English | Telugu
ఇటీవలే ఎన్టీఆర్ నటించిన "రామయ్యా వస్తావయ్యా" చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో తన తరువాతి చిత్రంపై దృష్టి పెట్టాడు. ఎన్.టి.ఆర్. హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రభస".
నాగార్జున హీరోగా నటిస్తున్న "భాయ్" చిత్రం ఆడియోను ఇటీవలే విడుదల చేసారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 25న విడుదల చేస్తున్నారు. వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించింది.
పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలై సూపర్ హిట్ అవడమే గాక బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. అయితే ఈ చిత్ర విజయంపై అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడానికి హైదరబాదులో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన సినిమాను పైరసీ చేసిన వారిని తీవ్రంగా హెచ్చరించారు.
వెంకటేష్, రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "మసాలా". విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్, సురేష్ బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ అని పేరుతెచ్చుకున్న ఏకైక నటుడు శ్రీహరి గత కొన్ని నెలలుగా కాలేయ వ్యాధితో భాధ పడుతున్నాడు. అయితే ఆయన బుధవారం మధ్యాహ్న సమయంలో లీలావతి హాస్పిటల్(ముంబాయి)లో మృతి చెందారు. శ్రీహరి మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు
తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం "రామయ్యా వస్తావయ్యా". ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కామెడి సీన్స్ ట్రైలర్స్ రీలిజ్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ మహేష్ పై చిన్న సెటైర్ వేసాడు.
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగకు మరి కొద్దిరోజులు మాత్రమే ఉంది. రామయ్యా రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులకు రెండు దసరా పండగలను తీసుకొస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఅర్. ఎన్టిఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం "రామయ్యా వస్తావయ్యా". ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం "దూసుకేల్తా". వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ను ఇచ్చారు.
జి.వి.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా అందరికి సుపరిచితుడే. అయితే జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా "పెన్సిల్" అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని జి.వి.ప్రకాష్ కుమార్ స్వయంగా నిర్మిస్తున్నాడు.
అల్లరి నరేష్ హీరోగా నటించిన "యముడికి మొగుడు" చిత్రంతో రిచా పనాయ్ హీరోయిన్ గా పరిచయమైంది. యముడి కూతురిగా నటించి మంచి మార్కులే సంపాదించినప్పటికి, ఈ చిత్రం ఫ్లాప్ అవడంతో ఈ అమ్మడికి అవకాశాలు కనుమరుగైపోయాయి.ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో బిజీగా ఉండవచ్చని
నాగచైతన్య హీరోగా మరో చిత్రం తెరకెక్కనుంది. "స్వామి రారా" చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న సుదీర్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.
పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంపై తమిళ తంబీలు కన్నేశారు. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు కోలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన "ముని", "కాంచన" చిత్రాలు ఎంతటి విజయం సాధించాయో అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం "ముని-3" షూటింగ్ జరుగుతుంది. లారెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం "దూసుకేల్తా". వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
"అత్తారింటికి దారేది" చిత్రం విడుదలకు ముందు రాష్ట్రంలో ఉద్యమ కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే ఈ చిత్ర పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న హీరో నితిన్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.