English | Telugu

జగతి మేడం ఎంత పని చేశారు.. ఇలా చూస్తుంటే గుండె పగిలిపోయింది

జగతి మేడం.. ఈ పేరు వింటే గుప్పెడంత మనసు సీరియల్ గుర్తొచ్చేస్తుంది. రిషి తల్లిగా ఆడియన్స్ బాగా గుర్తుపెట్టుకున్నారు. అలాటి జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వాజ్ ఇప్పుడు కిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక జ్యోతి లుక్స్ చూస్తే వేరే లెవెల్ లో ఉన్నాయి. ఆమె హాట్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. "శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాష్టర్ పీస్" వంటి మూవీస్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పూర్వాజ్ డైరెక్షన్ లో ఈ కిల్లర్ మూవీ రాబోతోంది. పైగా ఆ డైరెక్టర్ జ్యోతి హజ్బెండ్ కూడా. వీళ్ళ కంబినేషన్ లో ఈ మూవీ రాబోతోంది. రీసెంట్ గా ఒక గ్లిమ్ప్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "మౌనం మాట్లాడినప్పుడు ఈ రొమాంటిక్ సీన్ వస్తుంది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పని జరుగుతోంది. చాల పవర్ ఫుల్ ఐన ఒక మూవీ రాబోతోంది. మేము రా, రియల్ , రివొల్యూషనరీ మూవీని తీసుకురాబోతున్నాం" అంటూ చెప్పింది.

ఆప్షన్స్ ఎక్కువ కావడంతోనే..డివోర్స్ లు బాగా పెరిగాయి

ఫ్యామిలీ స్టార్ షో ఈ వారం ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ముఖ్యంగా ఇందులో పెళ్ళైన వాళ్ళను, పెళ్లి కానీ వాళ్ళను తీసుకొచ్చారు. దాంతో ఇద్దరి మధ్య పెళ్లి ఎందుకు అవసరం, పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, చేసుకోకపోతే ఏమవుతుంది అనే పాయింట్ మీద డిబేట్ జరిగింది. ఇక సుధీర్ కూడా పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు. "మనం పెళ్లి చేసుకున్నాక ఎక్కడున్నావు ఎం తిన్నావు అని అడుగుతుంటే మనం రెస్ట్రిక్టెడ్ గా ఫీలవుతున్నాం కాబట్టే మనకు అది నచ్చట్లేదు. అదే మనం మన పార్టనర్ ని ప్రేమించడం స్టార్ట్ చేస్తే లైఫ్ చాల హ్యాపీగా ఉంటుంది.

రోజాని బాడీ షేమింగ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అడ్డుకోలేదు

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ పొలిటిషన్స్ మీద హాట్ కామెంట్స్ చేసాడు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ కి రాకేష్ మధ్య ఈ హాట్ డిస్కషన్ జరిగింది. "జబర్దస్త్ లో ఎవరికి ఏ ఆపద వచ్చినా తీర్చే వ్యక్తి ముందుండే వ్యక్తి రోజా గారు" అని చెప్పాడు రాకేష్. ఒకప్పుడు జబర్దస్త్ లో నాగబాబు, రోజా జడ్జెస్ గా ఉండేవాళ్ళు. తర్వాత ఈ షోలో జడ్జెస్ మారిపోయారు. పాలిటిక్స్ లో ఉన్న కారణంగా రోజా కొంతకాలం షోస్ కి దూరంగా ఉంది. అలాగే నాగబాబు కూడా. ఐతే ఇటీవల రాకేష్ రోజా మీద, పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "అలాంటి రోజా గారినే జబర్దస్త్ లో పెర్ఫార్మ్ చేస్తూ ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత రోజా గారిని అన్నప్పుడు మీకు కోపం రాలేదా" అంటూ యాంకర్ అడిగింది.

Brahmamudi : రుద్రాణి చెంపచెల్లుమనిపించిన ఇందిరాదేవి.. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -785 లో.....రాజ్, కావ్య, ఇందిరాదేవి, రేవతి వాళ్ళు మాట్లాడుకుంటారు. అన్ని విషయాలు మీ అమ్మతో చెప్పే నువ్వు.. నీ ప్రేమ విషయం దాచి డైరెక్ట్ పెళ్లి చేసుకొని వచ్చావని రేవతితో అంటుంది ఇందిరాదేవి. ఆ రోజు రుద్రాణి అత్తయ్య సలహా వల్ల అలా చెయ్యాలిసి వచ్చిందని రేవతి అంటుంది. మేమ్ ఒకసారి మాట్లాడుకుంటుండగా రుద్రాణి అత్త చూసి మీరు ఇద్దరు పెళ్లి చేసుకొని రండి అప్పుడు మీ వాళ్ళు తప్పక ఆక్సెప్ట్ చేస్తారని చెప్పిందని రేవతి చెప్తుంది.

నాకు లైఫ్ ఇచ్చింది రాకెట్ రాఘవ...ఆర్టిస్ట్ గా గుర్తింపు ఇచ్చింది జబర్దస్త్

జబర్దస్త్ ఒక కామెడీ షో మాత్రమే కాకుండా ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. రైటర్స్ , ఆర్టిస్టులకు మంచి అవకాశం వచ్చింది. ఆ జబర్దస్త్ కారణంగానే సుధీర్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, ఇమ్మానుయేల్, రాకింగ్ రాకేష్ ఇలాంటి వాళ్లంతా కూడా ఈ షో ద్వారా బాగా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఇక బులెట్ భాస్కర్ మొదట్లో రైటర్ గా స్టార్ట్ అయ్యి తర్వాత ఆర్టిస్ట్ అయ్యాడు. ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యాడు. అలా తన ఎక్స్పీరియన్స్ ని తన జబర్దస్త్ జర్నీని తన మాటల్లోనే..."రాకెట్ రాఘవ గారిని నేను జీవితంలో మరిచిపోలేని వ్యక్తి. జబర్దస్త్ 2013  ఆగష్టులో అలా స్టార్ట్ అయ్యింది. నాకు అప్పటికి ఏమీ తెలీదు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం రాఘవ గారు. ఆయన ఆ మాట ఒప్పుకోరు గాని నేను ఒప్పుకోవాలి.