English | Telugu
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల పరిస్థితి వేడివేడిగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు నాలుగు సినిమాలు వస్తున్నాయి. రెండు తెలుగు సినిమా కాగా.. రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు.
"సరదాగా కాసేపు", "షాడో" వంటి పలు చిత్రాలలో నటించిన హీరోయిన్ మధురిమకు ఓ తమిళ సినిమా దర్శకుడి వలన నిందలు వచ్చాయి. ప్రస్తుతం మధురిమ "సేరెందు పోలమా" అనే తమిళ చిత్రంలో నటిస్తుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పొల్లాచిలో జరుగుతుంది. చరణ్, కాజల్ అగర్వాల్ పై ఒక పాటని చిత్రీకరిస్తున్నారు.
బుల్లితెర నటి విజయరాణి పలువురు జూనియర్ ఆర్టిస్టులను మోసం చేసి పారిపోయారు. విజయరాణి గతకొంత కాలంగా చిట్టీల పేరుతో పలువురు జూనియర్ ఆర్టిస్టుల నుండి డబ్బులు సేకరించింది.
ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ "దిల్ ధడక్నే దో" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రియాంకకు తల్లిపాత్రలో నటించమని నటి టబుని సంప్రదించారట.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "రౌడీ" పార్థసారధి, గజేంద్ర, విజయ్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో జయసుధ, శాన్వి కథానాయికలుగా నటించారు.
పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడని, కొత్తగా జనసేన అనే పార్టీని స్థాపించి రాజకీయ ప్రవేశం చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై నటి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ స్పందిస్తూ...
పవన్ కళ్యాణ్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మార్చి14న పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదురుచూస్తుంది.
హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన "కహానీ" చిత్రాన్ని తెలుగులో "అనామిక" పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర....
అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రేసుగుర్రం". లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, కె.వెంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన పాటలు లహరి మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతున్నాయి.
ఈ మధ్య సినిమా విడుదలకు ముందే పైరసీ అవుతున్నాయి. అయితే తాజాగా "రేసుగుర్రం" పాటలు కూడా లీక్ అయ్యాయి. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రేసుగుర్రం" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు.
ఈ మధ్యే నటి శ్రీదేవి ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇంట్లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది.
ఎప్పుడూ ఎదో వివాదానికి తెరలేపే ఏకైక వ్యక్తి రాంగోపాల్ వర్మ. గతకొంత కాలంగా "పవన్ రాజకీయాల్లోకి రావాలని, వస్తే బాగుంటుంది" అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. పవన్ ఇపుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు.
నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా ఓ సినిమా ప్రారంభమయ్యింది. అనురాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కె.రఘుబాబు, కె.బి.చౌదరి నిర్మిస్తున్నారు. అజయ్ వొద్దిరాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ ముహూర్త కార్యక్రమం నేడు హైదరాబాదులో జరిగింది.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "రౌడీ". ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయనున్నారు. విడుదల తేది వాయిదా వేయకుండా ముందుగా అనుకున్న రోజునే విడుదల చేయాలని మోహన్ బాబు మార్చి 28న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలిసింది.