English | Telugu
సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 185 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న చిత్రం ‘ఐ’ (తెలుగులో మనోహరుడు). విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని తెలుగులో కొనడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదని ఇండస్ట్రీ టాక్.
అలీ పెంచాడు..పూరీ తిట్టాడు..!
నందమూరి బాలకృష్ణ హీరోగా సత్యదేవ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ప్రణీతను ఫైనల్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ మళ్ళీ సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఆమె స్థానంలో
మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘పవర్’ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఈ సినిమాను ఆగస్ట్ 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సెప్టెంబర్ 5 కి వెళ్లింది. ఇప్పుడు మళ్ళీ మరోరెండు వారాలు ఈ సినిమా వెనక్కి వెళ్ళిందంటూ
సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువయినట్లు తెలుస్తోంది. ఒకరి నుంచి ఒకరి పోటీ తట్టుకోవడానికి గ్లామర్ మంత్రాన్ని బాగా పాటిస్తున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత ఇటీవల విడుదలైన సికిందర్ లో బికినీలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్లో గోల్డెన్ హ్యాండ్గా పేరొందిన దిల్ రాజుకు ఈ మధ్య కాలం కలిసిరావడం లేదు. డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా పెర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉంటాడనే పేరున్న దిల్ రాజు గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమవుతున్నాడు.
ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్, ఆయన రెండో కూతురు అక్షర హాసన్ ఇప్పుడు ‘షమితాబ్’ ద్వార ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాకి ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన నటించిన 'రభస' సినిమా రిలీజ్ సిద్దమవుతుండగా, మరోవైపు పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తన తొలి సినిమా 'అల్లుడు శీను'తోనే తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఇప్పుడు అదే జోష్ తో రెండు సినిమాకి కూడా సిద్దమవుతున్నాడు. తాజాగా ఈ చిత్రానికి తమన్నా కథానాయికగా ఎంపికయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పాప సంగతి చూడండీ..!!
టాలీవుడ్ లక్కీ గర్ల్ సమంతా సడన్ గా గ్లామర్ డోస్ పెంచేసింది. ఇటీవల విడుదలవుతున్న ఆమె సినిమాలో ఒకదాన్ని మించి మరొకటి సినిమాలో ఆమె అందాల ఆరబోత ఎక్కువవుతూ వస్తుంది. రీసెంట్ గా రిలీజైన అల్లుడు శ్రీనులో సమంత గ్లామర్ ఆ సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
బాలీవుడ్లో తమన్నా నటించిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోర్లా పడటంతో.. ఇప్పుడు అందరూ ఐరన్ లెగ్ అంటున్నారు. ఇందుకు కారణం తమన్నా నటించిన 'ఎంటర్టైన్మెంట్' సినిమా ఇటీవలే విడుదలై బాలీవుడ్ విమర్శకులకు తావిచ్చింది. ఈ సినిమాని బాలీవుడ్ విమర్శకులు చీల్చి చెండాడుతున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్. మహేష్ బాబు నటించిన 'ఆగడు' సినిమా టీజర్ ఇటీవలే తన పుట్టిన రోజున విడుదల చేశారు. ఈ టీజర్ను చూసిన అభిమానులు మళ్లీ ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. మహేష్ బాబు పంచ్లకు పెట్టింది పేరు.
ఒరేయ్ వాడికి కటింగ్ చెయ్యండి..!
జూ. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'రభస' సినిమా ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం విడుదల కాకుండా వాయిదా పడి ఆగస్టు 29న రిలీజ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న జూ. ఎన్టీఆర్ అభిమానులు వాయిదా పడటంతో ఆగ్రహంతో ఉన్నారు.