English | Telugu

మెగా మ‌ల్టీస్టార‌ర్‌: విక్ర‌మ్‌తో సేతుప‌తి

మెగా మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించ‌డానికి విక్ర‌మ్ ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలో ఆయ‌న‌తో పాటు విజ‌య్ సేతుప‌తి ఇంకో హీరోగా న‌టించ‌డానికి ఓకే చెప్పారు. ప్ర‌తి నెలా ఏదో ఓ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాను కూడా నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చింది. జూడ్ ఆంట‌నీ జోసెఫ్ ఈ సినిమాకు డైర‌క్ష‌న్ చేస్తున్నారు. జూడ్ ఆంట‌నీ జోసెఫ్ అన‌గానే అంద‌రికీ 2018 సినిమా గుర్తుకొస్తుంది. కేర‌ళ ఫ్ల‌డ్స్‌ని బేస్ చేసుకుని తెర‌కెక్కిన సినిమా 2018. ఈ సినిమా మ‌ల‌యాళ సినిమా ఇండ‌స్ట్రీలో 200 కోట్ల మార్కు ట‌చ్ చేసిన సినిమా. త‌మిళ్‌, తెలుగు, హిందీలో డ‌బ్ అయి చాలా మంచి వ‌సూళ్లు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఓటీటీలోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాగా పేరు తెచ్చుకుంటోంది. మ‌ల‌యాళం టాప్ ఆర్టిస్టులు టొవినో థామ‌స్‌, ఆసిఫ్ అలీ, కుంచ‌కో బొబ్బ‌న్‌, న‌రేన్‌, లాల్‌, వినీత్ శ్రీనివాస‌న్‌, సుధీష్‌, అజు వ‌ర్గీస్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి, త‌న్వి రామ్‌, శివ‌డ‌, గౌత‌మ్ నాయ‌ర్‌, సిద్ధిఖీ కీ రోల్స్ చేశారు.

విక్ర‌మ్, విజ‌య్ సేతుపతి న‌టించే ఈ సినిమా కోసం కిచ్చా సుదీప్‌ని ట్రై చేస్తున్నారు మేక‌ర్స్. మాలీవుడ్ సూప‌ర్‌స్టార్ నివిన్ పాలీ కూడా ఈ సినిమాలో న‌టిస్తార‌ని టాక్‌. ర‌ష్మిక మంద‌న్న‌ని హీరోయిన్‌గా అనుకుంటున్నారు. అన్నీ అనుకున్న‌ట్టే జ‌రిగి, అంద‌రు స్టార్లూ కాల్షీట్ కేటాయిస్తే 2024లో మాంచి మ‌ల్టీస్టార‌ర్ అవుతుంద‌ని అంటున్నారు క్రిటిక్స్. ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ కావాల్సిన న‌టీన‌టులంద‌రూ ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.