English | Telugu
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు మద్దతుగా ప్రకటించగా, టీఎన్జీవో కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సపోర్ట్ ఇస్తున్నట్లు...
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అటు ఆర్టీసీ జేఏసీకి, ఇటు ప్రభుత్వానికి హైకోర్టు చురకలు వేసింది. ప్రభుత్వం, యూనియన్ల మధ్య ప్రజలు...
ఇటీవల కాలంలో ప్లాస్టిక్ సర్జరీలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖారవిందం కోసం చేసుకునే ఈ సర్జరీలు దొంగలకు కలిసొస్తున్నాయి. ప్లాస్టిక్ సర్జరీలతో ముఖం మార్చుకోవచ్చన్న టెక్నిక్ ను దొంగలు...
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 'గాంధీ సంకల్ప' యాత్రలో ఎంపీ సుజనా చౌదరి పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు సుజనా మరియు ఇతర నేతలు...
తెలంగాణలో ఎటు చూసిన ఆర్టీసీ సమ్మె పై తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి.ఈ సమ్మె పై అనేక విచారణలు కూడా చేపడుతున్నారు నేతలు.అటు ప్రభుత్వ మొండి వైఖరి ఒక రకంగా ఉంటే...
ఆర్టీసీ సమ్మె అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి దాకా కార్మిక సంఘాల కార్యాచరణ, ప్రతిపక్ష పార్టీల మద్దతు, విద్యార్థి, ప్రజా సంఘాల ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన ఆర్టీసీ సమ్మె...
బిర్లా ప్లానిటోరియం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంత కాలం ఇమేజ్ షోస్ తో సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించి ఆకట్టుకున్న బిర్లా సైన్స్ సెంటర్ డిజిటలైజేషన్ లోకి మారిపోయింది.
బైపోలార్ డిజార్డర్ అంటే మానసిక రుగ్మత. ఇది లక్షలు సంపాదించే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మతిస్థిమితం తప్పేలా చేసింది ఫలితం ఆత్మహత్య. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం...
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటక బస్సు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్ లో వాల్మీకి కొండ...
872 కిలో మీటర్లు విస్తరించి ఉన్న బందిపూర్ టైగర్ రిజర్వులో పెద్దపులి టెర్రర్ సృష్టించింది.ప్రజలను నిద్ర లేకుండా చేసి ఊరంత భయబ్రాంతులకు గురి చేసింది...
చదువులు రోజురోజుకు వ్యాపారమవుతున్నాయి. తమ పిల్లల భవిష్యత్తు కోసం పొట్ట కట్టుకుని మరి తల్లి దండ్రులు పిల్లలకు చదువులు చెప్పిస్తుంటారు.కానీ చదువుల పేరుతో రోజురోజుకు మోసాలు...
తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిస్థితి రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఉడుం పట్టుతో ఉన్నారు. తమను దిక్కరించి చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తారా, ప్రజలు నలిగిపోతున్నారని...
నేటి నుంచి రైతు భరోసా పథకం అమలు, ఇకపై పన్నెండు వేలకు బదులు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. వ్యవసాయ మిషన్ పై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు....
మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో అనేక రహస్యాలు బట్టబయలవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యనేత కోసం ఢిల్లీ స్థాయిలో...
ఏపీ లో నిన్న మొన్నటిదాకా ఉత్కంఠంగా నడచిన అంశం పోలవరం. అసలు పొలవరం ఎప్పటికైనా పూర్తి అవుతుందా లేదా అనే అంశం పై ప్రజలు ఆశలు కూడా వదులుకుంటున్నారు అనడంలొ ఆశ్చర్యం లేదు....