English | Telugu

మా ఇద్దరిదీ ఓడిందా ? డబుల్ మీనింగ్ లో ఆది, పూర్ణ డైలాగ్స్!

ఢీ- 14 డాన్సింగ్ ఐకాన్ షోలో పూర్ణ మాటలు నవ్వు తెప్పిస్తాయి. ఆమె ఏ షోలో ఉన్నా అక్కడ నవ్వులే నవ్వులు. అన్ని షోస్ లో పూర్ణ కనిపిస్తూనే ఉంటుంది. పూర్ణ పెట్టే ముద్దులే కాదు, ఇచ్చే హగ్గులు, మాట్లాడే మాటలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. పూర్ణతో పాటు హైపర్ ఆది చేసే రచ్చ కూడా అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఢీ-14 షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.

ఇందులో ఈ మధ్య అఖిల్ సార్థక్ కనిపిస్తున్నాడు. అతని మీద ఆది, ఆది మీద అతను పీల్చుకునే పంచ్ డైలాగ్స్ కి ఆడియన్స్ ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక ఈ లేటెస్ట్ ఎపిసోడ్ లో పూర్ణ మాటలు వింటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ లా అనిపిస్తాయి. చెర్రీ, హేమాక్షి ఇద్దరూ కలిసి "అందర్లోనూ ఉంది సంథింగ్" అనే సాంగ్ కి రొమాంటిక్ డాన్స్ చేస్తారు. ఆ సాంగ్ అయ్యాక ఆ పాటలో చేసినట్టు ఆది, అఖిల్ ఇద్దరూ కలిసి ముద్దు పెట్టుకోవాలనే టాస్క్ ఇచ్చింది పూర్ణ. దీంతో అఖిల్ షాక్ అయ్యి "మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయంటూ అడిగాడు.

నువ్ నా పక్కన ఆనుకుని కూర్చుకుని రుద్దుతూ ఉంటె అలాటి ఆలోచనలే వస్తాయి మరి" అని అన్నాడు ఆది. "మేం చేయం అంటూ అఖిల్ అనేసరికి మీది ఓడిపోయింది ఈ రౌండ్ లో అంటుంది. మాది గెలిచిందా అంటూ ఆది డబుల్ మీనింగ్ లో మాట్లాడతాడు.ఐతే మా ఇద్దరిదీ ఓడిపోయింది ఐతే" అన్నాడు ఆది. ఫైనల్ ఈ షోలో పూర్ణ డైలాగ్స్ ని అందరూ నవ్వేశారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.