English | Telugu

చరణం కి నేను వీరాభిమానిని అంటున్న ప్రభాస్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)ప్రస్తుతం ది రాజా సాబ్(the raja saab)షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల కానుండటంతో కంటిన్యూగా షూటింగ్ ని జరుపుకుంటుంది.ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన రాజా సాబ్ లుక్ ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను అంచనాలని పెంచింది.

రీసెంట్ గా సిరివెన్నెల సీతారామశాస్త్రి(sirivennela sitaramasastri)కి నివాళులు అర్పిస్తు ప్రముఖ ఛానల్ ఈటీవీ లో ప్రసారమవుతున్న 'నా ఉఛ్వాసం కవనం'(naa uchvasam kavanam)కార్యక్రమానికి ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.అందులో ప్రభాస్ మాట్లాడుతు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో వచ్చిన పాటలన్ని నాకు చాలా ఇష్టం.'సిరివెన్నెల' సినిమాలోని విధాత తలపున ప్రభవించినది పాట చాలా గొప్పగా ఉంటుంది.సరసుస్వర సుర ఝారి గమనమౌ సామ వేద సారమిది లైన్స్ ని ఎంతో గొప్పగా రాసారు.ఆయన పెన్ను పెట్టగానే ఇలాంటి గొప్ప లిరిక్స్ వచ్చేస్తాయేమో.నిన్నే పెళ్లాడుతా సినిమాల్లోని కన్నుల్లో నీ రూపమే పాట అంటే నాకు చాలా ఇష్టం ఆ పాటలో వచ్చే చరణాలకి నేను వీరాభిమానిని.

ప్రతి తరానికి సరిపోయేలా రాయడం ఆయన గొప్ప తనం. శివ సినిమాలో ఆయన రాసిన బోటనీ పాట ముంది పాటప్పుడు నేను ఐదో క్లాస్ చదుతున్నాను ఎక్కడికెళ్లినా ఈ పాటనే పాడే వాడ్ని. గాయం, చక్రం, అంకురం, గాయం సినిమాల్లోని పాటలు ఎంతో మందికి స్ఫూర్తిని నింపాయి. వ్యక్తిగతంగా కూడా ఆయనకి నాకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం కూడా ఉందని చెప్పుకొచ్చాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.