రాజమౌళికి మరో ఆలోచన లేదంట !
రాజమౌళి ప్రస్తుతం "బాహుబలి" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రభాస్, రానా, అనుష్క ముఖ్య ప్రధాన తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2015లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.