English | Telugu
గ్లామర్కి పెద్ద పీట వేసే మన సినిమాల్లో కండలు పెంచిన హీరోయిన్లు ఇప్పటి వరకూ ఎవరూ లేరనే చెప్పాలి. ఆ లోటుని
నా దారి రహదారి అనే రజనీకాంత్ డైలాగ్ వినే వుంటారు. నరసింహా సినిమాలో రజనీ స్టైల్గా నడిచి వచ్చి చెప్పే డైలాగ్ సినిమా పరంగా ఎంతో ఆకట్టుకుంది. అయితే ఇక్కడ చెబుతున్నది ఇంకోరకమైన పవర్ఫుల్ దారి గురించి.
అంచనాలు తారుమారు చేస్తూ ఐస్క్రీం సినిమా విజయం సాధించడంతో రాం గోపాల్ వర్మ ఈ సినిమా సీక్వెల్ కూడా తీయబోతున్నట్లు తెలుస్తోంది.
ఐస్క్రీం సినిమా తీయడానకి అయిన ఖర్చు అక్షరాలా 2,11,832 మాత్రమేనట. ఈ విషయాన్ని స్వయంగా రాం గోపాల్ వర్మ కన్ఫర్మ్ చేశారు.
నన్ను చంపేస్తాడట, కాపాడండంటూ పోలీసులను ఆశ్రయించింది తారా చౌదరి. తారాచౌదరి... ఈ పేరు గుర్తుండే వుంటుంది.
పరిశ్రమకు వచ్చిన తక్కువ సమయంలోనే విశాల్, విక్రమ్, ప్రభూ, జీవా వంటి హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. ఇలా 7 సినిమాలతో బిజీగా వున్న శ్రీదివ్యపై
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోతో బుల్లితెర ప్రేక్షకలను ఆకట్టుకుంటున్న నాగార్జున బాటలో ఆయన సతీమణి అమల కూడా నడవబోతున్నారు.
కృష్ణవంశీ, చరణ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం గోవిందుడు అందరివాడేలే. ఈ చిత్రం పాటలను ఆగస్ట్ 20న విడుదల చేయడానికి నిర్మాత ప్లాన్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ నెల 28న కృష్ణ వంశీ బర్త్ డే రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు.
ఐస్క్రీం ఇలా వుంటుంది అలా వుంటుంది అనే కథనాలకు తెరపడింది. ఈ చిత్రం బెంగుళూరులో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా రూపొందించారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా సినిమా షూటింగ్లో బిజీ గా వున్న సోనాక్షి మరో పనిలో కూడా బిజీగా మారనుంది.
మనం సినిమా దర్శకుడు విక్రమ్ గతంలో మహేష్ కు ఒక కథ వినిపించాడట. అది మహేష్ కి నచ్చి ఓకే కూడా చేసాడట. సినిమాను మొదలు పెడదామని మాట కూడా ఇచ్చాడట ప్రిన్స్.
బుల్లితెర మీద మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కిరీటాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్న అనసూయ సినిమా అవకాశాలు వచ్చినా వద్దొంటోందట. అదే పనిగా నిర్మాతలు అడిగినా సినిమాల్లో ఎక్స్పోజింగ్
బుధవారం ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన డీఎండీకే అధినేత, తమిళ నటుడు విజయకాంత్ పరిస్థితి ఇప్పుడు నిలకడగా వున్నట్లు సమాచారం.
ఎంతో మందికి ఇష్టమైన బామ్మ జోరా. కరీనా లాంటి నేటి తరం హీరోయినలకు ఆమె స్ఫూర్తి అంటే నమ్మక తప్పదు. 90 దాటినా జోరాలా సినిమాల్లో నటిస్తా అని కరీనా ఓ సందర్భంలో చెప్పటం
జర్మనీ చేతిలో బ్రెజిల్ ఓటమి నా గుండెను ముక్కలు చేసింది అంటూ బాధ పడ్డారు హీరో ధనుష్. ఫుట్బాల్ ప్రేమికులెంతో మంది ఫిఫా వరల్డ్ కప్-2014లో బ్రెజిల్ ఓటమి చూసి తీవ్ర వ్యథకు గురయ్యారు.