English | Telugu
సూపర్ స్టార్ Mahesh Babu బ్రహ్మోత్సవ౦ సెట్స్ పైకి వెళ్ళకముందే భారీ క్రేజ్ ను రాబట్టుకుంటోంది. ఈ సినిమాను ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగానే రిలీజ్ డేట్ ని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు ప్రొడ్యూసర్.
'బాహుబలి' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా పది రోజుల సమయం వుంది. కానీ అప్పుడే 'బాహుబలి పార్ట్ 2'పై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి అనుకున్న రెంజులో హిట్టైతే కానుక 'బాహుబలి పార్ట్ 2'ను మరింత భారీగా
విద్యాబాలన్ అనేకన్నా డర్టీబ్యూటీ అంటే బాగా పాపులర్ కదా! సిల్క్ పాత్రలో అంతలా సెగలు పుట్టించింది. ఒక్కసినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటూ అవార్డులు రివార్డులు సైతం దక్కించుకుంది.
క్యూట్ గాళ్ సమంతపై నయా తారలంతా రుసురుసలాడుతున్నారట. ఏలినన్నాళ్లు ఏలావ్ కదా ఇంకా ఎందుకు మా ఆఫర్లకు గండికొడతావ్ అని విసుక్కుంటున్నారట. కొత్తమ్మాయిల బాధవెనుక కారణం ఏంటా అని ఆరాతీస్తే అప్పుడు తెలిసింది అసలు విషయం.
బాహుబలికి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. బాహుబలి టీమ్ ఒక్క పైసా పబ్లిసిటీ గురించి ఖర్చు పెట్టకుండానే... మీడియా ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసింది. దానికి గల కారణం
'బాహుబలి'..అంతకు మించి..!!
తెలుగువన్... అనేకమంది యువతీయువకులకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసింది.
బాహుబలిలో పాటలెలాఉన్నాయ్..?? ఈ విషయం ఎవరినడిగినా 'ఫర్లేదు... ఓకే' అనేస్తారు. 'బాహుబలి'కొచ్చిన హైప్, ఆ స్టాండర్డ్స్ 'బాహుబలి' పాటల్లో కనిపించడం లేదని కొంతమంది నిరాశ పడ్డారు కూడా.
దేశమంతా బాహుబలి గురించి ఎదురుచూస్తోంది. ప్రభాస్ అభిమానులైతే.. బాహుబలి గురించిన ఒక్క వార్త బయటకు వచ్చినా సంబరపడిపోతున్నారు. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు
రెండు కొప్పులు ఒకచోట ఇమడవు అన్న సంగతి తెలిసిందే కదా...కానీ ఈ మధ్య ముద్దుగుమ్మలు కాస్త మారుతున్నట్టున్నారు. ఒకర్నొకరు పొగుడుకోవడం, పార్టీలకు పిలుచుకోవడం, సెల్ఫీలు తీసుకుని సందడి
అలామొదలైందితో డైరెక్టర్ గా కెరీర్ మొదలెట్టిన నందినీరెడ్డికి మనోళ్లు మంచి మార్కులే వేశారు. అప్పట్లో పెద్దగా క్రేజ్ లేని నాని-తొలిపరిచయం అయిన నిత్యామీనన్ తో బాగానే మాయచేసింది.
ఆఫర్లు లేనన్నాళ్లూ ఓ గోల...తీరా వరుస ఛాన్సులు వస్తుంటే వామ్మో డేట్స్ అడ్జస్ట్ అవవనే ఓవర్ యాక్షన్. పవన్ మరదలు పిల్ల అదేనండీ ప్రణీతని చూస్తే ఈ మాట అనక మానం.
రంగుల ప్రపంచంలో ఎప్పుడెవరు ఎలా మారుతారో ఊహించలేం.డైరెక్టర్ హీరో అవుతాడు, హీరో నిర్మాత అవుతాడు. హీరో విలన్ అవుతాడు...సింగర్ హీరో అవుతుంటాడు
కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించబోతున్నాడా? ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్పైకి వెళ్లబోతోందా?? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
సన్నాఫ్ సత్యమూర్తి తరవాత త్రివిక్రమ్ సైలెంట్ అయిపోయాడు. ఆయన నుంచి సినిమా `కబురు` ఏమీ వినపడలేదు.