కసి, వల్లభ కుట్ర.. సైకిల్ రేస్లో నయని గెలుస్తుందా?
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. జరగబోయేది ముందే తెలిసే అరుదైన వరం వున్న ఓ యువతి చుట్టూ సాగే అందమైన కథగా ఈ సీరియల్ ని రూపొందించారు. అషికా గోపాల్, చందూ గౌడ ప్రధాన జంటగా నటించారు. ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, ప్రియాంక చౌదరి, శ్రీసత్య, భావనా రెడ్డి, చల్లా చందు, అనిల్ చౌదరి, సురేష్ చంద్ర నటించారు.