English | Telugu
మనం ఎన్నో రకాల కల్తీలు చూస్తుంటాం. కానీ స్వఛ్చంగా భావించే పాలు కూడా ప్లాస్టిక్ ఐతే అనే ఆలోచన అందరిలో అలజడి రేపుతోంది .హైదరాబాద్ లో కల్తీ పాలు కలకలం సృష్టిస్తున్నాయి.
నవరత్నాలల్లో ఒకటైన మద్యం నిషేధం పై ప్రభుత్వం పై తీవ్ర దృష్టి పెడుతోంది. మద్య నిషేధం దిశగా మరో కీలక అడుగు వేసే యోచనలో ఏపీ సర్కారు ఉంది.
స్పెషల్ క్లాసెస్ కి వెళ్ళిన విధ్యార్ధినులతో వెకిలి చేష్టలకు దిగుతున్నాడు ఓ ప్రొఫెసర్. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లోని నన్నయ్య యూనివర్సిటీలో చోటు చేసుకుంటున్న ఒక అధ్యాపకుడి...
నిన్న మొన్నటి దాకా ఏపీలో హాట్ టాపిక్ గా నడచిన అంశం 'పోలవరం రివర్స్ టెండరింగ్'. ఏపిలో రివర్స్ టెండరింగ్ పై కాషాయదళం కన్నేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా కోట్ల రూపాయలు ఆదా...
మోదీ ఏ పని చేసినా ఏదో ఒక అర్ధం ఉంటుంది అని అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మోదీ డ్రాగన్ దేశంతో భేటీలో ఏదైనా వ్యూహం దాగుందా అనే అంశం అందరిని ఆలోచనలో పడేసింది.
ఆర్మీలో చేరాలని చాలా మంది యువతకు ఆశ ఉంటుంది. ప్రతి ఏటా జరిగే ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో వేల సంఖ్యలో యువత పాల్గొంటోంది. సరైన అవగాహన శిక్షణ లేక పోవడంతో...
ఆర్టీసీ సమ్మెపై రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. ఒకపక్క ఈ టెన్షన్ కొనసాగుతుంటే బీజేపీ కొత్త వ్యూహలతో కేసీఆర్ కు మరొక ఆందోళన కూడా పెరిగిపోతోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులకు...
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పరుచూరు నియోజకవర్గంలో తిరుగులేని నేత. నిన్నటి వరకూ ఓటమెరుగని నేతగా ఉన్న దగ్గుబాటి మొన్నటి ఎన్నికల్లో తొలి సారి ఓడిపోయారు...
'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్నపెద్దల మాటను సార్ధకం చేసే పనిలో పడ్డారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్తూరు జిల్లా లో 'వైఎస్సార్ కంటి వెలుగు' పథకాన్ని...
"ఏ పార్టీ తీరు చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్ని పార్టీలది అదే పైత్యం" అన్నట్టుంది ప్రస్తుత రాజకీయ పార్టీల పరిస్థితి. పేర్లు వేరు కానీ దాదాపు అన్ని పార్టీలది అదే తీరు.
తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.
CPI Strong Warning to KRC, CPI Strong Warning to TRS Party over RTC Strike, CPI Strong Warning to TRS Party,CPI Warning to KRC..
సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తుంటే.... ప్రభుత్వం మాత్రం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 55శాతం బస్సులను..
పాలనలో పారదర్శకత చూపుతున్న ఏపీ సీఎం జగన్ మరో ముందుడుగు వేశారు. రివర్స్ టెండరింగ్ పటిష్టంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. బిడ్డింగ్ లో పాల్గొన్న మొదటి 60 శాతం మందికే రివర్స్...
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని మరోసారి ఆర్టీసీ కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో...