English | Telugu
తెలుగునాట మే 13న ఎన్నికల కావడంతో నిన్నటివరకు అందరి చూపు వాటిపైనే ఉంది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో మళ్ళీ సినిమాల వైపు చిన్నగా మనసు మళ్లుతుంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో పెద్దగా సినిమాల్లేవు. ఇలాంటి తరుణంలో ఇంట్లో కూర్చునే ఏ సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కి ఓటీటీ వేదికపై కొత్త కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి.
అనసూయ భరద్వాజ్.. కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెట్టే అందం, చలాకీతనం ఆమె సొంతం. టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అనసూయ 38 సంవత్సరాల వయసులోనూ కుర్రకారును హుషారెక్కిస్తూ
రామ్ పోతినేని.. ఒకప్పుడు సెన్సిబుల్ లవ్స్టోరీస్కి కేరాఫ్ అడ్రస్గా ఉండేవాడు. యూత్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేవాడు. రాను రాను తన పంథా మార్చుకొని మాస్ హీరోగా తనను తాను మలుచుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో
ధనుష్..ఈ పేరు చెప్తే తమిళనాడు సినీ ప్రేక్షకలోకం మొత్తం ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సినిమాల్లో అత్యధ్బుతమైన పాత్రల్లో నటించి అంతలా ప్రేక్షాభిమానాన్ని పొందాడు.అదే విధంగా ధనుష్ మూవీ రెగ్యులర్ మూవీ కాదు అనే ఘనతిని కూడా పొందాడు.
ఓ అడవిలో రాత్రివేళ హత్యలు జరుగుతుంటాయి. అదే సమయంలో కెంబన్(జి.వి ప్రకాష్ కుమార్) ఆ అడవికి సమీపంలో అనాధలా జీవిస్తుంటాడు. అతనికి స్నేహితుడిగా సూరి( దేనా) ఉంటాడు. కెంబన్, సూరి కలిసి రాత్రి సమయంలో దొంగతనాలు చేసి ఆ డబ్బులతో జీవనం సాగిస్తుంటారు. భారతీరాజాని దత్తత తీసుకుంటాడు కెంబన్. ఇక కెంబన్ వ్యక్తిత్వం చూసి బాలామణి(ఇవానా) ప్రేమలో పడుతుంది. అయితే అనుకోకుండా...
ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఐ అనే మూవీ వచ్చింది. అందులో అంతకు మించి అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి 100 % వర్తిస్తుంది. చిరంజీవి నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి వారసులంటే చరిత్రని ఫాలో అయ్యేవాళ్ళు కాదు అంతకు మించి అని నిరూపించాడు.
గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొన్న విషయం తెలిసిందే. దీనికి లోక్సభ ఎన్నికలు కూడా తోడవడంతో దేశ ప్రజలు ఎలక్షన్స్ ఫీవర్లో ఉండిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే
ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న నేపథ్యంలో జనసేన పార్టీకి ప్రజల నుంచి సినీ ప్రముఖుల నుంచి పూర్తి మద్దతు లభించింది. ఎన్నికల్లో పవన్కళ్యాణ్తోపాటు జనసేప పార్టీ అభ్యర్థులు గెలుపొందాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
సూపర్స్టార్ రజినీకాంత్, టి.జె.జ్ఞానవేల్ కాంబినేషన్లో తలైవా 170గా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వేట్టయాన్’. ఈ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేశారు రజినీ. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రజినీకి గ్రాండ్గా వీడ్కోలు పలికింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన ఓ పని తెలుగునాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో పాటు, ఏపీ రాజకీయాల్లో కీలంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు మెగా ఫ్యామిలీతో పాటు, దాదాపు సినీ పరిశ్రమ అంతా అండగా నిలిచింది. అల్లు అర్జున్ కూడా పవన్ కి మద్దతుగా ట్వీట్ చేశారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అప్పట్లో పలు కామెడీ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విష్ణు.. కొంతకాలంగా సరైన విజయాన్ని అందుకోలేదు. అలాంటి విష్ణు వంద కోట్ల బడ్జెట్ తో 'కన్నప్ప' చేస్తున్నాడని న్యూస్ వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అనవసరంగా రిస్క్ చేస్తున్నాడని అభిప్రాయపడిన వారున్నారు.
కొంతకాలంగా సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న వార్తలు ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు ఆ లిస్టులో ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాష్ కుమార్ - సైంధవి జంట కూడా చేరిపోయింది.
సాయి వరుణవి క్రియేషన్స్, ఖరిష్మ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గెటప్ శ్రీను హీరో గా రూపొందిన చిత్రం ‘‘రాజు యాదవ్ ‘‘. నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి కె
పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటో స్టూడియో వంటి డిఫరెంట్ మూవీస్ నిర్మించి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న
హారర్, కామెడీ మిక్స్ చేసి తీస్తోన్న సినిమాలకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం హారర్, కామెడీ జానర్లలో వచ్చే చిత్రాలకు ఇటు ఓటీటీ, అటు థియేటర్లో మంచి డిమాండ్ ఏర్పడిరది. ఇప్పుడు అదే ఫార్ములాతో ప్రేక్షకుల