని కురిపిస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి మంజుమ్మెల్ బాయ్స్. పేరుకి మలయాళ చిత్రమే అయినా తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరధం పట్టారు.
నారా రోహిత్ ప్రధాన పాత్రలో మూర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ప్రతినిధి 2'(Prathinidhi 2). వానర ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
'ఒకే ఒక జీవితం' వంటి విజవంతమైన చిత్రం తర్వాత ఏడాది విరామం తీసుకున్న టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand).. మరోసారి ఫీల్ గుడ్ మూవీతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'మనమే'(Manamey). శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.
గత సంవత్సరం అక్టోబర్ లో విడుదలైన యూత్ ఫుల్ మూవీ మ్యాడ్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన తాజా న్యూస్ టాక్ అఫ్ ది డే గా నిలిచింది
అగస్ట్ 15 న ఇండియా కి స్వాతంత్ర దినోత్సవం..ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.అలాగే అల్లు అర్జున్ వన్ మాన్ షో పుష్ప 2 అగస్ట్ 15 రిలీజ్. ఈ విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మూవీకి సంబంధించిన ఒక్కో విషయం బయటకి వస్తుంది.
2023 లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ‘బేబీ’ ఒకటి. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది సినిమాలో నటించిన అందరూ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు మారుతి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మారుతి నుంచి ‘బేబీ’లాంటి మరో సినిమా వస్తోంది. దీనికి ‘బ్యూటీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, హర్ష చెముడు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'పారిజాత పర్వం'. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.