Jayam serial : రుద్రతో పారు డీలింగ్.. ముద్దుపెట్టేసిన గంగ!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -185 లో.....రుద్ర, పారు కలిసి బాక్సింగ్ కాంపిటీషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు. అది చూసి గంగ కుళ్ళుకుంటుంది. రుద్ర చెప్తుంటే పారు తన వంకే చూస్తుంది. రుద్ర చెయ్ పట్టుకొని మాట్లాడుతుంది. దాంతో రుద్ర కోపంగా చూస్తాడు. రుద్ర, పారు వాళ్లిద్దరూ ఒక గదిలో మాట్లాడుకుంటే.. సూర్య, వంశీ స్నేహ, ప్రమీల, ప్రీతీ బయట ఉండి చూస్తారు.