English | Telugu
గోదావరిలో ఆపరేషన్ వశిష్ట కొనసాగుతోంది. రాజమండ్రి కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిన బోటును బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగి నెలరోజులు దాటిపోతున్నా...
దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టులో తుది వాదనలు ముగిశాయి. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని.......
మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై పెద్దఎత్తున ఐటీ దాడులు జరగడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు అకస్మాత్తుగా వచ్చి నాలుగైదు రోజులపాటు మేఘా కార్యాలయాల్లోనూ..
గోదావరి బోటు ఘటన జరిగి నెల రోజులు కావోస్తున్నా ఇప్పటికి బోటు బయటకు రాలేదు.నిన్న ఆపరేషన్ వశిష్ట మళ్ళీ ప్రారంభించిన సత్యం బృందం ఆపరేషన్ వశిష్ట పార్ట్ 2...
పోలీసులకు వారాంతంలో సెలవులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు ఏపీ హోంమత్రి సుచరిత. డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలను అరికట్టాలని సూచించారు.
రాజకీయ ప్రస్థానంలో పద్నాలుగేళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండి, నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం సొంతం చేసుకున్న మన చంద్రబాబు ఇటీవల తెల్లవారుజాము వరకు సమీక్షలు...
టీఆర్ఎస్ మున్సిపల్ కమిటీలను అధికారికంగా ప్రకటించకపోవడానికి ముందున్న మున్సిపల్ ఎన్నికలే అసలు కారణమని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.
తెలంగాణలో మరోసారి ఎల్ఆర్ఎస్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండు వేల పధ్ధెనిమిది మార్చి ముప్పై నాటికి ఉన్న స్థలాలకు క్రమబద్ధీకరణ అవసరం కల్పించారు. అయితే కొత్తగా ఏర్పడిన.......
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది, కార్పొరేషన్లు, బోర్డుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనుంది. స్థానిక సంస్ధల ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న సాంకేతిక అడ్డంకులను...
ఎయిరిండియా పీకల్లోతు సంక్షోభంలో మునిగింది. ఓ పక్క ఇంధన కస్టాలు వెంటాడుతుంటే మరోపక్క పైలెట్లు సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. మూకుమ్మడి రాజీనామాలకు దిగారు...
నిన్న మొన్నటి దాకా అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో ఇప్పుడు కొంత మెరకు ప్రశాంత వాతావరణం నెలకొంది అనే చెప్పుకోవాలి. కాశ్మీర్ లో మొబైళ్లు అందుబాటులోకి వచ్చిన గంటల వ్యవధి లోనే...
మహారాష్ట్ర ఎన్నికల వేడి దేశాన్ని తాకింది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ లు ఇస్తున్న హామీలు వివాదాస్పదంగా మారుతున్నాయి.వీర్ సావర్కర్ పేరు భారతరత్నకు సిఫారసు చేస్తామన్న బీజేపీ ప్రకటన రాజకీయంగా..
ఓరుగల్లు నగరాన్ని దేశానికే రోల్ మోడల్ గా చేస్తామన్న రాజకీయ నాయకుల హామీలు మాటలకే పరిమితమయ్యాయా, స్మార్ట్ సిటీ అని గొప్పలు చెప్పుకుంటున్న వరంగల్ నగర పరిస్థితి మేడిపండులా ఉందా అంటే..
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు ఇంటిపోరు ఎదురవుతోంది. మాంద్యం వేళ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఆమె భర్త పరకాల ప్రభాకర్ కు నచ్చడం లేదు.
కేసీఆర్ ఫాంహౌస్ లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు.