English | Telugu
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అక్కినేని విగ్రహాన్ని తయారు చేయించారు. సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
సినిమా సూపర్హిట్ అయ్యింది, బ్లాక్బస్టర్గా నిలిచింది, కలెక్షన్లు కొల్లగొట్టింది, రికార్డులు తిరగరాసింది... ఇలాంటి మాటలు సాధారణంగా వింటూ వుంటాం.
ఒక నిర్మాణ సంస్థ నుంచి ఏడాదికి నాలుగైదు సినిమాలు రావడమంటేనే ఓ పెద్ద విషయం. అలాంటిది వరుసగా నాలుగు నెలల పాటు నాలుగుకు మించి చిత్రాలు తెరపైకి రానుండడం.. తెలుగునాట ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం అలా వార్తల్లో నిలుస్తున్న సంస్థ.. సితార ఎంటర్టైన్మెంట్స్. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ సంస్థ నుంచి వరుసగా సినిమాలు సందడి చేయనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
అక్కినేని నాగచైతన్య హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. బంగార్రాజు సక్సెస్ తర్వాత ఈ అక్కినేని వారసుడు మూడు సినిమాలు చేస్తే మూడు ఫ్లాఫ్ అయ్యాయి. దీంతో నెక్ట్స్ ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో తనకు హీరోగా బ్రేక్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ బ్యానర్తో చేతులు కలిపారు చైతన్య. కార్తికేయ 2తో పాన్ ఇండియా డైరెక్టర్ ఇమేజ్ సొంతం చేసుకున్న చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు లొకేషన్స్ సెర్చింగ్లో ఉన్న ఈ టీమ్ ఇప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్ స్టేజ్కి చేరుకుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. హీరోయిన్ ఎవరనేది మేకర్స్ రివీల్ చేయలేదు. అయితే హీరోయిన్ ఎవరనేది రివీల్ చేయకుండా మేకర్స్ సీక్రెసీ పాటించారు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై దర్శకనిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్న డిఫరెంట్ మూవీ ‘డెవిల్’. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్
అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే.. ఈ నెల 28న 'సలార్' మొదటి భాగం తెరపైకి వచ్చేది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఈ వాయిదా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. బహుశా.. ఈ ఏడాది దీపావళి స్పెషల్ గా గానీ లేదా 2024 సంక్రాంతికి గానీ 'సలార్' సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసే అవకాశముంది.
టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ది ఒక డిఫరెంట్ స్టైల్. అతను కామెడీ చేసినా, యాక్షన్ సీక్వెన్స్ చేసినా అన్నీ డిఫరెంటే. అలాంటి డిఫరెంట్ ఆర్టిస్టుకి ‘పుష్ప’లాంటి సినిమా వస్తే.. ఇంకేముందు అన్నీ ప్రశంసలే, అవార్డుల పంటే. ‘పుష్ప’ చిత్రంతో ప్ర
సంగీత దర్శకుడు, కథానాయకుడు విజయ్ ఆంటోని కూతురు మీరా (16).. ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అనూహ్య ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది. చదువుల ఒత్తిడి కారణంగానే.. గత కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్న మీరా సూసైడ్ చేసుకుందని సమాచారం.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 'మార్క్ ఆంటోని' మూవీ.. బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. విశాల్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా ఈ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ తో పాటు సోమవారం (వినాయక చవితి) సెలవు దినం కూడా 'మార్క్ ఆంటోని'కి కలెక్షన్ల పరంగా కలిసొచ్చిందనే చెప్పాలి.
కమెడియన్లలో సంపూర్ణేష్బాబుది ఓ విభిన్న శైలి. యాక్షన్ సీక్వెన్స్లలో తన సాహసకృత్యాలతో అందర్నీ నవ్విస్తూ బర్నింగ్ స్టార్గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ ఇప్పుడు ‘మార్టిన్ లూథర్ కింగ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2022
కంటెంట్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. తొలి రోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి బ్రేక్ ఈవెన్ రేంజ్ కి వచ్చేసింది. వీక్ డేస్ లోనూ చెప్పుకోదగ్గ వసూళ్ళు చూస్తూ వచ్చిన ఈ మూవీ.. సెకండ్ వీకెండ్, సోమవారం (వినాయక చవితి సెలవు)ని సద్వినియోగం చేసుకుని హిట్ స్టేటస్ నుంచి బ్లాక్ బస్టర్ స్టేటస్ కి చేరుకుంది.
అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో నాగచైతన్య, అఖిల్ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. సుమంత్, సుశాంత్ కూడా గతంలో కొన్ని సినిమాల్లో హీరోలుగా
మ్యూజిక్ డైరెక్టర్ గా కంటే 'బిచ్చగాడు' హీరోగానే తెలుగువారికి బాగా చేరువయ్యారు మల్టిటాలెంటెడ్ విజయ్ ఆంటోని. ఇక 'బిచ్చగాడు' సీక్వెల్ గా వచ్చిన 'బిచ్చగాడు 2' కూడా మంచి ఆదరణ పొంది.. విజయ్ కి మరింత గుర్తింపు తీసుకువచ్చింది.ఇదిలా ఉంటే, ఈ ఏడాది విజయ్ ఆంటోనికి విషాద నామ సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే..
‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఓ కొత్త సినిమాను ఎనౌన్స్ చేశారు.