English | Telugu
హుజూర్ నగర్ ఉప ఎన్నిక తుది దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలలో ఇప్పుడు ఓ భయం పట్టుకొంది, ఇరవై నాలుగు మంది స్వతంత్ర అభ్యర్థులు ఎవరి ఓట్ బ్యాంక్ దెబ్బతీస్తారో అని ప్రధాన పార్టీలు...
న్యాయం చెయ్యాల్సిన నేతలే తమ ఉపాధిని కోల్పోయేలా చేయడంపై కార్మికులు మండిపడుతున్నారు. వివరాళ్లోకి వెళ్తే వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిగా మారిన హన్మకొండ...
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. హైవే నెంబర్ అరవై తొమ్మిది లో వేగంగా వెళుతున్న క్రమం లో వారు ప్రయాణిస్తున్న...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రైతు భరోసా పథకం రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానుంది. రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని...
పట్టు వీడని జేఏసీ మెట్టు దిగని సర్కార్ తెలంగాణా ఆర్టీసీ సమ్మె కేంద్రంగా కనిపిస్తుంది. కానీ, ఒకవేళ ఆర్టీసీ కార్మికులు కాస్త మెత్తబడి చర్చలకొస్తే సర్కార్ సానుభూతి చూపించే అవకాశం ఉందా...
విజయనగరంలో పైడితల్లి అమ్మ వారి పండుగ వైభవంగా జరుగుతుంది. పైడితల్లి అమ్మ వారి పండుగ నెల రోజుల పాటు ఘనంగా జరుపుతారు. అయితే నెలరోజుల పాటు జరిగే ఈ అమ్మవారి పండుగలో...
మేఘా కంపెనీల్లో వరుసగా నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.
చెన్నై లోని లలితా జ్యువెలరీ చోరీ కేసులో కొత్త మలుపు వెలుగు చూసింది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న తిరువారూరు మురుగన్ అనూహ్యంగా కోర్ట్ లో లొంగిపోయాడు.
తన డ్రీమ్ ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి... సినిమా ప్రమోషన్లో బిజీబిజీగా గడుపుతున్నారు. మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తూనే...
తెలంగాణలో ఎలాగైనా పాగా వేసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తోన్న బీజేపీ... ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఆయుధంగా మలుచుకోవాలనుకుంటోంది. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు...
నిత్యం దేవుడికి దీప ధూప నైవేధ్యాలు పెట్టే పూజారిని దొంగను చేశారు, ఆలయం నుంచి తొలగించి నవ్వులపాలు చేశారు. తనపై దొంగతనం నేరం మోపడంతో ఆ పూజారి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఢిల్లీ లో మళ్లీ కాలుష్యం పెరిగిపోయింది...
చిరంజీవి జగన్ భేటీ ఇటు సినీ ఇండస్ట్రీలో అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మెగాస్టార్ రాజకీయాలకు దూరంగా, సినిమాలకు దగ్గరగా ఉంటున్నారు.
కాళేశ్వరం బహుళార్ధక ఎత్తిపోతల ప్రాజెక్టు... లక్ష కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు... టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్...
ఆర్టీసి సమ్మె తీవ్ర రూపం దాల్చుతుంది,వరుస ఆత్మహత్యలతో ఉద్యమ రూపం దాల్చుతోంది. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ సురేంద్ర గౌడ్ లు ప్రాణాలు తీసుకోవటం ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని...