English | Telugu
‘దశావతారం’, ‘విశ్వరూపం’, ‘ఉత్తమవిలన్’ వంటి అభిరుచి గల చిత్రాలను అందించిన విలక్షణ నటుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘చీకటిరాజ్యం’.
వేశ్య కథంటే... గ్లామర్, మాస్, బోల్డ్నెస్, కొన్ని భావోద్వేగాలు, కావల్సినన్ని బాధలు, కన్నీళ్లు... ఇంతే! ఏ సినిమా తీసుకొన్నా ఇవే
అల్లు అర్జున్ , హన్సిక మరోసారి జోడి కట్టనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీ వర్గాల
మెగా ఫ్యామిలీ హీరోతో ఎంట్రీ ఇచ్చింది కదా....మ్యాజిక్ చేస్తుందనుకుంటే అడ్రస్ లేకుండా పోయింది భానుశ్రీ మెహ్రా.
ఛాన్స్ ఇస్తేనే కదా ప్రూవ్ చేసుకునేది అని గతంలో గొడవకు దిగిన తాప్సీ.....నిజంగానే ప్రూవ్ చేసుకుంది.
చిత్రసీమ పేరుకు తగ్గట్టే మహా విచిత్రమైంది. ఏ కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఏ సినిమా ఎప్పుడు, ఎందుకోసం
పూరీ స్కూల్ నుంచి వచ్చిన మంచి డైరక్టర్ పరుశురామ్. మంచి మాటల రచయిత కూడా. చిన్న సినిమాలు చేసినపుడు బాగానే వున్నాడు. కానీ రవితేజ తో సారొచ్చారు అంటూ పెద్ద సినిమా చేసి దారుణంగా దెబ్బతిన్నాడు.
మహేష్బాబుతో చేసిన `వన్` ప్రయోగం విఫలం అవ్వడంతో... ఎన్టీఆర్ సినిమాపైనే హోప్స్ పెట్టుకొన్నాడు
బన్నీ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం ఈ నెల 12 ప్రారంభం కాబోతోంది. నిజానికి అప్పుడెప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ
సినీ రంగంలో కొత్తగా ప్రవేశించిన యువదర్శకుడు విప్లవ్ కోనేటి(33) ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందినట్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తే హుషారుగా ఉంటుంది ఛార్మి. తన కెరీర్లో ఎత్తుపల్లాలు మనకు తెలిసిన విషయాలే! దేవిశ్రీ ప్రసాద్ తో
నందమూరి నటసింహం.. లెజెండ్.. బాలకృష్ణ ఈ పేరు చెబితే - అభిమానులే కాదు, బాక్సాఫీసూ కాలర్ ఎగరేస్తుంది! సిల్వర్ స్ర్కీన్ తొడగొడుతుంది.
టాలీవుడ్ దర్శకసంచలనం యస్.యస్.రాజమౌళి రూపొందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి`ది బిగినింగ్’. ఈ సినిమా ఆడియో
ఒకప్పుడు హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు దర్శకులు, ఇతర టెక్నీషియన్స్ల కొడుకుల టార్గెట్ కూడా హీరో కావడమే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు పూరి ఆకాశ్ హీరో అవుతాడని చిన్నప్పుడే తేలిపోయింది.
తెలివంటే ఛార్మిదే. పైసా పారితోషికం తీసుకోకుండా సినిమాలో యాక్ట్ చేసింది. నిర్మాత అనే హోదా అనుభవించింది. ఇప్పుడు ఆ సినిమాకి గానూ రూ.5 కోట్ల పారితోషికం అందుకొని ఓ సరికొత్త సంచలం సృష్టించింది.