English | Telugu
మోదీ ఏ పని చేసినా అందులో ఏదో ఒక వ్యూహం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే.ఇప్పుడు మోదీ దృష్టి మొత్తం మహారాష్ట్ర ఎన్నికల పైనే ఉంది .లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయంతో జోష్ మీదున్న ప్రధాని మోదీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు కొత్త ఫార్ములాలను తెరపైకి తెస్తున్నారు.
మనం ఒకప్పుడు విన్న డైలాగ్ ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది మొక్కె కదా అని పీకేస్తే పీక తెగుద్ది ఇది ఓ పాపులర్ సినిమా లోని డైలాగ్ ఇప్పుడు సిద్దిపేటలో ఇదే జరుగుతుంది.
కష్టపడి పని చేసే శ్రామికుల వేతనాలు అధికారుల చేతి వాటం ప్రదర్శించారు. అందినకాడికి దోచుకున్నారు. చివరకు వాటాల్లో తేడా వచ్చే సరికి అక్రమార్కుల బండారం బైటపడింది. అది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిన్న మొన్నటివరకు కేవలం టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో మాత్రమే అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉండేవి.
అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు ఏసీబీ అధికారులు. లంచం తీసుకున్న, అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన, అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి ఐదు నెలలైంది. ఇప్పుడు పార్టీ ఓటమి పై సమీక్షలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదలుపెట్టారు. కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులు బాధితులకు పరామర్శ పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేపట్టారు.
ఆ ఊర్లో అందరిదీ ఒకటే వృత్తి ముసలి వాళ్ళ నుంచి నేటి యువతరం వరకు ఆ వృత్తే వారికి జీవనోపాధి. డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లు కూడా తాత ముత్తాతల నుంచి వచ్చిన పనినే వారసత్వంగా...
యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరవై ఐదు వేల మంది హోంగార్డులను తొలగించింది. అదేమంటే బడ్జెట్ లేదని చెబుతున్న ప్రభుత్వ సమాధానం కలకలం రేపుతోంది.
కాషాయ దళం ఏ పని చేసిన అందులో ఏదో ఒక వ్యూహం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష తో పలువురు నేతలను పార్టీలో చేర్చుకుంది
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా ఎగురవేయటానికి టీ.ఆర్.ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరిన్ని హామీల అమలు దిశగా తీర్మానాలు చేసింది. ముఖ్యంగా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.....
గోదావరిలో ఆపరేషన్ వశిష్ట కొనసాగుతోంది. రాజమండ్రి కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిన బోటును బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగి నెలరోజులు దాటిపోతున్నా...
దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టులో తుది వాదనలు ముగిశాయి. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని.......
మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై పెద్దఎత్తున ఐటీ దాడులు జరగడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు అకస్మాత్తుగా వచ్చి నాలుగైదు రోజులపాటు మేఘా కార్యాలయాల్లోనూ..
గోదావరి బోటు ఘటన జరిగి నెల రోజులు కావోస్తున్నా ఇప్పటికి బోటు బయటకు రాలేదు.నిన్న ఆపరేషన్ వశిష్ట మళ్ళీ ప్రారంభించిన సత్యం బృందం ఆపరేషన్ వశిష్ట పార్ట్ 2...
పోలీసులకు వారాంతంలో సెలవులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు ఏపీ హోంమత్రి సుచరిత. డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలను అరికట్టాలని సూచించారు.