English | Telugu

ఒక లవ్ కోసం...ఈవిడ ఒకడి తోటి ఎఫైర్...

కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ న్యూ ఎపిసోడ్ కి మానస్, సత్య వచ్చారు.  "అసలు మీరిద్దరూ ఎలా కలుసుకున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది " అంటూ తేజస్విని అడిగింది. "ఒక గొడవ వలన కలిసాం..నువ్వెందుకు వాళ్ళను సపోర్ట్ చేసావ్ అంటూ నన్ను అడిగింది  " అని చెప్పాడు మానస్. "వాళ్లంటే ఎవరు" అని అడిగింది తేజు. "పేర్లెందుకులే" అంది సత్య. "ఐతే ఎవరో ఒక కాకి" అంది తేజు. ఇక తర్వాత మానస్ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. "10 త్ లో 93 , ఇంటర్ లో 98 పర్సెంట్ మార్క్స్ వచ్చాయి. నాకు హీరో అనే మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమా 13 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయ్యింది. ఆ సినిమాకు నంది అవార్డు వచ్చింది.

రచ్చ రవి:  నేను తాగను... తాగబోను

సింగర్ మంగ్లీ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ లో భాగంగా డ్రగ్స్, గాంజా వంటివి సేవిస్తున్నారంటూ న్యూస్ వచ్చింది. చాలామంది సెలబ్రిటీస్ నేమ్స్ కూడా వార్తల్లో వినిపించాయి. ఐతే అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివరామకృష్ణ, అనుచరుడు దామోదర్ రెడ్డి పై కూడా పోలీసులు కేసు పెట్టారు. ఇక ఇందులో సెలబ్రిటీస్ పేర్లలో రచ్చ రవి పేరు కూడా వచ్చింది. దాంతో అతను రియాక్ట్ అయ్యాడు. "హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచ్చ రవి..నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఫోన్ చేసి నువ్వు వైరల్ అవుతున్నావ్ అంటే నా పేరు పెరుగుతోంది..నాకో నాలుగు అవకాశాలు ఇంటి దగ్గరకు వస్తాయనుకున్నా...తీరా న్యూస్ చూస్తే తెలిసింది. ఉన్న అవకాశాలు పోగొట్టేలా ఉన్నాయి. ఫ్రెండ్స్ వారం రోజుల నుంచి డే అండ్ నైట్ షూట్స్ ఉండడం వలన నేను ఇంటికి దూరంగా ఉంటున్నాను. ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు. కాబట్టి అప్ డేట్స్ లేట్ గా తెలుస్తున్నాయి. ఇటీవల బర్త్ డే పార్టీ మాదక ద్రవ్యాల మద్యలో రచ్చ రవి అని స్ప్రెడ్ అవుతూ ఉంది.

Illu illalu pillalu: ఆ పది లక్షల మ్యాటర్ పక్కన పెట్టి శోభనం కానియ్.. శ్రీవల్లికి ప్లాన్ చెప్పిన భాగ్యం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'.  ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-181లో.. శ్రీవల్లి తల్లి భాగ్యం పడుకుంటుంది. అప్పుడే తన భర్త భాగ్యం దగ్గరికి వస్తాడు. బయట దోమలు కుడుతున్నాయి లోపలికి రావే అని తన మీద చేయి వేసి ప్రేమగా పిలుస్తాడు. కానీ భాగ్యం మాత్రం కసురుకొని తిట్టేసి పంపించేస్తుంది. కాసేపటికి భాగ్యానికి శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. ఏమైందే.. నిద్ర పట్టడం లేదా అని శ్రీవల్లిని భాగ్యం అడుగుతుంది. నువ్వు చేసిన పనికి నిద్ర ఎక్కడ పడుతుంది.. మీ అల్లుడు వెళ్లి వాళ్ల తమ్ముళ్ల పక్కన పడుకున్నాడు. వాళ్లతో ఆ పది లక్షల మ్యాటర్ చెప్పేయబోతుంటే బ్రేక్ వేశాను కానీ.. ఇప్పుడు అక్కడే ఉన్నాడు. చెప్పేస్తాడేమోనని భయంగా ఉందే అమ్మా.. ఇక్కడ కొంపలు అంటుకునేట్టుగా ఉన్నాయని శ్రీవల్లి అంటుంది.