English | Telugu
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉండరు. గతంలో జగన్-చిరంజీవి మధ్య పొరపచ్చాలున్నప్పటికీ, మెగాస్టార్ ప్రస్తుతం పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగారు...
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.హుజూర్ నగర్ ఎన్నికలు అంటే అందరిలో చర్చనీయంశంగా మారిన విషయం అనే చేప్పుకోవచ్చు. ప్రచారానికి మిగిలింది కేవలం అయిదు రోజులే...
ఐటీ దాడుల్లో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ గుట్టురట్టు అవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తో మేఘా కంపెనీ నడిపిన రాజకీయ లావాదేవీల డొంక బయటపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టి వేలకోట్ల...
ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతి పక్షనేత చంద్రబాబు ఈ రోజు నెల్లూరులోనే పర్యటించబోతున్నారు. నిన్ననే నగరానికి వచ్చిన చంద్రబాబు ఈ రోజు కూడా జిల్లా పార్టీ సమీక్ష కార్యక్రమంలో పాల్గొంటారు.
నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర వ్యవహారంపై విచారణ వేగవంతమైంది, ఏడుగురు సభ్యులతో హైపవర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద, ఐద్వా, ప్రొఫెసర్లూ...
గోదావరిలో మునిగిన బోట్ ను వెలికితీయడం సాధ్యమేనా అనే అంశం పై ఎప్పటినుంచో ఉత్కంఠం చెలరేగుతోంది.పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేస్తోన్న ధర్మాడి సత్యం బృందం తన లక్ష్యాన్ని...
ఆర్టికల్ 370 రద్దు విషయంలో జమ్మూ కశ్మీర్ లో తీవ్ర పరిస్థితులు నెలకొన్న సమయంలో 144 సెక్షన్ కూడా విధించారు. కశ్మీర్ మొత్తం పోలీసులు ఆద్వర్యంలోనే ఉంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి మీటింగ్ తర్వాత టాలీవుడ్ లో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. జగన్-చిరు భేటీలో కేవలం సైరా గురించే మాట్లాడుకోలేదని...
తెలంగాణ సచివాలయం కూల్చివేత నిన్న మొన్నటి దాకా పెద్ద చర్చనీయంశంగా మారిన సంగతి అందరికి తెలిసిందే .తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వ నిర్ణయం పై కోర్టు...
జగన్ సర్కార్ మొదలైన ఇన్ని రోజుల్లో ఏపీకి ప్రభుత్వానికి మళ్ళీ కరెంట్ షాక్ తగిలింది. సౌర పవన కంపెనీలకు కూడా ఎల్పీ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.
ఒకవైపు ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతుండటం... మరోవైపు కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో అలజడి రేగడం... ఇంకోవైపు విపక్షాల విమర్శలతో కేసీఆర్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది.
ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో అలజడి రేగుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతోపాటు విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా పథకం ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా కాకుటూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించగా... మిగతా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు...
కె.కేశవరావు... ఉరఫ్ కేకే... టీఆర్ఎస్ అండ్ కేసీఆర్ కి వ్యూహకర్తగా పేరు. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా చెప్పుకుంటారు. పాలకులకు, నాయకులకు సమన్వయకర్తగా అనుకుంటారు.
అత్యున్నత నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు ఎంపికయ్యారు. ప్రవాస భారతీయ ఆర్ధికవేత్త అభిజిత్ బెనర్జీకి ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది.