అందరూ రోహిణి మీద పడ్డారు...ఎందుకో తెలిస్తే ...
బుల్లితెర మీద హోలీ సెలెబ్రేషన్స్ బాగానే జరుగుతున్నాయి. షోస్, ఈవెంట్స్ అన్నీ కూడా హోలీ బేస్డ్ గా ప్రోగ్రామ్స్ ని సెట్ చేస్తున్నాయి.. ఇక ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో కూడా రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ చేసింది. ఇది కూడా హోలీ ఎపిసోడ్. ఈ షోకి అంబటి అర్జున్, రోహిణి, యాష్మి గౌడ, పల్లవి గౌడ, యాదమ్మ రాజు, జబర్దస్త్ ఇమ్మానుయేల్, పృద్వి శెట్టి, సుహాసిని, ప్రిన్సి, నిఖిల్. ఇక శ్రీముఖి ఐతే అందరికీ హోలీ రంగులు పోసేసింది. తర్వాత యాష్మి గౌడాని పిలిచి హోలీ ఆడే అలవాటు ఉందా అని అడిగింది. యాష్మి లేదు అని చెప్పింది.