English | Telugu
అటు రాష్ట్రమంటా ఆర్టీసీ సమ్మే హడావడి జోరుగా సాగుతున్న నేపధ్యంలో ఏమి జరుతుందా అని అందరు ఆశక్తిగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది.
రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలోనే స్పష్టత ఇవ్వనుందా లేదా అనేది చర్చనీయాశంగా మారింది. పునఃసమీక్ష పేరిట ధరలు తగ్గించాలనే....
భారీ వర్షాల కారణంగా రాష్ట్రమంతటా వరదలతో నగరాలు సైతం నీట మునుగుతున్నాయి.ఇది ఇలా ఉండగా జలాశయాలు కూడా నిండు కుండను తలపిస్తున్నాయి.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో భార్గవరామ్పై కేసు నమోదైంది.
ఇటివల అందరిలో హాట్ టాపిక్ గా మరిన అంశం ఈఎస్ఐ స్కామ్ .ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో ఏసీబీ దూకుడు మరింత పెంచింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి సహా ఏడుగురిని విచారిస్తోంది.
బంగారం కొనుగోళ్లు అంటే దృష్టి పెట్టని మగువలు ఉండనే ఉండరు. అందులోనూ పండుగ పూట పెట్టే ఆఫర్లను చూసి ఆకర్షితులు అయ్యేవారు ఇంకెందరో. దీర్ఘ కాలిక పెట్టుబడిగా బంగారం మొదటి స్థానంలో...
కన్న కూతురు ఎక్కడైనా క్షేమంగానే ఉందిలే అనుకున్న తల్లిదండ్రులకు కూతురు శవంగా మారిందని తెలిసి కుప్పకూలిపోయారు. వివరాళ్లోకి వేళ్తే అమెరికా సంబంధం అంటే గతంలో తల్లితండ్రులు...
గత నాలుగు రోజులుగా అందరిలో కలవర పరచిన అంశం ఆర్టీసీ సమ్మె. పండుగ అయిపోయింది ఆర్టీసీ సమ్మెకు మన తెలంగాణ సీఎం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పటు చేయంతో...
నెల్లూరు జిల్లా వైసీపీలో నేతల మధ్య విభేదాలు వీధికెక్కడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారట. ముఖ్యంగా కోటంరెడ్డి-కాకాని వివాదం జగన్ దగ్గరకు చేరింది.
కారణాలు ఏవైనా, పవన్ స్టార్ డమ్ పై ఆధారపడి జనసేనలోకి వచ్చిన నేతలంతా ఒక్కొకరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా...
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఉద్యోగాలు ఊడిపోయాయంటూ బెదిరింపులకు దిగుతున్నా...
భారత అమ్ములపొదిలో మరో శక్తివంతమైన ఆయుధం చేరింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన రాఫెల్ వార్ ఫైటర్... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అందింది.
దేవరగట్టు కొండలో వెలసిన మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఈ కర్రల యుద్ధం జరగడం ఆనవాయితీ గా వస్తోంది .స్వామి అమ్మ వారి విగ్రహాల కోసం కర్రలతోయుద్ధం జరిగింది.
తెలంగాణలో ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇఫ్పుడు సంచలనంగా మారింది. తమకు చెప్పకుండా తమను సంప్రదించకుండా కల్లు రేట్లు పెంచేశారన్న అక్కసుతో, ఆ గ్రామ పెద్దలు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు....
సంక్షేమమే ప్రధాన అజెండాగా విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... మరో వెల్ఫేర్ స్కీమ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. పేదల ఆరోగ్యమే లక్ష్యంగా...